విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో హై ఓల్టేజ్ కరెంట్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని 16,17,18 వార్డుల్లో మంగళవారం రాత్రి భారీ శబ్దంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తులు చేయక ఆయిల్ తక్కువై పక్కన ఉన్న ఎర్త్ వైర్ తెగిపోయి ఒక్కసారిగా విద్యుత్తు హై వోల్టేజ్ వచ్చింది.

 High Voltage Current Due To Negligence Of The Electricity Department, High Volta-TeluguStop.com

దీని కారణంగా దాదాపు 20 ఇళ్లలో ఫ్రిజ్​లు,

టీవీలు, తాగునీటి మోటార్లు,ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్లు కాలిపోయి లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు నష్టం జరిగిందని,అందుకే తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube