రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) మీడియా ముందు ప్రవేశపెట్టారు.

 Strict Action Will Be Taken If Ration Rice Is Smuggled: District Sp Rahul Hegde,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పిడిఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు( Police ) పట్టుకున్నట్లుతెలిపారు.

నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా ఒకరు పరారిలో ఉన్నట్లు చెప్పారు.నిందితుల వద్ద నుండి ఒక లారీ,మూడు అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube