రేపటి నుండి ఒంటిపూట బడి

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.15 నుంచి ఏప్రిల్‌ 24 వరకు హాఫ్‌ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.ఉదయం 8 నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని,ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే,వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది.ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 Half Day Schools From Tomorrow ,half Day Schools ,education Department Issued Or-TeluguStop.com

తప్పనిసరిగా ఆదేశాలను అమలు చేయడంతో పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube