మార్కెట్లో అన్నదాతల ఆందోళన

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళనకు దిగారు.ట్రేడర్స్ క్వింటా రూ.1200 ఇవ్వడంతో మార్కెట్లో రైతులు భగ్గుమన్నారు.ట్రేడర్స్ పై తిరగబడి,కాంటా మిషన్లను ధ్వంసం చేశారు.

 Concern Of Food Suppliers In The Market-TeluguStop.com

ధాన్యం కొనుగోలుకు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.దీనితో మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube