సూర్యాపేట జిల్లాలో విషాదం

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతులు యాదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన తండ్రి కూతురు శ్రావెల్య రాజు (45) శ్రావెల్య ఉష (12),

 Three Died While Swimming In Suryapet District, Three Died , Swimming , Suryapet-TeluguStop.com

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన చిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి (35)గా గుర్తించారు.

ఖమ్మం నుండి నుంచి బంధువుల ఇంటికి బొప్పారం గ్రామానికి వచ్చి స్థానికంగా క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube