రెండో విడత రుణమాఫీపై మోతె మండల రైతుల హర్షం...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీ( Runamafi ) పథకానికి సంబంధించి మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రివర్గ సభ్యులు మాట్లాడారు.

 Farmers Of Mothey Mandal Rejoice Over The Second Installment Of Loan Waiver , M-TeluguStop.com

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంఘమిత్ర,ఎంపిడిఓ హరిసింగ్,ఏఈఓలు కార్తిక్, ఉష,రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube