గోల్ఫ్ క్రీడలో తిరుగులేని రారాజుగా పేరొందిన టైగర్ వుడ్స్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.గోల్ఫ్ క్రీడను శాసించిన చక్రవర్తిగా టైగర్ వుడ్స్ను అంతా కీర్తిస్తుంటారు.దాదాపు చాలా ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్గా కొనసాగుతున్న టైగర్ వుడ్స్కు టైగర్ అని పేరు పెట్టడమే...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువ సంఖ్యలో హీరోయిన్లను పరిచయం చేసిన హీరోలలో బన్నీ ఒకరు.అయితే బన్నీ పరిచయం చేసిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేదు.సినిమాలు సక్సెస్ సాధించినా బన్నీతో నటించిన హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నారు.బన్నీ...
Read More..సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రకాల పక్షులకు చాలా ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో కాకికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శనీశ్వరుడి వాహనమైన కాకి మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందే సంకేతాలను ఇస్తూ ఉంటుంది.అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులు కాకి...
Read More..బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.దాదాపు నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్ కి సరైన సక్సెస్ లేక పోవడంతో పఠాన్ పూర్వ వైభవాన్ని బాలీవుడ్ కి తీసుకొస్తుందని అంతా భావించారు.అనుకున్నట్లుగానే పఠాన్...
Read More..2022 లో డైరెక్టర్ హనురాఘవాపుడి – స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ మూవీ సీతారామం. ఇక ఈ మూవీ లో మొదటగా హీరోయిన్స్ గా పలువురు పేర్లు అనుకున్న ఫైనల్ గా నిర్మాత స్వప్నదత్...
Read More..మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టారన్నారు. తన కార్యకర్తలను కలవడానికి వెళ్తే అక్కడి ప్రజా ప్రతినిధులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో ఆవేదనను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.అదేవిధంగా కేసీఆర్...
Read More..కొంతమంది సెలబ్రెటీలకు ఏవైనా చిన్న విషయాలైనా తెలియకపోతే వెంటనే నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.నిజానికి సెలబ్రెటీలు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేస్తే చాలు ఓ రేంజ్ లో ఆడుకుంటారు.ఇప్పుడు అషు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది.ఇంతకు అసలేమైందో...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన కొత్త యాప్ కు అనూహ్య స్పందన వచ్చింది.ఈ నెల 27న TTDevasthanam యాప్ ను టీటీడీ ఆవిష్కరించింది.ఈ యాప్ ద్వారా తిరుమల కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండనుంది.తిరుమల కు సంబంధించి శ్రీవారి దర్శనం...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో హీరోయిన్ గా అడుగుపెట్టి తన అందాలతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ శ్రీలీల.టాలీవుడ్ లో రెండవ సినిమాకే స్టార్ హీరో సరసన నటించగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాక్...
Read More..దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 110 సిసి సెగ్మెంట్లో ఫ్యూచరిస్టిక్ డిజైన్తో తన కొత్త స్కూటర్ మాస్ట్రో జూమ్ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది.కంపెనీ ఈ రాబోయే కొత్త స్కూటర్ యొక్క టీజర్ను కూడా విడుదల...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడంతో పాటు ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది.గోల్డెల్ గ్లోబ్ అవార్డు తో పాటు పదుల కొద్ది అంతర్జాతీ స్థాయి...
Read More..దేశంలోకి వివిధ రూపాల్లో స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది.స్మగ్లర్లు ఎంత వెలివిగా వ్యవహరించినా పోలీసుల ముందు వారి ఆటలు సాగవు.అయినప్పటికీ స్మగ్లర్లు అతి తెలివితో దేశంలోకి వివిధ వస్తువులు, బంగారం, వజ్రాలు, కరెన్సీని స్మగ్లింగ్ చేస్తున్నారు.విమానాశ్రయాలలో కస్టమ్స్ అధికారులు చాలా ఖచ్చితంగా ఉంటున్నారు.ప్రతి...
Read More..పల్నాడు జిల్లా: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజా కార్యక్రమాలు చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి పల్లారావు. చిలకలూరిపేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రతిపాటి పుల్లారావు,టీడీపీ నేతలు.మాజీమంత్రి పత్తిపాటి కామెంట్స్ – తారకరత్న త్వరగా కోలుకోవాలని ఈరోజు సాయిబాబా గుడిలో...
Read More..తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో సందీప్ కిషన్ పలు సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.అయితే సందీప్ కిషన్ నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయే తప్ప...
Read More..పొత్తులపై వినుకొండలో సీఎం జగన్ కామెంట్స్ తోడేళ్లంతా ఒక్కటవుతున్నారు సింహం లా మీ బిడ్డ ఒక్కడే వస్తున్నాడు మీ బిడ్డ కు భయం లేదు ఎందుకంటే, మీ బిడ్డ నమ్ముకుంది దేవుడ్ని ,మిమ్మల్ని మాత్రమే గతంలో ఒక ముసలాయన ముఖ్యమంత్రిని చూశారు...
Read More..తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న పంచ్ ప్రసాద్ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం...
Read More..జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి ఇటీవల హైదరాబాదులోని కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రీ పాయింట్ ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే కిరాక్ ఆర్పి ఊహించిన దానికంటే ఎక్కువగా కష్టమర్స్ రావడంతో కొద్దిరోజులు మొదట్లోనే షాప్...
Read More..అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీపై టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గండికోట కార్తీక్ రెడ్డిపై దాడి విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయమన్న ఆయన ఏపీలో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శించారు.తమ అనుచరులపై దాడులు...
Read More..వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మరోసారి విపక్షాలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు.వినుకొండలో జరిగిన జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు.ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్ అని, పేదవాళ్లు అంతా ఒకవైపు...
Read More..తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదివారం అన్నారు.ముందస్తు లోక్సభ ఎన్నికలకు బీజేపీ జాతీయ నాయకత్వం సిద్ధమైతే తెలంగాణ కూడా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని సంజయ్...
Read More..పవర్ స్టార్ ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి చేయకుండానే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.అందుకే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని ఆయనను కోరుతున్నారు.వీరమల్లు...
Read More..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈడీ ఈసీఐఆర్ పై స్టే ఇవ్వాలని….నోటీసులను...
Read More..టాలీవుడ్ దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ధమాకా.ఇందులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన హీరోయిన్ గా శ్రీ లీల నటించిన విషయం తెలిసిందే.ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతోపాటు...
Read More..వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీ మహాలక్ష్మి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం సీమటపాకాయ్, అవును వంటి సినిమాలలో నటించారు.ఇలా పలు సినిమాలలో హీరోయిన్ గా...
Read More..అప్పుడప్పుడు జనాలు సెలబ్రెటీల వ్యక్తిగత విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.కొన్నిసార్లు సెలబ్రెటీల బాధలను కూడా తమ బాధలుగా అనుకొని వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు.ఆ సెలబ్రేట్ ల నుంచి ఏదైనా తేడా వస్తే వెంటనే ఫైర్ అవుతూ ఉంటారు.తాజాగా రీతూ...
Read More..ఏపీ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గిట్టనివాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా అభివృద్ధి జరగలేదని చెప్పారు.గ్రోత్ రేటులో దేశానికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు.మీ బిడ్డ చేస్తున్న అప్పుల గ్రోత్ రేట్ గతం...
Read More..మట్టిలో మాణిక్యాలు మన వద్ద చాలా మంది ఉంటారు.వారిని సానపెడితే ఎన్నో అద్భుత ఫలితాలు సాధిస్తుంటారు.ఇదే కోవలో తెలంగాణకు చెందిన ప్రీతి కొంగర ఎన్నో విజయాలను సాధిస్తోంది.ముంబైలోని బాంబే హార్బర్లో జరిగిన 1వ ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ మరియు సీనియర్...
Read More..ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాను.సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం,నాడు-నేడు పథకాలకు ఆయాకర్షితుడనై మద్దతు తెలిపాను……అందుకు టీడీపీకి చెందిన కొంత నాపై సోషల్ మీడియా,కొన్ని పత్రికలు ద్వారా దుష్ప్రచారం చేశారు.టీడీపీకి మద్దతుగా...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇంటి నిర్మాణాన్ని కచ్చితంగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా ఇంటి లోపల, ఇంటి బయట ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.ఇల్లు ఎంత వాస్తు ప్రకారం...
Read More..మల్లన్న స్వామి నన్నేలు స్వామి,కొర మీసాల స్వామి కోటి దండాలు స్వామి అంటూ కొమురవెల్లి పుణ్యక్షేత్రం మార్మోగిపోతుంది.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం లష్కర్ వారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు...
Read More..సత్యపాల్ కమిటీ నివేదికను ఏపీ ప్రభుత్వం బయటపెట్టాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.వడ్డెరల నుంచి మంత్రి పెద్దిరెడ్డి క్వారీలను లాక్కున్నారని ఆరోపించారు.టీడీపీ అధికారంలోకి రాగానే క్వారీలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.జగన్ లా అబద్ధాలు చెప్పనన్న లోకేశ్ నిజాలు మాత్రమే మాట్లాడుతానన్నారు.వడ్డెరలను...
Read More..సాధారణంగా కొందరి స్కిన్ ఆయిలీ ఆయిలీ గా ఉంటుంది.ఇలాంటి వారు మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన ఆయిలీ ఫ్రీ ఫేస్ వాష్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఎంత ఖరీదైన ఫేస్ వాష్ ను వాడినప్పటికీ కొద్ది నిమిషాలకే మళ్లీ చర్మం జిడ్డు...
Read More..ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మినీ మేడారం జాతరకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు.స్థానిక పోలీసులతో కలిసి మేడారంలోని సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్నారు.ఎండోమెంట్ అధికారులు, పూజారులు డోలు, వాయిద్యాలతో దేవాలయ సాంప్రదాయాల ప్రకారం...
Read More..బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.ఈ మేరకు జర్నలిస్ట్ ఎన్ రామ్, న్యాయవాదులు ఎం ఎల్ శర్మ, ప్రశాంత్ భూషణ్ లు పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది సుప్రీం ధర్మాసనం.ఈ క్రమంలో...
Read More..దేశవ్యాప్తంగా సైబర్ మోసం కేసులు వేగంగా పెరుగుతున్నాయి.రోజురోజుకు కొత్త కొత్త విధానాల్లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు మాయం అవుతోంది.ఈ సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఇంటర్నెట్ని ఉపయోగించాలి.ఈ రోజు మోసం చేసే వారు ఎక్కువగా ఇన్ యాక్టివ్లో ఉన్న సిమ్లను...
Read More..తెలంగాణ బిజెపిలో అయోమయం నెలకొంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలని భావిస్తున్న బిజెపికి సొంత పార్టీలోని పరిణామాలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.బీఆర్ఎస్ లోని కీలక నాయకులంతా ఒకే విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండడం వంటివి ...
Read More..వీరసింహారెడ్డి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినా బాలయ్య అభిమానులకు, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది.అయితే ఈ సినిమాను తాజాగా చూసిన రజనీకాంత్ ఈ మూవీ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.దర్శకుడు గోపీచంద్ మలినేని...
Read More..ఏపీ రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్చూచిగా మారిందని సీఎం జగన్ అన్నారు.పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. 11.43 శాతం గ్రోత్ రేట్ తో దేశంలోనే ఏపీ నెంబర్ వన్...
Read More..తమ్మినేని కామెంట్స్.కలింగ సామాజిక వర్గం వైఎస్సార్సీపీ వెంటే కళింగ సామాజిక వర్గానికి అత్యధిక గౌరవం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలవడం అవసరం తెలంగాణలో నివాసం ఉంటున్న ఉత్తరాంధ్ర కులాలను బీసీలుగా గుర్తించాలని కేసీఆర్...
Read More..ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు.అయితే అలా జీవిస్తున్న భారత సంతతి ప్రజలు వేరే దేశాలలో చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ జీవిస్తున్నారు.కానీ ఈ మధ్యకాలంలో అమెరికాలో వరుస కాల్పులు...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 2021 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా గత ఏడాది అంతా కూడా సందడి చేసిన విషయం తెల్సిందే.ప్రస్తుతం పుష్ప 2 సినిమా చిత్రీకరణ జరుగుతోంది.దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పుష్ప 2...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ కు మళ్లీ బ్యాడ్ న్యూస్.ఇటీవలే ఎన్టీఆర్ 30 యొక్క చిత్రీకరణ 2023 సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.ఎన్టీఆర్ యొక్క సినిమా విడుదల తేదీని కూడా అదే సమయంలో ప్రకటించారు.కొరటాల శివ...
Read More..సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది.పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.మృతులు సైదులు, సాయికుమార్ లుగా గుర్తించారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.స్థానికుల ద్వారా...
Read More..నిద్ర సమయాన్ని వృధా చేయడం, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, ఒత్తిడి, డిప్రెషన్, పలు రకాల మందుల వాడకం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల కొందరికి కళ్ళ కింద నలుపు ఏర్పడుతుంది.చర్మం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నప్పటికీ కళ్ళ...
Read More..ఇండియన్ టెక్కిలకు యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తీపి కబురు అందించింది.2023-24 హెచ్1బీ వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్ను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపింది.ఈ రిజిస్ట్రేషన్ల సమయం ఈ ఏడాది మార్చి 17 వరకు కొనసాగుతుంది.ఈ సమయంలో దరఖాస్తుదారులు ఆన్లైన్...
Read More..2015 వ సవంత్సరం రెబెల్ స్టార్ ప్రభాస్ కు టైమ్ బాగా కలిసొచ్చింది ,సుమారు ఐదేళ్ల కష్టం ,కఠోర శ్రమ , ఫుల్ ఫోకస్ తో దర్శక ధీరుడు రాజమౌళి డైరక్ష్ణన లో నటించిన బాహుబలి మూవీ తో ఘనవిజయం తో...
Read More..విజయవాడ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి బయలుదేరిన టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కామెంట్స్ సోషల్మీడియాలో మిస్యూజ్ చేశారని మా పెద్దబ్బాయి పై కేసు పెట్టారు 41 a నోటీసు ఇవ్వకుండా గతంలో అనేక రకాలుగా...
Read More..పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్రం మరికాసేపటిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్ లో జరిగే ఈ అఖిలపక్ష సమావేశాలనికి అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది.బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సభలు సజావుగా...
Read More..కొన్నిరోజుల క్రితం రచ్చ రవికి యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రచ్చ రవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.తాజాగా రచ్చ రవి ఒక ఈవెంట్ లో...
Read More..2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రారంభించిన భారీ పాదయాత్ర భారత్ జోడో యాత్ర త్వరలోనే ముగుస్తోంది.రాహుల్ గాంధీ తన యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు.భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక,...
Read More..ఇటీవల రోజుల్లో గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవనశైలి లో చోటు చేసుకున్న మార్పులు గుండెకు ముప్పు పెంచుతుంది.అందుకే గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే గుండె ఆరోగ్యానికి...
Read More..మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా యొక్క విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ రవితేజ ను చిన్న హీరో అంటూ మాటల మధ్య లో సంబోధించడం జరిగింది.దాంతో రవితేజ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.వంద కోట్ల హీరో అయిన రవితేజ ను ఎలా...
Read More..బెంగళూరులోని నారాయణ హృదలయాల ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది.తారకరత్నకు 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది.దీంతో మరోసారి అన్ని పరీక్షలు రిపీట్ చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో నారాయణ హృదలయాలకు నిమ్ హాన్స్ వైద్యులు చేరుకున్నారు.కాగా ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పైనే...
Read More..జాతీయస్థాయిలో బిఆర్ఎస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణతో పాటు , తమకు బలం ఉన్న వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక...
Read More..టోఫు.దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.టోఫు ను సోయా పన్నీర్ అని కూడా పిలుస్తుంటారు.పాలతో తయారు చేసే పన్నీరు కంటే సోయా బీన్స్ తో తయారు చేసే ఈ టోఫు లోనే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది.అలాగే పోషకాలు కూడా...
Read More..మనసంతా నువ్వే సినిమా ఉదయ్ కిరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పాలి.ఉదయ్ కిరణ్ చేసిన మొదటి మూడు చిత్రాలు అయినా చితం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో మంచి విజయాలను అందుకొని అప్పుడున్న యంగ్ హీరోలందరికీ...
Read More..పుష్ప సినిమా పేరు చెబితే చాలు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.తగ్గేదేలే అనే ఒకే డైలాగ్ తో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.మరి ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉన్న...
Read More..సమంత శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17వ తారీకున శాకుంతలం సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.మెల్లగా సమంత కూడా ప్రమోషనల్ కార్యక్రమాల్లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సమంత ఈ సినిమా...
Read More..నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కోస్గిలో మున్సిపల్ అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. కోస్గి నుంచి తుంకిమెట్ల వెళ్లే రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వివాదం రాజుకుంది.అయితే అధికారులు నిర్వహిస్తున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల...
Read More..సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.దీంతో సెలబ్రిటీలు సైతం అభిమానులతో వారి విషయాలను షేర్ చేసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.వ్యక్తిగత విషయాల నుంచి ఫ్యామిలీ విషయాల వరకు ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతుంది.మంగ్లీ ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును ఏర్పరచుకుంటుంది.భక్తి పాట అయినా, ఐటమ్ సాంగ్ అయినా...
Read More..మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ సినిమా లో హీరోయిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెల్సిందే.ఆమెకు కూడా తెలుగు లో ఉప్పెన మొదటి సినిమానే...
Read More..ఇటీవలే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే.చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.శ్రీనివాసమూర్తి మరణంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.శ్రీనివాసమూర్తి తెలుగు అలాగే తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే.దీంతో తమిళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు శ్రీనివాసమూర్తికి...
Read More..బడ్జెట్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపలేదు.దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేసింది.ఈ విషయంలో న్యాయవ్యవస్థ ఎలా...
Read More..బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరణ్ జోహార్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.అంతే కాకుండా బాలీవుడ్...
Read More..ఆస్ట్రేలియా దేశంలో ఖలిస్తాన్, ప్రవాసుల మధ్య తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జనవరి 29న ఖలిస్తాన్ మద్దతుదారులు భారతీయులపై దాడికి పాల్పడ్డారు.నిజానికి ఆస్ట్రేలియా దేశంలో గత కొద్ది కాలంగా ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ముదురుతున్నాయి.అక్కడ భారతీయులను...
Read More..దిగ్గజ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్ 413 పేజీల సమాధానంపై అమెరికా షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ హిండెన్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 88 ప్రశ్నల్లో 66 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదని చెప్పారు.జాతీయ జెండా...
Read More..హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దలకొండ గణేష్ సినిమా 2019 సంవత్సరంలో వచ్చిన విషయం తెల్సిందే.అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్ తో చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు.ఆ మధ్య భవదీయుడు భగత్...
Read More..2021 సంవత్సరం వరకు వరుస సక్సెస్ లతో వార్తల్లో నిలిచిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.2022 సంవత్సరం పూజా హెగ్డేకు పెద్దగా కలిసిరాలేదు.ఈ ఏడాది మాత్రం పూజా హెగ్డే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు.అయితే...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.మరి గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.అయితే ఈ సినిమా...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటినుంచే గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది.ఇందులో భాగంగా ఏ నేత ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కీలక నేత అయినా బండి...
Read More..ఏపీ అధికార పార్టీ వైసిపి లో అంతర్గత పోరు తీవ్రంగా కనిపిస్తోంది.ఆ పార్టీలో జగన్ కు వీర విధేయుడుగా ఉన్న నాయకులు సైతం ఇప్పుడు గొంతు పెంచుతుండడం ఆందోళన కలిగిస్తుంది.ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే సంకేతాలు, విపక్ష పార్టీలన్నీ ఏకమై 2024...
Read More..ఏపీ సీఎం జగన్ ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగా రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది.ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్ రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ...
Read More..నేటి దైనందిత జీవితంలో పొదుపు చేయడం అనేది చాలా కీలకం అని చెప్పుకోవాలి.మన భారతదేశంలో సగటు దిగువ మధ్య తరగతివారు తమ పిల్లలకోసం చిన్నప్పటినుండే ధనాన్ని దాచుకోవలసిన పరిస్థితి.ముఖ్యంగా బాలికల విషయంలో వారు చాలా శ్రద్ధ వహిస్తారు.వారి చదువు కోసం కావచ్చు,...
Read More..నా మీద నా కదలికల మీద నిఘా పెట్టారు నా ఫోను ట్యాప్ చేస్తున్నారు.ఈ విషయం నాకు ముందే తెలుసు.అందుకే ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడతా.నా దగ్గర చాలా సిమ్ కార్డులు.ఫోన్లు ఉన్నాయి.వాటి ద్వారా ఏమి మాట్లాడాలో ఈ...
Read More..ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) తమ పన్నులను దాఖలు చేయడాన్ని సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది.కొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2023లో కూడా ఎన్నారై ట్యాక్స్ టాక్స్ కట్టే విషయంలో ఎలాంటి...
Read More..కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము సత్యవంతులమని చెప్పట్లేదన్నారు. వైసీపీ పాలనలో చిన్న చిన్న అవకతవకలు జరగొచ్చని ఎమ్మెల్యే తెలిపారు.కావలిలో అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు.ఇళ్లు, రోడ్ల కోసం గ్రావెల్ తవ్వకాలకు...
Read More..దున్నలేమిటి, అంత ఖరీదేమిటి? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.అవును, మీరు విన్నది అక్షరాలా నిజం.ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత హైదరాబాద్లో జరిగే సదర్ ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు.ఆ ఉత్సవాలు చూడాలంటే 2 కళ్లు...
Read More..కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో కమల్ హాసన్ కు కూడా సాలిడ్ హిట్ అందింది.విక్రమ్ సినిమాతో పాన్...
Read More..నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.అవినీతి కోత్తేమీ కాదు.మేమేమి సత్యవంతులమని చెప్పలేదు.కొన్ని దగ్గర్ల గ్రావెల్ ఎత్తిన మాట నిజమే అని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. జగనన్న...
Read More..సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలన్నా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలన్నా వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం ముఖ్యమనే సంగతి తెలిసిందే.కొంతమంది హీరోలకు ఎంత కష్టపడినా సక్సెస్ సొంతం కాకపోతే మరి కొందరు హీరోలకు మాత్రం అదృష్టం కలిసొచ్చి సులువుగానే సక్సెస్ దక్కుతుంది.టాలీవుడ్...
Read More..నేడు స్మార్ట్ ఫోన్ వాడని జనాలు మనకు కనపడనే కనపడరు.ఎందుకంటే అంతలా అది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది కనుక.అక్కడే వచ్చింది అసలు చిక్కు.నేటి టెక్నాలజీని వాడుకొని కొంతమంది కేటుగాళ్లు పెచ్చుమీరి పోతున్నారు.జనాల ఉత్సుకతను క్యాష్ చేసుకుంటున్నారు.మీ చేతిలోని ఫోన్ మీ...
Read More..ఏపీ అధికార పార్టీ వైసిపి 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ముందుగానే అన్ని విషయాలపై ఒక క్లారిటీకి వస్తోంది.తాము పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్ములు జమ చేస్తున్నా.ఎక్కడో తెలియని అసంతృప్తి ప్రజల్లో ఉందని,...
Read More..ఒక సెలూన్లో కూర్చుని ప్రశాంతంగా హెయిర్కట్, షేవ్ చేయించుకుంటుంటే అకస్మాత్తుగా కారు దూసుకొస్తే.ఆ ఊహ ఎతో భయంకరంగా ఉంటుంది.ఈ దృశ్యాలను ఊహించుకుంటుంటేనే ఎంతో భయమేస్తుంది కదా.కాగా తాజాగా ఒక సెలూన్లో సరిగ్గా ఇదే జరిగింది.ఒక పెద్ద కారు సెలూన్లోకి హై స్పీడ్తో...
Read More..పోయే కాలం, తరిగే అందం తిరిగి రావని తెలిసినా నేటి మానవుడు రాని దానికోసం ఆరాటపడుతూనే ఉంటాడు.ఈ క్రమంలో పోయిన యవ్వనం తిరిగి పొందాలనే దృష్టితో అనేక ప్రయోగాలు చేస్తున్నాడు.అయితే ఇందులో ఎంతమేరకు విజయం సాధిస్తారో తెలియదు గాని, మనం పోగొట్టుకున్న...
Read More..లక్నో నుండి కోల్కతాకు బయలు దేరిన ఎయిర్ ఏషియా విమానం ఆదివారం లక్నో విమానాశ్రయంలో పక్షి ఢీకొన్న కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని సమాచారం.ఈ విషయమై విమానాశ్రయ అధికారి ఒకరు మాట్లాడుతూ “ఎయిర్ ఏషియా విమానం పక్షి ఢీకొన్న తర్వాత తిరిగి...
Read More..మనుషుల్లో వింత రకాల వారు వుంటారు.ముఖ్యంగా కొంతమంది పోకిరీల వలన ఎదుటివారు సమస్యల్లో ఇరుక్కుంటూ వుంటారు.వారు అక్కడా ఇక్కడాని కాదు, ఎక్కడైనా వుంటారు.ఇటీవలి కాలంలో చూసుకుంటే విమాన ప్రమాదాలు అనేవి కొంతమంది అతి చేష్టల కారణంగానే జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలింది.అవును,...
Read More..ప్రస్తుతం జనాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.దానికి కారణం మీకు తెలిసినదే.దేశంలో ఆయిల్ రేట్స్ ఆకాశాన్నంటున్నవేళ సగటు సామాన్యుడు డీసెల్, పెట్రోల్ కనలేని పరిస్థితి ఏర్పడింది.దాంతో ఇంతవరకు లేని మార్పులు భారీగా చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలోనే అనేక సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల...
Read More..కంప్యూటర్లు గానీ మొబైల్స్ గానీ ఉపయోగించేవారు ఎప్పటికప్పుడు తమ సాఫ్ట్వేర్స్, యాప్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.వాటి విషయంలో కాస్త ఆలస్యం చేసిన పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది.కాగా తాజాగా శామ్సంగ్ గెలాక్సీ స్టోర్ (Samsung Galaxy Store) యాప్లో ఒక...
Read More..గూగుల్ను చాట్ జీపీటీ దెబ్బ తీయబోతోందా? ఇకపై గూగుల్ అనేది పూర్తిగా నిరుపయోగంగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు టెక్ నిపుణులు.పూర్తిగా కృత్రిమ మేధాతో అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ ఇంటర్నెట్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అన్ని ప్రశ్నలకు చాలా కరెక్టు, పర్ఫెక్ట్...
Read More..దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో.సంఘ విద్రోహ శక్తులు యాక్టివ్ అవుతున్నాయి.తము అనుకూలమైన పార్టీని గద్దెనెక్కించి.తమ సత్తా చాటాలని చూస్తున్నాయి.దేశాన్ని సంరక్షించేందకు అటు ఆర్మీతో పాటు ఇటు ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.దాంతో దేశంలోని చాలా మంది నక్సలైట్లను ప్రభుత్వం తుదముట్టించింది.అంతే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 06.06 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:కృత్తిక నక్షత్రం మంచిది కాదు. దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా డీకే అరుణకు పేరుంది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ వేదికగా.ఆమో రాజకీయం నడుపుతూ ఉన్నారు.డీకే ఫ్యామిలీకి ఆ ప్రాంతంలో గట్టి పట్టుంది.సుమారు 1957 నుంచి ఇక్కడ డీకే ఫ్యామిలీనే జెండా పాతుతూ వస్తోంది.రాష్ట్రంలో ఎలాంటి...
Read More..దేశ వ్యాప్తంగా సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సొంత రాష్ట్రంలో కొత్త భయం పట్టుకుంది.రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలపైనా సత్తా చాటినా.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చాటలేక పోతోంది.అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది.వీరికి...
Read More..న్యూజిలాండ్ పై మొదటి టీ20 మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా.ఈరోజు జరిగిన రెండో టి20 మ్యాచ్ గెలవడం జరిగింది.దీంతో సీరీస్ 1-1తో సమం అయింది.మూడో టి20 మ్యాచ్ ఫిబ్రవరి మొదటి తారీకు అహ్మదాబాద్ లో జరగనుంది.టాస్ ఓడిపోయిన భారత్ బౌలింగ్ చేయడం జరిగింది.దీంతో...
Read More..దక్షిణాఫ్రికాలో జరుగుతున్న తొలి అండర్ 19 మహిళల ప్రపంచ కప్ టీమ్ ఇండియా కైవసం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్...
Read More..మనదేశంలో ఎన్నో మతాలకు చెందిన వారు జీవిస్తున్నారు.అయితే ఏ మతంలో అయినా సరే ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉంది.ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని, దేవుడి అనుగ్రహం మనపై ఉంటుందని ప్రజలు గట్టిగా నమ్ముతారు.అందుకనే చాలామంది ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు.ప్రజలు వారంలో...
Read More..మాఘ మాసంలో వచ్చే పండుగల్లో మహా శివరాత్రి కూడా ఒకటి.హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ ఏదని అడిగితే మహాశివరాత్రి అని వెంటనే చెప్పేస్తారు.ఈరోజు లింగోద్భవం జరిగిందని పురాణాలలో ఉంది.అంతే కాకుండా శివపార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి అని చెబుతూ...
Read More..కొరటాల శివ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో వాళ్ళ రిలేషన్ అయిన పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అయ్యాడు అక్కడే చాలా కాలం పాటు పనిచేస్తూ వర్క్ నేర్చుకున్నాడు.అలాగే కొరటాల బి వి ఎస్ రవి...
Read More..రథసప్తమిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు కిటకిటలాడాయి.అయితే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలను దర్శించుకున్నారు.నిజామాబాద్ నగరంలోని నీలకంఠ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.సాయంత్రం నీల కంఠుడి రథోత్సవం అంగరంగ వైభవంగా చేశారు.అంతేకాకుండా ఈ దేవాలయంలో...
Read More..సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయ చిత్రం.ఇక్కడ కనిపించినంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు.ప్రతిరోజు ఒక పోరాటం చేయాలి.బ్రతకడానికి భవిష్యత్తుకు వెళ్లడానికి ప్రతిరోజు యుద్ధం చేయక తప్పదు.ఎక్కడ తమ పరుగు ఆగిపోతుందో అక్కడే తమకు అవకాశాలు తగ్గిపోతాయి. ఒక సినిమా ఫ్లాప్...
Read More..ఒకప్పుడు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారి కన్నుల క్రింద నల్లటి మచ్చలు కనిపించేవి.కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్లో, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకంతో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.జీవిత విధానంలో మార్పులు కూడా దీనికి...
Read More..సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల, కామెంట్ల ద్వారా వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ తాజాగా మరోసారి షాకింగ్ కామెంటు చేశారు.ఈ దేశం ఖాన్లను, ముస్లిం హీరోయిన్లను ప్రేమిస్తుందని ఆమె పేర్కొన్నారు.షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో కంగనా ఈ...
Read More..బెంగళూరులో ఉంటున్న నిధి సింగ్ మరియు శిఖర్ వీర్ సింగ్ భార్యాభర్తలు.ఇద్దరూ హర్యానాకు చెందినవారు.ఇద్దరూ పట్టభద్రులయ్యారు.వీరి స్నేహం మొదట ప్రేమ మరియు తరువాత వివాహానికి చేరుకుంది.మంచి జీతంతో ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపిన భార్యాభర్తలు ఇప్పుడు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు.వారి...
Read More..దిల్ రాజు ప్రొడ్యూసర్ గా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరో గా శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్ గా నటించింది…...
Read More..ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న రష్మిక మందన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అలవాట్లకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.రోజురోజుకు రష్మిక క్రేజ్ పెరుగుతుండగా రష్మిక గ్లామర్ కూడా...
Read More..ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని మాట్లాడారు.నారా లోకేష్ పాదయాత్ర ఎందుకో.ఆ...
Read More..తారకరత్నను చూడటానికి బెంగుళూరు చేరుకున్న జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.బెంగుళురు నారాయణ హృదాయాలయంలో చికిత్స పొందుతున్న తారకరత్న తారకరత్న భార్యను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, లక్ష్మీప్రణీతా, పురందరేశ్వరీ, కళ్యాణ్ రామ్.
Read More..సూపర్ స్టార్ రజనీకాంత్ కి చాలా కోపం వచ్చింది.దాంతో లాయర్ ఎలంబరతి సుబ్బయ్య లైన్లోకి వచ్చాడు.ఇంతకీ రజినీకి కోపం రావడానికి కారణం ఏంటి అంటే తన పర్మిషన్ లేకుండా తన పేరును తన డైలాగులను తన ఫోటోలను కమర్షియల్ గా వాడుకుంటున్నారు...
Read More..లడఖ్లో రాజకీయం మరోసారి వేడెక్కింది.ప్రముఖ ఆవిష్కర్త సోనమ్ వాంగ్చుక్ కదలికలపై లడఖ్ పరిపాలన ఆంక్షలు విధించింది.దీంతో పాటు ఆయనను గృహనిర్బంధంలో కూడా ఉంచారు.ఈ సమాచారాన్ని వాంగ్చుక్ స్వయంగా తెలిపారు.సోనమ్ వాంగ్చుక్పై తీసిన 2009 బాలీవుడ్ చిత్రం 3 ఇడియట్స్ చాలా ప్రజాదరణ...
Read More..తమిళ్ హీరోల్లో చాలా మందికి ఇక్కడ కూడా మార్కెట్ ఉంది.అక్కడి స్టార్ హీరోలు ఇక్కడ సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి టాక్ వస్తే బాగానే కలెక్షన్స్ సాధిస్తాయి.ఇలాంటి డబ్ చేసిన సినిమాలు మన టాలీవుడ్ లో మంచి విజయం...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు.ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ తో పాటు గ్లోబల్ వైడ్ గా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.మరి ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తోనే ఇది సాధ్యం...
Read More..వెండి తెర పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కాంతర.గత ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా వరల్డ్...
Read More..పవర్ స్టార్ ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి చేయకుండానే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని ఆయనను కోరుతున్నారు.సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.వీరమల్లు...
Read More..కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో పాపులారిటీని సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్ ద్వారా రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ను సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.కార్తీకదీపం సీరియల్ సక్సెస్ తో ఊహించని స్థాయిలో పాపులారిటీని...
Read More..హిండెన్బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ ముఖ్యాంశాల్లో ఉంది.ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా గత 2 ట్రేడింగ్ సెషన్లలో అన్ని అదానీ కంపెనీల షేర్లు 19% నుండి 27% వరకు పడిపోయాయి.మరోవైపు, జనవరి 27 నాటికి...
Read More..మొబైల్ ఫోన్లలో గంటల తరబడి కాలక్షేపం చేయడం అందరికీ వ్యసనంగా మారిపోయింది.కొందరు సోషల్ మీడియాలో మునిగిపోతుంటే, మరి కొందరు రీల్స్ చూస్తున్నారు.ఇల్లు, ఇంటి బయట, ఆఫీస్, మార్కెట్.ఏ ప్రదేశంలో ఉన్నా, అందరూ ఫోన్లు పట్టుకునే కనిపిస్తున్నారు.పెద్దవారైనా, పురుషులైనా, ఆడవారైనా అందరి కళ్లూ...
Read More..అప్పటి వరకు మహేష్ బాబు సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్క మురారీ తప్ప మంచి హిట్ మూవీ ఒకటి కూడా లేదు దీంతో ఒక మాస్ సినిమా తీయాలి అని కృష్ణ గారు అనుకొని గుణశేఖర్ దగ్గర ఉన్న కథ విన్నారు...
Read More..ఆరోగ్యకరమైన కణాలను నిర్వహించడానికి కొలెస్ట్రాల్ అవసరం.అయితే అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.దీనితో పాటు గుండెపోటు ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది.దీన్ని నివారించడానికి, మన కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి.మన ఆహారంపై కొంచెం శ్రద్ధ చూపడం...
Read More..రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీపీఎంజీ), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ) అవార్డు గ్రహీతలు మరియు వితంతువులకు రాజధాని, శతాబ్ది రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.సెంట్రల్...
Read More..ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక మొఘల్ గార్డెన్స్ పేరు మార్చారు.ఇప్పుడు దానికి అమృత్ ఉద్యాన్ అనే పేరు పెట్టారు.అజాదీ కా అమృత్ మహోత్సవ్ను గుర్తుచేస్తూ ఈ గార్డెన్ పేరు ఇలా మార్చారు.మొఘల్ గార్డెన్ పర్యాటకులకు పెద్ద ఆకర్షణీయ కేంద్రం.ఇక్కడ బ్రిటీష్, మొఘల్...
Read More..మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటే మీ అలవాట్లు అందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలుసుకోండి.మన చెడు అలవాట్ల కారణంగా చాలాసార్లు మన ఆనందానికి దూరమైపోతాం.అటువంటి పరిస్థితిలో మన అలవాట్లు మరియు దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం.ఇలా చేయడం ద్వారా మనం...
Read More..ఢిల్లీలోని విజయ్ చౌక్లో బీటింగ్ రిట్రీట్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈసారి బీటింగ్ రిట్రీట్ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.ఈసారి అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.డ్రోన్ షోలో రైసినా హిల్ పైన 3,500 స్వదేశీ డ్రోన్లు దేదీప్యమానం చేస్తాయి.బీటింగ్ ది రిట్రీట్...
Read More..ఎన్టీఆర్, నాగేశ్వర రావు లా తరం తర్వాత వచ్చిన వాళ్లలో చిరంజీవి ఒకరు.తన డాన్స్ లతో ఫైట్లతో ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు అప్పటివరకు ఉన్న మూస దోరణి స్టోరీలను ఫైట్లను డాన్స్ లను పక్కకునెట్టి తన బ్రేక్ డాన్స్ తో ఆడియన్స్...
Read More..జమున ఖచ్చితత్వానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అంటూ ఉంటారు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా.ఆమె ఒకసారి ఒక మాట చెప్పిందంటే అదే మాటపై నిలబడటానికి శాయశక్తుల ప్రయత్నిస్తుందట.మాట దాటేవాళ్లు, అబద్ధాలు చెప్పే వాళ్ళు అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.జమున...
Read More..ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్.దీని గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది.ఎన్సీసీ ఉద్దేశ్యం విద్యార్థులను పాఠశాల దశ నుంచే సైన్యంలో చేరేలా ప్రోత్సహించడం.యువతలో సైన్యం పట్ల అవగాహన కల్పించేందుకు, సైనిక స్థాయిలో వారిని సిద్ధం చేసేందుకు ఇది ఏర్పడింది.ఇటీవల ఎన్సీసీ 75వ వ్యవస్థాపక...
Read More..మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ శనివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సమన్లు పంపింది.ఎంపీ తన న్యాయవాదితో కలిసి హైదరాబాద్లోని కోటిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్ళాడు.జనవరి 24న సీబీఐ ఎదుట హాజరుకావాలని...
Read More..2023 నూతన సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదట వారంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంది.కొత్త సంవత్సరంలో జనవరి 17న శని దేవుడు మకరం నుంచి కుంభరాశిలోకి సంకమిస్తాడు.దీని ఫిబ్రవరి 13న గ్రహాల రాజు సూర్యుడు...
Read More..నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చాలా మంది హీరోలు ఆయన పేరు చెప్పుకున్న ఇండస్ట్రీ లోకి వచ్చారు.మరి వారిలో తారకరత్న ఒకరు.ఈయన హీరోగా కూడా పలు సినిమాలు చేసాడు.ఒకటి అరా సినిమాలతో ఆకట్టు కున్నప్పటికీ హీరోగా కొనసాగలేక పోయాడు.అయితే ఈయన...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఈయన లైనప్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ”హరిహర వీరమల్లు” ఒకటి.ఈ సినిమా సగానికి పైగానే...
Read More..వరదలు, బుష్ఫైర్లు, కరువు, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలిచిన భారత సంతతికి చెందిన సిక్కు వాలంటీర్, అమర్సింగ్ను ప్రతిష్టాత్మక ‘‘ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ లోకల్ హీరో అవార్డ్ 2023’’లో సత్కరించారు.41 ఏళ్ల అమర్సింగ్కు గతేడాది నవంబర్ 3న...
Read More..తెర పైన ఒక ఆర్టిస్టు బాగా యాక్టింగ్ చేస్తే అతనికి జనాల్లో మంచి పేరు వస్తుంది.కానీ ఆ సీన్ చేయడానికి ఆ ఆర్టిస్టు గానీ ఆ సినిమా డైరెక్టర్ గానీ ఎంత కష్టపడ్డారు అనే విషయం ఎవరికీ అవసరం తెలీదు.ఒక సీన్...
Read More..అక్కినేని ఎన్టీఆర్ ల ఆతిపత్యానికి అడ్డుగోడల నిలబడిన జమున పై అప్పట్లో బాయ్ కాట్ విధించిన విషయం అందరికీ తెలిసిందే.మూడేళ్ల పాటు ఆమెను స్టార్ హీరోలతో నటించకుండా అనధికారిక నిషేధం విధించి ఆమెతో క్షమాపణ చెప్పించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు అక్కినేని నాగేశ్వరరావు...
Read More..అమెరికాలో తుపాకులు అంటే ఏదో ఆట బొమ్మల్లాగా మారిపోయాయి.ఎందుకంటే అమెరికాలో ఉండే చాలా మంది యువత దగ్గర తుపాకులు ఆట బొమ్మలా ఉన్నాయి.వాటితో యువకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే అమెరికా వరుస కాల్పుల ఘటనలు కలకలం పెరుగుతున్నాయి.కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో...
Read More..న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఇష్టపడని వారు ఉండరు.ఎందుకంటే ఈయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ లో అంత పట్టు ఉంది అనే చెప్పాలి.కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా నాని సినిమాలు ఉంటాయి.నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి...
Read More..యువతి యువకులను అత్యధికంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి అనడంలో సందేహం లేదు.హార్మోన్ చేంజ్, విటమిన్ డి లోపం, ఆయిలీ స్కిన్, ఆహారపు అలవాట్లు, చర్మంపై డస్ట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, పలు రకాల...
Read More..అమెరికాలో పోలీసులు అనవసరంగా యువకులపై రాక్షసి దాడికి పాల్పడుతూ ఉంటారు.తాజాగా అమెరికా పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది.మెంఫిస్ నగరంలో ఈనెల మొదటి వారంలో టైర్ నికోల్స్ అనే యువకుడి పై కొంత మంది పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో...
Read More..వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటిపై కసరత్తు ప్రారంభించాయి.వైసీపీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే తమకు ఉపకరిస్తాయని, వాటిని ఆయుధాలుగా చేసుకొని అధికార పక్షాన్ని ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.అంతా సవ్యంగా జరిగితే ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి...
Read More..దేశం కానీ దేశంలో ఓ భారతీయ మహిళ దోపిడీకి గురైంది.డబ్బు, ఇతర వస్తువులతో పాటు పాస్పోర్ట్ కూడా చోరీకి గురికావడంతో పరాయి దేశంలో బిక్కుబిక్కుమంటోంది.వివరాల్లోకి వెళితే.స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని అత్యంత ప్రతిష్టాత్మక హోటళ్లలో ఒకటైన మాడ్రిడ్ హిల్టన్ హోటల్లో ఈ ఘటన...
Read More..జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో అదిరే అభి ఒకరు.చాలారోజుల పాటు జబర్దస్త్ షోకు పరిమితమైన అదిరే అభి ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఆ షోకు దూరమై ఇతర షోలతో బిజీ అయ్యారు.అయితే వేర్వేరు...
Read More..ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు.అయితే తాజాగా వర్మ పవన్ గురించి సంచలన పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్...
Read More..సాధారణంగా కొందరి దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి.ధూమపానం, మద్యపానం, దంత సంరక్షణ లేకపోవడం తదితర అంశాల కారణంగా దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి.ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడడానికి, మనస్ఫూర్తిగా నలుగురిలో నవ్వెందుకు ఎంతగానో...
Read More..ఈ ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.వెస్ట్రన్ దేశాల్లో బాగా చలి ఉంటుంది.అలాగే మంచు కూడా కురుస్తుంటుంది.కొన్ని ప్రాంతాల్లో రహదారులు మంచుతో నిండిపోతాయి.ఇలాంటి రహదారులపై ప్రయాణించాలంటే ప్రత్యేకంగా వాహనాలు కావలసి ఉంటుంది.అందుకోసం కంపెనీలు ఆల్రెడీ మంచుపై చాలా...
Read More..నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లు వాటి తక్కువ ధరలు, సురక్షితమైన ఫిట్ కారణంగా ఎప్పటికీ మోస్ట్ డిమాండెడ్ ఇయర్ ఫోన్స్ గా నిలుస్తున్నాయి.కాగా కొన్ని నెక్బ్యాండ్స్ మార్కెట్ ప్రత్యేకమైన ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. Altec Lansing MZX856 ఈ ఇయర్ఫోన్లు...
Read More..హెయిర్ ఫాల్.దాదాపు అందర్నీ సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.అలాగే ఇటీవల రోజుల్లో చాలామంది చిన్నవయసులోనే వైట్ హెయిర్ సమస్యను ఎదుర్కొంటున్నారు.వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.అయితే జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు...
Read More..ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఏపీలో బిజెపి కూడా వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతోంది.ఒంటరిగా బిజెపి ఎన్నికలకు వెళ్లినా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుని తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది.ముఖ్యంగా లోక్ స్థానాలపై దృష్టి సారించింది .ఏపీలో కీలకమైన నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ...
Read More..కొందరు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు.ప్రతి దాంట్లో చురుగ్గా పాల్గొంటారు.కానీ కొందరు పిల్లలు మాత్రం బక్కగా బలహీనంగా ఉంటారు.ఇలాంటివారు ఏ విషయంలోనూ చురుగ్గా ఉండలేరు.చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో సైతం పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపలేకపోతుంటారు.ఎప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు.ఈ జాబితాలో మీ పిల్లలు...
Read More..సాధారణంగా ప్రజలు గుడిని అత్యంత పవిత్రమైన ప్రదేశం గా భావిస్తారు.గుడిలోకి స్నానం చేయకుండా వచ్చేందుకు కూడా భయపడుతుంటారు.అలాంటిది ఒక సాధువు ముసుగులో ఉన్న కామాంధుడు ఏకంగా గుడిలోనే అత్యాచారం చేశాడు.ఇంతటి పాపం చేసిన ఆ దుర్మార్గుడి పేరు రామకృష్ణ కుమార్.తాజాగా అతడిని...
Read More..మిథునం సినిమా గురించి చెప్పాలంటే ఒక ఇద్దరు వృద్ద దంపతుల మధ్య చివరి స్టేజ్ లో ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయి అని చూపించిన మూవీ ఇది ఈ సినిమాకి తనికెళ్ళ భరణి రైటర్ అండ్ డైరెక్టర్ గా వ్యవహరించారు…లక్ష్మి, బాలా...
Read More..ప్రముఖ టాలీవుడ్ నటుడు తారకరత్నకు ప్రస్తుతం నారాయణ హృదయాలయలో చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే.వైద్యులు రోజుకు రెండు లేదా మూడుసార్లు హెల్త్ బులెటిన్ల ద్వారా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్లను ఇస్తున్నారు.తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది. తారకరత్నకు బెలూన్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కొందరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని...
Read More..బీఆర్ఎస్ లో కీలక నేతగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మద్రపడిన ఈటెల రాజేందర్ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బీఆర్ఎస్ కు దూరమై బిజెపిలో చేరారు.బిజెపిలో చేరే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో...
Read More..సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.అయితే కొందరు సెలబ్రిటీలుగా మారిన తర్వాత భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటారు.మరికొందరు ట్రోలింగ్స్ ద్వారా స్టార్ సెలబ్రెటీలుగా మారిపోతూ ఉంటారు.ఇలా ట్రోల్స్ ద్వారా సెలబ్రెటీలుగా మారిన వారిలో ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు...
Read More..ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.అలా వెళ్లిన కొన్ని కుటుంబాల వారు ఆదేశాలలో చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ ఉంటారు.అలా జీవించిన కొన్ని కుటుంబాలు ఆ దేశంలోనే స్థిరపడి...
Read More..మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం హన్మకొండలో ఈ...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం హనుమకొండలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ హాజరు కావడంతో ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా...
Read More..ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే జీవులు తక్కువగానే ఉన్నాయి.వీటిలో 1,000 సంవత్సరాల వరకు బ్రతికేవి చాలా తక్కువ.అయితే జెయింట్ స్పాంజ్ అనే జీవి ఏకంగా 15,000 సంవత్సరాల వరకు జీవించగలదు.అంటే ఇది క్షీరదాలు, ఉభయచరాలు, సరీసృపాలు, ఇతర జాతులతో సహా ఇతర...
Read More..నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఆయనకు చికిత్స జరుగుతుంది ప్రస్తుతం ఈయన పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.గుండెపోటు రావడంతో తారకరత్నను నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు అయితే...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ హీరోగా ఊహించని రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న నాగచైతన్యకు గతేడాది నటించిన సినిమాల ఫలితాలు షాకిచ్చినా ఈ స్టార్ హీరో మాత్రం కస్టడీ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు.వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ...
Read More..సాధారణంగా పెళ్లి పూర్తయిన తర్వాత వరుడు వధువును కారులో తన ఇంటికి తీసుకెళ్తాడు.ఆ కారు నిండా గులాబీ పువ్వులు అతికిస్తారు.అలాగే న్యూలీ మ్యారీడ్ అనే బోర్డు పెడతారు.ఏ పెళ్లిలో చూసుకున్నా ఇలాంటి సీనే కనిపిస్తుంది.కానీ తాజాగా రాజస్థాన్లోని ఎత్వా పట్టణంలో జరిగిన...
Read More..నందమూరి హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.అయితే తారకరత్న కోమాలో ఉన్నారని తెలుస్తోంది.నందమూరి చైతన్య కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ విషయాలను...
Read More..తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి చాలా కాలం నుంచి ఉంది.రెండుసార్లు వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మూడోసారి ఆ హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే బీజేపీ బలపడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరగకు...
Read More..ఇంకో 2 రోజుల్లో ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది.ఇక కొత్త నెల వస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకు వస్తుందండోయ్.అవును, ఫిబ్రవరి 1 నుంచి ఓ కొత్త రూల్ ఒకటి అమలులోకి రాబోతోంది.ఈ కొత్త రూల్ వలన చాలా మందికి ఊరట చేకూరనుంది.ముఖ్యంగా...
Read More..తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న బిజెపికి ఇప్పుడు కోవర్టుల అంశం పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారింది.తెలంగాణ బిజెపిలో కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారంటూ ఇటీవలే బిజెపి చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన...
Read More..TSRTC కొత్త పుంతలు తొక్కుతోంది.ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతోంది.అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా ఉండేందుకు బస్సుల్లో ‘TSRTC రేడియో’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.ఫైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్...
Read More..ఎవరెస్టు శిఖరం.అనగానే అందరికీ ఎత్తయిన శిఖరం గుర్తుకు వస్తుంది.అందుకే ఎవరెస్టు శిఖరానికి సంబంధించిన ఏ విషయం అయినా అందరూ ఆసక్తిగా వింటారు.తాజాగా ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు పొక్కింది.అవును, ఇక్కడ అత్యంత అరుదైన రకం అడవి పిల్లి...
Read More..పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.ఆ సినిమా చాలా నెలల క్రితం ప్రారంభమైంది.ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా ఆ సినిమా ఇంకా కూడా షూటింగ్ దశలోనే ఉంది.పవన్ కళ్యాణ్ మొదట ఆ సినిమా...
Read More..కేంద్ర అధికార పార్టీ బిజెపి 2024 లో జరగబోయే ఎన్నికలపై సీరియస్ గానే దృష్టి పెట్టింది.ఇప్పటి వరకు తమతో కలిసే ఉన్న జనసేన పార్టీ ఎన్నికల సమయంలో తమకు దూరమై టిడిపితో జతకట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.ప్రస్తుతం జనసేన అధినేత...
Read More..బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.స్టార్ మా వారు మరియు బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే అందుకు సంబంధించిన హడావుడి మొదలు పెట్టి ఉండాల్సింది.కానీ నాగార్జున హోస్ట్ గా చేసేందుకు నిరాకరించడంతో...
Read More..ఎగిరే చేపలు గురించి మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే వుంటారు.ఇవి నీటిలో ఎడడంతో పాటు అప్పుడప్పుడూ ఎగురుతూ ఆడుకుంటూ ఉంటాయి.అంతేకాదండోయ్… రాత్రుళ్ళు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి కూడా.నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్ స్పీడ్తో ఇవి పైకి దూసుకెళ్తున్నాయి.ఉష్ణమండల సముద్ర...
Read More..మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ మూడు సినిమాల ఫలితాన్ని ఆధారంగా తీసుకొని మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్ సినిమాలు ఉండబోతున్నట్లు సమాచారం...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇంకా సత్తా చాటుతూనే ఉంది.ఇటీవలే జపాన్ లో ఈ సినిమా వంద రోజుల పూర్తి చేసుకుంది.ఈ సినిమా ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తోంది.ఈ వీకెండ్ కి అమెరికా...
Read More..అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ జూనియర్ శ్రీదేవి బాలీవుడ్ లో ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.కొన్ని...
Read More..ప్రపంచం చాలా విషయాల్లో ముందుకు దూసుకుపోతోంది.సైన్స్, టెక్నాలజీ రంగం అయితే ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన పనిలేదు.అయినా కొన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అనేవి అందడం లేదనేది జగమెరిగిన సత్యం.మౌలిక సదుపాయాలు అందక ప్రతీ సంవత్సరం కొన్ని వేలమంది గిరిజనులు...
Read More..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వట్టి వసంత కుమార్ మృతి చెందారు.70 సంవత్సరాలు వయసు కలిగిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.ఈ క్రమంలో విశాఖపట్నంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించటంతో...
Read More..బ్యాంకింగ్ రంగంలో వెలుగొందుతున్న కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఓ శుభవార్తను తెలియజేసింది.ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది.దీంతో ఆ బ్యాంక్లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ...
Read More..QR code సిస్టమ్ గురించి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికీ తెలిసే వుంటుంది.ముఖ్యంగా ఇపుడు పేమెంట్స్ అన్నీ QR codeని స్కాన్ చేయడం ద్వారానే ఫినిష్ చేస్తున్నారు.కాబట్టి వీటిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అయితే దీనిని ముందుగా ఎవరు కనిపెట్టారో...
Read More..ఏపీలో రెండేళ్లు ముందగానే.ఎన్నికల వేడి రాజుకుంది.ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అంటూ.అధికార పార్టీపై విమర్శలు ఎక్కు పెడుతున్నాయి.జనసేన పార్టీ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అయింది.దానికి తోడు జనసేన పార్టీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీతో పొత్తుకు రెఢీ అయింది.దాదాపు...
Read More..రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.ఇప్పుడు కాశ్మీర్లో అడుగు పెట్టింది.కశ్మీర్లోని దాదాపు సగం జిల్లాలను కవర్ చూస్తూ ఈ యాత్రను కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు.అలాగే కశ్మీర్ కేంద్రంగానే దేశ రాజకీయాలు ప్లాన్ చేయాలని సైతం ఫిక్స్ అయ్యారు.రాహుల్ గాంధీ...
Read More..ఓలా లేదా ఉబెర్లో రైడ్ను బుక్ చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది.అంతేకాదు, భారతదేశంలో రైడర్లు క్యాన్సిలేషన్లను, ఎక్కువసేపు వేచి ఉండటం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా చాలా కామన్.అయితే ఇటీవల రైడర్, క్యాబ్ డ్రైవర్ మధ్య జరిగిన ఒక చాట్...
Read More..టెస్లా ఎలక్ట్రిక్ కార్లు సక్సెస్ అయిన తర్వాత ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే అడుగులు వేస్తున్నాయి.ముఖ్యంగా మన ఇండియాలో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ ఎత్తున అందుబాటులోకి వస్తూ చాలామంది రవాణా ఖర్చులను తగ్గించేస్తున్నాయి.స్కూటర్లు మాత్రమే కాదు కార్లు, బైకులు,...
Read More..వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం ప్రజల అదృష్టమని చెప్పొచ్చు.చాలా ఫాస్ట్గా ఎంతో సౌకర్యమంతమైన ప్రయాణాలను ఇవి మనకు అందిస్తాయి.అయితే ఇలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లలో చాలామంది ఇష్టం వచ్చినట్లు చెత్త పడేస్తూ అందరి చేత...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఒక ట్రోల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.చంద్రబాబు నాయుడు లాగే.నారా లోకేష్ ది కూడా ఐరన్ లెగ్ అని ఆయన ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఇక రంగంలోకి మంత్రి రోజ...
Read More..బాలయ్య హోస్ట్ గా చేస్తున్నా బిగ్గెస్ట్ హిట్ టాక్ షో. అన్ స్టాపబుల్.సినిమా తారల నుంచి.పొలిటికల్ లీడర్ల వరకూ అందరినీ షోకు తీసుకు వస్తూ.వారి మనోగతాలను ప్రజలకు వివరిస్తూ ఉన్నారు.అన్ స్టాపబుల్ షో స్టార్ట్ అయిన దగ్గరి నుంచి.ఒకే క్రేజ్ తో...
Read More..నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఏ సినిమా ప్రారంభించిన కూడా హీరోయిన్ విషయంలో...
Read More..ప్రశ్నిండానికంటూ జనసేన పార్టీ పుట్టుకు వచ్చిన దగ్గరి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత పొలిటికల్ గా యాక్టివ్ అయింది.మాంచి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో.యువత మొత్తం ఆ పార్టీ వైపు మొగ్గింది.అంతకు ముందు సేవే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 05.05 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:భరణి నక్షత్రం మంచిది కాదు. దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత చిత్రం ది వారియర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవం చవి చూసింది.ఆ సినిమా విడుదలైనప్పటి నుండి కలెక్షన్స్ లేక థియేటర్లు వేల వేల పోయాయి.కృతి శెట్టి హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా కు జనాలు...
Read More..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఆ సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది కాలం అవ్వబోతుంది.అయినా కూడా ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ తదుపరి సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించక పోవడంతో...
Read More..టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో నందమూరి తారకరత్న అస్వస్థతకు గురి కావటం తెలిసిందే.పాదయాత్రలో నడుస్తూ ఉండగానే గుండెపోటు రావడంతో… వెంటనే పార్టీ నాయకులు కార్యకర్తలు కుప్పంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.అయినా గాని ఆరోగ్యం...
Read More..గుంటూరు జిల్లా తెనాలి: జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జనసేన పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్న మనోహర్.ఆసుపత్రిలో ని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగులజు అందుతున్న...
Read More..హైదరాబాద్: ముగిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ.4 గంటలపాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు. నాకు తెలిసిన అంశాలన్నీ సిబిఐ అధికారులు చెప్పాను.వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని కోరా.సిబిఐ అడిగిన ప్రశ్నలకు అన్ని దానికి సమాధానం...
Read More..ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశంతో పాటు జపాన్ వంటి దేశాల్లో కూడా బాగా కలెక్షన్స్ వర్షం కురిపించింది.రష్యాలో సైతం బాగా వసూళ్ల కురిపించడంతో ఏ సినిమా పాన్ ఇండియా చిత్రంగా కాకుండా పాన్ వరల్డ్ చిత్రంగా మారింది.ఇక తెలుగు వారి తో...
Read More..నటి జమున. ప్రస్తుతం ఆమె కాలం చేసింది అనే విషయం మనందరికీ తెలుసు.ఆమె గురించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.అయితే ఒక కొత్త విషయం మీతో పంచుకోవాలని ఈ ఆర్టికల్ మొదలుపెట్టాను.ఇప్పటి తరం వారికి...
Read More..నందమూరి తారకరత్నకి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.హాస్పిటల్ వద్ద చంద్రబాబు, బాలకృష్ణ తారకరత్న తండ్రి మరియు భార్య కూతురు ఉండటం జరిగింది.ఈ సందర్భంగా అక్కడి వైద్య సిబ్బందితో చంద్రబాబు మాట్లాడటం జరిగింది.ఇదే సమయంలో కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం...
Read More..రోజులుమారాయి సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన చేతన్ మద్దినేని తరువాత గల్ఫ్ సినిమాలో నటించారు.తరువాత ఒక ఎక్సపర్మెంటల్ సినిమా బీచ్ రోడ్ చేతన్ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు.ఒక ఐఫోన్ లో చిత్రీకరించిన ఈ మూవీ...
Read More..ఈ మధ్యకాలంలో సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.సినిమా చూసేవాడికి ఎప్పుడు కొత్తదనమే కావాలి.తీసే కథలో, ఆ కథనంలో దాంట్లో నటించే తారాగణంలో అలాగే యాక్షన్ సీన్స్, సంగీతం, డాన్సులు అన్నీ కూడా భిన్నంగా కనిపిస్తే తప్ప జనాలు ఆ సినిమాను చూడటం...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్ మహేష్ బాబు సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే ఈ హీరోల ఫ్యాన్స్ మాత్రం తాజాగా గొడవ పడటం ద్వారా వార్తల్లో నిలిచారు.ట్విట్టర్ లో ప్రభాస్ మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు.అటు బెంగళూరులో ఇటు...
Read More..నిన్న లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజు నందమూరి తారకరత్నకి గుండెపోటు రావడం తెలిసిందే.ఈ క్రమంలో కుప్పంలో చికిత్స అందించగా పరిస్థితి విషమించటంతో హుటాహుటిన నిన్న సాయంత్రం బెంగళూరుకి తరలించడం జరిగింది.అయితే గుండెకు సంబంధించి దాదాపు 90 శాతం వాల్స్ బ్లాక్ కావటంతో…...
Read More..చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగాల నుండి ఏమి ఆశిస్తున్నారనే దానిపై చాలా స్పష్టంగా ఉంటారు.నిజానికి వారి సామర్థ్యం అందరిముందు వెల్లడికావాలని, ఇతరులు తమను గుర్తించాలని, తమ సామర్థ్యాలను గుర్తించాలని వారు కోరుకుంటారు.సమాజంలో అలాంటివారికి ప్రత్యేక స్థానం ఉంది.కానీ ఇటువంటి ఆలోచన...
Read More..