ఆరుకు చేరిన మోతె ప్రమాద మృతుల సంఖ్య

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey ) కేంద్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం( Road accident )లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.ప్రమాద సమయంలో ముగ్గురు, హాస్పిటల్ చికిత్స పొందుతూ మరో ఇద్దరితో కలిపి మొత్తం ఐదుగురు నిరుపేద కూలీలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

 Death Toll Rises To Six, Mothey, Suryapet District , Road Accident , Gandhi Ho-TeluguStop.com

తీవ్ర గాయాలైన మునగాల మండలం( Munagala ( రేపాల గ్రామానికి చెందిన సోమపంగు లక్ష్మి (32) శుక్రవారం హైదాబాద్ గాంధీ( Gandhi Hospital )లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube