పార్టీ మార్పుపై అసత్య ప్రచారం చేస్తున్నారు: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:టిక్కెట్ రాకుంటే పార్టీ మారే తత్వం నాది కాదని,పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని,నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదని,తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

 Patel Ramesh Reddy Is Spreading Lies About Party Change , Patel Ramesh Reddy, Co-TeluguStop.com

ఇలాంటి భవిష్యత్తులో పునరావృతమైతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube