AP పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు.3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
2803 పాఠశాలలలో 100% ఉత్తీర్ణత.17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదు అయింది.పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో కర్నూలు జిల్లా 62.47శాతంతో ఆఖరి స్థానంలో నిలవడం జరిగింది.