టీఆర్ఎస్ మోసాలపై న్యాయ పోరాటం చేస్తాం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కానీ ఎన్నో హామీలనిచ్చి ఓట్లు వేయించుకుని అధికారoలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కాలయాపన చేస్తూ చేస్తున్న మోసాలపై న్యాయ పోరాటాo చేస్తామని జనసమితి లీగల్ సెల్ నాయకులు బుధవారం సూర్యాపేటలో ప్రకటించారు.ఈ నెల 6న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ 2వ ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుతూ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కరపత్రావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మరిచి కేసీఆర్ కుటంబపాలన చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా నాయకులు కుంచం చంద్రకాంత్, గుడుగుంట్ల ప్రకాష్,మాంద్ర మల్లయ్య,వీరేశ్ నాయక్, రామకృష్ణ,మురళి తదితరులు పాల్గొన్నారు.

 We Will Fight For Justice On TRS Scams-టీఆర్ఎస్ మోసాల�-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube