పేటలో ఆరుగురిపై దాడి చేసి కరిచిన పిచ్చి కుక్క...!

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని 42 వ,వార్డులో గత రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసి కరిచింది.

 Mad Dog Attacks And Bites Six People In Peta, Mad Dog Attacks , Dog Bites Six Pe-TeluguStop.com

దీనితో వార్డు ప్రజలు భయాందోళనకు గురై సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పిచ్చికుక్కను పట్టుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube