గిరిజనుల దాహార్తిని తీర్చిన ఎంపిపి

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండలం ఆంబోతుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మేగ్యతండాలో నీటి కొరతతో అల్లాడుతున్న తండావాసుల కోరిక మేరకు,ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి తన సొంత ఖర్చులతో బోరు వేయించి, మోటార్ బిగించి ఓపెన్ చేసి ప్రజల నీటి దాహార్తిని తీర్చారు.తమ సమస్యను అర్దం చేసుకొని తక్షణమే పరిష్కరించిన ఎంపీపీకి తండవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

 Mp Who Quenched The Thirst Of Tribals , Tribals-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube