Suryapet

Suryapet District & City Daily Latest News Updates

కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని,రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి,మంత్రులకు లేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులపై మాజీమంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.సోమవారం ప్రసిద్ధ దురాజ్ పల్లి లింగమంతుల గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హల్...

Read More..

పార్టీ మార్పుపై అసత్య ప్రచారం చేస్తున్నారు: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:టిక్కెట్ రాకుంటే పార్టీ మారే తత్వం నాది కాదని,పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా తుది శ్వాస...

Read More..

బీఆర్ఎస్ కు షాకిచ్చిన శానంపుడి...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారం కోల్పోయి కంగారు పడుతున్న కారుపార్టీకి ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు.అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన వారు అధికారం పోగానే పక్కచూపులు చూస్తున్నారు.ఆ కోవలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి...

Read More..

ఆధునిక తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే...!

సూర్యాపేట జిల్లా:ఆనాడు అగ్రవర్ణ మనువాద సమాజం ఎన్నో అవమానాలకు గురి చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగి అజ్ఞానపు అంధకారంలో ఉన్న బహుజనుల బ్రతుకుల్లో విజ్ఞానపు చదువుల విత్తనం నాటిన ఆధునిక తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అని డిటిఎఫ్ సూర్యాపేట...

Read More..

సాగర్ ఎడమ కాలువే క్రికెట్ గ్రౌండ్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఆట స్థలంగా మార్చుకొని విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం ఆదివారం క్యూ న్యూస్ కెమెరాకు చిక్కింది.గత వానాకాలం సీజన్లో వర్షాలు సరిగ్గా కురువక,నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద...

Read More..

Suryapet : గంజాయి,మత్తు పదార్థాలతో మందుల తయారీ...!

ప్రాణం సుస్తీ చేస్తే డాక్టర్( Doctor ) దగ్గరికి వెళ్లి ఆయన రాసిన మందులు కొనుక్కొని వేసుకుంటాం.కొందరైతే నేరుగా మెడికల్ షాపుకు వెళ్ళి తమ సమస్య చెప్పి మందులు తెచ్చుకుంటారు.ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దశలో మెడిసిన్ తప్పకుండా వాడాల్సిన...

Read More..

Suryapet : ఇల్లు దగ్ధమైన గిరిజన కుటుంబానికి రూ.60 వేల ఆర్ధిక సహాయం

పాలకవీడు మండలం మీగడం పహాడ్ తండా( Pahad Thanda )లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమై నిరాశ్రయులైన గిరిజన కుటుంబానికి స్థానిక ఎంపిపి గోపాల్,గ్రామస్తులు అండగా నిలిచి శనివారం రూ.60 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. శివరాత్రి పండగ(...

Read More..

Minister Uttam Kumar Reddy : మంచినీటి సమస్య రాకుండా చూడండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని, అధికారం ఇచ్చిన ప్రజలకు అందరం కలిసి చిత్తశుద్దితో సేవ చేయాలని,తాగునీటి సమస్య రాకుండా చూడాలని రాష్ట్ర భారీ నీటి పారుదల మరియు పౌరసరఫరాల...

Read More..

Cpi : రూ.500 లకే నేరుగా లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ అందించాలి: సిపిఐ

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్( Gas Cylinder ) నేరుగా 500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.శనివారం సూర్యాపేట జిల్లా( Suryapet ) గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన...

Read More..

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు అంగన్వాడీలు వినతిపత్రం

జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు సువెన్ ఫార్మసీ కంపెనీ( Suven Pharma Company )లో శనివారం భరోసా సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ...

Read More..

Minister Uttam Kumar Reddy : భరోసా సెంటర్ ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ( Suven Pharma Company ) ప్రక్కన పోలీసు శాఖ,సువెన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్,షీ టీమ్స్ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్...

Read More..

జాతీయజెండాను గుర్తించారు మండలాన్ని విస్మరించారు

సూర్యాపేట జిల్లా:140 కోట్లమంది భారతీయులు సగర్వంగా గుండెలకు హత్తుకునే జాతీయజెండాపురుడుపోసుకున్నది ఇక్కడే.ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని ( Suryapet District )నడిగూడెం మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఆనాడు ఉద్యోగిగా పని చేసిన పింగళి వెంకయ్య( Pingali Venkayya ) ఈ కోట...

Read More..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండల కేంద్రం నుండి చాకిరాల గ్రామానికి వెళ్ళే సింగిల్ రోడ్డుపై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు.ఎదురుగా వాహనం వస్తే పక్కకు దిగే అవకాశం లేక ప్రమాదాల నడుమ ప్రయాణం చేయాల్సి వస్తుందని,పాఠశాలలకు వెళ్ళే బస్సులు విద్యార్దులతో సర్కాస్ ఫీట్లు...

Read More..

Dsc : ఆర్ సి ఐ చట్టం ప్రకారం టెట్ అర్హత లేకున్నా ప్రత్యేక డీఎస్సీకి అర్హులమే:డిఎడ్ అభ్యర్థి బెలంకొండ సతీష్ గౌడ్

రిహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI Act ) 1992 చట్టం ప్రకారం టెట్ అర్హత లేకున్నా ప్రత్యేక డీఎస్సీకి డీఎడ్(స్పెషల్ ఎడ్యుకేషన్) అభ్యర్థులు అర్హులేనని బెల్లంకొండ సతీష్ గౌడ్( DEd Candidate Belamkonda Satish Goud ) గురువారం ఓ...

Read More..

Suryapet : మహిళ సాధికారతతోనే దేశ అభివృద్ధి:జిల్లా కలెక్టర్

మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector S Venkatrao ) అభిప్రాయ పడ్డారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి( National Women’s Day...

Read More..

Mellacheruvu Maha Jatara : మేళ్లచెరువు మహా జాతరకు సర్వం సిద్దం...!

మేళ్లచెరువు మండల కేంద్రంలోని వెలసిన స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.నేటి నుంచి ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం...

Read More..

బస్సు దిగుతూ వెనుక టైరు క్రింద పడ్డ ప్రయాణికుడు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్( RTC Bus Stand) లో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులని ఎక్కించుకొని సూర్యాపేట బస్టాండ్ నుండి కోదాడ( Kodad Bus Depot ) బయలుదేరిన కొద్దిసేపటికే ఒక...

Read More..

Suryapet : గంజాయికి అలవాటు పడిన యువకులకు పోలీస్ కౌన్సిలింగ్...!

గంజాయి లాంటి మత్తు పదార్థాలు( Drugs ) మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయని,ముఖ్యంగా యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు( Huzurnagar CI Charamandaraju ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్...

Read More..

ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్‌ఆర్‌ఎస్‌:మాజీ ఎమ్మెల్యే బొల్లం

సూర్యాపేట జిల్లా:ఎల్‌ఆర్‌ఎస్‌( LRS ) కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే,...

Read More..

Suryapet Roads :ఇరుకు రోడ్లతో ఇక్కట్లు పడుతున్న ప్రజలు...!

జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కుడివైపు సందులో జననీ స్కానింగ్ సెంటర్ రోడ్డు,అదేవిధంగా బొడ్రాయి బజారు రోడ్డు వాహనాల రద్దీతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలం( Parking ) లేక పోవడంతో...

Read More..

Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ:కలెక్టర్

జిల్లాలోని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో( Lok Sabha Elections ) సీనియర్ సిటీజేన్స్ కి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S Venkatrao ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్ర...

Read More..

Congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..!

నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలోని ఇద్దరు బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు( BRS Counsilors ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియర్ నాయకులు,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు.ఒకటో వార్డ్ కౌన్సిలర్...

Read More..

Suryapet : రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలి:సిపిఎం

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్...

Read More..

Dwarakunta: ద్వారకుంట గ్రామంలో తాగునీటి కష్టాలతో మహిళల నిరసన...!

కోదాడ మండలం ద్వారకుంట గ్రామం( Dwarakunta )లో తాగునీటి కష్టాలు తీవ్రస్థాయికి చేరాయని మంగళవారం మహిళలు వీధులోకి వచ్చి ఖాళీ బిందెలతో త్రాగునీటి కష్టాలు( Drinking Water Problems ) తీర్చాలంటూ నిరసనలు తెలిపారు.ముఖ్యంగా గ్రామంలోని హరిజనవాడలో సరైన నీటి సరఫరా...

Read More..

మంత్రి ఉత్తమ్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం: జడ్పిటిసి

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జడ్పిటిసి రాపోల్ నరసయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్ రెడ్డి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం, దిర్శించర్ల...

Read More..

వాహనం పల్టీ కొట్టకపోతే అక్రమ రవాణా తెలిసేది కాదు

సూర్యాపేట జిల్లా: కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా అక్రమ రేషన్ బియ్యం దందాలో చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద తిమింగలాలకు దోచుకోడానికి అధికారులే లైసెన్లు ఇస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రం, జనగాం...

Read More..

భార్య మాట వినకుండా డ్రైవర్ డ్యూటీకి వెళ్ళిన భర్త...ఆత్మహత్య చేసుకున్న భార్య...!

సూర్యాపేట జిల్లా: కేవలం భర్త తన మాట వినలేదన్న మనస్తాపంతో ఓ భార్య గడ్డి మందు సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండాలో వెలుగులోకి వచ్చింది.అనంతగిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.పాలవరం తండాకు చెందిన...

Read More..

అంగన్వాడి కేంద్రంలో పెట్టాల్సింది సీసీ కెమెరాలు కాదు పౌష్టికహారం...!

సూర్యాపేట జిల్లా:అంగన్వాడీ కేంద్రంలో పెట్టాల్సింది సీసీ కెమెరా కాదు పౌష్టికహామని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే యాకుబ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఎంఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొని మాట్లడుతూ అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత...

Read More..

Mothe Village : మోతె ఆటో ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలి: పేరెల్లి బాబు

మోతె మండల కేంద్రం( Mothe Mandal )లోని హుస్సేన్ బాద్ ఫ్లైఓవర్ దగ్గర ఆటోను బస్సు ఢీ కొన్న దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియో( Exgratia ) ప్రకటించాలని మునగాల మండలం...

Read More..

Women Selling Liquor : గంపలో పెట్టుకొని మద్యం అమ్ముతున్న మహిళలు

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోనిపాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా( John Pahad Dargah )కు సమీపంలోని దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కన మహిళలుగంపలో మద్యం బాటిళ్లు పెట్టుకొని అమ్ముతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సంతలో సరుకులు అమ్మినట్లు క్వార్టర్...

Read More..

Nereducharla : నేరేడుచర్లలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేయాలి:టిడిపి నేత ఇ.వెంకటయ్య

నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో అగ్ని మాపక కేంద్రం,(ఫైర్ స్టేషన్) ఏర్పాటు చేయాలని టిడిపి సీనియర్ నాయకులు ఇంజమూరి వెంకటయ్య సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని నేరేడుచర్ల, పాలకవీడు,గరిడేపల్లి,పెన్ పహాడ్ మండలాలకు సమీపంలో ఫైర్ స్టేషన్ లేదని, నేరేడుచర్లలో ఫైర్...

Read More..

Suryapet : రోడ్డు లేక అవస్థలు పడుతున్న ఆర్ అండ్ ఆర్ సెంటర్ వాసులు

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కృష్ణపట్టే ఏరియాలో పాలకవీడు మండలం గుండెబోయినగూడెం( Gundeboina Gudem ) అత్యంత మారుమూల ప్రాంతం.గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరం లో నిలిచింది.ప్రస్తుతం ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక,ఉన్న రోడ్డు పూర్తిగా...

Read More..

అడుగంటిన భూగర్భ జలాలు అన్నదాతలకు తప్పని తిప్పలు

నల్లగొండ జిల్లా:వర్షాలు పడక,సాగర్ నీళ్ళు లేక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.యాసంగి పంటలు కాపాడుకోవడం కోసం రైతులు కన్నతిప్పలు పడుతున్నారు.భూగర్భ జలాలు పూర్తిగా పడి పోయి బోర్లు నోర్లు తెరవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు...

Read More..

కలెక్టరేట్ ఎదుట వృద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా: కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి సందర్భంగా వృద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.బాధితుల తెలిపిన వివరాల ప్రకారం… మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన పిడమర్తి వెంకన్న, ఎలిశమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పిడమర్తి చిరంజీవి(...

Read More..

మొద్దుల చెరువు-మోతె డబుల్ రోడ్డు కథ కంచికేనా

సూర్యాపేట జిల్లా: మునగాల మండల పరిధిలో హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారి నుండి మొద్దుల చెరువు వయా రేపాల మోతె మండల కేంద్రంలోని సూర్యాపేట- ఖమ్మం 365వ జాతీయ రహదారిని కలుపుతూ సుమారు 14 కి.మీ.ఉన్న ప్రధాన రహదారి ఏళ్ల...

Read More..

పోలియో చుక్కలు తప్పక వేయించాలి: ఎమ్మేల్యే మందుల సామెల్

సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరకి తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్( MLA Mandula Samuel ) అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ లో పోలియో...

Read More..

చక్కని జీవితానికి రెండు చుక్కలు: పెరుమాళ్ళ అన్నపూర్ణ

సూర్యాపేట జిల్లా:చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ఉపకరిస్తాయని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని 9వ వార్డు అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు...

Read More..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాత వెలుగు ఆఫీస్

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని నారాయణగూడెం రోడ్డులో గల ప్రభుత్వ భవనాన్ని గతంలో వెలుగు ఆఫీస్ కోసం కేటాయించారు.వెలుగు ఆఫీస్ ను నూతన భవనంలోకి మార్చడంతో పాత భవనం ఖాళీచేశారు.దీనికి దగ్గరలో వైన్స్ షాపు ఉండడంతో మందుబాబులకు,అసాంఘిక కార్యకలాపాలకు ఇది...

Read More..

మునగాల ఎంపీడీవో ఆఫీసులో ప్రజాపాలన ప్రత్యేక కౌంటర్:కలెక్టర్

సూర్యాపేట జిల్లా: మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నుండి ప్రజా పాలన ప్రత్యేక కౌంటర్లు ప్రారంభమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.శనివారం మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు.అనంతరం కార్యాలయంలోని వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు.ఈ...

Read More..

ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తే కఠిన చర్యలు:ఎస్ఐ లక్ష్మీనర్సయ్య

సూర్యాపేట జిల్లా:జిల్లాలో జరుగుతున్న ఆటో ప్రమాదాల నేపథ్యంలో శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండల కేంద్రంలోఎస్ఐ లక్ష్మీనర్సయ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ప్రమాదకరంగా ప్రయాణించే ఆటో కూలీలను ఆపి రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లు,కూలీలకు అవగాహన కల్పించారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ...

Read More..

బీసీ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం ఆగదు: ధనుంజయ నాయుడు

సూర్యాపేట జిల్లా:పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం ఆగదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాల ధనుంజయ నాయుడు శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.అనేక దశాబ్దాలుగా బీసీలు బీసీ బిల్లు కోసం ఉద్యమిస్తుంటే...

Read More..

ఆరు గ్యారెంటీల అమలుకై ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రత్యేక కేంద్రాలు

సూర్యాపేట జిల్లా:పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోని ప్రజా పరిషత్ కార్యాలయాల్లో శనివారం ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం అప్లై చేసుకునేందుకు మీ సేవ,జీరాక్స్ సెంటర్ల చుట్టూ...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

సూర్యాపేట జిల్లా:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో శనివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారులో నలుగురు వ్యక్తులు కరీంనగర్ నుంచి విజయవాడకు వెళుతున్న క్రమంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలకేంద్రానికి రాగానే...

Read More..

సంకల్పం ముందు ఓడిన పేదరికం...

సూర్యాపేట జిల్లా:చదువుకోవాలనే తపన,ఉద్యోగం సాధించాలనే పట్టుదల పేదరికాన్ని జయించింది.ఎలాంటి కోచింగ్ లేకుండా ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదువుతూ ఒక్కటి కాదు,రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించింది ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి.వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం...

Read More..

వీధుల్లో ప్రవహిస్తున్న మురుగు నీరు...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ( Drainage system )అస్తవ్యస్తంగా తయారై గత కొన్ని నెలలుగా మురుగు నీరు( Sewage ) వీధుల్లో పారుతున్నా పట్టించుకునే వారు లేక కాలనీ వాసులు పరేషాన్ అవుతున్నారు.వీధుల్లో దుర్గంధం...

Read More..

సిఐటియులో భారీగా చేరిన అంగన్వాడి వర్కర్స్

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలంలోని అంగన్వాడి వర్కర్స్,ఆయాలు శుక్రవారం మండల కేంద్రంలో సిఐటియు సూర్యాపేట జిల్లా నాయకులు ఎస్కే.యాకూబ్ సమక్షంలో భారీగా చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల ఆలోచన,ఆర్థిక విధానాల మూలాన ఐసిడిసి మొత్తం నిర్వీర్యమైందని,గత ఎనిమిది సంవత్సరాలుగా అంగన్వాడి...

Read More..

ఆరుకు చేరిన మోతె ప్రమాద మృతుల సంఖ్య

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey ) కేంద్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం( Road accident )లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.ప్రమాద సమయంలో ముగ్గురు, హాస్పిటల్ చికిత్స పొందుతూ మరో ఇద్దరితో కలిపి మొత్తం ఐదుగురు నిరుపేద కూలీలు...

Read More..

జర్నలిస్టులపై ఇరిగేషన్ డీఈఈ దురుసు ప్రవర్తన

ఇరిగేషన్ డీఈఈ పిచ్చయ్య( DEE Picchayya )పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షుడు కొండగడుపుల ఎల్లయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి...

Read More..

ఎస్సారెస్పీ నీళ్ల కోసం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఆత్మకూర్ (ఎస్), పెన్ పహాడ్,చివ్వేంల మండలాలకు చెందిన అన్నదాతలు ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పురుగులమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు.వాటిని గమనించిన పోలీసులు రైతులను...

Read More..

మునగాల మండల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి( Government Hospital ) ఎదురుగా ఉన్న ప్రయాణ ప్రాంగణంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు.అక్కడ సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో కొందరు...

Read More..

ఇళ్లపై 11 కెవి విద్యుత్ లైన్ డేంజర్ బెల్స్...!

సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో విద్యుత్ 11 కెవి విద్యుత్ లైన్( 11 kV power line ) ఇళ్ళకు మూరెడు ఎత్తులో నుండి వెళుతుంది.ఇంటికి పైకి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం భయంతో...

Read More..

ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మణికంఠ ఔట్సోర్సింగ్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఓ బీఆర్ఎస్ నాయకుడు శంకర్ మణికంఠ( Shankar Manikantha ) ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పేరిట కలెక్టర్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు( Out sourcing Jobs ) ఇప్పిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుండి లక్షల్లో...

Read More..

Suryapet : సూర్యాపేట జిల్లా మోతేలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలోని మోతే( Mothey mandal )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు( RTC bus ) ఢీకొట్టింది.సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు....

Read More..

కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey mandal ) కేంద్రంలోని జాతీయ రహదారి( National Highway )పై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతి చెందగా,మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...

Read More..

మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలు అందజేయాలి: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

జిల్లాలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( District Collector S Venkatrao ) సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులకు కిసాన్...

Read More..

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య...!

సూర్యాపేట జిల్లా:అక్రమ సంబంధం( Illegal affair ) నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బంధువులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా ( Suryapet District )మేళ్లచెరువు...

Read More..

పాత ఇనుముకు ఉల్లిగడ్డలు అమ్మినట్లుగా ఊరూరూ తిరుగుతున్న వైన్స్ ఆటో...!

సూర్యాపేట జిల్లా: మద్యం మత్తుకు యువత బానిసలై అది సరిపోక గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో లిక్కర్ దందా...

Read More..

పల్లె ప్రకృతి వనంలోని చెట్లు నరికివేత

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని తుమ్మగూడెం గ్రామంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని చెట్లను ఎవరికీ తెలియకుండా నరికేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే తుమ్మగూడెం గ్రామానికి చెందిన ఉబ్బపల్లి వెంకన్న తన తాతల...

Read More..

పంట పొలాలు పశువుల మేతగా మారుతున్నాయి...!

సూర్యాపేట జిల్లా: కోదాడ మండలంలోని పలు గ్రామాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద రైతులు వేసిన వరి పంట చేతికి వచ్చేసరికి నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది.బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయేసరికి రైతులు చేసేదేమీలేక పంటపై...

Read More..

ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై నేటి యువత ఉద్యమించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట జిల్లా: నేటి యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం పాలకవర్గాలపై ఉద్యమించాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్లో ఆదివారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా కమిటీ...

Read More..

ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీ పునరావృత్తం కాకుండా చూడాలి: బీఎ

సూర్యాపేట జిల్లా:త ప్రభుత్వం ఇంటర్ ప్రశ్నాపత్రాలలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రాపోలు నవీన్ కుమార్ ( Rapolu Naveen Kumar )అన్నారు.ఆదివారం సూర్యపేట జిల్లా నేరేడుచర్ల...

Read More..

మోతెలో ఆధార్ సెంటర్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు...!

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.ఈ మండలం గతంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండేది.నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోదాడ పరిధిలోకి తెచ్చారు.అప్పటి నుండి అధికారిక కార్యక్రమాలకు సూర్యాపేట,రాజకీయ అంశాలకు కోదాడకు వెళ్లాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొందని...

Read More..

మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్ళచెర్వు మండలం నక్కగూడెం లిఫ్ట్ పునరుద్ధరణకు రాష్ట్ర భారీ నీటి పారుదల,పౌర సరఫరా...

Read More..

రెండో అదనపు సివిల్ జడ్జ్ కోర్టు,ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన: హై కోర్టు చీఫ్ జస్టిస్

సూర్యాపేట జిల్లా :జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సేవ కేంద్రం, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే పోలీసు గౌరవ వందనం...

Read More..

అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీసులు

సూర్యాపేట జిల్లా: డిజే సౌండ్ సిస్టమ్,ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనం చేస్తున్న 4 గురు అంత రాష్ట్ర దొంగల ముఠాను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ జి.రవి తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు...

Read More..

కేసులు పెండింగ్ పెట్టకుండా సామాన్యులకు సత్వర న్యాయం చేయాలి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే

సూర్యాపేట జిల్లా: కేసులు పెండింగ్లో ఉంచకుండా సామాన్యులకు సత్వర న్యాయం జరిగే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో సబ్ కోర్టు,అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించిన అనంతరం...

Read More..

ఎస్ఆర్ఎస్పీ కాలువ కబ్జా చేస్తే కఠిన చర్యలు:నూతనకల్ ఎమ్మార్వో

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం( Nuthankal ) లింగంపల్లి గ్రామంలో మేకల లింగమల్లు భూమిలో నుండి ఎస్ఆర్ ఎస్పీ కెనాల్ పోయింది.దానికి ప్రభుత్వం నుండినష్టపరిహారం చెల్లించారు.అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకుడు ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడ్చి భూమిని అక్రమంచాడు.ఇదే...

Read More..

ఘనంగా సంత్ రవి దాస్ మహారాజ్ 647 వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా: సామాజిక భావాలను అభివృద్ధి పరిచిన వ్యక్తి సంత్ రవిదాస్ మహారాజ్( Santh Sri Ravidas ) అని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమతా మూర్తి సంత్ గురు రవి దాస్...

Read More..

రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి: సీపీఎం

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి రైతులను ఆదుకొని ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, సిపిఎం...

Read More..

నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇంటర్ ప్రశ్నాపత్రాలు

సూర్యాపేట జిల్లా: ఈనెల 28 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల నేపథ్యంలో శనివారం కట్టుదిట్టమైన భద్రతా నడుమ నల్లగొండ నుండి నేరుగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి.ఈ...

Read More..

కోదాడ పట్టణంలో ఫాగింగ్‌ లేక విస్తరిస్తున్న విష జ్వరాలు

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మునిసిపల్‌ యంత్రాంగం సీత కన్నేసిందా అంటే అవుననే అంటున్నారు పట్టణ ప్రజలు.పట్టణంలో పారిశుద్ద్యం పడకేసి దోమల బెడద ఎక్కువై ప్రజలు విషజ్వరాల బారిన పడడడమే దీనికి నిదర్శనం అంటున్నారు.ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ప్రజల...

Read More..

60 రోజుల్లోనే ఇచ్చిన హామీ అమలు చేసిన మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: 60 రోజుల్లోనే ఇచ్చిన హామీని అమలు చేసిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే,రాష్ట్ర ఇరిగేషన్ అండ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి యునైటెడ్ క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా...

Read More..

ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో బ్లాక్ డే మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేట జిల్లా: అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) ఇచ్చిన బ్లాక్ డే పిలుపులో భాగంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా అఖిల...

Read More..

కోదాడ పట్టణాభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతాం: కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణాభివృద్దే లక్ష్యంగా ముందుకుపోతామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలువార్డుల్లో డ్రైనేజీ,సీసీ రోడ్లు మరియు కోదాడ ముఖ ద్వారం నిర్మాణానికి రూ.56 కోట్లతో శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా...

Read More..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లా: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్న వయసులో శాసనసభ్యురాలిగా ప్రజా మన్ననలతో ఎన్నికయిన ఆమె అర్దాంతరంగా దివంగతులు...

Read More..

పాత్రికేయులు ఎంసిఎంసిపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పాత్రికేయ ప్రతినిధులు ఎంసిఎంసిపైపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అదేశాల మేరకు...

Read More..

పాముకాటుతో చిన్నారి మృతి

సూర్యాపేట జిల్లా: అభం శుభం తెలియని చిన్నారి పాపను పాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించినా ప్రాణం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిన విషాద సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతగిరి...

Read More..

నేడు కోదాడకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక...!

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో నూతనంగా నిరించే కోర్టు భవన శంకుస్థాపన,సబ్ కోర్ట్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తో పాటు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు నేడు కోదాడకు రానున్నారు.ఈ నేపథ్యంలో గురువారం కోదాడ...

Read More..

కరక్కాయలగూడెం- ఉండ్రుగొండ రోడ్డు అవస్థలు చూడ తరమా...?

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రం నుండి పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ప్రమాదకరంగా మారి వాహనదారులను పరేషాన్ చేస్తున్నాయి.మరి ముఖ్యంగా మండల కేంద్రం నుండి జాతీయ రహదారి గుండా వయా మామిళ్ళగూడెం నుండి వెళ్ళే విభలాపురం, కర్కయాలగూడెం, ఉండ్రుగొండ,నర్సింహపురం పోయే రహదారులు...

Read More..

కొత్తవారు పార్టీలోకి వద్దంటున్న హస్తం కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల,నడిగూడెం మండలాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి ప్రధాన కారణం ఈ రెండు మండలాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి, అధికారాన్ని అడ్డపెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన వారు,తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి...

Read More..

వాటర్ హెడ్ ట్యాంక్ పై మూతలేక నీరు కలుషితం

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కేంద్రంలో తాగు నీరందించే స్టోరేజ్ వాటర్ హెడ్ ట్యాంక్ పై గత కొంత కాలంగా మూత లేకపోవడంతో దుమ్ము ధూళితో పాటు పక్షులు,జంతు కళేబరాలు,కోతులు ట్యాంక్ లో పడిపోయి త్రాగునీరు కలుషితమైతుందని,ఆ నీరు తాగుతున్న ప్రజలు అనేక...

Read More..

వైభవంగా కొనసాగుతున్న మినీ సమ్మక్క సారక్క జాతర...!

సూర్యాపేట జిల్లా: పెన్ పహడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలోని కొండల నడుమ కొలువుదీరిన సమ్మక్క సారక్క జాతర రెండో రోజు వైభవంగా జరిగింది.జిల్లా నలు మూలాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కుబడిగా నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.ఆలయ...

Read More..

పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు టీచర్స్ నాంది పలకాలి: ఎమ్మార్వో

సూర్యాపేట జిల్లా: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నాంది పలకాలని అనంతగిరి ఎమ్మార్వో అన్నారు.కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని త్రిపురవరం గ్రామంలోని హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను గురువారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయులు పిల్లల పట్ల...

Read More..

అటు ఇటు రోడ్డు వేసి అర కి.మీ.వదిలేశారు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్- కమలానగర్ మధ్య గుంతలు పడిన రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శాంతినగర్- కమలానగర్ మధ్య అర కిలోమీటర్ దూరంలో 60 గుంతలతో ప్రయాణికులు, ద్విచక్ర,ఇతరవాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.గతంలో...

Read More..

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: పి.జయలక్ష్మి

సూర్యాపేట జిల్లా: గత ప్రభుత్వం,ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్(సిఐటియు అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన అంగన్వాడీ ఉద్యోగుల...

Read More..

లోక్ సభ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా: లోక్ సభ సాధారణ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకమని,వారికి కేటాయించిన విధులను, బాధ్యతలను ఎన్నికల నిబంధన ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలకు నియమించబడిన నోడల్ అధికారులతో...

Read More..

సత్ప్రవర్తనతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు: ఇంటర్ విద్యాశాఖ అధికారి జానపాటి కృష్ణయ్య

సూర్యాపేట జిల్లా: విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉండి ఉన్నత శిఖరాల అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జనపాటి కృష్ణయ్య అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ళ యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా...

Read More..

గంజాయి కేసులో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: మేళ్ళచెరువు పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన గంజాయి కేసులో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.బుధవారం గంజాయి నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బుధవారం...

Read More..

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు: జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: వరంగల్,ఖమ్మం,నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు వచ్చే మార్చి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు.బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో...

Read More..

గుంతలమయంగా మారిన తుమ్మడం- నిడమనూరు రోడ్డు

నల్లగొండ జిల్లా:నిడమనూరు మండల కేంద్రం నుండి తుమ్మడం వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారడంతో వాహనదారులు,ప్రయాణికులు నరకం చూస్తున్నారు.తుమ్మడం పరిసర ప్రాంతాల గ్రామాల నుండి మండల కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వందలాది మంది నిత్యం రాకపోకలు...

Read More..

కోదాడ పట్టణాభివృద్ధిపై మంత్రి, ఎమ్మెల్యే సమీక్ష

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణాభివృద్ధిపై భారీ నీటి పారుదల,సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్,అధికారులతో హైదరాబాదులో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కోదాడ పురపాలక సంఘంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుటకు...

Read More..

ప్రమాదాల నివారణ కోసం ఇంధన సంస్థల మాక్ డ్రిల్

సూర్యాపేట జిల్లా: పెట్రోలియం, గ్యాస్ పైప్ లైన్ నిర్వహణ,ప్రమాదాల నివారణ,ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులు,ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రముఖ ఇంధన సంస్థలు హిందూస్తాన్ పెట్రోలియం,గెయిల్ ఇండియా లిమిటెడ్, పిఐఎల్ పెట్రోలియం సంస్థల అధ్వర్యంలో సూర్యాపేట రూరల్ పరిధిలో...

Read More..

సావిత్రి బాయి పూలే, ఫాతిమా భేగంలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సూర్యాపేట జిల్లా: విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని,తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.మంగళవారం సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మినారాయణ,...

Read More..

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండలం పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.మండలానికి చెందిన కప్పలకుంట తండా గ్రామ మాజీ సర్పంచ్ ధరావత్ కృష్ణ చేసిన పంచాయతీ రాజ్ పనులకు ఎంబి రికార్డు చేసేందుకు రూ.5000...

Read More..

కోర్టు ఆదేశాలతో డెక్కన్ యాజమాన్యంపై కేసు నమోదు...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జారీ చేసిన ఆదేశాలతో పాలకవీడు మండలం భవానిపురంలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎం.డి.బంగారురాజు,అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావుతో సహా 9 మందిపై పాలకవీడు పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల...

Read More..

రేషన్ డీలర్లపై చర్య తీసుకోవాలి:వల్లపుదాసు సాయికుమార్

సూర్యాపేట జిల్లా:దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా సూర్యాపేట పట్టణంలో రేషన్ డీలర్లు( Ration dealers ) సిండికేట్ గా మారి పేదలకు రేషన్ ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్న వారిపై కఠిన...

Read More..

ముస్తాబైన సమ్మక్క సారక్క జాతర...!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం( Gajulamalkapuram ) శివారులో కొలువుదీరిన గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మ జాతర( Sammakka Saralamma Jatara ) ఈ నెల 21 నుండి 24 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముస్తాబైంది....

Read More..

ముమ్మాటికి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్:బీసీ నేత ధనుంజయ నాయుడు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను అవమానపరిచిన కేసీఆర్( KCR ) తెలంగాణ జాతిపిత ఎట్లయితడని,ముమ్మాటికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తీర్పు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) అని బీసీ హక్కుల సాధన...

Read More..

అస్మిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సూర్యాపేట జిల్లా:ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత( Asmita )కుటుంబాన్ని మంగళవారం వారి స్వగ్రామనికి వెళ్ళి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC kavitha ) పరామర్శించారు.అస్మితకు చిత్రపటానికి నివాళులు అర్పించి...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి స్వల్ప గాయాలు...!

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి ఎస్ఐ ( SI )ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురైంది. సూర్యాపేట( Suryapet ) నుండి గరిడేపల్లి డ్యూటీకి వెళ్తుండగా పెన్ పహాడ్ ( Penpahad )మండలం సింగిరెడ్డిపాలెం గ్రామం వద్దకు రాగానే అదుపు...

Read More..

ఆత్మహత్యలు వద్దు పోరాటాలే ముద్దంటూ ఎస్ఎఫ్ఐ కొవ్వొత్తుల ర్యాలీ...!

సూర్యాపేట జిల్లా:గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని, ఏదైనా సమస్య ఉంటే పోరాడి సాధించుకోవాలని,విద్యార్థులు బలమైన మానసిక ధోరణితో ఉండాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు.సోమవారం రాత్రి స్థానిక 60 ఫీట్ల రోడ్డులో గురుకులాల్లో...

Read More..

పట్టణంలో ఏపుగా పెరిగిన కంపచెట్లను తొలగించండి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాంపురం రోడ్ విద్యానగర్ కు వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన కంపచెట్ల నుండి తేళ్ళు,పాములు, విష పురుగులు ఇళ్లలోకి వచ్చి స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారని, అలాగే కంపచెట్లు విస్తారంగా పెరగడంతో అసాంఘిక కార్యక్రమాలకు...

Read More..

మోతె ఎంపీడీవో ఆఫీస్ లో ఇద్దరు అధికారుల ఇష్టారాజ్యం

సూర్యాపేట జిల్లా: మోతె మండల ఎంపీడీవో ఆఫీస్ లో చాలా కాలంగా తిష్ట వేసిన సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఎంపీడీఓను కూడా లెక్కచేయకుండా,సమయపాలన పాటించకుండా ఉదయం 11 గంటలకు డ్యూటీకొచ్చి సాయంత్రం 4 గంటలకే వెళుతూ,ఇష్టారాజ్యంగా సెలవులు పెడుతూ విధులు నిర్వహిస్తున్నా...

Read More..

కబ్జా కోరల్లో పెంచికల్ దిన్నె ఊర చెరువు...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్నే గ్రామ ఊర చెరువు కబ్జాకు గురవుతుందని,ఊర చెరువును కాపాడాలంటూ నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఊట్కూరి భార్గవ్ సైదులు మరి కొందరు గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్...

Read More..

ఢిల్లీలో రైతులపై జరిగిన దాడికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

సూర్యాపేట జిల్లా:కనీస మద్దతు ధర చట్టం కోసం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం దారుణంగా అణిచివేయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక...

Read More..

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే తెలిపారు.గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతు జిల్లాకు ఆంధ్ర సరిహద్దు ఉండటంతో గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశాలు...

Read More..

కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన బైక్...ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నూతనకల్ మండలం ( Nuthankal mandal )చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బిక్కి పృథ్వి(16)బైక్ పై మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్...

Read More..

ఇమాంపేట విద్యార్ధినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండలంఇమాంపేట( Imampet ) గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు వరుస ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని,దగ్గుబాటి వైష్ణవి,ఇరుగు అస్మితల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.అనంతరంజిల్లా కలెక్టర్...

Read More..

ఇమాంపేట వరుస ఘటనలపై నిపుణుల కమిటీ:గురుకుల సెక్రెట రీసీతాలక్ష్మి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు.అధికారులతో కలిసి పాఠశాల తరగతి గదులను,భోజనశాలను, బాలికల విశ్రాంతి గదులను ఆమె పరిశీలించారు.పాఠశాలలో...

Read More..

పిల్లల కిడ్నాప్ చేసే వారంటూ దాడులు చేయొద్దు:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ లు వచ్చాయని కొద్దిరోజులుగా పుకార్లు వస్తున్నాయి.ఇలాటివి వాటిని ప్రజలు నమ్మవద్దు.ఇది పుకారు మాత్రమే,దీనిలో వాస్తవం లేదు.జిల్లా పోలీసు పటిష్ట నిఘా ఉంచిందని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే( District SP Rahul Hegde...

Read More..

బడిలో గడపాల్సిన బాల్యం ఇటుక బట్టిల్లో బందీ...!

సూర్యాపేట జిల్లా:పుస్తకాలు చేతపట్టి బడిలో సరదాగా గడపాల్సిన బాల్యం తల్లిదండ్రుల అమాయకత్వం,కొందరి స్వార్దంతో ఇటుక బట్టీల్లో మట్టి పిసుకుతూ మగ్గిపోతున్న వైనం సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామ సమీపంలో గల హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన...

Read More..

తినుబండారాల కంపెనీకి పట్టణంలో పర్మిషన్ ఎవరిచ్చారు?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్ లో జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన తిను బండారాల కర్మాగారానికీ పర్మిషన్ ఎవరిచ్చారు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ కంపెనీ నుండి వెలువడే పొగ,వాసనతో కాలనీ వాసులకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం...

Read More..

భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న పంటలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక వేసవి పంటలు ఎండి పోతుండడంతో రైతులు తమ పంటల్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.వేసిన పంటలు కాపాడుకునే ప్రయత్నంలో అప్పులు చేసి విచ్చలవిడిగా బోర్లు వేస్తూ,బావులు తవ్విస్తూ నీళ్ళు పడక...

Read More..

గ్యాంగ్ స్టర్ నయీమ్ డైరీని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: రాయల కృష్ణ

సూర్యాపేట జిల్లా:గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నయీమ్ హత్య, సంపాదించిన ఆస్తుల వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని గత ప్రభుత్వం నయీం డైరీని కోర్టులో ప్రవేశపెట్టారా లేదా? బాధ్యతలకు న్యాయం చేశారా లేదా? అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి...

Read More..

బంగారు తల్లుల మరణాలు చాలా బాదాకరం...!

సూర్యాపేట జిల్లా: ఎంతో భవిష్యత్ ఉన్న బంగారు తల్లుల మరణాలు ఎంతో బాధాకరమని బహుజన్ సమాజ్ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ గత రెండు వారాల్లో...

Read More..

రాష్ట్ర స్థాయికి ఎంపికైన కరివిరాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రాజెక్ట్

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల మోడల్ స్కూల్లో పదవతరగతి విద్యార్థి పృథ్వి తయారు చేసిన “లైఫ్ సేవింగ్ స్టిక్” ఇన్స్పైర్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి దేవరాజు తెలిపారు.ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు రాత్రిపూట...

Read More..

మేడారం జాతరకు పోతూ మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన భిక్షం (49) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వర మాధారం శివారు బ్రిడ్జి వద్ద గుండెపోటుతో మృతి చెందాడు.ఎనిమిది మంది స్నేహితులు కలిసి నాలుగు ద్విచక్ర వాహనాలపై ఆదివారం హుజూర్ నగర్ నుండి...

Read More..

ఇమాంపేట గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని శనివారం ఇంటివద్ద ఆత్మహత్య చేసుకోవడంతో వరుస ఘటనలతో విద్యార్దినిల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇటీవలనే అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం...

Read More..

మునగాలలో ఓపెన్ జిమ్ లేక అవస్థలు పడుతున్న యువత

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ లేకపోవడంతో యువకులు కోదాడ,సూర్యాపేట పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నడిగూడెం మండల కేంద్రంలో జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసినట్లుగా మునగాల మండల కేంద్రంలో కూడా మంత్రి ఉత్తమ్...

Read More..

పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు:ఎస్ఐ ఇ.సైదులు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలంలో శనివారం ఉదయం అబ్బిరెడ్డిగూడెం రోడ్ వైపు నుండి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యం రవాణా జరుగుతున్నదని నమ్మదగిన సమాచారం మేరకు అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా 5 గంటల సమయంలో ఒక...

Read More..

ప్రజాభిప్రాయాలు యధాతధంగా పర్యావరణ శాఖకు పంపుదాం:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ విస్తరణ కొరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( S Venkatarao ) అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.326.58 హెక్టార్లు విస్తరణ చేపట్టనున్నారని,ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడిన...

Read More..

200 మంది పోలీసుల పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్( Sagar Cement ) పరిశ్రమ మైనింగ్ ప్రాంత విస్తరణ అనుమతుల కోసం చేసుకున్న అర్జీకి అనుమతులు ఇవ్వాలా వద్దా అనే విషయంలో స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు( Pollution Control...

Read More..

సూర్యాపేట డిఎస్పీ జి.రవిని కలిసిన సిపిఎం నాయకులు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జి.రవిని( DSP G Ravi ) శనివారం సిపిఎం జిల్లా నాయకత్వం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాకప్పి సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట, తుంగతుర్తి( Thungathurthy ) నియోజకవర్గలో శాంతిభద్రతలను కాపాడి, రాజకీయాలకతీతంగా...

Read More..

అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలోని 10వ వార్డు పరిధిలో గోవిందపురం వెళ్లే మూల మలుపు వద్ద గాంధీ పార్క్ సెంటర్ లో మాన్యువల్ మూత పగిలి ప్రమాదకరంగా మారిందని సామజిక కార్యకర్త ఆకుల రాము అన్నారు.శనివారం హుజూర్ నగర్ లో...

Read More..

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్:ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా

నల్లగొండ జిల్లా:ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం...

Read More..

అంగన్వాడీలకు ఆదరణ కరువై...అద్దె భవనాలే శరణ్యం...!

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా హుజూర్ నగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కోదాడ, మునగాల, నడిగూడెం,అనంతగిరి నాలుగు మండలాల్లో అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొన్ని,ప్రైమరీ స్కూళ్ళలో,మరి కొన్ని గ్రామపంచాయితీ ఆఫిస్, కమ్యూనిటీ భవనాల్లో అరకొర...

Read More..

నిన్నటి వరకు మేనేజర్...నేడు మున్సిపల్ కమిషనర్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ గా ఏ.అశోక్ రెడ్డి ( A.Ashok Reddy )నియామకమయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.కమిషనర్ గా ఉన్న వెంకటేశ్వర్లు బదిలీపై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు.గురువారం వరకు నేరేడుచర్ల మున్సిపల్ మేనేజర్...

Read More..

కేసీఆర్ తో సహా నాటి మంత్రులను మొత్తం అరెస్టు చేయాలి: టీజేఎస్ నేత కొల్లు కృష్ణారెడ్డి

సూర్యాపేట జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ నివేదిక ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి క్యాబినెట్ మంత్రులందరినీ వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు...

Read More..

రేపు సాగర్ సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకిస్తున్న గ్రామస్థులు

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ విస్తరణ కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను స్థానిక ప్రజలు వ్యతిరేఖిస్తున్నారు.ప్రజాభిప్రాయ సేకరణను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు.పెదవీడు,మఠంపల్లి గ్రామాలలో తమ సున్నపు రాయి గని యొక్క...

Read More..

నీళ్లు లేక ఎండిన పొలం గొర్రెలకు మేతగా మారిన వైనం

సూర్యాపేట జిల్లా: మోతె మండలంలోని రాంపురం తండాలో పొట్ట దశకు వచ్చిన వరిపొలం నీళ్ళు లేక ఎండిపోయి గొర్రెలకు మేతగా మారిందని కొర్ర కిషన్ అనే కౌలు రైతు కంట కన్నీళ్లు పెట్టుకున్నారు.బాధిత రైతు మాట్లడుతూ 5 ఎకరాల భూమిలో వరి...

Read More..

రైతు వేదికలను మినీ ఫంక్షన్ హాల్స్ గా మార్చండి: సీపీఐ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను, మినీ ఫంక్షన్ హాల్స్ గా మార్చి ఉపయోగంలోకి తేవాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పార్టీ కార్యాలయం...

Read More..

విజయవంతంగా ఎఫ్.ఎల్.సి,మాక్ పోలింగ్ నిర్వహణ:జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల( Parliamentary elections ) నేపథ్యంలో జిల్లాలో ఎఫ్.ఎల్.సి,మాక్ పోలింగ్ విజయవంతంగా చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S Venkatrao) అన్నారు.గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవిఎం గోదాంను అదనపు కలెక్టర్ సిహెచ్.ప్రియాంకతో కలసి సందర్శించి...

Read More..

ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

పోలీసు శాఖ( Police department ) ఆధ్వర్యంలో మహిళల భద్రత,రక్షణ సైబర్‌ క్రెం ఆన్‌లైన్‌ మోసాలు తదితర అంశాలపై గురువారం హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎస్ఐ ముత్తయ్య అధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ...

Read More..

ఘనంగా కామ్రేడ్ ధర్మబిక్షం 102 వ జయంతి

సూర్యాపేట జిల్లా: ధర్మభిక్షం జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 102 వ జయంతి( Dharmabiksham ) సందర్భంగా గురువారం సూర్యాపేట...

Read More..

వంటగది లేక ఆరుబయట వంటలు

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం అనాజిపురం ఆదర్శ పాఠశాలలో వంటగది లేక ఆరు బయట వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని,దీనితో మధ్యాహ్న భోజన కార్మికులు( Mid day meal workers ) నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారని,వెంటనే అధికారులు వంట గది నిర్మించి...

Read More..

24.17 కోట్లతో నేరేడుచర్ల మున్సిపల్ అంచనా బడ్జెట్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయం( Nereducharla Municipal Office )లో గురువారం మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ అధ్యక్షతన సమావేశమైనపాలకవర్గం 2024-25 సవరించిన ఆర్థిక బడ్జెట్ అంచనాలు నిర్ణయించారు.కమిషనర్ వెంకటేశ్వర్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు 2024-25 ప్రవేశపెట్టిన...

Read More..

రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న...

Read More..

మతం పేరుతో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్న బీజేపీ

సూర్యాపేట జిల్లా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం( BJP government ) మతం పేరుతో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతుందని ఇదేమిటని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సామాన్యుడి...

Read More..

ఇసుక దందాపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం ఏరు నుండి గత కొన్ని నెలలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి, అధికార పార్టీ నేత ఇసుక మాఫియా అంటూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దర్జాగా దందా...

Read More..

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ ( BRS )పార్టీకి 16 మంది అసమ్మతి కౌన్సిలర్లు గులాబీ పార్టీకి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.మాజీ మంత్రి,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ( Ram...

Read More..

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

సూర్యాపేట జిల్లా:మోడీ( Narendra Modi ) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16 న జరిగే గ్రామీణ బారత్ బంద్ జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం )జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జునరెడ్డి( Mallu Nagarjuna Reddy...

Read More..

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి:అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక

సూర్యాపేట జిల్లా:సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని ఇవీఎం గోడౌన్ లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ యంత్రాల మొదటి లెవెల్ చెకింగ్ పూర్తి అయిందని, గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించబడుతుందని ఆదనపు కలెక్టర్ సిహెచ్.ప్రియాంక( Collector...

Read More..

అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లపై జరిమానా

సూర్యాపేట జిల్లా:మోతె మండల( MotheMandal ) పరిధిలోని మామిల్లగూడెం గ్రామంలో బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నసమాచారంతో రెవిన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లి మట్టిని తరలిస్తున్న 6 ట్రాక్టర్లను,2 జేసీబీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మండల...

Read More..

పసికందును చెట్లపొదల్లో పడేసిన మానవత్వం లేని మనుషులు...!

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండలం సుల్తాన్ పూర్ తండా గ్రామ శివారులోని కంపచెట్లలో బుధవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసిన అమానవీయ సంఘటన గ్రామస్తులను కలవరానికి గురి చేసింది.గ్రామానికి చెందిన ఆశా వర్కర్ శాంతి కుమారుడు చందు ఉదయం...

Read More..

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ – 2 సమీపంలోని బిల్మిల్లా చికెన్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందాడు. ఆ వ్యక్తి ఎవరు? అతని మృతికి గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి...

Read More..

స్ట్రీట్ లైట్స్ వేలగక అంధకారంలో నేషనల్ హైవే

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో 65వ,జాతీయ రహదారిపై గత కాలంగా స్ట్రీట్ లైట్స్ వెలుగులు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.జిఎంఆర్ అధికారుల నిర్లక్ష్యంతోనే లైట్లు వెలగడం లేదని, దీనితో రాత్రివేళల్లో రహదారిపై చీకటి రాజ్యమేలుతుందని ఆరోపిస్తున్నారు.నిత్యం రద్దీగా ఉండే...

Read More..

అలుగునూర్ బీటు రోడ్డుకు మోక్షం కలిగేనా...?

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల కేంద్రం నుండి అలుగునూరు గ్రామానికి వెళ్ళే రోడ్డుకు ఏళ్లు గడిచినా, పాలకులు మారినా మోక్షం మాత్రం కలగడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.గత ప్రభుత్వ హయాంలో 2021 లో ఈ రోడ్డు బీటీ పనులకు శంకుస్థాపన...

Read More..

బీఆర్ఎస్ కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామాలు...!

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా కేంద్రం అభివృద్ధి మాటున జరిగిన అంతులేని అవినీతిని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని 32వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ( BRS Councillor )కొండపల్లి నిఖిల భర్త,బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి( Kondapally...

Read More..

టి.లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో భారీ దోపిడికి స్కెచ్...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన కందుల వినయ్ తండ్రి వెంకటేశ్వర్లు,పుల్లెంల అనిల్ తండ్రి లింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు టి.లైఫ్ ఇన్స్యూరెన్స్( T.Life Insurance ) పేరిట వివిధ ప్రాంతాల్లోని అమాయక...

Read More..

నర్సింగ్ ఆఫీసర్ మంజులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

సూర్యాపేట జిల్లా: నర్సింగ్ ఆఫీసర్( Nursing Officer ) మంజులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శివ సాయికృష్ణ ( Shiva Saikrishna )అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిరసన...

Read More..

మంత్రి ఉత్తమ్ తోనే గిరిజన తండాల అభివృద్ధి

సూర్యాపేట జిల్లా( Suryapet District):గిరిజన తండాల అభివృద్ధి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి( Uttamkumar Reddy ) తోనే సాధ్యమని సూర్యాపేట జిల్లా పాలకవీడు ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్( MPP Bhukya Gopal Naik ) అన్నారు.సోమవారం మండలంలోని మీగడం పహాడ్...

Read More..

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా బచ్చలకూరి ప్రకాష్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ( BRS PARTY )కి చెందిన మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబుపై గత నెల 23న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో మొత్తం 15 మంది కౌన్సిలర్లకు గాను, 13వ వార్డు కౌన్సిలర్ చల్ల శ్రీలత...

Read More..

గురుకుల విద్యార్దిని మరణంపై విచారణ జరపాలి:ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా:ఇమాంపేట గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి( Vaishnavi ) అనే విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మడిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గురుకుల కళాశాల విద్యార్ది(...

Read More..

ఇమాంపేట గురుకులంలో ఇంటర్ విద్యార్దిని సూసైడ్...?

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కలశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.సూర్యాపేట పట్టణానికి చెందిన దగ్గుపాటి వెంకన్న,భాగ్యమ్మ దంపతుల కుమార్తె వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ...

Read More..

గత ప్రభుత్వ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి:మాజీ గుమ్మడి

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో...

Read More..

బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు:సిపిఎం

సూర్యాపేట జిల్లా: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని సిపిఎం సూర్యాపేట జిల్లా( Suryapet District ) కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి( Mallu...

Read More..

గ్యాస్ సబ్సిడీ నమోదు ప్రకీయ వేగం పెంచాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా: మహాలక్ష్మి పథకం( Telangana Mahalakshmi scheme )లో భాగంగా సబ్సిడీ గ్యాస్ నమోదు వివరాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గరిడేపల్లి మండల కేంద్రం,నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో చేపట్టిన గ్యాస్...

Read More..

కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ గా సామినేని ప్రమీల...!

సూర్యాపేట జిల్లా:కోదాడ బీఆర్ఎస్ పార్టీ( BRS )కి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై శనివారం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికను ఆర్డీవో సూర్యనారాయణ, కమిషనర్ వెంకటేశ్వర నాయక్ నేతృత్వంలో ఎన్నుకోవడం జరిగింది.కోదాడ మున్సిపాలిటీలో 35 కౌన్సిలర్లకు గాను...

Read More..

పాఠశాలల వద్ద పరేషాన్ చేస్తున్న కేటుగాళ్లు...!

సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్,ఆదర్శ పాఠశాల వద్ద ఉదయం,సాయంత్రం కొందరు కేటుగాళ్లు బైక్ లపై కేకలు వేస్తూ అమ్మాయిలను వేధిస్తున్నారని విద్యార్ధినులు వాపోతున్నారు.వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని,స్కూలుకు వెళ్లే విద్యార్ధినులను ఇబ్బంది పెడుతూ...

Read More..

పాలేరు వాగులో పర్మిషన్ ముసుగులో ఇసుక అక్రమ రవాణా...!

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం నుండి ఇసుక పర్మిషన్ తీసుకున్నాం అంటూ ఒక ట్రాక్టర్ ట్రిప్ కు పర్మిషన్ తీసుకొని రోజుకు పది ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను పద్దతి ప్రకారం అక్రమంగా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు...

Read More..

Suryapet : మునగాల జడ్పీటిసిపై అనర్హత వేటు...!

మునగాల జడ్పిటిసి నల్లపాటి ప్రమీల( Nallapati Prameela )పై ప్రత్యర్ధి దేశిరెడ్డి జ్యోతి వేసిన అనర్హత పిటిషన్ పై హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు.ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగుతున్న నల్లపాటి ప్రమీల పోటీకి అనర్హురాలని,ఆమె ప్రత్యర్థి జెడ్పిటిసి...

Read More..

మంత్రి గారూ... పాలకవీడు మండల కేంద్రంలోమౌలిక వసతులు కల్పించండి

సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండల కేంద్రంలో ప్రజల యొక్క అవసరార్థం మౌలిక వసతుల కల్పనపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టి సారించాలని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.గురువారం ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ...

Read More..

ప్రభుత్వ రంగ గిడ్డంగులను కాపాడుకుందాం:సీఐటీయూ నేత జె.వెంకటేష్

సూర్యాపేట జిల్లా:2014 లో కేంద్రంలో బీజేపీ( BJP ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలలను ఒక్కదాని తర్వాత ఒక్కటి ప్రైవేట్ పరం చేసిందని,అందులో భాగంగానే సెంటర్ వేర్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి...

Read More..

సన్నాయి మేళాలకు వేళాయరా...!

నల్లగొండ జిల్లా: మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి నెలకొంది.పట్టణాలతో పాటు గ్రామాల్లో సన్నాయి మేళాలు మోగనున్నాయి.ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభ మవుతుంది.వివాహ ముహుర్తాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.మాఘమాసం:ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తో పాటు మార్చి 2,3 తేదీలు.ఫాల్గుణం:మార్చి 15,17,20,22,24,25,27,28,30,ఏప్రిల్‌ 3,4...

Read More..

Suryapet : సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర మంత్రుల బృందం సుడిగాలి పర్యటన

విద్యా,వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Minister Damodara Raja Narasimha ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి(...

Read More..

సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేస్తుండగా షాట్ సర్క్యూట్

నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ( Electricity sub station )లో ముకుందాపురం ఫీడర్లో సాంకేతిక లోపం తలెత్తింది.బుధవారం ముకుందాపురం లైన్ మెన్ ముడి నాగయ్య,అసిస్టెంట్ సాపవత్ అశోక్( Sapawat Ashok ) (తాత్కాలిక ఉద్యోగి)...

Read More..

తాగిన మైకంలో కన్నతల్లిని గొంతు నులిమి చంపిన కొడుకు...!

సూర్యాపేట జిల్లా:ఓ కుమారుడు మద్యం మత్తులో విచక్షణ మరిచి కన్నతల్లినే కడతేర్చిన అమానుషపు ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామనికి చెందిన పుట్టబంతి...

Read More..

చిన్నారిని చితకబాదిన టీచర్‌...ఆందోళనకు దిగిన పేరెంట్స్

సూర్యాపేట జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిని ఓ టీచర్‌ చితకబాదడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్‌ రోడ్డులో నివాసం ఉంటున్న ధరావత్‌ పార్వతి-బాలు దంపతుల కుమారుడు...

Read More..

అన్నదాతలను కలవర పెడుతున్న యాసంగి సీజన్...!

సూర్యాపేట జిల్లా :జిల్లాలో కరువు మండలంగా పేరున్న మోతె మండలంలో యాసంగి సీజన్ అన్నదాతల గుండెల్లో దడ పుట్టిస్తోంది.గత వర్షా కాలంలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడక, నాన్ ఆయకట్టు ప్రాంతమైన మోతె మండల పరిధిలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డ...

Read More..

కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్...?

నల్లగొండ జిల్లా:కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించినట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్‌ పీఆర్బీ,సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.దీంతో నిరుడు...

Read More..

సుధాకర్ పివిసి,సువెన్ ఫార్మా కంపెనీల మేనేజర్ లకు సమ్మె నోటీస్...!

సూర్యాపేట జిల్లా:ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె,గ్రామీణ భారత్ బంద్ కోసం సూర్యాపేట పట్టణంలో సుధాకర్ పివిసి, సువెన్ ఫార్మా కంపెనీల మేనేజర్లు మూర్తి,సైదులుకు కార్మిక సంఘాల జిల్లా నాయకత్వం అధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసులను అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు...

Read More..

ఓయూ డాక్టరేట్ పొందిన సంచార జాతి బిడ్డ తాళ్ళ శ్రీను...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ సంచార జాతికి చెందిన తాళ్ళ శ్రీను( Thala Srinu ) ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగంలో డాక్టరేట్ సాధించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.ఆచార్య ఎం గోనానాయక్ పర్యవేక్షణలో “భిక్షుకుంట్ల వారి...

Read More..

నూతన కార్మిక చట్టాల ఆలోచనను కేంద్రం విరమించుకోవాలి: సిఐటియూ

సూర్యాపేట జిల్లా: ఈనెల 16న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియూ సూర్యాపేట జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్,మాజీ జడ్పీటిసి ముషం నరసింహ పిలుపునిచ్చారు.మంగళవారం మేళ్ళచెరువు మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో సమ్మెకు సంబంధించిన నోటీసును సీనియర్ జనరల్...

Read More..

రేపు సూర్యాపేట జిల్లాలో మంత్రుల పర్యటన...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.7 తేదీ ఉదయం...

Read More..

అంగన్వాడి సెంటర్లో పేలిన పప్పు కుక్కర్ ఇద్దరు చిన్నారులకు గాయాలు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల( Ananthagiri ) పరిధిలోని శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం పప్పు కుక్కర్ పేలడంతో అభినవ్ (02) హరీష తంసి(02) అనే ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలను హుటాహుటిన కోదాడ( Kodad )...

Read More..

ఆరోగ్య కేంద్రం ముందే అపరిశుభ్రత

సూర్యాపేట జిల్లా: అందరికీ ఆరోగ్యం గురించి చెప్పి అనారోగ్యం బారిన పడిన వారికి ఆరోగ్య సూత్రాలు చెప్పేవారే కళ్ళ ముందే ఉన్న అపరిశుభ్రతపై నిర్లక్ష్యం చేయడంపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్యం...

Read More..

జాతీయ కబడ్డీ పోటీలకు అంపైర్ గా గరిడేపల్లి మండలవాసి...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి టెక్నికల్ అఫీషియల్(అంపైర్)గా నియమితులైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రకటించింది.హైదరాబాదులో జరిగే 49వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆయన అంపైర్ గా వ్యవహరించనున్నారు. ఈ పోటీలలో దేశ వ్యాప్తంగా...

Read More..

పెన్ పహాడ్ మండలంలో పెచ్చుమీరిన అక్రమ ఇసుక రవాణా..!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలోని నాగులపాటి అన్నారం, దోసపాడు,అనాజీపురం గ్రామాల నుండి మూసి నదిలో యధేచ్చగా ఇసుక దందా జరుగుతుందని, ఇక్కడి నుండి జిల్లా నలుమూలకు అక్రమ ఇసుక రవాణా అవుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.అనాజీపురం,దోసపహాడ్...

Read More..

మాకు న్యాయం చేయండి సారూ...!

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సోమపంగు లక్ష్మి,సురేష్( Lakshmi, Suresh ) దంపతులు ఎలాంటి ఆధారం లేక గత పదేళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకోని జీవనం సాగిస్తున్నారు.ఇటీవల సురేష్ తల్లి అకాలమరణం చెందడంతో...

Read More..

జిల్లాలో నెల రోజుల పాటు 30,30(ఎ)పోలీసు యాక్ట్ అమలు:జిల్లా ఎస్పీ

నల్లగొండ జిల్లా:జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్- 1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ( SP Chandana Deepti )ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో పోలీసు ముందస్తు...

Read More..

ఓపెనింగ్ కు నోచుకోని ఎస్సీ కమ్యూనిటీ భవనం...!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సి కమ్యూనిటీ హల్ భవన నిర్మాణం పూర్తి అయినా ప్రారంభానికి నోచుకోక వినియోగంలోకి రాలేదని ఎస్సీ కాలనీ వాసులు వాపోతున్నారు.కమ్యూనిటీ అవసరాల కోసం ప్రభుత్వ నిధులు వెచ్చించి భవనాన్ని...

Read More..

భూ కబ్జాను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా...?

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంగడి స్థలాన్ని గ్రామానికి చెందిన గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశాడు.దానికి అఖిలపక్ష నాయకులు అడ్డుకొని ప్రశ్నించారు.దీనితో కబ్జా చేసిన వ్యక్తే అఖిలపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టించాడు.అంగడి...

Read More..

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన తర్వాత సూర్యాపేట( Suryapeta ) పట్టణం విస్తరిస్తుండటంతో జిల్లా నలుమూలల నుండి రోజురోజుకీ ట్రాఫిక్ రద్దీ( Traffic ) పెరుగుతున్న మూలంగా ఉన్నతాధికారుల ఆదేశాలననుసరించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు రోడ్డుపై సురక్షిత ప్రయాణం నిమిత్తం...

Read More..

పాల్వాయి రజనీ కుమారికి శుభాకాంక్షల వెల్లువ...!

సూర్యాపేట జిల్లా: నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ మెంబర్ గా నియమించబడిన సూర్యాపేటకు చెందిన సీనియర్ నాయకురాలు పాల్వాయి రజనీకుమారి, టిపిఎస్సి మెంబర్ హోదాలో మొదటిసారిగా సూర్యాపేట పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పలువురు నాయకులు కలిసి...

Read More..

రేపాల ప్రత్యేక మండల కోరిక న్యాయమైనది: వేమూరి

సూర్యాపేట జిల్లా:రేపాల కేంద్రం( Repala )గా 11 నాన్ కెనాల్ గ్రామ పంచాయితీలను కలుపుతూ నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్న కోరిక న్యాయమైనదని,రేపాలకు మండలానికి కావాల్సిన అన్ని రకాల వనరులు, వసతులు ఉన్నాయని ప్రముఖ సామాజిక...

Read More..

కోదాడకు సబ్ కోర్టు మంజూరుపై బార్ అసోసియేషన్ హర్షం

సూర్యాపేట జిల్లా: కోదాడలో సబ్ కోర్టు( Sub Court ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 62 జారీ చేయడం పట్ల కోదాడ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.శుక్రవారం న్యాయమూర్తులు శ్యాంసుందర్,భవ్యాలతో కలిసి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని...

Read More..

బైక్స్ దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు...!

సూర్యాపేట జిల్లా:కోదాడ, హుజూర్ నగర్ ( Kodada, Huzur Nagar ) నియోజకవర్గాల పరిధిలో గల రెండేళ్లుగా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులును కోదాడ పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుండి...

Read More..

బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

సూర్యాపేట జిల్లా:గ్రామీణ వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం( Central Govt ) పూర్తిగా విస్మరించిందని,గ్రామీణ వ్యవసాయ కార్మికులకు బడ్జెట్ కేటాయింపులో చవతి తల్లి ప్రేమ చూపించిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన...

Read More..

గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలి:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.గంజాయి రవాణా, సరఫరా,వినియోగం నియంత్రణ చర్యల్లో భాగంగా సోమవారం కోదాడ సబ్ డివిజన్ పరిధి సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సమావేశం డిఎస్పీ కార్యాలయం నందునిర్వహించారు.ఈ కార్యక్రమంలో...

Read More..

హైవేపై,జనవాసాల మధ్య ఉన్న వైన్ షాపులను తొలగించండి

సూర్యాపేట జిల్లా:హైవేలపై ఉన్న వైన్ షాపుల వల్ల ఆక్సిడెంట్లు అవుతున్నాయని, అదేవిధంగా జనవాసాల మధ్య ఉన్న వైన్ షాపుల వల్ల ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని వెంటనే తొలగించాలని సోమవారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...

Read More..

మార్షల్ ఆర్ట్స్ లో నేరేడుచర్ల బుడతడికి గోల్డ్ మెడల్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొణతం గమన్ రెడ్డి ఈనెల 28న హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్-2024 20 కిలోల విభాగంలో గోల్ద్ మెడల్ సాధించి,ప్రపంచ స్థాయి పోటీలకు...

Read More..

సూర్యాపేట జిల్లాలో తెరపైకి రేపాల కొత్త మండల డిమాండ్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో మరో నూతన మండల డిమాండ్ తెరపైకి వచ్చింది.కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలంలో రేపాల కేంద్రంగా రూరల్ మండలం ఏర్పాటు చేయాలని ఆదివారం రేపాల గ్రామ పంచాయితీ కార్యాలయంలో రేపాల మండల సాధన సమితి అధ్వర్యంలో సమావేశం...

Read More..

దహన సంస్కారాలు చేయని వైకుంఠ ధామం...!

సూర్యాపేట జిల్లా:బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఎలా జీవించినా చనిపోయిన తర్వాత మాత్రం దహన సంస్కారం గౌరప్రదంగా చేసి అంతిమయాత్ర సాఫీగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా గు.కానీ,అలాంటి అదృష్టం మాత్రం సూర్యాపేట జిల్లా నూతనకల్( Nuthankal ) మండలంలింగంపల్లి( Lingampalli )...

Read More..

పేటలో కౌన్సిలర్ల కయ్యం కంటిన్యూ...!

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపల్ చైర్మన్( Suryapet Municipal Chairman ),వైస్ చైర్మన్లపై బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు కాంగ్రెస్,బీజేపీ( Congress, BJP ) కౌన్సిలర్లతో కలిసి శనివారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం రోజంతా హై టెన్సన్ నెలకొని చివరికి అసమ్మతి శిబిరంలోని 45 వార్డు...

Read More..

అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం పొలిటికల్ హై టెన్సన్ తో కూడిన హై డ్రామా నెలకొంది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్ట మధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 32 మంది...

Read More..

కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ డా.గురిజాల రాధారాణి

సూర్యాపేట జిల్లా: సమాజంలో సమానవత్వ భావన బలపడాలంటే కులాంతర, మతాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరగాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు జడ్జి జస్టిస్ డా.గురిజాల రాధారాణి అభిప్రాయపడ్డారు.సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహూలగూడెం గ్రామానికి చెందిన విహెచ్ పిఎస్ జిల్లా...

Read More..

పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం పురుగుల అన్నం తిని 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.బియ్యంలో పురుగులు వేరు చేయకుండా అలాగే వండి పెట్టడంతోనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు.పాఠశాల వద్దకు చేరుకున్న స్థానికులు,పేరెంట్స్...

Read More..

కోదాడలో నెగ్గిన అవిశ్వాసం...!

సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు శనివారం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అధ్వర్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.మొత్తం 35 మంది కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా ఒకరు గైర్హాజరు కావడంతో 33 మంది హాజరై...

Read More..

అవిశ్వాసం మధ్యాహ్ననానికి వాయిదా...!

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ,వైస్ చైర్మన్ పుట్ట మధులపై( Annapoornamma Perumal, Putta Madhupai )పెట్టిన అవిశ్వాస సమావేశం శనివారం (ఈ రోజు) మధ్యాహ్నానానికి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Read More..

పిల్లలమర్రి శివాలయాలను సందర్శించిన హైకోర్టు జడ్జ్

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట( Suryapet ) మున్సిపల్ పరిధిలోని చారిత్రక శివాలయాలను హైకోర్టు జడ్జ్ పుల్ల కార్తీక్( Justice Pulla Karthik ) శనివారం సందర్శించారు.ఎరకేశ్వర, నామేశ్వర, త్రికుటాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు....

Read More..