వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక,వైస్ చైర్మన్ గా ఆదూరి స్రవంతి,డైరెక్టర్లు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

 Deshmukh Radhika Is The New Chairman Of The Agricultural Market Committee, Deshm-TeluguStop.com

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, కాంగ్రెస్ నాయకులు దేశ్ ముఖ్ అరుణ్ కుమార్, ఆదూరి కిషోర్ రెడ్డి,అజీజ్ పాషా,మజీద్ మేస్త్రి సమ్మెట సుబ్బరాజు,జక్కుల మల్లయ్య,షేక్ మన్సూర్ అలీ,గంజి శివ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube