Suryapet

Suryapet District & City Daily Latest News Updates

ప్రభుత్వ భూమి కబ్జాపై తహశీల్దార్ కి మాజీ సర్పంచ్ వినతిపత్రం

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 778 లో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి గత ప్రభుత్వం క్రీడాప్రాంగణం,మెగా ప్రకృతితో వనాలకు కేటాయించి, సుమారు 2000 మొక్కలు నాటినా కొందరు కబ్జా చేసి...

Read More..

చైన్ స్నాచింగ్ చేసి పట్టుబడ్డ యువకుడు..ఇదే ఫస్ట్ టైం చెబుతున్న వైనం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం నలంద జూనియర్ కళాశాల వద్ద నుండి డీమార్ట్ కు నడిచి వస్తున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిన యువకుడు.ఆ వృద్ధురాలు దొంగ దొంగా అంటూ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువకులు...

Read More..

కోనో కార్పస్ టెర్రర్ ట్రీ లను తొలగించండి...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామ పల్లె ప్రకృతి వనంలో కోనో కార్పస్( Conocarpus ) చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తు పెరిగి చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.ఈ పల్లె ప్రకృతి వనం సింగారం నుండి కోదాడ వెళ్ళే రోడ్డు...

Read More..

ఎందరో త్యాగాల ఫలితం స్వాతంత్య్రం...ఫలితాలు అందరికి అందాలి:రాష్ట్ర మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమని, స్వాతంత్ర్య ఫలితాలు అందరికి పంచాలని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరియడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య...

Read More..

600 మందితో కాంగ్రెస్లో చేరిన హైకోర్టు అడ్వకేట్

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం మోదిన్ పురం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్,వివిధ పార్టీలకు చెందిన 600 మంది కార్యకర్తలతో బుధవారం ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి సమక్షంలో...

Read More..

సోలార్ విద్యుత్ పై సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట జిల్లా: సూర్యరశ్మి నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే సోలార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శివసాయి మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్దా శ్రీనివాస్ గుప్తా అన్నారు.బుధవారం స్థానిక మమత ఇన్ లో...

Read More..

ప్రభుత్వ హాస్పటల్ కి వచ్చే వారికి పరీక్షలతో పాటు మెరుగైన వైద్యం అందించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే వారికి రోగ నిర్దారణ పరీక్షలు చేసిన తదుపరి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సూర్యాపేట లోని ప్రభత్వ జనరల్ హాస్పిటల్ ని సందర్శించి...

Read More..

పెంచికల్ దిన్నె పి.హెచ్.సి డాక్టర్ ముందే ఆగష్టు 15 కు హాజరైంది...?

సూర్యాపేట జిల్లా: ఆమె ఒక ప్రభుత్వ డాక్టర్, ప్రజలకు వైద్య సేవల అందించే వృత్తిలో ఉంటూ విధులకు డుమ్మా కొడుతూ,అటెండెన్స్ రిజిస్టర్ లో ఆగష్టు 15 ను ఒక రోజు ముందే జరిపిన్నట్లుగా సంతకం చేసి మధ్యాహ్నమే విధులను విస్మరించి వెళ్లిపోయిన...

Read More..

200 అడుగుల జాతీయ పతాకంతో కోదాడలో భారీ ర్యాలీ

సూర్యాపేట జిల్లా: ప్రజలందరిలో దేశభక్తి పెంపొందేలా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 78వ, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన...

Read More..

పంద్రాఘస్ట్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట జిల్లా: 78వ,భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.బుధవారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల ఫరేడ్ గ్రౌండ్లో గురువారం జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అడిషనల్...

Read More..

రేడుచర్ల పి.హెచ్.సిలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల( Nereducharla ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత( Additional Collector BS Latha ) ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రోగులకు వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ల్యాబ్, ఫార్మసీ,రిజిస్టర్లు,ఆసుపత్రి ఆవరణం తిరిగి...

Read More..

స్వతంత్ర్య దినోత్సవ పరేడ్ ను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు స్వతంత్ర దినోత్సవ పరేడ్ ప్రాక్టీస్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించి,సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేడుకలకు వచ్చే పౌరులకు ఎలాంటి అవసరం కలగకుండా...

Read More..

బోధన సిబ్బంది నియమకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: బోధన సిబ్బంది నియమకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.మంగళవారం సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా గల బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్దతిన నియమించేందుకు జరుగుతున్న ఇంటర్యూలో...

Read More..

కోదాడ మద్యం జగ్గయ్యపేటలో...!

సూర్యాపేట జిల్లా: జగ్గయ్యపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే 65 పై మంగళవారం జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణం నుండి ద్విచక్ర వాహనం లోపల సీటు క్రింద...

Read More..

గోల్కొండ కోటలో అప్పన్నపేట డప్పు మోత

సూర్యాపేట జిల్లా: ఈ నెల 15 రాష్ట్ర రాజధాని గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అమరవరపు సతీష్ మాస్టర్ మహిళా డప్పు కళా బృందం కళాకారులు ప్రపంచానికి తమ...

Read More..

ఆగస్టు 14 అర్థరాత్రి వరకు జరిగే జన జాగరణ జయప్రదం చేయండి: ప్రజా సంఘాలు పిలుపు

సూర్యాపేట జిల్లా: ఆగస్టు 14న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు జరిగే జన జాగరణను కార్మికులు, రైతులు,వ్యవసాయ కూలీలు,ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక...

Read More..

విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని చదువే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి బాటలో పయనింప చేస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భూక్య దామోదర్...

Read More..

ప్రజాస్వామ్యాన్ని పాతరేసే నూతన క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలి: ఏఐవైఎఫ్

సూర్యాపేట జిల్లా: మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలు ‘భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు’అని నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సూర్యాపేట పట్టణ కార్యదర్శి ఏడెల్లి శ్రీకాంత్ అన్నారు.ఏఐవైఎఫ్...

Read More..

ఎస్సారెస్పీ కెనాల్ ఆక్రమణపై స్పందించిన అధికారులు

సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని రాంపురంతండా రెవెన్యూ పరిధిలోని ఎస్సారెస్పీ 22 ఎల్ కెనాల్ ఆక్రమణకు గురైందని వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు.సోమవారం ఆక్రమణకు గురైన ఎస్సారెస్పీ కాలువను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ...

Read More..

రోడ్డు ప్రమాదంలో పాలకుర్తి సీఐ దంపతులకు గాయాలు

సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండలం వెల్పుచర్ల గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో జనగామ జిల్లా పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి తన భార్యతో...

Read More..

నేరేడుచర్లలో దొంగల బీభత్సం...!

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పాత నేరేడుచర్లలో దొంగకు భీభత్సం సృష్టించారు.నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం…నూకల జానకమ్మ శనివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్ళింది.తిరిగి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి...

Read More..

సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన హుజూర్ నగర్ కు చెందిన యువకుడు లచ్చుమల్ల వెంకట్ (21) ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతయ్యాడు.ఇతను హుజూర్ నగర్ లో జరిగే తన అత్త కొడుకు...

Read More..

ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నిర్మించాలి:ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట జిల్లా:పూలే- అంబేద్కర్ నాలెడ్జి (సెంటర్స్) గ్రంథాలయాలు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ...

Read More..

ఎస్సారెస్పీ కాల్వను అక్రమించిన మాజీ ఎంపీటీసీ:బాధిత రైతులు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వ హాయంలో అధికార పార్టీ అండ చూసుకుని ఎస్సారెస్పీ 22ఎల్ కాల్వను పూర్తిగా ఆక్రమించి, రైతులకు దారి లేకుండా,సాగు నీరు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న మాజీ ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా మోతె మండలం రాంపురంతండా...

Read More..

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి:ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా:సంక్షేమ వసతి గృహ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో సంక్షేమ వసతి గృహలలో సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు లేక...

Read More..

గారకుంట తండా వద్ద సాగర్ కాల్వపై రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా:సాగర్ ఎడమ కాల్వకు(Sagar left channel) నీటిని విడిచి వారం రోజులు అవుతున్నా 10 వ,బ్లాక్ లోని ఎల్ -9 పరిధిలోని గానుగబండ, హనుమంతులగూడెం, కొండాయిగుడెం,గంగానగర్ గ్రామాలకు ఇంతవరకు సాగర్ నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయని ఆ ప్రాంత రైతులు...

Read More..

అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం: మంత్రి తుమ్మల

సూర్యాపేట జిల్లా:రైతులు వరి పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి మొగ్గు చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(, Minister Thummala) అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్...

Read More..

రామస్వామి గుట్ట వద్ద ఇళ్లు త్వరగతిన పూర్తి చేయాలి:వి.పి.గౌతమ్

సూర్యాపేట జిల్లా:ఆదర్శ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను త్వరగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా(Suryapet) హుజుర్ నగర్(Huzur Nagar) మున్సిపల్ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా...

Read More..

ఆరుగురు గొలుసు దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు

సూర్యాపేట జిల్లా:ఒంటరిగా నిద్రిస్తున్న మహిళా ఒంటిపై నుండి ఆభరణాలు దొంగిలిస్తున్న,నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ,పురుషుల జంటలను బెదిరించి రాబరీలకు పాల్పడుతున్న, తాళం వేసి ఉన్న ఇంటిలో దంగతనాలు చేస్తున్న ఆరుగురు దొంగలను సూర్యాపేట జిల్లా ( Suryapet District)మునగాల, హుజూర్ నగర్,చివ్వెంల...

Read More..

ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం వికటించి పేషెంట్ మృతి...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జమ్మిగడ్డ హెల్తీ ఫై ఆస్పత్రిలో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి మొదట ఓ ఇంజక్షన్ వేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే మరో ఇంజక్షన్ వేయడంతో మృతి చెందాడు.ఈ విషయం మృతుని బంధువులకు తెలిసేలోపు మృతుని అంబులెన్స్...

Read More..

పేట ఐటీ హబ్ కు రజనీకాంత్ సంగాని కృషి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి సూర్యాపేట( Suryapet ) పాత కలెక్టరేట్ నందు గత ఎన్నికలకు ముందు లాంఛనంగా ప్రారంభించింది.కానీ,ఆ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో నూతన ప్రభుత్వ ప్రాధమ్యాలు మారిపోవడంతో ఐటీ హబ్...

Read More..

బురదదారే వారికి దిక్కు..బీసీ బాలుర వసతి గృహం విద్యార్థుల దుస్థితి

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణం( Nereducharla )లోని బీసీ బాలుర వసతి గృహం ఆవరణం మొత్తం బురదమయంగా మారడంతో విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చినుకు పడితే చాలు నీళ్ళు నిలిచ్చి చిన్నపాటి కుంటను తలపిస్తూ దోమలు,ఈగలు స్వైర విహారం చేస్తూ ఉండడంతో విద్యార్దులు...

Read More..

వికలాంగులకు సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ

సూర్యాపేట జిల్లా: కలెక్టరెట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని క్రిపుల్డ్ దివ్యాంగులకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో బ్రింగ్ ఎ స్మైల్ ఫౌండేషన్ సహాయంతో 28 వీల్ చైర్స్ పంపిణి చేశారు.జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,తెలంగాణ సోషల్ ఇంపాక్ట్...

Read More..

స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలలో,పట్టణాలలో దోమల ద్వారా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వేంలలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతు వేదిక...

Read More..

రైతుల కళ్ళల్లో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

సూర్యాపేట జిల్లా: రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని పెన్ పహాడ్ శ్రీ వెంకటేశ్వర ఎల్ 24 లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ సంజీవ రెడ్డి అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనంతారం,పెన్ పహాడ్, నాగుల పహాడ్...

Read More..

పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి:జెడ్పి సీఈఓ

సూర్యాపేట జిల్లా: పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని జెడ్పి సీఈఓ అప్పారావు అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను చూసుకోవాలని,...

Read More..

ధర్మపురం విబీకేని తొలగించండి

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం ధర్మపురం సంఘ బంధం వీబికేగా 20 ఏళ్లుగా పని చేస్తూ,లక్షల రూపాయలు స్వాహా చేసిన సుంకరి చిన్న రామయ్యను వెంటనే విధులోంచి తొలగించి, ఆడిట్ నిర్వహించాలని సంఘబంధంలోని పొదుపు సంఘాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు.మహిళలకు రుణాలు...

Read More..

రూ.22 వేల కోట్లతో 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తాం:మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌...

Read More..

ఓకే స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్...!

సూర్యాపేట జిల్లా:అక్రమ రవాణాను అరికట్టాల్సిన రక్షకభట వృత్తిలో ఉండి, ఇసుక అక్రమ రవాణాకు అనధికార లైసెన్స్ ఇస్తూ వారి వద్ద నుండి నెల నెలా మామూళ్లు దండుకుంటూ భక్షకభటులుగా మారారనే ఆరోపణలపై శాఖా పరమైన విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ ఆరోపణలు...

Read More..

ఎస్సీ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం తమ్మినేని వీరభధ్రం

సూర్యాపేట జిల్లా:ఎస్సీ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే...

Read More..

కొత్త రుణం కావాలంటే ఆగాలంటున్న మోతె ఎస్బీఐ బ్యాంక్

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు సంతోషంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు.సాగు సీజన్ జోరుమీదున్న సమయంలో పెట్టుబడి సాయం కోసం సూర్యాపేట జిల్లా మోతె మండల ఎస్బీఐ బ్యాంక్ లో దరఖాస్తు చేసుకుంటే...

Read More..

హుజుర్ నగర్,కోదాడ రహదారులకు మహర్దశ

సూర్యాపేట జిల్లా: జిల్లాలో హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.దశాబ్ద కాలంగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలను పట్టిపీడిస్తున్న రహాదారుల సమస్యలకు పుల్ స్టాప్ పెట్టడంతో పాటు, అవసరమున్న చోట...

Read More..

జర్నలిస్ట్ సందీప్ కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా జర్నలిస్టులు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటకు చెందిన జర్నలిస్ట్ నాంపల్లి సందీప్ మృతి మీడియా రంగానికి తీరని లోటని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వజ్జే వీరయ్య, ఐయితబోయిన రాంబాబు గౌడ్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని రాపోలు గుడి వద్ద సందీప్ నివాసానికి వెళ్లి ఫిక్స్డ్...

Read More..

కబ్జా చెరలో మోతె మండలంలో చెరువులు

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని చెరువులు కబ్జాల చెరలో చిక్కుకొని కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇటీవల స్థానికులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.మండల పరిధిలోని రాంపురంతండా(గోపాలపురం) రెవెన్యూలో గల గండ్ల చెరువు సుమారు 450 ఎకరాల విస్తీర్ణంతో చుట్టూ పది...

Read More..

ఒంటరి వికలాంగ మహిళ దారుణ హత్య

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం జాటోత్ తండాకు చెందిన వికలాంగురాలిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి పరిశీలించి,డాగ్ స్క్వాడ్ ను రప్పించి క్లూస్ సేకరించి,కేసు...

Read More..

గుండెబోయినగూడెం లిఫ్ట్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్డీవో

సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలం కృష్ణానదిపై గుండెబోయిన గూడెం వద్ద రూ.118.70 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు సందర్శించారు.స్థానిక రైతులతో కలిసి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన గుండెబోయినగూడెం రెవెన్యూ...

Read More..

అధర్మంపై మాదిగల 30 ఏళ్ల ధర్మయుద్ధం గెలిచింది

సూర్యాపేట జిల్లా: ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ చేసిన ధర్మ యుద్ధం చివరికి అధర్మంపై విజయం సాధించిందని ఎమ్మార్పీఎస్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి బాలయ్య అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా మద్దిరాల...

Read More..

మునగాల మండలంలో తాటి చెట్టుపైన సూసైడ్

సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం తాటిచెట్టుపైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో మృతదేహన్ని కిందికి దించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. చెట్టుపైకి ఒక వ్యక్తి ఎక్కి ఉరి...

Read More..

ఇల్లు తాకట్టు పెట్టి వైద్యం... అయినా దక్కని భార్య ప్రాణాలు

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గంలో నెల రోజుల వ్యవధిలో విష జ్వరాల బారిన పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు.మొన్న మునగాల మండలం తాడ్వాయిలో సామాజిక కార్యకర్త రాగిచెట్టు శ్రీనివాస్,నిన్న అనంతగిరి మండలం వెంకట్రాంపురంలో ఈ మధ్య కాలంలో వివాహమైన పర్రే సాయితేజ...

Read More..

వైకల్యం శాతన్ని బట్టి కాకుండా వికలాంగులకు ఒకే యుడిఐడి కార్డు జారీ చేయాలి

సూర్యాపేట జిల్లా: వికలాంగుల వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందెందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ 2016 ఆర్పీడబ్ల్యూడి చట్టంలోని సెక్షన్ 20కి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసయిదాను నోటిఫికేషన్ గెజిట్ ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ...

Read More..

జిల్లాలో రెండో విడతలో 26,376 మంది రైతులకు 250.07 కోట్లు మాఫీ:అదనపు కలెక్టర్ బిఎస్ లత

సూర్యాపేట జిల్లా:జిల్లాలో( Suryapet District ) రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత( Additional Collector BS Latha ) తెలిపారు.మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి...

Read More..

యువకుల కోరిక మేరకు గ్రామానికి దోమల ఫాగ్ మిషన్ బహుకరణ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం ( Garidepalli )ఎల్బీనగర్ గ్రామంలో దోమల బెడదతో ప్రజలు విషజ్వరాల బారినపడ్డారు.దీనిని గ్రామ యువకులు బోధ సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన, ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదని భావించి సొంత ఖర్చులతో దోమల నివారణకు ఫాగ్...

Read More..

రెండో విడత రుణమాఫీపై మోతె మండల రైతుల హర్షం...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీ( Runamafi ) పథకానికి సంబంధించి మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన...

Read More..

సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్టులు దారుణం

సూర్యాపేట జిల్లా:గ్రామ పంచాయితీ కార్మికుల( Gram Panchayat workers ) న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ ధర్నాకు వెళుతున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో పంచాయితీ కార్మికులను...

Read More..

మహిళా సమస్యలపై బాధ్యతతో వ్యవహరించాలి:ఉస్తేల సృజన

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ మహిళా సమాఖ్య ( Telangana Mahila Samakhya )బాధ్యతాయుతగా వ్యవహరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన పిలుపునిచ్చారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సిపిఐ కార్యాలయం ప్రజా...

Read More..

కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులను విస్మరించారు:గిద్దె రాజేష్

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకుండా విస్మరించడాని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్లలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.ఈ సందర్బంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ...

Read More..

తరలివస్తున్న వరద...ఆయకట్టు రైతుల్లో ఆనందం

సూర్యాపేట జిల్లా:ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది( Krishna River ) పరుగులు పెడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 30న శ్రీశైలం క్రస్ట్ గేట్లను...

Read More..

సూర్యాపేట నుండి గంజాయిని తరిమి కొడుదాం:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:ఇటీవల యువత అత్యంత వేగంగా గంజాయి ( Marijuana )మత్తుకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సూర్యాపేట నుండి గంజాయిని తరికొట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మార్జున్(Dharmarjun ) పిలుపునిచ్చారు.తన...

Read More..

కోదాడ ధరణి ఆపరేటర్ ను టర్మినేట్ చేసిన కలెక్టర్...!

సూర్యాపేట జిల్లా:కోదాడ తాహశీల్దార్ కార్యాలయం( Kodada Tahsildar Office )లో ధరణి ఆపరేటర్ గా ఔట్సోర్సింగ్ పద్ధతితో పనిచేస్తున్న కె.వెంకయ్యను ఉద్యోగం నుండి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్( Collector Tejas Nandlal Pawar ) ప్రకటించారు.కోదాడ మండలం...

Read More..

జిల్లా వ్యాప్తంగా పోలీస్ నాఖా భంది నిర్వహణ

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ( District SP Sunpreet Singh )ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు అన్ని ముఖ్య పట్టణాలు, ప్రధాన చెక్ పోస్టులు, మండల...

Read More..

భారీ వృక్షాలను కొట్టి...అడ్డదారిలో అమ్మేస్తుండ్రు...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రం నుండి అలింగాపురం వరకు సుమారు రూ.30 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతి రావడంతో పాత రోడ్డుకు ఇరువైపులా పెరిగిన భారీ వృక్షాలను డబుల్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని అనుమతులు...

Read More..

పెంచికల్ దిన్నె ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ్ కార్యక్రమం

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె జెడ్పీ హైస్కూల్ లో శిక్ష సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో శిక్షకుడు మామిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం 9,10 తరగతుల విద్యార్థిని,విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ...

Read More..

బడ్జెట్ ను సవరించి విద్యకు 30% నిధులు కేటాయించి... జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి,జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పి.డి.ఎస్.యు, పివైఎల్ జిల్లా నాయకులు పులుసు సింహాద్రి,నల్గొండ నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో...

Read More..

చివ్వేంల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా:చివ్వేంల మండలంలోని తిరుమలగిరి ప్రభుత్వ హైస్కూల్,ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సందర్శించారు.ముందుగా తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన...

Read More..

సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై తవ్విన గుంత

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలోని గంగదేవమ్మ గుడి దగ్గర సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై తవ్విన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్థానికులు ఇంటి అవసరాల నిమిత్తం అనుమతులు లేకుండా తవ్వి పైప్ లైన్ వేసినట్లు, తర్వాత దానిని పూడ్చకుండా...

Read More..

సైనికుల త్యాగాలు చిరస్మరణీయం

సూర్యాపేట జిల్లా: దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్,జిల్లా అధ్యక్షుడు,డాక్టర్ గుండా మధుసూదన్ రావు అన్నారు.శుక్రవారం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కోదాడ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై కార్గిల్...

Read More..

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల( Garidepalli ) కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ( SP Sunpreet Singh ) ఆకస్మిక తనిఖీ చేశారు.దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను,రికార్డులను ఆయా మండలాల...

Read More..

మాదకద్రవ్యాలు,సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి:ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని,సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను అదేశించారు.గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్,మఠంపల్లి పోలీస్ స్టేషన్లను ఎస్పీ జనరల్...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం తాడువాయి స్టేజి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం…మునగాల మండల కేంద్రానికి చెందిన మెడికల్ షాప్ యజమాని రాంబాబు(55)తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పనుల...

Read More..

యూనిఫామ్ లేదని కొట్టిన ప్రిన్సిపాల్

సూర్యాపేట జిల్లా:స్కూల్ కు యూనిఫామ్ వేసుకు రాలేదని ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగు చూసింది.పట్టణానికి చెందిన గ్రేస్ వాల్యూ ఐడియల్ స్కూల్ లో అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన...

Read More..

స్త్రీ నిధి ఋణాల చెల్లింపులో అలసత్వం చేస్తే చర్యలు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:స్త్రీ నిధి ఋణాల చెల్లింపుల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లైతే రికవరీతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ హెచ్చరించారు.పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య సమావేశానికి కలెక్టర్ హాజరై...

Read More..

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై నవీన్ కుమార్

సూర్యాపేట జిల్లా:సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు,వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని,కేసులు నమోదు చేస్తామని అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు,వీడియోలు,వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులను...

Read More..

డ్రైనేజీ లేక రోడ్లపై నిలిచిన మురుగు నీరు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని 19వ వార్డులో ముత్యాలమ్మ గుడి బజారులో డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలం వస్తే బురద రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లపై మురికి నిలవడంతో దోమల వ్యాప్తి చెందడం, మురికినీరు దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు ఇంట్లో ఉండలేకపోతున్నామని గ్రామస్తులు...

Read More..

గ్రామీణ యువతే గంజాయి ఎజెంట్లుగా మారుతున్న వైనం...!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలో గంజాయి వినియోగం గ్రామీణ ఏజెంట్ల ద్వారా చాపకింద నీరులా విస్తరిస్తోంది.పట్టణాలు, గ్రామాలు,తండాలు తేడా లేకుండా యువత,కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా దందా సాగుతుండగా బానిసైన యువత భవిష్యత్‌ అంధకారమవుతోంది.యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని ఏజెంటు వ్యవస్థ అందినకాడికి...

Read More..

మోతె మండల పరిధిలోని క్వారీపై ఆర్డీవో విచారణ

సూర్యాపేట జిల్లా:మోతె మండలం రాఘవపురం గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 159,161లలో 2019-2020 సంత్సరంలో ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన క్వారీ ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుందని ఇటీవల జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి రాఘవపురం గ్రామ...

Read More..

ప్రజా వ్యతిరేక బడ్జెట్:మట్టిపల్లి సైదులు

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్( Nirmala Sitharaman ) మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని,ఈ బడ్జెట్ వ్యవసాయ కార్మికులు,గ్రామీణ పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్ అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...

Read More..

ఐఏఎస్ స్మిత సభర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలి

సూర్యాపేట జిల్లా: వికలాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలని,తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి )జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అరవపల్లి లింగయ్య, వీరబోయిన వెంకన్న డిమాండ్...

Read More..

మహిళ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట జిల్లా:పొదుపు సంఘాలలోని మహిళలకు ఎంబ్రాయిడింగ్,బేకరీ ఉత్పతులలో శిక్షణ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు డిఆర్డీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు సంఘాలలోని మహిళలకు...

Read More..

వ్యవసాయ శాఖలో 428 జీవో అమలు కృషి చేస్తా:విహెచ్

సూర్యాపేట జిల్లా:వ్యవసాయ శాఖలో428 జీవో అమలుకు కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్.హనుమంతరావు అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి వచ్చిన విహెచ్ ను కలిసి వ్యవసాయ శాఖలో 428 జీవో అమలు చేయాలని మండల కేంద్రానికి చెందిన...

Read More..

పటేల్,పట్వారి వ్యవస్థ ఉంటే భూ సమస్యలు ఉండేవి కాదు: వి.హనుమంతరావు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వం అవలంభించిన విధానాల తప్పిదాల వల్లనే నేడు రాష్ట్రంలో అనేకమంది రైతులు, సామాన్య ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు,మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ...

Read More..

గంజాయి నిర్ధారణ కోసం అందుబాటులో యూరిన్ టెస్ట్ కిట్స్:డిఎస్పి శ్రీధర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కోదాడ డివిజన్ పరిధిలోని మండలాల్లో గంజాయి తాగుతున్న అనుమానితులకు ఇక నుంచి యూరిన్ టెస్ట్ నిర్వహిస్తామని మెడికల్ రిపోర్టులో గంజాయి తాగినట్లు నిర్ధారణ అయితే వారిపై కేసు నమోదు చేస్తామని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి తెలిపారు.ఇప్పటికే టెస్టింగ్ కిట్లు...

Read More..

మోతె మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు...!

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రి,రెవెన్యూ అధికారులతో అభివృద్ధి పనులపై పరిశీలించారు.తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పనులు పూర్తి...

Read More..

50 ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు పింఛన్లు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా: 50 సంవత్సరాలు దాటిన రజక వృత్తిదారులకు ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలని పట్టణ రజక సంఘం,లాండ్రి షాప్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ప్రజాభవన్లో జరిగిన రజక వృత్తిదారుల, లాండ్రీ షాపు అసోసియేషన్...

Read More..

45 వ వార్డు విద్యానగర్ లో వీధి కుక్కల పట్టివేత

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని విద్యానగర్ 45 వ,వార్డులో వీధి కుక్కల బెడద ఎక్కువగా వుండడంతో వార్డు ప్రజలు కౌన్సిలర్ గండూరి పావనికి ఫిర్యాదులు చేశారు.దీనితో మంగళవారం వార్డులో బయట తిరిగే పిల్లలు, వృద్దులపై కుక్కలు దాడి చేసి కరుస్తున్నాయని పలువురు...

Read More..

రాత్రి వేళల్లో బెల్ట్ షాపుల తనిఖీలు చేస్తున్న వైన్స్ సిబ్బంది

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలంలో మద్యం మాఫీయా రెచ్చిపోతుంది.మండలంలోని రెండు మద్యం షాపులు సిండికేట్ ముఠాగా ఏర్పడి ఒక్కో క్వార్టర్ పైన ఎమ్మార్పీ కంటే రూ.15 అదనంగా వసూల్ చేస్తూ బెల్ట్ షాపులను సపరేట్ కౌంటర్ పెట్టిమరీ మద్యం సరఫరా చేస్తున్నారని...

Read More..

జగదీష్ రెడ్డీ.. దమ్ముంటే బహిరంగ చర్చకురా: దామోదర్ రెడ్డి సవాల్

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి సిగ్గుందా జగదీష్ రెడ్డి అంటూ సూర్యాపేట ఎమ్మెల్యేపై మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఫైర్ అయ్యారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉండి గత 10 ఏళ్లలో శివారు ప్రాంతాలను...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోదాడ పట్టణం గాంధీ నగర్ కు చెందిన చింత రాజుగా గుర్తింపు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

ఒరిగిన విద్యుత్ స్తంభంపై అధికారుల సిరియస్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్యగూడెం కాలనీలో పంట పొలాలలో 11కేవి విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగిపోయి,ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సోమవారం వివిధ దినపత్రికల్లో ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన...

Read More..

రుణమాఫీ పై స్పష్టత లేదు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: రైతు రుణమాఫీపై స్పష్టత లేదని,గోదావరి నీటి లిఫ్టింగ్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ...

Read More..

కలెక్టరేట్ లో కలకలం రేపిన మహిళల ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా: వంశ పారంపర్యంగా వచ్చిన భూమిని ఇతరులు కబ్జా చేశారని గత కొన్నేళ్లుగా రెవిన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకి న్యాయం జరగలేదని ఆరోపిస్తూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ముగ్గురు మహిళలు పెట్రోల్...

Read More..

తులం బంగారం ఎప్పుడిస్తారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.సోమవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 63 చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం వస్తుందని...

Read More..

రైతు రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా: బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున గ్రామీణ బ్యాంక్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఎడిబి బ్యాంకులో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బ్యాంకులో...

Read More..

కస్తూర్బాగాంధీ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా: జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు గరిడేపల్లి ఎస్ఐ ఈట సైదులు అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల/కళాశాలలో సైబర్ నేరాలపైన పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా...

Read More..

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండ( Atmakur )ల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సూర్యాపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) చేతుల మీదుగా మండలంలోని 87 మంది లబ్ధిదారులకుకళ్యాణలక్ష్మీ,షాది ముబారక్( Kalyana Lakshmi ) చెక్కులు...

Read More..

అధికారులకు 11కెవి విద్యుత్ స్తంభం కనిపించడం లేదా...?

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపాలిటీ( Neredcherla Municipality ) పరిధిలోని నరసయ్యగూడెం కాలనీ వ్యవసాయ పొలంలో ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్న 11కేవి విద్యుత్ స్తంభంవిద్యుత్ అధికారులకు( Electricity authorities ) కనిపించడం లేదా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏ క్షణమైనా స్తంభం...

Read More..

650 మంది విద్యార్థులు...రెండు బాత్రూములు

సూర్యాపేట జిల్లా:పాలకులు మారినా సర్కార్ బడులు( Government schools ) తీరు మారడం లేదు.ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో శూన్యంగా కనిపిస్తుంది.సూర్యాపేట జిల్లా కోదాడ( Kodad ) పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిల...

Read More..

నేరేడుచర్లలో గంజాయి కలకలం...

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల( Nereducharla ) మండల కేంద్రంలోని మల్లికార్జున రైస్ మిల్లు దగ్గర ఉన్న వెంచర్లో గంజాయి( Marijuana ) అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 100 గ్రాములు గంజాయిని,ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం...

Read More..

లోకాయుక్త ఇన్విస్టిగేషన్ అధికారిపై లోకయుక్తకు ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని క్యారీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని 2024 జూలై 5 న సామాజిక కార్యకర్త మాతంగి ఏసుబాబు లోకాయుక్త కమిషన్లో ఫిర్యాదు చేస్తే,కేసు నెంబర్ 430/2024/B1 ఫిర్యాదుపై శుక్రవారం ఇన్విస్టిగేషన్ చేయడానికి వచ్చిన అధికారి మాత్యూ కోషి...

Read More..

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెజస్ నందలాల్ పవార్ శనివారం వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో వర్షపాతం ఉన్నందువల్ల ప్రతి అధికారి తమ...

Read More..

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోరారు.ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా...

Read More..

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా:అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు,రైతులు, వాహనదారులు,ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.ఈ మేరుకు శనివారం సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులను,సిబ్బందిని అప్రమత్తం చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.అత్యవసర...

Read More..

ఈ రోజు బదిలీ నిన్న ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా మత్స్య శాఖ అధికారి ఠాగూర్ రూపేందర్ సింగ్ ను శుక్రవారం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.నల్లగొండ ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం…జిల్లా కేంద్రంలో గల చెరువులో చేపల...

Read More..

తప్పుడు ఫిర్యాదులతో తప్పుదోవ పట్టించవద్దు: లోకయుక్త ఇన్వెస్టగేషన్ అధికారి మాత్యూ కొషీ

సూర్యాపేట జిల్లా:సరైన అవగాహన లేకుండా ఫిర్యాదులు చేసి వ్యవస్థలను తప్పుదారి పట్టించి,సమయాన్ని వృథా చెయ్యొద్దని తెలంగాణ రాష్ట్ర లోకయుక్త ఇన్వేస్టగేషన్ అధికారి మాత్యూకొషి అన్నారు.సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న క్వారిపై నడి గూడెం...

Read More..

గంజాయి,డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన ర్యాలీ

సూర్యాపేట జిల్లా( Suryapet District): గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పెన్ పహాడ్ ఎస్ఐ రవీందర్ సూచించారు.గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా ఉన్నత పాఠశాల...

Read More..

రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా( Suryapet District ):రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించిన వీడియో కాన్ఫిరెన్స్ ని సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి( Kodada...

Read More..

కోదాడలో వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

సూర్యాపేట జిల్లా:కోదాడ( Kodad ) లోని పలు వార్డుల్లో వీధి కుక్కల దాడి పెరిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం సాయంత్రం పట్టణంలోని 26వ వార్డులో షేక్ అష్రఫ్ అనే బాలుడు ట్యూషన్ వెళ్లి వస్తుండగా కుక్కలు దాడిచేసి గాయపరిచాయి....

Read More..

6 గ్యారంటీల అమలుతోనే పార్టీలో చేరికలు: మాజీ మంత్రి

సూర్యాపేట జిల్లా: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఆరు నెలల వ్యవధిలోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని...

Read More..

వివాదంలో వున్న దేవాలయ భూమి కౌలు వేలం వాయిదా

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని సీతారాంపురం దేవాలయ భూముల వేలం పాట మళ్ళీ వాయిదా పడింది.వివరాల్లోకి వెళితే… సీతారాంపురంలో వున్న శివాలయ భూమి కౌలు వివాదం నడుస్తున్న నేపథ్యంలో వేలం వేసేందుకు ఆలయ ఈవో లక్ష్మణరావు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.అయితే...

Read More..

గరిడేపల్లిలో దొంగల బీభత్సం

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగలు పడి భీభత్సం సృష్టించారు.బాధితులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన ఖాజా మొయినుద్దీన్ ఇంట్లో పడ్డ దొంగలు ఐదు తులాల బంగారం,రామచంద్ర అనే వ్యక్తి ఇంట్లో రెండు లక్షల నగదు,తులం...

Read More..

చుట్టపు చూపుగా వచ్చి అనంతలోకాలకు వెళ్ళిన తీరు...!

సూర్యాపేట జిల్లా: పండుగ పూట చుట్టపు చూపుగా బంధువుల ఇంటికి వచ్చి,గ్రామంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు పొద్దున్నే బయటికి వెళ్లి,తిరుగు ప్రయాణంలో ఓ క్యారీ వద్ద ఉన్న నీటి గుంటలో ఈత కొట్టాలని సరదా పుట్టి,ఈత కొట్టేందుకు గుంతలోకి దిగి ప్రమాదవశాత్తు...

Read More..

జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్...గరిడేపల్లిలో పడకేసిన పారిశుద్ద్యం

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిన వీధులు దుర్గంధం వెదజల్లుతూ పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి...

Read More..

కోదాడలో హిజ్రాలకు పోలీస్ కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పరిధిలోని హిజ్రాలు ప్రజలు జరుపుకునే వివాహాది శుభ కార్యాలయాలు,నూతన గృహప్రవేశాలు,వాణిజ్య సముదాయాల,ఓపెనింగ్లు ఇతర ఫంక్షన్ల వద్దకు వెళ్లి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు.కోదాడ పరిధిలోని హిజ్రాలను...

Read More..

సూర్యాపేట జిల్లాలో విషాదం

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతులు యాదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన తండ్రి కూతురు శ్రావెల్య రాజు (45) శ్రావెల్య ఉష (12),...

Read More..

గురుకులాలా మృత్యు గృహలా...?

సూర్యాపేట జిల్లా: గురుకులాల్లో సంభవిస్తున్న విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ గురుకుల పాఠశాలలో మంగళవారం మరో విద్యా కుసుమం నేల రాలిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.తల్లిదండ్రులు,తోటి విద్యార్థులు తెలిపిన...

Read More..

నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.3 లక్షలు గోల్ మాల్

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్యూషన్, కళాశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందజేసిన నిధులను విద్యార్థులకు, కళాశాలకు ఖర్చు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా గోల్ మాల్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా...

Read More..

రూ.11 లక్షల విలువైన గుట్కా సీజ్ ఇద్దరు నిందితులు అరెస్టు...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో బ్రేకరీ బిజినెస్( Bakery business ) మాటున గుట్టుగా గుట్కా దందా చేస్తున్నారని వివిధ పత్రికల్లో,మీడియాలో వచ్చిన కథనాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ( SP Sunpreet Singh )సిరియస్ గా తీసుకొని ప్రత్యేక...

Read More..

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కార దిశగా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లతతో కలసి పాల్గొని అర్జీదారుల...

Read More..

మునిసిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: ట్రెడ్ యూనియన్ నెమ్మాది

సూర్యాపేట జిల్లా: పారిశుద్ధ్య పనులు చేసే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం మంచిది కాదని తెలంగాణా మునిసిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్...

Read More..

నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నేతల అరెస్ట్

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండల( Nadigudem mandal ) కేంద్రంలో గ్రూప్స్ అభ్యర్థుల కోసం డీఎస్సీ( DSC ) పెంచాలని నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి...

Read More..

10 లక్షల విలువ గల గుట్కా పట్టివేత

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీగా 10లక్షల విలువ గల నిషేధిత గుట్కా( Gutka ) పట్టుకున్నారు. బ్రేకరీ షాపుల మాటున గుట్కా దందా చేస్తున్నారని పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఓ బ్రేకరీ షాపు యజమానికి చెందిన...

Read More..

కోదాడ మార్కెట్ కొత్త పాలకవర్గం కొలువుదీరేదెన్నడు..?

సూర్యాపేట జిల్లా:కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ( Kodada Agricultural Market Committee ) పాలకవర్గం గడువు 2022 సెప్టెంబర్ నెలలో ముగిసింది.దాదాపు 20 నెలలుకు పైగా పాలకవర్గం లేకుండానే మార్కెట్ లావాదేవీలు నడవడంతో రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నదాతలు ఆవేదన...

Read More..

ఎన్ఎస్పి కాలువ ఆధునీకీకరణలో డొల్లతనం...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆధునీకీకరణ పనులు ఇలాగే కొనసాగితే చివరి ఆయకట్టుకు నిరందడం కష్టమేనని ప్రజా సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు.ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎంబీసీ బ్లాక్ 13 లైనింగ్ అభివృద్ధి పనుల్లో...

Read More..

విద్యాధికారులే జిల్లాలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు..

సూర్యాపేట జిల్లా: జిల్లా( Suryapet District )లోని విద్యాశాఖ అధికారులే సూత్రధారులుగా విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని పేరెంట్స్, విద్యార్ది సంఘాల నేతలుగత కొంత కాలంగా అనేకనిరసన కార్యక్రమాలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం కాగా,ప్రైవేట్,...

Read More..

బడ్డీ కోట్లు తొలగించవద్దని చిరు వ్యాపారుల విన్నపం

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని మండపం ఏరియాలో బడ్డీ కోట్లను తొలగించి తమను రోడ్డున పడేయవద్దంటూ పలువురు చిరు వ్యాపారులు బడ్డీ కోట్ల సంఘం నాయకులు మంగళవారం కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవిని కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సంఘ నాయకులు...

Read More..

అక్రమాలకు పాల్పడ్డ రేషన్ డీలర్లపై శాశ్వత చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడ్డ డీలర్లని సస్పెండ్ కాకుండా,విధుల నుండి శాశ్వతంగా తొలగించి,వారి స్థానంలో నూతన డీలర్లని నియమించాలని నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు,పలువురు గ్రామస్తులు డిమాండ్...

Read More..

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచండి: డిపిఓ సురేష్

సూర్యాపేట జిల్లా: గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ ఆదేశించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు. గ్రామంలోని వీధులను, పశువుల సంత పరిసరాలను...

Read More..

అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా: అర్హులైన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ప్రతి మనిషికి పది కేజీల చొప్పున ఇవ్వాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో...

Read More..

ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండల( Mattampally mandal ) కేంద్రానికి చెందిన వంగవీటి చిన్నరామయ్య, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని ( Ration rice )పోలీసులు రైడ్ చేసి పట్టుకొని,కేసు...

Read More..

సరికొత్త చట్టాలపై అవగాహన పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:సరికొత్త చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ( Sun preet singh )ప్రజా అవగాహన పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం...

Read More..

పైన కర్నూల్ బియ్యం కింద కంట్రోల్ బియ్యం ఇదో రకం మోసం...!

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కల్తీ బియ్యం కొనుగోలు చేసి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.గత మూడు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కారులో బియ్యం బ్యాగులతో వచ్చి పొలంలో పండించిన కర్నూలు...

Read More..

నేరేడుచర్ల పి.హెచ్.సిలో సిబ్బంది కొరత

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోందని రోగులు,గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఆసుపత్రిలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాల్సింది,కేవలం ఒకరు మాత్రమే ఉండడంతో ఆమెపై పనిభారం పడుతుందని,ఒక స్టాఫ్ నర్సుతో సాధారణ కాన్పులు చేయాలంటే చాలా...

Read More..

మద్యం మత్తులో మందుబాబుల హల్చల్

సూర్యాపేట జిల్లా:కోదాడ సమీపంలోని లక్ష్మీపురం కాలనీలో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు.దారి గుండా వచ్చిపోయే వారిపై జులుం చేస్తూ, వాహనదారులను,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకులు కాలనీలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో...

Read More..

రన్నింగ్ బస్సు డ్రైవర్ కు ఫిట్స్...తప్పిన పెను ప్రమాదం

సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ నుండి విజయవాడ వైపు శ్రీ ఆర్ కె ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కి సడన్ గా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లిన ఘటన సోమవారం ఉదయం సూర్యాపేట రూరల్ మండలంటేకుమట్ల వద్ద...

Read More..

రైతు భరోసా అమలు చేయాలి:రణపంగ కృష్ణ

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు భరోసా కింద ఖరీఫ్ సీజన్లో మొదటి విడత రూ.7500 రైతుల ఖాతాలో జమ చేయాలని సిపిఎం పెన్ పహాడ్ మండల కార్యదర్శి రణపంగ కృష్ణ విజ్ఞప్తి చేశారు.సూర్యాపేట జిల్లా...

Read More..

ఆత్మకూర్(ఎస్)ఎంఈఓ ధారా సింగ్ సస్పెండ్

సూర్యాపేట జిల్లా:విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)ఎంఈఓధారా సింగు( MEO Dhara Singh )ను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సస్పెండ్ చేసిన ఘటన ఆలస్యంగా ప్రకటించారు. గత నెల 28న జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని జిల్లా...

Read More..

గురుకుల కళాశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం( Suryapet Rural Mandal ) బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన,కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర నీటి పారుదలశాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(...

Read More..

గురుకుల ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు...రోడ్డెక్కిన విద్యార్ధినులు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం(Suryapet Rural Mandal ) బాలెంల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రూమ్ లోని బీరువాలో బీరు బాటిళ్లు బయటపడడంతో శనివారం కళాశాల విద్యార్థినులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు.ప్రిన్సిపాల్ శైలజ తన...

Read More..

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ గోడదూకి నిందితుడు పరార్...!

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల( Garidepalli Mandal ) కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఓ దొంగ గోడ దూకి పరారైన సంఘటన శనివారం వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటీవల మండలంలోని గరిడేపల్లి,గడ్డిపల్లి,రంగాపురం,వెలిదండ వివిధ గ్రామాల పొలాల్లో దాదాపు 50 మోటార్లు...

Read More..

గురుకుల డిగ్రీ విద్యార్థినులు ఉగ్రరూపం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సరైన వసతులు లేవని,హాస్టల్లో సరైన భోజనం పెట్టడడం లేదని అడిగితే ప్రిన్సిపాల్ కక్ష కట్టి విద్యార్థినులను వేధిస్తోందని ఆరోపిస్తూ ఈ ప్రిన్సిపాల్ ను వెంటనే...

Read More..

ఏ బేజారు లేకుండా జోరుగా జిల్లాలో గుట్కా దందా...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తంబాకు, గుట్కా తదితర వినాశకర ఉత్పత్తులను నిషేధించినా సూర్యాపేట జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.ముఖ్యంగా జిల్లాలోని సూర్యాపేట,కోదాడ, హుజూర్ నగర్,నేరేడుచర్ల, తుంగతుర్తి,తిరుమలగిరి ప్రాంతాల్లో కొందరు బేకరీల మాటున...

Read More..

కోదాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలోనే కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా...

Read More..

డ్రైనేజీ కోసం తవ్వారు... మట్టి తారు రోడ్డుపై పోశారు...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని 2 వ వార్డు విద్యానగర్ మూలమలుపు వద్ద డ్రైనేజీ కోసం రోడ్డు వెంట తవ్వి,తారు రోడ్డుపై మట్టిని కుప్పగా పోశారు.నెలలు గడుస్తున్నా మట్టిని తొలగించకపోవడంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నేరేడుచర్ల పట్టణం...

Read More..

నూతనకల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా( Suryapet District ): నూతనకల్ మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్( District Collector Tejas Nandalal Power ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం,ఎంపీడీవో,ఎమ్మార్వో కార్యాలయాలు, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడి...

Read More..

కార్గిల్ యుద్ద వీరుడికి ఘన నివాళి

సూర్యాపేట జిల్లా( Suryapet District ):భారత్,పాకిస్తాన్ కు మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం వెటరన్ గోపయ్యచారి చేసిన త్యాగం చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కో ఆర్డినేటర్,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ చౌదరి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడలో...

Read More..

జగదీష్ రెడ్డి అనుచరుల భూ దందాపై న్యాయ విచారణ జరిపించాలి: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాటి మంత్రి జగదీష్ రెడ్డి అండదండలతో ఆయన అనుచరులు, ప్రజాప్రతినిధులు,పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్నారని టిజెఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని,ఫలితంగా వారంతా ఈ పదేళ్లలో భూ మాఫీయాగా మారారని,ఈ భూఆక్రమణలపై...

Read More..

ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక ఇబ్బందులు...!

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేకపోవడంతో పాఠశాలలు మొత్తం అపరిశుభ్రంగా మారుతున్నాయని,కొన్ని చోట్ల మరుగుదొడ్లు క్లిన్ చేసేవారు లేక కంపు కొడుతుండడంతో విద్యార్దులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.గతంలో ప్రభుత్వ పాఠశాశాలల్లో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ద్వారా...

Read More..

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు (భరోసా)పథకంపై రైతుల అభిప్రాయాలు సేకరించడానికి సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని నిసిరికొండ, సర్వారం సహకార సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ప్రాథమిక...

Read More..

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల అధికార యంత్రాంగ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలకు సేవలు అందించుటలో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని రెవెన్యూ, మండల...

Read More..

డీసీఎం బైక్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోకోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై గౌరీ శంకర్ రైస్ ఇండస్ట్రీస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న నేరేడుచర్ల పట్టణానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ షేక్ యూసుఫ్ అక్కడికక్కడే మృతి...

Read More..

58,59 జీవోలు ఉల్లఘించి 90 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం( Chivvemla ) కుడకుడ గ్రామ ఆవాస ప్రాంతంలోని సర్వే నెంబర్ 126 లో గల 90 ఎకరాల ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58,59 జీవోల పేరిట సుమారు 90 మందికి రెగ్యులరైజ్ చేస్తూ దొడ్డిదారిలో...

Read More..

హెలెన్ ఆడమ్స్ కెల్లర్ జీవితం స్ఫూర్తిదాయకం: అర్వపల్లి లింగయ్య

సూర్యాపేట జిల్లా:హెలెన్ ఆడమ్స్ కెల్ల( Helen Adams Keller )ర్ జీవితం వికలాంగుల సమాజానికి స్ఫూర్తిదాయకమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య ( Arvapalli Lingaiah )అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో వికలాంగుల...

Read More..

ఎమ్మార్వోను ప్రశ్నిస్తే విలేకరులపై కేసులా...?

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ కార్యాలయాల్లో( Government offices ) జరుగుతున్న పనులపై తెలుసుకునే హక్కు కామన్ మ్యాన్ కూడా ఉంటుంది.కానీ,జర్నలిస్టులకు కూడా అడిగే హక్కు లేదని,జర్నలిజానికే కొత్త భాష్యం చెబుతున్న మోతె ఎమ్మార్వో తీరు పలు విమర్శలకు దారితీస్తుంది.వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా(...

Read More..

బ్యాంక్ ఆఫ్ బరోడాను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు అరెస్ట్

సూర్యాపేట జిల్లా:నకిలీ బంగారం తాకట్టు పెట్టి అరకోటి కొట్టేసిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా( Bank of Baroda ) లో నకిలీ బంగారం...

Read More..

ఆదరిస్తానని నమ్మించి ఆస్తిని కాజేసిన కూతురు

సూర్యాపేట జిల్లా:వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద కొంత ఆస్తి,బ్యాంక్ లో నగదు ఉండడంతో ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం పన్నిన కూతురు కొంతకాలం పాటు అమ్మానాన్నలను తాను చూసుకుంటానని నమ్మించి కొడుకు దగ్గర నుండి తీసుకెళ్లి, తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్తిని కాజేసి,అవసరం తీరాక...

Read More..

గర్భస్థ లింగ నిర్ధారణ నేరం:అదనవు కలెక్టర్ బి.ఎస్.లత

సూర్యాపేట జిల్లా:గర్భస్థ లింగ నిర్ధారణ( Gender determination-tests ) నేరమని అదనపు కలెక్టర్ బి.ఎస్.లత( Additional Collector B S Latha ) అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి...

Read More..

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

సూర్యాపేట జిల్లా:జిల్లా నూతన ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.ముందుగా జిల్లాకు చెందిన అడ్మిన్ అదనపు ఎస్పి ఎం.నాగేశ్వరరావు,ఆర్ముడ్ అదనపు ఎస్పి ఆర్.జనార్ధన్ రెడ్డి,డిఎస్పీలు రవి,శ్రీధర్ రెడ్డి, మట్టయ్య,శ్రీనివాసరావు. ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి,గౌరవ...

Read More..

గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడండి:వేమూరి

సూర్యాపేట జిల్లా:మునగాల మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ,దేవాదాయ, వక్ఫ్ బోర్డు,అసైన్డ్,చెరువు శిఖం,గ్రామకంఠం భూములను కాపాడాలని సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ మునగాల తహసిల్దార్ ఆంజనేయిలుకు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో వివిధ రకాల ప్రభుత్వ...

Read More..

రూ.31.99 కోట్ల సీఎంఆర్ ధాన్యం ఎగవేతపై చర్యలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులోని ఎంకెఆర్ మోడ్రన్ రైస్ మిల్ కు గత రబీ,ఖరీఫ్ సీజన్లకు కలిపి కేటాయించిన 15795.440 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు...

Read More..

అభివృద్ది పనుల్లో నాణ్యత లోపించొద్దు: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో ఇటీవల శంకుస్థాపన చేసిన ఆర్‌ అండ్‌ బి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆహార,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే...

Read More..

సాధారణ క్రైమ్, సైబర్ క్రైమ్ తో వణికిపోతున్న నేరేడుచర్ల

సూర్యాపేట జిల్లా: గత కొంత కాలంగా సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల పట్టణమే టార్గెట్ గా సాధారణ,సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.గత కొద్ది రోజుల క్రితం ఓ పెట్రోల్ బంక్ యజమానికి ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసి మా ఎస్సై కూతురికి ఆరోగ్యం...

Read More..

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు.ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో కారుని బైక్ ఢీ...

Read More..

నేరేడుచర్లలో మరో సైబర్ క్రైమ్

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో గతంలో ఓ పెట్రోల్ బంక్ యజమానికి స్థానిక ఏఎస్ఐ పేరుతో కాల్ చేసి డబ్బులు కాజేసిన సైబర్ క్రైమ్ ఘటన మరవక ముందే మళ్ళీ అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.పట్టణానికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి రాగిరెడ్డి...

Read More..

సూర్యాపేట ఎంపీపీ, వైస్ ఎంపీపీ హస్తం గూటికి...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండల బీఆర్ఎస్ ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడుతో పాటు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ...

Read More..

ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్( Govt General Hospital ) ను శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్( Tejas Nandlal Pawar ) ఆకస్మికంగా సందర్శించారు.ఆసుపత్రిలో వార్డులు తిరుగుతూ పరిస్థితులను,పరిశీలించి,రోగులకు అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి...

Read More..

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం

సూర్యాపేట జిల్లా:విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం( Central Govt ) చెలగాటం ఆడటం సరైనది కాదని,నీట్ పరీక్ష పత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు...

Read More..

పెంచికల్ దిన్నె ఊర చెరువు కబ్జాపై సమగ్ర సర్వే

సూర్యాపేట జిల్లా( Suryapet District ):నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు (ఆక్రమణ)కబ్జాపై ఎట్టకేలకు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు.ఇరిగేషన్ ఏఈ రాజేశ్వరి ( AE Rajeshwari )పర్యవేక్షణలో మండల సర్వేయర్ గాయత్రి ఊర చెరువు విస్తీర్ణాన్ని సర్వే...

Read More..

సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయండి:ఎండి మజాహర్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):కోదాడ పోస్ట్ ఆఫీస్ లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని కోదాడ నియోజకవర్గ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు,స్ఫూర్తి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎండి.మజాహర్( MD Mazahar ) పోస్టల్ అధికారులను...

Read More..

నీట్ పేపర్ లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం: సిపిఎం నేత ఎస్.వీరయ్య

సూర్యాపేట జిల్లా: నీట్ పరీక్ష కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు.గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని శ్రీ సత్య ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సిపిఎం...

Read More..

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

సూర్యాపేట జిల్లా: వర్షా కాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.గురువారం సూర్యాపేట జిల్లా మోతె మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్యాతిథిగా హాజరై పలు...

Read More..

భర్తను చంపిన భార్య... 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు...!

సూర్యాపేట జిల్లా: భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను విచక్షణారహితంగా కొట్టి చంపిన కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించి,12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి సంఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది.హుజూర్ నగర్ సర్కిల్...

Read More..

జగదీశ్ రెడ్ఢీ...నోరు అదుపులో పెట్టుకో:టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:విద్యుత్తు కొనుగోలు,విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వాస్తవాలు వివరించినందుకే జగదీశ్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలంగాణ...

Read More..

విద్యుత్ షాక్ తో గడ్డిపల్లి సబ్ స్టేషన్ ఆపరేటర్ మృతి

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామ పరిధిలోని తెలిసిన వ్యక్తి వ్యవసాయ పొలంలో ఆదివారం స్తంభాలకు విద్యుత్ తీగలు లాగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై గరిడేపల్లి మండలం గడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పని...

Read More..

కొత్త మండలాల్లో ప్రజలకు చేరువగా పాలన సౌకర్యాలు...!

సూర్యాపేట జిల్లా:గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పడిన నూతన మండలాల్లో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు లేక 10 ఏళ్ల పాటు అద్దె భవనాల్లో పాలన సాగింది.అద్దె కూడా సక్రమంగా చెల్లించక కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటనలు కూడా...

Read More..

పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహనా కార్యక్రమం

సూర్యాపేట జిల్లా: మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ నందు పనిప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్...

Read More..

మంత్రికి వినతిపత్రం ఇచ్చిన పి.డి.ఎస్.యు నేతలు

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్,గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని,ప్రభుత్వ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) అధ్వర్యంలో అందజేశారు.శనివారం సూర్యాపేట జిల్లా...

Read More..

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యానందించాలని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమిటరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ జెడ్పి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్...

Read More..

నీళ్ల కోసం ఖాళీ బిందెలతో నిరసన

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్సీ కాలనీలో గత రెండు నెలల నుండి నీటి కొరత ఏర్పడి నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రెండు నెలల...

Read More..

ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి:ఆర్టీవో జిలాని

సూర్యాపేట జిల్లా( Suryapet District ):స్కూల్ బస్సు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీవో జిలాని హెచ్చరించారు.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 189 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని,150కి పైగా...

Read More..

విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం కొత్తగూడెంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఆరు పాడి గేదెలు మృతి చెందిన విషాద సంఘటన పాడి రైతుల శోకానికి కారణమైంది.స్థానికులు,యజమానులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలోకి గేదెలు మేతకు వెళ్లగా గురువారం...

Read More..

ఎమ్మెల్యే సామేల్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఖబర్దార్:దొంగరి గోవర్ధన్

సూర్యాపేట జిల్లా( Suryapet District ): తుంగతుర్తి దళిత ఎమ్మెల్యే మందుల సామెల్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు.గురువారంసూర్యాపేట జిల్లా తుంగతుర్తిమండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో...

Read More..

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు:జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

సూర్యాపేట జిల్లా( Suryapet District ):విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ స్థాయి అధికారైనా,ఉద్యోగి అయినా చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ( Suryapet District Collector S.Venkatarao )హెచ్చరించారు.గురువారం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సిహెచ్.ప్రియాంకతో...

Read More..

వర్షా కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రపత్తంగా ఉండాలి:ఎంపీపీ

సూర్యాపేట జిల్లా( Suryapet District ):వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని,అన్ని శాఖల అధికారులు నీటి సరఫరా,పారిశుద్ధ్యం,విద్యుత్ సరఫరా విషయంలో జాగ్రతలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎంపీపీ యాతాకులు జ్యోతి(...

Read More..

మునగాల మండల కేంద్రంలో అంబులెన్స్ ఉండేలా చూడండి

సూర్యాపేట జిల్లా:మునగాల మండల ( Munagala mandal )కేంద్రంలో 108 అంబులెన్స్ లేక మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల సరిహద్దుల్లో 65వ,జాతీయ రహదారిపై ఉన్న ఈ మండలంలో ఆకుపాముల,ముకుందాపురం, తాడ్వాయి స్టేజీ,మొద్దులచెర్వు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా...

Read More..

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

సూర్యాపేట జిల్లా:ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న ఈ ధరల మీద మన్నుబోయ నాగులో నాగన్న అనే గీతం ప్రస్తుత కూరగాయల ధరలకు కరెక్ట్ గా సరిపోతుంది.వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యాపేట...

Read More..

హామీలు మరిచి గత ప్రభుత్వంపై నిందలా: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు,దుస్తులు పంపిణీ చేసిన అనంతరం మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి( Jagadish Reddy Guntakandla )మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు మర్చిపోయి,గత ప్రభుత్వ...

Read More..

నకిలీ విత్తనాలు, నిషేదిత గడ్డిమందు సీజ్...!

సూర్యాపేట జిల్లా: వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.జిల్లా టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి,అర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52 కేజీల నకిలీ పత్తి విత్తనాలు,300 లీటర్ల నిషేధిత గడ్డి...

Read More..

ఎండిన భారీ వృక్షాలతో పొంచి ఉన్న ప్రమాదం..!

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో రహదారుల పక్కన, అలాగే మునగాల మండలం బరాఖత్ గూడెం నుండి ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వరకు గల ప్రధాన రహదారిపై నడిగూడెం,కాగితరామచంద్రపురం గ్రామాల మధ్య రహదారికి ఇరువైపులా పెద్ద పెద్ద...

Read More..

మానవత్వం మరిచిన మానవ మృగాలు...!

సూర్యాపేట జిల్లా: సభ్య సమాజం సిగ్గుపడేలా మానవత్వం లేని ఇద్దరు మానవ మృగాలు ఓ మానసిక వికలాంగురాలిపై అత్యంత పాశవికంగా అఘాత్యానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లాల్ లక్ష్మీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సోమవారం లాల్...

Read More..

సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫిస్ పై ఏసీబీ రైడ్స్

సూర్యాపేట జిల్లా: సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ అక్రమ లేఔట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు, ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్...

Read More..

విభళాపురంలో ఎస్సారెస్పీ కాల్వకే ఎసరు పెట్టిన వైనం

సూర్యాపేట జిల్లా:మోతె మండలం( Mothey mandal ) విభళాపురం రెవెన్యూ పరిధిలో ఓ రైతు చేసిన ఘనకార్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.వ్యవసాయానికి సాగునీరు అందించే ఎస్సారెస్పీ కెనాల్ కట్టను ధ్వంసం చేసి,కాలువను కూడా పూర్తిగా పూడ్చివేసి మామిడి తోట సాగు...

Read More..

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు:తాహశీల్దార్ హెచ్చరిక

సూర్యాపేట జిల్లా:అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల తాహశీల్దార్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు.మండల పరిధిలో కృష్టపట్టే గ్రామ ప్రాంతాల నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తీసి డబ్బింగ్ చేసి అమ్ముతున్నారన్న...

Read More..

తుంగతుర్తిలో దొంగల బీభత్సం...రూ.5 లక్షలు చోరీ

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పొద్దుగాల దొంగల రెచ్చిపోయారు.మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి అందులోని రూ.5 లక్షల నగదును అపహరించారు.బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తుంగతుర్తి సీఐ శీను నాయక్ ఘటనా...

Read More..

ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువులో అంతరాలు పోవాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ బడులు నిలబడాలి చదువులో అంతరాలు పోవాలని,ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో...

Read More..

జిల్లాలో నాటుసారా లేకుండా చేయాలి:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో నాటుసారా తయారు చేసే వారిపై నిఘా ఉంచి నాటుసారా లేకుండా పోలీసు,ఎక్సైజ్ శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ...

Read More..

రైతు వేదికలు మందు బాబులకు అడ్డాలు...!

నల్లగొండ జిల్లా:రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్న చందంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు, పెద్దవూర,తిరుమలగిరి(సాగర్),అనుముల,త్రిపురారం,నిడమనూరు మండలాల్లో ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయని,కొన్నిచోట్ల మందు బాబులకు...

Read More..

మహిళా డాక్టర్ పై వైద్యాధికారి లైంగిక వేధింపులు...!

సూర్యాపేట జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది.తనను గత కొంత కాలంగా సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ మరియు అసంక్రిమిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురి...

Read More..

నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు: ఆర్డీవో

సూర్యాపేట జిల్లా: నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు చేస్తామని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ హెచ్చరించారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టణ సిఐ రాముతో కలసి ఎరువుల, విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఎరువుల...

Read More..

సూర్యాపేటలో యువకుని మిస్సింగ్‌...?

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల గ్రామంలో నివాసం ఉండే ఓ యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళితే.నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన నందికొండ వెంకన్న @వెంకటేష్ మూడురోజుల నుండి కనిపించడం లేడని,కిడ్నాప్ కు గురైనట్లు కుటుంబ...

Read More..

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఇందులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27 న జరిగే ఎమ్మెల్సీ...

Read More..

విలేజ్ వాటర్ ప్లాంట్లను విజిట్ చేసేదెవరు...?

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలోని పలు గ్రామాల్లో మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతుంది.వేసవికాలం తాగు నీటి కటకట ఏర్పడి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని గ్రామానికి రెండు వాటర్ ప్లాంట్స్ వెలుస్తున్నాయి.నీటిశుద్ధి కేంద్రాల నిర్వాహకులకు కెమికల్...

Read More..