పంట పొలంలో వ్యక్తి మృతదేహం...?

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పంట పొలంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

 Man's Dead Body In Crop Field ,  Suryapet District, Postmortem, Huzur Nagar Area-TeluguStop.com

నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాల( Nereducharla Government Hospital ) పక్కన పంట పొలాల్లో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడుపట్టణానికి చెందిన అరూరి శ్రీనివాస్ (35)గా గుర్తించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం( Postmortem ) నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

మృతుడు శ్రీనివాస్ నేరేడుచర్ల పట్టణంలో టీ స్టాల్ నిర్వహిస్తున్నాడని, అతడికి 9 ఏళ్ల క్రితం వివాహమైందని,గత ఆరు నెలల క్రితమే విడాకులు తీసుకున్నాడని,మృతుడి కుటుంబ సభ్యులు తెలిపినట్లు,ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube