మైదుకూరు ఎమ్మెల్యే పై ఫైర్ అయిన షర్మిల

ప్రజల అధికారమిస్తే హత్యలు చేయడానికి ఉపయోగించారని ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.కడప పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించారు.

 Ap Pcc Chief Ys Sharmila Fires On Mydukur Mla, Ap Pcc Chief Ys Sharmila , Myduku-TeluguStop.com

హత్య చేసిన అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ దానికి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెగ బాధ పడిపోతున్నారు అన్నారు.

ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడైనా కనిపించారా ఎవరికైనా సాయం చేశారా అంటూ విమర్శించారు.

మేము అవినాష్ రెడ్డి పైన నిరాహార ఆరోపణలు చేయలేదని సిపిఐ చెప్పిన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube