సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కెటిఅన్నారం మూసీ వాగులో మునిగి యువకుడు మృతి.ఐదుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.
మృతుడు జేజే నగర్ కు చెందిన ఏర్పుల పవన్(21)గా గుర్తింపు.
సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కెటిఅన్నారం మూసీ వాగులో మునిగి యువకుడు మృతి.ఐదుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.
మృతుడు జేజే నగర్ కు చెందిన ఏర్పుల పవన్(21)గా గుర్తింపు.
Latest Suryapet News