గత కొద్ది రోజులుగా దేశ రాజధాని డిల్లీలో రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని ఈ దీక్ష చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఓ కమిటీని నిర్వహించి రైతులతో చర్చలు జరుపుతున్న...
Read More..ఏపీ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సొంత పార్టీ నేతల వలన ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆయన బహిరంగంగానే వెల్లడించాడు.సంక్రాంతి రోజున తమిళనాడులో జల్లికట్టు వేడుక ఘనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా వెదురుకుప్పం మండలంలోని...
Read More..కమ్మల పార్టీగా టీడీపీ, రెడ్ల పార్టీగా వైసీపీ ఏపీలో పేరు సంపాదించాయి.దాదాపుగా టిడిపికి పూర్తిగా కమ్మలు, వైసిపికి రెడ్ల మద్దతు ఉంది.ఆ సామాజిక వర్గాల వారు తమ సొంత పార్టీలు గా వీటిని చూస్తూ ఉంటారు.ఇప్పుడు అదే తరహాలో కాపు పార్టీగా...
Read More..ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఉదయం విశాకపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పై విమర్శలు చేశాడు.ఆలయాల పై దాడులు, విగ్రహాల ద్వంసం విషయమై బిజేపి కార్యకర్తలపై కేసులు పెట్టడం పై...
Read More..టిఆర్ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు కలిసి శనివారం నాడు నల్గొండ జిల్లాలో మొదటి విడుత పెండింగ్ లో ఉన్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో...
Read More..ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నా, ఆ కష్టాలను అధిగమిస్తూ రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ, అనేక లోపాలను ఎత్తి చూపిస్తూ, నిత్యం హడావుడి...
Read More..నాగార్జున సాగర్ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య గత కొన్ని నెలల కిందట అనారోగ్యం కారణంగ చనిపోవడంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది.దానిని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక ను నిర్వహించబోతున్నారు.రాష్ట్ర అధికార ప్రతి పక్ష పార్టీలు ఆ సీటు ను...
Read More..గతంతో పోలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు.రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి రాజకీయంగా మరింత యాక్టివ్ గా పార్టీ నేతలు ఉండేలా చేయాలని చూస్తున్నారు.ముఖ్యంగా దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇబ్బంది కలిగించడంతో , ఇప్పుడు...
Read More..అయోధ్య లో రామమందిరం నిర్మించాలనే కల త్వరలో సాకారం కాబోతుంది.అందుకు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను సిద్దం చేస్తుంది.ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కూడా చేశాడు.ఈ నెల 15 నుండి రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు.అందుకు...
Read More..ఏపీలో వారసత్వ రాజకీయాలకు ఎలాంటి కొదవ లేదు.ప్రతి నాయకుడు తమ వారసులని రాజకీయాల్లో ఓ రేంజ్లో చూడాలని అనుకుంటారు.తమ వెనకే తిప్పుకుంటూ రాజకీయాలు నేర్పించి, భవిష్యత్లో ఎమ్మెల్యేనో, ఎంపీనో చేయాలని భావిస్తారు.అలా ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీల్లో ఉన్న చాలా నాయకులు...
Read More..కాపులను బీసీల్లో చేర్చాలని టిడిపి ప్రభుత్వ ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, వార్తల్లోకెక్కిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు పూర్తిగా కాపు ఉద్యమానికి , రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.గతంలో ఈ ఉద్యమాలు, రాజకీయాల కారణంగా తాను ఆర్థికంగా,...
Read More..ఏపీలోని ఆలయాలపై దాడుల గురించి ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.వైసీపీ హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో విగ్రహాల ద్వంసం కు, ఆలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించాడు.ఆలయాల దాడుల గురించి పోలీసు అధికారులకు...
Read More..రాజకీయ నాయకుల దృష్టికి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే బదులు రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం అందరికి తెలిసిందే.ఈ దశలో ఏపీలో హిందు ఆలయాలపై జరిగిన దాడులు అక్కడి నాయకులకు బెల్లం...
Read More..అధికారం కోల్పోయాక టీడీపీ కష్టాల్లో పడిపోయిన విషయం తెలిసిందే.అసలే ఘోరంగా ఓడిపోవడం, అధికారంలోకి వచ్చిన జగన్ దూకుడుగా ఉండటంతో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది.ఓ వైపు జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే, మరోవైపు చంద్రబాబు ఇమేజ్ రోజురోజుకూ పడిపోతుంది....
Read More..ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కి చాలావరకు టీకాలు వచ్చిన సంగతి తెలిసిందే.మన దేశంలో కూడా ఈ రోజు నుండే గా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది.ఇదిలా ఉంటే మన కంటే ముందే నార్వే దేశం లో వచ్చిన వ్యాక్సిన్...
Read More..ఏ రాష్ట్రంలో జరగని లడాయిలు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయనే అపవాదు ఇప్పటికే ఉండగా వాటిని నిజం చేస్తూ నిత్యం ఏపీ రాజకీయ నాయకులు ఏదో ఒక రూపకంగా వార్తల్లో నిలుస్తున్నారు.మాటల యుద్ధాలే కాదు, గ్రూపు తగాదాల్లో కుడా ఇక్కడి నాయకులు తమ...
Read More..జగన్కు గత ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు.నగరంలోని నాలుగు దిక్కులా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులను ఓడించారు.ఆ తర్వాత జగన్ విశాఖపై వైసీపీ జెండా ఎగుర వేయాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.విశాఖను ఏకంగా పరిపాలనా...
Read More..తెలంగాణ మంత్రి కేటీఆర్ శాసన మండలి ఎన్నికల పై, వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై, అక్కడి నేతలతో సమావేశం అయ్యాడు.గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరాడు.ఈ సందర్భంగా వరంగల్ మున్సిపల్, పట్టభద్ర ఎన్నికలు, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర ఎన్నికపై ఉమ్మడి వరంగల్...
Read More..తెలంగాణ బిజేపి నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కి లేఖ రాశాడు.అందులో ఎంఎంటిఎస్ విస్తరణకు రావాలిసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరాడు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 789 కోట్లు ఖర్చు చేసిందని తెలిపాడు...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.ప్రధాని మోడీ చేతుల మీదుగా ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొట్టమొదట హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.దీంతో అన్ని...
Read More..టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ వ్యవహారంపై చాలాకాలంగా టిడిపిలో చర్చ జరుగుతున్నా, చంద్రబాబు తర్వాత రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా , ఆయన ప్రభావం అంతంతమాత్రమే అని , టిడిపి బరువు బాధ్యతలను ఆయన మోయలేరు అనే వాదన తెరపైకి...
Read More..సమస్త ప్రజలను గత సంవత్సరం ఒక భయంకరమైన పీడకలలా గడిపేలా చేసిన కరోనా మహమ్మారికి చరమ గీతం పాడే రోజులు వచ్చేశాయని యావత్ ప్రపంచం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.ఎందుకంటే కరోనాతో చేసిన యుద్ధంలో ఎన్నో ప్రాణాలు బలి అయిన సంఘటన అందరికి...
Read More..రిపబ్లికన్ టీవి అధినేత అర్నాబ్ గో స్వామి ఈ మధ్య కాలంలో టిఆర్పి స్కామ్ లో అడ్డంగా బుక్కైనా సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ఆయన జైలుకు కూడా వెళ్ళాడు.ఆ తర్వాత ఆయన సుప్రీం కోర్టు ను ఆశ్రయించి బెయిల్ ద్వారా బయటకు...
Read More..తెలంగాణకు కాబోయే సీఎం, ప్రస్తుత మంత్రి కేటీఆర్ లో చాల ఆందోళన, ఉత్సాహం కనిపిస్తోంది.కానీ ఆ ఆందోళన, ఉత్సాహం పైకి కనిపించకుండా, చేయాల్సిన రాజకీయమంతా చేస్తున్నారు.ముఖ్యంగా పార్టీ ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను గుర్తించి మరి వాటిని పరిష్కరించే చర్యకు దిగారు.ముఖ్యంగా పార్టీ...
Read More..రాజకీయాల్లో కరెక్టు టైంలో కరెక్ట్ స్టెప్ వేయడంలోనే సగం సక్సెస్ ఉంటుంది.చాలా మంది నేతలు ఏళ్లకు ఏళ్లుగా ఒక పార్టీలో ఉండి.చివరకు అధికారంలోకి వచ్చే టైంలో మరో పార్టీలోకి మారుతుంటారు.అలాంటప్పుడు వారి దురదృష్టం మామూలుగా ఉండదు.ఇక అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న...
Read More..తమిళనాడులో ఎన్నికలు కు సమయం దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ పార్టీ లు ప్రచారంలో జోరుగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో మక్కల్నిధి మయ్యం పార్టీ అద్యక్షుడు కమల్ హాసన్ కూడా ప్రచారం ను మొదలు పెట్టాడు.2019 లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్...
Read More..కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, తన సోదరి ప్రియాంకా వాద్రతో కలిసి డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాందీ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెనకకు...
Read More..రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి, బలమైన పార్టీగా ఉన్న టిడిపి, వైసిపి లకు ధిటు గా జనసేన ను బలోపేతం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తూ, ఇక్కడే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.అందుకే గత కొద్ది నెలలుగా ఏపీ...
Read More..ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్య రామాలయం నిర్మాణానికి గతంలో పునాది కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల కల నెరవేరిన సందర్భంలో ఈ రామాలయానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుండి రామాలయం నిర్మిస్తున్న ట్రస్ట్...
Read More..దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుపై ఏబీపీ, సీ-ఓటర్ చేసిన సర్వేలో టాప్ త్రీ సిఎంలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.టాప్ ర్యాంకింగ్స్ లో వరుసగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్...
Read More..ఎవరి పనిని వారు సక్రమంగా, నిజాయితీగా చేస్తే అవినీతికి లోకంలో తావు ఉండదు అన్న మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది.ఇలా నీతి సూక్తులు చెప్పేవారు చాల మంది ఉంటే, ఆచరించే వారు భూతద్దం పెట్టి వెతికిన దొరకరు.అందుకే ఎక్కడ చూడు అవినీతి...
Read More..గత కొంత కాలంగా ఏపీలో ఉన్న హిందు ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల విషయంలో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుండగా దీనికి బాధ్యులు మీరంటే మీరని టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఆరోపణలతో మాటల దాడులు...
Read More..తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఎక్కడైతే బలంగా ఉందో ఆ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ ఆయా నియోజకవర్గాలలో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని భావిస్తోంది.టీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ఆ నియోజకవర్గాలలో బీజేపీ బలపడాలని భావిస్తోంది.కాని అన్ని...
Read More..జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.అయితే ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆ తరువాత కాంగ్రెస్...
Read More..గత కొంతకాలంగా ఏపీలో రాజకీయాలు ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి.ఆ ఎన్నికల కేంద్రంగానే అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా పట్టు సంపాదించి సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి.ముఖ్యంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు,...
Read More..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేసింది.జరగబోయే ఎన్నికలలో బీఎస్పీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని స్పష్టం చేసింది.ఉత్తరప్రదేశ్లో మాత్రమేకాక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా...
Read More..రాజకీయం అంటేనే ఒక చదరంగం లాంటిదని ఊరికే అనలేదు మహానుభావులు.ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ, పావులు కదుపుతూ ఉంటేనే రాజకీయ మనుగడ కొనసాగుతుంది. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్దితులే నెలకొన్నాయట.ఇన్నాళ్లూ ఏపీలో రాజకీయాలు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య...
Read More..తెలంగాణాలో కొలువుల జాతర మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ సర్కార్ మరో తీపికబురు చెప్పేందుకు సిద్దం అవుతుందట. ఈసారి కేసీయార్ చూపు ప్రభుత్వ ఉద్యోగుల వైపు మళ్లినట్లుగా ఉంది.వారి పై ప్రేమతో కావచ్చూ, లేదా మరోసారి అధికారం తమకే...
Read More..ప్రపంచంలో ఇప్పటికే అనేక దేశాలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇదే తరుణంలో ఇండియాలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది.రేపటి నుండి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు కేంద్రం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించనున్నయి.ప్రధాని మోడీ చేతుల...
Read More..రోజురోజుకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రజల్లో నమ్మకం కోల్పోతోంది.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ప్రజల్లో ప్రధాన ప్రతిపక్ష స్థాయి గల పార్టీ స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడటంలో విఫలమవుతూ వస్తోంది.పార్టీని నడిపించడానికి సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో ప్రజా సమస్యలే...
Read More..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లిలో ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం పాలయ్యారు.నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్లు రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హయాంలో పట్నం...
Read More..తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల మధ్య గత కొంతకాలంగా గట్టిపోటి ఉంది.ఈ విషయంపై హై కమాండ్ కూడా ఆందోళన చెందుతుంది.ఈ నేపథ్యంలో జానా రెడ్డి రంగంలోకి దిగి నాగార్జున...
Read More..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశాడు, గోవు మాంసం తినేవాళ్లు గోవుకు పూజ చేస్తే చేసిన పాపం పోతుందా అన్నాడు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నాడు.నాకు తెలిసినప్పటి నుండి...
Read More..సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అంటే తనకెంతో ప్రత్యేకమైన అభిమానం అని చెప్పుకొచ్చారు.జగన్ తర్వాత...
Read More..తెలంగాణలో ఒక్కసారిగా వచ్చిన ఊపు తో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓవర్ స్పీడ్ తోనే దూసుకెళుతున్నారు.వరుసగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపి ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉండడం, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడంతో, బండి...
Read More..చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ జబర్దస్త్ రోజాకు తన అనుకున్న వారి నుంచే సెగలు వస్తున్నా యని అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు.అత్యంత కీలకమైన నగిరి నియోజకవర్గం నుంచి రెండో సారి కూడా వరుస విజయం సాధించిన రోజా.మరింత బలమైన...
Read More..పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.గత అసెంబ్లి ఎన్నికల్లో అనూహ్యంగ పుంజుకున్న బిజేపి పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది.ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బిజేపి ల మధ్య పోరు రసవత్తరంగా ఉంది.రాష్ట్ర నాయకులు బిజేపి పెద్దలను రంగంలోకి...
Read More..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుమానిమ్మగడ్డ రమేశ్ ర్ కు ప్రభుత్వ అధినేత, వైసీపీ చీఫ్ జగన్కు మధ్య విభేదాలు వివాదాలు అందరికీ తెలిసిందే.స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై జగన్ గత ఏఆది తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అంతేకాదు, ఏకంగా నిమ్మగడ్డ కులాన్ని రోడ్డు...
Read More..ఏపీ సీఎం జగన్ అందరివాడు గానే ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు.అన్ని సామాజిక వర్గాల అండదండలు పుష్కలంగా ఉండాలని ఆయన భావిస్తూ, దానికి అనుగుణంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పరిస్థితులను కల్పిస్తూ వస్తున్నారు.ఇక ఏపీలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగానే సినీ...
Read More..హఫీజ్ పేటలోని 33 ఏకరాల భూ వివాదంలో ప్రవీణ్ సోదరులను కిడ్నాప్ కేసులో ప్రధాన నిందుతురాలిగా ఉన్న టిడిపి నాయకురాలు , మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను మూడు రోజులు పోలీసు కస్టడికి అప్పగించాలని ఇటీవల సికింద్రాబాద్ కోర్టు తీర్పు...
Read More..మలయాళం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియం సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసి మొదటిలో రవితేజతో మరో హీరోతో చేయాలని డిసైడ్ అయినట్లు అప్పట్లో...
Read More..