Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to info@telugustop.com.

హదరాబాద్ లో చెడ్డీగ్యాంగ్ మరోసారి కలకలం..

హదరాబాద్ లో చెడ్డీగ్యాంగ్( Cheddi Gang ) మరోసారి కలకలం రేపుతోంది కొన్నాళ్ల క్రితం విజయవాడ( Vijayawada )లో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్ ఆ తర్వాత మాయమైంది.వాయిస్ గతేడాది ఆగస్టులో మియాపూర్ ప్రాంతంలో ఒకసారి వీరి కదలికలు...

Read More..

ఏపీలో మొదలైన పదో తరగతి పరీక్షలు..

ఏపీలో పదో తరగతి పరీక్షలు( 10th class exams ) మొదలయ్యాయి.ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది.నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి.మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో...

Read More..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢీల్లీ భయలుదేరిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కెటిఆర్..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢీల్లీ భయలుదేరిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కెటిఆర్. ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేయడం సరికాదు కాంగ్రెస్ బిజెపి లు కలిసి కుట్ర చేసి...

Read More..

నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు - ముద్రగడ పద్మనాభం

కాకినాడ జిల్లా, కిర్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కామెంట్స్…గౌరవ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి లో చేరాను.ఎక్కువ మంది కార్యకర్తల తో కలిసి వెల్డమనుకున్న పిల్లల పరీక్షలు , సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్ళలేదు.వైసిపి ఆవిర్భావం...

Read More..

పేర్ని నాని బతికి ఉన్నంత కాలం పేదొడు దర్జాగా,దైర్యంగా బ్రతుకుతారు...

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు.విలేకర్ల సమావేశం లోని మీడియా పాయింట్లుగడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు…పేర్ని నానీ(Perni Venkataramaiah )బలరాంపేట వడ్డెర...

Read More..

ఆర్థికంగా దెబ్బ తీసిన పార్టీ కోసం పని చేశా .. జేడీ రాజశేఖర్ పాయింట్స్

తెదేపా నాయకులు జేడీ రాజశేఖర్ పాయింట్స్ 2019లో తెదేపా నుంచి సత్యవేడు నుంచి పోటీ ఓటం పార్టీకోసం అన్ని చేశా.కానీ అధిష్ఠానం కోనేటి అధుములం ఆర్థికంగా దెబ్బ తీసిన పార్టీ కోసం పని చేశా జేడీ ఫౌండేషన్ సేవలు చేశా వైకాపా...

Read More..

కాకినాడ జిల్లా పిఠాపురం టిడిపి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల ఆందోళన

వర్మ( S V S N Varma )కు సీటు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తెలుగుదేశం జెండాలను తగలబెడుతున్న టిడిపి కార్యకర్తలు. పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం పోటీలో ఉంటున్నట్టు ప్రకటించడంతో తీవ్ర నిరసన...

Read More..

Ravikula Raghurama : రవికుల రఘురామ\' మార్చి 15న అందరూ థియేటర్స్ లో చూద్దాం: విజయ్ సేతుపతి !!!

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ‘(Ravikula Raghurama )సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. యువ హీరో...

Read More..

ఎన్నికల్లో గెలుపు కోసం ప్రలోభాల పర్వానికి తెరలేపిన హోం మంత్రి..

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోం మంత్రి ప్రలోభాలు పర్వానికి తెరలేపారు.అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు.అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు,...

Read More..

ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం

ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.గత కొన్ని శతాబ్దాలుగా సమాజంలో పింజర్లు, దూదేకులు అవహేళనకు గురి అవుతూ వస్తున్నారని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతలు తెలిపారు.అలాంటి పదాలు వాడవద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్...

Read More..

మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కీ ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కీ ఘనంగా స్వాగతం పలికిన మచిలీపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డా.సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ప్రముఖ క్యాన్సర్...

Read More..

బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు - మంత్రి విడదల రజిని

ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ( Minister Vidadala Rajini ) ఆవేదన వ్యక్తం చేశారు.గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ( TDP ) ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం...

Read More..

లోకేష్ నేతృత్వంలో ముగిసిన చిలకలూరిపేట బహిరంగ సభ నిర్వహణ కమిటీ సమావేశం

తెలుగుదేశం, జనసేన, బిజెపి( Telugu Desam Janasena BJP ) కూటమి తొలిసభను సమన్వయం తో విజయవంతo చేయాలని లోకేష్ ఆదేశంఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశంరేపు ఉదయం 9:32గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ...

Read More..

గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం... మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

గీతాంజలి మృతి( geetanjali )పై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం.సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల(Tangirala Sowmya ) సౌమ్య అన్నారు.మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు...

Read More..

ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్...

పెనమలూరు: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్.నిద్రపోయే టైంలో తప్ప ఇప్పుడైనా అందుబాటులో ఉంటా.ఫోన్ లిఫ్ట్ చేస్తా సమాధానం చెప్తా.పనికట్టుకుని రాస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్. ఎల్లో మీడియా లాగా ముద్ర వేసుకోవద్దని వార్నింగ్.ప్రజల కోసం పెనమలూరు...

Read More..

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు.బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా? పాల్ రావాలి-పాలన మారాలి’ అని...

Read More..

అవకాశమివ్వండి ప్రజల కష్టాలు తీరుస్తా: కేఏ పాల్

కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party )లోకి రావాలనిఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు.ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham ) పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు.రెండు కుటుంబాలు, రెండు పార్టీలే APని ఏలాలా. బహుజనుల పార్టీ అయిన మాకు...

Read More..

మంత్రి జోగు రమేష్ పలు సచివాలయాలు రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు

కృష్ణాజిల్లా నియోజవర్గం ఉయ్యూరు మండలంలో మంత్రి జోగు రమేష్( Minister Jogu Ramesh ) పలు సచివాలయాలు రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు.చంద్రబాబు...

Read More..

చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు..

చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు.చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్, కేంద్రమంత్రి షెకావత్‌, జయంత్‌ పాండా, నాదెండ్ల మనోహర్‌, ఇతర నేతలు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీ మధ్య కీలక చర్చలు.ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొలిక్కివచ్చే అవకాశం.

Read More..

Lambasinghi Trailer : లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ : హరీష్ శంకర్ !!!

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది.ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది.అదే ‘లంబసింగి’.( Lambasinghi ) ఇప్పుడు...

Read More..

Lambasinghi Trailer Gives A Fresh Feel, Best Wishes To The Film Unit : Harish Shankar !!!

Many people think of touring hill stations like Shimla, Ooty, Kashmir in summer! Because… because it’s cold there! Andhra also has one such hill station.Andhra became popular as Kashmir.That is...

Read More..

Rk Naidu The 100 Movie : విడుదలకు సిద్దంగా ఆర్కే నాయుడు \'\'ద 100\'\' చిత్రం !!!

ఆర్కే నాయుడుగా( RK Naidu ) బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.( Sagar ) ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్...

Read More..

కోటప్పకొండ లో జరిగిన వైసీపీ ప్రభ వద్ద జన ప్రభంజనం...

వైసిపి ప్రభ కి హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరియు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( MLA Gopireddy Srinivas Reddy )అభిమానుల కోలాహలం మధ్య పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్(...

Read More..

టిడిపి నేత కేతంరెడ్డి వినోద్ రెడ్ది కామెంట్స్..

నెల్లూరు ప్రజలు తరిమెసిన తీసేసిన తహసీల్దార్ అనీల్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు.కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సబులిటి నిధులు ఖర్చు చేస్తున్నట్టు లేనిపోని ఆరోపణలు చేసాడు.కాని విపి ఆర్ వ్యాపారాలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో లేవన్న విషయం తెలుసుకోవాలి.విపి ఆర్ సొంత నిధులతో విద్యార్థులకు విద్య,...

Read More..

అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడికి పోటెత్తిన భక్తులు...

హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినదిస్తున్న భక్తులుభక్తులకు వసతిసౌకర్యాలు కల్పించామని అధికారుల వెల్లడిపల్నాడు జిల్లా( Palnadu District ) అమరావతి బాల చాముండిక సహిత అమరలింగేశ్వరస్వామి వారి శివరాత్రి( Maha Shivratri ) పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య...

Read More..

Mp Mithun Reddy : ముద్రగడ పద్మనాభంతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి..

ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanbham )తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి.సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి( CM YS Jagan ) ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చామని.వైసీపీ( YCP )లో చేరాలని ఆహ్వానించామని తెలిపారు.ముద్రగడ ఆలోచించి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని...

Read More..

Anand Deverakonda Gama Awards : గామా అవార్డ్స్ లో "బేబి" సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న ఆనంద్ దేవరకొండ

దుబాయ్ లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్( Gama Awards ) లో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ.“బేబి”( Baby ) సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు గామా...

Read More..

ప్రముఖ గాయని పి.సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా యానివెరైటీ 21 వ కాన్వో కేషన్ లో ప్రముఖ గాయని పి.సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ.ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న గాయని పి.సుశీల....

Read More..

Vasireddy Padma : మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా రాజీనామా చేస్తున్నా..వాసిరెడ్డి పద్మ

మహిళల సాధికారత కోసం అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం వైసీపీ( YCP ) దే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎన్నికల సమయం లో పార్టీ కోసం.పని చేస్తాజగన్ ప్రభుత్వం( YS jagan )...

Read More..

చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కేశినేని నాని 2019 ఎన్నికల్లో ఎందుకు టీడీపీ నుంచి పోటీ చెశారు: కేశినేని చిన్ని

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని కౌంటర్.చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కేశినేని నాని 2019 ఎన్నికల్లో ఎందుకు టీడీపీ నుంచి పోటీ చెశారు.నాని లకు చిప్ లే కాదు సీటు గ్యారంటీ కూడా లేదు అందుకే చంద్రబాబు...

Read More..

ఎమ్మెల్యే వసంత పై సీరియస్ కామెంట్స్ చేసిన మంత్రి జోగి రమేష్..

ఉద్వేగభరితంగా ఉర్రూతలూపుతూ సాగిన మంత్రి జోగి రమేష్( Jogi Ramesh ) ప్రసంగం తీవ్ర స్థాయిలో తిట్లతో ప్రతి పక్ష నాయకులపై, ఎమ్మెల్యే వసంత( Vasantha Venkata Krishna Prasad ) పై విరుచుకుపడ్డ మంత్రి జోగి పులివెందుల తర్వాత మైలవరంలో...

Read More..

Mp Kesineni Nani : చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో 20రెట్లు ఉద్యోగాలు ఇచ్చారు..ఎంపీ కేశినేని నాని

మైలవరం ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడితే మైలవరంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటుందని అనుకున్నారుజగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ని ఎవరైనా చాలెంజ్ చేయగలరా?పక్కా లోకల్, పేదవాడు, యాదవ కులస్తుడు ని నిలబెట్టి గెలిపిస్తా చూడమని సర్నాల...

Read More..

Actress Sowmya Janu : హోం గార్డు దాడి కేసులో...హై కోర్టును ఆశ్రయించిన నటి సౌమ్య జాను

బంజారాహిల్స్ పోలీసుల( Banjarahills Police ) ఎదుట విచారణకు హాజరయ్యను.ఆ రోజు జరిగిన విషయాన్ని మొత్తం పోలిసులకు చెప్పాను.నేను ఎవరిపైన దాడి చేయలేదు.ఆ జాగ్వార్ కారు కూడా నాది కాదు.ఆ కారు మా ఫ్రెండ్ ది.త్వరలోనే అన్ని విషయాలు మీడియా తో...

Read More..

Jio Cinema Tata Ipl 2024 : టాటా ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్న జియో సినిమా మరియు ఎంఎస్ ధోని

Mumbai, March 6, 2024: టాటా ఐపీఎల్ 2024( TATA IPL 2024 ) సీజన్‌ అందించే క్రికెట్ విందును ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో, జియో సినిమా( Jio Cinema ) దీన్ని మరో ఉత్తేజకరమైన ఎడిషన్‌గా మార్చేందుకు తన...

Read More..

చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను - గుమ్మనూరు జయరాం

అమరావతి: గుమ్మనూరు జయరాం, టీడీపీ నేత.నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను.నేను రాజీనామా చేశాక.బర్తరఫ్ చేసినా.ఏం చేసినా నాకు అనవసరం.చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా.చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను.ఆలూరుకు సేవలందించాను.ఇప్పుడు...

Read More..

చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం అనుచరులు..

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం( Gummanur Jayaram ) అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గాని( Alur Assembly constituency )కి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులు పార్టీలో చేరారు.వారికి కండువాలు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వారిలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఉదయ దర్శన విరామ సమయంలో స్వామివారి దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్,...

Read More..

మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం.జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy )కి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto )లో పెట్టాలి.ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు.అమరావతి...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిమల్ సిన్మా దర్శకుడు వంగా సందీప్ ..

తిరుమల శ్రీవారి( Tirumala )ని అనిమల్ సిన్మా దర్శకుడు సంపత్ రాజ్, వంగా సందీప్( Sampath Raj, Vanga Sandeep ) దర్శించుకున్నారు.ఉదయ దర్శన విరామ సమయంలో వారు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి...

Read More..

ఈసారి ఎన్నికల్లో లోకేష్ చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో నుండి బయటకు తోసేస్తారు - కొడాలి నాని

కృష్ణాజిల్లా : జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ పై మాజీమంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్.ఈసారి ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో నుండి బయటకు తోసేస్తారు.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్ ను...

Read More..

చంద్రబాబు నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

చంద్రబాబు నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రెండో విడత అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ తో పొత్తుల వ్యవహారంపై చర్చ.పురందేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్న ఇరు పార్టీలు అధినేతలు.

Read More..

ఆళ్లగడ్డ లో భూమా అఖిలకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్...

నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ లో భూమా అఖిలకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్.గత మూడు రోజుల నుండి నాపై అఖిలప్రియ వారి చెంచా బ్యాచ్ టోలింగ్స్ మొదలుపెట్టారు.నన్ను భూమా కిషోర్ రెడ్డి కాదని గంగుల కిషోర్ రెడ్డి అని ట్రోలింగ్ పెడుతున్నారు.అఖిల...

Read More..

Uday Kiran Nuvvu Nenu Re-release : ఉదయ్ కిరణ్ "నువ్వు నేను" మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) కొంత కాలం క్రితం నువ్వు నేను( Nuvvu Nenu Movie ) అనే సినిమాలో హీరో గా...

Read More..

వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా ..

విజయవాడ: వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానన్నారు.రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని.మంత్రి పదవి చేశానన్నారు.ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానన్నారు.చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ...

Read More..

హరిరామ జోగయ్య తీరు నచ్చక కాపు సంక్షేమ శాఖకు రాజీనామా - తిరుపతి కాపు నేతలు

తిరుపతి: హరిరామ జోగయ్య తీరు నచ్చక కాపు సంక్షేమ శాఖకు రాజీనామా చేసినట్లు తిరుపతి కాపు నేతలు వెల్లడించారు.జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ బలిజలు కాపులు కులాల వారందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని చెప్పారు. హరిరామ జోగయ్యని నమ్మే...

Read More..

విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్

విశాఖ: విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్. ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా.మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా. విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా.అమరావతి...

Read More..

ఘనంగా మాయా ప్రీ రేలీజ్ ఈవెంట్

విన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ.రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది.మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్...

Read More..

బుల్లెట్ బండి పై తిరుగుతూ హల్చల్ చేసిన మంత్రి అంబటి రాంబాబు...

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామం వరకు బుల్లెట్ బండి పై తిరుగుతూ హల్చల్ చేసిన మంత్రి అంబటి రాంబాబు. స్థానికులను పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దిశగా ప్రశ్నిస్తూ ప్రజల్లో మమేకమవుతున్న మంత్రి అంబటి. మంత్రి...

Read More..

Mp Margani Bharat : రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్...

రాజమండ్రి: సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ రామ్ఎంపీ భరత్ కామెంట్స్….రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్( MP Margani Bharat ) ఆదిరెడ్డి అప్పారావు( Adireddy Apparao )...

Read More..

ఉత్తరాంధ్ర మీద వైసిపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది ...కొణతాల రామకృష్ణ

ఉత్తరాంధ్ర( Uttarandhra ) మీద వైసిపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ( Konathala Rama...

Read More..

సోషల్ మీడియా ప్రచారాలకు చెక్ పెట్టిన చింతమనేని ప్రభాకర్

నా కుటుంబసభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు – సోషల్ మీడియా( Social media )లో వచ్చే వార్తలు అసత్యాలు – అధైర్య పడకండి – అపోహ పడకండి – చింతమనేని అంటే టిడిపి – టిడిపి అంటే చింతమనేని( Chintamaneni Prabhakar...

Read More..

Yarlagadda Venkatrao : టిడిపి- జనసేన కూటమితో అధికారంలోకి రావడం రాష్ట్రానికి అవసరం : యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం ఏబి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు పేరుతో చర్చా వేదిక కార్యక్రమం.యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda VenkatRao ) ఆధ్వర్యంలో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు చర్చా వేదిక.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు...

Read More..

National Crush Rashmika Mandanna Fans Surprising Welcome For The Star At Tokyo Airport

Star heroine Rashmika Mandanna traveled to Tokyo, Japan, to represent India at the Crunchyroll Anime Awards.The awards ceremony is scheduled to take place in Tokyo tomorrow.Rashmika is honored as the...

Read More..

టోక్యో ఎయిర్ పోర్ట్ లో రశ్మికకు సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్

క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న.రేపు టోక్యోలో క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి.గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మనదేశం నుంచి రశ్మిక రిప్రెజెంట్...

Read More..

Nice Nails Baby New Branch Launched By Actress Daksha Nagarkar !!!

We are thrilled to introduce you to “Nice Nails Baby,” a premier destination for luxury beauty services dedicated to enhancing your skin, nails, makeup, and hair.At Nice Nails Baby, we...

Read More..

హీరోయిన్ దక్ష నగర్కార్ చేత "నైస్ నెయిల్స్ బేబీ" నూతన బ్రాంచి ప్రారంభం !!!

”నైస్ నెయిల్స్ బేబీ” (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ )( “Nice Nails Baby ) హైదరాబాద్ లో నూతన బ్రాంచి కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది.ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే లక్ష్మీ...

Read More..

అమ్మవారి సేవలో సినీనటి హిందూజ

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీనటి హిందూజ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More..

Kodali Nani : జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు.. కొడాలి నాని

ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) జోస్యం….సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే ప్రమాణస్వీకారం చేస్తారు.మాజీమంత్రి కొడాలి నాని కామెంట్స్మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడు రాష్ట్రంలో లేడు.చంద్రబాబు పవన్.వదినమ్మ.చెల్లెమ్మ.మోడీ...

Read More..

Amaron Recognised As “prestigious Brand Of Asia 2023-24”

Hyderabad, February 29, 2024: Amaron, India’s foremost automotive batteries brand, has been recognized as one of the “Prestigious Brands of Asia 2023-24” in the Automotive Batteries Category by Herald Global...

Read More..

పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు - ఎంపీ కేశినేని నాని

విజయవాడ.కేశినేని నాని ఎంపీ కామెంట్స్.బోండా ఉమా ఒక బ్లాక్ మెయిలర్ ల్యాండ్ గ్రాబర్, కిడ్నాపర్.బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరాడు.పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటూ గెస్ట్ ఆర్టిస్ట్ లాగా ఏపీకి వస్తాడు.పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు.నిన్న పవన్...

Read More..

ఋషి కొండ భవనాలను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాం - మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖ: మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.ఋషి కొండ భవనాలను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాం.పర్యాటక శాఖ మంత్రి రోజా, ఇతర మంత్రులు అంతా కలిసి ప్రారంభించాం.సువిశాలమైన ప్రాంతంలో దీనిని నిర్మించాం.ఈ భవంతులకు అన్ని అనుమతులు తీసుకున్నాము.చివరిగా ఫైర్ విభాగం నుంచి కూడా...

Read More..

బీజేపీ వాళ్ల బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు ది - ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్.రాజశేఖర్ రెడ్డి గారికి ముస్లిం కమ్యూనిటీ ఫస్ట్ నుండి కూడా సంపూర్ణమైన అభిమానులు.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ని అభిమానించారు.భారతీయ జనతా పార్టీతో మతతత్వం పార్టీ.అన్ని కులాలను...

Read More..

Tulasi Reddy : తెలుగుదేశం సూపర్ సిక్స్ ఇందిరమ్మ అభయం ముందు బలాదూర్..తులసిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి( Tulasi Reddy )రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం( Indiramma Abhayam ) పథకం అమలు.ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5...

Read More..

పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ ఆడారి మెట్ట గ్రామంలో నారా భువనేశ్వరీ పర్యాటన

పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ ఆడారి మెట్ట గ్రామంలో నారా భువనేశ్వరీ పర్యాటన.నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి.గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసిన భువనేశ్వరీ.గిరిజనుల సంప్రదాయ పంటలను అందించిన గిరిజనులు.చంద్రబాబు అరెస్టు తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన...

Read More..

Nara Bhuvaneshwari : అల్లూరి జిల్లా అరకు లోయలో పర్యటించిన నారా భువనేశ్వరి..

అల్లూరి జిల్లా అరకు లోయ నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) పర్యటించారు.నారా చంద్రబాబునాయుడు అప్పటి స్కిల్ స్కాం కేసు( Skill scam case )లో జైల్లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించిన సన్నాయి బస్సు మాదల పంచాయతీ ముసిరిగూడ గ్రామానికి చెందిన...

Read More..

టీ మాస్టర్ అవతారమెత్తిన మంత్రి అంబటి రాంబాబు..

పల్నాడు జిల్లా( Palnadu District ) సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) టీ మాస్టర్ అవతారమెత్తారు. స్థానిక ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ స్టాల్‌లో టీ తయారు చేస్తూ కనిపించారు.అనంతరం స్థానిక నాయకులకు టీ (...

Read More..

మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం పేరుతో కీలక సమావేశం

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌( Y.S.Jagan ) దిశానిర్దేశం.మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మేము సిద్ధం.మా బూత్‌ సిద్ధం పేరుతో కీలక సమావేశం.రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు,...

Read More..

శ్రీపెరంబుదుర్లోని రామానుజుల వారి ఆలయాన్ని సందర్శించిన నారా లోకేష్..

తమిళనాడులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు.శ్రీపెరంబుదుర్లోని రామానుజుల వారి ఆలయాన్ని నారా లోకేష్ సందర్శించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త...

Read More..

మాజీ మంత్రి కేటీఆర్ అసూయ తో మాట్లాడుతున్నారు... బండ్ల గణేష్

మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అసూయ ,ఇగో తో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( C M Revanth Reddy ) అధికారం లోకి వచ్చిన...

Read More..

ఇందిరమ్మ అభయం పేదలకు కాంగ్రెస్ వరం - తులసిరెడ్డి

ఇందిరమ్మ అభయం పై తులసిరెడ్డి వ్యాఖ్యలు.అనంతపురం లో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం సభలో AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు మొదటి గ్యారెంటీ పథకంగా ఇందిరమ్మ అభయం పథకాన్ని ప్రకటించారు.ఈ పథకం క్రింద ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా...

Read More..

ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం: పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె...

Read More..

ప్యాకేజీ కోసం తమ అభిమానులను ఆమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త: మంత్రి అంబటి

పవన్ సీఎం అవుతారని ఆశ పడ్డ జనసైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు. ప్యాకేజీకి ఆమ్ముడుపోయిన జనసేనని వెంట జనసైనికులు వెళ్లవద్దని హితవు పలికారు, లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని...

Read More..

మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి - దగ్గుబాటి పురంధేశ్వరి

భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం.శ్రీ మతి దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు.ఓటరు ను పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడానికి చేయాల్సిన పనులపై ఇవాళ చర్చిస్తాం.దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమీషన్ నిబంధనలు కొందరు ఉల్లంఘిస్తారు.మంత్రి...

Read More..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వీడియో పై స్పందించిన రమణ దీక్షితులు

తిరుమల: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వీడియో పై స్పందించిన రమణ దీక్షితులు.ఆ వీడియోలోని మాటలు తనవి కావు…సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని… నేను ఆ విధంగా ఏ రోజు శ్రీవారి ఆలయం గురించి టిటిడి అధికారుల గురించి మాట్లాడలేదు....

Read More..

టిడిపి జనసేన జాబితాతో వైనాట్ 175 కన్ఫామ్ - మంత్రి రోజా

పర్యటక శాఖ మంత్రి రోజా కామెంట్స్.టిడిపి జనసేన జాబితాతో వైనాట్ 175 కన్ఫామ్.ఈ జాబితా సమద్రం కాళ్లుపట్టుకొదు వంచదు పర్వతం తల వంచదు పవన్ 24 స్థానాలు కాళ్లుపట్టు కున్నాడు.బాలకృష్ణ హిందుపురం, మంగళగిరి లోకేష్ కేటాయించారు కాని పవన్ కు కేటాయించారా....

Read More..

తిరువూరులో శాసనసభకు పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు పాదాభివందనాలు..కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరులో శాసనసభకు పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ( Chandrababu , Pawan Kalyan )లకు పాదాభివందనాలు తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ విజయవాడ రథసారథి కేశినేని శివనాథ్ (చిన్ని)కి నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ జనసేన నాయకులకు,కార్యకర్తలకు...

Read More..

జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట సినిమాగా ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ సినిమాలులో!

హైదరాబాద్, 23ఫిబ్రవరి 2024:ఈ లీపు సంవత్సరాన్ని మరింత స్పెషల్గా మార్చేందుకు ఫిబ్రవరి 29న ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి జీ సినిమాలు సిద్ధంగా ఉంది.సరికొత్త సూపర్హిట్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ సినిమాలు జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ -అహ...

Read More..

కొల్లు రవీంద్ర పై ఘాటు వ్యాక్యాలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని...

నవీన్ మిట్టల్ కాలనీ లో ఎలక్షన్ కి 15 రోజులు ముందు కాపు భవనం అని 2 కోట్ల నిధులతో దొంగ శంఖుస్థాపన లు చేసింది నువ్వు కాదా…మచిలీపట్నం( Machilipatnam ) వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పేర్ని కిట్టు( Kittu Perni )...

Read More..

తిరుమలలో భక్తులను పరుగులు తీయించిన ఓ భారీ కొండచిలువ..

తిరుమలలో( Tirumala ) ఓ భారీ కొండచిలువ( Python ) భక్తులను పరుగులు తీయించింది….స్థానిక వరాహస్వామి అతిధిగృహాలకు సమీపంలోని శ్రీవారి సేవాసదన్ సముదాయాలు వద్ద సంచరిస్తున్న భారీసర్పాన్ని చూసి భక్తులు, శ్రీవారి సేవకులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందకున్న స్నేక్ క్యాచర్...

Read More..

వ్యక్తిగత లబ్ది కోసం రూ.25 కోట్ల ప్రజా ధనం వృధా చేస్తున్నారు ..నాదెండ్ల మనోహర్

ఈ నెల 28న ప్రత్తిపాడు లో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుంది రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ- జనసైనికులతో పాటు ప్రజలనూ ఆహ్వానిస్తున్నాం ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన( TDP...

Read More..

అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ

అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో చోరీ ప్రసిద్ధ అమరావతి(Amaravati ) క్షేత్రం బాలా చముండిక ఆలయం ముందు హుండీ ని పగల కొట్టిన దుండగులు. సీసీ కెమెరా( CC camera ) ఆధారంగా ఎంక్వయిరీ, దర్యాప్తు ప్రారంభించిన అమరావతి సి ఐ బ్రహ్మం…...

Read More..

అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ Orr పై రోడ్ ప్రమాదం

అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ ORR పై రోడ్ ప్రమాదం.అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన XL 6 కారు .కారు లో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.డ్రైవర్ కు తీవ్ర గాయాలు.ఆసుపత్రి తరలింపు.

Read More..

పవన్‌ కల్యాణ్‌వి దిగజారుడు రాజకీయాలు : మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.ఒకపార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు.ప్రజాస్వామ్యం పై ఉన్న నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయ...

Read More..

చలో సెక్రటేరియట్ కి బయలు దేరిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉండవల్లి వద్ద అరెస్ట్ప రిస్థితి ఉద్రిక్తం.దుగ్గిరాల PS కి తరలింపుAPCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి( APCC Chief YS Sharmila ) నీ మంగళగిరి PS కి తరలించిన పోలీసులువైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై...

Read More..

ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి పిలుపు నిచ్చిన Apcc

ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి పిలుపు నిచ్చిన APCC ఆంధ్ర రత్న భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం మస్తాన్ వలీ,రుద్రరాజు ను అరెస్ట్ చేసిన పోలీసులు మరి కాసేపట్లో ఆంధ్ర రత్న భవన్ నుంచి...

Read More..

చంద్రబాబు ఒడిపోవటం ఖాయం, వైసీపీ 175/175 కోట్టడం ఖాయం: మంత్రి రోజా

నారా భువనేశ్వవరి స్పీచ్ చూస్తే స్ఫష్టంగా అర్ధమైపోతుంది, చంద్రబాబు పనైపోయిందిని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఈ నెల 26వ తేదిన జగనన్న హంద్రీనీవా నీళ్లు అందించనున్నారు. ఇదంతాచూసి చంద్రబాబుకి భయం...

Read More..

శ్రీవారి సేవలో అందాలనటి ప్రియాంక జవల్ కర్.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సినీనటి ప్రియాంక జవల్ కర్ దర్శించుకున్నారు.రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు‌‌.టీటీడీ అదికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది .

Read More..

ఈనెల 21న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం : దేవినేని ఉమా

ఈనెల 21న బాబు ఘ్యారిటి భవిష్యత్ గ్యారెంటీ( Babu Surety Bhavishyathu Ki Guarantee ) కార్యక్రమంతో అన్నేరావుపేట నుండి ప్రచార కార్యక్రమంను ప్రారంభించడానికి బయలుదేరుతున్నాం.కాసుకో జగన్ రెడ్డి…నీసిద్దం దేనికి అంటూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao...

Read More..

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు.. కొడాలి నాని

గుడివాడలో తనకు సిటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్ గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు….రామోజీ ,రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదు.సీఎం జగన్ ( CM...

Read More..

చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వంలో ఏమి చేసాడో చెప్పాలి - సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి: సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు.చర్చలు అసెంబ్లీ లోజరుగుతాయి.చంద్రబాబు అది వదిలి బయట సవాల్ చేస్తున్నారు.చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వం లో ఏమి చేసాడో చెప్పాలి.కారు కూతలు ఎందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారు.మ్యానిఫెస్టోలో ఏమి చెప్పారు.ఏమి...

Read More..

ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌ -మాజీ మంత్రి బాలినేని

అప్పుడు రోశయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది.! ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌.రోశయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం.నేను మైన్స్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ చేసి బాలినేని తన ఫ్రెండ్‌ కొడుకని,...

Read More..

గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ..

ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani )కి షాక్గుడివాడ వైసీపీ( Gudivada YCP )లో బయటపడ్డ అసమ్మతి సెగ. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలసిన బ్యానర్లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి...

Read More..

విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.షెడ్యూల్ కంటే నాలుగు గంటల ఆలస్యంగా విశాఖ చేరుకున్న పవన్.ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర జనసేన నేతలు.రోడ్డు మార్గాన నోవాటల్ కు పయనం .

Read More..

వైసీపీ నాయకులకు దళితుల మీద ప్రేమ నాటకం..జనసేన నాయకులు కిరణ్ రాయల్

జనసేన నాయకులు కిరణ్ రాయల్ ప్రభుత్వ పథకాలకు వున్న అంబేద్కర్( Ambedkar ) పేరు తీసివేసి సీఎం జగన్ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు.అంబేద్కర్ భావజాలం పేరు చెప్తున్నా జూపూడి ప్రభాకర్ లాంటి దళిత నాయకులు అంబేద్కర్ ను తొలగిస్తే ప్రశ్నించకపోవడం దళిత...

Read More..

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నారా లోకేష్..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు.ఈరోజు విశాఖపట్నం పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలలో శంఖారావం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ముందు ఈరోజు...

Read More..

వరదరాజుల రెడ్డి పై మండిపడ్డ రాచమల్లు

మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత వరదరాజు రెడ్డికి రాజకీయ సమాధి కట్టే వరకు తాను నిద్రపోనని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.గతంలో భూమి ఆక్రమించుకోవడం కోసం అమాయకుడిని సజీవ దహనం చేసిన చరిత్ర వరదరాజు రెడ్డి అని...

Read More..

ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్

విజయవాడ: ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్.ఇంద్రాకిలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మ వారి చిత్రపటం ప్రసాదం అందించిన ఆలయ అధికారులు.గోపీచంద్ నటించిన భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్న గోపీచంద్.

Read More..

Hrithik Roshan War 2 : మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్ తో వార్ 2 మొదలు పెట్టబోతున్న హృతిక్ రోషన్ 

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్( Hero Hrithik Roshan ) తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు.జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.హృతిక్...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం..

ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు.నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు....

Read More..

మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం.

ఎలెక్షన్ బాండ్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో మరుపురాని రోజు లాంగ్ లివ్ సుప్రీం కోర్టు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేసిన చింతా మోహన్సుప్రీం తీర్పుపై ఉద్వేగానికి లోనైన చింతామోహన్పార్లమెంటులో మద్దతు ఉందని చట్టాలను, పీపుల్స్ రెప్రజెన్టేటివ్...

Read More..

Ravikula Raghurama : క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా \'రవికుల రఘురామ\' మూవీ సాంగ్ లాంచ్ 

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ'( Ravikula Raghurama ). సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ...

Read More..

చంద్రబాబు పై కేశినేని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న.

కేశినేని నాని( Kesineni Nani ) పండుగలకు బస్సు టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముకునే బ్రోకర్ నానికున్న అవలక్షణాలన్నీ ఎదుటివారిపై రుద్దుతున్నాడు.చంద్రబాబు( Chandrababu) టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కొత్త ప్రచారం చేస్తున్నాడు.కేశినేని నాని పార్టీలో ఉండటానికి వీల్లేదని మెడపెట్టి గెంటిన మాట వాస్తవం.అందుకే...

Read More..

ఎన్నికల బాండ్ల ర‌ద్దు సాహ‌సోపేత చ‌ర్య‌ ..జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఎన్నిక‌ల బాండ్ల‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు సాహ‌సోపేత‌మైన‌ద‌ని, ఇక దీనిపై ఎలాంటి మార్పుల‌ను అనుమ‌తించొద్ద‌ని జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు.సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్ర‌భుత్వం శిర‌సావ‌హించాల‌ని, ఇప్ప‌టికే...

Read More..

Laggam Movie : మాట ముచ్చటతో" మొదటి షెడ్యూల్ పూర్తి !!!

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ( Venugopal Reddy )నిర్మిస్తున్న సినిమా లగ్గం.భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 5నుండి పూజతో ప్రారంభమైన ఈ...

Read More..

ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి నాయకుల నిరసన

ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి( tdp ) నాయకుల నిరసన రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేయడంతో నిరసన హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేసిన ధియేటర్ యాజమాన్యం రైతులను భయపడ్డ సీఎం...

Read More..

GVL Narasimha Rao : 5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు

విశాఖ : వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్.( GVL Narasimha Rao ) పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు.5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు.మూడు రాజధానులు అన్నారు....

Read More..

పాలేం లో మంచినీటి వాటర్ టాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని..

హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడాగుడివాడ రూరల్ మండలం లోని మల్లయ్య పాలేం లో పంచాయతీ లో మంచినీటి వాటర్ టాంక్ 1.11లక్షలతో నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని.ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) కామెంట్స్. ఇళ్ల...

Read More..

YCP Manifesto : ఈనెల 18న సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేస్తారు

అనంతపురము: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) కామెంట్స్…ఈనెల 18న సిద్ధం సభ వేదికగా సీఎం జగన్( CM Jagan ) మేనిఫెస్టో విడుదల చేస్తారు.ఆయన ఆరోజు కీలక ప్రసంగం చేయనున్నారు.అది రాష్ట్రానికి దిశా దశను మార్చే...

Read More..

MLA Kapu Ramachandra Reddy : ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు

అనంతపురము, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) సంచలన కామెంట్స్.అధిష్టానం పెద్దలు నాతో సంప్రదింపులు చేస్తున్నారు.అసెంబ్లీలో సీఎం జగన్( CM Jagan ) స్వయంగా మాట్లాడించారు.కోపం తగ్గిందా అన్నా అని అడిగారు.తర్వాత వచ్చి కలవమన్నారు.మా...

Read More..

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద ఫైర్..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జంగా వ్యాఖ్యల పట్ల అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం...

Read More..

Ycp Rajyasabha Candidates : రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన సీఎం జగన్..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను( CM Jagan ) కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి,( YV Subba Reddy ) గొల్ల బాబూరావు,( Golla Baburao ) మేడా రఘునాథరెడ్డి.( Meda...

Read More..

Ys Sharmila Nagari Meeting : నగరిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ

నగరి నియోజక వర్గం:నగరిలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) భారీ బహిరంగ సభ.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) కామెంట్స్.నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా అంట కదా? నియోజకవర్గం లో అంతా జబర్దస్త్ దోపిడీ...

Read More..

హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం… హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ని చూసేందుకు భారీగా చేరుకున్న అభిమానులు. పవన్ కళ్యాణ్ ని చూసి ఒక్కసారిగా జై జనసేన సీఎం సీఎం...

Read More..

చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది..బుద్ధా వెంకన్న

మాజీ ప్రధాని పివిని ( P V Narasimha Rao )జగన్ అవమానించారు.గతంలో వైయస్ఆర్ కడప సభలో పివిపై చెప్పులు వేయించి అవమానిస్తే ఇప్పుడు జగన్ అవమానించారు.చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది.మొన్న ఢిల్లీలో ప్రెస్టేషన్లో...

Read More..

ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 16న థియేటర్స్ లో ప్రవీణ్ ఐపిఎస్ !!!

ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో)( Praveen IPS ) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల...

Read More..

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంది..సాధినేని యామిని

దేశ వ్యాప్తంగా పలు సంస్థలు చేస్తున్న సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయి దేశంలో, రాష్ట్రంలో ప్రజల మూడు ఏమిటో అందరికీ అర్దమవుతుంది దేశంలో మోడీ( Narendra Modi )గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ప్రజల్లో అభిమానం బాగా...

Read More..

స్వగృహ ప్రవేశం చేయండి వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి ఆహ్వానం..

ముఖ్యమంత్రి జగన్( Chief Minister Jagan ) పని అయిపోయింది.కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయండి అని వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి( Tulasi Reddy ) పిలుపిచ్చారు అన్ని వర్గాల ప్రజలలో వైకాపా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది వచ్చే...

Read More..

చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా...లక్ష్మీ పార్వతి

చంద్రబాబు జీవితం ప్రజలకు తెలుసు అన్ని అబద్ధాలు మోసాలు.చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా.ఆవేశంలో ప్రజలు చంద్రబాబు అబద్ధాలు నమ్మద్దు.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టి పెట్టి తెలుగు ప్రజలకు గౌరవాన్ని తీసుకు వచ్చారు.ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువల్ని దిగజారుస్తున్నారు.అందరికి చంద్రబాబు...

Read More..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చలో అసెంబ్లీ లో ఉద్రిక్తత...

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితిసింది.అసెంబ్లీ వద్ద కుబ్దుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్( Vivekananda Goud ) పోలీసులతో ఘర్షణ. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన...

Read More..

అబద్ధాలు చెప్పటం రేవంత్ రెడ్డి మానుకోవాలి - ఎమ్మెల్సీ కవిత

సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క గార్లు చేసిన వ్యాఖ్యల పై బంజారాహిల్స్ లోని తన నివాసంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఎమ్మెల్సీ కవిత...

Read More..

నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడిని..జేసి ప్రభాకర్ రెడ్డి

జేసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) పొలిటికల్ కామెంట్స్ ….నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడినిపెద్దాయన ఉన్నాడు పై జరగని ఎన్నున్నాయి మొన్నేమో జనసేన( Janasena ) ఈరోజు బిజేపి అంటుంన్నారు కష్టాలున్నాయి చూద్దాం నాకైతే సింగిల్ టికెట్ అని...

Read More..

Ycp Vs Janasena : కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ జగన్ ప్రభుత్వం

ఆంద్రప్రదేశ్ కు కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం( YCP YS Jagan Government ).కరోనా కు వ్యాక్షన్ మందు ఉంది.కానీ జగన్ వైరస్ కు మందు ప్రజలే .అని జగన్ పై ధ్వజమెత్తారు జనసేనపార్టీ రాష్ట్రప్రధాన...

Read More..

ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు - వైఎస్ షర్మిల

కృష్ణా, గన్నవరం నియోజకవర్గం : హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కెవిపి రామచంద్రరావు.ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు,...

Read More..

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి..

2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి.నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ( Dr YS R Horticultural University...

Read More..

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

అమరావతి: మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్.చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి...

Read More..

Perni Nani : కలియుగ శల్యుడు పవన్ కల్యాణ్: మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని)( Perni Nani ) మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే… బంధాల గురించి పవన్ మాట్లాడటమా.? జగన్ గారి ప్రభుత్వం వల్ల మేలు జరిగిన ప్రతి కుటుంబం, ప్రతి వైయస్ఆర్సీపీ కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు...

Read More..

చంద్రం పాలెం హైస్కూల్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జె.డి లక్ష్మినారాయణ...

చంద్రం పాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి.60 రోజుల్లో నిర్మాణం అన్నారు,నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు.సంతకాల సేకరణ తో జివిఎంసి కి కార్పోరేటర్ ని అడుగుతాం.ఒక్కొక్క...

Read More..

Sarpanchs Protest : ఏపీ అసెంబ్లీ వద్ద హై టెన్షన్..

అమరావతి: ఏపీ అసెంబ్లీ( AP Assembly ) వద్ద హై టెన్షన్.అసెంబ్లీ ముట్టడించేందుకు వచ్చిన సర్పంచులు.( Sarpanchs ) అసెంబ్లీ వద్ద సర్పంచుల‌ సంఘం నేతలను అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు.సర్పంచ్ సంఘం నేతలను అదుపులోకి...

Read More..

Ambati Rambabu : టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి( Ambati Rambabu ) హెచ్చరిక.అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై( TDP MLAs ) వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.‘మీరు కాగితాలు చించి స్పీకర్( Speaker ) మీద వేయడం మర్యాద కాదు.అవమానకరంగా మాట్లాడటం, సైగలు...

Read More..

Laggam\' Is As Awesome As \'pelli Pusthakam\': Dr. Rajendra Prasad

Laggam‘ is a movie produced by Venugopal Reddy under Subhishi Entertainments.Ramesh Cheppala, who gained fame as a director with the movie ‘Bhimadevarapalli Branch’, is writing and directing this movie.Sai Ronak...

Read More..

Laggam : పెళ్లిపుస్తకం తరువాత నా కెరీర్ లో ఆ స్థాయి చిత్రం లగ్గం : డా రాజేంద్రప్రసాద్

సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం( Laggam )భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు.సాయి రోనక్, గనవి లక్ష్మణ్( Sai Ronak ,...

Read More..

నందమూరి వసుంధరా పర్యటన

శ్రీ సత్య సాయి జిల్లా ప్రముఖ శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో పరంపర సంస్థ నృత్య కళాకారులు నృత్య ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు గుడి సంబరాలు కార్యక్రమాల్లో భాగంగా పరంపర సంస్థ...

Read More..

Chandrababu Pawan Kalyan : ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్..

అమరావతి: ఉండవల్లిలో( Undavalli ) చంద్రబాబు( Chandrababu ) నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) గత నెల 13 న ఇద్దరు నేతలు చివరిసారిగా భేటీ. తాజా భేటీలో కీలక అంశాలపై స్పష్టత వచ్చే ఛాన్స్.సీట్ల సర్దుబాటు...

Read More..

Buddha Venkanna : చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం

విజయవాడ:టీడీపీ నేత బుద్దా వెంకన్న.( Buddha Venkanna ) టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు.మొన్నటి వరకు కొడాలి నాని మొరిగేవాడు.ఇప్పుడు కేశినేని నాని( Kesineni Nani ) కుక్కలా మొరుగుతున్నాడు.చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని వాగుతున్నాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

Read More..

Saptha Sagaradaache Ello Side A Side B Director Hemanth M Rao Announced His Next Film With Shiva Rajkuma

The project will be bankrolled by Dr.Vaishak J Gowda, under his production house VJF – Vaishak J Films.Hemanth M Rao, says the Shivarjkumar Sir’s experience as an actor is huge,...

Read More..

Hemanth M Rao : శివరాజ్ కుమార్ హీరోగా సప్త సాగరాలు దాటి డైరెక్టర్ హేమంత్ ఎం రావ్ సినిమా !!!

సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Dhaati )సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ ఎం రావు, 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో...

Read More..

Ycp Siddham Meeting: ఏలూరులో సీఎం \'సిద్ధం\' సమావేశంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో జోష్..

ఏలూరు: ఏలూరులో సీఎం ‘సిద్ధం’ సమావేశంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో జోష్.వినూత్న రీతిలో సీఎం జగన్‌కు మద్దతుగా మహిళా స్టార్‌ క్యాంపెయినర్లు గోదావరి నది ఒడ్డున ‘సిద్ధం’ అనే పదాన్ని మానవహారంగా ఏర్పాటు చేసారు. సీఎం జగన్‌, తో పాటు వైసిపికి వ్యతిరేకంగా...

Read More..

ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారు - వైయస్ షర్మిలా

ఢిల్లీ: Apcc చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి.టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజేపీ పార్టీ ఏకీభవిచంచింది.కాంగ్రెస్ పార్టీ 5 ఏండ్లు ప్రత్యేక హోదా అంటే లేదు 10...

Read More..

Ys Sharmila : Ncp అధినేత శరద్ పవార్ ను కలిసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

NCP అధినేత శరద్ పవార్ ను కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా( special status ) అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని వినతిపత్రం ఇచ్చిన షర్మిలా రెడ్డి( Sharmila Reddy )షర్మిలా రెడ్డి...

Read More..

Guduru: గూడూరులో 5 కోట్ల నగదు పట్టివేత..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు నిఘా పెంచారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు వేర్వేరు ప్రాంతాల వద్ద ఐదు కోట్ల 13 లక్షల రూపాయల ఆక్రమ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని...

Read More..

Rk Sagar : త్వరలో థియేటర్స్ లో ఆర్కే నాయుడు \'\'ద 100\'\' చిత్రం !!!

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు హీరో ఆర్కే సాగర్( RK...

Read More..

సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలి..దేవినేని అవినాష్

వజ్రగ్రౌండ్స్ లో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని,మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు ఇంచార్జీ దేవినేని అవినాష్జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలుసీఎం జగన్( CM Jagan ) చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలనాలుగు విడతలుగా...

Read More..

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసెందుకు అసెంబ్లీకి చేరుకున్నారు మాజి ముఖ్యమంత్రి కేసిఅర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసెందుకు అసెంబ్లీకి చేరుకున్నారు మాజి ముఖ్యమంత్రి కేసిఅర్. గతానికి భిన్నంగా వినూత్నంగా కొత్త కారులో, చేతిలో కర్ర పట్టుకొని గురువారం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.ఆయనతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు హాజరయ్యారు.కాగా,...

Read More..

పేదల కోసం జగన్ పని చేస్తారు ధనికుల కోసం చంద్రబాబు పని చేస్తారు..కేశినేని నాని

సమాజం కోసం జగన్( Cm ys jagan ) పని చేస్తే పనికిరాని కొడుకు నీ ముఖ్యమంత్రి చేయటం కోసం పని చేసే వ్యక్తి చంద్రబాబు ఎల్లో మీడియా లో వార్తలు చదివి జగన్ పై నాకు అనుమానాలు ఉండేవి వాస్తవాలు...

Read More..

సమాధానం చెప్పండి స్కూటీ గెలుచుకోండి : జన జాగరణ సమితి

సమాధానం చెప్పండి-స్కూటీ గెలుచుకోండి విశాఖ రైల్వే జోన్( Visakha Railway Zone ) ను ఎప్పుడు ప్రారంభిస్తారు?విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను అధికారికంగా ఏ తేదీ నుండి ప్రారంభిస్తారో? సరియైన సమాధానం చెప్పిన వారికి ఎలక్ట్రిక్ స్కూటీని బహుమతిగా అందజేస్తామని జన...

Read More..

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు : కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నాని( Keshineni Nani )కి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి...

Read More..

Trailer For \'lsd\' Series Is Out; Mx Player To Stream It From 2nd February!!!

‘LSD’ is the title of a new web series directed by Shiva Kona and produced by Anil Moduga and Shiva Kona.Praveen Mani and Shashank Tirupati are providing music for this...

Read More..

ఎల్ఎస్‌డి సీరీస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 2 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ !!!

అనిల్ మోదుగ , శివ కోన ( Anil Moduga, Shiva Kona )నిర్మాణంలో శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సీరీస్ ఎల్ఎస్‌డి.ప్రాచీ టకర్, నేహా దేస్పాండె, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు...

Read More..

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం..

చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్లీ తిరిగి రావడమే ట్విస్ట్ అనుకుంటే మరో ట్విస్ట్ తూర్పుగోదావరి జిల్లా( East Godavari District ) రంగంపేటలో చోటుచేసుకుంది.వీరంపాలెం నకు చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య వ్యాపారంలో అప్పుల పాలవ్వడంతో 40 లక్షల రూపాయల...

Read More..

అప్పన్నను దర్శించుకున్న ఇండియన్ క్రికెటర్స్

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు ఇండియన్ క్రికెటర్ కులదీప్ యాదవ్ బృందం స్వామివారిని దర్శించుకున్నారు.వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్.శ్రీనివాస్ మూర్తి స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనము బేడ ప్రదక్షిణ స్వామివారి దర్శనము అనంతరము వేద...

Read More..

సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై షర్మిల ( Sharmila )చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదు.పదిమంది పనికిమాలిన వెధవల్ని...

Read More..

చంద్రబాబు చేసిన వైఖ్యాలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని...

చంద్రబాబుకు మతిభ్రమించి….మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడు.రా కదలిరా అంటూ కదలి వెళుతున్న చంద్రబాబు ( Chandrababu )ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారు.2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారు, ఇప్పుడు...

Read More..

కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్..

కేశినేని నాని( Keshineni Nani ) టీడీపీలో సంసారం చేస్తూ.వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదువైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు ఎప్పటి నుంచో...

Read More..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం..

కోకపెట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.ఒరిస్సాకు చెందిన సోమ్యా రాజన్ గా గుర్తించిన ఎక్సైజ్ enforcement అధికారులు.పక్క సమాచారంతో పట్టుకొని 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు( Enforcement police...

Read More..

చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది.బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు.దీంతో చంద్రబాబు...

Read More..

టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించాలి - నాదెండ్ల మనోహర్

విజయవాడ: నాదెండ్ల మనోహర్. జనసేన పిఏసి ఛైర్మన్.పవన్ కళ్యాణ్ త్వరలోనే జనంలోకి వస్తున్నారు.మ్యానిఫెస్టో, ప్రచార అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.జనసేన, టీడీపీ కలవకూడదని చాలా మంది ఎదురు చూశారు.ప్రయత్నాలు కూడా చేశారు.ఇరు పార్టీలు కలిసి పని చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి మంచి...

Read More..

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి నీ కలిసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి నీ కాజీపేట లోని ఆయన నివాసం లో కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచే దిశగా ప్రయత్నాలు...

Read More..

నాకూ జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ:షర్మిల

APCC చీఫ్ షర్మిల( APCC Chief YS Sharmila ) సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూ( YS...

Read More..

జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన Apcc చీఫ్ షర్మిల ..

APCC చీఫ్ షర్మిల( APCC chief Sharmila ) సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా, వెరీ గుడ్...

Read More..

Ysr ఘాట్ వద్ద నివాళులు అర్పించిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా, ఇడుపుల పాయ: ఇడుపుల పాయ ఎస్టేట్ లో YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. షర్మిలా రెడ్డితో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైఎస్ సునీతా రెడ్డి. ఇడుపుల పాయ...

Read More..

విశాఖ బీచ్ లో మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి సందడి.

జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీనర్( Beach cleaner ) చేపట్టిన లావణ్య త్రిపాటి…హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) తో పాటు వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్…అందమైన విశాఖ నగరంలో మరింత...

Read More..

చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని..

పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy )ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంపీ కేసినేని నాని( MP Kesineni Nani )సమాజం కోసం పనిచేసే వ్యక్తి జగన్ తన...

Read More..

వైసీపీకి నేనంటే భయం పట్టుకుంది - వైఎస్ షర్మిలా

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపి వేశారని…రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా DCC అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ ఘటన పై APCC...

Read More..

మీది జగన్ రెడ్డి పార్టీ.. నియంత పార్టీ.. ప్రజలను పట్టించుకోని పార్టీ - వైఎస్ షర్మిలా

ప్రకాశం జిల్లా: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదు.Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి.మీ పార్టీలో YSR లేడు.మీది జగన్ రెడ్డి పార్టీ.నియంత పార్టీ…ప్రజలను పట్టించుకోని...

Read More..

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను పరిశీలించిన Apcc చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి..

ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహంవైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) ఇది వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ 750 కోట్లు పెట్టీ కట్టారు.లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు 12...

Read More..

వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను : Pcc చీఫ్ వైఎస్ షర్మిల

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు నేను వైఎస్సార్ రక్తం రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )అయినప్పుడు ఆయన బిడ్డ...

Read More..

పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

మండపేటలో టీడీపీ( TDP ) అభ్యర్థిని చంద్రబాబు( Chandrababu naidu ) ప్రకటించడాన్ని తప్పు పట్టిన పవన్.పొత్త ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.లోకేశ్( Nara lokesh ) సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను. పొత్తు...

Read More..

చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావు - సజ్జల

APCC ఛీప్ షర్మిళ వ్యాఖ్యలపై సజ్జల ప్రెస్‌మీట్.షర్మిళ మాట్లాడిన ప్రతీదానికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు.షర్మిళ తనకు అన్యాయం జరిగింది అంటున్నారు… ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా…?? ఏ పదవులు ఆశించి అప్పుడు కష్టపడ్డారు…?? షర్మిళ చంద్రబాబు స్క్రిప్ట్...

Read More..

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ( Jai Bharath National Party )అధ్యక్షుడు V.V.లక్ష్మీనారాయణ( V V Lakshminarayana ) మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు( Farmers ) ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు...

Read More..

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం, జనవరి 28నమీ జీ తెలుగులో!

హైదరాబాద్,25జనవరి 2024:తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు( Zee Telugu ) ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది.థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ...

Read More..

Soldiers Akshay Kumar And Tiger Shroff Fight Their Villain Prithviraj In This Action-packed Teaser Of Bade Miyan Chote Miyan

In January, fans were in for heaps of surprises from the team of Bade Miyan Chote Miyan.Following a series of captivating posters and glimpses from the film, the makers have...

Read More..

అక్షయ్ కుమార్ , టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల !!!

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ( Akshay Kumar )తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా( Bade Miyan Chote Miyan )’.అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే...

Read More..

నన్ను బిగ్ బాస్ షో లో పంపిస్తా అని మోసం చేసాడు - స్వప్న చౌదరి

సోమాజిగూడ ప్రెస్ క్లబ్: స్వప్న చౌదరి పాయింట్స్.మేము లీగల్ గా ఫైట్ చేస్తాం.నా కేస్ నమోదు చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీస్లకు కృతజ్ఞతలు.నా దురదృష్టం యాంకర్ గా ఉండి మోసపోయను.మీడియా నాకు సపోర్ట్ గా ఉంది.నన్ను బిగ్ బాస్ షో లో పంపిస్తా...

Read More..

Urvashi Of Grey Fame Is All About Versatility.

There is a new actress in town, Urvashi, who made her Telugu debut with the film Grey.She was seen as an undercover spy in the film, and in a recent...

Read More..

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌( CM Jagan ) రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి.చంద్రబాబు అభిమాన సంఘం చేరారు .హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును...

Read More..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా..

షర్మిల( YS Sharmila )తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు, రఘువీరా రెడ్డి పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి వైవీ సుబ్బారెడ్డి( Yv subbareddy )పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్...

Read More..

The First Look Of "ramam Raghavam" Directed By Dhanraj With Samuthirakani In The Lead Role Released !!!

The much anticipated debut production titled “Ramam Raghavam,” directed by Dhanraj and starring Samuthirakani in the lead role, has unveiled its first glimpse.The bilingual film, produced by Prudhvi Polavarapu under...

Read More..

సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న "రామం రాఘవం" ఫస్ట్ లుక్ విడుదల !!!

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి “రామం రాఘవం( “Ramam Raghavam )” టైటిల్ ను ఖరారు చేశారు.జనవరి 22న అయోధ్యలో...

Read More..

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ఉంటుంది - కొణతాల రామకృష్ణ

అనకాపల్లి: అనకాపల్లి లో పెంటకోట కన్వెన్షన్ హాల్లో కొణతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.భారీగా తరలివచ్చిన అభిమానుల.కొణతల రామకృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రకటన.అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది.రాజశేఖర్ రెడ్డి తో...

Read More..

ఎపిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు

ఎపిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు.పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం. పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు.రోడ్డుపై బైటాయింపు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు.కావాలనే...

Read More..

బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని - ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న

విజయవాడ:ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న కామెంట్స్.కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా.బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని.2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా.కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో...

Read More..

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి లక్ష లడ్డూలు..

ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం( Ram Mandir ) ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లక్ష లడ్డూలు పంపాలని తీర్మానం చేయడం జరిగిందని, TTD jeoతెలిపారు దానిలో భాగంగా లక్ష లడ్డూలను ప్యాకింగ్...

Read More..

కొడాలి నాని, కేసినేని నానీ లకు దేవినేని ఉమామహేశ్వర రావు స్ట్రాంగ్ కౌంటర్

రేవంత్ రెడ్డి( Revanth Reddy ), సీతక్కలను చూసి నానీలు బుద్ధి తెచ్చుకోవాలి అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి కొడాలి నానికి గుడివాడ సెంటర్లో ప్రజలు పట్టిస్తారుగుడివాడ( Gudivada )లో రా కదలిరా సభ బ్రహ్మాండంగా...

Read More..

కేశినేని‌ నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు - గద్దె రామ్మోహన్ రావు

విజయవాడ: గద్దె రామ్మోహనరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కామెంట్స్.కేశినేని‌ నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు.కేశినేని నాని ఉన్నదుఉన్నటు మాట్లాడతారని అందరూ అనుకుంటారు… ఆది అయనకే తెలియాలి.తూర్పు నియోజకవర్గ ఇంచార్చితో కలిసి రెండు ప్రదేశాలలో...

Read More..

చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని..

కృష్ణా జిల్లా గుడివాడ: చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు.తనపై,సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు.సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో...

Read More..

ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో.. ఎంపీ కేశినేని నాని,

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డ్ లో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ఎ మ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కామెంట్స్కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం కానుంది.పార్టీలోకి...

Read More..

విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు.

విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు.పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.పురంధేశ్వరి కామెంట్స్.నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక...

Read More..

అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి‌ ప్రభుత్వం 22న సెలవు ప్రకటించాలని బిజెపి రాష్ట్ర శాఖ డిమాండ్..

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కామెంట్స్.22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది.రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం.ఈనెల 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ...

Read More..

ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం : కాంతి రాణా

డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్( Election Commission ) వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం…తనిఖీల్లో భాగంగా 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ,...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరదే, సినిమా యాక్టర్ శ్యామ్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ విఐపీల విరామం సమయంలో ఆలయంలోకి...

Read More..

ఆలయాలు పునః నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం - బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్.హిందువులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆయోధ్యా రామాలయం ప్రారంభోత్సవం మరో 5 రోజుల్లో జరగబోతుంది.ఆ అమృత ఘడియలు కోసం యావత్ హిందులోకం ఎదురుచూస్తోంది.ఓ వైపు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయాలు నిర్నాణాలు జరుగుతుంటేమన...

Read More..

300 రకాలకు పైగా పిండివంటలతో అల్లుడికి ఆదిత్యం..

కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా 300 రకాల పిండి వంటలతో ఆదిత్యమిచ్చి అత్తింటి వారు అదరగొట్టారు.అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత( Rishita ) కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్...

Read More..

కేశినేని నాని వసంత పై దేవినేని ఉమా ఫైర్

ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడు.అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలిచంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) లపై విషం చిమ్ముతున్న నాని ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులపై చేతులు వేసుకుని...

Read More..

గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గుంటూరు సిఐడి కార్యాలయానికి( Guntur CID Office ) టిడిపి అధినేత చంద్రబాబు.హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు.గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు( Chandrababu Naidu ) స్వాగతం పలికిన...

Read More..

బిజెపికి విక్రమ్ గౌడ్ రాజీనామా, త్వరలో కాంగ్రెస్ లో చేరిక !!!

ముఖేష్‌ గౌడ్‌( Mukesh Goud ).పరిచయం అవసరం లేని పేరు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరపున హైదరాబాద్‌( Hyderabad ) నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు.తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే.ఏమీ ఆశించకుండా...

Read More..

కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం - బుద్దా వెంకన్న

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.కేశినేని నాని అవినీతి పరుడు నిరూపించడానికి మేం సిద్దం.కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత.? తిరిగి చెల్లించింది ఎంత.?తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా.? కేశినేని నాని కబ్జాలు...

Read More..

బెజవాడలో మహేష్ అభిమానుల సందడి..

బెజవాడలో మహేష్ అభిమానుల సందడి.ధియేటర్లను మహేష్ బాబు కటౌట్లతో నింపేసిన అభిమానాలు.గుంటూరు కారం రిలీజ్ సందర్బంగా ధియేటర్ల వద్ద డాన్స్ వేస్తూ హంగామా చేస్తున్న ఫ్యాన్స్.ధియేటర్ల వల్ల అభిమానులను కంట్రోల్ చేస్తున్న పోలీసులు.

Read More..

గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభం

కృష్ణా జిల్లా గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.కే కన్వెన్షన్ ప్రాంగణంలో వృషభరాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, చర్నాకోల్ తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి...

Read More..

నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదు - కేశినేని చిన్నీ

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) కామెంట్స్.మా కుటుంబ కలహాలు 1999 నుంచీ ఉంటే, చంద్రబాబు కేం సంబంధం ?నాని నన్ను ఎన్ని అన్నా 99నుంచీ నేనే సద్దుకుంటు పోతున్నా.నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని...

Read More..

హిందూపురం నియోజకవర్గంలో నాల్గవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో నాల్గవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.ఎమ్మెల్యే బాలకృష్ణతో సెల్ఫీలు దిగటానికి పోటెత్తిన అబిమానులు కార్యకర్తలు. జై బాలయ్య జై జై బాలయ్య అంటు నినాదాలతో హోరెత్తించిన అబిమానులు. మూడు నెలల క్రితం...

Read More..