Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to info@telugustop.com.

Neha Sshetty Looking For Quality Over Quantity

Neha Sshetty, the stunning and talented actress impressing audience with her acting prowess and beauty.She shot to fame with “DJ Tillu” and ever since that blockbuster happened to her career,...

Read More..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్నిప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు ప్రొటెం స్పీకర్..

శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం( Free Bus Travel ) చేయవచ్చు.ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం.అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో ఆర్ జే డీ అధినేత లాలూ..

యాంకర్:- తిరుమల ( Tirumala )శ్రీ వారిని ఆర్.జే.డి అధినేత లాలుప్రసాద్ యాదవ్ దర్శించు కున్నారు.రాత్రి తిరుమల వెళ్లిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొన్నారు.సతీమణి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్( Tejashwi Yadav ) ఇతర...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి.....

తిరుమల: తిరుమల శ్రీవారి సేవలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి.సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వివేక్ వెంకటస్వామి.చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.తెలంగాణ లో నియంతృత్వ పాలన అంతమయింది.ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది.సింగరేణిలో...

Read More..

తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

వర్షాలు( Rains ) ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు.రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.నష్టపోయిన ప్రతి రైతు(...

Read More..

ప్రజా దర్బార్ నేపథ్యంలో ప్రజా భవన్ కు వచ్చిన ప్రజలు

హైదరాబాద్: ప్రజా దర్బార్ నేపథ్యంలో ప్రజా భవన్ కు వచ్చిన ప్రజలు.ప్రజా దర్బార్లు ప్రజల సమస్యలు వినితలు స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాల ఏర్పాటు. మీడియాకు… పోలీస్ సిబ్బంది కి, సందర్శకులకి మంచినీళ్లు ఏర్పాటు చేసిన ప్రగతి...

Read More..

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటన

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటనఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది( Swarnamukhi River ) కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన.గ్రామస్ధులు, తుపాను బాధితులతో...

Read More..

సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వెళ్లారు.అక్కడ ఆయనకు అధికారులు, పోలీసులు ఘన స్వాగతం పలికారు.రేవంత్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు.CS, సీనియర్...

Read More..

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్‌..

విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి.సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం...

Read More..

Dunki Drop 4 Becomes The Highest Viewed Trailer In 24 Hrs Garnering 103 Million Views Across Platforms

The audiences are all set to end the year on a heart warming note this December with Dunki SRK has done it again this year! Dunki Drop 4 (trailer) creates...

Read More..

24 గంటల్లో 103 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోన్న ‘డంకీ డ్రాప్ 4’...

హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఫీలింగ్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు పలకాలనుకుంటున్న అభిమానులు, సినీ లవర్స్ఈ ఏడాది షారూక్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ‘డంకీ’తో మ్యాజిక్‌ను క్రియేట్ చేయబోతున్నారు. ‘డంకీ డ్రాప్ 4’గా రిలీజైన డంకీ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్...

Read More..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ఎల్‌బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియం( LB Stadium )లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అధకారులు తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ).ప్రమాణ స్వీకారోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

Read More..

ఆంధ్ర కర్నాటక సరిహద్దుల్లో చిరుత సంచారం...

ఆంధ్ర కర్నాటక సరిహద్దుల్లో చిరుత సంచారం( Cheetah )… రామకుప్పం మండలం వెంకటాపురం – కర్నాటక రాష్ట్రం( Karnataka ) దళవాయికొత్తపల్లి గ్రామాల మద్యన చిరుత సంచరిస్తుండటంతో భయాందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు .

Read More..

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో జలాశయాలు నిండాయి : భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హవిశేష హోమంతో విస్తారంగా వ‌ర్షాలు తిరుమలకు ఏడాదికి సరిపడా తాగునీళ్లుటీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) శ్రీ‌వారి అనుగ్ర‌హంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న...

Read More..

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్రమదానం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో నీట మునిగిన పొలాలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు.ధాన్యం రాసులు నీట మునిగిపోవడంతో ధాన్యం తడిసి మొలక రాకుండా ధాన్యం రాసి చుట్టూ నీరు నిలవ...

Read More..

బాపట్ల కు మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..

బాపట్ల( Bapatla ) కు మిచౌంగ్ తుఫాన్ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.లోతట్టు ప్రాంతాలు జలమయం.ఈరోజు మధ్యాహ్నానికి బాపట్లలో తుఫాన్ ( Michaung )తీరం దాటే అవకాశం.దీంతో గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.కొన్ని...

Read More..

Antony Strikes Gold With Positive Reviews And Stellar Weekend Box Office ..

The iconic partnership of Joju George and Joshiy has once again struck gold with their second collaboration, ‘Antony.’ The film has garnered praise from family audiences, emerging as a potential...

Read More..

క్యాంపు కార్యాలయంలో తుపానుపై 8 మంది జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి:క్యాంపు కార్యాలయంలో తుపానుపై 8 మంది జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.పాల్గొన్న పలు శాఖలకు చెందిన అధికారులు.సీఎం జగన్ కామెంట్స్.తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి.హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది.తుపాన్లను...

Read More..

రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది : సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ !!!

2009 లో దర్శకుడు ఎన్.శంకర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గారు నాకు పరిచయం, అప్పటి నుండి ఆయనతో సన్నిహితంగా ఉన్నాను.నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డ్ నా పాటకు రావడం, ఆ...

Read More..

Talented Actor Sudhakar Komakula’s Multilingual Music Video Named Memories Is Launched By Popular Actor Adivi Sesh !!!

Sudhakar Komakula, after his recent feature film release “Narayana & Co,” takes center stage in the upcoming independent music video “Memories,” produced under his home banner Sukha Media. Sudhakar made...

Read More..

హీరో సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' మ్యూజిక్ వీడియోను విడుదల చేసిన హీరో అడివి శేష్ !!!

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల( Sudhakar Komakula ) ‘మెమొరీస్’( Memories ) అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్...

Read More..

టిటిడి నిర్ణయాలను తప్పుబట్టిన బిజెపి లక్ష్మణ్

600 సంవత్సరాల చరిత్ర గల తిరుమల పార్వేట మండపం జీర్ణోధరణ పురావస్తు శాఖ అనుమతితో జరిగిందా లేదా అనేదానిపై విచారణ జరగాలని తెలంగాణ బిజేపీ నేత కె.లక్ష్మణ్ కోరారు.శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో...

Read More..

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు.ఉదయం తిరుమల వెళ్ళిన ఆమె ఇవాళ స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.రంగనాయకుల మండపంలో మంత్రికి టిటిడి అధికారులు ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం తో పాటు...

Read More..

దుర్గమ్మను దర్శించుకున్న టిడిపి అధినేత నారా చంద్రబాబు దంపతులు

మాజీ సీఎం చంద్రబాబు( Chandrababu naidu ) మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానురేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గా కు కూడా వెళతాను అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను...

Read More..

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తేల్చిచెప్పిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్...

ప.గో.జిల్లా: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు.వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పిన ఎంపీ.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానన్న కోటగిరి. వీరవాసరంలో వెలమ సంఘం సన్మాన కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ వెల్లడి.తనను క్షమించాలని, కుటుంబానికి...

Read More..

రాష్టంలో 10వేల గ్రౌండ్స్ అందుబాటులోకి తెచ్చాము - శాప్ చైర్మన్ సిద్దార్థ్ రెడ్డి

విజయవాడ: శాప్ చైర్మన్ సిద్దార్థ్ రెడ్డి పాయింట్స్.కోవిడ్ తర్వాత జగన్ అన్నా ప్రభుత్వం అనేక పోగ్రామ్స్ చేస్తూ వస్తుంది.మన రాష్టంలో ఇది బిగ్ పోగ్రామ్.రోజా మినిష్టర్ అయ్యాక క్రీడలలో అనేక మార్పులు జరిగాయి.గత పాలనలో ఉన్న బకాయిలు చెలించారు.క్రీడలలో ప్రతిభ ఉన్న...

Read More..

51 రోజుల్లో 3 లక్షల గేమ్స్ 5 రకాల ఆటలలో జరుగుతాయి - క్రీడా శాఖ మంత్రి రోజా

విజయవాడ: ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమం పై క్రీడా శాఖ మంత్రి రోజా పాయింట్స్.నా జీవితంలో ఇది మర్చిపోలేని జ్ఞాపకం.15ఏళ్ళు దాటిన వారు అందరూ పాల్గొనాలి.ప్రస్తుతం యువత ఆటల వైపు మొగ్గు చూపడం లేదు.శారీరక క్రీడలు ఆడాలి కానీ ప్రస్తుతం అందరూ ఫోన్స్...

Read More..

తెలంగాణ ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు : అంబటి రాంబాబు

నిన్న నాగార్జున డ్యామ్( Nagarjuna Sagar Dam ) లో 13వ గేటు వరకు స్వాదీనం చేసుకున్నామ్.దాని పై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.తెలంగాణ లో ఒక పార్టీకి అనుకులంగా, ఉద్దేశపూర్వకంగా నిన్న గొడవ సృష్టించారని అంటున్నారు.తెలంగాణ ఎన్నికల వేళ...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandrababu naidu ) దంపతులు దర్శించు కున్నారు.భార్య భువనేశ్వరి( , Nara bhuvaneswari )తో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే విఐపి విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు...

Read More..

తిరుమల చేరుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు.ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించు కోనున్నారు.అయితే తిరుమల సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవడం విశిష్టత. ఇందులో భాగంగా...

Read More..

సిలిండరు పూజ చేసి ఓటేసేందుకు..పొన్నం ప్రభాకర్

సిలిండరు పూజ చేసి ఓటేసేందుకు పోలింగ్ డే రోజు కూడా ఓటర్లను ఆకట్టుకునేలా నేతలు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నారు.హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఉదయం గ్యాస్ సిలిండర్కి పూజలు నిర్వహించారు.సిలిండర్పై రూ.500 నోట్ పెట్టి అలంకరణతో పూజలు నిర్వహించారు.కాంగ్రెస్...

Read More..

అందరూ ఓటు వేయాలి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలను కోరుతున్న..mlc కవిత

అందరూ ఓటు వేయాలి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలను కోరుతున్న పట్టణాల్లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో బయటికి రావాలి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ని చూసారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి సీఎం కేసీఆర్ ని బలపర్చాలి.గ్రౌండ్ లెవెల్లో ప్రజలు...

Read More..

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ను కలిసిన టీడీపీ నేతలు..

అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ను కలిసిన టీడీపీ నేతలు.సీఈవో ను కలిసిన అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, ఇతర నేతలు.రాష్ట్రములో ఓట్ల గల్లంతు,నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసిన టీడీపీ బృందం.అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు.దొంగే దొంగ అన్నట్లు...

Read More..

హైదరాబాదులో సందడి చేసిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్

హైదరాబాద్: ‘సంకల్ప్ దివాస్ 2023’( Sankalp Diwas )లో భాగంగా హైదరాబాద్‌‌లోని సంప్రదాయ వేదిక శిల్పారామం‌లో జరిగిన కార్యక్రమంలో భారతీయ ఒలింపిక్ బాక్సర్, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి...

Read More..

ఎన్ని అవమానాలు ఎదురైనా లక్ష్యంను చేధించాలి : మంత్రి ఆర్.కే.రోజా

నేను చదువుకున్న పద్మావతి డిగ్రీ కాలేజీ( Padmavati Degree College )లో చీఫ్ గెస్ట్ గా, ఒక మంత్రి హోదాలో రావడం నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు అని ఏపి పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా ( RK Roja...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు...

తిరుమల శ్రీవారి( Tirumala ) దర్శనం కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు.సినీనటి ధన్య బాలకృష్ణ( Dhanya Balakrishna ), బెంగుళూరు ఎంపీ తేజస్వీ సూర్య( Tejasvi Surya ), సింగర్ విజయ్ ప్రకాష్ దర్శించు కున్నారు. రాత్రి తిరుమల( Tirumala )...

Read More..

Hombale Films, Rishab Shetty\'s Kantara Chapter 1 First Look And Teaser Out Now..

Following the immense success of “Kantara: A Legend” last year, Hombale Films and Rishan Shetty all set to captivate audiences once again with their latest cinematic masterpiece, “Kantara Chapter 1.”...

Read More..

కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్

కాంతార సినిమా( Kantara ) ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది.టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్ చూసి...

Read More..

Nandamuri Kalyan Ram\' Devil Second Single "this Is Lady Rose" Sung By Rajakumari Out Now

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film.The film titled stirringly as Devil which denotes...

Read More..

నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజ్ ’సాంగ్ రిలీజ్....

నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyanram ) హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజ్…’ సాంగ్ రిలీజ్,వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాని

తిరుమల, 27 నవంబర్23: గౌ.భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ( Prime Minister Shri Narendra Modi ) గారు నేటి సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ...

Read More..

కడప ఎస్పీకి సీఎం రమేష్ హెచ్చరిక

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్టు విషయంలో తాను చేసిన ఆరోపణలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఒక రాజకీయ నాయకునిలా స్పందించారని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ విమర్శించారు.తాను కడప సెంట్రల్ జైల్లో బీటెక్ రవి ని కలిసిన...

Read More..

చంద్రబాబు, లోకేష్, పవన్ కు వెల్లంపల్లి ఛాలెంజ్

విజయవాడ: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.చంద్రబాబు, లోకేష్, పవన్ కు వెల్లంపల్లి ఛాలెంజ్.ఆర్య వైశ్యులు కు నేనేమి చేసానో చర్చకు సిద్ధంగా ఉన్నాను.టీడీపీ ఆఫీస్ కు రమ్మన్నా కూడా నేను సిద్ధమే.ఆర్య వైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని...

Read More..

ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ బీజేపీని ఏ నాడైనా ప్రశ్నించారా.? - సీపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

విజయవాడ: సీపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని తిరుపతికి వస్తున్నారు.తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారు.అంటే బుల్డోజర్ పాలన కావాలా.?ప్రశ్నిస్తానన్న పవన్...

Read More..

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు.సీసీ ఫుటేజ్‌ విడుదల చేసిన పోలీసులు.సీసీ ఫుటేజ్‌లో కనిపించిన ఇద్దరు వ్యక్తులు.ప్రమాదానికి ముందు బోటు నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు.రాత్రి 10:48కి హడావుడిగా బయటికొచ్చిన ఇద్దరు వ్యక్తులు. రాత్రి 10:50కి అగ్నిప్రమాదం జరిగినట్టు...

Read More..

వియ్యాల వారికి కళ్ళు చెదిరేలా టన్నుల కొద్దీ సారే పంపిన పెళ్ళి కుమార్తె తండ్రి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం:వియ్యాల వారికి కళ్ళు చెదిరేలా టన్నుల కొద్దీ సారే పంపిన పెళ్ళి కుమార్తె తండ్రి.నోరూరించే వెరైటీలతో కొత్త అల్లుడి కి సారే పంపి అందరిని ఔరా అనిపించిన కోనసీమ అమలాపురం నకు చెందిన దెందుకూరి సత్తిబాబు రాజు.మూడు...

Read More..

దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది - నార్త్ ఏసీపీ రవికాంత్

విజయవాడ: నార్త్ ఏసీపీ రవికాంత్ కామెంట్స్…దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది.ఇటీవల చైర్మన్ కర్నాటి నాన్న చనిపోయారు.ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు.సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200...

Read More..

దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం..

విజయవాడ:-దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం.గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి.కడుపులో గాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించిన బంధువులు.ప్రాణాపాయం లేదన్న డాక్టర్లు.ఇటీవలే మరణించిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి. స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం...

Read More..

హైకోర్టులో యూట్యూబర్ నాని పిటిషన్..

అమరావతి: హైకోర్టులో యూట్యూబర్ నాని పిటిషన్.విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్ల దహనం ఘటనకు సంబంధించి యూట్యూబర్ నానిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని ఈ ఘటనలో అతని ప్రమేయం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్...

Read More..

బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్..

యాంకర్ : బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు(Bv Raghavulu ) కౌంటర్ ఇచ్చారు.పిట్టలంటే అందరికీ గౌరవమని.మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్ ధన్యవాదాలు తెలిపారు.పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు.తాము పిట్టల పార్టీల...

Read More..

ఎస్కే యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత

యూనివర్సిటీలో వైఎస్ విగ్రహావిష్కరణలో తీవ్రంగా వ్యతిరేకిస్తు అడ్డుకున్న విద్యార్థి సంఘాల నేతలు.యూనివర్సిటీలో వైఎస్ విగ్రహావిష్కరణను అడ్డుకునే క్రమంలో విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట….ఎస్కే యూనివర్సిటీ( SKU University ) లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరణవైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాప్తాడు...

Read More..

కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పురందేశ్వరి ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులకు ప్రజల నుండి పూర్తిస్థాయి మద్దతు లభిస్తుందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన...

Read More..

మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ అరెస్ట్

ట్రాఫిక్ ఈ-చలానా రుసుములను తన సొంత ఖాతాకు మళ్లించుకుని పోలీసు శాఖకు భారీగా టోకరా వేసిన కొమ్మిరెడ్డి అవినాష్ను ఎట్టకేలకు పోలీ సులు అరెస్టు చేశారు.ఆయనకు చెందిన 16 ఆస్తు లను సీజ్ చేశారు.ఈ వ్యవహారంలో లోపాలపై డీజీపీ అంతర్గత విచారణకు...

Read More..

మయూఖి - డల్లాస్ ఘర్షణలో ట్రైలర్ విడుదల !!!

టి.ఐ.ఎం.గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్( Nanda Kishore ), డి.టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మయూఖి చిత్రం( Mayuki ) ట్రైలర్ ను నవంబర్ 20న అమెరికా లో విడుదల చేశారు.మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో...

Read More..

ఫిషింగ్ హార్బర్ లో భారీగా అగ్నిప్రమాదం..

విశాఖ: ఫిషింగ్ హార్బర్ లో భారీగా అగ్నిప్రమాదం.35 పైగా బొట్లు అగ్నికి ఆహుతి.ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు.భారీ మంటలు, దట్టమైన పొగ తో ఆళ్ళుకున్న ఫిషింగ్ హార్బర్.ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం.ఎవరికి ఎటువంటి...

Read More..

Bcy పార్టీ కేంద్ర కార్యాలయం నూతన ప్రారంభం

మంగళగిరి బైపాస్ రోడ్డు కొండపనేని టవర్స్ వద్ద భారత చైతన్య యువజన పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఆదివారం ఆ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ప్రారంభించారు.రాజకీయ అవినీతిపై నా మొదటి పోరాటం జరుగుతుందని అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్...

Read More..

దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా: “గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” పేరుతో గడ్డమనుగులో నిరసన కార్యక్రమం.దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన.గడ్డమనుగు నుండి జి కొండూరు వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్...

Read More..

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవితకు స్వల్ప అస్వస్థత

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో ఈ ఘటన జరిగింది.ఎండలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. గమనించిన భారాస శ్రేణులు కవితను వెంటనే చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు...

Read More..

బుర్రిలంక- వేమగిరి ఇసుకర్యాంపు పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని బుర్రిలంక- వేమగిరి ఇసుకర్యాంపు పరిశీలించారు.ఇసుక ర్యాంపు కు వచ్చే వాహనాల రద్దీ వల్ల తమ పంట పొలాలు, నర్సరీలు నాశనమైపోతున్నాయని పలువురు రైతులు మొరపెట్టుకున్నారు.రైతుల...

Read More..

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం - పేర్ని నాని

కృష్ణాజిల్లా: మచిలీపట్నం ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం.సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు పేర్ని నాని, పార్థ సారథి, సింహాద్రి రమేష్.ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం.పేర్ని నాని మీడియా పాయింట్స్…రైతు పండించిన...

Read More..

హీరో సుధాకర్ 'మెమొరీస్' మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కొమాకుల ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియో( Memories )తో రాబోతున్నాడు.ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు.శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్...

Read More..

శ్రీవారి సేవలో బిజెపి నాయకులు సృజనా చౌదరి..

తిరుమల శ్రీవారిని బిజెపి నాయకులు సృజనా చౌదరి దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వెళ్లిన ఆయన స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సృజనా చౌదరి.ప్రధాని మోడీ గారి...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు..

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలసి రాతి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు.తిరుమల కొండపైన తాను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడనని అన్నారు....

Read More..

జబర్దస్త్ టీంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా..

ఇవాళ మంత్రి రోజా పుట్టినరోజు కావడంతో… తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం శ్రీ వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు చెల్లించుకున్నారు.మంత్రి రోజాకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. రంగనాయకుల మండపంలో వేద పండితులచే...

Read More..

రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన పురందేశ్వరి..

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి. ఇవాళ నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.అధికారులను అడిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు వివరిస్తున్నామని...

Read More..

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ - ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది అని ప్రజా శాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు.ఆయన ఆశిల మెట్టలో గల పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం...

Read More..

కంప్లీట్ విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన అన్వేషి ప్రేక్షకులను మెప్పిస్తుంది: హీరో విజయ్ ధరణ్‌

విజయ్‌ ధరణ్, సిమ్రాన్‌ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్‌ అండ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అన్వేషి( Anveshi )’.అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వీజే ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వంలో టి.గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ చైత‌న్...

Read More..

ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటనలో ఉద్రిక్తత..

టిడిపి మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలకృష్ణ కారును అడ్డుకున్న మధు అనే వైసీపీ కార్యకర్త గోబ్యాక్ బాలయ్య అనే ప్లకార్డుతో బాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డుకోబోయిన వైసిపి కార్యకర్త( YCP )...

Read More..

టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఏలూరు: ప.గో జిల్లా పెనుగొండ పోలిస్ స్టేషన్ వద్దకు బారిగా చేరుకుంటున్న టిడిపి శ్రేణులు.టిడ్కొ గృహాల లబ్దిదారుల కోసం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన పాలకొల్లు చూడు వంటా వార్పు కార్యక్రమానికి అనుమతి లేదని ఎమ్మెల్యే అదుపులోకి తీసుకున్న...

Read More..

దీక్షిత్ శెట్టి త్వరలో మరో తెలుగు సినిమాలో !!!

దసరా సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి( Hero Dheekshith Shetty ) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించింది.దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా ద్వారా...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవినేని అవినాష్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని దేవినేని అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు.స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినాయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.మరో సారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు స్వాగతి...

Read More..

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులుఅమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనంఅమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ఆలయ అధికారులు సినీనటి హన్సిక( Hansika ) కామెంట్స్అ మ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది గాజుల అలంకరణలో...

Read More..

ఏలూరు జిల్లా కలెక్టర్ పై ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం..

కృష్ణా జిల్లా: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరగాగ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని...

Read More..

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్ర బృందం

– నూతన చిత్రానికి మహేంద్రగిరి వారాహి అని నామకరణం స్వరూపానందేంద్ర సమక్షంలో పేరు ప్రకటన రాజశ్యామల బ్యానర్‌( Rajashyamala banner )పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 సినిమాకి పేరు ఖరారైంది.రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శ్రీ శారదా...

Read More..

శ్రీ వారి బంగారు కాసుల హరం తిరుపతి కి తరలింపు

యాంకర్:- తిరుమల శ్రీవారి( Tirumala ) ఆలయం నుంచి స్వామి వారికి చెందిన బంగారు కాసుల హారాన్ని తిరుపతికి తరలించారు.తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanur Sree Padmavati AmmaVaru ) బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గజవాహనం సేవ చాలా ముఖ్యమైనది....

Read More..

సాయి ధన్సిక సైకో థ్రిల్లర్ 'దక్షిణ' నుండి గ్లిమ్స్ విడుదల !!!

హీరోయిన్ ఓరియెంటెడ్ నేపథ్యంగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓషో తులసీరామ్( Osho Tulasiram ) దర్శకత్వం వహిస్తున్నారు.గతంలో ఛార్మీ కౌర్ హీరోయిన్‌గా మంత్ర, మంగళ చిత్రాలకు ఓషో తులసిరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.కల్ట్ కాన్సెప్ట్ బ్యానర్‌పై నిర్మాత అశోక్ షిండే...

Read More..

Heroine Sai Dhanshika "dakshina" Movie Glimpse Released

‘Dakshina’ is a Female Oriented suspense thriller starring ‘Kabali’ fame Sai Dhansika as the lead role.The film is directed by Osho Tulasiram, who directed successful female-oriented films like ‘Mantra’ and...

Read More..

అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారు ‌- కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారు.‌పదహారు నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చు రీసెర్చి చేశారు‌.ఏపిని సర్వనాశనం చేశారు.ఏపికి జగన్ కు ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతాం.వంద...

Read More..

తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ఏలూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. ప్రజా స్వామ్యంలో ఎక్కువ జనాభా ఎవరు ఉంటే వారే అగ్రవర్ణాలు.ఓటు అనే ఆయుదానికి పేద,ధనిక...

Read More..

జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శిగా ములుకుంట్ల సాగర్

తెలంగాణ రాష్ట్రాన్నికి జనసేన పార్టీ నుంచి ప్రచార కార్యదర్శిగా ప్రముఖ నటుడు ములుకుంట్ల సాగర్ ( Mulukuntla Sagar )ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రకటించారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన...

Read More..

శ్రీవారి సేవలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే

యాంకర్:- తిరుమల శ్రీవారి( Tirumala )ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే( Eknath Shinde ) దర్శించుకున్నారు.అభిషేక సేవలో కుటుంబంతో కలిసి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు‌. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబానికి పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు...

Read More..

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్

విజయవాడ: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్.గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్.దేవినేని అవినాష్ కామెంట్స్…తెలుగు...

Read More..

వైసీపీ ప్రభుత్వానికి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే నైతిక అర్హత లేదు - నిమ్మల రామానాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా: దళితులను, బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే నైతిక అర్హత లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రంగా దుయ్యపట్టారు.పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 27 దళిత పథకాలను రద్దు...

Read More..

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెండింతల ఉత్సాహంతో సాగిన సామాజిక సాధికార యాత్ర..

వర్షం కురుస్తున్నా లెక్కచెయ్యకుండా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.జన ప్రభంజనంతో సభా స్థలి సంద్రాన్ని తలపించింది.స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన సామాజిక సాధికారక యాత్రలో డిప్యూటీ సీఎంలు అజాంద్‌ బాషా, నారాయణస్వామి, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొని...

Read More..

గవర్నర్ ని కలిసిన నారా లోకేష్..

విజయవాడ: నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ ని కలిసింది.నారా లోకేష్ కామెంట్స్.టీడీపీ నాయకుల పై పెట్టిన అక్రమ కేసుల వివరాలు గవర్నర్ కి అందించాను.ఇప్పటి వరకు 60 వేల కేసులు పెట్టారని తెలియజేసాను.జేసీ ప్రభాకర్ పై 100 కేసులు...

Read More..

వైకాపా నాయకులు నాపై అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు...కిరణ్ రాయల్

వైసిపి నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారని,నా కులంపై విమర్శలతో మొదలుపెట్టి వ్యక్తిగత విమర్సలకు దిగుతున్నారని జనసేన( Janasena ) తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ తెలిపారు.మంత్రి రోజా, టిటిడి ఇఓ ధర్మారెడ్డి( TTD EO Dharma Reddy ),...

Read More..

జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులు..

తాడిపత్రిలోని సిబి రోడ్లో మురుగునీరు రోడ్డుపై భారీ ఎత్తున నిలబడటం తో రోడ్డుపై ఆందోళన కూర్చున్న తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి( JC prabhakar reddy ).ఆందోళన చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికే వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వైసీపీ...

Read More..

ప్లాట్ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

విజయవాడ( Vijayawada )లోని బస్టాండ్లో ప్రమాదం చోటుచేసుకుంది.ప్లాట్ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు( RTC bus ) దూసుకొచ్చింది.ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో కండక్టర్తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు.12వ నంబర్ ప్లాట్ఫాం వద్ద ఈ...

Read More..

తూర్పు నియోజకవర్గం లో సబ్ స్టేషన్ లు ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని కనకదుర్గ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) ప్రారంభించారు…ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ...

Read More..

కెసిఆర్ నిర్లక్ష్యం కారణంగా లక్ష కోట్ల ప్రాజెక్ట్ భవిష్యత్ అందకారంలో పడింది - కిషన్ రెడ్డి

వరంగల్: Bjp రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కామెట్స్…ప్రజా ధనం వృధా చేసిన కెసిఆర్ కు సిగ్గుండాలి.ఏమాత్రం విలువ ఉన్న వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి.కెసిఆర్ నిర్లక్ష్యం కారణంగా లక్ష కోట్ల ప్రాజెక్ట్ భవిష్యత్ అందకారంలో పడింది.ఫిల్లర్లు క్రాక్స్ వచ్చిన వార్త...

Read More..

జగన్ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారు - మాజీ మంత్రి దేవినేని ఉమ

ఏలూరు: పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమ. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద గోదారి తల్లికి పూజలు నిర్వహించిన దేవినేని ఉమ.ఉమా కామెంట్స్.పట్టిసీమ ఒక నాయకుడు విజన్, ఆలోచన, ఆచరణ.చంద్రబాబు నాయుడు జాతి...

Read More..

శ్రీవారి సేవలో భారత క్రికెటర్లు

యాంకర్:- తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్,( Rishabh Pant ) అక్షర్ పటేల్ దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వచ్చిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి...

Read More..

నా రాజకీయ జీవితంలో వివాదాలు లేవు - బాలినేని శ్రీనివాసరెడ్డి

అమరావతి: సిఎం జగన్ తో ముగిసిన బాలినేని భేటీ.బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్.నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ముఖ్యమంత్రి వివరించా.నాలుగైదు రోజుల్లో నిధులు విడుదల సంబంధించి క్లియరెన్స్ ఇస్తానన్నారు.ముఖ్యమంత్రి వచ్చి ఇలా పట్టాల పంపిణీ కార్యక్రమం పాల్గొంటా అన్నారు.ఒంగోలు నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారంలో...

Read More..

కెసిఆర్ కామెంట్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్..

విజయవాడ: కెసిఆర్ కామెంట్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్.పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న దృశ్య రోడ్లు గురించి మాట్లాడం విచిత్రంగా ఉంది.అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకి తెలుసు.తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు...

Read More..

ప్రజల్లో మార్పుని ఆకాంక్షిస్తూ నవంబర్ 10న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జనం‘

రానున్న ఎలక్షన్స్( Elections ) ముందు దర్శకుడు వెంకటరమణ పసుపులేటి ప్రజలకు ప్రజల్ని ఒకసారి తెరమీద పరిచయం చేసి ప్రజల్లో మార్పుని ఆకాక్షించి, రాసుకుని, తెరకేక్కించిన చిత్రం ‘జనం’( Janam ).రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు యే విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న మంత్రులు తిరుమల శ్రీవారి( Tirumala )ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజు( RK roja ),‌ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ( Chelluboyina...

Read More..

మరో అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన విశాఖపట్నం..

మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ(Visakhapatnam ) సిద్ధమైంది.అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీకి వేదికవుతోంది.74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది.ఇప్పటికే జీఐఎస్‌, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో నేటి నుంచి 8వ తేదీ వరకు...

Read More..

స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న కేసీఆర్‌..

యాగాన్ని పర్యవేక్షిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం మూడు రోజులపాటు కొనసాగనున్న యాగం స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న కేసీఆర్‌ కేసీఆర్‌( KCR ) కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలన్న పీఠాధిపతులువిశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజశ్యామల యాగం చేపట్టారు.ఎర్రవల్లిలోని...

Read More..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం( AP Formation Day ) సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైయస్‌.జగన్‌( CM YS Jagan...

Read More..

తప్పు చేయలేదు, చేయను: చంద్రబాబు

‘నా రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదు, చేయబోను’ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తన జన్మ ధన్యమైందన్నారు.జనసేన, పవన్ బహిరంగంగా తనకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని...

Read More..

రాజమండ్రి కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ

రాజమండ్రి: బారికేడ్లు బద్దలు కొట్టుకుంటూ బాబు గారికోసం వేలాదిగా జైలు వద్దకు తరలి వస్తున్న ప్రజలు.రాజమండ్రి కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత జైలు బయట దృశ్యం.బయటకి వచ్చిన వెంటనే మీడియాతో...

Read More..

జగన్ చేసిన ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పదు... బోండా ఉమామహేశ్వర రావు

రిలీజ్ ఆర్డర్ అందింది.ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబును అరెస్ట్( Chandrababu arrest ) చేశాఅవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి వస్తే.ఏపీ పోలీసులు సీబీఐను ఆపారు.చంద్రబాబు కేసుల్లో నయా పైసా అవినీతి చూపలేకపోయారు.కార్యకర్తలు కట్టిన సభ్యత్వాన్ని అవినీతి సొమ్మన్నారు.మద్యం విషయంలో మళ్లీ...

Read More..

చంద్రబాబు బెయిల్ పై స్పందించిన పురందేశ్వరి

చంద్రబాబు బెయిల్ పై బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswari ) స్పందిం చారు , బీజేపీ ఏపీ చీఫ్.చంద్రబాబు( Chandrababu Naidu )కు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబును అరెస్ట్( Chandrababu Naidu arrest ) చేసిన విధానాన్ని...

Read More..

హర్రర్ థ్రిల్లర్ 'హి' టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు !!!

డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మాతగా శ్రీనివాస్ ఎం( Srinivas M ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హి’ (హంట్స్ ఎవరిఒన్) హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే...

Read More..

అసెంబ్లీలో భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదు‌ : అంబటి రాంబాబు

నన్ను పరామర్శించడానికి వచ్చిన వారికి ధన్యవాదాలు నాపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు.దీని వెనుక కుట్ర ఉంది.నన్ను భౌతికంగా తొలగించాలని గతంలోనే సమావేశంలో చెప్పారు.నా మీద దాడికి యత్నించిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారు‌ వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.వారంతా...

Read More..

అంబటి రాంబాబు పై జరిగిన దాడి ని ఖండిస్తున్నాం.. గుడివాడ అమర్నాథ్

గత 27 వ తేదీన రాంబాబు( Ambati Rambabu ) ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వెళుతుండగా దాడి జరిగింది.వ్యక్తి గతంగా ఆయనను దూషించి దాడులకు ప్రయత్నిస్తున్నారు.కాపు కులం మీద ఒక సామాజిక వర్గం దూషించి,దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నాం.88 లో వంగవీటి...

Read More..

భగవంత్ కేసరి విజయోత్సవ యాత్రలో భాగంగ ప్రముఖ హోటల్లో సందడి చేసిన చిత్ర బృందం..

విజయవాడ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్స్ శ్రీ లీల, కాజల్ జంటగా నటించిన భగవంత్ కేసరి చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగ ప్రముఖ హోటల్లో సందడి చేసిన చిత్ర బృందం.హీరోయిన్ శ్రీ లీల కామెంట్స్… చిత్రానికి ఇంతటి ఘనవిజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు...

Read More..

వైకాపా నాయకులది బస్సు యాత్ర కాదు.. తుస్సు యాత్ర..: ఎంపి రామ్మోహన్ నాయుడు

ఏ అభివృద్ధి చేతకాని వైసిపి నాయకులకు అధికారం ఎందుకని ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లా మందస మండలం మధనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులతో కలసి ఎంపి పాల్గొన్నారు.తనదైన శైలిలో ప్రభుత్వంపై పదునైన విమర్శలు...

Read More..

ఓట్లను బేరమాడి మరీ బీఆర్ఎస్ పార్టీ కొనుక్కుంటుంది : ఎమ్మెల్యే సీతక్క

ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగుడలో అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి ఆరు గ్యారెంటీల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క డోర్ టూ డోర్ క్యంపైన్ నిర్వహనసీతక్క( Seethakka ) మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు డబ్బులతో మభ్యపెట్టి పార్టీలోకి తీసుకోవడం...

Read More..

మణికేశ్వరి నగర్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటింటి ప్రచారం..

మణికేశ్వరి నగర్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్( Padma Rao Goud ) ఇంటింటి ప్రచారం నిర్వహించారు బస్తీ వాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది.మానికేశ్వరి నగర్ లో ఆసుపత్రి నిర్మాణం తమతో నే సాధ్యమని పద్మారావు గౌడ్ స్పష్టీకరణ...

Read More..

వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి ఆదాయానికి గండి పడింది - టిడిపి నేత బుద్ధ వెంకన్న

విజయవాడ:టిడిపి నేత బుద్ధ వెంకన్న పాయింట్స్…అమ్మవారి దసరా ఉస్తవాల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి ఆదాయానికి గండి పడింది.ప్రతి రోజూ వెల్లంపల్లి ఇంటి వద్ద కార్ లు పెట్టుకుని 100 రూపాయలు టికెట్ లు కొని 500 లైన్ లో దర్శనాలు...

Read More..

భువనేశ్వరికి మంత్రి రోజా సవాల్..

రాజమండ్రి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు.భువనేశ్వరి కోరినట్టుగా నా ఆస్తుల విషయమై సీబీఐచే విచారణకు నేను సిద్ధమేనని, మరి మీరు కూడా...

Read More..

పోడు భూములకు పట్టాలు పంచిన ప్రభుత్వం Brs : ఎమ్మెల్సీ తాత మధు

నవంబర్ 30 తేదీ జరిగే ఎన్నికల్లో.అన్నీ పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి.అధికారం కోసం అర్రులు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు, అబద్ధాలతో అధికారంలోకి రావాలి అని చూస్తున్నారు.తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది.వారి మాటలు నమ్మే పరిస్థితి లేదు.2018 లో...

Read More..

సఃకుటుంబనాం చిత్ర సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు !!!

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం.ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు( Megha Akash...

Read More..

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏపీలో న్యాయం జరిగింది..ఎంపీ గోరంట్ల మాధవ్

అనంతపురముఎంపీ గోరంట్ల మాధవ్( Gorantla Madhav ) కామెంట్స్…నిజం నిజంగానే గెలవాలిదొంగలు, లోఫర్లు, లఫంగిలు, లంగలు జైళ్లలోనే ఉండాలి నిజాయితీపరులు, నీతిమంతులు బయట ఉండాలి ఏది నిజం ఎవరు ఏం చేశారు అని చెప్పేందుకే సామాజిక సాధికార బస్సు యాత్ర దేశంలో...

Read More..

నరసింహ నంది "ప్రభుత్వ సారాయి దుకాణం" సినిమా ప్రారంభం !!!

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.సెక్స్పియర్ కథలోని...

Read More..

మద్యం విక్రయాల్లో లెక్కలోని రాని కోట్ల రూపాయల వివరాలను బహిర్గతం చేయండి - పురందేశ్వరి

పురందేశ్వరి కామెంట్స్.మద్యం సేకరిస్తున్న కంపెనీ పేర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం.అయినా నోరు మెదపలేదు.ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మద్యం అమ్మినా తయారు చేసిన జైలులో పెడతామన్నారు.మేం ప్రకటించిన యజమానులను ఎప్పుడు అరెస్టు చేస్తారు.దశలవారీగా మద్యం నిషేధం విధిస్తామన్నారు.ఆ దిశగా ఏం చర్యలు...

Read More..

నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ "ఖుషి".

విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ), సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా…టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందించింది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.నమ్మకాలు,...

Read More..

దసరా స్పెషల్.. మనిషికో కోడి, మందు బాటిల్

AP: దసరా సందర్భంగా పలు జిల్లాల్లో నేతలు ప్రజలకు కానుకలు పంపిణీ చేశారు.విశాఖ సౌత్లో ఎమ్మెల్యే గణేశ్ అనుచరుడు బాపు ఆనంద్ మనిషికో కోడి, మందు బాటిల్ను అందజేశారు. వీటిని తీసుకునేందుకు స్థానికులు క్యూ కట్టారు.ఎన్నికలకు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ...

Read More..

బోయిన్‌పల్లి మైదానంలో ఏర్పాటు చేసిన షమీ పూజకు హాజరైన మంత్రి మల్లారెడ్డి..

బోయిన్‌పల్లి మైదానంలో జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షమీ పూజకు హాజరైన మంత్రి మల్లారెడ్డి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.తాను పాలు అమ్మిన స్కూటర్ అక్కడ కనబడడంతో ఒక్కసారిగా మంత్రి హుషారుగా స్కూటర్ ను తోలుతూ సందడి చేశారు. బోయిన్‌పల్లి లో...

Read More..

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి..

సెంటర్ తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం( Renigunta Airport )లో...

Read More..

చివరి రోజుకు చేరుకున్న ఇంద్రకీలాద్రి దేవి శరన్నవరాత్రులు..

విజయవాడ:ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు చివరి రోజు కు చేరుకున్నాయి.ఈరోజు రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ.ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్ధనీదేవి గా దర్శనమిస్తారు.శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి...

Read More..

క్రుష్ణానదిలో తెప్పోత్సవం ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు

విజయవాడ:రేపు క్రుష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారంకు గ్రీన్ సిగ్నల్.మూడేళ్ల తర్వాత క్రుష్ణానది లో నదీ విహారం చేయనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు.క్రుష్ణానదిలో తెప్పోత్సవం ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు.ట్రైల్ రన్ విజయవంతం కావడంతో...

Read More..

తెదేపా కార్యకర్తల సైకిల్ ర్యాలీని అడ్డుకుని, బట్టలు విప్పించిన వైకాపా నాయకుడు..

తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు త్వరలో అక్రమ అరెస్ట్ కేసు నుండి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని టిడిపి కార్యకర్తలు శ్రీకాకుళంలో నుంచి కుప్పం వరకు ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ సైకిల్ యాత్రలో భాగంగా పుంగనూరు...

Read More..

ఇంద్రకీలాద్రి లో ఏడవ రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు..

ఏడో రోజు లలితా త్రిపుర సుందరీ దేవి( Lalitha Tripura Sundari Devi )గా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు…ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.అమ్మవారి అలంకారాలలో లలితా త్రిపుర...

Read More..

Giorgia Andriani Looks Like A Maharani In Her Resplendent Royal Avatar – Check Pics

Giorgia Andriani who has always aced up the fashion game with her stunning sartorial choices has once again made everyone captivated with her stunning bridal look.Desi kudi turned completed videsi...

Read More..

ఏపీ క్రీడాకారులను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌( CM ys jagan )ను కలిసిన ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిఅంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను అభినందించిన...

Read More..

ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భక్తులు

మూలా నక్షత్రం ,దుర్గమ్మ జన్మ నక్షత్రం కావడంతో పోటెత్తుతున్న భక్తులుసరస్వతీ దేవీ( Saraswathi Devi ) అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు తండోపతండాలుగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న అశేష భక్తజనంభక్తులను కంట్రోల్ చేస్తున్న పోలీసులుతెల్లవారుజామున 2 గంటలు నుంచి వినాయక టెంపుల్ నుండి...

Read More..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు...

హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ అవినీతికి పాలనకు చరమగీతం పాడాలంటే కొత్త నాయకత్వం అవసరంమని తెలిపారు.దక్షిణ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ లో కొన్ని లక్షల మందికి శిక్షణ ఇచ్చిన ఆలే శ్యామ్ జీ నీ రాజకీయాల్లోకి...

Read More..

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన

జగనన్న చేదోడు పథకం( Jagananna Chedodu ) లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎంఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు( Yemmiganur ) చేరుకుంటారు. అక్కడ వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని,...

Read More..

30 లక్షల కరెన్సీతో శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి అలంకరణ..

ఆలయ ప్రాంగణంతో పాటు, అమ్మవారి విగ్రహాన్ని కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు.ఆలయ పురోహితులు ఎంవి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో, అమ్మవారి భక్తులు ఈ కరెన్సీ నోట్లను సమకూర్చారు.దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, నాలుగవ రోజు అయిన శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో,...

Read More..

నాలుగో రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు..

విజయవాడ: నాలుగో రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. మహాలక్ష్మి అలంకారం లో ఉదయం 3 గంటల నుంచి దర్శన భాగ్యం.అష్టలక్ష్మిల్లో ఒకరైన మహాలక్ష్మిని దర్శనం చేసుకునేందుకు భక్తులు మిక్కిలిగా ఇష్టపడతారు.ఇంద్రకీలాద్రి...

Read More..

తెలంగాణ ఎన్నికలలో వెనక్కి తగ్గకండి.. పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ నాయకుల విజ్ఞప్తి

తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.తెలంగాణాలో...

Read More..

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న నారా లోకేష్...

ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ).విమానాశ్రయంలో స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్...

Read More..

మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌..

మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు.నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు మంత్రి కేటీఆర్‌. మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఏడాది కాలంగా...

Read More..

జగన్ రెడ్డి పార్టీకి నూకలు చెళ్లిపోయాయి.. గంటా శ్రీనివాసరావు

జగన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పార్టీకి నూకలు చెళ్లిపోయాయి అని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుండో ముఖ్యమంత్రి...

Read More..

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

విజయవాడ, ఇంద్రకీలాద్రి: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ.సమర్పించిన టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు.ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో, పాలకమండలి ఛైర్మెన్, అర్చకులు.టీటీడీ బోర్డు...

Read More..

యువత భవితను జనసేన పార్టీలో పాతి పెడుతున్నారు - కేతంరెడ్డి వినోద్ రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది.పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు పార్టీలో చేరాను.పార్టీలో చేరిక సందర్భంగా తమ ఆశీస్సులు అందించిన ఎంపీలు విజయసాయిరెడ్డి గారు, మద్దిల గురుమూర్తి గారు, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలకు...

Read More..

ఇంద్రకీలాద్రి పై రెండవ రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ..

రెండవ రోజు సోమవారంఅమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు( Devotees ) దర్శనమిస్తున్నారు.పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి( Sri Gayatri Devi )స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవి గా దర్శనం ఇస్తున్నారు.సకల మంత్రాలకు...

Read More..

ఇంద్రకీలాద్రిపై క్యూలైన్స్ పరిశీలించిన దేవాదాయశాఖమంత్రి కొట్టుసత్యనారాయణ..

ఇంద్రకీలాద్రి( Indrakiladri )పై క్యూలైన్స్ పరిశీలించిన దేవాదాయశాఖమంత్రి కొట్టుసత్యనారాయణ.ఈవో, పోలీసులు , అధికారులపై కొట్టు తీవ్ర ఆగ్రహం .500/- టికెట్ క్యూలైన్ గంటల తరబడి కదలకపోవడంపై కొట్టు ఆగ్రహం.మంత్రి కొట్టుకు ఫిర్యాదు చేసిన క్యూలైన్ లోని భక్తులు( Devotees ) .ఈవో...

Read More..

చేతులకు తాళ్లు కట్టుకుని నారా భువనేశ్వరి నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా రాజమహేంద్రవరం( Rajamahendravaram )లోని విద్యానగర్...

Read More..

చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారు..బుద్దా వెంకన్న

చంద్రబాబు ఆరోగ్యం( Chandrababu health ) విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారు.జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. సజ్జల రామకృష్ణ రెడ్డి( Sajjala Ramakrishna Reddy ).నారా...

Read More..

ఏపీజే అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శప్రాయం - మంత్రి రోజా

మంత్రి రోజా కామెంట్స్.గుంటూరు లో శిల్పారామం ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది.రేపు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నలుగురు పద్మశ్రీ అవార్డు గహీతలను సన్మానించాం.నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వ్యయంతో నిర్మించాం.కుటుంబ సభ్యులతో హాయిగా వచ్చి సేదతీరి, బోటింగ్ లో విహరించే...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల( Tirumala ) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి( Deputy CM Narayana Swamy ), ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని( Kesineni Srinivas ),...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" కార్యక్రమం

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం( Lets Metro for CBN )ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చంద్రబాబు( Chandrababu naidu...

Read More..

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు భేటీ

హాజరైన అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaid ), కళా వెంకట్రావు,ఇతర నేతలు.చంద్రబాబు( Chandrababu naidu ) ఆరోగ్య పరిస్థితి, కేసులు,భవిష్యత్ కార్యాచరణ పై చర్చ.అచ్చెన్నాయుడు,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారింది.చంద్రబాబు తప్పనిసరిగా ఏసీలో ఉండాల్సిన పరిస్థితి ఉంది.డీ హైడ్రేషన్,చర్మం...

Read More..

2014 ఎన్నికల్లో విజయమ్మను జగన్ దగ్గర వుండి ఓడించాడు ..

జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Redd ) గార్ని ప్రజలు అందరూ కూడా నిలదియాలి అని ముగ్గురు మహిళల్ని మోసం చేసింది ఎవరు తన రాజకీయ ఎదుగుదల కోసం ముగ్గురు మహిళలల్ని వాడుకుని వదిలేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్...

Read More..

2.58 కోట్ల అక్రమ మద్యం ధ్వంసం

శ్రీసత్యసాయి జిల్లా( Sri Sathya Sai district )లో భారీ ఎత్తున మద్యాన్ని రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు.గత ఐదు నెలలుగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ కర్ణాటక మధ్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు.శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ( Penukonda...

Read More..

సీతక్క వాహనం తనిఖీ చేసిన పోలీసులు..

ఎన్నికల కోడ్( Election Code ) అమలులో బాగంగా ప్రజా ప్రతినిధుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నర్సంపేట( Narsampet ) నుండి ములుగు వైపుకు వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్క( Seethakka ) వాహనాన్ని నర్సంపేట వద్ద పోలీసులు తనిఖీలు...

Read More..

చంద్రబాబును జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు - బుద్ధ వెంకన్న

విజయవాడ:టిడిపి నేత బుద్ధ వెంకన్న కామెంట్స్.సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాల పుట్ట.చంద్రబాబు ను జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి లోకేష్.పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.లోకేష్ ను దగ్గరుండి అమిత్ షా దగ్గరకి తీసుకెళ్ళింది పురంధేశ్వరి.లిక్కర్ స్కాం...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

యాంకర్:- తిరుమల శ్రీవారిని( Tirumala ) పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర పెడ్నవీజ్( Devendra Fadnavis ), సినీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) దర్శించుకున్నారు. రాత్రి తిరుమల( Tirumala ) కు వచ్చిన వీరు...

Read More..

ఐదు లక్షల ఇళ్లు ప్రారంభించనున్న సి ఎం జగన్...

యాంకర్: ముఖ్యమంత్రి జగన్( CM ys jagan ) నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.సామర్లకోట( Samarlakota ) పరిధిలోని పీఈటీ కాలనీలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ళ గృహప్రవేశ సామూహిక గృహప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.నూతన టెక్నాలజీతో ఇక్కడ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి...

Read More..

రోజాకు మద్దతిస్తున్న సినీ లోకం... పవన్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? - వంగలపూడి అనిత

విశాఖ:టిడిపి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్.ఎపి రాజకీయాలు గురుంచి ఏమి తెలుసు అని సినీ ప్రముఖులు మాట్లాడుతున్నారు.రోజాకు మద్దతుగా స్పందిస్తున్న సినీ లోకం …ఆ రోజు పవన్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించ లేదు? రోజా చరిత్ర ఏమిటో...

Read More..

టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వినూత్నరితిలో నిరసన..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వినూత్నరితిలో నిరసన తెలిపారు.చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండుటెండలో ఉండి ప్రధాన కూడలిలో జీసస్ మాదిరిగ న్యాయానికి సంకెళ్లు అంటూ సిలువకు సంకెళ్ళతో నిలబడి వినూత్న నిరసన తెలియచేశారు. నిరసన వ్యక్తం...

Read More..

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కాంతి తో క్రాంతి కార్యక్రమం..

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా పార్టీ తలపెట్టిన కాంతి తో క్రాంతి కార్యక్రమం. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కాంతి తో క్రాంతి కార్యక్రమం లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...

Read More..

సేవ్ ఏపీ... సేవ్ డెమోక్ర‌సీ - `కాంతితో క్రాంతి`లో నిన‌దించిన నారా లోకేష్

అక్రమ అరెస్టుతో జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత చంద్ర‌బాబు గారికి సంఘీభావంగా ఢిల్లీలో నిర్వ‌హించిన “కాంతితో క్రాంతి“ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైకాపా స‌ర్కారు తీరుపై నిర‌స‌న...

Read More..

తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో కృష్ణ నది పవిత్ర సంగమం వద్ద జల దీక్ష కార్యక్రమం..

మబ్బుల వీడిన చంద్రుడిలా నువ్వు మళ్ళీ మెరుస్తావ్ బాబు – మాజీ మంత్రి కొల్లు రవీంద్ర( Kollu Ravindra ) నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం కృష్ణ నది పవిత్ర సంగమం వద్ద...

Read More..

బిఆర్ఎస్ ఏమ్మెల్యేని కొట్టిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ) సొంత పార్టీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్( Anjaiah Yadav ) తలపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రంగారెడ్డి జిల్లా ( Rangareddy )కేశంపేట మండలంలో వివిధ...

Read More..

ఎల్బీ స్టేడియంలో ఘోరంగా కొట్టుకున్నారు.. పరుగులు తీసిన ప్రేక్షకులు...

స్టేడియంలో ఘోరంగా కొట్టుకున్నారు పరుగులు తీసిన ప్రేక్షకులు.ఎల్బీ స్టేడియంలో( LB Stadium ) జరిగిన మోదీకేసరి దంగల్(కుస్తీ) పోటీల్లో వివాదం చెలరేగింది.ఓ పక్క మ్యాచ్ జరుగుతుండగా.ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం దాడులు చేసుకున్నారు.కుర్చీలతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు...

Read More..

చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్లు చేసిన మంత్రి అంబటి

సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్లు చేసిన మంత్రి అంబటి( Ambati Rambabu )తెలుగుదేశం పార్టీ బలహీనమైంది.జనసేన టిడిపి ఇద్దరం కలిసి వైసీపీని కొట్టేస్తాము...

Read More..

ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారంలోకి రావాలని వైసిపి కలలు కంటుంది - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

చేతకాని, గాజులు వేసుకున్న వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారం లోకి రావాలని కలలు కంటుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.గత నెల ఐదో తేదీన భీమవరంలో యువగళం పాదయాత్రలో జరిగిన గొడవపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్...

Read More..

తండ్రిని జైల్లో వదిలేసి లోకేష్ 25 రోజులు ఢిల్లీలో ఉన్నాడు - మాజీ మంత్రి పేర్ని నాని

అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్.తండ్రిని జైల్లో వదిలేసి లోకేష్ 25 రోజులు ఢిల్లీలో ఉన్నాడు.జైలు ముందు మీడియా తో మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్ ను పండించారు.ఢిల్లీ లాయర్లు బెజవాడ బజార్ లలో,మీ అమ్మను రాజమండ్రి రోడ్లపై వదిలేసి ఢిల్లీ...

Read More..

గన్ మెన్ చెంపపై కొట్టిన హోంమంత్రి

TS: ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టారు.మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న...

Read More..

బండారు సత్యనారాయణ మూర్తి పై సినీ నటి కుష్బూ తీవ్ర ఆగ్రహం.

మంత్రి రోజా( Roja ) పై మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు చెన్నై లోని తన నివాసం నుండి ప్రముఖ సినీ నటి కుష్బూ( Kushboo ) కండించారు.మహిళ మంత్రి పై బండారు వ్యాఖ్యలు భద్రతకు,...

Read More..

జగనన్న ఆరోగ్య సురక్ష పధకం పేదలకు గొప్ప గొప్ప వరం.. మంత్రి విడదల రజని

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ మురికిపూడి గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని( Rajini Vidadala ) ముఖ్యఅతిథిగా పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ...

Read More..

రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి

పల్నాడు రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి( Minister Ambati Rambabu ) విద్య తో నే కుటుంబాలు ఆర్ధికంగా బలపడతాయి.మంత్రి అంబటి రాంబాబు దేశం లో ఏ ప్రభుత్వం విద్య అభివృద్ధి...

Read More..

కృష్ణా జలాల పంపకాల విషయం ఇప్పుడు తిరగదొడటం సరికాదు - సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.కృష్ణా జలాల పంపకాల విషయం ఇప్పుడు తిరగదొడటం సరికాదు.కృష్ణా జలాల విషయంలో సాంకేతిక,న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాత మాట్లాడతాం.నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం నిలబడదని అంటున్నారు.నిన్న టీడీపీపై పవన్ చేసిన కామెంట్స్ వీడియో చూపించిన సజ్జల.NDA...

Read More..

జగన్ మహిళ పక్షపాతిగా చాలా గర్వంగా ఉంది - మంత్రి రోజా

తిరుపతి: మంత్రి రోజా పాయింట్స్.శ్రీపద్మావతి విశ్వవిద్యాలయంలో ఉమెన్ ఎంపవరింగ్ సెమినార్ నిర్వహణ.మహిళ శక్తి, మోడ్రన్ మహిళలకు స్వాగతం.సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన ఉండాలి.అవకాశాల్లో సగం కల్పించటం ద్వారా మహిళ సాధికారిత సాధించవచ్చు.రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు.మహిళలు పాలు ఇచ్చే...

Read More..

పవన్ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు.. వై.వి.సుబ్బారెడ్డి

ఎయిర్పోర్ట్ లో ఘాన స్వాగతం పలికిన కార్యకర్తలు,నాయకులు వై.సి.పి.అభిమానులు.సుబ్బారెడ్డి కామెంట్స్.వారాహి యాత్ర( Varahi Yatra ) అనేది గతంలో కూడా ఉన్నదే.ఇప్పుడు కొత్తగా చెప్పవలసినది ఏమి లేదు.అప్పుడు పొత్తులు బైట పడలేదు.ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్( Pawan...

Read More..

మచిలీపట్నంలో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర...

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.మచిలీపట్నం నుండి పెడన వరకు సాగనున్న వారాహి యాత్ర.ర్యాలీలో పాల్గొన్న టిడిపి నేతలు కార్యకర్తలు.వారాహి యాత్ర అనంతరం పెడన తోటమూల సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్....

Read More..

ఎల్లో మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు - పొన్నవోలు సుధాకర్ రెడ్డి

విజయవాడ: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎల్లో మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.ఇది చాలా దురదృష్ట కరం, దురదృష్టం, నీచం.ఏబీఎన్, టీవీ5లో నన్ను న్యాయమూర్తి మండలించినట్టు వార్తలు ప్రసారం చేసారు.2:30 నుండి 5 గంటల వరకు వాదనలు వినిపించాను.బయటకు వచ్చేసరికి ఎల్లో...

Read More..

చిత్తూరు జిల్లా వి.కోటలో చిరుతపులి హల్చల్..

యాంకర్… చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వీకోట మండలం, నక్కనపల్లి గ్రామంలోకి వచ్చిన చిరుతను చూసి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.చిరుత( Leopard ) కుక్కని వేటడుతుండగ స్థానికులు గమనించారు.పక్కనే సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలో( Karnataka ) చిరుతపులి ఉందని ప్రచారం జరిగింది.అదే...

Read More..

ఎన్.టి.ఆర్.కు ఆన్నం కూడా పెట్టని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు - మంత్రి రోజా

తిరుపతిలో మంత్రి రోజా కామెంట్స్.ఎన్.టి.ఆర్.కు ఆన్నం కూడా పెట్టని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు.నేను సినిమాలో నటించే సమయంలో బ్రాహ్మణి చిన్న పిల్ల.లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ బ్రహ్మణి చదువుతోంది.మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నీ అంటే మేము చూస్తూ ఊరుకోవాళ.మేము ఖండిస్తే,మా...

Read More..

పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర - పవన్ కళ్యాణ్

కృష్ణా జిల్లా: రేపటి పెడన సభపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర.రేపు పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం మాకు ఉంది.పబ్లిక్ మీటింగ్ లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని...

Read More..

పవన్ కు నడుం నొప్పి.. జనవాణి నుండి నిష్క్రమణ...

కృష్ణాజిల్లా మచిలీపట్నం: పవన్ కు నడుం నొప్పి. జనవాణి నుండి నిష్క్రమణ.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్నారు.గత మూడు రోజులుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం మచిలీపట్నంలో జనవాణిలో పాల్గొని ప్రజల...

Read More..

చంద్రబాబు కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ...పోసాని కృష్ణ మురళి

అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి భారతదేశానికి ఒకరే గాంధీ… కానీ ఎపికి మాత్రం ఇద్దరు గాంధీలు ఉన్నారు- ఒకరు చంద్రబాబు, లోకేష్ భర్తలను మించిన రాజకీయ నాయకురాలు ఉన్నారు.ఒకరు బువనేశ్వరి, బ్రమ్మని.చంద్రబాబు ను రాజమండ్రి జైలుకు పంపింది జడ్జ్ గారా?...

Read More..

ఇన్నాళ్ల తర్వాత నీ తండ్రి గుర్తొచ్చారా..? - లక్ష్మి పార్వతి

విజయవాడ: లక్ష్మి పార్వతి కామెంట్స్.భువనేశ్వరి ట్వీట్ చూసి ప్రెస్ మీట్ పెడ్తున్నానుఇన్నాళ్ల తర్వాత నీ తండ్రి గుర్తొచ్చారా???నీ తండ్రికి అన్యాయం జరిగితే ఇన్నేళ్లలో ఖండించింది లేదు.లక్షల కోట్ల సమాధానం తెండి అని చంద్రబాబు, లోకేష్ లను అవినీతి చేపిస్తుంది.తల్లి, తండ్రుల మీద...

Read More..

సినిమా హాల్స్ లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలి... పవన్ కళ్యాణ్

10 లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాలపనను గౌరవిస్తూ నిలబడ్డారు…అవినీతి,దౌర్జన్యంతో నేడు దేశంలో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు…ఈ దోపిడీ,అవినీతికి అడ్డుకట్ట వేయాలి…2024 ఎన్నికల తరువాత మన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందరులో‌ చేసుకుందాం…గాంధీజీకి, అంబేద్కర్ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి…వారు...

Read More..

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నం....

డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి 11’గంటలు దాటాక .మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు….టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి( Bandaru Satyanarayana Murthy )ని అరెస్టు చేసేందుకు ప్రయత్నం….బండారు ఇంటికి భారీగా...

Read More..

వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం - కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లా: మాజీమంత్రి పొలిట్ బ్యూరో కొల్లు రవీంద్ర కామెంట్స్…వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.చంద్రబాబు అరెస్ట్ పై మొదటగా స్పందించి ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ అన్యాయ, అక్రమాలపై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో...

Read More..

చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు - మాజీ మంత్రి అనిల్ కుమార్

మాజీ మంత్రి అనిల్ కుమార్ టిడిపి నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణపై విమర్శనాస్త్రాలు గుర్తించారు.CID తనని కూడా అరెస్టు చేస్తుందని నారాయణకి తెలుసన్నారు .విద్యార్థుల రక్తం పెంచిన దుర్మార్గుడు నారాయణ అంటూ ఘటుక విమర్శించారు.చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర...

Read More..

చంద్రబాబు అరెస్టుపై రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

బిజెపి అనే అనకొండ కోరల్లో చంద్రబాబు బలంగా ఇరుక్కున్నారుమోడీ, అమిత్ షా కు తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరగదు జగన్ భుజం మీద నుంచి బిజెపి చంద్రబాబు ని గురి పెట్టిందిచంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తర్వాత టిడిపి అన్ని...

Read More..

చంద్రబాబుతో ముగిసిన కుటుంబ సభ్యుల ములాకత్...

తూర్పుగదావరిజిల్లా, రాజమండ్రి: చంద్రబాబుతో ముగిసిన కుటుంబ సభ్యుల ములాకత్.చంద్రబాబుతో ములాఖాత్ అనంతరం నారాయణ కామెంట్స్.వ్యవసాయ రంగానికి చెందిన Ns స్వామినాథన్ మృతికి చంద్రబాబు సంతాపం తెలపాలని చెప్పారు.నాకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు చెప్పమన్నారు. ఐదు రోజుల ప్రోగ్రాం తో చంద్రబాబు...

Read More..

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌..

అమరావతి:ఇవాళ సీఎం జగన్‌ విజయవాడ పర్యటన.విద్యాధరపురం స్టేడియం లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం. ఉదయం 10.15 కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విద్యాధరపురం చేరుకోనున్న సీఎం.వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం...

Read More..

భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి ఘనంగా గణనాథుల శోభాయాత్రలు

డప్పు చప్పుళ్లు బ్యాండ్‌ బాజాలతో దద్దరిల్లుతుండగా భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర జరుగుతోంది.నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడే కనిపిస్తోంది.భాగ్యనగరం ( Bhagyanagaram )నలువైపులా మొత్తం 74 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి.ప్రధాన చెరువులు, జంట...

Read More..

పి.గన్నవరంలో ఆకట్టుకున్న వినాయక నిమజ్జనం విగ్రహాలు ఊరేగింపు

హైదరాబాద్ లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే. పి.గన్నవరం లో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.బండెనుక బండి 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా...

Read More..

పర్యావరణం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం..మంత్రి ఆదిములపు సురేష్

కృష్ణలంక లో డాక్టర్బి.అర్.అంబేద్కర్ పార్క్ ని ప్రారంభించిన మంత్రి అదిములపు సురేష్( Adimulapu suresh ), తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్,మేయర్ రాయాణ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ , మంత్రి ఆదిములపు సురేష్ కామెంట్స్.ముడు...

Read More..

స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు - మంత్రి రోజా

విజయవాడ: మంత్రి ఆర్కే రోజా. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు.ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట.లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి...

Read More..

క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం

జగనన్న ఆరోగ్యసురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? పేరుతో ప్రభుత్వ అభివృద్ధికార్యక్రమాలపై నెలరోజులపాటు ప్రచారంపై చర్చ.ఇక మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చిందిఇప్పటివరకూ మనంచేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు.వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన...

Read More..

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం..

తిరుమల:వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది.విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా...

Read More..

టిటిడి నిఘా విభాగం నిద్ర పోతుందా: జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్

టిటిడికి చెందిన ఎలక్ట్రిక్ కారు, బస్సును దొంగిలించినా రక్షణ కరు వైంది టిటిడిలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలకు బాధ్యులెవరు శ్రీవారి గరుడ సేవకు సరైన ప్రచారం లేదుశ్రీవారి బ్రహ్మోత్సవాలు అట్టర్ ఫ్లాఫ్ చంద్రబాబును అరెస్టు( Chandrababu arrest ) చేస్తారు, పవన్...

Read More..

టీడీపీ అంటే ఒక కుటుంబం కార్యకర్తలు మా బిడ్డలు..నారా భువనేశ్వరి

టీడీపీ( TDP ) జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోంది చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్.ఆయన్ను మానసిక క్షోభకు గురిచేయలేరు.రాజమహేంద్రవరం:- టీడీపీ అంటే...

Read More..

తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్...

అనంతపురము: తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్.మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు.పెద్దపప్పూరు మండలంలోని తిమ్మం చెరువు గ్రామంలో వెలసిన శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపానికి భూమి పూజ చేయడానికి సిద్ధమైన జెసి...

Read More..

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ..

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు.సమావేశాలు బహిష్కరించిన టీడీపీ. ప్రశ్నోత్తరాలు తో ప్రారంభం కానున్న అసెంబ్లీ.9 బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ.ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు,ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు,ఏపీ మోటార్...

Read More..

నగరి జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై మంత్రి రోజా చేసిన ఆరోపణల పై తీవ్ర విమర్శ చేశారు నగరి జనసేన నాయకులు పరిశ్రమశాఖపై పట్టులేని మంత్రి రోజా( Minister Roja ) అంటూ నినాదాలు అవినీతి రాణి...

Read More..

ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలి..బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), మంత్రి న్యాయమూర్తి ముందు తాను నీతిమంతుడిని అని చంద్రబాబు( Chandrababu ) ఆవేదన వ్యక్తం చేశారుచంద్రబాబు జైల్లో ఉండటం అందరికీ బాధ అనిపిస్తుంది.ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం...

Read More..

నందిగామలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణేష్..

ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణేష్. నందిగామ వాసవి మార్కెట్ లో కోటి యాభై లక్షలతో కరెన్సీ వినాయకుడు ను చూసేందుకు ఆసక్తి చూపుతున్న భక్తులు. 41 వార్షికోత్సవ సందర్భంగా కోటి యాభై లక్షల రూపాయలతో అలంకరించి ఉత్సవ కమిటీ.గత...

Read More..

శాస్టంగంగా చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి - మంత్రి రోజా

అమరావతి: మంత్రి రోజా కామెంట్స్.రెండు రోజులుగా టీడీపీ చర్చకి వచ్చిందా రచ్చకి వచ్చిందా ప్రజలకి అర్థమైంది.షెల్ కంపెనీస్ ద్వారా డబ్బు అకౌంట్ లకు వచ్చిందో తెలిసి పచ్చ పార్టీకి పిచ్చి పట్టింది.తొడ గొట్టిన బాలకృష్ణ, తోక ముడ్చి ఎందుకు పారిపోయింది.మీసం తిప్పిన...

Read More..

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహారదీక్ష

మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అయ్యేవరకు ఆహారం తీలుకోనని ప్రమాణం చేశారు.చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్ష...

Read More..

పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారు..బియ్యపు మధుసూదన్

కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్( Biyyapu MadhuSudhan Reddy ) మండిపడ్డారు.‘చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారు. పైనుంచి ఎన్టీఆర్( NTR ) చూసి సంతోషపడి ఉంటారు.మెంటల్గా ప్రాబ్లమ్...

Read More..