Suryapet

Suryapet District & City Daily Latest News Updates

దళితుల జీవితాల్లో నూతన వెలుగులు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వాల హయాంలో అణిచివేయబడ్డ దళితుల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు యూనిట్లను శనివారం రాత్రి...

Read More..

సంకినేని సంచలన నిర్ణయం

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం పాశ్చా నాయక్ తండా గ్రామానికి చెందిన ధరావత్ రవి తో పాటు పాశ్చా నాయక్ తండ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధరావత్ మస్తాన్ లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బీజేపీలో చేరారు.వారికి...

Read More..

పోలీసులను కాపలా పెట్టి ఇండ్లను కూల్చడం అన్యాయం:సంకినేని

సూర్యాపేట జిల్లా:రోడ్డు వెడల్పుకు ఎవరూ వ్యతిరేకం కాదని,నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఇండ్లు కూల్చాలని బాధితులు చెబితే పోలీసులను కాపలా పెట్టి ఇండ్లను కూల్చడం అన్యాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో భాగంగా...

Read More..

హరీష్ రావుకు సుభాషన్న బహిరంగ లేఖ

సూర్యాపేట జిల్లా: దుర్గంధంలో మగ్గుతున్న రోగులను కాపాడాలి, సర్కారు ఆసుపత్రులను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలి,అపరిశుభ్రతకు నిలయంగా మారిన ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రక్షాళన చేయాలని మంత్రిని బహిరంగ లేఖలో కోరిన ప్రజా ఉద్యమకారుడు బోసన్న.లేఖ పూర్తి పాఠం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో...

Read More..

బామ్మర్దిని కత్తితో పొడిచి చంపిన బావ

సూర్యాపేట జిల్లా:మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో సొంత బామ్మర్దిని బావే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే పట్టణంలోని జమ్మిగడ్డకు చెందిన రహీంకు షాబుద్దీన్ సోదరితో 13 ఏళ్ల క్రితం...

Read More..

ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరిక

సూర్యాపేట జిల్లా:జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డా.కోట చలం శనివారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖి చేశారు.ఆసుపత్రులలోని ఘనవ్యర్దాల తొలగింపును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి బయో మెడికల్ మేనేజ్మెంట్ వారితో సభ్యత్వం పొంది,సకాలంలో...

Read More..

పీడిత జన నినాదం భీమిరెడ్డి

సూర్యాపేట జిల్లా:”భీమిరెడ్డి నరసింహారెడ్డి”బహుశా ఈ పేరు వినని వారు,తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో.ప్రపంచ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అతిపెద్ద ప్రజా యుద్ధం.ఆ యుద్ధంలోకి బెబ్బులిలా దూకి పీడిత తాడిత ప్రజల విముక్తి...

Read More..

పేటలో జంక్షన్ జామ్ కాకుండా

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంగా మారాక పేట దినదినాభివృద్ధి చెందుతుంది.ఇందులో భాగంగా పట్టణంలో రోడ్ల విస్తరణ,జంక్షన్ల ఏర్పాట్లు అభివృద్ధి చెందుతున్నాయి.పేట పట్టణీకరణ పెరగడంతో వాహనాల రద్దీ కూడా పెరిగింది.ట్రాఫిక్ ను అదుపులో ఉంచాలంటే పలు ప్రాంతాల్లో జంక్షన్లు అవసరం తప్పనిసరి అయింది.గతంలో ఉన్న...

Read More..

పోలీసు స్టేషన్లో ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా:ఓ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.ఆ పంచాయితీ విషయంలో పోలీసులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన పోలీసులకు...

Read More..

రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడిండు:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:వరంగల్ లో జరిగిన కాంగ్రేస్ రైతు సంఘర్షణ సభపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనని,దారినపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారని,రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప...

Read More..

గుండెకోత మిగిల్చిన రోడ్డు విస్తరణ

సూర్యాపేట జిల్లా:రోడ్డు విస్తరణ అంటూ అధికారులు,పోలీసులు ఉంటున్న గూడు కూల్చారు, వెళ్లిపోయారు.నిలువ నీడ లేక ఎక్కడ తల దాచుకోవాలో తెలియడం లేదని ఓ బాధిత మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో...

Read More..

ద్విచక్ర వాహన దారులకు అవగాహన

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లింగగిరి క్రాస్ రోడ్డు నందు బైక్ పై ప్రయాణించేవారికి హెల్మెట్ ధరించకుంటే జరిగే ప్రమాదల గురించి శుక్రవారం సిఐ రామలింగారెడ్డి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని,రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు...

Read More..

అన్నదాతతో అమాత్యుల వారి మాటాముచ్చట

సూర్యాపేట జిల్లా:పైన కేసీఆర్ గారు ఇక్కడ మీరూ, ఎమ్మెల్యే గారు ఉన్నారు.ఆ దైర్యంతోటే దొడ్డు వడ్లు వేసినం అంటూ మంత్రి జగదీష్ రెడ్డితో రైతు సొప్పరి ఏసు మాట్లాడిన ఆసక్తికరమైన మాటా ముచ్చట మీకోసం శుక్రవారం సాయంత్రం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో...

Read More..

పేట వ్యవసాయ మార్కెట్ లో వైఎస్ షర్మిల నిరసన

సూర్యాపేట జిల్లా:ప్ర‌జా ప్ర‌స్థానంలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ ను శుక్రవారం సందర్శించారు.వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతుల వడ్ల...

Read More..

సి.ఎం.ఆర్.బియ్యం ఎఫ్.సి.ఐకి మే 31 వరకు అందించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో 2020-21 రబీ సంవత్సరానికి సంబంధించిన సి.ఎం.ఆర్.బియ్యాన్ని సంబంధిత మిల్లర్లు సత్వరమే ఈ నెల 31 నాటికి అందించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ నందు జిల్లాలోని మిల్లర్లు,సంబంధిత శాఖ అధికారులతో రబీ,2020 -21 సి.ఎం.ఆర్.బియ్యంపై ఏర్పాటు...

Read More..

వృథావుతున్న ఉపాధిహామీ పనులు,నిధులు

సూర్యాపేట జిల్లా:ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్తులకు పని దినాలు కల్పించాల్సిన విషయాన్ని విస్మరించి,గ్రామ చెరువులో మట్టిని స్థానిక రైతులకు ఉపయోగించుకునే అంశాన్ని తుంగలో తొక్కి,పక్క గ్రామ ప్రజలతో చెరువు మట్టిని తవ్విస్తూ నిరుపయోగమైన పనిని చేపిస్తూ ప్రజా ధనాన్ని వృథా...

Read More..

పరువు హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి: కెవిపిఎస్

సూర్యాపేట జిల్లా:కుల,మతాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు నాగరాజును హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని,కులాంతర మతాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ...

Read More..

స్విమ్మింగ్ ఫూల్ లో సీక్రెట్ కెమెరా

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహకుడి కామ చేష్టలు వెలుగు చూడడంతో పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.స్వమ్మింగ్ కోసం వచ్చిన మహిళలు,బాలికలు బట్టలు మార్చుకునే బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చిన విషయం బయటికి పొక్కడంతో అంతా షాక్ కు గురవుతున్నారు.ఆడపిల్లలు...

Read More..

ఆ ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా?

సూర్యాపేట జిల్లా:మద్యం కంటే కల్లు శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని,కల్లును సురా పానకం అంటారని,కల్లు ఆరోగ్యానికి మంచిదని,రోగాలకు సర్వవ్యాధి నివారిణిగా పని చేస్తుందని అంటుంటారు.తాటి ముంజలు తినడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుందని,శరీరాన్ని చల్ల బరుస్తోందని తెలుసు.తాటి ఆకులతో ఇంటి కప్పు,తాటి మొద్దులు...

Read More..

ఆత్మకూర్(ఎస్)లో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్(ఎస్)మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా పోతున్న ఇళ్లను కూల్చేందుకు భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు జేసీబీలతో గ్రామానికి చేరుకున్నారు.బాధిత కుటుంబాలకు చెందిన వారు వారిని అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.రోడ్డు విస్తరణలో ఇళ్ళు కోల్పోతున్న బాధితులకు హామీ...

Read More..

ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తా:ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలాన్ని ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.మిషన్ భగీరథ...

Read More..

ఇద్దరి ప్రాణాలు తీసిన గేదెలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో 65వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.రాత్రి వేళ రోడ్డుపై అడ్డంగా వెళుతున్న గేదెలను గమనించక ఓ ద్విచక్ర వాహనం గేదెలను ఢి కొట్టింది.దీనితో బైక్...

Read More..

అక్రమ నిర్మాణాల కూల్చివేత

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నివాసాలు,దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు,పోలీసుల సహాయంతో ఆక్రమిత ఇళ్లను,దుకాణాలను కూల్చివేత కార్యక్రమాన్ని హుజూర్ నగర్ పట్టణంలోని ఎస్.బి.ఐ.బ్యాంక్ సందులో చేపట్టారు.అందులో నివాసముంటున్న ప్రజలు ఇండ్లను,జీవనాధారమైన చిన్న చిన్న దుకాణాలను అక్రమ నిర్మాణాలంటూ పోలీసుల...

Read More..

తల్లిదండ్రుల పక్కలో నుండి శిశువు మాయం

సూర్యాపేట జిల్లా:రెండు రోజుల క్రితం తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న 4 నెలల పసి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూడడంతో జిల్లాలో సంచలనంగా మారింది.వివరాల్లోకి వెళితే చివ్వెంల మండలం దురాజ్​పల్లి గ్రామంలో ఇమ్మారెడ్డి సైదిరెడ్డి,విజయ...

Read More..

ప్రతి బిడ్డకు వ్యాక్సిన్ అందాలి:డిఎంహెచ్ఓ

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్ర గ్రంధాలయంలో నిర్వహిస్తున్న జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Read More..

ఎర్ర జెండా పేదలకు అండ

సూర్యాపేట జిల్లా:ఎర్ర జెండా పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని శ్రమజీవుల హక్కులకై కోసం ఎర్రజెండా మాత్రమే ఉద్యమిస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు అన్నారు.మంగళవారం మేడే వారోత్సవాల్లో భాగంగా మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో నిర్వహించిన మేడే...

Read More..

శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముందుగా శ్రీ బసవేశ్వర్ మహరాజ్ చిత్రపటానికి పూల వేసి ఘనం నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఎస్పీ...

Read More..

ఐక్యత,ఆధ్యాత్మికతకు ప్రతిరూపం రంజాన్

సూర్యాపేట జిల్లా:గంగా జమున తెహజీబ్ లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.మంగళవారం రంజాన్ పండుగ సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు,మత పెద్దలతో...

Read More..

కాంగ్రెస్‌ పార్టీ విధానాలే దేశాన్ని సంక్షోభంలో నెట్టాయి:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్‌ పార్టీ విధానాలే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.దేశాన్ని కరువు కాటకాలకు నెట్టింది కాంగ్రెస్‌...

Read More..

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేట జిల్లా:ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంపై సూర్యాపేటలో ఎన్.ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి కాంగ్రేస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు హాజరై మాట్లాడాతూ ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ...

Read More..

వ్యర్ధాలనుండి అద్భుతాలు సృష్టించొచ్చు

సూర్యాపేట జిల్లా:వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.వృధా అనుకున్న వస్తువుల గురించి ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయగలిగితే అదే మరో వస్తువుకు ముడి సరుకుగా మారుతుందని ఆయన తెలిపారు.సూర్యాపేట...

Read More..

మద్దతు ధర కోసం రోడ్డెక్కున అన్నదాత

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ లో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు ధర్నాకు దిగారు.దీనితో మార్కెట్ కమిటీ అధికారులకు, రైతులకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది.ఇంత జరుగుతున్నా రైతుకు అండగా నిలవాల్సిన అధికార పార్టీ...

Read More..

రహదారిపై ముళ్ళకంప వేసి ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

సూర్యాపేట జిల్లా:వేసవిలో గత వారం రోజులుగా గ్రామంలో నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు ఆ రోడ్డు గుండా నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకొని ప్రధాన రహదారిపై ముళ్ళకంచె వేసి ఎమ్మెల్యే వాహన శ్రేణిని అడ్డుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి...

Read More..

ఆ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారు:సంకినేని

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి,సూర్యాపేట ఎమ్మెల్యేలు రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందన్నారు.సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్,సూర్యాపేట ఎమ్మెల్యే,మంత్రి...

Read More..

వేసవి దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించాలి

సూర్యాపేట జిల్లా:ప్రజావాణి ధరఖాస్తులు సత్వరమే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు సంబంధిత అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి భూ...

Read More..

సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్: జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట జిల్లా:పోలీసు శాఖలో పని చేస్తూ అకాల మరణం పొందిన సిబ్బంది కుటుంబాలను తెలంగాణ పోలీసు శాఖ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.ఆర్ముడ్ రిజర్వ్ నందు...

Read More..

ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు

సూర్యాపేట జిల్లా:ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే ఉత్సవాల్లో భాగంగా ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన ఐఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి,డిసిసిబి డైరెక్టర్...

Read More..

మేరా భారత్ మహాన్

సూర్యాపేట జిల్లా:భిన్న మతాలకు,విభిన్న సంస్కృతులకు,అత్యున్నత సాంప్రదాయాలకు నిలయం భారత దేశమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈసీ మెంబర్ నాతి సవేంధర్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శివమ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించి ముస్లిం సోదరులకు ఇఫ్తార్...

Read More..

బుద్దిరాని దొంగ మళ్ళీ జైలుకు

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని కోదాడ,చిలుకూరు, హుజూర్ నగర్,చింతలపాలెం మండలాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు కిన్నెర మధుని పోలీసులు అరెస్ట్ చేసి,జైలుకు తరలించినట్లు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా...

Read More..

ప్రభుత్వ ఆసుపత్రికి సుస్తీ

సూర్యాపేట జిల్లా:శిథిలావస్థకు చేరుకున్న ఆసుపత్రి భవనం,ఊడిపడుతున్న స్లాబ్ పెచ్చులు, భయాందోళనలకు గురవుతున్న రోగులు,వైద్యసిబ్బంది ఇదీ సూర్యాపేట జిల్లాలో ఓ పి హెచ్ సి పరిస్థితి.తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల దశదిశా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెబుతున్న మాటలు నీటి...

Read More..

ఘనంగా మేడే వేడుకలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీపీఎం ఆధ్వర్యంలో 136 వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేసి మేడే సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన...

Read More..

కోదాడలో ప్రైవేట్ హాస్పిటల్ సీజ్

సూర్యాపేట జిల్లా:అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కోట చలం హెచ్చరించారు.శనివారం కోదాడ పట్టణంలోని పలు ఆసుపత్రులలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆధ్వర్యంలోని...

Read More..

పోలీస్ పరేడ్

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించారు.ఇందులో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది.సిబ్బందిలో క్రమశిక్షణ,సమన్వయం కోసం పోలీస్ పరేడ్...

Read More..

అక్షర ఉచిత వేసవి శిక్షణ తరగతులు

సూర్యాపేట జిల్లా:అక్షర ఫౌండేషన్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో స్వశోధన్ ట్రస్ట్-హైదరాబాద్ వారి సౌజన్యంతో తేదీ:02-05-2022 సోమవారం నుండి సూర్యాపేట పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించే అక్షర ఉచిత వేసవి శిక్షణ తరగతుల కరపత్రాలను జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు కలెక్టరేట్...

Read More..

మల్లు స్వరాజ్యం డిజిటల్ మ్యూజియం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం యాదిలో రూపొందించిన మల్లు స్వరాజ్యం డిజిటల్ మ్యూజియం (వెబ్ సైట్) ను సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా...

Read More..

బడికి దూరం చేసిన కరోనా

యాదాద్రి జిల్లా:కరోనా కాలంలో బడికి దూరమైన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించి,వారికి నాణ్యమైన విద్య అందించాలని విద్యా ఉద్యమం రాష్ట్ర నాయకులు ఎర్ర శివరాజ్ కోరారు.శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని...

Read More..

చిన్నారిని అభినందించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ,చక్రారెడ్డి మనుమరాలు శ్రీవహిణి ఇటీవల నిర్వహించిన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది.ఈ విషయం తెలుసుకున్న స్థానిక...

Read More..

మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంకినేని

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా దోచుకుని,దాచుకున్న అవినీతి సొమ్ముతో...

Read More..

నేరేడుచర్లలో ఉద్రికత

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిర్యాలగూడ,కోదాడ రహదారి వెడల్పులో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న కట్టడాలను పోలీసుల పహారాలో ఉదయం ఆరు గంటలకే అధికారులు జేసీబీలతో కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో షాపులు కోల్పోతున్నవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీనితో అధికారులు,పోలీసులతో షాపుల యజమాన్యం వాగ్వాదానికి...

Read More..

జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమావేశం

సూర్యాపేట జిల్లా:వచ్చే హరితహారం ద్వారా రాష్ట్రమంతట 19.50 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.సిఎం ఆదేశాల మేరకు సిఎస్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి,మున్సిపల్...

Read More..

ఆమె త్యాగం మరువ లేనిది

సూర్యాపేట జిల్లా:మరణించే వరకు ఉద్యమమే ఊపిరిగా పోరాడిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని,అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో తెలంగాణ...

Read More..

అథ్లెటిక్స్ విభాగంలో మెరిసిన భానుపురి బిడ్డ

సూర్యాపేట జిల్లా:అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయిలో 400 మీటర్ల పరుగు పందెం విభాగంలో ఆకారపు యువరాజ్ మెరిశారు.సూర్యాపేట జిల్లా తరపునుండి ప్రాతినిధ్యం వహించిన ఆకారపు యువరాజ్ తండ్రి భాస్కర్ తుంగతుర్తి జిల్లా...

Read More..

వృద్ధురాలిని హత్య చేసిన మహిళ

సూర్యాపేట జిల్లా:సాంకేతికత పెరిగింది,చట్టాలు బలోపేతం చేయబడ్డాయి,నేరాలకు పాల్పడితే ఏనాటికైనా శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.18వ తేదీన గరిడేపల్లి మండలం కోదండరామాపురంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నందు శుక్రవారం...

Read More..

అవినీతి కోటను నిర్మిస్తున్న మంత్రి:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో చిక్కుకుపోయిందని,కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన నుండి తెలంగాణను విముక్తి చేసి,ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.తెలంగాణ జనసమితి...

Read More..

డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్

సూర్యాపేట జిల్లా:జిల్లాల అధికారులు,కమీషనర్లతో రాష్ట్ర డీజీపీ గురువారం రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తీవ్ర నేరాలు జరగకుండా విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని,కేసులు పెండింగ్ లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేయాలని, పోలీస్...

Read More..

సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్తు

సూర్యాపేట జిల్లా:సాంకేతిక విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.కిరణ్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో బ్రెయినో విజన్ సంస్థ ఆధ్వర్యంలో 36 గంటల హాకథాన్ షాప్...

Read More..

రేపే మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు,తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ సూర్యాపేటలోని గాంధీ పార్క్ లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...

Read More..

దర్జాగా నాలా ఆక్రమణ

సూర్యాపేట జిల్లా:పేట మున్సిపల్ పరిధిలో నాలాల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.తాజాగా ఖమ్మం రోడ్ లోని బిపిసి పెట్రోల్ బంక్ పక్కన 343 సర్వే నెంబరులోని ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై గల నాలా బ్రిడ్జిలోనే కొందరు ఆక్రమణదారులు అక్రమంగా...

Read More..

ఆదమరిస్తే పెనుప్రమాదం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామంలో రోడ్డు పక్కనే,విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్త డంప్ యార్డ్ కు నిప్పు పెట్టడం వలన రాత్రివేళల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి.పక్కనే విద్యుత్ సబ్ స్టేషన్ ఉండటం,రోడ్డుపై నుండి వాహనాలు వెళ్తుండటంతో...

Read More..

పేటలో పందులు స్వైర విహారం

సూర్యాపేట జిల్లా:పేట మున్సిపాలిటీ సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పట్టణంలో పందులు స్వైరవిహారం చేయడం పలువురిని ఇబ్బందులకు గురిచేస్తుంది.పేట మున్సిపాలిటీ 16వ వార్డులో అక్షయ అపార్టుమెంట్ వెనుకాల...

Read More..

రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ పనులను నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.పనుల్లో జాప్యం,డైవర్షన్‌ రోడ్డు సరిగా లేకపోవటంతో...

Read More..

అన్ని వర్గాల బంధువు మల్లు స్వరాజ్యం

సూర్యాపేట జిల్లా:ఈనెల 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో జరిగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని సిపిఎం రాష్ట్ర...

Read More..

వాడవాడన మే డే:గంటా

సూర్యాపేట జిల్లా:అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం మే డే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన,వాడవాడలా జరపాలని ఐఎఫ్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన మేడే పోస్టర్ ను బుధవారం ఆయన...

Read More..

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:సుంకరి

సూర్యాపేట జిల్లా:యాసంగిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అనేక కారణాలతో వరి పంట పండకుండా కోయటానికి వీలులేకుండా పూర్తిగా నష్టపోయిన రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించి,ఆదుకోవాలని సామాజిక కార్యకర్త,మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.బుధవారం నేరేడుచర్ల మండలంలోని...

Read More..

పింఛన్లు రెగ్యులర్ గా ఇవ్వాలి:ఐద్వా

సూర్యాపేట జిల్లా:ఆసరా పింఛన్లను ప్రతినెల రెగ్యులర్ గా ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో...

Read More..

మాకు న్యాయం చేయండి

సూర్యాపేట జిల్లా:మా భూమిని అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో నిర్మాణాలు చేస్తూ అడ్డుకున్నందుకు మాపై దౌర్జన్యం చేస్తున్నారని జిల్లా కేంద్రంలోని చింతల చెరువుకు చెందిన అన్నదమ్ములు సుంకరి అంజయ్య,జనార్ధన్, వెంకటేశ్వర్లు,లచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలో వారు...

Read More..

వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు అధికారికంగా ప్రకటించాలి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం నుండి (ఐ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్) ద్వారా బహిరంగంగా ప్రకటించాలని కోరుతూ (TSJA) తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ తరుపున సోమవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్...

Read More..

వడ దెబ్బతో వ్వక్తి మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ రూరల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన నెలమర్రి యాకోబు (37) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.దినసరి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే యాకోబు రోజువారీ పనిలో భాగంగా గడ్డి మోపులు కట్టడానికి కూలికి వెళ్లి ఎండకు తాళలేక నీరసంగా...

Read More..

పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యం

సూర్యాపేట జిల్లా:మద్యానికి బానిసైన ఓ భర్తను మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని భార్య చెప్పినందుకు మద్యం మత్తులో ఉన్న భర్త భార్యను విచక్షణారహితంగా నరికిన దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన...

Read More..

టివిఎస్ లో ఇరుక్కున్న త్రాచుపాము

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల భారత్ పెట్రోల్ బంక్ లో ఆదివారం సాయంత్రం పది అడుగుల తెల్లత్రాచుపాము హల్ చల్ చేయడంతో బంక్ కు వచ్చిన వారు భయబ్రాంతులకు గురయ్యారు.అదే సమయంలో పెట్రోల్ కోసం ఓ...

Read More..

చెప్పు దెబ్బకు సంకినేని సిద్ధమేనా?

సూర్యాపేట జిల్లా:పదే పదే తనపై,తన ఏజెన్సీపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుకు టీఆర్ఎస్ నాయకుడు,ఇమాంపేట ఎంపిటిసి మామిడి కిరణ్ సవాల్ విసిరారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏజెన్సీ ద్వారా అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని...

Read More..

పేట పబ్లిక్ ఎన్నిక అప్రజాస్వామికం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ కు ఆదివారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామికమని సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు 37 వ వార్డు కౌన్సిలర్ పబ్లిక్ క్లబ్ సభ్యులు బై రూ శైలేందర్ గౌడ్ అన్నారు.ఆదివారం సాయంత్రం...

Read More..

జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు మానుకోవాలి:యాదగిరి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన పోలీసులు అమానుషంగా,ఇష్టానుసారంగా, వ్యవహరిస్తున్నారని,విలేకరుల పైన పోలీసుల వేధింపులు మానుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి శనివారం సాయంత్రం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.రానురాను రాష్ట్రంలో జర్నలిస్టులకు...

Read More..

రేపు కోదాడలో బహుజన ఘీంకార బహిరంగ సభ

సూర్యాపేట జిల్లా:బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో తేదీ:24-04-2022 ఆదివారం కోదాడ బాయ్స్ హై స్కూల్ లో సాయంత్రం 4 గంటలకు బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన బహుజన...

Read More..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర అసంక్రమిత వ్యాధుల అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అన్నారు.శనివారం రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనూషతో కలసి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిరినగర్,రాజీవ్ నగర్ లను సందర్శించి రికార్డులు,రిపోర్టులను...

Read More..

అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా:సెలవు రోజులలో టిహెచ్ఆర్ ఇచ్చుటకు అనుమతి ఇవ్వాలని టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ,అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటిపాముల నాగలక్ష్మి,విలాసకవి నిర్మల,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత శనివారం డిడబ్ల్యూఓ జ్యోతిపద్మకు వినతిపత్రం సమర్పించారు.ఈ...

Read More..

మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు వేలాదిగా తరలిరండి

సూర్యాపేట జిల్లా:ఈనెల 29న సూర్యాపేటలోని గాంధీపార్కులో జరుగు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం సిపిఎం జిల్లా...

Read More..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మీసేవ ద్వారా దరఖాస్తులు

యాదాద్రి జిల్లా:భువనగిరి డివిజన్లోని బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 30 ఇండ్లు, బీబీనగర్ గ్రామంలో 14 ఇండ్లు,చౌటుప్పల్ డివిజన్లోని పోచంపల్లి మండలం జుబ్లకపల్లి గ్రామంలో 36ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్ల కేటాయింపులకు అర్హత కలిగిన...

Read More..

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణ సిఐ ఆంజనేయులు అధ్వర్యంలో “హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి”అనే నినాదంతో శనివారం ఉదయం వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పట్టణం మొత్తం హెల్మెట్ తో బైక్ ర్యాలీ...

Read More..

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి-దోమలతో దోస్తీ

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో రాత్రిపగలు తేడా లేకుండా విధిస్తున్న కరెంట్ కోతలతో పట్టణ ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒకవైపు దోమల స్వైరవిహారం,మరోకవైపు ఉక్కపోత ఏమైందీ పట్టణానికి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.మున్సిపాలిటీ పరిధిలోని గుడిబండ రోడ్డులో రాత్రి 12 గంటల నుండి...

Read More..

రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో నెమ్మికల్ గ్రామానికి చెందిన వినోద్ (22) మృతి చెందారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...

Read More..

ఆరోగ్యవంతమైన సమాజమే సీఎం కేసీఆర్ లక్ష్యం:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:పండుగ ఏదైనా అందరూ కలసి చేసుకోవాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని,నేడు తెలంగాణ మంచి మార్గంలో పోతూ దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఆదర్శవంతమైన పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మనమంతా ముందుకు పోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి...

Read More..

కాలనీనే కబ్జా పెట్టిన సర్పంచ్

సూర్యాపేట జిల్లా:అధికారం ఉంటే చాలు సర్పంచ్ అయినా సర్కార్ ను నడిపే మంత్రి,ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అయినా అందరిదీ ఒకే దారి,ఓట్లేసి అధికారమనే అందలమెక్కిచ్చిన ప్రజలనే (ఓటర్లనే) రాజకీయ చదరంగంలో అధ:పాతాళానికి తొక్కేస్తారు.అదే నేటి భారతంలో రాజ్యమేలుతున్న “రాజకీయం” అని ఈ...

Read More..

బీజేపీ సర్పంచ్ టీఆర్ఎస్ చేరిక

సూర్యాపేట జిల్లా:అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌ పార్టీ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పెన్‌పహాడ్‌ మండలం నాగులపాటి అన్నారం గ్రామ సర్పంచ్‌ ధనియాకుల కోటమ్మ,బీజేపీ నాయకుడు ధనియాకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండు...

Read More..

టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీస్ యంత్రంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం ఖమ్మంలో అధికార పార్టీ ఆగడాలకు బలైన బీజేపీ...

Read More..

నిద్రలేచింది మహిళా లోకం

సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారం యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు,మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం గ్రామస్తులనుద్దేశించి ఆయన...

Read More..

ప్రభుత్వ ఇఫ్తార్ విందులు ఒక్క తెలంగాణలోనే

సూర్యాపేట జిల్లా:నమ్మింది ఆచరించడం ఇతరులతో ఆచరింపచేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని, సమాజంలో అన్నివర్గాల ప్రజలు బాగుంటేనే అది మంచి సమాజం అవుతుందని నమ్మిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని,పేద ముస్లింలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల...

Read More..

దళితరత్న అవార్డులు అందజేసిన మంత్రి

సూర్యాపేట జిల్లా:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల శుభ సందర్భంగా దళిత,గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం సేవా భావంతో పనిచేస్తున్న సేవాతత్పరులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న దళితరత్న అవార్డు- 2022 కు సూర్యాపేట నియోజకవర్గం నుండి విశ్రాంత పోస్టల్...

Read More..

ముగ్గురు గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్

సూర్యాపేట జిల్లా:పట్టణ పోలీసులు,జిల్లా సీసీఎస్ పోలీసు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంయుక్త రైడ్స్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి,వారి వద్ద నుండి 15 కేజీల గంజాయి, రెండు పల్సర్ బైక్స్ మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం...

Read More..

బిఎస్ఎన్ఎల్ ద్వారా ఫైబర్ సేవలు

సూర్యాపేట జిల్లా:భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్లో లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ టెలికాం ఎజిఎం రవిప్రసాద్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం లోకల్...

Read More..

కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన సంకినేని

సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం సంకినేని నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని,ఖమ్మం...

Read More..

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు:ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి,ఉన్నతమైన ఇంగ్లీష్ విద్యను పేద వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.గురువారం చిలుకూరు మండలం...

Read More..

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం,ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని 65వ జాతీయ రహదారిపై మేళ్లచెర్వు బై పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని విజయవాడ నుండి హైదరాబాద్ కు పోతున్న కారు నెనుక నుండి అతివేగంగా ఢీ కొనడంతో ఫ్లై ఓవర్...

Read More..

ఏప్రిల్ 29న పేటలో మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ

సూర్యాపేట జిల్లా:ఈ నెల 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం జిల్లా కేంద్రంలోని మల్లు...

Read More..

మహిళా భరోసా సెంటర్స్ దేశానికే ఆదర్శం:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:మహిళా భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శమని,వేధింపులు,అత్యాచారం,నిరాదరణకు గురైన బాధిత మహిళలకు,పిల్లలకు మెడికల్, న్యాయసలహా,వైద్యం,కౌన్సిలింగ్,సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళా అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్స్ ను ఏర్పాటు...

Read More..

పది పరీక్షలు పక్కాగా నిర్వహించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యాశాఖ,అనుబంధ శాఖాధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి...

Read More..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

సూర్యాపేట జిల్లా:ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు.గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యు) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...

Read More..

బడుగుల బ్రతుకులు మార్చేది బీఎస్పీనే: ఆర్ ఎస్ పి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వలన బడుగు బలహీన వర్గాలకు వరిగేది ఏమీ లేదని,బీఎస్పీ నీలి జెండా,ఏనుగు గుర్తు మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి,బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త...

Read More..

రెండు లారీలు ఢీ-ఇద్దరు డ్రైవర్లు మృతి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.సూర్యాపేట- జనగామ 365(బి) జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు...

Read More..

గిరిజన హాస్టల్లో మెరుగైన ఆహారాన్ని అందించాలి

సూర్యాపేట జిల్లా:గిరిజన హాస్టల్లో మెరుగైన పౌష్టికాహారం అందించాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్, ఉపాధ్యక్షులు ధరావత్ నాగేందర్ నాయక్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు గిరిజన హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా...

Read More..

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

సూర్యాపేట జిల్లా:అమాయకులే టార్గెట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ అడ్డంగా బుక్ అయిన ఘరానా మోసగాళ్ల బండారం మంగళవారం వెలుగుచూసింది.దానికి సంబంధించిన ఓ ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్ జిల్లా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హైదరాబాద్...

Read More..

కబ్జాకు గురైన కాల్వకట్ట

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని అభయాంజనేయ ఆలయం సమీపంలో గోపాలపురం- బూరగడ్డ మేజర్ ఎన్.ఎస్.పి కాల్వకట్టను టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు పచ్చిపాల ఉపేందర్ ఆక్రమించి,అక్రమ నిర్మాణం చేపట్టాడని ఇరిగేషన్ శాఖ ఏఈకి మధవరాయినిగూడెంకు చెందిన గడ్డం అంజయ్య ఫిర్యాదు చేశారు.

Read More..

ధాన్యం కంట్రోల్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా:రైతుల ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.కలెక్టరేట్ నందు ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి తనిఖీ...

Read More..

ప్రభుత్వ ఆరోగ్య పథకాలు సద్వినియోగం చేసుకోవాలి -ఎంపీ కోమటిరెడ్డి

సూర్యాపేట జిల్లా:75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాల కార్యక్రమం”ఆజాదీ కా అమృతోత్సవం” ను పురస్కరించుకొని నూతనకల్ పట్టణంలోని శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధులపై ప్రత్యేక నిపుణుల సమక్షంలో వైద్య...

Read More..

రైతాంగాన్ని ఆదుకోవాలి:మల్లు

సూర్యాపేట జిల్లా:365వ జాతీయ రహదారి 6 వరసల నిర్మాణంలో భాగంగా సూర్యాపేట రూరల్ మండలం పిల్లలమర్రి రెవెన్యూ పరిధిలోని కేతినేని చెరువు అలుగు నీరు ప్రవహించే వాగును ఆక్రమించి రహదారి నిర్మించడాన్ని నిలుపుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా సిపిఎం...

Read More..

అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి సి.హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.వివిధ రకాల అగ్ని ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు,ప్రమాదం...

Read More..

బిగ్ బ్రేకింగ్-కోదాడలో గ్యాంగ్ రేప్

సూర్యాపేట జిల్లా:దేశంలో మహిళలపై,ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను,అత్యాచారాలను అరికట్టేందుకు,ప్రభుత్వాలు నిర్భయ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా నిర్భయంగా మహిళలపై,ఆడపిల్లలపై మృగాళ్ల వేట కొనసాగుతూనే ఉంది.ఇద్దరు మృగాల క్రూరత్వానికి ఓ లేడిపిల్ల మూడు రోజుల పాటు విలవిల్లాడిన హృదయ విధారక సంఘటన సూర్యాపేట...

Read More..

టెట్ నోటిఫికేషన్ పొడగించాలని కలెక్టరేట్ ముందు ధర్నా

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్ దరఖాస్తులకు గడువు పొడిగించాలని,చేసుకున్న దరఖాస్తులలో తప్పులను సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని పి.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు,పి.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు పోలెబోయిన కిరణ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు...

Read More..

అంతా నా ఇష్టం అంటున్న సర్పంచ్ సాబ్

సూర్యాపేట జిల్లా:అంతా నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా? నా ఇష్టం,అంతా నా ఇష్టం అంటుండు ఓ సర్పంచ్ సాబ్.అసలు సంగతేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి అభివృద్ధి పనుల నిమిత్తం,పల్లె ప్రకృతి వనాలకు నీటి...

Read More..

రంజాన్ పర్వదినంలో ప్రభుత్వ భాగస్వామ్యం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా: పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ముస్లిం సోదర,సోదరీమణులంతా ఉపవాసాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని,అల్లా దయతో ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని,ఇఫ్తార్ విందులు మతసామస్యానికి ప్రతీకలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం చిలుకూరు మండలంలోని రామాపురం మసీదులో...

Read More..

ఒకేసారి దళితబంధు ఇవ్వాలి:మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ ఒకేసారి దళితబంధు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పెన్ పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ...

Read More..

ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది:పోలొజు శారద

సూర్యాపేట జిల్లా:రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను పొదుపు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోపయ్య చారి ఎంటర్ప్రైజెస్ హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పోలోజు శారద అన్నారు.ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక హెచ్పీ...

Read More..

ఆర్యవైశ్యుల సజీవ దహనానికి కారణమైన వారిని అరెస్టు చేయాలి

సూర్యాపేట జిల్లా:కామారెడ్డి జిల్లా సిద్దిపేట, రామాయంపేట గ్రామంలోని ఆర్యవైశ్యులైన సంతోష్, పద్మ సజీవ దహనానికి కారకులైన ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆర్యవైశ్య సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షులు ఈగ లక్ష్మయ్య గుప్తా డిమాండ్ చేశారు.ఆదివారం...

Read More..

క్రైస్తవుల పట్ల ప్రభుత్వ చిన్నచూపు

సూర్యాపేట జిల్లా:ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే పండుగల్లో ఈస్టర్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ పండుగ రోజు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంతో విచారకరమని కోదాడ నియోజకవర్గ క్రైస్తవ నాయకులు బి.ఉదయ్ కుమార్ అన్నారు.ఆదివారం కోదాడలో ఆయన...

Read More..

హీట్ పుట్టిస్తున్న బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం

సూర్యాపేట జిల్లా:సూర్యాపేటలో సూర్యుడి వేడి కంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల దాడి మరింత హీట్ పుట్టుస్తుంది.ఉదయం బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మంత్రిపై ఆరోపణలు చేస్తే సాయంత్రం అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై భగ్గున మండిపడుతున్నారు.అంతటితో...

Read More..

ప్లాట్ కబ్జా పైగా బెదిరింపుల దర్జా

సూర్యాపేట జిల్లా:తమ సొంత ప్లాట్ ను కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన నాయకుడిని ఇదేంటని అడిగినందుకు ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్యంగా దూషిస్తూ,నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరిస్తూ,ప్లాట్ కోసం వస్తే కాళ్ళు చేతులు నరికేస్తానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని...

Read More..

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ...

Read More..

పట్టుదలతో విజయం సాధించవచ్చు

సూర్యాపేట జిల్లా:విద్యార్థులు ఇష్టపడి పట్టుదలతో కృషి చేసినట్లయితే విజయం సాధించవచ్చని విజిలెన్స్ డి.ఎస్.పి అమరగాని కృష్ణయ్య పేర్కొన్నారు.శనివారం కోదాడ పట్టణంలో స్థానిక త్రివేణి డిగ్రీ కళాశాల నందు జరిగిన పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ...

Read More..

సంకినేనిపై విరుచుకుపడ్డ గులాబీ నేతలు

సూర్యాపేట జిల్లా:మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుపై పేట టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు.జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిపై సంకినేని చేసిన ఆరోపణలపై శనివారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంకినేని ఆరోపణలపై ఎంపీపీ...

Read More..

ధాన్యం కొనుగోలకు సర్వం సిద్ధం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో వరి ధాన్యము కొనుగోలుకు అంతా సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మధ్య దళారుల ప్రమేయం లేకుండా డబ్బులను వారి...

Read More..

లోకల్ దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతూ సమాజంలో సాధారణ వ్యక్తులుగా తిరుగుతున్న ఘరానా దొంగల ముఠాను సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేసి,ఆ దొంగల వివరాలు వెల్లడించే సరికి జిల్లా ప్రజలతో పాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు.గతంలో దొంగల ముఠాలు...

Read More..

అవినీతికి అడ్డాగా సూర్యాపేట:సంకినేని

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట గడ్డను మంత్రి సిండికేట్ అడ్డగా మార్చడంతో నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.శనివారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా...

Read More..

కలకోవలో అక్రమ బియ్యం కట్టలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం కలకోవ గ్రామంలో బాణాల నరసయ్య తండ్రి రామయ్య పాడుబడిన ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న నమ్మదగిన సమాచారం మేరకు మునగాల ఎస్ఐ మరియు సిబ్బంది గ్రామానికి వెళ్లి సోదాలు నిర్వహించారు.ఆ ఇంటి దగ్గర ఒక...

Read More..

లక్ష్యంతో చదివితే విజయం తధ్యం:మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు,నిధులు,నియామకాలలో భాగంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని,ఇక ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.తన మాతృమూర్తి గుంటకండ్ల సావితమ్మ...

Read More..

పేట వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా వేడుకలు

సూర్యాపేట జిల్లా:రైతుల ప్రయోజనాల దృష్ట్యా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈనామ్ విధానం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అధికారులు,పాలకవర్గం నిబద్ధతకు నిదర్శనమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా దేవి ఆనంద్ అన్నారు.ఈ నామ్ విధానం...

Read More..

తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

సూర్యాపేట జిల్లా:రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జై రామ్ చందర్ అన్నారు.ఈ నెల 12 వ తారీఖున హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెద్దమ్మ...

Read More..

మూసి వాగులో మత్స్యకారుడి మృతి

సూర్యాపేట జిల్లా:మూసీ నదిలోకి చేపల వేట వెళ్లిన ఓ నిరుపేద మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన వీర్ల పిచ్చయ్య (35)...

Read More..

ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలకు ముఖ్యాతిథిగా హాజరైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.ఈ సందర్భంగా ఆయన స్థానిక 27 వార్డ్ కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీకాంతమ్మతో కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక అమరులకు...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మాధవరం వద్ద 65వ జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో పెనుకొండ వీరయ్య(37) అక్కడికక్కడే మృతి చెందగా,తమ్మిశెట్టి గురవయ్య(40)కు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన గురవయ్యను హుటాహుటిన సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.వీరిద్దరిది ఖమ్మం జిల్లా కల్లూరు...

Read More..

ఉపాధి హామీ కూలీల చెంత అంబేద్కర్ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 న భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,ప్రపంచ జ్ఞాని,సామాజిక,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక తత్వవేత్త డా.బీఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు జరుపుకుంటున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉపాధి హామీ కూలీల వద్ద మధ్యన జరుపుకోడం సంతోషంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్...

Read More..

అందరి వాడు అంబేద్కర్

సూర్యాపేట జిల్లా:అణగారిన వర్గాల సామాజిక,ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్.అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది మన అదృష్టంతో పాటు అది ఆయన గొప్పతనం.దళితుల సాధికారత కోసమే దళిత బంధు.బాబా సాహెబ్ ఆశయాలను అమలు చేస్తున్న కేసిఆర్ నిజమైన అంబేద్కర్...

Read More..

ప్రాణం తీసిన యాట బొక్క

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం రాజానాయక్ తండాలో మంగళవారం రాత్రి ముత్యాలమ్మ పండుగ జరుపుకున్నారు.పండుగ సంబరాల్లో గ్రామస్తులు ఉండగా గ్రామానికి చెందిన భూక్య గోపి(59) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా బొక్క గొంతులో ఇరుక్కుని ఊపిరాడక పోవడంతో హుటాహుటిన స్థానిక హాస్పిటల్...

Read More..

టీబీపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా:టీబిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి,నియంత్రణలో భాగస్వాములు కావాలని డాక్టర్ బంకా వీరేంద్రనాథ్ తెలిపారు.సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు టీబీ నియంత్రణ గురించి అవగాహన సదస్సు...

Read More..

ఫైర్ సర్వీసు పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి

సూర్యాపేట జిల్లా: ఏప్రిల్ 14 నుంచి జరిగే ఫైర్ సర్వీసు వారోత్సవాల పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,...

Read More..

ముగిసిన అర్హత రాత పరీక్ష

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు చేపట్టుతున్న సందర్భంగా జిల్లాలో ఉన్న పేద,మధ్యతరగతి నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీసు అధ్వర్యంలో ముందస్తు ఉచిత శిక్షణ ఇవ్వండం జరుగుతుంది.దీనిలో భాగంగా అభ్యర్థులకు ఎత్తు,ఛాతీ,పరుగు పందాలు నిర్వహించడం జరిగినది.ఫిజికల్ టెస్ట్ నందు...

Read More..

పేటలో బయోగ్యాస్ ఉత్పత్తి

సూర్యాపేట జిల్లా:మంత్రి జగదీష్ రెడ్డి కృషితో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా సూర్యాపేట మున్సిపాలిటీలోనే బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తెలిపారు.బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తో కలసి బయోగ్యాస్ కంపెనీ...

Read More..

దళిత బంధును అధికారుల ద్వారా పంపిణీ చేయాలి

సూర్యాపేట జిల్లా:దళిత బంధును రాష్ట్ర వ్యాపితంగా చిత్తశుద్ధితో అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు విమర్శించారు.బుధవారం రాష్ట్ర వ్యాపితంగా దళితులందరికి దళిత బంధును అమలు చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చండ్ర...

Read More..

మన ఊరు మన బడి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.26 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు...

Read More..

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య జీవో సంపూర్ణంగా అమలు పరచాలి:రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సంపూర్ణంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని విద్యాశాఖ...

Read More..

అంగన్వాడీలు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి:జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పౌష్టికాహారం అందించుటలో అంగన్వాడీ కేంద్రాలు ముందుండాలని జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు అంగన్వాడీ సూపర్వైజర్లకు,సీడీపీవోలకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరై రిజిస్టర్ల నమోదు మరియు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై...

Read More..

కాంగ్రెస్ దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్ సర్కార్:చెవిటి వెంకన్న యాదవ్,డీసిసి ప్రెసిడెంట్

సూర్యాపేట జిల్లా:వరి ధాన్యాలు కొనుగోలు చేస్తామంటూ కేసీఆర్ సర్కార్ ప్రకటిండం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల...

Read More..

కూలిపోడానికి సిద్ధంగా ఉన్న కరెంట్ పోల్-పొంచి ఉన్న పెను ప్రమాదం- పట్టించుకోని విద్యుత్ అధికారులు, భయం గుప్పిట్లో ప్రజలు

సూర్యాపేట జిల్లా:నేనెప్పుడు పడిపోతానో నాకే తెలీదు.కాబట్టి నా దగ్గరకు రాకండి,వస్తే తర్వాత మీ ఇష్టం అంటుంది తుంగతుర్తి మండల కేంద్రంలోని వినయ్ నగర్ వీధిలో ఓ విద్యుత్ స్తంభం.దానితో అది ఎప్పుడు కూలిపోతుందో తెలియక కాలనీవాసులు క్షణంక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.గతకొన్ని...

Read More..

జిల్లాలో 45 మంది హెడ్ కానిస్టేబుల్స్ బదిలీ, ఆప్షన్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్,గర్వంగా విధులు నిర్వర్తించి,గౌరవంగా ఉండాలి: ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట జిల్లా:ఇటీవల జిల్లాలో కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన విషయం తెలిసిందే.ప్రమోషన్ పొందిన సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పీ రాజేంద్రప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం జిల్లాలో బదిలీల ప్రక్రియ చేపట్టారు.సిబ్బంది ఆరోగ్యం,కుటుంబ అవసరాలు,వారు ఇచ్చిన...

Read More..

ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత :ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట జిల్లా:రైతులు పండించిన ధాన్యం కొనుగోలు మరియు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి,ధాన్యం కొనుగోలును పరిశిలించి,రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం...

Read More..

అర్హత పరీక్షకు హాజరుకానున్న 429 మంది యువత -ఎస్పీ రాజేంద్ర ప్రసాద్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పోలీసు ముందస్తు శిక్షణ కోసం అభ్యర్థుల అర్హత పరీక్షలో పిజికల్ టెస్ట్ నందు అర్హత పరీక్షకు ఎంపికైన 429 అభ్యర్థులకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పీసీ,ఎస్ఐ ఉద్యోగాలకు ముందస్తు...

Read More..

కేసీఆర్ కు మెదడు పనిచేయడం లేదు-రైతుల ధాన్యం కొనుగోలు చేయాల్సిందే,ధరలు తగ్గించాల్సిందే:టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెదడు పనిచేయడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ మంత్రి,కాంగ్రేస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పెంచిన డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్,విద్యుత్,ఆర్టీసీ...

Read More..

పెన్ పహాడ్ కు చేరుకున్న బహుజన రాజ్యాధికార యాత్ర

సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యధికార యాత్ర మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలానికి చేరుకుంది.మండలంలోని లింగాల, చిదేళ్ళ గ్రామాల్లో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రకు ప్రజల నుండి భారీ...

Read More..

పుష్కరాల బస్సుల కోసం ఇతర డిపోలపై ఆధారపడాలా?

సూర్యాపేట జిల్లా:ప్రాణహిత పుష్కరాలకు వెళ్లాలంటే, సూపర్ లగ్జరీ బస్సులు కావాలంటే కోదాడ,నల్లగొండ, మిర్యాలగూడ నుండి తీసుకోవాల్సిందేనా? లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిందేనా? భక్తులపై అదనపు భారం తప్పదా?ఆర్టీసీకి ఆదాయం వద్దా?అయితే ఇది ఎవరి లోపం? వివరాల్లోకి వెళితే… ఈనెల 13 నుండి...

Read More..

మరో యవతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితక్కొట్టిన భార్య..!

సూర్యాపేట జిల్లా:భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.భానుప్రకాశ్ అనే వైద్యుడు ఇద్దరు పిల్లలు,భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్నాడనే...

Read More..

విచారణ కోసం పిలిచి వ్యక్తిపై చెయ్యి చేసుకున్న ఎస్ఐ-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

సూర్యాపేట జిల్లా:చిలుకూరు పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తిని విచారణ కోసం పిలిచిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్ అతనిపై చెయ్యి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.దీనితో స్పందించిన చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ అతను అమర్యాదగా మాట్లాడటం...

Read More..

ఆంబోతుల మధ్య వైరంలో ఒకటి మృతి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ పల్లెల్లో ఊరికి ఒక ఆంబోతు ఉండడం సహజం.ఆ ఆంబోతును పల్లె జనం దైవ సమానంగా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న వేర్వేరు గ్రామాల ఆంబోతులు ఒకే గ్రామంలో తారసపడితే పరస్పరం కాలు దువ్వడం సర్వసాధారణం.అలాంటి ఘటనే సూర్యాపేట...

Read More..

హుజూర్ నగర్ కు వస్తున్నా,అందరికీ వడ్డీతో సహా వడ్డిస్తా: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి(టీపీసీసీ)మాజీ అధ్యక్షుడు,మాజీ మంత్రి, హుజూర్ నగర్,కోదాడ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం, నక్కగూడెం,వేపల మాధారం మరియు రామాపురం...

Read More..

తుదిదశకు జిల్లా పోలీస్ నూతన కార్యాలయ నిర్మాణం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న నూతన పోలీసు కార్యాలయ భవనం తుదిదశకు చేరుకుంది.ఈ సందర్భంగా నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు.కార్యాలయ పనులు వేగంగా చేయాలని,నాణ్యతతో కూడిన పనులు చేయాలని సంబంధిత...

Read More..

బడుగుల బతుకుల్లో వెలుగురేఖ మహాత్మ జ్యోతిబాపూలే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు కొంగరి బాలరాజు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన...

Read More..

పేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలి:సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపాలిటీలోనీ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని,అక్రమ కట్టడాలను తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి డిమాండ్ చేశారు.సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో...

Read More..

అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతి రావు పూలే

సూర్యాపేట జిల్లా:మహనీయుల చరిత్ర,సేవలపై త్వరలో బుక్లెట్స్ విడుదల చేస్తామని,విద్యతోనే వెలుగు,గౌరవం దక్కుతుందని,మహనీయుల జయంతులు,వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.మహాత్మా జ్యోతిరావు పూలే 196 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని యం.జి.రోడ్డులో గల...

Read More..

స్కూల్ ఆటోను ఢీ కొట్టిన కారు

సూర్యాపేట జిల్లా:స్కూల్ పిల్లలతో రోడ్డు దాటుతున్న ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన మునగాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు జరిగింది.కారు ఢీ కొట్టిన వేగానికి ఆటో పల్టీలు కొట్టింది.ఆ సమయంలో ఆటోలోని 12 మంది విద్యార్థులు ఉండగా అందరూ...

Read More..

540 సర్వే నెంబర్ భూములపై ఆర్.ఎస్.పి ఆరా

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా రైతులకు పట్టాలు ఇవ్వాలని,రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గుర్రంపోడు తండాకు చేరుకున్న ఆయన భూ పరిరక్షణ సమితి...

Read More..

కాంగ్రెస్ పార్టీ 48 గంటల నిరసన దీక్ష భగ్నం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్దతు ధర ఇచ్చే వరకు పోరాటం చేస్తామని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్షను ఆదివారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు.దీక్షలో కూర్చున్న పటేల్...

Read More..

48 గంటల నిరసనదీక్ష చేపట్టిన టిపిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచనల మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో వరికి మద్దతు ధర కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48...

Read More..

దెబ్బకు దిగొచ్చిన అధికారులు-మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు శనివారం ఉదయం నుండి ఆందోళన చేపట్టి,కాంటా మిషన్లు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అంతటి ఆగకుండా రాత్రి వరకు...

Read More..

బూటక మాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్ఎస్ నేతలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఈ...

Read More..

అక్రమాల పుట్టగా ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పంపిణీ

సూర్యాపేట జిల్లా:ఇంటి స్థలం ఒక్కటే పట్టాదారులు మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు.ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎవరో అధికారులకే తెలియకపోవడం విచిత్రం.ఒక్క ప్లాట్ ను ఇద్దరికి,ముగ్గురికి కట్టబెట్టిన అధికారులు.లబ్ధిదారులకు ఇచ్చిన చాలా పట్టాలలో రెవిన్యూ అధికారుల సంతకం లేదు.రెవిన్యూ కార్యాలయ ముద్ర లేని...

Read More..

మార్కెట్లో అన్నదాతల ఆందోళన

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళనకు దిగారు.ట్రేడర్స్ క్వింటా రూ.1200 ఇవ్వడంతో మార్కెట్లో రైతులు భగ్గుమన్నారు.ట్రేడర్స్ పై తిరగబడి,కాంటా మిషన్లను ధ్వంసం చేశారు.ధాన్యం కొనుగోలుకు వెంటనే నిలిపివేయాలని...

Read More..

వ్యవసాయ విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో 8 మండలాల్లో,ఖమ్మం జిల్లాలో ఒక మండలంలో మోటార్ల దొంగతనానికి పాల్పడ్డ దొంగల ముఠా గుట్టును కోదాడ రూరల్ సర్కిల్,అనంతగిరి పోలీసులు రట్టు చేశారు.అనంతగిరి పోలీసు స్టేషన్ నందు నమోదైన 29 కేసుల్లో 75 మాటర్లు దొంగతనం చేసినట్లు తేలడంతో...

Read More..

మార్కెట్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ధాన్యం బస్తాలు-కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం బస్తాలు ఎగుమతి చేయకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.గత రెండు రోజుల క్రితం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.కృష్ణారెడ్డి మార్కెట్లో ఎప్పటికప్పుడు ధాన్యం బస్తాలు ఎగుమతి చేసి, రైతులకు...

Read More..

రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు బేషరతుగా రైతు పంటను కొనుగోలు చేయాలి:ఏ.ఐ.కె.ఎం.ఎస్.రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శివకుమార్

సూర్యాపేట జిల్లా:రైతు పండించిన పంటను కొనమంటే కేంద్రంపైన రాష్టం,రాష్టంపైన కేంద్రం కుంటి సాకులతో ఒకరిపై ఒకరు వారి రాజకీయ స్వార్థం కోసం రైతులను బలి చేయకుండా,ఎలాంటి షరతులు లేకుండా రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని అఖిల భారత రైతుకూలి సంఘం...

Read More..

టిఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన దీక్షలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టేందుకు ఉరితాడుపై వ్రేలాడుతూ నిరసన తెలిపారు.ఈ...

Read More..

పీసీ,ఎస్ఐ ఉద్యోగాలకు సిద్దమౌతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్,కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉండడంతో జిల్లాలో నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.పేద నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న పేద నిరుద్యోగ యువతీ,యువకులకు...

Read More..

కోదాడ పెద్ద చెరువు అలుగు పగలగొట్టి నీటి విడుదల

సూర్యాపేట జిల్లా:కోదాడ పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు చేపల సంఘం వారు చెరువు అలుగు పగలగొట్టి అక్రమంగా పైపులు వేసి నీటిని తొలగిస్తున్నారని సామాజిక కార్యకర్త కుదరవల్లి మోహన్ కృష్ణ (బసవయ్య)గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్...

Read More..

అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దొంగ ధర్నాలకు బీజేపీ నేత సవాల్

సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దీక్షల పట్ల బీజేపీ సూర్యాపేట జిల్లా ఎస్సి మోర్చా నేత పి.విజయ్ సవాల్ విసిరారు.గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రలో ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ నిజంగా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన...

Read More..

అవార్డులు,సన్మానాలు పనితనాన్ని మెరుగుపరచాలి: డాక్టర్ కోట చలం,డి.ఎం.అండ్ హెచ్.ఓ

సూర్యాపేట జిల్లా:ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం మాట్లాడుతూ విశ్వం...

Read More..

పేటలో రోడ్డు పక్కన దిగబడుతున్న లారీలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో లయన్స్ కంటి ఆసుపత్రి ముందు రోడ్డు పక్కన మట్డిలో కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ దిగబడింది.టిప్పర్ ను బయటకు లాగడానికి వచ్చిన జేసీబీ కూడా గుంతలో దిగుబడిపోయింది.విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న స్ధానిక...

Read More..

లారీ ట్రాక్టర్ ఢీ ట్రాక్టర్ బోల్తా,పెద్ద గొయ్యిలో పడ్డ లారీ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కీతవారిగూడెం సమీపంలో ట్రాక్టర్,లారీ ఢీ కొన్న ఘటనలో ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ ఒకచోట,ట్రాక్టర్ ఇంజన్ మరో చోట పడ్డాయి.లారీ జాతీయ రోడ్డు పనులు చేస్తున్న పెద్ద గోతిలో దూసుకొని పోయింది.ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు...

Read More..

అందరి సహకారంతో ఆ బాలుడికి మంచి రోజులు

సూర్యాపేట జిల్లా:ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సహకారం,కోదాడ పట్టణ పోలీసుల తక్షణ చర్యలు,యాదాద్రి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పందించిన తీరుతో కోదాడలో గంజాయికి బానిసైన బాలుడు జీవితానికి ఓ వెలుగు దారి దొరికింది.మీడియా,సోషల్ మీడియా వచ్చిన ఒక్క వార్తతో గంజాయి...

Read More..

65 మంది కానిస్టేబుల్స్ ఉద్యోగోన్నతి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మరోసారి 65 మంది పోలీసు కానిస్టేబుళ్ళకు ఉద్యోగోన్నతులు లభించాయి.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు దక్కిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు ఎస్పీ రితిరాజ్ తో కలసి ఉత్తర్వుల పత్రాలు అందించి,హెడ్ కానిస్టేబుల్ బ్యాడ్జి ధరింపజేశారు.ఈ...

Read More..

ట్రైనింగ్ కోసం వచ్చిన బి.ఈడి విద్యార్ధినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ -2 ప్రధానోపాధ్యాయుడి కామ కాలాపాల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే గత మూడు రోజుల నుంచి చందన బీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థిని బీ.ఎడ్ టీచింగ్ ట్రైనింగ్ లో భాగంగా నెంబర్-2...

Read More..

దళిత బంధు పంపిణీ చేసిన మంత్రి

సూర్యాపేట జిల్లా:దళితుల్లో విప్లవాత్మక మార్పు రావాలని,దళిత బంధు దేశంలో గొప్ప పథకమని, దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉందని లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం సూర్యాపేట రూరల్ రామన్నగూడెం గ్రామాల్లో దళితబంధు...

Read More..

మీ సేవ పేరుతో స్వాహా

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండల కేంద్రంలో కవిత కమ్యూనికేషన్ (TS-RFST 014) మీ సేవ సెంటర్ యాజమాన్యం అక్రమ వసూళ్ల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని బాధితులు లబోదిబోమంటూ చింతలపాలెం తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ అమాయక...

Read More..

వడ్లు కొనేదాక వదిలేదేలే:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు విజయవాడ- హైదరాబాద్ 65వ, జాతీయ రహదారిపై తెలంగాణ ముఖద్వారం రామపురం ఎక్స్ రోడ్డు...

Read More..

టీఆర్ఎస్ జాతీయ రహదారుల ముట్టడి

సూర్యాపేట జిల్లా:టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక మరియు...

Read More..

ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు:సంకినేని

సూర్యాపేట జిల్లా:సిఎం కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు ఆరోపించారు.బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన...

Read More..

పండుగలా జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ,జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు.మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం...

Read More..

దూరవిద్యా కేంద్రంలో భారమైన చదువులు

సూర్యాపేట జిల్లా:ఆర్థిక కారణాలు,చిన్న వయసులో పెళ్లిల్లు,కొన్ని ఇతర కారణాల వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు.అలాంటి విద్యార్థులు తిరిగి మళ్లీ చదువుకోవడం కోసం ప్రభుత్వం దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఇందులో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు...

Read More..

మిర్యాలలో మంటలు

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో దేవాలయ భూముల వేలం సందర్భంగా టీఆర్ఎస్,కాంగ్రేస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొనడంతో రాజకీయ మంటలు భగ్గుమన్నాయి.ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.దీనితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సోమవారం గ్రామంలోని...

Read More..

ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు జరగాలి: జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోట చలం

సూర్యాపేట జిల్లా:గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోట చలం అన్నారు.సోమవారం మునగాల మండలం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం వైద్య సిబ్బందితో...

Read More..

నాసాకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా (నాసా)వారు నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2022లో ఎంపికయిన ప్రాజెక్ట్ చేసిన విద్యార్థులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని...

Read More..

ఆ చట్టం ప్రకారమే...:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను...

Read More..

కొడుకు కంట్లో కారంపొసి కట్టేసి కొట్టిన తల్లి

సూర్యాపేట జిల్లా:కోదాడలో 15 ఏళ్ళ వయసులోనే గంజాయికి బానిసైన మైనర్ బాలుడిని అలవాటు మార్చుకోవాలని పలుమార్లు తల్లి హెచ్చరించినా కొడుకు పద్దతిలో మార్పు రాకపోవడంతో,స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లి చితకొట్టిన తల్లి.పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అధికారులు మత్తు...

Read More..

ఈతకు వెళ్లిన యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కెటిఅన్నారం మూసీ వాగులో మునిగి యువకుడు మృతి.ఐదుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.మృతుడు జేజే నగర్ కు చెందిన ఏర్పుల పవన్(21)గా గుర్తింపు.

Read More..

ధరలు తగ్గించే వరకు కాంగ్రేస్ ఆధ్వర్యంలో యుద్ధమే:డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్,విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని,పెంచిన ధరలను తగ్గించే వరకు రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.ఆదివారం స్థానిక రెడ్ హౌస్...

Read More..

వార్డులో టీఆర్ఎస్ వర్గపోరు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వార్డులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.7వ వార్డుకు చెందిన శెనగాని రాంబాబు అనే నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ,పార్టీని బలహీనపర్చే కుట్ర చేస్తున్నాడని,7 వ, వార్డ్...

Read More..

ప్రారంభమైన పోలీసు వార్షిక క్రీడలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పోలీస్ కేంద్ర కార్యాలయంలో పోలీసుల మానసిక వికాసానికి నిర్వహిస్తున్న క్రీడలను జిల్లా జడ్జ్ వసంత్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసాన్ని,నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు.జిల్లా ఏర్పడినాక...

Read More..

బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకే ధాన్యం కొనుగోళ్ల సమస్యను సృష్టించారు: సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట జిల్లా:గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఐకెపి సెంటర్లను మూసివేసి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి...

Read More..

ఉగాది వేడుకల్లో వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరపు బంధువు,నూతనకల్ సర్పంచి తీగల కరుణశ్రీ ఇంటిలో జరిగిన ఉగాది వేడుకల్లో తెలంగాణ వైయస్సార్ టిపి అదినేత్రి వైయస్ షర్మిల పాల్గొని,రాష్ట్ర ప్రజలందరికీ శుభకృతి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ...

Read More..

కాలువలో కొట్టుకొచ్చిన శవం

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ -మేళ్ళచెర్వు ముక్త్యాల మేజర్ కాలువలో ఓ వ్యక్తి శవం కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.మృతిని కాళ్ళు,చేతులు తాళ్ళతో కట్టి ఉండటంతో...

Read More..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాల మధ్య నలిగిపోతున్న అన్నదాత:పోకల వెంకటేశ్వర్లు

సూర్యాపేట జిల్లా:రోజుకో ధరతో ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న రైస్ మిల్లుల యాజమాన్యంపై,మధ్యదళారీలపై చర్యలు తీసుకొని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని సీపీఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో విలేకర్లతో...

Read More..

చింతిర్యాల బల్లకట్టు యాజమాన్యంపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం చింతిర్యాల వద్ద కృష్ణానదిలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బల్లకట్టు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మార్చి 31-2022 తేదీ నాటికి బల్లకట్టు నిర్వహణ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా బల్లకట్టు నడుపుతుండటంతో ఎంపీడీఓ గ్యామ నాయక్ శుక్రవారం పోలీసు...

Read More..

జిల్లా పోలీసు సిబ్బందికి క్రీడా పోటీలలో క్రీడా స్ఫూర్తి చూపాలి:జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:నిత్యం విధులు నిర్వర్తిస్తూ అవిశ్రాంతంగా పని చేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపడంలో భాగంగా ఈ నెల 3 వ,తేదీ నుండి 5 వ తేదీ వరకు జిల్లా పోలీస్ వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.క్రీడల...

Read More..

కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు:టీఆర్ఎస్

సూర్యాపేట జిల్లా:కాంగ్రేస్ పార్టీ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడికి దిగారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ దివంగత నాయకుడు వంటెద్దు వెంకన్న భార్య వంటెద్దు నిర్మల మాట్లాడుతూ తన...

Read More..