తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాల దగ్ధం కలకలం

తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాల దగ్ధం కలకలం రేపింది.సిట్ ఆఫీస్‌ కాంపౌండ్‌లో సిబ్బంది పలు డాక్యుమెంట్లను తగలబెట్టారు.

 Burning Of Documents In Tadepalli Sit Office , Tadepalli , Sit Office ,  Tadepal-TeluguStop.com

దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీఐడీ చీఫ్‌ రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

సర్వేల్లో కూటమి గెలుపు ఖాయమనే సమాచారం అందడంతో.తాము సేకరించిన హెరిటేజ్‌ సంస్థకు సంబంధించిన పత్రాలను‌ దగ్ధం చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube