అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలోని 10వ వార్డు పరిధిలో గోవిందపురం వెళ్లే మూల మలుపు వద్ద గాంధీ పార్క్ సెంటర్ లో మాన్యువల్ మూత పగిలి ప్రమాదకరంగా మారిందని సామజిక కార్యకర్త ఆకుల రాము అన్నారు.శనివారం హుజూర్ నగర్ లో ఆయన మాట్లాడుతూ ఈ మాన్యువల్ మూత పగిలి చాలాకాలం అవుతుందని, ఈ రోడ్డు నుండి సింగారం, గోవిందపురం వెళ్ళే ద్విచక్ర వాహనదారులతో, శివాలయం,అమ్మవారి ఆలయాలకు వెళ్లే భక్తులచే నిత్యం రద్దీ ఉండే ప్రాంతం కావటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

 Negligence Of The Officials Negligence Of The Contractor , Contractor, Officials-TeluguStop.com

సంబంధిత అధికారులు, పాలకమండలి వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించి,ప్రమాదాల బారిన పడకుండా ప్రజల్ని కాపాడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube