మునగాల మండలం( Munagala Mandal ) కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్లుతో పాటు మునగాల,తాడ్వాయి గ్రామాల్లోని ఐకెపి కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector ) ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా చేయాలని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్)( Telangana Progressive Teachers Federation ) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పొనుగోటి కోటయ్య అన్నారు.బుధవారం అనంతగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో...
Read More..హాలో బహుజన ఛలో హైదరాబాద్( Hello Bahujana Chalo Hyderabad ) పేరుతో మే 7న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోజరిగే తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలని బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వీరన్న( Kathi Veeranna...
Read More..సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...
Read More..సూర్యాపేట జిల్లా: మునగాల మండలంలోని రేపాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి ఐకెపి సెంటర్లోని రైతుల ధాన్యం రాశులు పూర్తిగా నీటి మునిగిపోయాయి.దీనితో వర్షంలోనే అన్నదాతలు ఐకెపి కేంద్రంలోని నీటికి బయటికి తరలించేందుకు శ్రమించాల్సి వచ్చింది.ఈ సందర్భంగా పలువురు...
Read More..సూర్యాపేట జిల్లా: పులిచింతల నిర్వాసితుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సమక్షంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం,రెండు రాష్ట్రాలు కూర్చున్నప్పుడు ఈ సమస్యలపై పక్కన ఆంధ్రా రాష్ట్రానికి తెలియజేసే ప్రయత్నం చేయడం...
Read More..సూర్యాపేట జిల్లా: ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.బుధవారం కోదాడలోని రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి ఆకస్మిక తనిఖీ చేసి,చెక్ పోస్ట్ రిజిస్టర్...
Read More..ఈ నెల 7న హైదరాబాద్ లో జరిగే బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ భరోసా సభ( Telangana Barosa Sabha )కు వేలాదిగా తరలివచ్చి విజయంతం చేయాలని బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి పిలుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.సోమవారం కోదాడ మండల కేంద్రంలో...
Read More..దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు 3 లక్షలు లంచం తీసుకున్నారని, వారి చిట్టా తన దగ్గర ఉందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిని ఎందుకు ఏసీబీకి అప్పగించకుండా తన దగ్గర పెట్టుకున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.సోమవారం మునుగోడు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నరేందర్ ని మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి.ఆయన వెంట మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య, ఎంపీటీసీలు తీగల పుష్పలత నాగయ్య , నాయిని రమేష్...
Read More..సూర్యాపేట జిల్లా: శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని చాటి చెప్పే దినం మేడే అని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం,ఎస్సార్...
Read More..ప్రపంచం మరియు భారతదేశ సామాజిక నిర్మాణమంతా కార్మిక కష్టజీవుల రక్తమంసాలపై నిర్మాణమై ఉందని, కార్మికవర్గం చేతుల్లోకి అధికారం రావడం వల్లనే మేడే అమరవీరుల త్యాగాలకు నీరాజనమని ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.సోమవారం...
Read More..సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం అడివేముల గ్రామంలో విషాదం నెలకొంది.సోమవారం గొర్ల మేపుతుండగా ప్రమాదవశాత్తు పిడుగుపాటుతో గొర్రెల కాపరి వడకల సైదులు (35) మృతి చెందాడు. ఈ ఘటనలో అతనితో పాటు మూడు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి.మృతుడి...
Read More..సూర్యాపేట జిల్లా: విద్యుత్ షాక్ తో ఎద్దులు మృతి చెందిన విషాద ఘటన సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల మండలం గుమ్మడవెల్ల గ్రామంలో జరిగింది.ఓయు విద్యార్థి భాషబోయిన వేణు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామంలో జక్కి శ్రీనివాస్ అనే రైతుకి చెందిన...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని టీఎన్జీవోస్ యూనియన్ సూర్యాపేట సౌజన్యంతో సూర్యాపేట నాన్-గెజిటెడ్ వెటర్నరీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా దురాజపల్లిలోని ఆలేటి ఆటం ఆశ్రమంలోని గోశాలలో గోవులకి దానా పశుగ్రాసం మరియు వాటి...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు,రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు...
Read More..సూర్యాపేట జిల్లా:ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు అని సూర్యాపేట రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరుగనున్న కానిస్టేబుల్...
Read More..సూర్యాపేట జిల్లా:అమిత్ షా కేంద్ర హోం మంత్రి పదవిలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన మునగాల,కోదాడ...
Read More..సూర్యాపేట జిల్లా:కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని కార్మిక రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మ భిక్షం భవనంలో జిల్లా కార్యదర్శి...
Read More..సూర్యాపేట జిల్లా:జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయితీ కార్యదర్శులు శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు శాంతియుత నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా పలువురు...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు విస్తరణపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో పనులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే… అయితే గురువారం మెయిన్ విస్తరణ పనులపై హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో విస్తరణ పనులను తిరిగి ప్రారంభమయ్యాయి.శుక్రవారం మున్సిపల్ కమీషనర్...
Read More..సూర్యాపేట జిల్లా:దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అంగీకరించినందున ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలీఫై చేసి,వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన ఒక ప్రకటన...
Read More..సూర్యాపేట జిల్లా:బీఆర్ఎస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టిస్ట్ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ అనుచరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమాని డానియల్ పెయింట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి...
Read More..సూర్యాపేట జిల్లా:జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 4సంవత్సరాలు గడువు పూర్తి అయినప్పటికీ జేపీఎస్ లను రెగ్యులరైజేషన్ సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ రానందున తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 28నుండి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు...
Read More..సూర్యాపేట జిల్లా: భగీరదుడు పరోపకారానికి, దీక్షకు పెట్టింది పేరు అని” వైశాఖ శుద్ధ రోజు పురస్కరించుకొని భగీరదుని జయంతి కార్యక్రమమును నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లాలో రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.గురువారం కలెక్టరేట్ లో సమావేశ మందిరం పక్కన కంట్రోల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు...
Read More..సూర్యాపేట జిల్లా:సూర్యాపేట సిగలో మరో మణిహారం మెరవనుంది.సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయం మంజూరు అయ్యింది.ఈ మేరకు టి ఎస్ఎస్ పిడిసిఎల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఒకే చోట సర్కిల్ (ఎస్) కార్యాలయం,డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంతో పాటు సబ్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం,ఈఆర్ఓ...
Read More..సూర్యాపేట జిల్లా: రైతులకు నిత్యం అందుబాటులో ఉండి అన్ని విధాల సహకరిస్తామని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ అన్నారు.ఆదివారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలు...
Read More..సూర్యాపేట జిల్లా: సామాజిక,ఆధ్యాత్మిక విప్లవకారుడు మహాత్మా బసవేశ్వర స్వామి 890 వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బసవేశ్వర...
Read More..8వందల సంవత్సరాల క్రితమే సమాజంలో కుల, వర్ణ,లింగ బేధాలు లేవని అందరూ సమానమేనని చాటి చెప్పిన ప్రముఖుడు బసవేశ్వరుడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఆదివారం మహాత్మా బసవేశ్వర 890జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో జిల్లా...
Read More..సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం బండమీద చందుపట్ల గ్రామంలో గత కొన్ని నెలల నుండి పేరుకుపోయిన మురికి కాలువను పూడిక తీయడంలో గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శిలు నిర్లక్ష్యం వహించడంతో కలువ నుండి వచ్చే దుర్గంధాన్ని భరించలేక పరిసర ప్రాంతాల ప్రజలే పారిశుద్ధ్య...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జాజిరెడ్డి గూడెం మండలం వేల్పుచర్ల వద్ద జనగాం హైవేపై రైతుల ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ రాత్రి కురిసిన వడగళ్ళ వాన...
Read More..సూర్యాపేట జిల్లా: మున్సిపాలిటీలోనూ అలాగే,నగర కార్పొరేషన్లలో జీవిస్తున్న నిరుపేదలైన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.శనివారం ఆయన పాలకవీడు మండల కేంద్రంలో పత్రిక...
Read More..సూర్యాపేట జిల్లా:అకాల వర్షాలతో రైతాంగం అధైర్య పడకుండా భరోసా కల్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్నీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.ప్రభుత్వం నుండి రైతులకు భరోసా అందించి వారిలో ధీమా కలిగించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు సూచించారు.శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న అకాల...
Read More..సూర్యాపేట జిల్లా: శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లాలోని అనేక ప్రాంతాలలో వరి పంట...
Read More..సూర్యాపేట జిల్లా:భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహదపడ్డాయని తెలిపారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఈద్గాలో జరిగిన ప్రార్ధనలో మంత్రి పాల్గొని,ముస్లిం...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు గురువారం మధ్యాహ్నం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో పెంచుతున్న నర్సరీలను ఆకస్మికంగా పరిశీలించారు.నర్సరీలో 60 శాతం (జర్మినేషన్) విత్తనోత్పత్తి లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ సెక్రెటరీ నరసింహారావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.నర్సరీలో ఉన్న మొక్కలకు...
Read More..సూర్యాపేట జిల్లా: రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి నాతాల రాంరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద మాజీ...
Read More..సూర్యాపేట జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ సైదులు నామ దర్గా… నేడు ఆధ్యాత్మిక వ్యాపార కేంద్రంగా మారి ఏటేటా తన అస్థిత్వాన్ని కోల్పోతూ ఉందని భక్తులు బాధను వ్యక్తం చేస్తున్నారు.దర్గా దర్శనానికి వచ్చే భక్తుల...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి ఫేసులో గుర్తించబడిన 329 పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, టాయిలెట్లు,ప్రహరీ గోడ, కిచెన్ షేడ్ నిర్మాణ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరెట్...
Read More..సూర్యపేట జిల్లా: మెళ్లచేర్వు మండల మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఠాకూర్ ప్రేమ్ సింగ్ (40) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.డాక్టర్ ఠాకూర్ ప్రేమ్ సింగ్ స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం కాగా,ఆయన డాక్టర్ గా 2008లో సూర్యాపేట...
Read More..సూర్యాపేట జిల్లా:చట్ట పరిధిలో పనిచేస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులను తమ చేతికింది సొంత పని మనుషులుగా అధికార పార్టీకి చెందిన పాలకులు వాడుకోవడం గర్హనీయమని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు ఆక్షేపించారు.గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల...
Read More..సూర్యాపేట జిల్లా: ఓ నిరుపేద కుటుంబానికి తీరని కష్టం ఏర్పడిందని గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైన విషాద సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేట్నేని జానయ్య,భద్రమ్మ దంపతులకు...
Read More..సూర్యాపేట జిల్లా:వివక్షలేని సమానత్వ సమాజం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప దార్శనికుడు పూలే స్పూర్తితోనే తెలంగాణలో సుపరిపాలన అందిస్తామని,సబ్బండ వర్ణాల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని,అందులో భాగంగానే రాష్ట్ర పండుగగా ఫూలే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో చివ్వెంల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్ గురించి,సైబర్ నేరాలపై,మానవ అక్రమ రవాణా గురించి, మహిళలు మరియు పిల్లల...
Read More..సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామ శివారులో టివిఎస్ బైక్ ను తప్పించబోయి ఓ కారు ఎన్.ఎస్.పి కాల్వలోకి దూసుకెళ్ళింది.ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు,ఓ వ్యక్తి సురక్షితంగా బయట పడడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.టివిఎస్ పై ప్రయాణిస్తున్న వృద్ధుడికి...
Read More..సూర్యాపేట జిల్లా: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తీవ్రంగా విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో కిడ్స్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుని ఈ చామ్స్ కు వెళ్తున్న సందర్భంగా సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే కు సిఐ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా...
Read More..సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మండలంబూరుగడ్డ గ్రామంలో 186 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వ భూమి ఎక్కడుందో లబ్దిదారులకు చూపెట్టలని బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దేశగాని సాంబశివ గౌడ్ డిమాండ్ చేశారు.సోమవారం హుజూర్ నగర్ ఆర్డీవో...
Read More..సూర్యాపేట జిల్లా:గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన బొల్లం మల్లయ్య యాదవ్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది.గత అసెంబ్లీ...
Read More..సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఆర్ఎంపి వైద్యుల సంక్షేమ సంఘం, సూర్యాపేట జిల్లా 11 వ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మినర్సయ్య అధ్యక్షతన పట్టణంలోని ఐఎంఎ ఫంక్షన్ హాల్ నందు అదివారం నిర్వహించారు.ఈ సమావేశంలో గుండెపోటు వచ్చిన సమయంలో చేయవలసిన సిపిఆర్...
Read More..సూర్యాపేట జిల్లా:ఓ మహిళ పాయిజన్ తాగిందని, మరో మహిళకు పాము కరిచి మతిస్థితిమితం కోల్పోయిందని,మరో వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని క్రియేట్ చేసి, మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ఐసీయూ సహా ఇతర ట్రీట్ మెంట్ చేసినట్లుగా...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం తక్షణమే ఐకెపి కేంద్రాలను ప్రారంభించి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చూడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ రెడ్డి అన్నారు.ఇప్పటికే వివిధ గ్రామాలలో రైతులు వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం...
Read More..సూర్యాపేట జిల్లా:అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి నిలిచిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ పట్టణం కోదాడ మండలం, అనంతగిరి,చిలుకూరు మండలాలకు చెందిన 217 మందికి సీఎం సహాయ నిధి...
Read More..స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అడ్డంకులు ఏమిటో స్వష్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్డిమాండ్ చేశారు.ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం...
Read More..సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కోర్టు చౌరస్తా వద్ద బాటసారుల సౌకర్యార్ధం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న సుమన్ యువసేన సేవలు ప్రశంసనీయమని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అన్నారు.వేసవికాలంలో ఎండలు మండిపోతున్న వేళ కోర్టు చౌరస్తా నందు...
Read More..జనరల్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం( Maternal and Child Health Care )లో జరుగుతున్న వరస శిశు మరణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే గర్భిణీలు జంకుతూ నేను రాను తల్లో సర్కార్ దవాఖానకు అంటూ హడలి పోతున్నారు.వరుస శిశు...
Read More..టిఎస్పిఎస్ నిరుద్యోగులకు సరైన న్యాయం చేయాలని టి సేవ్ లో భాగంగా వైఎస్సార్ టిపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వైఎస్సార్ టిపి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ...
Read More..సూర్యాపేట జిల్లా: టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై...
Read More..సూర్యాపేట జిల్లా: విభజన హామీలు నెరవేర్చకుండా మోడీ ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ వచ్చారని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)నేతలు విమర్శించారు.శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మోడీ...
Read More..సూర్యాపేట జిల్లా:అభివృద్ధి పేరుతో పేద దళితుల భూములు లాక్కోవడం అన్యాయమని నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన బాధితులు ములకలపల్లి భద్రమ్మ,మంద ఉప్పమ్మఅవేదన వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…మా గ్రామంలోని సర్వే నంబర్...
Read More..సూర్యాపేట జిల్లా:సమాజానికి ఉపయోగడే అల్లా బోధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిఅన్నారు.సూర్యాపేటలోని 48 వ వార్డ్ కూరగాయల మార్కెట్ లో నూతనంగా నిర్మించిన లతీఫీయ మజీద్ ను ఆదివారం అయన...
Read More..సూర్యాపేట జిల్లా: బహుజన బాంధవుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని,సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం...
Read More..సూర్యాపేట జిల్లా: నేటి నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మునగాల మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు.సోమవారం నుండి నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మండల పరిధిలో రెండు సెంటర్లలో 299 మంది...
Read More..నల్లగొండ జిల్లా:నిరుపేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.హాథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం ఆరవ రోజు తోపుచర్ల,ఇసుక బావిగూడెం,గండ్రవాని గూడెం,కుక్కడంలో...
Read More..సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన ఢిల్లీలో జరిగే కిసాన్ మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీని...
Read More..సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కన శుక్రవారం జరిగిన హృదయ విదారక యథార్థ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ అందిస్తున్న కన్నతల్లి ఆప్యాయత అనురాగాలకు సంబంధించిన మానవీయ వాస్తవ సంఘటన ఆధారంగా సూర్యాపేట తాళ్లగడ్డ...
Read More..ఏప్రిల్ మూడో తేదీ నుంచి నిర్వహించు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను హుజూర్ నగర్ మండల తహసిల్దార్ వజ్రాల జయశ్రీ,మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కట్టా వెంకటరెడ్డి సంయుక్తంగా సందర్శించి,ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్షా కేంద్రాల...
Read More..సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కోదాడ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.శనివారం హాథ్ సే హాథ్ యాత్ర భాగంగా కోదాడ పట్టణంలో 31 వ వార్డులో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ...
Read More..చిరు ధాన్యాలతోనే చిన్నారులకు చక్కని ఆరోగ్యం అందించగలుగుతామని ఐసిడిఎస్ సిడిపిఓ కిరణ్మయి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి వెస్ట్ సైడ్ అంగన్వాడి సెంటర్లో ఏర్పాటు చేసిన పోషణ పక్ష వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ కాలం మారిందని,మన తాతముత్తాతలు...
Read More..సూర్యాపేట:నీళ్లు,నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యువత రోడ్లమీద ఉంటే కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా తయారైందని,పేదలకు రేషన్ కార్డులు రావాలన్నా కేసీఆర్,బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.శనివారం ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారం గ్రామంలో...
Read More..సూర్యాపేట జిల్లా:రాహుల్ గాంధీ బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటని మాజీ ఎంపీ,మాజీ పిసిసి అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో...
Read More..సూర్యాపేట జిల్లా: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు వారిద్వారా రేషన్ డీలర్లకు బిజినెస్ కరస్పాండెంట్ గా ఏర్పరచడానికి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ డీలర్లతో లావాదేవీలు జరపడానికి సన్నాహం చేస్తుందని,గ్రామీణ ప్రాంతాలలో రేషన్ డీలర్లతో బ్యాంకు సేవలు చేయుటకు...
Read More..సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మున్సిపాలిటీలో శుక్రవారం బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో మున్సిపాలిటీ పరిధిలో కబ్జాకి గురవుతున్న లేఔట్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు...
Read More..సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు,వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు పిలుపునిచ్చారు.సిఐటియు,రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్ర మంత్రి,ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని భీమారం – సూర్యాపేట రహదారి తొమ్మిదేళ్లుగా పూర్తికాక పోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేములపల్లి మండలం సల్కునూరు అడ్డరోడ్డు వద్ద ధర్నా...
Read More..సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా మరియు అనుమతి లేకుండా భవన నిర్మాణలు చేసిన వారికీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ సూర్యాపేట జిల్లా కోర్టు జరిమానా విధించినట్లు సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ పి.రామానుజుల రెడ్డి శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి, రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్ పర్రెపాటి యుగేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.మోత్కూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ఓ పత్రికా...
Read More..సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, విచ్చలవిడిగా పరీక్ష పత్రాలు లీకవడమే దీనికి నిదర్శనమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా...
Read More..సూర్యాపేట జిల్లా:ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సిపిఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడినవారం అవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిపిఆర్ పై ఏర్పాటు...
Read More..సూర్యాపేట జిల్లా:పేదల బ్రతుకులు మారాలంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలని టిపిసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట నియోజక వ్యాప్తంగా చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో శుక్రవారం పెన్పహాడ్ మండలం పొట్లపాడు గ్రామంలో పాదయాత్ర కొనసాగిస్తూ నిర్వహించారు.ఈ...
Read More..సూర్యాపేట జిల్లా: టిఎస్ ఆర్టీసి రాజధాని బస్సు స్కూటీని ఢీ కొట్టడంతో బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దం కాగా, స్కూటీపై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన 65వ జాతీయ రహదారిపై మునగాల మండలం ఇంద్రనగర్ వద్ద జరిగింది.గురువారం హైదరబాద్...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎస్సీ,ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.బుదవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్...
Read More..సూర్యాపేట జిల్లా: ఖమ్మం డిపోకు చెందిన TS 04 Z 0198 నంబర్ గల ఆర్టీసీ (ఇంద్ర ఏసి) బస్సు బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలుదేరింది.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రం వద్దకు రాగానే బస్సు...
Read More..సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.అటువంటి జర్నలిస్టులకు 200 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని మంగళవారం హుజూర్ నగర్ ఆర్డిఓకి రాసిన లేఖ ద్వారా కోరారు.తెలంగాణ ఉద్యమంలో...
Read More..జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్లోక స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిఈఓ కార్యాలయంలో ఏడి శైలజకు పి.డి.ఎస్.యు.ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు.రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ మార్చి 15 నుండి ఒక్క...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 25వ వార్డు ముత్యాలమ్మ గుడి సమీపంలో సూర్యాపేట పురపాలక సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని మంగళవారం స్థానిక కౌన్సిలర్ ఆకుల కవితతో కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె...
Read More..సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.మంగళవారం న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్...
Read More..సూర్యాపేట జిల్లా:రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటును తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కోదాడ...
Read More..సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ ఆరోగ్య కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు వైద్య అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన సూర్యాపేట పట్టణంలోని కుడకుడలో గల బస్తీ దవాఖానను సందర్శించి మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.ప్రతి...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ అసమర్థతతోనే పేపర్ లీకేజీ కావడం జరిగిందని,నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎబివిపి నాయకులు అన్నారు.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో...
Read More..సూర్యాపేట జిల్లా: రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం అన్యాయమని,ఈ చర్య ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర లేపిందని,ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు అన్నారు.రాహూల్ గాంధీ...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతున్న గ్రామాల పురోభివృద్ధిని ఈ తరం విద్యార్థులు మన ఊరు -మన చరిత్ర పేరున నమోదు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.ఆదివారం కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల...
Read More..సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణ ముఖ ద్వారమైన ఎన్టీఆర్ పార్క్ చౌరస్తాకు ధర్మ బిక్షం చౌక్ గా నామకరణం చేస్తూ ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం ధర్మ భిక్షం 12వ వర్ధంతి...
Read More..సూర్యాపేట జిల్లా:సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్లు అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావుచే స్థాపించి,రాష్ట్రంలో తొలిసారి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం...
Read More..సూర్యాపేట జిల్లా:స్వతంత్ర సమర యోధుడు,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,మాజీ ఎంపీ అమరజీవి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 12వ వర్ధంతిని ఆదివారం ధర్మభిక్షం చౌక్ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్...
Read More..సూర్యాపేట జిల్లా: పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కి ఇరవై శాతం అదనపు చార్జీల వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ విద్యుత్...
Read More..సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నేలమర్రి వినోద (24) అక్కడిక్కడే మృతి చెందగా,ట్రాక్టర్ డ్రైవర్, మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడడంతో వారిని...
Read More..సూర్యాపేట జిల్లా: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.బీజేపీ మోడీ పాలనలో నియంతృత్వం పరకాష్టకు చేరుకున్నదని విమర్శించారు.ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడి దాడులు దర్యాప్తు...
Read More..సూర్యాపేట జిల్లా: మార్చి 19న కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వెంటనే ప్రకటించాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.శనివారం ఆయన కోదాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదులకు స్థానం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర కోదాడకు వచ్చిన సందర్భంగా రంగా థియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...
Read More..సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.సూర్యాపేట పట్టణం కుడకుడ పరిధిలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అయన పరిశీలించి మాట్లాడుతూ అంతస్తుల వారిగా జరుగుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు....
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో వికలాంగుల...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధులు జాటోత్ ఠాను నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.సోమవారం గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో ఠాను నాయక్ 73వ...
Read More..ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోగుల జానయ్య,కుంచం జానయ్య,కుంచం సైదులు,కుంచం అజయ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ బీఆర్ఎస్,కాంగ్రెస్...
Read More..టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద...
Read More..ఏప్రిల్ 25నుంచి తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.ఏప్రిల్ 21 ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.పాఠశాలలు అన్నీ తిరిగి జూన్ 12న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.ఏప్రిల్...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడలో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది.డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పారదర్శకంగా లేదని లబ్ధిదారులు గులాబీ నేతల గుడ్డలూడబీకినంత పని చేశారు.స్థానిక ఎమ్మెల్యేను,సీఎం కేసీఆర్ను దులిపారేశారు.దీనితో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.వివరాల్లోకి వెళితే…కోదాడ...
Read More..సూర్యాపేట జిల్లా: టిఎస్పిఎస్సి ప్రశ్నా పత్రాల లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని,దీనిపై సీబీఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.టిఎస్పిఎస్సి పీలిమ్స్ పరీక్షా పత్రాల...
Read More..ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పి.నాగభూషణం ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ సహకారంతో శనివారం తుంగతుర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో షీ టీమ్స్ గురించి,సైబర్ నేరాలపై అవగాహన,మానవ అక్రమ...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల సమక్షంలో చర్చించేందుకు శనివారం నేరేడుచర్ల మండల పరిషత్ లో ఎంపీపీ లక్కుమల్ల జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి మండలంలో 17 మంది సర్పంచులకు ముగ్గురు హాజరు కాగా,14 మంది సర్పంచులు...
Read More..ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి భారీ విజయం సాధించడంతో నేరేడుచర్ల పట్టణంలో టి.టీడీపీ శ్రేణులు శనివారం ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి,స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ధర్మం,న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని...
Read More..తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి కాలేశ్వరం జలాలతో పాడిపంటలు పండి తెలంగాణలో వ్యాపారాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తేజ్ హోటల్...
Read More..దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీల గణన చేపట్టాలని,చట్ట సభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో ఈనెల 28న మహా ధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేపట్టాలని...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh ) లో విధి నిర్వహణలో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన అమర జవాన్ కల్నల్ వుప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు అధికార లాంచనలతో జరిగేందుకు ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో...
Read More..సూర్యాపేట జిల్లా:గ్రూప్1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ దోషులను వెంటనే అరెస్టు చేసి,సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో...
Read More..తెలంగాణ రాష్ట్రలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తల కోసమేనా అని బహుజన సమాజ్ పార్టీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి ఫైరయ్యారు.శనివారం నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో...
Read More..సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెంలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడ పురపాలక సంఘం పరిధి అంబేడ్కర్ నగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను...
Read More..సూర్యాపేట జిల్లా:తనకున్న 35 కుంటల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అనేక ఇబ్బందులు పెడుతున్నారని అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన వీరనాగులు అనే రైతు శుక్రవారం కోదాడ ఆర్డీవో కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన చేపట్టడంతో కొద్దిసేపు...
Read More..సూర్యాపేట జిల్లా:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తూ నేరేడుచర్ల పట్టణంలోబీఎస్పీ శ్రేణులు రాస్తారాకో నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచాలని చూస్తే ఊరుకోమని అన్నారు.నిరుద్యోగుల పక్షాన...
Read More..బహుజన ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు.పేపర్ లీకేజీ తో అన్యాయానికి గురైన నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అక్రమ...
Read More..సూర్యాపేట జిల్లా:గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని, టిఎస్పీఎస్సికి నూతన కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన అమరణ నిరహార దీక్షకు సంఘీభావంగా,ఆర్ఎస్పీ అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ...
Read More..సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై పరిస్థితి విషమించిన వ్యక్తికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గన్ మెన్ శ్రీ నాయక్ సమయస్పూర్తిని ప్రదర్శించి సిపిఆర్ చేసి శ్వాస అందించి శభాష్ అనిపించుకున్నారు.శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలో...
Read More..సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం నీటి సంపు గోడ కూలి పవన్ అనే విద్యార్థి మృతి చెందడం,మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడడానికి అధికారులు,పాఠశాల ప్రిన్సపాల్ నిర్లక్ష్య వైఖరే కారణమని విద్యార్ధి సంఘాలు...
Read More..అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్ పై సొంత పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి ఎవరు...
Read More..సూర్యాపేట జిల్లా:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగనోట్ల...
Read More..సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం విద్యార్థులు స్నానాలు చేస్తుండగా పాఠశాలలోని నీటి సంపు గోడ కూలి ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన విద్యార్థులను హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే...
Read More..సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో ఉన్నత విద్యలు పూర్తి చేసి,ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడితే బీఎస్పీ చూస్తూ ఊరుకోదని,పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు.గురువారం...
Read More..మూడు రోజుల క్రితం అబార్షన్ చేయడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో గురువారం జిల్లా కేంద్రంలోని ఏకశిలా నర్సింగ్ హోంలో డిఎం అండ్ హెచ్ఓ కోటా చలం విచారణ చేపట్టి, మృతురాలకి అందించిన...
Read More..సూర్యాపేట జిల్లా:ఏషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ గురువారం సందర్శించారు.మార్కెట్ లో జరుగుతున్న నిర్మాణ పనులను అయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో...
Read More..సూర్యాపేట జిల్లా:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రాబోయే 48 గంటల్లో రద్దు చేయని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధినేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని సామాజిక...
Read More..సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ నాయకులు ఎవరూ మా గ్రామానికి రావద్దని వస్తే ఇదే శాస్తి జరుగుతుందని ఓ కాలనీకి వాసులు అధికార పార్టీ మంత్రి జగదీష్ రెడ్డి ప్లెక్సీలు తగులబెట్టి మాస్ వార్నింగ్ ఇచ్చిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)...
Read More..సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ దివంగత పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని,ఆనాటి...
Read More..సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో దురాక్రమణకు గురవుతున్న కోట్ల విలువ చేసే 20ఎల్ కేనాల్ పంట కాలువ భూములను కాపాడాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక రైతు బూడిగే హుస్సేన్ గౌడ్ బుధవారం...
Read More..సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణం మిర్యాలగూడ రోడ్డులోని సిఐటియు కార్యాలయాన్ని కొందరు అవినీతి అధికారుల సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సోమయ్య గౌడ్ డిమాండ్ చేశారు.బుధవారం సిఐటియు కార్యాలయంలో శీలం శ్రీను...
Read More..సూర్యాపేట జిల్లా:మసీదుల అభివృద్ధికి ప్రతి ఒక్క ముస్లిం పాటుపడాలని నల్లగొండ ముఫ్తి సిద్ధిక్,వరంగల్ ముఫ్తి అజహార్ లు అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని రెండవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మస్జిద్ ఏ ఉమర్ మసీదును ప్రారంభించి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రతి...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నెల వారి పోలీస్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ అధ్వర్యంలో పోలీసు అధికారులకు ధ్యానం, యోగా శిక్షణ తరగతి నిర్వహించారు.అనంతరంజిల్లాలో కేసుల నమోదు, పెండింగ్ కేసుల వివరాలు,...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 10 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి,వారి సమస్యలను తెలుసుకొని...
Read More..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీ.ఎన్ రెడ్డి శత జయంతి వేడుకల ముగింపు సందర్భంగా ఆత్మకూర్ (ఎస్)మండలం తుమ్మల పెన్ పహాడ్ క్రాస్ రోడ్ లో బీ.ఎన్ రెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...
Read More..సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నాణ్యత లేని కుళ్ళిపోయిన పండ్లును పంపిణీ చేస్తూ,ఇదేంటని అడిగిన విద్యార్ధి నేతల పట్ల అసభ్యంగా మాట్లాడతున్న అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కొణితం శ్రీనివాస్...
Read More..సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం కలకోవ మత్స్య సహకార సంఘం ఎన్నికలు గత మూడు పర్యాయాలుగా వాయిదా పడుతూ వస్తుండగా, తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు మంగళవారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.గ్రామంలో...
Read More..సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామంలో మంగళవారం ఎస్సారెస్పీ కాలువలో దిగి రైతులు నిరసన వ్యక్తం చేశారు.రైతుల నిరసనకు మద్దతు తెలిపిన యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు పసుల అశోక్ యాదవ్ మాట్లాడుతూ చిట్టచివరి గ్రామాలకు నీళ్లు...
Read More..నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ లో కృష్ణానది తీరంలో 274 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనo సందర్శించడానికి దలైలామా ఆసక్తిని కనపర్చారని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మీయ్య తెలిపారు.మంగళవారం ధర్మశాలలో దలైలామాను కలుసుకొని బుద్ధ వనాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించినట్లుగా ఆయన తెలిపారు.ఈ...
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన రైల్యే ట్రాక్ కు రైతుల నుండి భూములు తీసుకొని,వారికి ఏడాది కాలంగా నష్టపరిహారం చెల్లించకుండా నర్సాపురం వద్ద...
Read More..సూర్యాపేట జిల్లా:బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం,మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబాలు బంగారు కుటుంబాలు అయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో ఆయన చేపట్టిన హాథ్ సే హాథ్ జొడో పాదయాత్ర మంగళవారం...
Read More..సూర్యాపేట జిల్లా:విద్యార్థులు సిపిఆర్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని గాయత్రీ నర్సింగ్ అధినేత,ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసి కాలేజ్, రాయనిగూడెం నందు గాయత్రి నర్సింగ్ హోమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్...
Read More..సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినదళిత బంధు పథకంలో జిల్లాలోని తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి తిరుమలగిరి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, మండలంలో దళిత బంధు దళితులకంటే దళారులకు ఎక్కువ ఉపయోగపడుతుందని బీజేపీ జిల్లా ప్రధాన...
Read More..సూర్యాపేట జిల్లా:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్పొరేట్ రంగాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మాభిక్షం భవనంలో జిల్లా గౌరవ అధ్యక్షులు చామల అశోక్ అధ్యక్షతన జరిగిన ఏఐటియుసి...
Read More..సూర్యాపేట జిల్లా:అక్షర ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో నక్షత్ర హాస్పిటల్ హైదరాబాద్,జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూపు హైదరాబాద్,స్వశోధన్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో అక్షర ఉగాది వేడుకలు 20-03-2023 సోమవారం సూర్యాపేటలో నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాస రాంకుమార్...
Read More..త్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టాడా లేదా అనేది ముందు తేల్చాలని,ప్రస్తుతం ఆయనపై జరుగుతున్న ప్రచారం,వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమేనా అనే సందేహం కలుగుతుందని వైయస్సార్ టీపీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు...
Read More..చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ,బ్రూణ హత్యలను ఐఎంఏ సమర్థించదని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా సూర్యాపేటలో వైద్యశాలలు అబార్షన్లకు అడ్డాగా మారుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటిని...
Read More..సూర్యాపేట జిల్లా:రైతుల కష్టాలు రైతులకే తెలుసు అంటారు.రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి స్వతహాగా వ్యవసాయాన్ని ఇష్టపడే సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కష్టకాలంలో తోటి రైతులకు ఆసారాగా నిలిచి,వారి కళ్ళలో ఆనందం నింపారు.మంత్రి చొరవతో...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.15 నుంచి ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.ఉదయం 8 నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని,ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం...
Read More..దేవరకొండ మండలం కొమ్మపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారు తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా రైటర్స్ ఆరవ కాన్ఫరెన్స్ సమావేశంలో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డును ప్రకటించారు.ఈ అవార్డును...
Read More..కేంద్రంలో మోడీ(Narendra Modi),రాష్ట్రంలో కేడి సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడానికి కాంగ్రెస అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేస్తున్న పోరాట స్పూర్తితో కాంగ్రెస్ శ్రేణులు(Congress Leaders),ప్రజలు ఐక్యంగా కదలాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి(...
Read More..హుజూర్ నగర్(Huzur nagar) మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ, మున్సిపాల్టీ లే అవుట్ భూములను దర్జాగా కబ్జా చేసి,గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని,వాటిని కాపాడే బాధ్యత ప్రజలందరిపై ఉందని కాంగ్రెస్ కౌన్సిలర్లు(Congress Counselors) జక్కుల వీరయ్య,కోతి సంపత్ రెడ్డి అన్నారు.పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం...
Read More..పోడు భూములపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ బృందం గిరిజన సంఘం నాయకులతో కలిసి వివరించిన క్రమంలో పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తానని చెప్పిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) అన్నారు శనివారం...
Read More..జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలనకై వచ్చిన యూనియన్ సర్వీస్...
Read More..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు మహిళా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బహుమతులు అందించి సన్మానించారు.మార్చి 8 తేదీన నిర్వహించాల్సిన కార్యక్రమం ఆరోజు మహిళా సిబ్బంది అంతా విధుల నిర్వహణలో ఉన్నందున కార్యక్రమాన్ని...
Read More..అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను అదేశించారు.శుక్రవారం మోతె మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, వైద్యశాల,2 బి.హెచ్.కెలు, అంగన్వాడీ కేంద్రాలు,పల్లె ప్రకృతివనాలు,నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు,సలహాలు చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ...
Read More..సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి డిమాండ్ చేశారు.తన కూతురు కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన అప్లికేషన్ల విషయంలో ఆర్ఐ...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో మద్దిరాల పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకన్న సహకారంతో కస్తూర్బా గాంధీ కళాశాల మరియు పాఠశాల నందు షీ టీమ్స్ గురించి,...
Read More..నల్లగొండ జిల్లా:రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తాహాసిల్దార్ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.శుక్రవారం రేషన్ దుకాణాల తనిఖీలో భాగంగా మిర్యాలగూడ పట్టణం షాబునగర్ లోని షాప్ నెంబర్ 5 ను ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం...
Read More..నల్లగొండ జిల్లా:కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతీ ఒక్కరి రక్తంలో అబద్ధపు డీఎన్ఏ ప్రవహిస్తుందని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ అన్నారు.శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్ర...
Read More..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక,కార్మిక,కర్షక,రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుండి 29 వరకు జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి...
Read More..సూర్యాపేట జిల్లా:తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 11,12 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ తప్పనిసరిగా హాజరై సద్వినియోగం చేసుకోవాలని జర్నలిజంలో ఎన్నో మెలుకువలు తెలుసుకోవాలని శుక్రవారం...
Read More..మతోన్మాద బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుండి 29 వరకు జరిగే జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు.శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు...
Read More..సూర్యాపేట జిల్లా: ప్రజాస్వామ్యం దేశంలో ధనస్వామ్యం నడుస్తుందని, 56 శాతం ఉన్న బీసీలకు నేటివరకు 14శాతమే అవకాశాలు వచ్చాయని,జనాభా దామాషా ప్రకారం అవకాశం రానప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని బీసీ సంఘం నేత,వైఎస్సార్ టిపి ఎంపీ అర్.కృష్ణయ్య అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో భూసంబంధ వ్యవహారాల్లో ధరణి పోర్టల్ అవినీతికి కేరాఫ్ గా మారిందని, తక్షణమే ధరణిని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శుక్రవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ మండల తహసిల్దార్...
Read More..దేశానికి అన్నం పెట్టే రైతన్న తమకు సాగునీరు కోసం కాలువకు,లిఫ్ట్ ఇరిగేషన్, కరెంట్ కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం ఈ దేశంలో షరా మామూలే.కానీ,రైతుల వ్యవసాయ అవసరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన లిప్టులు తమకొద్దని రోడ్డెక్కిన విచిత్ర పరిస్థితి...
Read More..నల్లగొండ జిల్లా:ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది.ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టీపీసీసీ డెలికేట్ దుబ్బాక నరసింహారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా...
Read More..నల్లగొండ జిల్లా:అన్ని రంగాలలో దినదినాభివృద్ధి చెందుతున్న కొండమల్లేపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు సంక్షేమ హాస్టళ్లు (వసతి గృహాలు) ఏర్పాటు చేయాలని ఎన్.ఎస్.యు.ఐ తెలంగాణ స్టేట్ కో-ఆర్డినేటర్ ఎం.డి.ఖదీర్ డిమాండ్ చేశారు.కొండమల్లేపల్లి మండలంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల్లో సంవత్సరనికి దాదాపుగా...
Read More..సూర్యాపేట జిల్లా:పది రూపాయలు దొరికితేపక్కకు చూసి తీసుకొని జేబులో వేసుకునే మనుషులున్న నేటి సమాజంలో తన ఆటోలో ఓ మహిళ మరిచిపోయిన నగదును తిరిగి ఆమెకు అప్పగించిన ఆటో డ్రైవర్ ,తన నిజాయితీని నిరూపించుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో...
Read More..జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశా మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఎల్.వెంకట్రావు జిల్లాలో అమలవుతున్న వైద్య మరియు ఆరోగ్య కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో అర్హులైన వారిని గుర్తించి...
Read More..బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన యువకులు గురువారం పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు.కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు,అలాగే దేశంలో సుస్థిర పరిపాలన అందిస్తున్న మోడీ పాలనకు,బీజేపీ...
Read More..సూర్యాపేట జిల్లా: వ్యవసాయ మోటార్లు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు గురువారం నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఏ1 గోలి సైదులు,ఏ2 పోరెడ్డి నాగేందర్ రెడ్డి,ఏ3 ఎస్.కె.మదార్ నిందితులు మద్యానికి,చెడు వ్యసనాలకు...
Read More..ప్రతి కుటుంబం ఆయుష్మాన్ భారత్ లో చేరి ఐదు లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమాను పొందాలని బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గుండగాని జానీ గౌడ్ అన్నారు.గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 9,15 వ...
Read More..అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను ఆకాశానికి ఎత్తి పొగిడేస్తూ,మిగతా సమయాల్లో మహిళల ఆరోగ్యం విషయంలో పాతాళానికి తొక్కేస్తున్నారని విన్నపం ఒక పోరాటం స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు.గురువారం ఆమె హుజూర్ నగర్ పట్టణంలో మహిళల...
Read More..జిల్లా కేంద్రంలోని డబ్ల్యూఎంఈ చర్చ్ సూర్యాపేట నందు బిషప్ డా.దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయగా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ(సీసీటీ) ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ 12 గురువారం 2023 న,ఎల్బీ స్టేడియం, హైదరాబాద్...
Read More..సూర్యాపేట పట్టణంలో కౌన్సిలర్లు,ప్రజల సహకారంతో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు.గురువారం సూర్యాపేట పట్టణం 17 వ వార్డు చింతలచెరువులోని ప్రాధమిక పాఠశాల నందు...
Read More..మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి.బుధవారం రాత్రి శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ధ్వజారోహణం,ఏకాంత సేవ,యాగబలి,పండిత సన్మానం నిర్వహించారు.శ్రీ పుష్పయాగం సందర్భంగా రంగురంగుల పూలతో స్వామి వార్లకు అభిషేకం చేసి అందంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ...
Read More..మీరు పడే శ్రమ,చదివే చదువే మీ భవిష్యత్తుకు పెట్టుబడి అని,కసిగా చదివి ప్రతీ ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే కార్యక్రమంలో...
Read More..కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, రెండు నెలల క్రితం ఇంటర్యూలు జరిగిన మైనారిటీ కార్పొరేషన్ లోన్లు ఇస్తారా లేదా అని గురువారం భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ లో పాలకమండలిని,అధికారులను ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు నిలదీశారు.మైనార్టీ కార్పొరేషన్ నుండి...
Read More..కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లలో గురువారం పోలీసులు వాహనాలకు ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారు.అందులో భాగంగా బైక్ వచ్చిన కోదాడ పట్టణం ఉత్తమ్ పద్మావతి నగర్ కి చెందిన యువకుడిని అపిన పోలీసులు అతని బైక్ కీ,మొబైల్ తీసుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి...
Read More..లింగ నిర్థారణ చేసి అబార్షన్ చేయడానికి సహకరించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నాగభూషణం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ నెల 6న జిల్లా వైద్యాధికారి కోటాచలం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంజీవని ఆసుపత్రిలో ఒక మహిళ అబార్షన్...
Read More..వీధి కుక్కల నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందా? దాడి జరిగినప్పుడు పేపర్ ప్రకటనలు చేయడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని తేలిపోయిందా…? ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జరుగుతున్న వరుస ఘటనకు చూస్తే అదే నిజమని అనిపిస్తుంది.దీనికి నిదర్శనమే...
Read More..నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని ధర్నా చేస్తూ రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని,జైలుకీకూడా పోయామని, తామేమీ బంగ్లాలు, ఎకరాలు,ఉద్యోగాలు అడగలేదని,గూడు కోసం జాగా అడుగుతున్నామని,ఇప్పటికే పట్టణంలో ఎన్టీఆర్ నగర్,రాజీవ్ నగర్ ఉందని,ఇండ్ల స్థలాలు ఇస్తే కేసీఆర్ నగర్ పెడతామనిస్థలాల సాధన సమితికి బాధితులు...
Read More..నకిలీ బంగారంతో తుంగతుర్తి అరవపల్లి, మద్దిరాల మండల పరిసర గ్రామాలలో తిరుగుతూ తక్కువ ధరకు బంగారం ఇస్తామని,తక్కువ బంగారానికి ఎక్కువ బంగారం ఇస్తామని నమ్మించి వారి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని ప్రజలకు ఇచ్చి తనిఖీ చేసుకోమని చెప్పి తిరిగి రెండు...
Read More..దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సమయంలో ప్రజల ప్రాణాలని కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగం చేసింది పారిశుద్ధ్య కార్మికులని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి,అడ్వకేట్ బాలాజీ నాయక్ అన్నారు.బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని...
Read More..సూర్యాపేట జిల్లా:ఔను సూర్యాపేట రూరల్ మండలంలోని పిల్లలమర్రి గ్రామంలో చిన్నా,పెద్దా, ముసలి ముతకా, ఆడ,మగ,విద్యార్ది, ఉద్యోగులు,పేద,ధనిక అనే అంతరం లేకుండా, పార్టీలకతీతగా నాయకులు,కార్యకర్తలు అనే భేదం లేకుండా సురేందర్ డీజేకు దుమ్ము లేపే డాన్స్ చేశారు.పిల్లలమర్రిలో శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో...
Read More..నల్లగొండ జిల్లా: మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజూ మహిళల పట్ల విధేయత చూపాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రియదర్శిని మేడి, డాక్టర్ స్నేహలత అన్నారు.బుధవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి భవన్ నియోజకవర్గ...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ ప్రతిపల్లెకు,ప్రతి గడపకు చేరాలంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్...
Read More..సూర్యాపేట జిల్లా: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైరయ్యారు.బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా...
Read More..యాదాద్రి బువనగిరి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలకు నిరసనగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగిన వైఎస్ షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ జిల్లా...
Read More..సోషల్ మీడియా వచ్చాకే సమాజంలో భయం, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా నార్కేట్ పల్లి మండలం వివేర హోటల్ లో అయన మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహిళా మణులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలలో రాజకీయాల్లో వ్యాపారాలలో మగవారితో సమానత్వ విలువను కల్పిస్తున్నరని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ...
Read More..ఎక్కడైతే మహిళలు పూజింపబడుతారో అక్కడ దేవతలు నడయాడుతారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర, ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్,ప్రముఖ స్త్రీల వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా...
Read More..సూర్యాపేట జిల్లా:విద్యా, ఉద్యోగాలలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మహిళల పట్ల చిన్నచూపు విడనాడాలని పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నర్సమ్మ అన్నారు.అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా బుధవారం సూర్యాపేట...
Read More..