సూర్యాపేట జిల్లా:జాతీయ సమైక్యతా వజ్రాత్సవాలలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో బంజారా భవన్ ను ప్రారంభించానున్న నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి బంజారా భవన్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ బయలుదేరిన బస్సులను హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండా నాయక్,జడ్పిటిసి జగన్ నాయక్,ఎంపిటిసి సైదమ్మ,మండల అధికార ప్రతినిధి రవీందర్ నాయక్,ఎంపీడీవో జానకి రాములు, ఎంపీఓ ఆంజనేయులు,కార్యదర్శిలు,మండల ప్రజా ప్రతినిధులు,సర్పంచులు,ఎంపీటీసీలు,గిరిజన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest Suryapet News