Suryapet

Suryapet District & City Daily Latest News Updates

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలోగంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసు తనిఖీలు చేపడుతున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

Read More..

నారాయణపురంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నర్సయ్య, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు నర్సింహారావు( Narsimha Rao ), సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ వీరయ్య మరియు పలు వార్డు మెంబర్లు, మాజీ వార్డు...

Read More..

బీఆర్ఎస్ లో గాంధీనగర్ మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలోని 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు బీఎస్పీకి రాజీనామా చేసి,జిల్లా కేంద్రంలోని విద్యానగర్ పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.వారికి మంత్రి గులాబీ కండువాలు...

Read More..

ఖాళీ అవుతున్న ఖానాపురం...!

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం( Anantha Giri ) ఖానాపురం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు మర్రి సంతోష్,ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది బీఆర్ఎస్( BRS ) కు రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi...

Read More..

సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.సోమవారం రామన్నగూడెం అధికార పార్టీ సర్పంచ్ కత్తులు మల్లయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి,సూర్యాపేట బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు....

Read More..

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ( Congress party )ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు...

Read More..

బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలి: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హుజూర్ నగర్ కాంగ్రెస్అభ్యర్ధి,నల్లగొండ ఎంపి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం హుజూర్ నగర్, మేళ్లచెరువు,మల్లారెడ్డి గూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన...

Read More..

నేలకొరిగిన పంట అన్నదాతల ఆక్రందన

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి వేల ఎకరాల్లో వరి పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.ఇక వేలల్లో ఖర్చు,కౌలు పెట్టి కష్టపడి సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం మారిందని కన్నీరు మున్నీరుగా...

Read More..

సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్...!

సూర్యాపేట జిల్లా:నిన్నటి వరకు జిల్లా మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్ధి జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy )కి అత్యంత సన్నితులుగా ఉన్న గులాబీ నేతలు ఒక్కొక్కరు కారు దిగి ఇతర పార్టీలోకి వెళుతున్నారు.ఎన్నికల వేళ సహజంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా...

Read More..

కోదాడలో గంజాయి కలకలం...!

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం ద్వారకుంట గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం గంజాయి సేవిస్తూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడిన ఘటన కలకలం రేపింది.కోదాడ రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్( SI Sai Prashanth ) తెలిపిన వివరాల ప్రకారం…ద్వారకుంట గ్రామ శివారులో...

Read More..

మఠంపల్లి ఎస్ఐపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండల ఎస్ఐ బాలకృష్ణ( SI Balakrishna ) అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఓటు వేయాలని లేకుంటే మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ యువకులను చితకబాది,మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ చౌటపల్లి గ్రామస్థులు, మఠంపల్లి మండల...

Read More..

కాంగ్రెసును ముంచడానికి సిద్ధమైన కోమటిరెడ్డి బ్రదర్స్: కందగట్ల అనంత ప్రకాష్

సూర్యాపేట జిల్లా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్( Komatireddy Brothers ) మీ శ్రీరంగనీతులు ఆపాలని,కమ్యూనిస్టులు సూత్రబద్ధ వైఖరిని అవలంబిస్తారని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.శుక్రవారం ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.బీజేపీని ఓడించాలని వ్యక్తుల గురించి...

Read More..

నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు వివరాలు

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) అన్నారు.100 మీటర్ల పరిధిలోకి ఎవ్వరూ రాకుండా పూర్తి బారికేడింగ్ తో పోలీస్ నోడల్ ఆఫీసర్ల అధ్వర్యంలో పటిష్ట...

Read More..

ఎన్నికల నిబంధనలకు పటిష్టంగా అమలు:జిల్లా అబ్కారీ అధికారిణి అనిత

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయుటకు సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ శాఖ చాలా జాగరూకతతో పనిచేస్తుందని సూర్యాపేట జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారిణి కె.అనిత ( Excise...

Read More..

పాఠశాల పంచాయితీ ఆఫిస్ మధ్యలో డేంజర్ స్పాట్ గా ట్రాన్స్ఫార్మర్

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం(Anantha Giri ) అమీనాబాద్ గ్రామంలో రహదారి పక్కనే ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్( Power transformer ) తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఒకవైపు ప్రభుత్వ పాఠశాల మరోవైపు గ్రామ పంచాయితీ ఆఫిస్...

Read More..

అమరవీరుల పోరాట స్పూర్తితో సమసమాజం కోసం పోరాడుదాం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

నల్లగొండ జిల్లా:భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎంఎల్) అమరవీరుల స్పూర్తితో దేశంలో దోపిడీ, పీడన,అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు.అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం...

Read More..

తప్పు పరపతి సంఘం సిబ్బంది చేస్తే శిక్ష రైతుకా...?

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం( Nadigudem )తెల్లబల్లి సొసైటీలో పనిచేసే ఇద్దరు సిబ్బంది చేతివాటంతో తన కుటుంబం ఇబ్బంది పడుతుందని తెల్లబల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు( Female farmer ) భర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్ కొల్లు గోవిందరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జరిగిన...

Read More..

కొన(య్య)కుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

నల్లగొండ జిల్లా:గత కొన్ని రోజుల క్రితం టమాటా ధర ఆకాశాన్నంటి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు దూరమైన విషయం తెలిసిందే.తాజాగా దాని స్థానంలోకి ఉల్లి వచ్చి చేరింది.భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యుడికి కొయ్యకుండా కాదు కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది.వంటింట్లో ఉల్లికున్న ప్రాధాన్యత...

Read More..

బహిరంగంగా మద్యం తాగడం నేరం:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: బహిరంగా ప్రదేశాల్లో మధ్యం తాగడం నేరం, సమాజంలో సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పట్టణ న్యూసెన్స్ కేసులు తప్పవని,ఇలాంటి వారిపై గత మూడు నెలలుగా 1350 కేసులు నమోదు చేయడం జరిగినదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul...

Read More..

బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన...

Read More..

ఊరు కదలాలే.. జనం తరలాలే

సూర్యాపేట జిల్లా: ఊరు కదలాలే జనం తరలాలే విశ్వ ఖ్యాతిని చాటేలా విశ్వరూపం మహాసభకు దండు కదలాలని మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎంఎస్ కళాశాలలో జరిగిన మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం...

Read More..

కాంటాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా తెలియపరచాలి

సూర్యాపేట జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని కాంటాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తెలియపరచాలని తూనికలు కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కాంటాలను తనిఖీ చేసి స్టాంపింగ్ చేసి ధ్రువీకరించిన అనంతరం...

Read More..

దళిత సమస్యలపై కోటి సంతకాల సేకరణ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని దళితులను పాలకులు విస్మరించారని,వారి సమస్యలు భారత రాష్ట్రపతికి తెలిపేందుకు ప్రజా సంఘాల అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు.గురువారం మునగాల మండల కేంద్రంలో...

Read More..

నిన్నటి వరకు నిర్బంధంలో ఉన్నాం

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దని, తాము నమ్మే నిన్నటి వరకు నిర్బంధంలో ఉన్నామని పాలకవీడు మండలంలో కారు దిగిన సర్పంచ్ లు అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా జెపిఎస్ ఫంక్షన్ హాల్లో...

Read More..

భగీరథ అధికారుల నిర్లక్ష్యం నీరు నేలపాలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండ( Munagala mandal )ల కేంద్రంలో మిషన్ భగీరథ ( Mission Bhagiratha )పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీరు మొత్తం నేలపాలు అవుతున్నాయి. గత మూడు నెలల నుండి అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం...

Read More..

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం

నల్లగొండ జిల్లా:ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై( exit polls ) నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫి కేషన్‌ జారీ చేసింది.నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్‌ 30 సాయంత్రం...

Read More..

వేసవికి ముందే గ్రామాల్లో తాండవిస్తున్న నీటి కరువు

సూర్యాపేట జిల్లా:ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వేసవి రాకుండానే గ్రామాల్లో, తండాలో మంచినీటి కొరత వేధిస్తోందని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువుతండా గిరిజనులు మంచినీటి కోసం...

Read More..

పేటలో బీఎస్పీ హవా...!

సూర్యాపేట జిల్లా:వట్టే జానయ్య యాదవ్( Janaiah Yadav ) బీఎస్పీ అభ్యర్ధిగా ప్రకటన వెలువడినప్పుడే పేట రాజకీయంలో పెను మార్పులకు నాంది పడిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానమే వస్తోంది.సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడ ఇద్దరు కూడినా వట్టే...

Read More..

కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

సూర్యాపేట జిల్లా: మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంగ్రెస్స్ ఓబీసీ సెల్ అధ్వర్యంలో రోగులకు, పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.అనంతరం కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర సీనియర్ వైస్ చైర్మన్...

Read More..

వట్టే జానయ్య యాదవ్ కు కానిస్టేబుల్ అభ్యర్థుల మద్దతు

సూర్యాపేట జిల్లా: ఇటీవల కాలంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలలో జరిగిన అవకతవకల విషయంపై కానిస్టేబుల్ అభ్యర్థులు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ కు మంగళవారం మద్దతు తెలిపారు.అనంతరం వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను...

Read More..

ప్రచారాలతో హోరెత్తుతున్న పేట రాజకీయం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది.ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ (గుంటకండ్ల జగదీష్ రెడ్డి), బీజేపీ సంకీనేని (వెంకటేశ్వరరావు),(బీఎస్పీ వట్టే జానయ్య యాదవ్)అభ్యర్థులు కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో పోటాపోటీగా దూసుకెళుతున్నారు.కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇంకా...

Read More..

6 గ్యారెంటీలతో జోష్ లో ఉన్న కాంగ్రెస్...!

సూర్యాపేట జిల్లా:కోదాడ(Kodad ) అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ప్రచారం జోరు అందుకుంది.రోజురోజుకు ప్రజా ఆదరణ పెరుగుతూ చేరికలతో దూసుకుపోతుంది.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను గడపగడపకు తీసుకెళుతూ పద్మావతి రెడ్డి ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు.బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ...

Read More..

ప్రజా ఆశీర్వాద సభతో ముందస్తు అరెస్టులు..

సూర్యాపేట జిల్లా:నేడు హుజూర్ నగర్( Huzur Nagar ) లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకం కలిగిస్తారనే ఆలోచనతో పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిపక్ష,ప్రజా సంఘాల,మలిదశ తెలంగాణ ఉద్యమకారులను కూడా మంగళవారం తెల్లవారు జాము నుండే ముందస్తు...

Read More..

గతంలో అధికారం ఇస్తే ఏం చేశారు..: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది.ఈ సభకు హాజరైన గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.ఓటు మన తలరాతను మారస్తుందన్న ఆయన ప్రతి...

Read More..

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి..: అమిత్ షా

సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని అమిత్ షా అన్నారు.బీఆర్ఎస్ పేదల వ్యతిరేక పార్టీ అన్న...

Read More..

సమస్యాత్మక గ్రామాలలో భారీ పికెట్ ఏర్పాటు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు మరియు కేంద్ర బలగాలతో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు...

Read More..

బీజేపీకి రాజ్ గోపాల్ రెడ్డి బిగ్ షాక్...!

నల్లగొండ జిల్లా:జిల్లాలో బీజేపీకి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ( MLA Komati Reddy Raj Gopal Reddy )బిగ్ షాక్ ఇచ్చారు.బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.కేసీఆర్...

Read More..

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ:గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:శాసనమండలి చైర్మన్ గుత్తా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు పోటీచేస్తామని అన్నారు.స్థానిక ఎంఎల్ఎ తో బేదాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారన్నారు.ఈ వయస్సులో పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదన్నారు.అవసరమైతే ఈ...

Read More..

కోదాడ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్...!

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి శనివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావుతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం(బాబు), మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తువరపు పాండురంగారావు, మహబూబ్ జానీ,అల్తాఫ్ హుస్సేన్,మోతె...

Read More..

కోదాడలో బీఆర్ఎస్ కు షాక్.. మూకుమ్మడిగా నేతల రాజీనామా

సూర్యాపేట జిల్లా కోదాడలో అధికార పార్టీ బీఆర్ఎస్ షాక్ తగిలింది.నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో పాటు ముగ్గురు ఎంపీపీలు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.అదేవిధంగా...

Read More..

రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన రెల్లుగడ్డి...!

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్( Huzur Nagar ) మండల పరిధిలోని పలు రహదారులకు రెండు వైపులా రెల్లుగడ్డి భారీగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.ముఖ్యంగాహుజూర్ నగర్ నుండి రామలక్ష్మిపురంతో పాటు, ఈ మధ్యకాలంలో ఎంతో...

Read More..

నరకం చూపుతున్న గ్రామ సింహాలు వణికిపోతున్న గ్రామస్తులు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం( Anantha Giri )లో ఒకవైపు విషజ్వరాలు, మరోవైపు వీధి కుక్కలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.మండల పరిధిలోని కొత్త గోల్ తండాలో వీధికుక్కల స్వైర విహారంతో చిన్న పిల్లలు, వృద్దులు,మహిళలు బయటికి అడుగు పెట్టాలంటే...

Read More..

ఎన్నికలలో పంపిణీ చేసే వస్తువులపై సరిహద్దు నిఘా

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఎన్నికల( Telangana election ) విధులలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్ లో తనిఖీలు ముమ్మరం చేసింది.శుక్రవారం రాత్రి సరైన పత్రాలు లేని రూ.31,64,243 విలువగల రెడీమేడ్...

Read More..

చివ్వెంల మండలంలో ఎన్నికల కోడ్ ఉన్నట్లా లేనట్లా...?

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం( Chivvemla Mandal )లో ఎన్నికల కోడ్అమలు జరగడం లేదని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మండల పరిధిలో ఎక్కడా చూసినా రాజకీయ పార్టీల ప్లెక్సీలు,శంకుబండలు...

Read More..

బీసీలకు కాంగ్రెస్ 34 సీట్లు ఇవ్వాలి: కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర నేత తండు శ్రీనివాస్ యాదవ్

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఉదయ్ పూర్...

Read More..

50 వేల మెజార్టీతో గెలుస్తా: బీఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గానికి టూరిస్టుల్లా వచ్చే వారికి నియోజకవర్గ సమస్యలు ఏం తెలుసని కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో ఉన్న ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకులతో...

Read More..

మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక సూర్యాపేట జిల్లా: సూర్యాపేట( Suryapet ) మున్సిపల్ 22వ వార్డు నుండి మాజీ కౌన్సిలర్,సీనియర్ నాయకుడు తండు శ్రీనివాస్ గౌడ్ గురువారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్...

Read More..

అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం కేంద్రంలో గురువారం నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకెపి సెంటర్లు అందుబాటులో ఉంటాయని చివ్వెంల పిఎస్సిఎస్ చైర్మన్ జూలకంటి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ రూ:2203‚ బి గ్రేడ్ రూ:2183‚...

Read More..

కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ లేదు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం,కుటుంబపాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని...

Read More..

అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:ఎన్నికల నిర్వహణ,భద్రతా చర్యల పర్యవేక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul hegde ) బుధవారం మునగాల పోలీస్ స్టేషన్( Police station ) ను సందర్శించి,ఎన్నికల నిర్వహణకు సంభందించి ప్రణాళికను,ఎన్ఫోర్స్మెంట్ పనులను పరిశీలించారు.పోలీస్ స్టేషన్...

Read More..

స్థానిక పోలీసులపై త్వరలోనే ఈసీకి ఫిర్యాదు..: ఎంపీ ఉత్తమ్

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కోదాడలో దోపిడీ జరుగుతున్న విషయం తెలిసి కూడా బీఆర్ఎస్ బొల్లం మల్లయ్యకు టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి...

Read More..

ఎమ్మెల్యే సైదిరెడ్డికి మున్సిపల్ చైర్ పర్సన్ ఝలక్

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ) సోమవారం రాత్రి ఊహించని షాక్ తగిలింది.ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గెల్లి రవి,చైర్ పర్సన్ గెల్లి అర్చన,21,22,24వార్డు కౌన్సిలర్లు గాయత్రి...

Read More..

జై భీమ్ నినాదంతో హోరెత్తిన సూర్యాపేట

సూర్యాపేట జిల్లా:మంత్రిపై ధిక్కార స్వరం వినిపించి,బహుజనవాదం ఎత్తుకొని మేమెందుకు పాలకులం కాకూడదని గర్జించిన యాదవ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ నిర్భంధం ప్రయోగించిన మంత్రి కుట్రలను తిప్పికొట్టి అక్రమ కేసుల నుండి న్యాయస్థానాల ద్వారా ఊరట పొంది,50 రోజుల అజ్ఞాతానికి స్వస్తి...

Read More..

ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎన్నికల శంఖారావం పూరించి రోడ్ షో తో రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.ఈ సందర్భంగా...

Read More..

ఎలక్షన్ సింబల్స్ విధానం రద్దు చేయండి: జలగం సుధీర్

సూర్యాపేట జిల్లా: కోదాడ నుండి సింబల్ లేకుండా,స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేయటానికి కోదాడ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటున్న జలగం సుధీర్ సీఈసీ అనుమతి కోరారు.75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఎలక్షన్స్ గుర్తుల మీద ఆధారపడి పోటిచేయటం...

Read More..

చివ్వెంలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా తమకు కోడ్ గీడ్ జాన్తా నై అంటూ యధేచ్చగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధి...

Read More..

ఈ గ్రామానికి ఎన్నికల కోడ్ వర్తించదా...?

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో ఎన్నికల కోడ్ ను స్థానిక అధికారులు తుంగలో తొక్కారు.గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిమ్మెకు,చేతి గుర్తుకు, టిడిపి దిమ్మెకు,బీఆర్ఎస్ పార్టీ దిమ్మెకు పట్టాలు కప్పకుండా వదిలేశారు.జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా...

Read More..

డ్రైవర్ల దాతృత్వం...!

సూర్యాపేట జిల్లా: సమాజంలో మానవత్వం మసక బారుతున్న తరుణంలో తన తోటి డ్రైవర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని యూనియన్ సభ్యులు డ్రైవర్ కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి సమిష్టితత్వాన్ని చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Read More..

జాన్ పహాడ్ మేజర్ కింద ఎండిపోతున్న పంటలు

సూర్యాపేట జిల్లా: ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు కురవక,సక్రమంగా కరెంట్ సరఫరా చేయక,సాగర్ నీరు విడుదల చేయక ఎడమ కాలువ ఆయకట్టు కింద పొలాలు ఎండిపోతుంటే రైతులు, రైతు సంఘాలు నిత్యం రోడ్డెక్కడంతో పంటలు దెబ్బతినే దశలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన...

Read More..

సూర్యాపేట ఇన్చార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు

సూర్యాపేట జిల్లా:జిల్లాఇంచార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు( Nageswara Rao ) గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆయన ఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) బదిలీ కావడంతో ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.ఎన్నికల...

Read More..

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బదిలీ

సూర్యాపేట జిల్లా:జిల్లాఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) ను బుధవారం ఎన్నికల సంఘం బదిలీ చేసింది.ఎస్పీ బదిలీ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.గతంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై ఎస్పీ మాట్లాడుతూ జయహో జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) అంటూ...

Read More..

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ షురూ...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగి, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికార యంత్రాగం ఎన్నికల నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తూ,పార్టీల దిమ్మెలకు రంగులు పూస్తూ,నేతల ఫ్లెక్సీలు...

Read More..

కరివిరాల సర్పంచ్ కి హైకోర్టులో భారీ ఊరట...

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం కరివిరాల గ్రామ సర్పంచ్ గుర్రం నీలిమాకు హై కోర్టులో భారీ ఊరట లభించింది.గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడ్డుపెట్టుకొని రాజకీయంగా అణిచివేతకు గురి చేయాలని పెట్టిన తప్పుడు కేసులను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.గ్రామ, మండల,...

Read More..

కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కొరకు అనుమతి ఇవ్వండి

సూర్యాపేట జిల్లా: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో పిఎసిఎస్ కు చెందిన రెండు ఎకరాల స్థలంలో రైతుల సౌకర్యార్థం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయుటకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు మంగళవారం హైదరాబాదులోని బంజారాహిల్స్ మంత్రుల...

Read More..

దళిత కుటుంబానికి దక్కని పతకాలు...!

సూర్యాపేట జిల్లా: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గప్పాలు కొడుతున్న నేపథ్యంలో 8 ఏళ్ల నుండి ఉండడానికి నిలువ నీడ లేకుండా,ఊరి చివర రేకుల షెడ్డు వేసుకొని,చుట్టూ గ్రీన్ మ్యాట్ తో దుర్బర జీవితాన్ని గడుపుతున్న...

Read More..

ఐటి హబ్ లో ఈవీఎంలకు భద్రత లేదు: పెద్దిరెడ్డి రాజా

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐటి హబ్ లో ఈవీఎంలు భద్రపరచడం పలు అనుమానాలకు దారితీస్తుందని,వెంటనే ఈవీఎంలను అక్కడి నుండి తరలించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు.జిల్లా కేంద్రంలోని ఆయన మాట్లాడుతూ తెలంగాణ...

Read More..

ఎన్నికల కోడ్ యధేచ్చగా ఉల్లంఘన...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను అధికారులు తుంగలో తొక్కారు.ఆఫీస్ టైమింగ్ పూర్తి కాగానే ఒక్క నిమిషం పనిచేయని ప్రభుత్వ అధికారులు, సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా...

Read More..

అపరిశుభ్రంగా బస్టాండ్...

సూర్యాపేట జిల్లా:నిత్యం ప్రయాణికులతో రద్దీగా వుండే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ( Huzur Nagar )కొత్త బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్ గా మారాయని,జన సంచార ప్రదేశంలో మురుగు నీటి నిల్వలు ఉండడంతో దుర్గంధం వెదజల్లుతూ,దోమలు ఈగలు స్వైర...

Read More..

చింతలపాలెం ఎస్సైగా సైదిరెడ్డి...!

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండలం( Chinthala Palem ) నూతన ఎస్సైగా ఏ.సైదిరెడ్డి( Saide reddy )ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని కొత్తగూడెం తండాలో జరిగిన ఘర్షణలు,హత్య కేసు నేపథ్యంలో గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై హరీష్ రెడ్డిని (...

Read More..

తుంగతుర్తి టికెట్లు మాదిగలకే ఇవ్వాలి: కందుకూరి సోమన్న మాదిగ

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ అన్ని రాజకీయ పార్టీలు 60 వేల పైచిలుకు ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని,కాదని 15 వేల ఓట్లు కూడా లేని మాలలకు కేటాయిస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ ఉమ్మడి...

Read More..

అనంతగిరిలో జోరుగా అక్రమ బొగ్గు వ్యాపారం

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం త్రిపురవరం( Tripuravaram ) గ్రామ శివారులో ఉన్న పచ్చని పొలాల్లో గత కొన్నేళ్లుగా బొగ్గుబట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడంతో అనేక మంది బొగ్గు దందాకు మొగ్గు చూపుతున్నారు.ఓ పక్క రాష్ట్ర...

Read More..

సర్పంచ్ లపై దళితుల దండోరా...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ( Huzur Nagar Constituency ) వ్యాప్తంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీకి చెందిన సర్పంచుల ఏకపక్ష నిర్ణయాలతో దళితుల్లో వర్గాలు ఏర్పడి వైరంతో రగిలిపోతున్నారు.ఇదంతా గ్రామ సర్పంచ్లు అర్హులైన వారిని దళిత బంధుకు...

Read More..

కంకర పరిచి డస్ట్ పోసి బీటీ వేయడం మరిచారు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల కేంద్రం నుండి కొత్తగూడెం( Kothagudem ) వెళ్ళే ప్రధాన రహదారిపై కంకర, డస్ట్ పరిచి ఏడాది గడుస్తున్నా బీటీ వేయకుండా కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తుంటే, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర...

Read More..

ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలి:జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట జిల్లా:రానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పోలీసులు చేపట్టవలసిన వ్యూహాలు, ముందస్తు ప్రణాళికలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) సూర్యాపేట సబ్ డివిజన్ పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు.ఈ...

Read More..

ఆశా వర్కర్ల రాస్తారోకో

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సీఐటీయు అధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలో కొనసాగించారు.అనంతరం ఖమ్మం – సూర్యాపేట నేషనల్...

Read More..

అక్రమ అరెస్టులతో బహుజన వాదాన్ని ఆపలేరు:బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ

సూర్యాపేట జిల్లా:వట్టే జానయ్య యాదవ్( Vatte Janaiah Yadav ) అజ్ఞాతం నుండి అసెంబ్లీలో అడుగు పెడతాడని,అక్రమ కేసులు బహుజన వాదాన్ని ఆపలేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో బీఎస్పీ...

Read More..

దళిత బంధులో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇష్టారాజ్యం

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్( BRS ) పార్టీకి చెందిన అనర్హులను ఎంపిక చేసి,అర్హులైన దళితులకు న్యాయం చేశారని ఆరోపిస్తూ గ్రామంలో ప్రధాన రహదారిపై శుక్రవారం ధర్నా...

Read More..

దళిత బంధు దగాపై దళితుల దండోరా

సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో అర్హులైన వారిని పక్కన పెట్టి,అధికార పార్టీకి చెందిన అనర్హులను దళిత బంధు( Dalitha Bandhu Scheme )కు ఎంపిక చేశారని,దీనికి పూర్తి బాధ్యత గ్రామ సర్పంచ్ దేనని,ఆయన దళితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ...

Read More..

ఆశావర్కర్ల ఆందోళన

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు 18 ఏళ్లుగా...

Read More..

న్యూస్ క్లిక్ పై దాడి పత్రికా స్వేచ్ఛను హరించడమే: జూలకంటి

సూర్యాపేట జిల్లా:ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ కార్యాలయంపై పోలీసులు దాడి చెయ్యడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం...

Read More..

సాగర్ నీరు విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని ప్రధాన రహదారిపై సాగర్ నీటిని విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.రంగ ప్రవేశం చేసిన పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బీజేపీ...

Read More..

మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన...!

సూర్యాపేట జిల్లా: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పెంచిన వేతనాలు...

Read More..

బీఆర్ఎస్ పార్టీకి చల్లా శ్రీలతా రెడ్డి రాజీనామా

సూర్యాపేట జిల్లా: ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం అసన్నమైన వేళ సూర్యాపేట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతలు షాక్ ల మీద షాకిస్తున్నారు.బుధవారం జిల్లాలోని నేరేడుచర్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు,మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతా రెడ్డి...

Read More..

జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

సూర్యాపేట జిల్లా:రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఊహించని ఫలితాలు వస్తాయని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వరరావు అన్నారు,బుధవారం నేరేడుచర్ల పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ...

Read More..

గృహలక్ష్మి,డబుల్ బెడ్ రూమ్ కేటాయింపుల్లో అక్రమాలను అరికట్టాలి

సూర్యాపేట జిల్లా: గృహలక్ష్మి,డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులలో అధికార పార్టీ నాయకుల అక్రమాలను అరికట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.డబుల్ బెడ్ రూమ్ అక్రమాలను అరికట్టాలని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మీ...

Read More..

విద్యుత్ కోతలపై ఆగని అన్నదాతల నిరసనలు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలపై రైతులు నిరసనలు చేస్తుంటే పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడడం,చెప్పుడు మాటలు విని రోడ్ల మీదకు వస్తే కేసులు పెడతారని బెదిరించడం,24 గంటల కరెంట్...

Read More..

బీఎస్పీలో 100 బీఆర్ఎస్ నాయకులు చేరిక...!

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని 4 వార్డు దుబ్బతండా,5 వార్డు దురాజ్ పల్లికి చెందిన 100 మంది యువత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బహుజన సమాజ్ పార్టీ నియోజక ఇంచార్జీ వట్టే రేణుక సమక్షంలో బీఎస్పీలో చేరారు.వారికి వట్టే...

Read More..

ఏండ్లు గడుస్తున్నా పూర్తికాని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చింతలపాలెం-మేళ్లచెరువు( Chinthalapalem-Mellacheruvu ) ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏళ్ల తరబడి నత్తనడక సాగడంపై సీపీఐ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తేల నారాయణరెడ్డి (...

Read More..

నడిరోడ్డుపై ప్రమాదకర గుంత...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వాయిలసింగారం-కోదాడ ప్రధాన రహదారిలో రామిరెడ్డిపాలెం మిల్లు వద్ద కల్వర్టు దెబ్బతిని నడిరోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది.శిధిలావస్థకు చేరుకున్న తర్వాత నూతన బీటి రోడ్డు నిర్మాణం కోసం 6 నెలల క్రితం పాత రోడ్లు...

Read More..

విద్యుత్ అధికారులూ...జర ఇటువైపు చూడండి...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామ శివారులో వారం రోజుల క్రితం రోడ్డుకు ఇరువైపులా మట్టిపోస్తుండగా డోజర్ ఢీ కొని కరెంట్ స్తంభం విరిగి, తీగకు కిందకు వాలి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.దీనితో మోటర్లు నడవక పొలాలు...

Read More..

భూ ప్రకంపనలతో జనం ఆందోళన...!

సూర్యాపేట జిల్లా: చింతాలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 2020 నుంచి అప్పుడప్పుడు భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.తాజాగా సెప్టెంబర్ నెలలోనే చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.గతంలో భూకంపం ప్రభావంతో రెండు ఇల్లు...

Read More..

విద్యుత్ షాక్ తో ఆపరేటర్‌ మృతి

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్(40) గురువారం ఉదయం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.మృతుడు మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు...

Read More..

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూరు(ఎస్)మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ,తరగతి చదువుతున్న నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న, జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్( Rakesh ) (15)ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం...

Read More..

అన్నదమ్ముల భూ ఘర్షణలో ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం పొలం బాట విషయంలో సొంత అన్నదమ్ములైన గుగులోతు చందర్రావు,గుగులోతు పాచ్యా వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి ఒక నిండు ప్రాణం బలితీసుకుంది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం...

Read More..

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం: ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా: భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సాక్షి శ్రీ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ 116వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ...

Read More..

పట్టపగలే పేటలో రెచ్చిపోయిన దొంగలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో మంగళవారం పట్ట పగలే బైక్ డిక్కీ పగులగొట్టి రూ.3లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే.పట్టణానికి చెందిన అడ్వకేట్ రవికిషోర్( Ravikishore ) కు డబ్బు అవసరమై పక్కంటి వ్యక్తిని వడ్డీకి అడగాడు.అతను బ్యాంకులో ఉన్నాయి,డ్రా...

Read More..

హైకోర్టులో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కి చుక్కెదురు...!

సూర్యాపేట జిల్లా: అధికార బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలకు హైకోర్టులో వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు( Vanama...

Read More..

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ( Chakali Ilamma ) 128 వ, జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు....

Read More..

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్వహించిన చాకలి ఐలమ్మ 128వ జయం( Chakali Ilamma )తి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ...

Read More..

అంబేద్కర్ కమ్యూనిటీ భవన స్థలం కబ్జా

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ ( Nereducharla )పరిధిలోని నరసయ్యగూడెంలో అంబేడ్కర్ భవనానికి కేటాయించిన స్థలంలో చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని మంగళవారం నేరేడుచర్ల తాహాసిల్దార్ కు గ్రామానికి చెందిన ఎస్సీ యువకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Read More..

ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీల తిరస్కరణపై గవర్నర్ తమిల్ సై( Governor Tamil Sy ) చెబుతున్న సాకులు గురువింద సామేతను గుర్తుకు తెస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో...

Read More..

లారీని ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు 20మందికి గాయాలు...

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Naga ) పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఆగిఉన్న లారీని మంగళవారం కోదాడ నుండి మిర్యాలగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు( RTC bus ) ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ తో సహా...

Read More..

ఆర్భాటంగా కలెక్టరేట్ ప్రారంభం సమస్యలతో ఉద్యోగులు ఇబ్బంది...!

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆగస్టు 22 న సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన సూర్యాపేట నూతన కలెక్టరేట్ లో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి.35 శాఖలకు డిజైన్ చేసి నిర్మించి 46 శాఖలకు కేటాయించడంతో అస్తవ్యస్తంగా తయారై ఆఫీసర్లకు, సిబ్బందికి ఇబ్బందులు...

Read More..

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి:ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్

సూర్యాపేట జిల్లా: సమాజంలో విద్య పాత్ర చాలా ప్రముఖమైనదని, అన్ని వర్గాలకు విద్య అందినప్పుడు విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు( Konda Nageswara Rao ) అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోపి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా( Suryapet District...

Read More..

బార్ల టెండర్లు కాదు రోడ్ల టెండర్లు వేయండి

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో వేయాల్సింది బార్ల టెండర్లు కాదని,రోడ్ల నిర్మాణ టెండర్లు వేయాలని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేపూరి సుధీర్( Vepuri Sudhir ) డిమాండ్ చేశారు.సోమవారం సూర్యాపేట జిల్లా( Suryapet ) నడిగూడెం మండల పరిధిలోని వేణుగోపాలపురం-...

Read More..

మఠంపల్లి ఎస్ఐకి హైకోర్ట్ రూ.5 వేల జరిమానా...!

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి రెవిన్యూ శివారు( Matampalli )లోని 472 సర్వేనెంబర్ భూమి వివాదంలో మఠంపల్లి ఎస్ఐ బాలకృష్ణకి రూ.5వేలు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివీ భాస్కర్ రెడ్డి తీర్పు చెప్పినట్లు బాధితుడు తరపు న్యాయవాది...

Read More..

కలెక్టరేట్ ఎదుట సీపీఎం భారీ ధర్నా...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ( BRS ) నేతలకు, కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ వైఖరి మార్చుకోవాలని, లేనియెడల రానున్న ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టడం...

Read More..

వీధి కుక్కల వీరంగం మహిళలకు తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్, బాలాజీ నగర్( Sriramnagar, Balaji Nagar ) కాలనీల్లో ఆదివారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి.కుక్కల దాడిలో శ్రీరాంనగర్ కు చెందిన మహిళకు తీవ్ర గాయాలు కాగా,బాలాజీ నగర్ లో మరో ఇద్దరు మహిళలను గాయపరిచాయి.వారిని...

Read More..

రాజకీయ నాయకులు రహదారులు పట్టవా...?

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అటకెక్కాయని ఆరోపిస్తూ స్వరాష్ట్ర కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకుంటే పదేళ్లు అయినా ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదని,బంగారు తెలంగాణ పేరుతో బతుకు లేని తెలంగాణ చేశారని గ్రామీణ ప్రాంతాల...

Read More..

ఇక కేసీఅర్ పాట పాడుతా: ఏపూరి సోమన్న

సూర్యాపేట జిల్లా: ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ అంటూ తన ఆట పాటతో తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన ప్రజా గాయకుడు, వైఎస్ఆర్ టీపీ నాయకుడు ఏపూరి సోమన్న ఆదివారం హైదాబాద్ లోని తెలంగాణ భవన్ లో గులాబీ గూటికి...

Read More..

రైతులకు పంట భీమా కల్పించాలి:నారబోయిన కిరణ్ కుమార్ ముదిరాజ్

సూర్యాపేట జిల్లా:ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో పడక ఎండిపోతున్న పంటలు ఒకవైపు,అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్న పరిస్థితి మరోవైపు ఉందని,రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట భీమా సౌకర్యం కల్పించాలని జన సమితి పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు,కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్...

Read More..

తండాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న పిల్లుట్ల రఘు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్( Huzur Nagar ) నియోజకవర్గంలో ఏ గ్రామం,చిన్న తండా కూడా వదలకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ,వర్షంలో తడుస్తూ తండా వాసులతో చిందులేస్తూ ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వినాయక చవితి వేడుకలలో...

Read More..

అక్షిత ట్రేడర్స్ లో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని బీబీగూడెం దగ్గర గల అక్షిత ట్రేడర్స్( Akshita Traders ) గోడౌన్లో ఆదివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపులోకి...

Read More..

నాడు తెలంగాణ కోసం ఉద్యమం నేడు ఇంటి కోసం భిక్షాటన...!

సూర్యాపేట జిల్లా:నాడు తెలంగాణ కోసం పోరాడి నేడు సొంత ఇంటి నిర్మాణ కోసం గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మంజూరు కాకపోవడంతోసొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం తన స్వగ్రామం మరియు నేరేడుచర్ల పట్టణంలో వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తూ...

Read More..

సరిహద్దు దాటుతున్న రేషన్ బియ్యం...!

నల్లగొండ జిల్లా:దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కొందరికి అక్రమ సంపాదనగా మారాయి.ప్రజల దగ్గర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసే వారు కొందరైతే,మరికొందరు నేరుగా...

Read More..

తెలంగాణ బోర్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద హై అలెర్ట్...!

సూర్యాపేట జిల్లా:టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టు నిరసిస్తూ.హైదరాబాద్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు...

Read More..

చివ్వెంల మండలంలో చిరుత టెన్షన్...!

చివ్వెంల మండలం బి.చందుపట్ల గ్రామ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.కానీ,అది చిరుత పులి కాదు హైనా అని ఫారెస్ట్ అధికారులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న ఘటన...

Read More..

సూర్యాపేట సిగలో మరో మణిహారం...!

సూర్యాపేట జిల్లా: ఈ నెలలో జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు, ఐటి హబ్ గా పాత కలెక్టరేట్ భవనం అవతరించనున్నట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమెరికాలోని ఆయా...

Read More..

బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని రేవంత్ రెడ్డికి వినతిపత్రం

తెలంగాణలో రానన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరుతూ ఢిల్లీలో టిపిసిసి చీఫ్, మల్కాజ్గిరి ఎంపి ఏనుముల రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి...

Read More..

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత,బీసీ, మైనార్టీ బంధు,గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని, అధికారం పార్టీ నేతలు తప్పుడు ఆలోచనను మానుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్(...

Read More..

మీ ఫోనుకు ఎమర్జెన్సీ అలర్ట్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

నల్లగొండ జిల్లా:దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది.ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ కొంత గందరగోళానికి గురయ్యారు.అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట.కానీ,అందులో భయపడాల్సేందేమీ లేదని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ...

Read More..

విజయ డెయిరీ వింత మోసం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కల్తీ పాల దందా వెలుగులోకి వస్తుంటే మరోవైపు యాదగిరిగుట్ట( Yadagirigutta ) పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర పాడి‌ పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ పాల డెయిరీకి చెందిన పాల...

Read More..

కాంగ్రెస్ పార్టీవి బఫూన్ మాటలు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: హైదరాబాద్ తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలపై సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ పార్టీ( Congress party )వన్నీ బోగస్ హామీలని,ప్రజలను మోసగించడం కాంగ్రెస్ అలవాటని,కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు...

Read More..

నిజమైన వారసులు కమ్యూనిస్టులే:మల్లు లక్ష్మి

తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి( Mallu Lakshmi ) అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ బహిరంగ సభకు...

Read More..

సెప్టెంబర్ 17 విద్రోహదినం:సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

తెలంగాణకు సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమేనని( Vidroha Dinam ) సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెప్టెంబర్ 17ను విద్రోహదిన...

Read More..

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Guntakandla jagadish reddy ) అన్నారు.జిల్లా కేంద్రంలోనికలెక్టరేట్ కార్యాలయంలోనిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలకు( National Unity Day Celebrations ) ముఖ్యాతిధిగా...

Read More..

చరిత్ర మరిచిన రోజు ఇదీ...!

సెప్టెంబర్ 17 విమోచనమా…? విలీనమా…? విద్రోహమా….? అనే విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇది ఖచ్చితంగా ముమ్మాటికి విమోచన దినమేనని అంటున్నారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన పరిశోధక విద్యార్థి పెండెం గౌతమ్.చరిత్ర తెలియని వారికి 1948 సెప్టెంబర్ 17వ తేది ప్రాధాన్యం...

Read More..

క్రాప్ హాలీ డే ప్రకటించిన సాగర్ ఆయకట్టు రైతాంగం

వర్షా కాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ సరైన వర్షాలు లేక,ఎగువ నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్( Nagarjuna Sagar Project ) కు వరద ఉదృతి రాక పోవడంతో ఈ సీజన్ లో నాగార్జునసాగర్ జలాశయం డెడ్...

Read More..

సెప్టెంబర్ 17 పునర్ విముక్తి ప్రతిజ్ఞా దివాస్...!

బహుజన్ సమాజ్ పార్టీ( Bahujan Samaj Party ) నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ...

Read More..

సోనియా సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు...!

హైదరాబాద్ తుక్కగూడలో ఆదివారం సాయంత్రం జరిగే సోనియాగాంధీ జయభేరి బహిరంగ సభ( Sonia Gandhi Jayabheri Sabha )కు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలు,మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు...

Read More..

సంక్షేమ పథకాలు ఎవరి కోసం: బీసీ నేత అంజి యాదవ్

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గంలో ఉన్న బీసీలకు బీసీ బందు పథకం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారని బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వ అందించిన బీసీ బంధు పథకం ప్రతి ఒక్క నీరు పేద...

Read More..

చరిత్ర మరిచిన రోజు ఇదీ...!

సూర్యాపేట జిల్లా: సెప్టెంబర్ 17 విమోచనమా…? విలీనమా…? విద్రోహమా….? అనే విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇది ఖచ్చితంగా ముమ్మాటికి విమోచన దినమేనని అంటున్నారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన పరిశోధక విద్యార్థి పెండెం గౌతమ్.చరిత్ర తెలియని వారికి 1948 సెప్టెంబర్ 17వ...

Read More..

జన్మభూమి రుణం తీర్చుకుంటా:బాణోతు బాలాజీ నాయక్

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం పాత దొనబండ తండా గ్రామ పంచాయతీలో బాణోతు బాలాజీ నాయక్ తండ్రి మంద నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా తన సొంత ఖర్చులతో గ్రామంలో అవసరం ఉన్న చోట మొరం పోయించడం జరిగింది ఈ సందర్భంగా బాలాజీ నాయక్(...

Read More..

పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ గణేష్ నవరాత్రి ఉత్సవాలు:ఎస్పీ

సూర్యాపేట జిల్లా: సోదరభావంతో అందరూ కలిసి మెలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను( Ganesh Chaturthi )జరుపుకోవాలని,జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుందని,ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్( SP Rajendra Prasad )...

Read More..

సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ వారికేనా: అంజి యాదవ్

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గంలో ఉన్న బీసీలకు బీసీ బందు పథకం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వ అందించిన బీసీ బంధు పథకాలు ప్రతి ఒక్క నీరు పేద...

Read More..

తెలంగాణ తల్లి చేతిలో బీరు సీసా...!

సూర్యాపేట జిల్లా: నాగారం మండలం పసునూరు గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో ఖాళీ బీరు సీసాను పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామాల్లో వాడవాడకు నాలుగైదు బెల్ట్ షాపులు ఉండడంతో తప్ప తాగిన...

Read More..

సూర్యాపేట జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్...!

సూర్యాపేట జిల్లా: గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడు జిల్లాలో విషజ్వరాల తీవ్రత బాగా పెరిగిందని,ఇప్పటికే 69 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.డెంగ్యూ వల్ల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని,మీ పరిసర ప్రాంతాలు,ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని,నీటి నిలువ...

Read More..

అంత్యక్రియలు వద్దు-ఆస్తి పంపకాలే ముద్దు...!

సూర్యాపేట జిల్లా: మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలేనని నిరూపించే అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లా( Suryapet District )లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన వెంపటి...

Read More..

టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S.Venkatrav ) అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 15 న టెట్ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు...

Read More..

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలి: సీపీఐ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట ఉత్సవాలలో భాగంగా...

Read More..

ఒక్కరోజు 14 మందిఫై కుక్కల దాడి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల ( Nereducharla )మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకీ పెరిగిపోతోంది.సోమవారం ఒక్కరోజే మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో మొత్తం 14 మందిపై వీధి కుక్కలు( Stray dogs ) దాడి చేసి గాయపరిచాయి. గాయపడిన...

Read More..

మాతృత్వానికి మచ్చ తెచ్చే సంఘటన...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో సోమవారం తెల్లవారు జామున హృదయవిధారక సంఘటన వెలుగులోకి వచ్చింది.గ్రామంలో గుర్తు తెలియని ఓ తల్లి అప్పుడే పుట్టిన ఆడ శిశువును అర్థరాత్రి ఊరి బయట చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళింది.బహిర్భూమికి వెళ్ళిన కొందరు...

Read More..

అడవిని తలపిస్తున్న రహదారి...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల ( Neredcherla mandal )కేంద్రం నుండి జానలదిన్నె, వైకుంఠపురం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోందని,మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక,కనీసం ప్రమాద సూచిక బోర్డుకు కూడా లేకపోవడంతో...

Read More..

విద్యార్థి నేత జటంగి సురేష్ పై దేశద్రోహం కేసు...!

సూర్యాపేట జిల్లా: గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ మీద పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసిన సూర్యాపేట పోలీసులు, సడన్ గా దేశద్రోహం కేసుగా మార్చారు.పెద్దగట్టు...

Read More..

మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత...

Read More..

వనభోజనాలకు వెళ్ళి తిరిగొస్తుండగా ట్రక్కు బోల్తా ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కల్మల చెరువు శివారులో ట్రాక్టర్ లో వనభోజనాలకు వెళ్ళి తిరిగొస్తుండగా ట్రక్కు బోల్తా పడి మనీషా (18), చంద్రమ్మ(65) అక్కడిక్కడే మృతి చెందగా,మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 15...

Read More..

ఆ రోడ్డుకు రావాలంటేనే జంకుతున్న డ్రైవర్లు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కేంద్రంలో కల్మల్ చెరువు రోడ్డు వాటర్ పైప్ లైన్ కోసం తీసిన గుంతలతో అస్తవ్యస్తంగా తయారై,ఆ రోడ్డుకు రావాలంటేనే వాహన డ్రైవర్లు జంకుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిత్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డుపై గుంతలు...

Read More..

ప్రభుత్వ పథకాల జాబితా సోషల్ మీడియాలో వైరల్...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంపై ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనుచరులే చేస్తున్నారని,ఇందులో...

Read More..

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, విరవనీత చాకలి ఐలమ్మను నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని బహుజన్ సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్,ఎమ్మెల్యే అభ్యర్థి పిలుట్ల శ్రీనివాస్ అన్నారు.ఆదివారం పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి...

Read More..

పేదల ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పేదలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకమని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో గృహలక్ష్మి లబ్ధిదారుల నూతన గృహాలకు శంకు స్థాపన చేసిన మంత్రి, మంజూరు...

Read More..

రోడ్డు దుస్థితిపై వైరల్ గా మారిన యువకుడి సెల్ఫీ వీడియో

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం-గడ్డిపల్లి రోడ్డు పరిస్థితిని చూపిస్తూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి విన్నవించిన వీడియో నియోజకవర్గంలో శనివారం వైరల్ గా మారింది.ఆ వీడియో ఆ యువకుడు మాట్లడుతూ బక్కయ్యగూడెం...

Read More..

12 మంది కానిస్టేబుళ్ళకు హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగోన్నతి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లల్లో పనిచేస్తున్న 12 మంది కానిస్టేబుళ్ళకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్ లభించింది.ప్రమోషన్ పొందిన సిబ్బంది శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ...

Read More..

రైతాంగ హామీల అమలులో కేంద్రం వైఫల్యం చెందింది: తీగల సాగర్

సూర్యాపేట జిల్లా: ఏడాది పాటు దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చేసిన పోరాట ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని...

Read More..

ఓటమి విజయానికి నాంది: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: క్రీడల్లో ఎదురయ్యే ఓటమిని విజయానికి నాందిగా మార్చుకుని క్రీడాకారులు పైపైకి ఎదగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగే క్రికెట్ టోర్నీని మంత్రి ప్రారంభించి...

Read More..

ఆంధ్రా నకిలీ ఔషధాల జాడలు కోదాడలో...?

సూర్యాపేట జిల్లా: గత రెండు రోజుల క్రితం విజయవాడలో కొన్ని హోల్ సేల్ ఔషధాల షాపులపై అధికారులు నిర్వహించిన దాడులలో అనేక కంపెనీలకు చెందిన పలురకాల ఔషధాలను నకిలీవిగా గుర్తించగా, వాటిని ఎవరెవరికి సరఫరా చేశారో వివరాలు సేకరించగా కోదాడ పట్టణంలో...

Read More..

తాడ్వాయి ప్రజలకు మళ్ళీ తిప్పలు...!

సూర్యాపేట జిల్లా: ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరద ఉదృతి మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి వెళ్ళే రహదారిపై ఉన్న గురప్ప వాగు ప్రతీ వర్షా కాలంలో ఉదృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించేది.ప్రవాహ ధాటికి అందులో కొట్టుకుపోయి...

Read More..

చినుకు పడితే చిత్తడే..

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని 19,26 వార్డుల్లో ఇటీవల కురిసిన వర్షానికి మట్టి రోడ్డు కాస్త అస్తవ్యస్తంగా మరి,చినుకు పడితే చాలు రోడ్లన్ని చిత్తడి అవుతున్నాయని వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మట్టి రోడ్లపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని,...

Read More..

9 కొత్త మెడికల్ కాలేజీల్లో ఈనెల 15 నుంచి తరగతుల ప్రారంభోత్సవం:మంత్రి హరీష్ రావు

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 9 మెడికల్‌ కాలేజీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో...

Read More..

గిరిజనుల దాహార్తిని తీర్చిన ఎంపిపి

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండలం ఆంబోతుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మేగ్యతండాలో నీటి కొరతతో అల్లాడుతున్న తండావాసుల కోరిక మేరకు,ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి తన సొంత ఖర్చులతో బోరు వేయించి, మోటార్ బిగించి ఓపెన్ చేసి ప్రజల నీటి దాహార్తిని...

Read More..

ప్రభుత్వ పథకాలే వారిని పరేషాన్ చేస్తున్నాయా..?

నల్లగొండ జిల్లా:ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి,అమలు చేయడం,వాటి ద్వారా ఓట్లు కొల్లగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని కలలు కనడం ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ( Political system )యొక్క సర్వసాధారణ ప్రక్రియగా అందరికీ తెలిసిందే.ఏ...

Read More..

పెన్షన్ కోసం పెద్దాయన ఎదురుచూపులు...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వసంతపురం ఆవాసమైన తెల్లబండతండ గ్రామానికి చెందిన గుగులోతు పాప అనే 73 ఏళ్ల వృద్ధుడికి ఆసరా పెన్షన్ లో భాగంగా వృద్ధాప్య పెన్షన్ ( Old age pension )అందడంలేదని బాధిత వృద్దుడు ఆవేదన వ్యక్తం...

Read More..

బీసీ బంధు కాదు బీఆర్ఎస్ బంధు అని చెప్పండి

యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చే బీసీ ఆర్ధిక సహాయం బీసీ బంధు అని చెప్పడం సిగ్గుచేటని,అది బీసీ బంధు కాదు బీఆర్ఎస్ బంధు అని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు వంగూరి శ్రీశైలం...

Read More..

అస్తవ్యస్తంగా చెర్కుపల్లి- మాడ్గులపల్లి సింగిల్ రోడ్డు

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండల పరిధిలో హైదరాబాద్-విజయవాడ( Hyderabad-Vijayawada ) జాతీయ రహదారిపై ఇనుపాముల బస్ స్టేజ్ నుండి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మాడుగులపల్లి మండల కేంద్రం వరకు గల 35కి.మీ.సింగల్ రోడ్డును మూడేళ్ళ క్రితం ఇనుపాముల బస్ స్టేజ్ నుండి చెర్కుపల్లి...

Read More..

అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

న‌ల్ల‌గొండ జిల్లా:జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కృష్ణాపురం( Krishnapuram ) వద్ద హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు...

Read More..

ప్రజలకు సౌలభ్యంగా కోసమే ఒకే సముదాయంలో ప్రభుత్వ శాఖలు: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలు ఒక సముదాయంలో ఉండడం వల్ల పరిపాలన సౌకర్యవంతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.బుధవారం ఉదయం నూతన కలెక్టరేట్ సమీకృత సముదాయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం (F14, 15...

Read More..

జన్నారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి భూ బాధితులకు న్యాయం చేయాలి

సూర్యాపేట జిల్లా: నూతనకల్, మద్దిరాల మండలాల్లోని జన్నారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి భూస్వాముల వద్ద కొనుగోలు చేసిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ,న్యూ డెమోక్రసీ, ప్రజాపంథా పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నూతనకల్ తాహాసిల్దార్ కార్యాలయం...

Read More..

దేవాదాయ కౌలు రైతులను ఆదుకోవాలి

సూర్యాపేట జిల్లా: సేద్యానికి అనుకూలంగా లేని దేవాలయ భూములను సొంత ఖర్చులతో అభివృద్ది చేసి,బోర్లు,బావులు ఏర్పాటు చేసుకొని అనాదిగా కౌలు అంతరాయం లేకుండా ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్నామని,కౌలు రేట్లు భారీగా పెంచడంతో అతివృష్టి,అనావృష్టితో పంటలు నష్టపోయి కౌలు భారం భరించలేక...

Read More..

సూర్యాపేటలో బహుజన విప్లవం రాబోతుంది...!

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ( DCMS Chairman Vatte Janaiah Yadav )పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని,జానయ్య ఎమ్మెల్యే కావడం ఎవరూ ఆపలేరని,సూర్యాపేటలో బహుజన విప్లవం...

Read More..

మునుగోడు టిక్కెట్ పై కేసీఆర్ పునరాలోచన చేయాలి...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులపై వివక్షతను విడనాడీ,ముఖ్యమంత్రి కేసీఆర్ ( kcr )మునుగోడు నియోజకవర్గ టికెట్ పై పునరాలోచన చేసి,మునుగోడు ఎమ్మెల్యే టిక్కెట్ ముదిరాజులకు కేటాయించాలని నల్గొండ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్ డిమాండ్...

Read More..

బీసీ జనగర్జన సభను విజయవంతం చేయండి

సూర్యాపేట జిల్లా: బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బీసీ జన గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్( Bolka Venkat...

Read More..

హడావిడిగా దండు మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన...

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం( Atmakur (S) Mandal ) నెమ్మికల్ గ్రామంలోని ప్రసిద్ధ దండుమైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ఈనెల 6 నుండి 10 తేదీలలో చేపట్టనున్నట్టు ఆలయ ఈవో కుశలయ్య తెలపగా, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తికాకుండానే...

Read More..

రాష్ట్రానికి కొత్త రైలు మార్గం...!

నల్లగొండ జిల్లా:డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా నల్లగొండ వయా గద్వాల్ వరకు 296 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది.దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి,పాలేరు,మోతె,సూర్యాపేట,నల్లగొండ, కల్వకుర్తి,నాగర్...

Read More..

విద్యుత్ తీగలను అలుముకున్న వేపచెట్లు...!

సూర్యాపేట జిల్లా:మోతె మండల ( Mothey mandal )కేంద్రంలోని ప్రధాన కూడలిలో విద్యుత్ తీగలను వేపచెట్లు అలుముకొని ప్రమాదకరంగా మారింది.ఆ మార్గం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వెళ్తుంటారు, అతి సమీపంలో స్టేట్ బ్యాంక్,మరో పక్కన బ్యాంక్ సర్వీసు...

Read More..

సద్దుల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సూర్యాపేట టౌన్ ఎస్సై సైదులు తెలిపారు.సుమారు 60 ఏళ్ళ వయస్సున్న వృద్ధుడి మృతదేహం చెరువులో ఉండడం మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం అందించారని,ఘటనా...

Read More..

అధిక ధరను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం:మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు విమర్శించారు.మంగళవారం మోతె మండల కేంద్రంలో సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అధిక ధరలను...

Read More..

బీఎస్పీ నేతల ముందస్తు అరెస్ట్...!

నల్లగొండ జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించుట కొరకు సూర్యాపేట వెళుతున్న మునుగోడు మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు...

Read More..

నరకానికి రహదారి...!

నల్లగొండ జిల్లా:దేవరకొండ మండల కేంద్రం నుండి తాటికోల్-గొల్లపల్లి( Thattikol-Gollapally ) తదితర ప్రాంతాలకు వేళ్ళే ప్రధాన రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది.వర్షకాలంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది.ఇటీవల కురుస్తున్న వర్షాలకు వర్షాల ధాటికి తాటికోల్ రోడ్డు మొత్తం బురదమయమై...

Read More..

ప్రమాదకరంగా మారిన కేబుల్ గుంతలు

సూర్యాపేట జిల్లా: మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ కొరకు రోడ్లపై గుంతలు తీసి అండర్ గ్రౌండ్ ద్వారా పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.వారి అయిపోయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ తీసిన గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బంది...

Read More..

మంత్రి జగదీష్ రెడ్డికి హైకోర్టులో షాక్...!

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ తిరుగుబాటు నేత,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్చైర్మన్ వట్టే జానయ్య యాదవ్( Vatte Janaiah Yadav ) కు గురువారం హైకోర్టులో భారీ ఊరట లభించింది.మంత్రి జగదీష్ రెడ్డిపై ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో వట్టే జానయ్య యాదవ్...

Read More..

రద్దీ పెరిగి రాకపోకలకు ఇబ్బంది...!

నల్గొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో 2016 లో తిరుమలగిరి (సాగర్) మండలం ఏర్పాటు చేశారు.అప్పుడున్న సింగిల్ రోడ్డున డబుల్ రోడ్డుగా మార్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులకు అతీగతీ లేదని మండల ప్రజలు ఆవేదన...

Read More..

వెంకన్న అలియాస్ పిచ్చయ్య కానీ పింఛన్ లేదు...!

ఆసరా పెన్షన్లతో వృద్ధులను,వికలాంగులను,ఒంటరి మహిళలను,గీత, నేత,బీడీ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు నిజమైన అర్హులు ఎందుకు కనిపించడం లేదని సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ ( Hussainabad )గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ఎలాంటి స్థిర చరాస్తులు లేకుండా...

Read More..

రేషన్ డీలర్ల ఎంపికలో అవకతవకలు...!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodada Constituency ) పరిధిలోని,కోదాడ మండల కేంద్రంలో 01,చిలుకూరు మండలం జెర్రీపోతులగూడెం 01, మునగాల మండలంలోని రేపాల 01, నర్సింహులగూడెం 01, బరాఖత్ గూడెం 01, కోదండరాంపురం 01, తిమ్మారెడ్డి గూడెం 01, మాధవరం 01,నడిగూడెం మండల...

Read More..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా... పశువుల కొట్టాలా...?

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం మధ్యలోనే ఆగిపోయి,ఇళ్ళ మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.నిర్మాణం పూర్తి కాని...

Read More..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎవరు బలి కావాలి...?

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రామపురం గ్రామ శివారులోని అప్పయ్య అనే రైతు పొలంలో రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాల వైర్లు తెగి పొలాల్లో పడ్డాయి.దీనితో రైతులు పొలాల దగ్గరకు వెళ్ళాకంటే భయ పడుతున్నామని,మరో...

Read More..

సీఎం కేసీఆర్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది...!

సూర్యాపేట జిల్లా: జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ అడిగే ప్రశ్నలకు7 సమాధానం చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన పలు అంశాలపై ముఖ్యమంత్రికి ప్రశ్నావళిని సంధించారు.మీరు ప్రారంభించబోతున్న నూతన...

Read More..

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు: డిఐజీ ఏ.ఎస్.చౌహన్

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణపై డిఐజి ఏ.ఎస్.చౌహన్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సలహాలు సూచనలు అందించారు.సీఎం పర్యటన సందర్భంగా ప్రటిష్టమైన భారీ పోలీసు బందోబస్తు...

Read More..

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జిల్లా కేంద్రంలోని 8 వ వార్డు కుసుమవారిగూడెంకు చెందిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు గోగుల రామకృష్ణ( Gogula Ramakrishna )తో పాటు పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో...

Read More..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీపీఎం నేత బహిరంగ లేఖ

సూర్యాపేట జిల్లా:అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లుగా తయారయింది మోతె మండల కేంద్రం పరిస్థితి ఉందని,పాలకులు ఎవరైనా మోతె మండలాన్ని నిర్లక్ష్యం చేస్తూ రావడం మూలంగా నేటికీ మోతె మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని, అభివృద్ధి కావడానికి...

Read More..

గ్యాస్ డీలర్ల బ్లాక్ దందా...!

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం వినియోగదారులకువివిధ ఎల్పీజీ డీలర్ల( LPG Dealers ) ద్వారా అందిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు జిల్లాలో పక్కదారి పడుతూ యధేచ్చగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయనిఆరోపణలు వినిపస్తున్నాయి.జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, కోదాడ,తుంగతుర్తి,హుజూర్ నగర్(...

Read More..

రేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్

సూర్యాపేట జిల్లా: సీఎం కేసీఆర్‌ రేపు (ఈనెల 20న)సూర్యాపేటకు రానున్నారు.ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల,సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు...

Read More..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఎర్రవరం...!

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలంలోని ఎర్రవరం నిన్నటి వరకు ఒక మారుమూల పల్లెటూరు.ఎర్రవరం( Yerravaram kodad temple ) అనే ఒక ఊరు ఉందనే విషయం జిల్లా ప్రజలకే సరిగ్గా తెలియదు.కానీ,ఆ గ్రామంలో స్వయం యుక్త శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి...

Read More..

వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనక మిషన్ భగీరథ( Mission Bhagiratha ) వాటర్ పైపు పగిలి నీరు వృధాగా పోతుంది.గత కొన్ని రోజులు క్రితం ఇదే పైప్ లైన్ పగిలి నీరు పోతుండటంతో స్థానికులు సోషల్...

Read More..

సూర్యాపేట జిల్లాలో భారీగా గృహలక్ష్మి దరఖాస్తులు...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి నిర్మాణం కోసం ఇటీవల ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో జిల్లా వ్యాప్తంగా మండల రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులు ప్రజల నుండి భారీగా దరఖాస్తులు స్వీకరించారు.ఈ పథకానికి ముందుగా మూడు రోజులే గడువని ప్రకటంచిన ప్రభుత్వం...

Read More..

ఈ నెల 20న సూర్యాపేటకు సీఎం కేసీఆర్...!

సూర్యాపేట జిల్లా: ఈనెల 19,20 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.ముందుగా 19 మెదక్ జిల్లా పర్యటన ముగించుకొని,20న సూర్యాపేట జిల్లా పర్యటనకు వస్తున్నట్లు సమాచారం.సూర్యాపేట జిల్లా పర్యటనలో 20వ...

Read More..

పెరిగిన దిగుబడితో దిగివస్తున్న టొమాటో ధర...కిలో @ రూ.25

హైదరాబాద్‌/నల్లగొండ జిల్లా:టొమాటో కొంటే కాదు వింటేనే భయపడేలా ధర పలికింది.ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300,తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్‌ చేసిన కిలో టొమాటో ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతూ కిందికి ధర దిగి వస్తున్నది.మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం...

Read More..

బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుంది: మహమ్మద్ అబ్బాస్

సూర్యాపేట జిల్లా: రాజకీయ ప్రయోజనం కోసమే ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను సృష్టిస్తున్నాయని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమ్మద్ అబ్బాస్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన “ఉమ్మడి పౌరస్మృతి...

Read More..

గ్రూప్-2 పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి:ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా: ఈనెల 29,30 తేదీలలో టిఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని,గ్రూప్-2 అభ్యర్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ( Srikanth Varma ) డిమాండ్ చేశారు. శనివారం...

Read More..

విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయుల ఆందోళన...

సూర్యాపేట జిల్లా: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి)ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నేతలు ఎం.సోమయ్య, సిహెచ్.రాములు.ఎం.కృష్ణారెడ్డి ( Krishna...

Read More..

ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్ తీరుపై ప్రజల మండిపాటు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల( Nereducharla ) పట్టణంలోని రామాపురం రోడ్డులో జనావాసాల మధ్య ప్రైవేట్ ల్యాబ్స్,హాస్పిటల్స్( Private hospitals ) లో వాడిన ఇంజక్షన్లు, నీడిల్స్ ఖాళీ సూది మందు సీసాలు,రక్త నమూనా డబ్బాల వంటి వ్యర్ధాలను గుర్తు తెలియని వ్యక్తులు...

Read More..

కలెక్టర్ గారూ... మా రోడ్డుపై కరుణ చూపండి...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ఆకుపాముల నుండి వయా నడిగూడెం మండలం తెల్లబెల్లి మీదుగా రత్నవరం వరకు గల ఆర్ అండ్ బీ రోడ్డును మరమ్మతుల పేరుతో అధినికీకరించడానికి పనులు ప్రారంభమైనాయి.సదరు కాంట్రాక్టర్ 2023 మే 4 న రోడ్డును అక్కడక్కడ...

Read More..