Congress: ఈ నెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏపీ సచివాలయం ముట్టడి..!

ఏపీ కాంగ్రెస్( Congress ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 22వ తేదీన సచివాలయం ముట్టడికి సిద్ధం అవుతోంది.

 On The 22nd Of This Month Under The Leadership Of The Congress The Ap Secretari-TeluguStop.com

కాగా ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో( YS Sharmila ) పాటు కాంగ్రెస్ కీలక నేతలు కేవీపీ, రఘువీరా రెడ్డి, రుద్రరాజు ( KVP, Raghuveera Reddy, Rudra Raju )పాల్గొననున్నారు.

తక్కువ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఏపీలో సుమారు 6,100 పోస్టులను భర్తీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube