సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోకండి :ఎస్ఐ వెంకటరెడ్డి

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో మూఢనమ్మకాలు,సైబర్ నేరాలు, గంజాయితో జీవితాలు ఎలా చిత్తు అవుతున్నాయో లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిపించడం కోసం జిల్లా ఎస్పి ఆదేశాలతో కళా బృందంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు.

 Do Not Be Fooled By Cyber Criminals: Si Venkatereddy-TeluguStop.com

ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి మాట్లాడుతూ సైబర్ క్రైమ్,హెల్మెట్,సీట్ బెల్ట్,మైనర్ల డ్రైవింగ్, గంజాయి దుష్పరిణామాలు మీద అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి,పోలీసు కళా బృందం వారు,ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube