వైయస్ షర్మిల సునీత చేసిన ఆరోపణలపై స్పందించిన కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి..

వైయస్ షర్మిల( YS Sharmila ) సునీత తనపై చేసిన ఆరోపణలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ( Avinash Reddy )స్పందించారు.మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరు అలా మాట్లాడరంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

 Avinash Reddy Commentson  Ys Sharmila , Ys Sharmila, Kadapa Ycp Mp Candidate,-TeluguStop.com

ముఖానికి బురద పూసి తుడుచుకోమని చెబుతుంటారు.తుడుచుకుంటూ పోతే పూస్తూనే ఉంటారన్నారు.

వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడుకున్న ఎన్ని మాటలు అన్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి అన్నారు.ఆ మాటలను తాను పట్టించుకోవడం లేదన్నారు.

బద్వేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube