రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం తాడువాయి స్టేజి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం…మునగాల మండల కేంద్రానికి చెందిన మెడికల్ షాప్ యజమాని రాంబాబు(55)తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పనుల నిమిత్తం కలకోవ గ్రామానికి వెళ్లి మునగాలకు వస్తుండగా 65వ జాతీయ రహదారిపై తాడువాయి వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

 One Died On The Spot In A Road Accident , Road Accident , One Died , Rambabu-TeluguStop.com

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube