బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు:సిపిఎం

సూర్యాపేట జిల్లా: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని సిపిఎం సూర్యాపేట జిల్లా( Suryapet District ) కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి( Mallu Nagarjuna Reddy ) అన్నారు.గత ప్రభుత్వాల లాగా కేటాయింపులే కాకుండా వాటిని క్రమపద్ధతిలో ఖర్చు చేయాలన్నారు.

 All Communities Are Not Given Priority In The Budget: Cpm, Mallu Bhatti Vikramar-TeluguStop.com

అంకెలగారడి కాకుండా అన్ని వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు చేయాలన్నారు.రైతులకు కొంతఊరట కల్పించిన, భవిష్యత్తులో రైతుబంధు( Rythu Bandhu )కు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో బడ్జెట్ స్పష్టత ఇవ్వలేదన్నారు.

బడ్జెట్ లో పేద,మధ్యతరగతి ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదన్నారు.ఈ బడ్జెట్ మిశ్రమ ఫలితాలు ఇస్తుందని,పూర్తిస్థాయిలో మెజార్టీ ప్రజలకు ఉపయోగం లేదన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube