ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఉపాధి హామీ కూలి మృతి

నల్గొండ జిల్లా: పెద్దఅడిచర్లపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన కోమండ్ల లక్ష్మయ్య సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్ళి ఉష్ణోగ్రత తీవ్రతకు వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

 Death Due To Heatstroke Due To Intense Sun, Job Security Officer Collapses, Deat-TeluguStop.com

కుటుంబ యజమాని మృతి చెందడంతో దిక్కుతోచని పడ్డామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఉపాధి హామీ పని జరిగే ప్రదేశంలో సేద తీరేందుకు టెంట్ ఏర్పాటు చేయకపోవడంతో ఎండ తీవ్రతకు ప్రాణం పోయిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube