గురుకుల విద్యార్దిని మరణంపై విచారణ జరపాలి:ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా:ఇమాంపేట గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి( Vaishnavi ) అనే విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మడిమాండ్ చేశారు.

 Probe Into Death Of Gurukula Student: Sfi , Vaishnavi,  Gurukula Student,  Death-TeluguStop.com

ఆదివారం జిల్లా కేంద్రంలో గురుకుల కళాశాల విద్యార్ది( Gurukula student )ని మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ( SFI ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థిని చావుకు కారణమైన వాస్తవాలను బయటికి తీయాలని,కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ జిల్లా నాయకులు జయంతి,నందిని,అఖిల, వినయ్,సైదా,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube