యుద్ధం సాకుతో నిత్యావసర ధరలు పెంచుతారా?

సూర్యాపేట జిల్లా:రష్యా,ఉక్రెయిన్ యుద్ధం సాకుగా వంట నూన ధరలపై ప్రభావం చూపిస్తున్నారని సరఫరాదారులు చెబుతున్నారు.ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తూ కొనుగోలు చేపడుతున్నారు.

 Will The Prices Of Essentials Increase On The Pretext Of War?-TeluguStop.com

ధరలు పెరగడంతో ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నామ వేణు పేర్కొన్నారు.మంచి నూనె ధరలు ఈ నెల రోజుల్లోనే సుమారు రూ.50 పెరిగాయని,లీటర్ నూనె ప్యాకెట్ ధర 200 రూపాయలు దాటిందన్నారు.నెల క్రితం 130 రూపాయలు వరకు ఉన్న ధర,మొన్న ఒక లీటర్ ప్యాకెట్ కొంటే దానిమీద ఎంఆర్పి రూ.217 వేశారని వాపోయారు.ఎక్కడో జరిగే యుద్ధం పేరు చెప్పి అడ్డగోలుగా ధరలు పెంచితే పేద,మధ్యతరగతి వాళ్ళం ఎలా భరించగలమని ప్రశ్నించారు? ప్రభుత్వం ధరలను నియంత్రించి నూనె ధరలను తగ్గించేలా చూడాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube