Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

వైసీపీ లో చేరిపోయిన 'జనసేన ' పోతిన మహేష్ 

జనసేన పార్టీ(Janasena party )లో కీలక నేతగా గుర్తింపు పొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కు చెందిన పోతిన మహేష్ ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు.ఇటీవల జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందనే నమ్మకంతో మహేష్ ఉంటూ వచ్చారు.ఈ మేరకు...

Read More..

'వాలంటీర్ ' లకు బాబు ఆఫర్లు .. కౌంటర్ ఇచ్చిన వైసిపి

వాలంటీర్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.మొన్నటి వరకు వాలంటీర్ల విషయంలో వ్యతిరేక వైఖరి ఉన్నట్లుగా కనిపించిన టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడు వాలంటీర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారు.గత కొద్ది రోజులుగా ఆయన వాలంటీర్ల...

Read More..

నేటి నుంచే పవన్ చంద్రబాబు ఉమ్మడి రోడ్ షో 

పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే దృష్టి సారించిన టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు ఉమ్మడిగా రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.ఇప్పటి వరకు విడివిడిగా టిడిపి ,జనసేన బిజెపిలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.అయితే విడివిడిగా ప్రచారాలు చేయడం వల్ల...

Read More..

మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ కాస్త బలపడింది.వైయస్ షర్మిల ( YS Sharmila )అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాక.కాంగ్రెస్ పేరు ఏపీ...

Read More..

కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు..!!

ఉండి ఎమ్మెల్యే రామరాజు( MLA Ramaraju ) కంటతడి పెట్టుకోవడం జరిగింది.విషయంలోకి వెళ్తే తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయిస్తున్నారని సమాచారం అందింది.దీంతో మంగళవారం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రామరాజు మీడియాతో మాట్లాడారు.నా నియోజకవర్గ నుంచి వేరొకరికి...

Read More..

నయవంచనకు చంద్రబాబు మారుపేరు అంటూ పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలు వాలంటీర్ వ్యవస్థ( Volunteers ) చుట్టూ తిరుగుతున్నాయి.ఇటీవల పెన్షన్ పంపిణి చేయకూడదని  వాలంటీర్లని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.ఈ విషయంపై టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు గట్టిగా పేలాయి.చంద్రబాబు వాలంటీర్లను అడ్డుకోవటం...

Read More..

పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈసారి ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో సొంత...

Read More..

ఏలూరు ఎంపీ : మహేష్ Vs సునీల్ ఎవరి బలం ఎంత ? 

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు ( MLA Karumuri Nageswarao )కుమారుడు సునీల్ యాదవ్ ( Sunil Yadav )ను పోటీ చేస్తున్నారు.ఆర్థికంగా బలంగా ఉండడం, రాజకీయంగా జిల్లా...

Read More..

వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం.. చంద్రబాబు ఇచ్చిన హామీతో కూటమికి తిరుగులేదా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) వాలంటీర్లకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే హామీ ఇచ్చారు.టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన చంద్రబాబు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం...

Read More..

జనసేన కు ' మెగా ' సపోర్ట్ .. ప్రచారానికి వారు వస్తారా ?

మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఏపీ ఎన్నికలు జనసేన పార్టీకి( Janasena Party ) అత్యంత ప్రతిష్టాత్మకంగానే మారాయి.టిడిపి, బిజెపిలతో పొత్తు పెట్టుకున్న జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో గెలవడం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా...

Read More..

'మంగళగిరి ' ని వదిలిపెట్టని లోకేష్ ? అదే కారణమా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) గత కొద్ది రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని( Mangalagiri Constituency ) ఎక్కువగా పర్యటిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు పులిస్టాప్ పెట్టేశారు.నిత్యం మంగళగిరి నియోజకవర్గంలోనే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా...

Read More..

పవన్ చంద్రబాబు ఉమ్మడి రోడ్ షో లు.. ఎప్పటి నుంచంటే..?

ఏమి అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు వెళ్తోంది .ఆ పార్టీ అధినేత జగన్ సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలతో నిత్యం జనాల్లో ఉంటున్నారు.గత పది రోజులుగా ఆయన వెయ్యి కిలోమీటర్ల...

Read More..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలియజేయడం జరిగింది.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.“రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ...

Read More..

మైక్ ఇచ్చి మరీ పరువు తీసుకున్నారు అంటూ షర్మిలపై వైసీపీ వీడియో పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం వేడెక్కుతుంది.మే 13న పోలింగ్ నేపథ్యంలో… ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ రకంగానే ఏపీ కాంగ్రెస్ పార్టీ( AP Congress Party ) అధ్యక్షురాలు షర్మిల కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ...

Read More..

ఎన్నికలలో పోటీ చేసే సీపీఐ(ఎం).. అభ్యర్థుల జాబితా విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్.సీపీఐ(ఎం) పొత్తులు పెట్టుకోవడం తెలిసిందే.ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చాలా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం పొత్తులో భాగంగా ఏపీ సీపీఐ(ఎం) పది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ అభ్యర్థులు...

Read More..

టీడీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేసిన మహాసేన రాజేష్..!!

మహాసేన రాజేష్( Mahasena Rajesh ) అందరికీ సుపరిచితుడే.సోషల్ మీడియా వేదికగా దళితుల సమస్యలు ఇంకా అనేక విషయాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.2019 ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం చేయడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీ(...

Read More..

పవన్ లక్ష్యం కోసం నేను సైతం అంటూ జనసేనకి చిరంజీవి భారీ విరాళం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఇంకా 35 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి( Varahi Vijayabheri Yatra)” పేరిట ఎన్నికల ప్రచారం...

Read More..

జనసేన ఎందుకు పెట్టారు .. ఏం ఆశించి పెట్టారు ? పవన్ పై పోతిన మహేష్ ఫైర్ 

జనసేన( Janasena ) పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్( potina Mahesh ) పార్టీకి , పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాజీనామా తరువాత మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ పవన్ పై సంచలన విమర్శలు చేశారు.ఈ సందర్భంగా...

Read More..

అవినాష్ ను కాపాడుతోంది జగనే.. షర్మిల ఫైర్ 

మరోసారి తన అన్న,  వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై విమర్శలతో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) .ముఖ్యంగా తన చిన్నాన్న వైఎస్  వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంపై...

Read More..

ఏపీలో ఈ ఎన్నికల్లో జగన్ కు కష్టమేనా.. వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయిగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కేవలం అభివృద్ధిపై ఫోకస్ పెడితే వైసీపీ ఎలా గెలుస్తుందని టీడీపీ నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore )...

Read More..

పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు.. ఈసీకి ఫిర్యాదు 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.తమను ఎన్నికల్లో పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారంటూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్( Sheikh Jalil ) ఎన్నికల...

Read More..

పవన్ రెస్ట్ తీసుకుంటే బెటర్.. ఆయనకు ఆరోగ్య సమస్యల వెనుక అసలు కారణాలివే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఆరోగ్య సమస్యల వల్ల ఆయన నిర్వహించాల్సిన సభలు, సమావేశాలు ఆలస్యమవుతున్నాయి.నిన్న అనకాపల్లి సభ అనంతరం పవన్ కళ్యాణ్ వైజాగ్ విమానశ్రయానికి( Vizag Airport ) కారులో వెళ్తుండగా సొమ్మసిల్లి...

Read More..

జగన్ జన నేత కాదు :  ప్రశాంత్ కిశోర్

ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) మరోసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు.ముఖ్యంగా వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా తన సంస్థ...

Read More..

వెయ్యి కిలమీటర్లు దాటిన జగన్ బస్సు యాత్ర .. స్పందనేంటి ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )వచ్చే నెలలో జరగబోతున్న ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.జనాల్లోనూ , పార్టీ కార్యకర్తలలోను ఉత్సాహం పెంచే విధంగా వారిని పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి తీసుకువెళ్లే విధంగా...

Read More..

మాకేది టికెట్.. ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి

ఇప్పటివరకు వైసీపీ ,టిడిపి ,జనసేన పార్టీల్లో టికెట్ల కేటాయింపు విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే .తమకు టికెట్ దక్కలేదంటూ బహిరంగంగా తమ పార్టీలపై విమర్శలు చేస్తూ చాలా మంది పార్టీలు మారిపోయారు.ముందుగా వైసీపీలో( YCP ) ఈ...

Read More..

అన్నీ ఇంటికే : జనాలకు బాబు గారు బంపర్ ఆఫర్

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తన వయస్సును సైతం లెక్క చేయకుండా, ఎండ వేడిని సైతం పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు.కచ్చితంగా టిడిపిని( TDP ) అధికారంలోకి తీసుకురావాలని, వైసిపిని ఇంటికి సాగనంపాలనే లక్ష్యంగా...

Read More..

చెల్లిళ్లే శత్రువులు :  జగన్ కు మంట పుట్టిస్తున్నారే 

ఒకపక్క టిడిపి, జనసేన, బిజెపి కూటమి వైసిపి ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన( CM Jagan ) విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.గత ఐదేళ్ల జగన్ పాలనపై ఎన్నో విమర్శలు చేస్తూ, జనాల్లో జగన్ గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.కచ్చితంగా కూటమి...

Read More..

జనసేన పార్టీకి ఉపాసన 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారా.. అసలు వాస్తవాలు ఇవే!

ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి( Janasena party ) ఉపాసన 5 కోట్ల రూపాయల విరాళం( 5 crore donation ) ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వార్త నిజమా కాదా అని విచారిస్తే మాత్రం ఈ...

Read More..

10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర ..

మేమంతా సిద్దం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.నిన్న రాత్రి కావాలి సభ ముగిసినంతరం పోన్నలూరు మండలం జువ్విగుంట్ల చేరుకున్న జగన్( CM YS Jagan ) రాత్రికి అక్కడే బస...

Read More..

వైయస్ షర్మిల సునీత చేసిన ఆరోపణలపై స్పందించిన కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి..

వైయస్ షర్మిల( YS Sharmila ) సునీత తనపై చేసిన ఆరోపణలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ( Avinash Reddy )స్పందించారు.మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరు అలా మాట్లాడరంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ముఖానికి బురద...

Read More..

అన్నీ ఇంటికే : జనాలకు బాబు గారు బంపర్ ఆఫర్

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తన వయస్సును లెక్క చేయకుండా, ఎండ వేడి సైతం పట్టించుకోకుండా, ఎనుకల ప్రచారం నిర్వహిస్తూ విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు.కచ్చితంగా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని, వైసిపిని ఇంటికి సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్న బాబు ఎన్నికల్లో...

Read More..

అనకాపల్లిలో పవన్ రోడ్డు షో నేడే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయభేరి యాత్ర నేటి నుంచి మళ్లీ మొదలు పెట్టినన్నారు.ఈ మేరకు అనకాపల్లి( Anakapalli ) కి ఈరోజు రాబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా అనకాపల్లి కి...

Read More..

పెదకూరపాడు ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నిర్వహిస్తున్న ప్రజాగళం సభ( Prajagalam Sabha ) నేడు పెదకూరపాడులో( Pedakurapadu ) జరిగింది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.పెదకూరపాడులో ఐటీ పార్క్ తీసుకొస్తానని తెలియజేశారు.ప్రపంచంలో...

Read More..

కాంగ్రెస్ తుక్కుగూడ 'జనజాతర' సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో( Thukkuguda ) కాంగ్రెస్ జనజాతర సభ( Congress Jana Jatara ) జరిగింది.ఈ సభలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు.తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను ప్రకటించడం జరిగింది.తాము అసెంబ్లీ ఎన్నికలలో...

Read More..

వైయస్ విజయమ్మ..షర్మిలపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం( Praja Galam ) రోడ్డు షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏని గెలిపించాలని సూచించారు.సంపాద సృష్టించి.పేద వర్గాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.ఇదే సమయంలో వైయస్ విజయమ్మ.(...

Read More..

ఉండి టికెట్ పై రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Raghuramakrishna Raju ) నిన్న పాలకొల్లు ప్రజాగళం సభలో టీడీపీలో జాయిన్ కావడం తెలిసిందే.చంద్రబాబు పార్టీ కండువా కప్పి రఘురామకృష్ణరాజుని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.దీంతో ఆయనకి ఉండి ఎమ్మెల్యే టికెట్( Undi Mla Ticket ) చంద్రబాబు...

Read More..

గెలుపు పై లోకేష్ అంత ధీమాగా ఉన్నారా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) మరోసారి మంగళగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.2019 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishna Reddy...

Read More..

పేరుకే మూడు పార్టీల కూటమి.. పెత్తనమంతా ఆ పార్టీదే

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీని ( YCP )ఓడించడమే లక్ష్యంగా ఏర్పడింది.టిడిపి ,జనసేన, బిజెపి కూటమి.ఈ పార్టీలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు పూర్తి చేసి, విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.అయితే కొన్ని చోట్ల సీట్ల కేటాయింపు...

Read More..

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

హైదరాబాద్: వైఎస్ వివేకా( YS Viveka Murder case )ను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే.వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు.వైఎస్ వివేకా హత్యపై ఐదేళ్లుగా...

Read More..

కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా.. బాలయ్య అక్కడ అడుగుపెట్టకపోవడానికి కారణాలివేనా?

స్టార్ హీరో బాలకృష్ణకు( Balakrishna ) ఈ మధ్య కాలంలో అతని కష్టానికి అదృష్టం తోడవుతోంది.బాలయ్య నటించిన ప్రాజెక్ట్ లు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటున్నాయి.నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తూ ఆదు పదుల వయస్సులో సైతం వరుస ఆఫర్లను అందుకుంటున్న బాలయ్య యంగ్...

Read More..

రైతు దీక్ష ' లు మొదలుపెట్టిన బీఆర్ఎస్ ! 

త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలను( Parliament elections ) దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) వ్యవహాత్మకంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ప్రస్తుతం తెలంగాణ రైతులు...

Read More..

మరోసారి పవన్ వారాహి యాత్ర .. ఎప్పుడు ఎక్కడ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వారాహ యాత్ర( varahi yathra )ను ప్రారంభించనున్నారు.ఇటీవలే l తీవ్ర జ్వరానికి గురికావడంతో పిఠాపురం నియోజకవర్గంలో  తాత్కాలికంగా నిలిపివేసిన ప్రచారాన్ని రేపు ఆదివారం నుంచి పవన్ ప్రారంభించనున్నారు .అనకాపల్లిలో 7న  సభను నిర్వహించనున్నారు.  8న...

Read More..

రాష్ట్రంలో వైసీపీ మొదటి ఓడిపోయే సీటు నగరి నే : పృథ్వీరాజ్

అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ ని మడతపెడతామనే మాటే అన్నివర్గాల నోటా వినిపిస్తోందని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు.ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయo ఖాయమని స్పష్టమవుతోందని చెప్పారు.ఉండవల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

Read More..

అధికారంలోకి రాగానే వర్క్ ఫ్రొం హోమ్ విధానం తెస్తాం అంటున్న చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) “ప్రజాగళం” పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శుక్రవారం నరసాపురంలో “ప్రజాగళం”( Prajagalam ) బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన...

Read More..

టీడీపీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Narsapuram MP Raghu Rama Krishnam Raju ) అందరికి సుపరిచితులే.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.అయితే వైసీపీ అధిష్టానం( YCP )తో మనస్పర్ధలు రావడంతో ఏడాదిలోనే విభేదించడం జరిగింది.అనంతరం...

Read More..

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సీరియస్...

Read More..

చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్( BRS Leader KCR ) పొలంబాట పేరిట కరీంనగర్ లో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శలు చేశారు.ఇవాళ కరీంనగర్...

Read More..

ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన పురందేశ్వరీ( Daggubati Purandeswari ) దంపతులుచిన తిరుపతిలో చినవెంకన్న దర్శనం అనంతరం రాజమండ్రి వెళ్ళిన పురందేశ్వరీ పురందేశ్వరీ కామెంట్స్ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారుమే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ...

Read More..

వంద సభలు, రోడ్ షోలకి ప్లాన్ చేస్తున్న జగన్

వైసిపి అధినేత, ఏపీ సీఎం రాబోయే ఎన్నికలను అంత ఆషామాషీగా తీసుకోవడం లేదు.కచ్చితంగా రెండోసారి అధికారంలోకి రావాలని, దానికి అనుగుణంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి వచ్చినా తమ విజయాన్ని ఆపలేరనే ధీమాతో జగన్ (...

Read More..

ఇంతకీ తెలంగాణ లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా ? మద్దతు ఎవరికి ? 

త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో హడావుడి తీవ్రం అయింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, మెజార్టీ స్థానాలను దక్కిచుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉండగా, బిజెపి, బీఆర్ఎస్ లు సైతం పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ, కాంగ్రెస్...

Read More..

కోరుకొండ లక్ష్మీ స్వామి ఆలయ వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ..

కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) కార్యాలయాన్ని ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు( Gidugu Rudra Raju ).పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమైన రుద్రరాజు…రుద్రరాజు కామెంట్స్… రైతులు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని...

Read More..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభం పై మండిపడ్డ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...

పుంగనూరు( Punganur )లో బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి.పెద్దిరెడ్డి ఫ్యామిలీ పై ఫైర్.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కుటుంభం పై మండిపడ్డ మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy...

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసు .. రాజకీయ దుమారం మామూలుగా లేదు 

తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.కాంగ్రెస్ బీఆర్ఎస్, బిజెపిల మధ్య దీనిపైనే విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఈ కేసులో మంత్రి కేటీఆర్ ( Minister KTR )ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, బిజెపిలు విమర్శలతో విరుచుకుపడుతున్న...

Read More..

వాలంటీర్ల ఎఫెక్ట్ మామూలుగా ఉండదా ? 

ఏపీలో వాలంటీర్ల( AP volanteers ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.  ఎన్నికల విధులకు, వాలంటీర్లను దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.అలాగే పెన్షన్ల పంపిణీ , రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల...

Read More..

వలస నేతలకు పెద్ద పీట .. జన'సైనికులు' కాబట్టే సైలెన్స్ 

టిడిపి, బిజెపి( TDP, BJP ) పొత్తుల భాగంగా 175 అసెంబ్లీ,  25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 అసెంబ్లీ,  రెండు పార్లమెంట్ స్థానాలను జనసేన పొత్తులో భాగంగా తీసుకుంది.దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అయితే...

Read More..

విజయమ్మ కు పెద్ద కష్టమే వచ్చిందే ? 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ( YS Vijayamma )కు ఎప్పుడు పెద్ద కష్టమే వచ్చింది .రాజకీయంగా తన కుమార్తె , కుమారుడు వేరువేరు రాజకీయ దారులు ఎంచుకోవడంతో, షర్మిల ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.ఏపీ కాంగ్రెస్...

Read More..

వైసీపీ మంత్రి జోగి రమేష్ కి ఈసీ నోటీసులు..!!

వాలంటీర్ల విషయంలో చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్( Minister Joogi Ramesh ) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu )పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఈసీకి అందజేయడం...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం( AP Elections )లో ప్రధాన పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.పార్టీల నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP...

Read More..

నన్ను స్పీకర్ గా చూడాలనుకుంటున్నారు అంటూ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Narsapuram MP RaghuramaKrishnamraju ) అందరికి సుపరిచితులే.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఆయన.కొన్ని కారణాలవల్ల ఆ పార్టీకి దూరం కావడం జరిగింది.ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కోవటంతో ఢిల్లీలోనే ఉంటూ రాజకీయం చేస్తూ...

Read More..

ఎన్నికల ప్రచారానికి రెడీ అంటూ వైయస్ షర్మిల సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP Elections )లో మరో 40 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు.దీంతో ఆయా పార్టీల అధినాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ పార్టీ అధినేత జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు.“ప్రజా గళం”( Prajagalam...

Read More..

వివేకా హత్య విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్న వైసీపీ.. ఈ సమయంలో అవసరమా?

2024 ఎన్నికలు టీడీపీ ఎంత కీలకమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి( YCP ) కూడా అంతే కీలకమని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్( Jagan ) బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.అయితే వివేకా( YS Viveka ) హత్య కేసు...

Read More..

గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరు..కొడాలి నాని

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం….ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని.నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోను.గుడివాడలో నన్ను….రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరు ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali...

Read More..

కూటమి అభ్యర్థులకు ' వెన్నుపోటు ' టెన్షన్ ? 

టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా ఏర్పడి, ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి.పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకోవడంతో పాటు,  అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి.ఇక విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,  ప్రజలలో తిరుగుతూ...

Read More..

తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ అధినేత వైయస్ జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) పేరిట బస్సుయాత్ర చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం”(...

Read More..

రావులపాలెం "ప్రజాగళం" సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం”( Praja Galam ) పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రెండో విడత నేటి నుంచి మొదలైంది.ఈ క్రమంలో రావులపాలెంలో నిర్వహించిన “ప్రజాగళం” సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(...

Read More..

పూతలపట్టు సభలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) బస్సుయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది.ఈ సందర్భంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అసలు...

Read More..

జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలామంది నేతలు టికెట్లు రాక పార్టీలకు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతున్నారు.ఈ రకంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి(...

Read More..

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఐదుగురు మృతి..!!

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీ( SB Organics Industry )లో అగ్ని ప్రమాదం జరిగింది.రియాక్టర్ పేలటంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.హత్నూర మండలం చందాపూర్ శివారులో ఈ ఘటన జరిగింది.క్షతగాత్రులను...

Read More..

షర్మిల బస్సు యాత్ర .. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ఏపీలో  టిడిపి ,జనసేన, బిజెపి కూటమి గా ఏర్పడి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడం,  అలాగే ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటికే...

Read More..

రేవంత్ కు మరో లేఖ రాసిన హరీష్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) టార్గెట్ చేసుకుంటూ మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు( Harish Rao ) వరుసగా లేఖలు రాస్తున్నారు నిన్ననే అనేక అంశాలను ప్రస్తావిస్తూ.కాంగ్రెస్ తెచ్చిన ఎన్నికల...

Read More..

పవన్ కళ్యాణ్ కంటే నేనే బాగా డ్యాన్స్ చేశానని చెప్పారు.. అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్!

ఏపీలో రాజకీయ( Politics in AP ) ప్రచారం జోరుగా సాగుతోంది.గెలుపు కోసం ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ హామీలను ప్రచారం చేసుకుంటున్నారు.వైసీపీ నేత అంబటి రాంబాబు( Ambati Rambabu ) సంక్రాంతి పండుగ సమయంలో వేసిన డ్యాన్స్...

Read More..

పవన్ అప్పటికీ ఇప్పటికీ ఇంతలా మారారా.. అప్పుడే ఇలా చేసి ఉంటే ఈపాటికి సీఎం అయ్యేవారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత 15 సంవత్సరాలుగా పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉన్నారు.ప్రజారాజ్యం పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి చెయ్యని ప్రయత్నమంటూ లేదు.2019 ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యే అయినా...

Read More..

కూటమి సీట్ల లో మార్పు చేర్పులు .. వాళ్లను మార్చేయమంటున్న ' సీఎం ' 

టిడిపి , జనసేన ,బిజెపిలు కూటమిగా( TDP Janasena BJP Alliance ) ఏర్పడడమే కాకుండా,  సీట్ల పంపకాలు పూర్తి చేసి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించారు.  పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ చేశారు.అయితే పొత్తులో భాగంగా టిడిపి ,...

Read More..

పెన్షన్ ల టెన్షన్ : ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే.దీనిపై రాజకీయంగా పెద్ద దుమారం జరుగుతోంది.టిడిపి అనుకూల వ్యక్తిగా మొదలు పడిన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) ద్వారా చంద్రబాబు ఎన్నికల...

Read More..

అటు బాబు యాత్ర ఇటు జగన్ యాత్ర .. షెడ్యూల్ ఇలా 

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది.ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడుతున్నాయి.గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలను అమలు చేస్తూ, జనాల్లోకి వెళ్తున్నా యి.టిడిపి , జనసేన, బిజెపిలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తుండగా,  ఏపీ అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే...

Read More..

ఏపీలో అధికార మార్పిడి.. రక్తపాతం తప్పదు.. నరేష్ పొలిటికల్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్ గా సహాయ నటుడుగా వివిధ పాత్రలలో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వీకే నరేష్ ( Naresh )ఒకరు.ఈయన తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తలలో నిలుస్తుంటారు...

Read More..

పెన్షన్ పంపిణీపై ఏపీ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పెన్షన్( Pension ) చుట్టూ తిరుగుతున్నాయి.ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వార పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆపేసింది.దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది పింఛన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ( TDP...

Read More..

టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఖరారు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.ఎలక్షన్స్ కి ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో...

Read More..

ఏపీ పాఠశాలలలో రోజుకు మూడుసార్లు వాటర్ బెల్స్..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత( Heat Wave ) పెరుగుతూ ఉంది.ఉదయం 10 గంటలకే సూర్యుడు భగ భగ మంటున్నాడు.దీంతో రోడ్లపై జనాలు రావటానికి భయపడే పరిస్థితి నెలకొంది.ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.ఈ ఏడాది ఎక్కువ...

Read More..

పింఛన్ పంపిణీ విషయంపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయం( AP Politics ) మొత్తం పింఛన్ పంపిణీ చుట్టూ తిరుగుతూ ఉంది.ఎన్నికల నేపథ్యంలో పింఛన్ పంపిణీ ఇంకా ఇతర ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో వాలంటీర్లు( Volunteers ) జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.దీంతో అధికారుల...

Read More..

చంద్రబాబుతో భేటీ అయిన మాగంటి బాబు..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ అధినేత జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) పేరిట బస్సు యాత్ర...

Read More..

బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించిన పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో నాలుగో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణకు మూలపేట లో బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు దర్గా...

Read More..

కడప లో షర్మిలకు అంత ఈజీ కాదా ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని అంత భావించగా, ఆమె మాత్రం కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు షర్మిల.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు...

Read More..

బీఆర్ఎస్ నుంచి వలసలు... కొత్త ఎత్తులు వేస్తున్న కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ కు( BRS ) చెందిన కీలక నేతలుగా గుర్తింపు పొందిన వారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.ఇప్పటికే కడియం శ్రీహరి, కే.కేశవరావు, గద్వాల విజయలక్ష్మి, ఇంకా అనేకమంది ఎంపీలు,...

Read More..

ఫోన్ ట్యాపింగ్ : కేసీఆర్ కూ నోటీసులు ఇస్తున్నారా ? 

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ( Phone tapping )పెద్ద దుమారమే రేపుతోంది.బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులతో పాటు , బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది కీలక నేతల ఫోన్ లను...

Read More..

వైసీపీ ట్రబుల్స్ : ' నిమ్మగడ్డ ' మళ్లీ తగులుకున్నాడే ? 

కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తలనొప్పి మొదలయ్యాయి.ముఖ్యంగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పెద్ద తిక్కే వచ్చి పడింది .గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ...

Read More..

పెన్షన్ల పంపిణీ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం సంచలనంగా మారింది.ఈ పరిణామంపై అధికార పార్టీ నేతలు తెలుగుదేశంపై...

Read More..

వాలంటీర్లపై జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయం మొత్తం వాలంటీర్ల చుట్టూ తిరుగుతూ ఉంది.పెన్షన్ల పంపిణీ( Pension Disttribution ) విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఈసీ ఆదేశించటం సంచలనంగా మారింది.ఈ క్రమంలో వృద్ధులు, వితంతువులకు తెలుగుదేశం పార్టీ నేతలు( TDP Leaders ) పెన్షన్లు ఇవ్వకుండా...

Read More..

పెన్షన్ల విషయంలో చంద్రబాబుపై పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఏపీలో రాజకీయం( AP Politics ) మొత్తం పెన్షన్ పంపిణీ చుట్టూ తిరుగుతూ ఉంది.విషయంలోకి వెళ్తే...

Read More..

నన్ను బ్లేడ్ లతో కట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కాకినాడలో మాట్లాడుతూ… నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి.వారు సన్న బ్లేడ్ లు( Blades ) తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్...

Read More..

రాజీనామా ఆలోచనలో జనసేన కీలక నేత ? 

ఏపీలో టిడిపి ,జనసేన ,బిజెపిలు ( TDP, Janasena, BJP ) పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నాయి.ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ముందుకు వెళుతున్నాయి.టిడిపి,  బిజెపిలతో పొత్తు కారణంగా జనసేన 21 అసెంబ్లీ, ...

Read More..

ఆ కారణాలతో భారీగా వాలంటీర్ల రాజీనామా 

ఏపీలో వాలంటీర్ల( Volunteers in AP ) వ్యవహారంపై పెద్ద రాజకీయ దుమారమే నడుస్తోంది.  వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలను అందిస్తూ ఉండడంతో, వాటి ద్వారానే గట్టెక్కాలని వైసీపీ భావిస్తుండగా,  వారి సేవలను తాత్కాలికంగా నిలిపివేయించడమే కాకుండా, వారి...

Read More..

రేవంత్ కు హరీష్ రావు లేఖ.. మ్యాటర్ ఏంటంటే ? 

నిత్యం ఏదో ఒక విషయంపై తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) , అధికార పార్టీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటూనే ఉంది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )కి మాజీ...

Read More..

ఫస్ట్ వచ్చిన ఏపీలో రాని పెన్షన్లు.. చంద్రబాబుపై ప్రజల ఫైర్

ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో గత మూడు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ( Pensions Distribution ) వద్దని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )...

Read More..

రాజకీయాలు వద్దని జగన్ కు చెప్పానన్న పోసాని.. షర్మిల కాళ్లకు దండం పెడతానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళికి( Posani Krishnamurali ) ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించని పోసాని కృష్ణమురళి వైసీపీ తరపున పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే.అయితే...

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసు : కేటీఆర్ తో పాటు ఆయనా ఇరుకున్నట్టేనా ?

తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో( BRS ), ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చోటు చేసుకోవడం, అప్పట్లోనే దీనిపై విపక్షాలు అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో రేవంత్ రెడ్డి( Revanth Reddy...

Read More..

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం .. నేడు ఏపీ అభ్యర్థుల ప్రకటన 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడంతో మంచి ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ అధిష్టానం.ఏపీ లోనూ పార్టీని బలోపేతం చేసి, మెజార్టీ సీట్లను సాధించే లక్ష్యంతో టిడిపి, జనసేన, బిజెపి పొత్తులతో ఎన్నికలకు వెళుతుండగా,...

Read More..

ఏపీలో అలా జరిగితే పవన్ అదృష్టవంతుడే.. ఆయనకు మాత్రం తిరుగులేదంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రోజుకో మలుపు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో ఏ పార్టీది గెలుపో తెలియాల్సి ఉంది. టీడీపీ ,వైసీపీలలో ( TDP, YCP ) ఏ పార్టీ విజయం సాధించినా మెజారిటీ 10, 15...

Read More..

ఏపీ రాజకీయాలకు సినీ పెద్దలు ఎందుకు దూరంగా ఉంటున్నారు ? 

ఏపీ లో రాజకీయం వేడెక్కింది.ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాయి.ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం మొదలుపెట్టారు.ప్రజల్లోకి వెళ్తూ తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాం .ఏవిధంగా అభివృద్ధి చేస్తాం .ఏ సంక్షేమ పథకాలు అందిస్తామో చెబుతూ ప్రజలను...

Read More..

'వాలంటీర్ల ' రాజకీయం : ఎందుకయ్యా ఇలా పరువు పోగొట్టుకుంటారు ? 

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ( Volunteers in AP ) వ్యవహారంపై రాజకీయంగా రచ్చ జరుగుతుంది.వాలంటీర్లు అందిస్తున్న అన్నిరకాల సేవలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని, వారికి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను...

Read More..

కవితమ్మకు బెయిల్ వస్తుందా రాదా ? నేడు ఏం తేలనుందో ? 

ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది.రిమాండ్ లో ఉన్న...

Read More..

Chandrababu Naidu : వాలంటీర్ల పై ఆంక్షలు : కోరి ముప్పు తెచ్చుకోవడం అంటే ఇదేగా బాబు ?

ఏపీ రాజకీయాల్లో( AP Politics ) పోటాపోటీ వాతావరణం నెలకొంది.వైసీపీ పై టిడిపి.జనసేన.బిజెపిలో మూకుమ్మడిగా ఎదురు దాడికి దిగుతున్నాయి.వైసీపీకి కలిసి వచ్చే అన్ని అంశాల పైన ఆ పార్టీలు ఫోకస్ చేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.దీనిలో భాగంగానే వైసిపికి ప్రత్యక్షంగా.పరోక్షంగా...

Read More..

Nandamuri Suhasini : కాంగ్రెస్ లోకి నందమూరి సుహాసిని.. ఆ పదవి ఇస్తున్నారా ?

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) జోరు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది.ఇప్పటికే బీఆర్ ఎస్ కు చెందిన అనేకమంది కీలక నాయకులు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు మాజీ...

Read More..

Revanth Reddy Bhatti Vikramarka : నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి .. కారణం ఏంటంటే ?

కొన్ని స్థానాలు మినహా తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నుంచి ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను దాదాపుగా సిద్ధం చేశారు.మరో నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది.ఇప్పటికే చేరికలతో జోష్ పెంచుతున్న కాంగ్రెస్ ,17 స్థానాలకు...

Read More..

Kcr : రైతులకు కేసీఆర్ ఓదార్పు.. నేటి నుంచే యాత్ర

త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ జనాల్లోకి వెళ్లి, బీఆర్ఎస్ కు ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే నేటి నుంచి రైతులతో భేటీ కాబోతున్నారు.కరెంట్ కోతలు, సాగునీటి...

Read More..

Minister Ambati Rambabu : ఏపీలో వాలంటీర్లపై ఈసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటున్న మంత్రి అంబటి రాంబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్రా ఎన్నికల సంఘం ఆదేశించింది.ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పై మంత్రి...

Read More..

Pawan Kalyan : పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైసీపీ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

మార్చి 30వ తారీకు “వారాహి విజయ భేరి” ( Varahi Vijaya Bheri ) పేరిట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు.ఈ క్రమంలో నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ( YCP ) పార్టీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఫ్యాన్...

Read More..

Bandaru Satyanarayanamurthy : రాజకీయాలకు టీడీపీ నేత బండారు సత్యనారాయణ వీడ్కోలు..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ( Former minister Bandaru Satyanarayanamurthy )రాజకీయాలకు వీడ్కోలు పలికారు.విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు.తాను పార్టీ...

Read More..

Ys Jagan : ఒకరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్..!!

“మేమంతా సిద్ధం” పేరిట వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) బస్సు యాత్ర ప్రారంభించడం తెలిసిందే.మార్చి 27వ తారీకు ఇడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగనుంది.జిల్లాల వారీగా 21 రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో గతంలో...

Read More..

Pawan Kalyan : పిఠాపురం మొదటి రోజు ప్రచారంలో పవన్ కి కష్టాలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శనివారం మార్చి 30వ తారీఖు నుండి పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి( election campaign in Pithapuram ) రెడీ కావడం తెలిసిందే.2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.దీంతో...

Read More..

4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం....

గుడివాడ( Gudivada ) పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నాలుగో రోజుకు చేరుకుంది .పట్టణంలోని తొమ్మిదవ వార్డులో శనివారం ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు భీమేశ్వర స్వామి...

Read More..

Chandrababu Naidu : మారని చంద్రబాబు.. దళితులను మరోసారి అవమానించిన వైనం

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) దళితులను మరోసారి అవమానించారు.గతంలోనూ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు తన గుణం మారలేదని మరోసారి రుజువు చేసుకున్నారు.దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వ్యాఖ్యానించిన ఆయన తాజాగా దళిత అభ్యర్థిని కించపరిచారు.దళిత, అణగారిన...

Read More..

అనంతపురం అర్బన్ టిడిపిలో కొనసాగుతున్న అసంతృప్త జ్వాలలు

నగరంలోనీ రుద్రంపేటలో టిడిపి పార్టీ(TDP party ) కార్యాలయంలో ఫర్మీచర్ అద్దాలు ద్వంశం చేసి తగలబెట్టిన చౌధరి వర్గీయులు చంద్రబాబు , లోకేష్( Chandrababu, Lokesh ) ఫ్లెక్సీలు ఫోటోలు చించేసి మంటలల్లో వేసి తగల బెట్టిన టిడీపి అసంతృప్త నేతలు...

Read More..

పిఠాపురలో శనివారం మొదలవునున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )షెడ్యూల్… పిఠాపురం( Pithapuram )లో శనివారం మొదలవునున్న వారాహి విజయభేరి…గొల్లప్రోలు హై స్కూల్ పక్కనే ఉన్న హెలిప్యాడ్ ప్రాంగణానికి మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి చేరుకోనున్న పవన్. ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ...

Read More..

Race Survey Results : పవన్, రోజాలకు ఓటమి.. బాలయ్య గెలవడం సులువు కాదట.. రేస్ సర్వే లెక్కలు నిజమవుతాయా?

ఏపీ ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తున్న ప్రతి సర్వేను పరిశీలిస్తున్నారు.సర్వేల లెక్కలు నిజమవుతాయో లేదో చెప్పలేం కానీ మెజారిటీ సర్వేల ఫలితాలు ఒరిజినల్ ఫలితాలకు దగ్గరగానే ఉంటాయి.అయితే రేస్ సర్వే ఫలితాలు( RACE Survey Results )...

Read More..

Nikhil : టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్..!!

టాలీవుడ్ హీరో నిఖిల్( Nikhil ) అందరికీ సుపరిచితుడే.2007వ సంవత్సరంలో “హ్యాపీడేస్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్.మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.తర్వాత కామెడీ నేపథ్యంలో ప్రేమ కథ ఇంకా రకరకాల జోనర్ కలిగిన సినిమాలతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను...

Read More..

Shinganamala : శింగనమల అభ్యర్థిపై చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ కౌంటర్లు..!!

“మేమంతా సిద్ధం” బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో ఎమ్మిగనూరులో సాయంత్రం జరిగిన సభలో సీఎం జగన్( CM Jagan ) ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రధానంగా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు( YCP candidate Veeranjaneyulu ) టిప్పర్...

Read More..

Mla Hafiz Khan : కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన వైయస్ జగన్..!!

“మేమంతా సిద్ధం” పేరిట వైయస్ జగన్( YS Jagan ) చేపడుతున్న బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది.కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ యాత్రకు జనాల నుండి మంచి స్పందన రావడం జరిగింది.ఈ క్రమంలో ఎమ్మిగనూరులో సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో...

Read More..

Devineni Uma : సీటు దక్కని దేవినేని ఉమాకి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు..!!

2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా కొంతమంది సీనియర్ తెలుగుదేశం నేతలకు టికెట్లు రాలేదు.ఈ రకంగా టికెట్ రాని వారిలో మైలవరం మాజీ ఎమ్మెల్యే మాజీమంత్రి దేవినేని ఉమా( Devineni Uma ) ఒకరు.2024 ఎన్నికలకు సంబంధించి మైలవరం టీడీపీ టికెట్...

Read More..

Mudragada Padmanabham : \'ముద్రగడ \' అసలు టార్గెట్ ఆయనేనా ? జగన్ అప్పగించిన బాధ్యత అదేనా ? 

కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీ కండువా కప్పుకున్నారు.అప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ముద్రగడ అడుగులు వేస్తున్నారు.  ముఖ్యంగా పవన్ పోటీ...

Read More..

Anaparthi Tdp : అనపర్తి టీడీపీ లో రాజుకున్న రాజకీయ అగ్గి 

అనపర్తి ( Anaparthi ) తెలుగుదేశం పార్టీలో సీట్ల కుంపటి భగ్గుమంటోంది.అక్కడ టికెట్ తనదేనని, తానే పోటీ చేసి గెలుస్తాననే నమ్మకంతో ఉంటూ వచ్చిన మాజీ టిడిపి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కి( Nallamilli Ramakrishna Reddy ) టిడిపి విడుదల చేసిన...

Read More..

Janasena Party : ఏపీలో జనసేన అన్ని స్థానాల్లో గెలవనుందా.. పవన్ ప్రభంజనం ఆ రేంజ్ లో ఉండబోతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 21 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నా అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక...

Read More..

ఉండవల్లిలో తెలుగుదేశంపార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

ఉండవల్లి చంద్రబాబు( Chandrababu ) నివాసంలో తెలుగుదేశంపార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ఎన్టీఆర్( NTR ) విగ్రహానికి నివాళులు అర్పించిన భువనమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు.కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు నిర్వహించిన భువనమ్మ. నిజం గెలవాలి( Nijam...

Read More..

సింహాచలం చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్

సింహాచలం( Simhachalam ) చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకున్న సీఎం రమేష్. సింహాచలం తొలి పావంచ వద్దకొబ్బరికాయ కొట్టి స్వామి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభిస్తున్నట్టు సీఎం రమేష్( C.M.Ramesh ) తెలిపారు...

Read More..

Senior Politician K Keshava Rao : ఎన్ని విమర్శలు వచ్చినా... అదృష్టం అంటే కేకే దే 

కొంతమందికి అదృష్టం అలా కలిసి వస్తుంది.ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేదు.ఏ పార్టీలో చేరినా,  పదవులు వరుస్తూ ఉంటాయి.అటువంటి అదృష్టవంతుల జాబితాలో మరోసారి చేరబోతున్నారు సీనియర్ పొలిటిషన్ కె .కేశవరావు( Senior Politician K Keshava Rao )....

Read More..

మీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం.... సత్తి సూర్యనారాయణ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ను బిజెపి( BJP )కి కేటాయించడం పట్ల స్పందిస్తూ నల్లమిల్లీ రామకృష్ణారెడ్డి, ఇదంతా వైసిపి కుతంత్రాల వల్లే జరిగిందని వైసీపీ వారే 20 కోట్ల డబ్బులను చేతులు మార్చి టిక్కెట్ను బిజెపికి వెళ్లే...

Read More..

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభలో( Prajagalam Sabha in Kadiri ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.బాబాయ్ ని చంపింది ఎవరు అంటూ సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని...

Read More..

Cm Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

“మేమంతా సిద్ధం”( memantha siddam ) రెండో రోజు బస్సు యాత్రలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్( CM Jagan ) టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.గతంలో...

Read More..

Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది.ఆల్రెడీ ప్రధాన పార్టీల నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు.ఇక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల సైతం తమదైన శైలిలో నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు.ఈ రకంగానే గుడివాడ వైసీపీ( YCP ) ఎమ్మెల్యే...

Read More..

Mp Raghuramakrishnaraju : నర్సాపురం నుండే పోటీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు( MP Raghuramakrishnaraju ) టికెట్ రాకపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో నరసాపురం వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన కొన్నాళ్లకు…వైసీపీ పార్టీని విభేదించడం జరిగింది.అనంతరం ఢిల్లీలోనే ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు...

Read More..

Ap Bjp : ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులివే.. ఈ అభ్యర్థులకు గెలుపు సులువు కాదంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో 45 రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడాల్లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచి ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.తాజాగా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల( AP...

Read More..

Tdp Janasena Bjp : మూడు పార్టీల ఉమ్మడి మీటింగ్... తీసుకున్న నిర్ణయాలు ఇవే

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనుసరించాల్సిన వ్యవహాలపై టిడిపి జనసేన బిజెపి( TDP Janasena BJP )  ఉమ్మడి సమావేశాన్ని విజయవాడలో బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggupati Purandareswari ) నివాసంలో మూడు పార్టీల ముఖ్య నేతలతో సమావేశం...

Read More..

Bjp Purandeswari : పార్టీలో ప్రత్యర్థులకు చిన్నమ్మ చెక్ పెట్టేశారా ?

ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దగ్గుబాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ) తన మార్క్ ఏంటో చూపించారు.ముఖ్యంగా పార్టీలో తనకు వ్యతిరేకవర్గంగా ఉన్నవారిని మెల్లిమెల్లిగా పక్కన పెట్టారు.అంతే కాదు ఇటీవల ప్రకటించిన బిజెపి అభ్యర్థుల జాబితాలో ఎవరికి సీటు...

Read More..

Jansena Pawan Kalyan : అంతా ఆయనే చేస్తున్నాడా ? జనసైనికుల గుర్రు

రాష్ట్రంలో ఏ సినీ హీరోకు, రాజకీయ నాయకులకు లేనంత ఫాలోయింగ్, అభిమానులు పవన్ కు ఉన్నారు.జనసేన పార్టీ( Janasena ) తరఫున ఎక్కడ ఏ సభ నిర్వహించినా, సొంత ఖర్చులతో సభకు హాజరై ఆ సభలను విజయవంతం చేస్తూ తమ అభిమానాన్ని...

Read More..

Kcr : పరామర్శల యాత్ర మొదలుపెట్టనున్న కేసీఆర్ 

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో( Telangana Assembly Elections ) బీఆర్ఎస్ ఓటమి చెందడం, ఆ తరువాత పార్టీలో కీలక నాయకులనుకున్న వారంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ,బిజెపిలలో చేరిపోతుండడం వంటి పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ కు ఆందోళన...

Read More..

Chandrababu : మదనపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో 2014లో గెలిచినట్లు ఈసారి గెలవాలని అప్పటి కూటమి రిపీట్ చేయడం జరిగింది.దీంతో బీజేపీ.జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఈ క్రమంలో బీజేపీ పార్టీకి(...

Read More..

Janasena Pawan Kalyan : జనసేన క్యాడర్ కి పవన్ కళ్యాణ్ కీలక సందేశం..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి రాకూడదని కంకణం కట్టుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీలను...

Read More..

Cm Jagan : విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ( Visakhapatnam ) బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ లో డ్రగ్స్ పట్టు పడటం సంచలనం సృష్టించింది.ఈ విషయంపై అధికార విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.పరిస్థితి ఇలా ఉంటే...

Read More..

Cm Jagan : వివేకా మరణంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టడం జరిగింది.మార్చి 27 మధ్యాహ్నం ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర( Memantha...

Read More..

Ap Bjp Mla Candidates : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజులలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.మే 13వ తారీకు పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఏపీలో బీజేపీ.( AP BJP...

Read More..

Anasuya Pawan Kalyan : పవన్ పిలిస్తే ప్రచారం చేస్తాను.. అనసూయ పొలిటికల్ కామెంట్స్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంది.ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఇక కొన్ని పార్టీలకు కొంత మంది నాయకులు సినీ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్న సంగతి...

Read More..

రఘు రామ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలంటూ అమలాపురంలో కొవ్వొత్తులతో నిరసన...

అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం( Amalapuram)లో రఘురామరాజుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన RRR అభిమానులు.క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కొవ్వొత్తులతో నిరసన. ప్రజల గొంతుకలా మారి, ప్రాణాలొడ్డి అధికారపక్షంపై పోరాటం చేసిన రఘురామకు టికెట్ ఇవ్వాలి అంటూ ఆందోళన.ఐదు...

Read More..

Memantha Siddham Bus Yatra : నేటి నుంచే \' మేమంతా సిద్ధం \' .. జగన్ షెడ్యూల్ ఇలా

ఇడుపులపాయ( Edupulapaya ) నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ‘ మేమంతా సిద్ధం ‘ యాత్రను నిర్వహించేందుకు షెడ్యూల్ ను రూపొందించారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ‘మేమంతా సిద్ధం ‘ పేరుతో...

Read More..

Handri Neeva Sujala Sravanthi Canal : హంద్రీనీవా సుజల శ్రవంతి కెనాల్ పరిశీలన అనంతరం సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసింది.నిన్న మహిళలతో సమావేశమైన చంద్రబాబు నేడు కుప్పం యువతతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జరగబోయే ఎన్నికలలో లక్ష మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు.తెలుగుదేశం పార్టీ కూటమీ అధికారంలోకి వచ్చాక...

Read More..

Janasena Pawan Kalyan : జనసేన ఎన్నికల నిర్వహణ కోసం పవన్ కళ్యాణ్ భారీ విరాళం..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు( 2024 Elections ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే ఈసారి...

Read More..

Gorumutchu Gopal Yadav : వైసీపీలో చేరిన గోరుముచ్చు గోపాల్ యాదవ్..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గరపడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.టికెట్లు దక్కని చాలామంది నాయకులు ఇతర పార్టీలలో జాయిన్ అయిపోతున్నారు.ఈ రకంగానే ఏలూరు టీడీపీ పార్లమెంట్ టికెట్( TDP Parliament Ticket ) ఆశించిన గోరుముచ్చు గోపాల్...

Read More..

Janasena : జనసేనలో హామీ ఇచ్చిన వాళ్లకు సైతం టికెట్లు దక్కట్లేదుగా.. పవన్ లెక్క తప్పుతోందా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ( Pawan Kalyan’s party ) పెట్టి 10 సంవత్సరాలు అవుతోంది.పదేళ్లలో జనసేన పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదు.ఈ ఎన్నికల్లో జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తుండగా ఇప్పటికే 18 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన...

Read More..

Atmasakshi Survey : 2014 ఫలితాలు 2024 లో రివర్స్ కాబోతున్నాయా.. ఆత్మసాక్షి సర్వేతో ఆ క్లారిటీ వచ్చేసినట్టేనా?

ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడానికి ప్రముఖ సంస్థలు తరచూ సర్వేలు చేస్తున్నాయి.ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో( Atmasakshi Group Survey ) వైసీపీకి 48.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది.టీడీపీ కూటమికి( TDP Alliance ) 46.5 శాతం ఇతరులకు 3...

Read More..

Pawan Kalyan Varma : పవన్ గెలిస్తే పిఠాపురంలో వర్మ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా.. వర్మకు కష్టమేనంటూ?

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత చేసిన సర్వేలలో పిఠాపురంలో( Pithapuram ) పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.మరోవైపు కొన్ని సర్వేలలో మాత్రం హోరాహోరీ పోరు ఉండబోతుందని...

Read More..

Raghurama Krishnam Raju : రఘురామ కు ఎమ్మెల్యే సీటు ? చంద్రబాబు డిసైడ్ అయ్యారా ? 

నర్సాపురం నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు( Raghurama Krishnam Raju )కు బిజెపి సీటు కేటాయించలేదు.అయితే రఘురామ వైసిపి అధినేత జగన్ పైన, ఏపీ ప్రభుత్వం పైన రాజీలేకుండా పోరాటం...

Read More..

Gvl Narasimha Rao : సీటు ఇవ్వలేదని కాకమీదున్న జీవీఎల్ ?

వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు( Gvl Narasimha Rao ).గత మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ అక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.వివిధ అభివృద్ధి...

Read More..

Purandareshwari : పురంధరేశ్వరి కి వీళ్లతోనే అసలు ముప్పు ?

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి( Daggubati Purandareshwari ) రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కేటాయించారు.టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని( Visakha MP...

Read More..

Kesineni Nani : విజయవాడ పశ్చిమ టికెట్ విషయంలో కూటమిపై కేశినేని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని( YCP MP Kesineni nani ) ఎన్డీఏ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పై టీడీపీ.బీజేపీ జనసేన కూటమి కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.మొన్నటిదాకా ఈ నియోజకవర్గాన్ని బీసీలకు, జనసేనకు ఇచ్చామని...

Read More..

Tdp Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే శిల్పారవి మండిపాటు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో మహిళలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచుతున్నారు అని సీరియస్ కామెంట్స్ చేశారు.తెలుగుదేశం పార్టీ( DP ) అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన...

Read More..

Pawan Kalyan: ఈనెల 30 నుంచి జనంలోకి పవన్ కళ్యాణ్..!!

2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక ( Bhimavaram, Gajuwaka )నియోజకవర్గాల నుండి మొట్టమొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలయ్యారు.దీంతో ఈసారి...

Read More..

Cm Ramesh : వైసీపీ పై బీజేపీ నేత సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

బీజేపీ నేత సీఎం రమేష్( BJP Leader CM Ramesh ) వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల బీజేపీ అధిష్టానం ఏపీలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం తెలిసిందే.ఈ జాబితాలో సీఎం రమేష్ అనకాపల్లి నుండి...

Read More..

Bjp : రేపు ఏపీ బీజేపీ పదాధికారుల భేటీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజులలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు.ఇప్పటికే పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వైసీపీ… అసెంబ్లీ మరియు పార్లమెంటు ఫైనల్ లిస్ట్ విడుదల చేయడం...

Read More..

Janasena Tirupathi : తిరుపతి టికెట్ జనసేన కే .. కన్నీళ్లు పెట్టుకున్న సుగుణమ్మ 

టిడిపి, జనసేన ,బిజెపి పొత్తు( TDP Janasena BJP )లో భాగంగా సీట్లను పంచుకున్నాయి.బిజెపి ఆరు ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలను తీసుకోగా, జనసేన రెండు ఎంపీ , 21 అసెంబ్లీ స్థానాలను తీసుకుంది.అయితే ఈ టిక్కెట్ల కేటాయింపు విషయంలో...

Read More..

Brs Mp Candidates : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్( BRS ) ఆ ఓటమి  నుంచి తేరుకుని  త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) సిద్ధం అవుతుంది.తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా ,...

Read More..

Ap Bjp : ఇక ఎన్నికల ప్రచారంపై ఏపీ బీజేపీ ఫోకస్ .. రంగంలోకి అగ్ర నాయకులు

ఏపీలో బీజేపీ, టీడీపీ( BJP , TDP )లతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు లోక సభ స్థానాలను తీసుకుంది.తాము పోటీ చేయబోతున్న ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది.అసెంబ్లీ అభ్యర్థుల...

Read More..

Gali Janardhan Reddy : బీజేపీ లో విలీనమైన \' గాలి \' పార్టీ ! 

కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గతంలో కర్ణాటక బిజెపిలో కీలకంగా ఉండేవారు.ఆ తర్వాత బీజేపీ( BJP ) లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలో ఇమడలేక, సొంతం గా కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష  (...

Read More..

Jana Sena : నేనే లోకల్ .. నాకే సీటు ! జనసేన నేత నిరాహార దీక్ష

టిడిపి, బిజెపి, జనసేన ( TDP, BJP, Jana Sena )పార్టీలకు టికెట్ల కేటాయింపు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది .మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలను తప్పించి, వేరొకరికి సీటు కేటాయించడం, అలాగే పొత్తులో భాగంగా కేటాయించిన...

Read More..

Cm Jagan : ఆ సర్వేను మాత్రమే నమ్ముతున్న సీఎం జగన్.. ఏపీలో వైసీపీకి అన్ని సీట్లు ఖాయమా?

ఏపీలో ఎన్నికలకు మరో 48 రోజుల సమయం మాత్రమే ఉండగా ఆలస్యంగా ఎన్నికలు జరగడం వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ కలుగుతుందో చూడాల్సి ఉంది.ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వైసీపీ( YCP ) కరెంట్ కోతలు, నీటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.అయితే...

Read More..

Raghurama Krishnam Raju : టీడీపీ లోకి రఘురామ .. ఆ సీటు ఇస్తున్నారా ?

నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజుకు( Raghurama Krishnam Raju ) బిజెపి పెద్ద షాకే ఇచ్చింది.వైసీపీ నుంచి 2019లో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదాలు ఏర్పడడంతో ,...

Read More..

Jagan: చూస్కో జగన్  కాస్కో జగన్ .. పెద్ద వార్నింగే ఇది 

2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు( Raghurama Krishna Raju ) ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.టిడిపి, బిజెపి, జనసేన కూటమి నుంచి నరసాపురం నుంచి మళ్లీ...

Read More..

Chandrababu : చతుర్ముఖ వ్యూహంతో గెలుపు దిశగా చంద్రబాబు అడుగులు.. ఆయన ప్రణాళికలు ఇవే!

చంద్రబాబు( Chandrababu ) పొలిటికల్ గా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఆయన వ్యూహాలు కారణమని చెప్పవచ్చు.చంద్రబాబు నాయుడుకు 2024 ఎన్నికలు ఎంతో కీలకం కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయన సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు.తెలుగుదేశంలో చేరే నేతల సంఖ్య...

Read More..

Ys Jagan Bus Trip : జనాల్లోకి జగన్...  \' మేమంతా సిద్ధం \' 

ఒక లోక్ సభ స్థానం మినహా, మిగతా అన్ని అసెంబ్లీ , లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఇక పూర్తిగా జనాల్లో ఉంటూ, ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధం...

Read More..

Jagan: వాళ్లతో పోల్చితే .. జగన్ కు ఈ తలనొప్పులు తక్కువే ?

ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు,  175 స్థానాలకు 175 గెలుచుకుని ఏపీలో తమకు తిరుగులేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో జగన్( jagan ) అనేక నిర్ణయాలు తీసుకున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామంది పై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం, ...

Read More..

Janasena : జనసేన అభ్యర్థుల జాబితా విడుదల..!!

2024 ఎన్నికలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఎట్టి పరిస్థితులలో వైసీపీకి అధికారం దక్కకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా టీడీపీ-బీజేపీ-జనసేన ( TDP-BJP-Janasena )కూటమి ఏర్పడటంలో కీలకపాత్ర పోషించారు.ఏపీలో...

Read More..

Chandrababu : చంద్రబాబు...పవన్ కళ్యాణ్ లపై ముద్రగడ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది నాయకులు ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇదే సమయంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ అవుతున్నారు.ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham )...

Read More..

Congress : కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో అధికారంలో ఉన్న వైసీపీ ( YCP )ఒక్క అనకాపల్లి పార్లమెంట్ మినహా మిగతా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు...

Read More..

Chandrababu Naidu : కుప్పం లో బాబు పర్యటన .. రెండు రోజుల షెడ్యూల్ ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.తనను ఓడించడమే లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంపై వైసిపి ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో, కుప్పం నియోజకవర్గ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని...

Read More..

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కు వర్మ చుక్కలు చూపిస్తున్నారా.. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి అలా చేస్తున్నారా?

ఏపీ ఎన్నికలు జరుగుతున్న 175 నియోజకవర్గాలలో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.పిఠాపురంలో టీడీపీ నుంచి పోటీ చేయాలని అనుకున్న వర్మ పిఠాపురం( Varma )ను జనసేనకు కేటాయించడంతో నిరుత్సాహానికి గురైనా పవన్ కళ్యాణ్( Pawan Kalyan)...

Read More..

Chandrababu : కుప్పం పై బాబు స్పెషల్ ఫోకస్ .. జగన్ సైతం..

ఈసారి జరగబోయే ఏపీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం( Kuppam Constituency ) హాట్ టాపిక్ గా మారబోతోంది.ఈ నియోజకవర్గం నుంచే చంద్రబాబు మళ్లీ పోటీ చేయబోతున్నారు.1989 నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ఈ నియోజకవర్గ నుంచి వరుసగా పోటీ...

Read More..

Magunta Sreenivasulu Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫెక్ట్ : \' మాగుంట \' కు టీడీపీ టికెట్ లేనట్టేనా ?

టీడీపీ, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు చేపట్టాయి.ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు టిడిపి, జనసేన అభ్యర్థులను ప్రకటించింది.ఇంకా కొన్ని సీట్ల విషయంలో పెండింగ్ లో పెట్టింది.25 లోక్ సభ స్థానాలకు గాను 17 స్థానాల్లో టిడిపి రెండు స్థానాల్లో జనసేన,...

Read More..

Ap Bjp : ఏపీ బీజేపీలో ఏంటీ కన్ఫ్యూజన్ ? అభ్యర్థులే దొరకడం లేదా ?

ఇప్పటికే టిడిపి, జనసేన, వైసీపీలు తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను దాదాపుగా ప్రకటించేశాయి.కానీ టిడిపి, జనసేనతో( TDP, Jana Sena ) పొత్తు పెట్టుకుని పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలను తీసుకున్న...

Read More..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు...

మరోసారి ఉండవల్లి కరకట్ట( Undavalli ) వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh) కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.తనిఖీలకు సహకరించిన లోకేష్....

Read More..

Bonda Uma : ఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ నేత బోండా ఉమ సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఈ కేసులో చాలామంది అధికారుల పేర్లు బయటికి వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.తమ ఫోన్లు...

Read More..

Mp Kesineni Nani : చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.ఇలాంటివి చంద్రబాబుకి బాగా అలవాటని వ్యాఖ్యానించారు.శనివారం కేశినేని నాని ప్రముఖ మీడియాతో...

Read More..

Janasena Polavaram Candidate : స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ పోలవరం అభ్యర్థి ఖరారు..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పీడ్ పెంచారు.2024 ఎన్నికలలో జనసేన పార్టీ( Janasena Party ) 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శనివారం రెండు స్థానాలకు పవన్ కళ్యాణ్ జనసేన...

Read More..

Chandrababu : కడప జిల్లాలో చేనేత కుటుంబం మరణంపై చంద్రబాబు సంచలన పోస్ట్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వం పై ( YCP Govt ) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ప్రతిపక్ష నేతగా తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ప్రధానంగా ఇటీవల జరిగిన కొన్ని అంశాలపై చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని...

Read More..

Brs Mp Candidates : మరో రెండు ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన..!

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల( BRS MP Candidates ) ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిని...

Read More..

Ganta Srinivasa Rao : అనుకున్నది సాధించిన గంటా.. భీమిలి నుంచే పోటీ

టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( TDP MLA Ganta Srinivasa Rao ) అనుకున్నది సాధించగలిగారు.వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాస్ రావు భావించారు.దీనికి తగ్గట్లుగానే టిడిపి అధిష్టానం పైన ఈ విషయంలో ఒత్తిడి చేశారు.అయితే చంద్రబాబు...

Read More..

Tdp: ఆ ఆరు స్థానాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ

రాష్ట్రవ్యాప్తంగా టిడిపి( TDP ) తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.ఇంకా ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టింది.చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఈ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక...

Read More..

Chandrababu Naidu : అన్ని ఫ్యామిలీలకు ఒకే టికెట్ బాబు ఫ్యామిలీకి మాత్రం నాలుగు.. ఇదేం న్యాయమంటూ?

ఏపీలో ఎన్నికలకు కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉంది. వైసీపీ, టీడీపీ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు.వైసీపీ, టీడీపీ నుంచి టికెట్లు దక్కని నేతలు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.అయితే చంద్రబాబు నాయుడు...

Read More..

పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ వర్క్ షాప్...

హాజరుకానున్న చంద్రబాబు( Chandrababu ), 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు,13 మంది ఎంపీ అభ్యర్థులు,ఇతర నియోజకవర్గాల ఇంచార్జిలు.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్ షాప్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్...

Read More..

Ys Jagan Raghurama Krishnamraju : రఘురామ కు టికెట్ లేనట్టేనా ? జగన్ సక్సెస్ అయ్యారా ? 

నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు( Narsapuram MP Raghurama Krishnamraju ) 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినా,  ఆ తర్వాత కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదాలు ఏర్పడి, ఆ పార్టీకి దూరమై, తరచుగా వైసీపీని ,...

Read More..

Vundavalli Sridevi : పాపం ఉండవల్లి శ్రీదేవి .. చివరకి అలా ట్వీట్ పెట్టుకోవాల్సి వచ్చింది

” రాజకీయాలు ఎలా ఉంటాయో.ఎవరు ఎలాంటి వారు ఈ రోజు అర్థమైంది ” అంటూ కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి( Vundavalli Sridevi ) తన సోషల్ మీడియా ఖాతాలో...

Read More..

Telangana Congress : వలస నేతలకు టికెట్లా ? కాంగ్రెస్ లో మరో రచ్చ 

తెలంగాణ కాంగ్రెస్ లో మరో మరో వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.ముఖ్యంగా లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి.మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నేతలకు టిక్కెట్ విషయంలో ప్రాధాన్యం కల్పించడంపై పాత...

Read More..

Ap Bjp Chief Purandeshwari : పురంధేశ్వరి రాజీనామా ప్రచారం ఖండించిన ఏపీ బీజేపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికలలో విజయం సాధించడానికి నేతలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు.ప్రస్తుతం చాలా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నం అయ్యాయి.ఎట్టి పరిస్థితులలో విజయం సాధించే దిశగా సరికొత్త అస్త్రాలతో...

Read More..

Delhi Cm Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కి కస్టడీ విధించిన కోర్టు..!!

లిక్కర్ స్కాం కేసు దేశాన్ని కుదిపేస్తోంది.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి( Aam Aadmi...

Read More..

Jani Master Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం జానీ మాస్టర్ అంత చేస్తున్నాడా..? నిజంగా గ్రేట్...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు గానీ, దర్శకులు గానీ ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కూడా బాగా సక్సెస్ అయిన తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ తమకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకునే ప్రయత్నం...

Read More..

Pawan Kalyan : పిఠాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం..!!

2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి పిఠాపురం( Pithapuram ) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీ విభాగం...

Read More..

Kcr Arvind Kejriwal : సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన కేసీఆర్..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని( CM Arvind Kejriwal ) ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.దీంతో దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు.ఈనెల 26న మోదీ ఇంటి ముట్టడికి...

Read More..

Vizag Drugs Case : విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ నేతల హస్తం..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దఎత్తున డ్రగ్స్( Drugs ) పట్టుకోవడం సంచనలంగా మారింది.విశాఖ తీరంలో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ లో భారీగా కొకైన్ దొరికింది.డ్రై...

Read More..

Jd Lakshmi Narayana : ఎమ్మెల్యేగా జేడి పోటీ .. ఏ నియోజకవర్గం అంటే ?

సిబిఐ మాజీ జేడీ,  జై భారత్ పార్టీ( Jai Bharat Party ) అధినేత జెడి లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana ) వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.మొన్నటి వరకు విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉంటూ...

Read More..

Chandrababu : ఆ సీనియర్ నేతకు ఇది మామూలు షాక్ కాదు ? బాబు నిర్ణయం వెనుక ?

టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )పొత్తులో భాగంగా చేపట్టిన పంపకాల వ్యవహారంలో టిడిపి, జనసేనకు చెందిన చాలామంది కీలక నాయకులకే ఈసారి టిక్కెట్ దక్కలేదు.పొత్తుల భాగంగా రెండు పార్టీలు కొంతమంది కీలక నేతలను సైతం పక్కన పెట్టాయి.టిడిపిలో...

Read More..

Nagababu : టికెట్ దక్కని జనసేన నేతలను బుజ్జగిస్తున్న \'నాదెండ్ల \' నాగబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి సారించారు.ముఖ్యంగా టికెట్లు దక్కక అసంతృప్తికి గురైన జనసేన కీలక నాయకులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా...

Read More..

Tdp Chandrababu Naidu : వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు.. ఐదేళ్లు పార్టీని నమ్ముకుంటే ఇలా చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 స్థానాల నుంచి టీడీపీ( TDP ) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.మిగిలిన స్థానాలలో 21 స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుండగా 10 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తోంది.అయితే చాలా నియోజకవర్గాలలో పార్టీ కోసం కష్టపడిన...

Read More..

Cm Jagan : అక్కడి నుంచే షర్మిల పోటీ.. వారికి కీలక సూచనలు చేసిన జగన్

రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటు, కడప ఎంపీ స్థానం పైన అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.దీనికి కారణం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉండడమే కారణం.ప్రస్తుతం ఇక్కడ వైసిపి సెట్టింగ్ ఎంపీగా...

Read More..