సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.26 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మన ఊరు మన బడి
Latest Suryapet News