ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన పురందేశ్వరీ( Daggubati Purandeswari ) దంపతులుచిన తిరుపతిలో చినవెంకన్న దర్శనం అనంతరం రాజమండ్రి వెళ్ళిన పురందేశ్వరీ పురందేశ్వరీ కామెంట్స్ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారుమే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలి.

 Bjp State President Daggubati Purandheswari Visited Dvaraka Thirumala Venkatesw-TeluguStop.com

దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగులను ఎన్నికల్లో విధుల్లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఉత్తరాయణం వచ్చింది ఉత్తరాయణంలో సందర్భంగా పండుగలు ఎక్కువగా వుంటాయిదేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటే భక్తులు ఇబ్బందులు పడతారు ఎలక్షన్ కమిషన్( Election Commission ) దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎలక్షన్ విధులకు వాడకుండా భక్తుల సేవలో ఉపయోగించాలని కోరుతున్న

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube