Suryapet

Suryapet District & City Daily Latest News Updates

వాడవాడన మే డే:గంటా

సూర్యాపేట జిల్లా:అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం మే డే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన,వాడవాడలా జరపాలని ఐఎఫ్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన మేడే పోస్టర్ ను బుధవారం ఆయన...

Read More..

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:సుంకరి

సూర్యాపేట జిల్లా:యాసంగిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అనేక కారణాలతో వరి పంట పండకుండా కోయటానికి వీలులేకుండా పూర్తిగా నష్టపోయిన రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించి,ఆదుకోవాలని సామాజిక కార్యకర్త,మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.బుధవారం నేరేడుచర్ల మండలంలోని...

Read More..

పింఛన్లు రెగ్యులర్ గా ఇవ్వాలి:ఐద్వా

సూర్యాపేట జిల్లా:ఆసరా పింఛన్లను ప్రతినెల రెగ్యులర్ గా ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో...

Read More..

మాకు న్యాయం చేయండి

సూర్యాపేట జిల్లా:మా భూమిని అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో నిర్మాణాలు చేస్తూ అడ్డుకున్నందుకు మాపై దౌర్జన్యం చేస్తున్నారని జిల్లా కేంద్రంలోని చింతల చెరువుకు చెందిన అన్నదమ్ములు సుంకరి అంజయ్య,జనార్ధన్, వెంకటేశ్వర్లు,లచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలో వారు...

Read More..

వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు అధికారికంగా ప్రకటించాలి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం నుండి (ఐ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్) ద్వారా బహిరంగంగా ప్రకటించాలని కోరుతూ (TSJA) తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ తరుపున సోమవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్...

Read More..

వడ దెబ్బతో వ్వక్తి మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ రూరల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన నెలమర్రి యాకోబు (37) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.దినసరి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే యాకోబు రోజువారీ పనిలో భాగంగా గడ్డి మోపులు కట్టడానికి కూలికి వెళ్లి ఎండకు తాళలేక నీరసంగా...

Read More..

పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యం

సూర్యాపేట జిల్లా:మద్యానికి బానిసైన ఓ భర్తను మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని భార్య చెప్పినందుకు మద్యం మత్తులో ఉన్న భర్త భార్యను విచక్షణారహితంగా నరికిన దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన...

Read More..

టివిఎస్ లో ఇరుక్కున్న త్రాచుపాము

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల భారత్ పెట్రోల్ బంక్ లో ఆదివారం సాయంత్రం పది అడుగుల తెల్లత్రాచుపాము హల్ చల్ చేయడంతో బంక్ కు వచ్చిన వారు భయబ్రాంతులకు గురయ్యారు.అదే సమయంలో పెట్రోల్ కోసం ఓ...

Read More..

చెప్పు దెబ్బకు సంకినేని సిద్ధమేనా?

సూర్యాపేట జిల్లా:పదే పదే తనపై,తన ఏజెన్సీపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుకు టీఆర్ఎస్ నాయకుడు,ఇమాంపేట ఎంపిటిసి మామిడి కిరణ్ సవాల్ విసిరారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏజెన్సీ ద్వారా అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని...

Read More..

పేట పబ్లిక్ ఎన్నిక అప్రజాస్వామికం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ కు ఆదివారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామికమని సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు 37 వ వార్డు కౌన్సిలర్ పబ్లిక్ క్లబ్ సభ్యులు బై రూ శైలేందర్ గౌడ్ అన్నారు.ఆదివారం సాయంత్రం...

Read More..

జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు మానుకోవాలి:యాదగిరి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన పోలీసులు అమానుషంగా,ఇష్టానుసారంగా, వ్యవహరిస్తున్నారని,విలేకరుల పైన పోలీసుల వేధింపులు మానుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి శనివారం సాయంత్రం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.రానురాను రాష్ట్రంలో జర్నలిస్టులకు...

Read More..

రేపు కోదాడలో బహుజన ఘీంకార బహిరంగ సభ

సూర్యాపేట జిల్లా:బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో తేదీ:24-04-2022 ఆదివారం కోదాడ బాయ్స్ హై స్కూల్ లో సాయంత్రం 4 గంటలకు బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన బహుజన...

Read More..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర అసంక్రమిత వ్యాధుల అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అన్నారు.శనివారం రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనూషతో కలసి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిరినగర్,రాజీవ్ నగర్ లను సందర్శించి రికార్డులు,రిపోర్టులను...

Read More..

అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా:సెలవు రోజులలో టిహెచ్ఆర్ ఇచ్చుటకు అనుమతి ఇవ్వాలని టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ,అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటిపాముల నాగలక్ష్మి,విలాసకవి నిర్మల,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత శనివారం డిడబ్ల్యూఓ జ్యోతిపద్మకు వినతిపత్రం సమర్పించారు.ఈ...

Read More..

మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు వేలాదిగా తరలిరండి

సూర్యాపేట జిల్లా:ఈనెల 29న సూర్యాపేటలోని గాంధీపార్కులో జరుగు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం సిపిఎం జిల్లా...

Read More..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మీసేవ ద్వారా దరఖాస్తులు

యాదాద్రి జిల్లా:భువనగిరి డివిజన్లోని బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 30 ఇండ్లు, బీబీనగర్ గ్రామంలో 14 ఇండ్లు,చౌటుప్పల్ డివిజన్లోని పోచంపల్లి మండలం జుబ్లకపల్లి గ్రామంలో 36ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్ల కేటాయింపులకు అర్హత కలిగిన...

Read More..

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణ సిఐ ఆంజనేయులు అధ్వర్యంలో “హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి”అనే నినాదంతో శనివారం ఉదయం వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పట్టణం మొత్తం హెల్మెట్ తో బైక్ ర్యాలీ...

Read More..

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి-దోమలతో దోస్తీ

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో రాత్రిపగలు తేడా లేకుండా విధిస్తున్న కరెంట్ కోతలతో పట్టణ ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒకవైపు దోమల స్వైరవిహారం,మరోకవైపు ఉక్కపోత ఏమైందీ పట్టణానికి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.మున్సిపాలిటీ పరిధిలోని గుడిబండ రోడ్డులో రాత్రి 12 గంటల నుండి...

Read More..

రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో నెమ్మికల్ గ్రామానికి చెందిన వినోద్ (22) మృతి చెందారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...

Read More..

ఆరోగ్యవంతమైన సమాజమే సీఎం కేసీఆర్ లక్ష్యం:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:పండుగ ఏదైనా అందరూ కలసి చేసుకోవాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని,నేడు తెలంగాణ మంచి మార్గంలో పోతూ దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఆదర్శవంతమైన పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మనమంతా ముందుకు పోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి...

Read More..

కాలనీనే కబ్జా పెట్టిన సర్పంచ్

సూర్యాపేట జిల్లా:అధికారం ఉంటే చాలు సర్పంచ్ అయినా సర్కార్ ను నడిపే మంత్రి,ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అయినా అందరిదీ ఒకే దారి,ఓట్లేసి అధికారమనే అందలమెక్కిచ్చిన ప్రజలనే (ఓటర్లనే) రాజకీయ చదరంగంలో అధ:పాతాళానికి తొక్కేస్తారు.అదే నేటి భారతంలో రాజ్యమేలుతున్న “రాజకీయం” అని ఈ...

Read More..

బీజేపీ సర్పంచ్ టీఆర్ఎస్ చేరిక

సూర్యాపేట జిల్లా:అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌ పార్టీ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పెన్‌పహాడ్‌ మండలం నాగులపాటి అన్నారం గ్రామ సర్పంచ్‌ ధనియాకుల కోటమ్మ,బీజేపీ నాయకుడు ధనియాకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండు...

Read More..

టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీస్ యంత్రంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం ఖమ్మంలో అధికార పార్టీ ఆగడాలకు బలైన బీజేపీ...

Read More..

నిద్రలేచింది మహిళా లోకం

సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారం యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు,మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం గ్రామస్తులనుద్దేశించి ఆయన...

Read More..

ప్రభుత్వ ఇఫ్తార్ విందులు ఒక్క తెలంగాణలోనే

సూర్యాపేట జిల్లా:నమ్మింది ఆచరించడం ఇతరులతో ఆచరింపచేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని, సమాజంలో అన్నివర్గాల ప్రజలు బాగుంటేనే అది మంచి సమాజం అవుతుందని నమ్మిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని,పేద ముస్లింలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల...

Read More..

దళితరత్న అవార్డులు అందజేసిన మంత్రి

సూర్యాపేట జిల్లా:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల శుభ సందర్భంగా దళిత,గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం సేవా భావంతో పనిచేస్తున్న సేవాతత్పరులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న దళితరత్న అవార్డు- 2022 కు సూర్యాపేట నియోజకవర్గం నుండి విశ్రాంత పోస్టల్...

Read More..

ముగ్గురు గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్

సూర్యాపేట జిల్లా:పట్టణ పోలీసులు,జిల్లా సీసీఎస్ పోలీసు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంయుక్త రైడ్స్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి,వారి వద్ద నుండి 15 కేజీల గంజాయి, రెండు పల్సర్ బైక్స్ మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం...

Read More..

బిఎస్ఎన్ఎల్ ద్వారా ఫైబర్ సేవలు

సూర్యాపేట జిల్లా:భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్లో లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ టెలికాం ఎజిఎం రవిప్రసాద్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం లోకల్...

Read More..

కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన సంకినేని

సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం సంకినేని నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని,ఖమ్మం...

Read More..

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు:ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి,ఉన్నతమైన ఇంగ్లీష్ విద్యను పేద వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.గురువారం చిలుకూరు మండలం...

Read More..

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం,ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని 65వ జాతీయ రహదారిపై మేళ్లచెర్వు బై పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని విజయవాడ నుండి హైదరాబాద్ కు పోతున్న కారు నెనుక నుండి అతివేగంగా ఢీ కొనడంతో ఫ్లై ఓవర్...

Read More..

ఏప్రిల్ 29న పేటలో మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ

సూర్యాపేట జిల్లా:ఈ నెల 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం జిల్లా కేంద్రంలోని మల్లు...

Read More..

మహిళా భరోసా సెంటర్స్ దేశానికే ఆదర్శం:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:మహిళా భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శమని,వేధింపులు,అత్యాచారం,నిరాదరణకు గురైన బాధిత మహిళలకు,పిల్లలకు మెడికల్, న్యాయసలహా,వైద్యం,కౌన్సిలింగ్,సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళా అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్స్ ను ఏర్పాటు...

Read More..

పది పరీక్షలు పక్కాగా నిర్వహించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యాశాఖ,అనుబంధ శాఖాధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి...

Read More..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

సూర్యాపేట జిల్లా:ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు.గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యు) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...

Read More..

బడుగుల బ్రతుకులు మార్చేది బీఎస్పీనే: ఆర్ ఎస్ పి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వలన బడుగు బలహీన వర్గాలకు వరిగేది ఏమీ లేదని,బీఎస్పీ నీలి జెండా,ఏనుగు గుర్తు మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి,బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త...

Read More..

రెండు లారీలు ఢీ-ఇద్దరు డ్రైవర్లు మృతి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.సూర్యాపేట- జనగామ 365(బి) జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు...

Read More..

గిరిజన హాస్టల్లో మెరుగైన ఆహారాన్ని అందించాలి

సూర్యాపేట జిల్లా:గిరిజన హాస్టల్లో మెరుగైన పౌష్టికాహారం అందించాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్, ఉపాధ్యక్షులు ధరావత్ నాగేందర్ నాయక్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు గిరిజన హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా...

Read More..

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

సూర్యాపేట జిల్లా:అమాయకులే టార్గెట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ అడ్డంగా బుక్ అయిన ఘరానా మోసగాళ్ల బండారం మంగళవారం వెలుగుచూసింది.దానికి సంబంధించిన ఓ ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్ జిల్లా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హైదరాబాద్...

Read More..

కబ్జాకు గురైన కాల్వకట్ట

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని అభయాంజనేయ ఆలయం సమీపంలో గోపాలపురం- బూరగడ్డ మేజర్ ఎన్.ఎస్.పి కాల్వకట్టను టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు పచ్చిపాల ఉపేందర్ ఆక్రమించి,అక్రమ నిర్మాణం చేపట్టాడని ఇరిగేషన్ శాఖ ఏఈకి మధవరాయినిగూడెంకు చెందిన గడ్డం అంజయ్య ఫిర్యాదు చేశారు.

Read More..

ధాన్యం కంట్రోల్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా:రైతుల ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.కలెక్టరేట్ నందు ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి తనిఖీ...

Read More..

ప్రభుత్వ ఆరోగ్య పథకాలు సద్వినియోగం చేసుకోవాలి -ఎంపీ కోమటిరెడ్డి

సూర్యాపేట జిల్లా:75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాల కార్యక్రమం”ఆజాదీ కా అమృతోత్సవం” ను పురస్కరించుకొని నూతనకల్ పట్టణంలోని శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధులపై ప్రత్యేక నిపుణుల సమక్షంలో వైద్య...

Read More..

రైతాంగాన్ని ఆదుకోవాలి:మల్లు

సూర్యాపేట జిల్లా:365వ జాతీయ రహదారి 6 వరసల నిర్మాణంలో భాగంగా సూర్యాపేట రూరల్ మండలం పిల్లలమర్రి రెవెన్యూ పరిధిలోని కేతినేని చెరువు అలుగు నీరు ప్రవహించే వాగును ఆక్రమించి రహదారి నిర్మించడాన్ని నిలుపుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా సిపిఎం...

Read More..

అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి సి.హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.వివిధ రకాల అగ్ని ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు,ప్రమాదం...

Read More..

బిగ్ బ్రేకింగ్-కోదాడలో గ్యాంగ్ రేప్

సూర్యాపేట జిల్లా:దేశంలో మహిళలపై,ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను,అత్యాచారాలను అరికట్టేందుకు,ప్రభుత్వాలు నిర్భయ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా నిర్భయంగా మహిళలపై,ఆడపిల్లలపై మృగాళ్ల వేట కొనసాగుతూనే ఉంది.ఇద్దరు మృగాల క్రూరత్వానికి ఓ లేడిపిల్ల మూడు రోజుల పాటు విలవిల్లాడిన హృదయ విధారక సంఘటన సూర్యాపేట...

Read More..

టెట్ నోటిఫికేషన్ పొడగించాలని కలెక్టరేట్ ముందు ధర్నా

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్ దరఖాస్తులకు గడువు పొడిగించాలని,చేసుకున్న దరఖాస్తులలో తప్పులను సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని పి.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు,పి.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు పోలెబోయిన కిరణ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు...

Read More..

అంతా నా ఇష్టం అంటున్న సర్పంచ్ సాబ్

సూర్యాపేట జిల్లా:అంతా నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా? నా ఇష్టం,అంతా నా ఇష్టం అంటుండు ఓ సర్పంచ్ సాబ్.అసలు సంగతేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి అభివృద్ధి పనుల నిమిత్తం,పల్లె ప్రకృతి వనాలకు నీటి...

Read More..

రంజాన్ పర్వదినంలో ప్రభుత్వ భాగస్వామ్యం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా: పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ముస్లిం సోదర,సోదరీమణులంతా ఉపవాసాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని,అల్లా దయతో ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని,ఇఫ్తార్ విందులు మతసామస్యానికి ప్రతీకలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం చిలుకూరు మండలంలోని రామాపురం మసీదులో...

Read More..

ఒకేసారి దళితబంధు ఇవ్వాలి:మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ ఒకేసారి దళితబంధు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పెన్ పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ...

Read More..

ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది:పోలొజు శారద

సూర్యాపేట జిల్లా:రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను పొదుపు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోపయ్య చారి ఎంటర్ప్రైజెస్ హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పోలోజు శారద అన్నారు.ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక హెచ్పీ...

Read More..

ఆర్యవైశ్యుల సజీవ దహనానికి కారణమైన వారిని అరెస్టు చేయాలి

సూర్యాపేట జిల్లా:కామారెడ్డి జిల్లా సిద్దిపేట, రామాయంపేట గ్రామంలోని ఆర్యవైశ్యులైన సంతోష్, పద్మ సజీవ దహనానికి కారకులైన ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆర్యవైశ్య సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షులు ఈగ లక్ష్మయ్య గుప్తా డిమాండ్ చేశారు.ఆదివారం...

Read More..

క్రైస్తవుల పట్ల ప్రభుత్వ చిన్నచూపు

సూర్యాపేట జిల్లా:ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే పండుగల్లో ఈస్టర్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ పండుగ రోజు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంతో విచారకరమని కోదాడ నియోజకవర్గ క్రైస్తవ నాయకులు బి.ఉదయ్ కుమార్ అన్నారు.ఆదివారం కోదాడలో ఆయన...

Read More..

హీట్ పుట్టిస్తున్న బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం

సూర్యాపేట జిల్లా:సూర్యాపేటలో సూర్యుడి వేడి కంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల దాడి మరింత హీట్ పుట్టుస్తుంది.ఉదయం బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మంత్రిపై ఆరోపణలు చేస్తే సాయంత్రం అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై భగ్గున మండిపడుతున్నారు.అంతటితో...

Read More..

ప్లాట్ కబ్జా పైగా బెదిరింపుల దర్జా

సూర్యాపేట జిల్లా:తమ సొంత ప్లాట్ ను కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన నాయకుడిని ఇదేంటని అడిగినందుకు ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్యంగా దూషిస్తూ,నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరిస్తూ,ప్లాట్ కోసం వస్తే కాళ్ళు చేతులు నరికేస్తానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని...

Read More..

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ...

Read More..

పట్టుదలతో విజయం సాధించవచ్చు

సూర్యాపేట జిల్లా:విద్యార్థులు ఇష్టపడి పట్టుదలతో కృషి చేసినట్లయితే విజయం సాధించవచ్చని విజిలెన్స్ డి.ఎస్.పి అమరగాని కృష్ణయ్య పేర్కొన్నారు.శనివారం కోదాడ పట్టణంలో స్థానిక త్రివేణి డిగ్రీ కళాశాల నందు జరిగిన పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ...

Read More..

సంకినేనిపై విరుచుకుపడ్డ గులాబీ నేతలు

సూర్యాపేట జిల్లా:మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుపై పేట టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు.జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిపై సంకినేని చేసిన ఆరోపణలపై శనివారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంకినేని ఆరోపణలపై ఎంపీపీ...

Read More..

ధాన్యం కొనుగోలకు సర్వం సిద్ధం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో వరి ధాన్యము కొనుగోలుకు అంతా సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మధ్య దళారుల ప్రమేయం లేకుండా డబ్బులను వారి...

Read More..

లోకల్ దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతూ సమాజంలో సాధారణ వ్యక్తులుగా తిరుగుతున్న ఘరానా దొంగల ముఠాను సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేసి,ఆ దొంగల వివరాలు వెల్లడించే సరికి జిల్లా ప్రజలతో పాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు.గతంలో దొంగల ముఠాలు...

Read More..

అవినీతికి అడ్డాగా సూర్యాపేట:సంకినేని

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట గడ్డను మంత్రి సిండికేట్ అడ్డగా మార్చడంతో నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.శనివారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా...

Read More..

కలకోవలో అక్రమ బియ్యం కట్టలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం కలకోవ గ్రామంలో బాణాల నరసయ్య తండ్రి రామయ్య పాడుబడిన ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న నమ్మదగిన సమాచారం మేరకు మునగాల ఎస్ఐ మరియు సిబ్బంది గ్రామానికి వెళ్లి సోదాలు నిర్వహించారు.ఆ ఇంటి దగ్గర ఒక...

Read More..

లక్ష్యంతో చదివితే విజయం తధ్యం:మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు,నిధులు,నియామకాలలో భాగంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని,ఇక ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.తన మాతృమూర్తి గుంటకండ్ల సావితమ్మ...

Read More..

పేట వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా వేడుకలు

సూర్యాపేట జిల్లా:రైతుల ప్రయోజనాల దృష్ట్యా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈనామ్ విధానం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అధికారులు,పాలకవర్గం నిబద్ధతకు నిదర్శనమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా దేవి ఆనంద్ అన్నారు.ఈ నామ్ విధానం...

Read More..

తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

సూర్యాపేట జిల్లా:రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జై రామ్ చందర్ అన్నారు.ఈ నెల 12 వ తారీఖున హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెద్దమ్మ...

Read More..

మూసి వాగులో మత్స్యకారుడి మృతి

సూర్యాపేట జిల్లా:మూసీ నదిలోకి చేపల వేట వెళ్లిన ఓ నిరుపేద మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన వీర్ల పిచ్చయ్య (35)...

Read More..

ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలకు ముఖ్యాతిథిగా హాజరైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.ఈ సందర్భంగా ఆయన స్థానిక 27 వార్డ్ కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీకాంతమ్మతో కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక అమరులకు...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మాధవరం వద్ద 65వ జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో పెనుకొండ వీరయ్య(37) అక్కడికక్కడే మృతి చెందగా,తమ్మిశెట్టి గురవయ్య(40)కు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన గురవయ్యను హుటాహుటిన సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.వీరిద్దరిది ఖమ్మం జిల్లా కల్లూరు...

Read More..

ఉపాధి హామీ కూలీల చెంత అంబేద్కర్ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 న భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,ప్రపంచ జ్ఞాని,సామాజిక,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక తత్వవేత్త డా.బీఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు జరుపుకుంటున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉపాధి హామీ కూలీల వద్ద మధ్యన జరుపుకోడం సంతోషంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్...

Read More..

అందరి వాడు అంబేద్కర్

సూర్యాపేట జిల్లా:అణగారిన వర్గాల సామాజిక,ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్.అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది మన అదృష్టంతో పాటు అది ఆయన గొప్పతనం.దళితుల సాధికారత కోసమే దళిత బంధు.బాబా సాహెబ్ ఆశయాలను అమలు చేస్తున్న కేసిఆర్ నిజమైన అంబేద్కర్...

Read More..

ప్రాణం తీసిన యాట బొక్క

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం రాజానాయక్ తండాలో మంగళవారం రాత్రి ముత్యాలమ్మ పండుగ జరుపుకున్నారు.పండుగ సంబరాల్లో గ్రామస్తులు ఉండగా గ్రామానికి చెందిన భూక్య గోపి(59) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా బొక్క గొంతులో ఇరుక్కుని ఊపిరాడక పోవడంతో హుటాహుటిన స్థానిక హాస్పిటల్...

Read More..

టీబీపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా:టీబిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి,నియంత్రణలో భాగస్వాములు కావాలని డాక్టర్ బంకా వీరేంద్రనాథ్ తెలిపారు.సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు టీబీ నియంత్రణ గురించి అవగాహన సదస్సు...

Read More..

ఫైర్ సర్వీసు పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి

సూర్యాపేట జిల్లా: ఏప్రిల్ 14 నుంచి జరిగే ఫైర్ సర్వీసు వారోత్సవాల పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,...

Read More..

ముగిసిన అర్హత రాత పరీక్ష

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు చేపట్టుతున్న సందర్భంగా జిల్లాలో ఉన్న పేద,మధ్యతరగతి నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీసు అధ్వర్యంలో ముందస్తు ఉచిత శిక్షణ ఇవ్వండం జరుగుతుంది.దీనిలో భాగంగా అభ్యర్థులకు ఎత్తు,ఛాతీ,పరుగు పందాలు నిర్వహించడం జరిగినది.ఫిజికల్ టెస్ట్ నందు...

Read More..

పేటలో బయోగ్యాస్ ఉత్పత్తి

సూర్యాపేట జిల్లా:మంత్రి జగదీష్ రెడ్డి కృషితో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా సూర్యాపేట మున్సిపాలిటీలోనే బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తెలిపారు.బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తో కలసి బయోగ్యాస్ కంపెనీ...

Read More..

దళిత బంధును అధికారుల ద్వారా పంపిణీ చేయాలి

సూర్యాపేట జిల్లా:దళిత బంధును రాష్ట్ర వ్యాపితంగా చిత్తశుద్ధితో అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు విమర్శించారు.బుధవారం రాష్ట్ర వ్యాపితంగా దళితులందరికి దళిత బంధును అమలు చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చండ్ర...

Read More..

మన ఊరు మన బడి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.26 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు...

Read More..

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య జీవో సంపూర్ణంగా అమలు పరచాలి:రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సంపూర్ణంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని విద్యాశాఖ...

Read More..

అంగన్వాడీలు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి:జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పౌష్టికాహారం అందించుటలో అంగన్వాడీ కేంద్రాలు ముందుండాలని జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు అంగన్వాడీ సూపర్వైజర్లకు,సీడీపీవోలకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరై రిజిస్టర్ల నమోదు మరియు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై...

Read More..

కాంగ్రెస్ దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్ సర్కార్:చెవిటి వెంకన్న యాదవ్,డీసిసి ప్రెసిడెంట్

సూర్యాపేట జిల్లా:వరి ధాన్యాలు కొనుగోలు చేస్తామంటూ కేసీఆర్ సర్కార్ ప్రకటిండం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల...

Read More..

కూలిపోడానికి సిద్ధంగా ఉన్న కరెంట్ పోల్-పొంచి ఉన్న పెను ప్రమాదం- పట్టించుకోని విద్యుత్ అధికారులు, భయం గుప్పిట్లో ప్రజలు

సూర్యాపేట జిల్లా:నేనెప్పుడు పడిపోతానో నాకే తెలీదు.కాబట్టి నా దగ్గరకు రాకండి,వస్తే తర్వాత మీ ఇష్టం అంటుంది తుంగతుర్తి మండల కేంద్రంలోని వినయ్ నగర్ వీధిలో ఓ విద్యుత్ స్తంభం.దానితో అది ఎప్పుడు కూలిపోతుందో తెలియక కాలనీవాసులు క్షణంక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.గతకొన్ని...

Read More..

జిల్లాలో 45 మంది హెడ్ కానిస్టేబుల్స్ బదిలీ, ఆప్షన్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్,గర్వంగా విధులు నిర్వర్తించి,గౌరవంగా ఉండాలి: ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట జిల్లా:ఇటీవల జిల్లాలో కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన విషయం తెలిసిందే.ప్రమోషన్ పొందిన సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పీ రాజేంద్రప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం జిల్లాలో బదిలీల ప్రక్రియ చేపట్టారు.సిబ్బంది ఆరోగ్యం,కుటుంబ అవసరాలు,వారు ఇచ్చిన...

Read More..

ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత :ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట జిల్లా:రైతులు పండించిన ధాన్యం కొనుగోలు మరియు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి,ధాన్యం కొనుగోలును పరిశిలించి,రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం...

Read More..

అర్హత పరీక్షకు హాజరుకానున్న 429 మంది యువత -ఎస్పీ రాజేంద్ర ప్రసాద్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పోలీసు ముందస్తు శిక్షణ కోసం అభ్యర్థుల అర్హత పరీక్షలో పిజికల్ టెస్ట్ నందు అర్హత పరీక్షకు ఎంపికైన 429 అభ్యర్థులకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పీసీ,ఎస్ఐ ఉద్యోగాలకు ముందస్తు...

Read More..

కేసీఆర్ కు మెదడు పనిచేయడం లేదు-రైతుల ధాన్యం కొనుగోలు చేయాల్సిందే,ధరలు తగ్గించాల్సిందే:టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెదడు పనిచేయడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ మంత్రి,కాంగ్రేస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పెంచిన డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్,విద్యుత్,ఆర్టీసీ...

Read More..

పెన్ పహాడ్ కు చేరుకున్న బహుజన రాజ్యాధికార యాత్ర

సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యధికార యాత్ర మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలానికి చేరుకుంది.మండలంలోని లింగాల, చిదేళ్ళ గ్రామాల్లో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రకు ప్రజల నుండి భారీ...

Read More..

పుష్కరాల బస్సుల కోసం ఇతర డిపోలపై ఆధారపడాలా?

సూర్యాపేట జిల్లా:ప్రాణహిత పుష్కరాలకు వెళ్లాలంటే, సూపర్ లగ్జరీ బస్సులు కావాలంటే కోదాడ,నల్లగొండ, మిర్యాలగూడ నుండి తీసుకోవాల్సిందేనా? లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిందేనా? భక్తులపై అదనపు భారం తప్పదా?ఆర్టీసీకి ఆదాయం వద్దా?అయితే ఇది ఎవరి లోపం? వివరాల్లోకి వెళితే… ఈనెల 13 నుండి...

Read More..

మరో యవతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితక్కొట్టిన భార్య..!

సూర్యాపేట జిల్లా:భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.భానుప్రకాశ్ అనే వైద్యుడు ఇద్దరు పిల్లలు,భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్నాడనే...

Read More..

విచారణ కోసం పిలిచి వ్యక్తిపై చెయ్యి చేసుకున్న ఎస్ఐ-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

సూర్యాపేట జిల్లా:చిలుకూరు పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తిని విచారణ కోసం పిలిచిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్ అతనిపై చెయ్యి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.దీనితో స్పందించిన చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ అతను అమర్యాదగా మాట్లాడటం...

Read More..

ఆంబోతుల మధ్య వైరంలో ఒకటి మృతి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ పల్లెల్లో ఊరికి ఒక ఆంబోతు ఉండడం సహజం.ఆ ఆంబోతును పల్లె జనం దైవ సమానంగా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న వేర్వేరు గ్రామాల ఆంబోతులు ఒకే గ్రామంలో తారసపడితే పరస్పరం కాలు దువ్వడం సర్వసాధారణం.అలాంటి ఘటనే సూర్యాపేట...

Read More..

హుజూర్ నగర్ కు వస్తున్నా,అందరికీ వడ్డీతో సహా వడ్డిస్తా: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి(టీపీసీసీ)మాజీ అధ్యక్షుడు,మాజీ మంత్రి, హుజూర్ నగర్,కోదాడ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం, నక్కగూడెం,వేపల మాధారం మరియు రామాపురం...

Read More..

తుదిదశకు జిల్లా పోలీస్ నూతన కార్యాలయ నిర్మాణం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న నూతన పోలీసు కార్యాలయ భవనం తుదిదశకు చేరుకుంది.ఈ సందర్భంగా నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు.కార్యాలయ పనులు వేగంగా చేయాలని,నాణ్యతతో కూడిన పనులు చేయాలని సంబంధిత...

Read More..

బడుగుల బతుకుల్లో వెలుగురేఖ మహాత్మ జ్యోతిబాపూలే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు కొంగరి బాలరాజు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన...

Read More..

పేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలి:సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపాలిటీలోనీ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని,అక్రమ కట్టడాలను తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి డిమాండ్ చేశారు.సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో...

Read More..

అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతి రావు పూలే

సూర్యాపేట జిల్లా:మహనీయుల చరిత్ర,సేవలపై త్వరలో బుక్లెట్స్ విడుదల చేస్తామని,విద్యతోనే వెలుగు,గౌరవం దక్కుతుందని,మహనీయుల జయంతులు,వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.మహాత్మా జ్యోతిరావు పూలే 196 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని యం.జి.రోడ్డులో గల...

Read More..

స్కూల్ ఆటోను ఢీ కొట్టిన కారు

సూర్యాపేట జిల్లా:స్కూల్ పిల్లలతో రోడ్డు దాటుతున్న ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన మునగాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు జరిగింది.కారు ఢీ కొట్టిన వేగానికి ఆటో పల్టీలు కొట్టింది.ఆ సమయంలో ఆటోలోని 12 మంది విద్యార్థులు ఉండగా అందరూ...

Read More..

540 సర్వే నెంబర్ భూములపై ఆర్.ఎస్.పి ఆరా

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా రైతులకు పట్టాలు ఇవ్వాలని,రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గుర్రంపోడు తండాకు చేరుకున్న ఆయన భూ పరిరక్షణ సమితి...

Read More..

కాంగ్రెస్ పార్టీ 48 గంటల నిరసన దీక్ష భగ్నం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్దతు ధర ఇచ్చే వరకు పోరాటం చేస్తామని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్షను ఆదివారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు.దీక్షలో కూర్చున్న పటేల్...

Read More..

48 గంటల నిరసనదీక్ష చేపట్టిన టిపిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచనల మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో వరికి మద్దతు ధర కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48...

Read More..

దెబ్బకు దిగొచ్చిన అధికారులు-మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు శనివారం ఉదయం నుండి ఆందోళన చేపట్టి,కాంటా మిషన్లు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అంతటి ఆగకుండా రాత్రి వరకు...

Read More..

బూటక మాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్ఎస్ నేతలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఈ...

Read More..

అక్రమాల పుట్టగా ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పంపిణీ

సూర్యాపేట జిల్లా:ఇంటి స్థలం ఒక్కటే పట్టాదారులు మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు.ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎవరో అధికారులకే తెలియకపోవడం విచిత్రం.ఒక్క ప్లాట్ ను ఇద్దరికి,ముగ్గురికి కట్టబెట్టిన అధికారులు.లబ్ధిదారులకు ఇచ్చిన చాలా పట్టాలలో రెవిన్యూ అధికారుల సంతకం లేదు.రెవిన్యూ కార్యాలయ ముద్ర లేని...

Read More..

మార్కెట్లో అన్నదాతల ఆందోళన

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళనకు దిగారు.ట్రేడర్స్ క్వింటా రూ.1200 ఇవ్వడంతో మార్కెట్లో రైతులు భగ్గుమన్నారు.ట్రేడర్స్ పై తిరగబడి,కాంటా మిషన్లను ధ్వంసం చేశారు.ధాన్యం కొనుగోలుకు వెంటనే నిలిపివేయాలని...

Read More..

వ్యవసాయ విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో 8 మండలాల్లో,ఖమ్మం జిల్లాలో ఒక మండలంలో మోటార్ల దొంగతనానికి పాల్పడ్డ దొంగల ముఠా గుట్టును కోదాడ రూరల్ సర్కిల్,అనంతగిరి పోలీసులు రట్టు చేశారు.అనంతగిరి పోలీసు స్టేషన్ నందు నమోదైన 29 కేసుల్లో 75 మాటర్లు దొంగతనం చేసినట్లు తేలడంతో...

Read More..

మార్కెట్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ధాన్యం బస్తాలు-కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం బస్తాలు ఎగుమతి చేయకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.గత రెండు రోజుల క్రితం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.కృష్ణారెడ్డి మార్కెట్లో ఎప్పటికప్పుడు ధాన్యం బస్తాలు ఎగుమతి చేసి, రైతులకు...

Read More..

రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు బేషరతుగా రైతు పంటను కొనుగోలు చేయాలి:ఏ.ఐ.కె.ఎం.ఎస్.రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శివకుమార్

సూర్యాపేట జిల్లా:రైతు పండించిన పంటను కొనమంటే కేంద్రంపైన రాష్టం,రాష్టంపైన కేంద్రం కుంటి సాకులతో ఒకరిపై ఒకరు వారి రాజకీయ స్వార్థం కోసం రైతులను బలి చేయకుండా,ఎలాంటి షరతులు లేకుండా రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని అఖిల భారత రైతుకూలి సంఘం...

Read More..

టిఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన దీక్షలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టేందుకు ఉరితాడుపై వ్రేలాడుతూ నిరసన తెలిపారు.ఈ...

Read More..

పీసీ,ఎస్ఐ ఉద్యోగాలకు సిద్దమౌతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్,కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉండడంతో జిల్లాలో నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.పేద నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న పేద నిరుద్యోగ యువతీ,యువకులకు...

Read More..

కోదాడ పెద్ద చెరువు అలుగు పగలగొట్టి నీటి విడుదల

సూర్యాపేట జిల్లా:కోదాడ పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు చేపల సంఘం వారు చెరువు అలుగు పగలగొట్టి అక్రమంగా పైపులు వేసి నీటిని తొలగిస్తున్నారని సామాజిక కార్యకర్త కుదరవల్లి మోహన్ కృష్ణ (బసవయ్య)గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్...

Read More..

అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దొంగ ధర్నాలకు బీజేపీ నేత సవాల్

సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దీక్షల పట్ల బీజేపీ సూర్యాపేట జిల్లా ఎస్సి మోర్చా నేత పి.విజయ్ సవాల్ విసిరారు.గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రలో ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ నిజంగా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన...

Read More..

అవార్డులు,సన్మానాలు పనితనాన్ని మెరుగుపరచాలి: డాక్టర్ కోట చలం,డి.ఎం.అండ్ హెచ్.ఓ

సూర్యాపేట జిల్లా:ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం మాట్లాడుతూ విశ్వం...

Read More..

పేటలో రోడ్డు పక్కన దిగబడుతున్న లారీలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో లయన్స్ కంటి ఆసుపత్రి ముందు రోడ్డు పక్కన మట్డిలో కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ దిగబడింది.టిప్పర్ ను బయటకు లాగడానికి వచ్చిన జేసీబీ కూడా గుంతలో దిగుబడిపోయింది.విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న స్ధానిక...

Read More..

లారీ ట్రాక్టర్ ఢీ ట్రాక్టర్ బోల్తా,పెద్ద గొయ్యిలో పడ్డ లారీ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కీతవారిగూడెం సమీపంలో ట్రాక్టర్,లారీ ఢీ కొన్న ఘటనలో ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ ఒకచోట,ట్రాక్టర్ ఇంజన్ మరో చోట పడ్డాయి.లారీ జాతీయ రోడ్డు పనులు చేస్తున్న పెద్ద గోతిలో దూసుకొని పోయింది.ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు...

Read More..

అందరి సహకారంతో ఆ బాలుడికి మంచి రోజులు

సూర్యాపేట జిల్లా:ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సహకారం,కోదాడ పట్టణ పోలీసుల తక్షణ చర్యలు,యాదాద్రి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పందించిన తీరుతో కోదాడలో గంజాయికి బానిసైన బాలుడు జీవితానికి ఓ వెలుగు దారి దొరికింది.మీడియా,సోషల్ మీడియా వచ్చిన ఒక్క వార్తతో గంజాయి...

Read More..

65 మంది కానిస్టేబుల్స్ ఉద్యోగోన్నతి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మరోసారి 65 మంది పోలీసు కానిస్టేబుళ్ళకు ఉద్యోగోన్నతులు లభించాయి.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు దక్కిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు ఎస్పీ రితిరాజ్ తో కలసి ఉత్తర్వుల పత్రాలు అందించి,హెడ్ కానిస్టేబుల్ బ్యాడ్జి ధరింపజేశారు.ఈ...

Read More..

ట్రైనింగ్ కోసం వచ్చిన బి.ఈడి విద్యార్ధినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ -2 ప్రధానోపాధ్యాయుడి కామ కాలాపాల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే గత మూడు రోజుల నుంచి చందన బీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థిని బీ.ఎడ్ టీచింగ్ ట్రైనింగ్ లో భాగంగా నెంబర్-2...

Read More..

దళిత బంధు పంపిణీ చేసిన మంత్రి

సూర్యాపేట జిల్లా:దళితుల్లో విప్లవాత్మక మార్పు రావాలని,దళిత బంధు దేశంలో గొప్ప పథకమని, దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉందని లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం సూర్యాపేట రూరల్ రామన్నగూడెం గ్రామాల్లో దళితబంధు...

Read More..

మీ సేవ పేరుతో స్వాహా

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండల కేంద్రంలో కవిత కమ్యూనికేషన్ (TS-RFST 014) మీ సేవ సెంటర్ యాజమాన్యం అక్రమ వసూళ్ల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని బాధితులు లబోదిబోమంటూ చింతలపాలెం తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ అమాయక...

Read More..

వడ్లు కొనేదాక వదిలేదేలే:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు విజయవాడ- హైదరాబాద్ 65వ, జాతీయ రహదారిపై తెలంగాణ ముఖద్వారం రామపురం ఎక్స్ రోడ్డు...

Read More..

టీఆర్ఎస్ జాతీయ రహదారుల ముట్టడి

సూర్యాపేట జిల్లా:టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక మరియు...

Read More..

ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు:సంకినేని

సూర్యాపేట జిల్లా:సిఎం కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు ఆరోపించారు.బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన...

Read More..

పండుగలా జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ,జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు.మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం...

Read More..

దూరవిద్యా కేంద్రంలో భారమైన చదువులు

సూర్యాపేట జిల్లా:ఆర్థిక కారణాలు,చిన్న వయసులో పెళ్లిల్లు,కొన్ని ఇతర కారణాల వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు.అలాంటి విద్యార్థులు తిరిగి మళ్లీ చదువుకోవడం కోసం ప్రభుత్వం దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఇందులో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు...

Read More..

మిర్యాలలో మంటలు

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో దేవాలయ భూముల వేలం సందర్భంగా టీఆర్ఎస్,కాంగ్రేస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొనడంతో రాజకీయ మంటలు భగ్గుమన్నాయి.ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.దీనితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సోమవారం గ్రామంలోని...

Read More..

ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు జరగాలి: జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోట చలం

సూర్యాపేట జిల్లా:గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోట చలం అన్నారు.సోమవారం మునగాల మండలం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం వైద్య సిబ్బందితో...

Read More..

నాసాకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా (నాసా)వారు నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2022లో ఎంపికయిన ప్రాజెక్ట్ చేసిన విద్యార్థులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని...

Read More..

ఆ చట్టం ప్రకారమే...:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను...

Read More..

కొడుకు కంట్లో కారంపొసి కట్టేసి కొట్టిన తల్లి

సూర్యాపేట జిల్లా:కోదాడలో 15 ఏళ్ళ వయసులోనే గంజాయికి బానిసైన మైనర్ బాలుడిని అలవాటు మార్చుకోవాలని పలుమార్లు తల్లి హెచ్చరించినా కొడుకు పద్దతిలో మార్పు రాకపోవడంతో,స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లి చితకొట్టిన తల్లి.పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అధికారులు మత్తు...

Read More..

ఈతకు వెళ్లిన యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కెటిఅన్నారం మూసీ వాగులో మునిగి యువకుడు మృతి.ఐదుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.మృతుడు జేజే నగర్ కు చెందిన ఏర్పుల పవన్(21)గా గుర్తింపు.

Read More..

ధరలు తగ్గించే వరకు కాంగ్రేస్ ఆధ్వర్యంలో యుద్ధమే:డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్,విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని,పెంచిన ధరలను తగ్గించే వరకు రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.ఆదివారం స్థానిక రెడ్ హౌస్...

Read More..

వార్డులో టీఆర్ఎస్ వర్గపోరు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వార్డులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.7వ వార్డుకు చెందిన శెనగాని రాంబాబు అనే నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ,పార్టీని బలహీనపర్చే కుట్ర చేస్తున్నాడని,7 వ, వార్డ్...

Read More..

ప్రారంభమైన పోలీసు వార్షిక క్రీడలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పోలీస్ కేంద్ర కార్యాలయంలో పోలీసుల మానసిక వికాసానికి నిర్వహిస్తున్న క్రీడలను జిల్లా జడ్జ్ వసంత్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసాన్ని,నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు.జిల్లా ఏర్పడినాక...

Read More..

బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకే ధాన్యం కొనుగోళ్ల సమస్యను సృష్టించారు: సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట జిల్లా:గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఐకెపి సెంటర్లను మూసివేసి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి...

Read More..

ఉగాది వేడుకల్లో వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరపు బంధువు,నూతనకల్ సర్పంచి తీగల కరుణశ్రీ ఇంటిలో జరిగిన ఉగాది వేడుకల్లో తెలంగాణ వైయస్సార్ టిపి అదినేత్రి వైయస్ షర్మిల పాల్గొని,రాష్ట్ర ప్రజలందరికీ శుభకృతి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ...

Read More..

కాలువలో కొట్టుకొచ్చిన శవం

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ -మేళ్ళచెర్వు ముక్త్యాల మేజర్ కాలువలో ఓ వ్యక్తి శవం కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.మృతిని కాళ్ళు,చేతులు తాళ్ళతో కట్టి ఉండటంతో...

Read More..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాల మధ్య నలిగిపోతున్న అన్నదాత:పోకల వెంకటేశ్వర్లు

సూర్యాపేట జిల్లా:రోజుకో ధరతో ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న రైస్ మిల్లుల యాజమాన్యంపై,మధ్యదళారీలపై చర్యలు తీసుకొని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని సీపీఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో విలేకర్లతో...

Read More..

చింతిర్యాల బల్లకట్టు యాజమాన్యంపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం చింతిర్యాల వద్ద కృష్ణానదిలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బల్లకట్టు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మార్చి 31-2022 తేదీ నాటికి బల్లకట్టు నిర్వహణ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా బల్లకట్టు నడుపుతుండటంతో ఎంపీడీఓ గ్యామ నాయక్ శుక్రవారం పోలీసు...

Read More..

జిల్లా పోలీసు సిబ్బందికి క్రీడా పోటీలలో క్రీడా స్ఫూర్తి చూపాలి:జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:నిత్యం విధులు నిర్వర్తిస్తూ అవిశ్రాంతంగా పని చేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపడంలో భాగంగా ఈ నెల 3 వ,తేదీ నుండి 5 వ తేదీ వరకు జిల్లా పోలీస్ వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.క్రీడల...

Read More..

కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు:టీఆర్ఎస్

సూర్యాపేట జిల్లా:కాంగ్రేస్ పార్టీ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడికి దిగారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ దివంగత నాయకుడు వంటెద్దు వెంకన్న భార్య వంటెద్దు నిర్మల మాట్లాడుతూ తన...

Read More..

పేటలో రాజ్యాంగ ఉల్లంఘన:ఎమ్మార్పీఎస్

సూర్యాపేట జిల్లా:గత రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రేస్ నాయకుడు వడ్డే ఎల్లయ్యపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వడ్డే ఎల్లయ్యను స్థానికులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి...

Read More..

గరిడేపల్లి చేపల సొసైటీ ఎన్నిక ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల కేంద్రంలో చేపల చెరువు సొసైటీ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకొంది.చైర్మన్ ఎన్నిక జరగకుండా హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్ అడ్డుకుంటున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు.అధికారాన్ని,పోలీసులను అడ్డుపెట్టుకొని చైర్మన్ ఎన్నికకు సంబంధించిన కాగితాలను చింపి వేసి వాయిదా వేయిస్తున్నారని భాదితులు...

Read More..

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

సూర్యపేట జిల్లా:తెలంగాణా విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.గురువారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి...

Read More..

డాక్టర్లపై వేధింపులు మానుకోవాలి:ఐఎంఎ

సూర్యాపేట జిల్లా:వైద్యులు ప్రాణాలు కాపాడే వారే కానీ,ప్రాణాలు తీసే వారు కాదని,రోగి మృతి చెందితే డాక్టర్ కారణమంటూ వేధింపులకు పాల్పడడం తగదని సూర్యాపేట ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రాజస్థాన్లో ఆత్మహత్య...

Read More..

కాంగ్రేస్ నేతపై పేటలో దాడి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఎల్కారం గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్యపై బుధవారం రాత్రి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.గాయపడిన ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స...

Read More..

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు జనసమితి తొలి అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం

సూర్యాపేట జిల్లా:రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా సూర్యాపేట న్యాయవాది తెలంగాణ ఉద్యమ కారుడు సూర్యాపేట నియోజకవర్గం ఎoడ్లపల్లి నివాసి ధర్మార్జున్ ను, జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా గరిదేపల్లి మండలo పోనుగొడుకు గ్రామానికి చెందిన దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు.సూర్యాపేటలో...

Read More..

వేసవిలో ప్రతి గ్రామానికి త్రాగునీరు అందాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందాలని సంబంధిత ఇంజనీర్లు,అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నందు మిషన్ భగీరథ త్రాగు నీటి సౌలభ్యత,సత్వరం చేపట్టవలసిన పనులపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా...

Read More..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతూ నాటకాలు ఆడుతున్నాయి:పిల్లుట్ల

సూర్యాపేట జిల్లా:దేశంలోని సామాన్య,మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్,విద్యుత్,ఆర్టీసీ ఛార్జీల ధరలను నిరసిస్తూ బహుజన సమాజ్ వాదీ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో కోదాడలోని స్థానిక రంగా థియేటర్ వద్ద రాస్తారోకో...

Read More..

తాగు నీటి సమస్య రాకుండా చూడాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని ఈ వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...

Read More..

అవినీతికి అడ్డాగా మోతె తహశీల్దార్ కార్యాలయం:మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా:ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మోతె తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు మాట్లాడుతూ మండల తహసీల్దార్ కార్యాలయానికి మండల వ్యాప్తంగా...

Read More..

భర్తతో సహా కారు దిగిన కౌన్సిలర్

సూర్యాపేట జిల్లా:కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ వడ్డేపల్లి రవి మరియు 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్,అతని సతీమణి వడ్డేపల్లి రాజ్యలక్ష్మి గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు.గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న దంపతులిద్దరూ పార్టీ సభ్యత్వానికి...

Read More..

యువత క్రీడల్లో రాణించాలి:ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి

సూర్యాపేట జిల్లా:కోదాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోదాడ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి క్రీడాకారులను ఆత్మీయంగా...

Read More..

మోడీ,కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్,పెట్రోల్,డీజిల్ మరియు విద్యుత్ ఛార్జీల ధరలను తక్షణమే తగ్గించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్...

Read More..

కారు దిగి ఏనుగు ఎక్కిన ఉద్యమ యువ నేత

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని,తదనంతరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమకారులు పార్టీలో సరైన గుర్తింపు దక్కక ఎనిమిదేళ్ళ ఎదురు చూసి చివరికి ఒక్కరొక్కరు కారు దిగుతున్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని...

Read More..

అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో చర్యలకు దూరంగా అధికారులు

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లల అవినీతిలో భాగస్వాములైన చైర్మన్,వైస్ చైర్మన్,సీఈఓలపై నేటి వరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆ సొసైటీ డైరెక్టర్లు...

Read More..

కేసీఆర్ పతనం ప్రారంభమైంది:బీజేపీ

సూర్యాపేట జిల్లా:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు శుక్రవారం కోదాడ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.అనంతరం సబ్...

Read More..

టిఆర్ఎస్ ను వీడి బీఎస్పీలో చేరనున్న విద్యార్థి ఉద్యమ నాయకుడు?

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు లభించలేదనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఉద్యమ కారులు గత కొంత కాలంగా వేచి చూసే ధోరణి అవలంభించినా ఇక లాభం లేదనుకొని,తమకు టీఆర్ఎస్ లో న్యాయం జరగదని...

Read More..

జిల్లాలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల జోరు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో సరైన పత్రాలు మరియు నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.అందువల్ల ముఖ్యంగా జిల్లాలో నేరాలకు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారడంతో ఈరోజు ఉదయం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ ఎస్సై...

Read More..

బస్సులో గంజాయి సరఫరా ఇరువురిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి వద్ద బస్సులో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుమలగిరి సీఐ రాజేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో గంజాయిని తీసుకోని వెళుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు...

Read More..

పేటలో ఐటీ హబ్ అమెరికాలో ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటన

సూర్యాపేట జిల్లా:మంత్రి జగదీష్ రెడ్డి కృషి ఫలించనున్నదా?సూర్యాపేటకు ఐటి హబ్ రానున్నదా? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటి మంత్రి కేటీఆర్ మాటలు వింటే అవుననే అనిపిస్తుంది.గ్లోబల్ ఐటి మరియు ఇతర సంస్థలు ముందుకొస్తున్న తరుణంలో సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు అందనుంది.జిల్లా...

Read More..

కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తనతో కలత చెందిన డాక్టర్ రాజీనామా

సూర్యాపేట జిల్లా:ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తన ఓ ప్రభుత్వ డాక్టర్ కు ఆవేదన కలిగించింది.ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలత చెంది అవమానభారంతో రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంకు గురువారం తన రాజీనామా పత్రాన్ని అందజేసింది.వివరాల్లోకి...

Read More..

నిన్న బదిలీ ఉత్తర్వులు నేడు ఏసీబీ వలలో చిక్కిన ఎస్ఐ

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ ఎస్ఐ లవ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.జిల్లా కేంద్రంలోని “రాజుగారితోట” హోటల్ యజమాని నుంచి రూ.1.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.నిన్ననే సదరు ఎస్ఐ లవకుమార్ కు సూర్యాపేట...

Read More..

కేసీఆర్ సర్కార్ జేబులునింపుతుంటే మోడీ సర్కార్ ఆ జేబులకు చిల్లులు పెడుతుంది:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:మోడీ సర్కార్ పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితం అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.పెరిగిన వంట గ్యాస్, డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకే నంటూ ఆయన మండిపడ్డారు.వంట గ్యాస్,డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా...

Read More..

గులాబీ కార్యకర్తలుగా మారిన ఆశా వర్కర్లు -- ఓర్సు వేలంగి రాజు

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో ఈ నెల 22వ తారీఖున పల్లె ప్రకృతి వనం,శ్మశానవాటిక వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్లిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై ఆశా వర్కర్స్ పూలు...

Read More..

అభిమానుల వీక్నెస్ తో థియేటర్ల యజమానులకు కాసుల వర్షం

సూర్యాపేట జిల్లా:రేపు రిలీజ్ కానున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500/లు.అవును మీరు చదువుతున్నది నిజమే.ఇదేమిటని అడిగితే డిస్ట్రిబ్యూటర్ పెంచుకోమన్నాడని థియేటర్ల యాజమాన్యం నుండి వస్తున్న సమాధానం.దీనిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని అభిమాన సంఘాల వారు...

Read More..

పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీకి చెందిన రుద్రపంగు శివయ్య(50)గా గుర్తించారు.శివయ్య రోజూవారీ కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపేవాడు.గత మూడు రోజుల...

Read More..

భగ్గుమన్న భానుపురి మహిళలు

సూర్యాపేట జిల్లా:పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలకు నిరసనగా భానుపురి మహిళా లోకం భగ్గుమంది.కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడుం బిగించిన నారీ లోకం,ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్ల-కార్డుల ప్రదర్శన చేపట్టారు.గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు పోరాటం కొనసాగుతోందంటూ మహిళలు హెచ్చరిక చేశారు.కొత్త...

Read More..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం:పొన్నం ప్రభాకర్

సూర్యాపేట జిల్లా:రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు.సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కేసీఆర్ నిరాశ...

Read More..

కాంగ్రెస్,బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురైంది:మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా:బీజేపీ పాలనలో దేశం తిరోగమనo చెందుతుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో...

Read More..

పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహణ ముఖ్యం:జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:ప్రజలకు సేవలు అందించడంలో సిబ్బంది నిర్వహణ,స్టేషన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.స్టేషన్ రైటర్స్,5ఎస్ అమలుపై ఈరోజు జిల్లా అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి సిబ్బంది,...

Read More..

పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

సూర్యాపేట జిల్లా:పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...

Read More..

ఉన్నతాధికారులే అవినీతికి కొమ్ముకాస్తే ఆపేదెవరు?

సూర్యాపేట జిల్లా:“ప్రజావాణిలో” ప్రభుత్వ భూమిని కాపాడాలంటే,తప్పుడు సమాచారంతో మోసం చేసిన అదనపు కలెక్టర్,ఏం ఆశించి,ఎవరి మెప్పు కోసం అధికారులు ఇదంతా చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఓ సామాజిక తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.పట్టణ నడి బొడ్డున ప్రభుత్వ భూమిని కబ్జా...

Read More..

కోదాడ వాసికి డాక్టరేట్

సూర్యాపేట జిల్లా:కోదాడలోని సనా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు కోదాడ నగరానికి చెందిన ఆర్.ఎం.మస్తాన్ షరీఫ్ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు స్టాటిస్టిక్స్ విభాగంలో డాక్టరేట్ ప్రకటించారు.ప్రస్తుతం ఈయన సనా ఇంజనీరింగ్ కళాశాలలో హెచ్ఐయస్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.”సమ్ కంట్రిబ్యూషన్స్ టు వేరియన్స్...

Read More..

ఆస్తి కోసం సవతి తల్లిని,చెల్లిని బ్రతికుండగానే చంపేసిన ఘనుడు

సూర్యాపేట జిల్లా:అధికార పార్టీ చోటా నేతగా చెలామణి అవుతూ పార్టీలోని కీలక నేతల సహకారంతో సవతి తల్లిని,చెల్లిని వేధిస్తున్న ఓ నాయకుడి నిర్వహకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చెల్లికి పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని కాజేసే కుట్రతో సదరు చోటా నాయకుడు...

Read More..

అభిమానం హద్దులు దాటిన వేళ

సూర్యాపేట జిల్లా:రాజకీయ నేతలపైన,సినీ హీరో,హీరోయిన్ల పైన అభిమానం ఉండటం సహజమే.కానీ,ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటి అనర్ధాలకు దారిన తీసిన సందర్భాలు లేకపోలేదు.అలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో జూనియర్...

Read More..

బహుజన రాజ్యాధికారం కోసమే ఆర్ఎస్పీ యాత్ర:పిల్లుట్ల శ్రీనివాస్

సూర్యాపేట జిల్లా:బహుజన రాజ్యాధికారం కోసం బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన 300 రోజుల సుదీర్ఘ యాత్రను బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు విజయవంతం చేయాలని బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ పిల్లుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.సోమవారం మునగాల...

Read More..

హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి:సీఐ

సూర్యాపేట జిల్లా:బైక్ నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు పిలుపునిచ్చారు.పట్టణంలో సోమవారం ప్రజలను చైతన్యం చేసేందుకు వాహనదారులకు తెలిసే విధంగా హెల్మెట్ చైతన్య అవగాహన సదస్సులో భాగంగా బైక్ నడుపుతూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పట్టణ...

Read More..

మధ్య దళారీల,మిలర్ల దోపిడీ నుండి రైతాంగాన్ని కాపాడండి:సీపీఐ

సూర్యాపేట జిల్లా:ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసంగి సీజన్ ప్రారంభమై...

Read More..

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా బతుకు పోరాటం

సూర్యాపేట జిల్లా:ఆత్మవిశ్వాసం మనిషి ఆయుధమైతే వృద్దాప్యం కూడా ఓడిపోదా అనిపిస్తుంది ఈ అవ్వను చూసిన ఎవరికైనా.బుక్కెడు బువ్వ కొరకు ఎవరిపైనా ఆధారపకుండా,భర్త చేసే చేతి వృత్తిని జీవనాధారంగా చేసుకొని,జీవిత చరమాంకంలో ఓ అవ్వ పడుతున్న తిప్పలు నేటి యువతీ,యువకులకు మేలుకొలుపు అవుతాయంటే...

Read More..

డప్పు రమేష్ కి విప్లవ నివాళి

సూర్యాపేట జిల్లా:విప్లవ రాజకీయ నిబద్దత గల సాంస్కృతిక యోధునిగా,సాంఘిక వివక్షతా వ్యతిరేక గొంతుగా,ముఖ్యంగా డప్పు కళాకారునిగా కళ కళకోసం కాదని,కళ ప్రజల కోసమని నినదించి, ఆచరించిన మహోన్నత ప్రజా కళాకారుడు కామ్రేడ్ డప్పు రమేష్ అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా...

Read More..

బీసీ కులగణన చేయకుంటే యుద్ధమే

సూర్యాపేట జిల్లా:దేశంలో కుల గణంకాలు తప్పనిసరిగ్గా చేపట్టాల్సిందేనని లేదంటే యుద్దమేనని బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగాచారి హెచ్చరించారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చామల విజయలక్ష్మి హాల్లో,చామల అశోక్ అధ్యకతన జరిగిన బిసి హక్కుల సాధన సమితి 2వ మహాసభకు ఆయన ముఖ్యాతిధిగా...

Read More..

జిల్లాలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర

సూర్యాపేట జిల్లా: బహుజనులకు రాజ్యాధికారం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనగామ జిల్లాలో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభమైంది.వెలుగుపల్లి గ్రామం నుండి తుంగతుర్తి మీదుగా...

Read More..

చినజీయర్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చిన్న జీయర్ పై ప్రజలు,ప్రజా సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.జిల్లాలో ప్రతీ రోజు ఏదో ఒక చోట చిన్న జీయర్ పై కేసులు నమోదవుతూనే ఉన్నయు.శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో గాజులమల్కపురం...

Read More..

రాజీనామా బాటలో అధికార పార్టీ సర్పంచ్?

సూర్యాపేట జిల్లా:హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామ సర్పంచ్ దాసరి విజయలక్ష్మి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయనున్నారనే అంశం మండలంలో చర్చనీయాంశంగా మారింది.విజయలక్ష్మి మట్టపల్లి సర్పంచ్ గా గెలిచిన నాటి నుండి...

Read More..

సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోకండి :ఎస్ఐ వెంకటరెడ్డి

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో మూఢనమ్మకాలు,సైబర్ నేరాలు, గంజాయితో జీవితాలు ఎలా చిత్తు అవుతున్నాయో లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిపించడం కోసం జిల్లా ఎస్పి ఆదేశాలతో కళా బృందంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ అవగాహన...

Read More..

చిన్న జీయర్ స్వామిపై కేసు నమోదు చేయాలి

సూర్యాపేట జిల్లా:చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుంభం నాగరాజు అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ కి పిర్యాదు చేసి...

Read More..

డిఈ,తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ వద్ద తమ పట్టా భూములను ప్రభుత్వ డీఈ,తహశీల్దార్ అక్రమంగా పట్టా చేసుసుకొని మోసం చేయడంతో మా భూములు మాకు ఇప్పించాలని శాంతియుతంగా టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్న మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి...

Read More..

పేట అధికారుల్లో చలనం-అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

సూర్యాపేట జిల్లా:గత కొద్ది రోజులుగా దినపత్రికల్లో పేటలో అక్రమ నిర్మాణాలపై వస్తున్న వార్తాకథనాలపై సూర్యాపేట జిల్లా అధికారులు స్పందించారు.మున్సిపాలిటీ,టౌన్ ప్లానింగ్ అధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సూర్యాపేట పట్టణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు.అక్రమ నిర్మాణాలను జెసిబి సాయంతో...

Read More..

ఆంధ్రాలో తెలంగాణ నకిలీ డిఎస్పీ అరెస్ట్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం,మట్టపల్లికి చెందిన నకిలీ డిఎస్పీ శ్రీను రాజమండ్రి టూటౌన్ పోలీసులకు చిక్కారు.అతని నుండి రూ.10.9 లక్షలు,3 జతల నకిలీ యూనిఫామ్స్,ఫేక్ లెటర్‌ హెడ్స్‎ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామందికి టోకరా...

Read More..

ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని తిప్పి పంపిన ప్రభుత్వ వైద్య సిబ్బంది

సూర్యాపేట జిల్లా:కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.దీర్ఘకాలిక వ్యాధి సోకిన గర్భిణీ మహిళకు ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన మానవత్వాన్ని ప్రశ్నించింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కోదాడకు చెందిన హెచ్ఐవి సోకిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో...

Read More..

నెలవారీ పోలీసు సమీక్షా సమావేశం

సూర్యాపేట జిల్లా:రోడ్డు భద్రత,హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశించారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించి,రోడ్డు భద్రత,హెల్మెట్ వినియోగంపై అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం జిల్లాలో బందోబస్తు విధులు,ఇతర జిల్లాలో...

Read More..

సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే:డిఆర్డిఓ కిరణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్స్ అసిస్టెంట్ లు నూతన సాఫ్ట్ వేర్ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి సుందరి కిరణ్...

Read More..

జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం,నవోదయ పాఠశాల మంజూరు చేయాలి

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు కేంద్రీయ విద్యాలయం,నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు.బుధవారం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ...

Read More..

కేసీఆర్ కు మా కుటుంబాలంతా రుణపడి ఉంటాయి

సూర్యాపేట జిల్లా:గత 20 ఏండ్లుగా చీకట్లో మగ్గుతున్న తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన స్థిరీకరణ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మా కుటుంబాల్లో వెలుగులు నింపారని సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,డిపిఎం రత్తయ్య,సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ...

Read More..

పొట్టి శ్రీరాములు త్యాగం స్ఫూర్తిగా తీసుకోవాలి:బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా:ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.బుధవారం ఆయన 121 వ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని పాత మండల పరిషత్...

Read More..

వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై పార్టీలు నోరు విప్పాలి

సూర్యాపేట జిల్లా:వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అన్ని రాజకీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.రాజ్యాధికార సాధనకై ఏప్రిల్ 1 నుంచి నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశాలు...

Read More..

వినియోగదారులు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో వినియోగదారుల కమిషన్ ద్వారా తరచుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వినియోగదారులలో చైతన్యం కల్పించాలని అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు అన్నారు.మంగళవారం కలెక్టరేట్ నందు ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్బంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...

Read More..

పోరాడి విజయం సాధించారు

సూర్యాపేట జిల్లా:గత రెండు సంవత్సరాలుగా తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరోచితమైన పోరాటం చేసి విజయం సాధించిన గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల పక్షాన జేజేలు పలుకుతున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు...

Read More..

హెల్మెట్ పై అవగాహన ర్యాలీ

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో మంగళవారం సీఐ ఆదర్యంలో మోటర్ సైకిల్ వాహనదారులకు హెల్మెట్ ధరించుట మరియు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని,ప్రమాదం సంభవించినప్పుడు...

Read More..

భీమ్ దీక్షలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి మార్గంలో నడవాలని,మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు పవిత్రమైన మాసంగా భావిస్తూ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ పవిత్రమైన జీవన విధానాన్ని గడపాలని,అక్షరం,ఆర్థికం,ఆరోగ్యం మరియు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని,అలాగే రాజ్యాంగ...

Read More..

దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక సెంటర్ నందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం సూర్యాపేట నివాసి,అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వట్టె జానయ్య కుమారులు...

Read More..

యుద్ధం సాకుతో నిత్యావసర ధరలు పెంచుతారా?

సూర్యాపేట జిల్లా:రష్యా,ఉక్రెయిన్ యుద్ధం సాకుగా వంట నూన ధరలపై ప్రభావం చూపిస్తున్నారని సరఫరాదారులు చెబుతున్నారు.ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తూ కొనుగోలు చేపడుతున్నారు.ధరలు పెరగడంతో ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నామ వేణు పేర్కొన్నారు.మంచి నూనె ధరలు ఈ నెల రోజుల్లోనే సుమారు రూ.50...

Read More..