గురుకుల కళాశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం( Suryapet Rural Mandal ) బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన,కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర నీటి పారుదలశాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) స్పందించారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

 Minister Uttam Responded To The Concern Of The Students Of Gurukula College-TeluguStop.com

మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటి అధికారిగా అదనపు కలెక్టర్ బిఎస్.లత,కమిటి సభ్యులుగా డిప్యూటి సీఈవో శిరిష,సూర్యాపేట ఆర్డీవో వేణుమాదవ్ రావు,ఎస్సీ అభివృద్ధి అధికారి లతను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అదించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube