బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించిన పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో నాలుగో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణకు మూలపేట లో బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు.

 Janasena Party Chief Pawan Kalyan Fourth Day Visit To Pithapuram Constituency ,-TeluguStop.com

అనంతరం ముస్లిం మత పెద్దలు దర్గా ఒక విశిష్టతను తెలియజేశారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వెంట కాకినాడ పార్లమెంటు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube