Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

కరివేపాకులా వాడుకుంటున్నారా.. లోకేశ్ కామెంట్స్ పై జనసేన క్యాడర్ ఫైర్..!!

ఏపీలో ఎన్నికలు( Elections in AP ) సమీపిస్తున్న తరుణంలో సీఎంగా ఎవరు అధికార పీఠాన్ని ఎక్కబోతున్నారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.ఓవైపు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.మరోవైపు...

Read More..

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక నిర్ణయం తీసుకోనున్నరా..?

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు గడిచింది.దీంతో వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ...

Read More..

నియోజకవర్గాల పై క్లారిటీ ! అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వచ్చే ఎన్నికలఫై పూర్తిగా దృష్టి సారించారు. టిడిపి ( tdp )తో పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలపై పవన్ క్లారిటీకి వచ్చారు.ఇప్పటికే ఈ విషయంపై టిడిపి అధినేత చంద్రబాబుతోను...

Read More..

చంద్రబాబు ఓడిపోతే నింద ఆయన మీదే వేస్తారా..?

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఈ విషయం గురించి రాజకీయ విశ్లేషకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.మరి చంద్రబాబు ( Chandrababu ) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే నింద ఎవరిపై వేస్తారు.నిజంగానే ఆ వ్యక్తి వల్లే మా పార్టీ ఓడిపోయిందని చెబుతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రబాబు...

Read More..

అందరూ దొంగలేనా ? ఓట్ల పై ఈసీకి అన్ని పార్టీలూ ఫిర్యాదు ! 

గత కొద్ది రోజులుగా ఏపీ లోని రాజకీయ పార్టీల మధ్య ఓట్ల వ్యవహారం పై విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ,  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు .వైసీపీ పెద్ద ఎత్తున ఏపీలో...

Read More..

రాజకీయ ముదురు పీకే ! టీడీపీ తో డీల్ వెనుక ఆ పార్టీ ?  

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ రాజకీయాలను గజిబిజి చేసేశారు.2019 ఎన్నికల్లో టిడిపి ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అదే టిడిపిని గెలిపించే బాధ్యతలను తీసుకోవడం పెద్ద కలకలం సృష్టిస్తోంది.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత...

Read More..

చంద్రబాబు రాజకీయం అంటే ఇదే ! ఓడించిన వాడికే గెలుపు బాధ్యతలు 

టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఎవరికి అర్థం కావు.అన్ని విషయాల్లోనూ తమదే పై చేయిగా ఉండాలనుకునే వ్యక్తి .గెలిచినా ,ఓడినా తమ మాటే నగ్గాలనుకునే రకం.2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఊహించని విధంగా టిడిపిని దెబ్బ...

Read More..

లోకేశ్ వ్యాఖ్యలపై టీడీపీ సర్దుబాటు చర్య.. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో టాపిక్ డైవర్ట్..!?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పొలిటికల్ చర్చకు దారితీసింది.దీనికి ముఖ్యకారణం టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) (పీకే) కీలక సమావేశం నిర్వహించడమేనని చెప్పుకోవచ్చు.సీఎం అభ్యర్థిపై చర్చ జోరుగా...

Read More..

జేడీ ఎఫెక్ట్ : ఎక్కువ నష్టం ఈ పార్టీకేనా ?

ఎట్టకేలకు సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ( JD VV Lakshminarayana ) కొత్త పార్టీని స్థాపించారు.తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే  హడావుడి జరిగినా, దానికి సంబంధించిన కసరత్తు ఆయన చేసినా, చివరకు ఆ...

Read More..

లోకేష్ 'క్లారిటీ ' తెలుగు తమ్ముళ్ల ఖుషి !

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా లోకేష్ ఇటీవల కాలంలో మాట్లాడుతున్న మాటలు తెలుగు తమ్ముళ్లకు తెగ నచ్చేస్తున్నాయి.దీనికి కారణం అన్ని విషయాలలోనూ క్లారిటీగా మాట్లాడుతుండడం, ఏ విషయాల్లోనూ...

Read More..

జగన్ కు దెబ్బేసిన పికే ? బాబు తో భేటీ వెనుక ? 

దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) ఇప్పుడు ఏపీలో పెద్ద కలకాలానికే తెరతీశారు.2019 ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యవహర్తగా ప్రశాంత్ కిషోర్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు.వైసీపీ 121 సీట్లతో అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు.జగన్...

Read More..

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం విమానాశ్రయంలో పది రూపాయలకే భోజనం..!!

ఈ ఏడాది మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ ఎన్నికలలో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ముఖ్యమంత్రిగా...

Read More..

చంద్రబాబుతో భేటీ పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..!!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో( Chandrababu Naidu ) భేటీ కావడం తెలిసింది.వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో...

Read More..

రేపు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో సమావేశం కాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దీనిలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత...

Read More..

నారా లోకేష్ సమక్షంలో చేరిన వైసీపీ నాయకులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ. సీట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకత కలిగిన వారిని పక్కన పెట్టేస్తూ ఉంది.ఈ...

Read More..

ఆ పీకే అయినా, ఈ పీకే అయినా టీడీపీని బతికించలేరు..: మంత్రి అంబటి

టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్( Prashant Kishore ) పని చేస్తారని ప్రచారం జరుగుతోందని మంత్రి అంబటి( Minister Ambati Rambabu ) అన్నారు.ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త అన్న ఆయన దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని...

Read More..

కేంద్ర ఎన్నికల ప్రతినిధులకు పోటాపోటీ ఫిర్యాదులు..!

విజయవాడలోని ( Vijayawada ) కేంద్ర ఎన్నికల ప్రతినిధులను వైసీపీ, టీడీపీ నేతలు కలిశారు.ఏపీలో ఓట్ల నమోదులో అవకతవకలపై ఈసీ( Election Commission ) బృందానికి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను వైసీపీ తరపున పేర్ని నాని,(...

Read More..

పవన్ ఇరకాటంలో పడ్డారా ?  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తున్నారు.టిడిపితో జనసేన పొత్తు విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనదే అయినా.  కొన్ని కొన్ని విషయాల్లో జనసేన పై ఆ పొత్తు ప్రభావం...

Read More..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటన..

జై భారత్ నేషనల్ పార్టీ( Jai Bharat National Party )గా ప్రకటన జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫోటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ జెడి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్మా పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించు కున్న పలువురు ప్రముఖులు

యాంకర్:- తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.ఏకాదశి పురస్కరించుకొని పెద్ద ఎత్తున విఐపీలు తిరుమల( Tirumala ) కి వచ్చారు. ఇందులో ప్రదానంగా ఏపీ హైకోర్టు జడ్జి సుజాత( High Court Judge Sujatha ),...

Read More..

డబ్బు కొట్టు టికెట్ పట్టు.. టిడిపిలో ఏం జరుగుతుంది..?

ప్రస్తుతం అందరి కళ్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే పడ్డాయి.ఎందుకంటే తెలంగాణ ( Telangana ) లో ఎన్నికలు అయిపోయాక ఆంధ్ర ఎన్నికల్లో ఎవరి పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు చేసి రిజల్ట్ చెబుతున్నాయి.ఇక అధికారంలో ఉన్న...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఘన విజయం సాధించడంతో మంచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ అంతే స్థాయిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను సాధించి తెలంగాణలో పట్టు...

Read More..

బీజేపీ హ్యాండిల్ ని మళ్లీ బండికే ఇవ్వబోతున్నారా..?

కేంద్రంలో బీజేపీ ( BJP ) ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుంది.ఉత్తరాదిలో బీజేపీ పార్టీకి,కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత క్రేజ్ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఉండదు.దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతూ...

Read More..

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం 81 మంది అమ్మాయిలు సస్పెండ్..!!

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ( Kakatiya University ) క్యాంపస్ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలంగా మారింది.యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో పరిచయ కార్యక్రమం పేరున సీనియర్ విద్యార్థినీలు జూనియర్లను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.ఈ సమయంలో వెకిలి చేష్టలకు పాల్పడటంతో అది...

Read More..

ఏపీ ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం( Andhra Pradesh Governament ) వరుస ఉద్యోగ నోటిఫికేషన్( Job Notification ) లు విడుదల చేయడం జరిగింది.ముందుగా 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.వచ్చే ఏడాది జనవరి నుంచి...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu ) ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన...

Read More..

కొత్త పార్టీ ప్రకటనలో జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ(VV Lakshminarayana ) కొత్త పార్టీ ప్రకటన చేయడం జరిగింది.తన పార్టీ పేరు “జై భారత్ నేషనల్ పార్టీ” అని ప్రకటించారు.ఇది పుట్టుకొచ్చిన పార్టీ కాదని ప్రజల నుండి వచ్చిన పార్టీ అని స్పష్టం...

Read More..

ఆర్జీవి "వ్యూహం" సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని.. హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..!!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) “వ్యూహం” అనే సినిమా చేయడం జరిగింది.త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.వైసీపీ అధినేత జగన్ జీవితంలో రాజకీయంగా చోటు చేసుకున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో...

Read More..

కష్టపడితే విజయం మీ సొంతం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కష్టపడితే విజయం మీ సొంతమని స్పష్టం చేశారు.చదువులో ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని పెట్టుకుని కష్టపడి చదివితే...

Read More..

ఏపీలో మరో కొత్త పార్టీ.. వారికి షాకేనా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక అందరి చూపు ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ పైనే పడింది.ఏపీ ఎలక్షన్స్ ( AP Elections ) లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీల లో అభ్యర్థులను ఖరారు...

Read More..

జనసేనానిపై హరిరామ జోగయ్య లేఖాస్త్రం.. కాబోయే సీఎం ఎవరనే దానిపై సమాధానం చెప్పాలంటూ..!!

ఏపీలో జనసేన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తెలుస్తోంది.ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పొత్తు పెట్టి సొంత పార్టీ నేతలకు సైతం అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan...

Read More..

టి.కాంగ్రెస్ వ్యూహకర్తకు ప్రమోషన్ .. మరిన్ని బాధ్యతలు 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో చాలామంది చాలా వ్యూహాలనే అమలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) వ్యూహాలు కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టాయి.దీంతో సునీల్...

Read More..

అసెంబ్లీ లో అప్పుడు బీఆర్ఎస్ అలా.. ఇప్పుడు  కాంగ్రెస్ ఇలా 

గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం కంటే తాము భిన్నమైన పాలన అందిస్తామనే సంకేతాలు ఇస్తోంది తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్.ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పై ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో  రేవంత్ రెడ్డి...

Read More..

జగన్ కు చంద్రబాబు విషెస్ ! ఆడేసుకుంటున్న సోషల్ మీడియా 

నిన్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు( Ys Jagan Birthday ) సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా ఉత్సాహంగా జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను...

Read More..

పురంధరేశ్వరి కి పదవీ గండం ! కారణం ఇదే 

ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయించుకోవడంతో పాటు,  ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి</em( Daggubati Purandeswari ) ని తప్పించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏపీలో టీడీపీ,  జనసేన పార్టీలు( TDP...

Read More..

రఘునందన్ రావు కి షాక్.. మెదక్ ఎంపీ సీటు ఆయనకే..!!

లోక్ సభ ఎన్నికల ( Lokh Sabha Elections ) కు మరికొన్ని రోజులు ఉన్న తరుణంలో ప్రధాన పార్టీలలో ఉన్న నాయకులందరికీ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనుకున్న బీఆర్ఎస్ పార్టీ...

Read More..

విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత సీఎం జగన్ పుట్టినరోజు.( CM Jagan Birthday ) దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తమ అధినేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మూడు నెలలలో ఎన్నికలు...

Read More..

జీహెచ్ఎంసి బీఆర్ఎస్ కార్పొరేటర్ ల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసి బీఆర్ఎస్ కార్పోరేటర్లతో( GHMC BRS Corporators ) కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలలో గులాబీ జెండా ఎగిరేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక...

Read More..

జగన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలకు రూ. 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం : దేవినేని ఉమామహేశ్వర రావు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM ys jagan ) పుట్టినరోజు వేడుకలకు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సొంత పత్రికలో 100 కోట్లతో తన పుట్టినరోజున యాడ్లు వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర...

Read More..

సీఎం వైఎస్ జగన్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ నాగబాబు సెటైర్లు..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( CM YS Jagan) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.ఇదే సమయంలో చాలామంది...

Read More..

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓపెన్ సవాల్..!!

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( MLA Kethi Reddy )తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు.అభివృద్ధిని నిరూపించుకోలేకపోతే.నువ్వు నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని.ప్రశ్నించారు.గురువారం...

Read More..

అంగన్ వాడీలకు వేతనం పెంపు పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజుల నుండి అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.గౌరవ వేతనం పెంచాలని.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీ లకు భారీ ఎత్తున...

Read More..

ప్రాణం పోయినా ఆ పార్టీతో కలవం..అక్బరుద్దీన్ ఓవైసీ..!

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి.ఇదే తరుణంలో ఓవైపు అధికార పక్షంపై , మరోవైపు ప్రతిపక్షం మాటల యుద్ధమే చేస్తూ ఉందని చెప్పవచ్చు.ప్రభుత్వం ఏర్పడి కొన్నాళ్లు కూడా కాకముందే ప్రతిపక్షాలు విమర్శన...

Read More..

తాడేపల్లి పిలుపు అంత టెన్షన్ పెడుతోందా ? 

వైసిపి( YCP ) సిట్టింగ్ ఎమ్మెల్యేలు,  నియోజకవర్గ ఇన్చార్జీలకు ముచ్చెమటలు పడుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కుతుందా లేదా అనేది కంగారు పుట్టిస్తోంది.దీనికి కారణం వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పార్టీ టికెట్ల వ్యవహారంపై...

Read More..

బీజేపీని వదిలించేసుకున్న పవన్ ! క్లారిటీ ఇచ్చేశారుగా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు .వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.రెండు పార్టీలు ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన చర్చించి నిర్ణయం తీసుకున్నాయి.  మరికొద్ది రోజుల్లో...

Read More..

బండి సీటుపై కన్నేసిన ఈటెల రాజేందర్..!!

బండి సంజయ్ ( Bandi Sanjay ) ఈటెల రాజేందర్ మధ్య అస్సలు పొసగడం లేదు అని ఈటెల రాజేందర్ బిజెపిలోకి వచ్చినప్పటినుండి పార్టీ నుండి ఇదే విషయం బయటకు వినిపిస్తోంది.అప్పటివరకు బీఆర్ఎస్ కి దీటుగా ఉన్న బిజెపి పార్టీ ఒక్కసారిగా...

Read More..

సామాన్యుడి హీరో ! దటీజ్ జగన్ 

నమస్తే అక్కయ్య.నమస్తే తమ్ముడు.నమస్తే పాపా .నమస్తే నమస్తే అంటూ ఆప్యాయతను కురిపిస్తూ… ఎప్పుడూ చిరునవ్వును చిందిస్తూ, అందరి ముఖాల్లోనూ అదే చిరునవ్వు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.ప్రతి పేద వాడి కష్టాన్ని తన కష్టంగా , అక్కా చెల్లెమ్మ ల అభ్యున్నతే ధ్యేయంగా,...

Read More..

"నవశకం" బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..!!

నవశకం( Navasakam ) బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ.( Nandamuri Balakrishna ) వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిందని విమర్శించారు.రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఇది లోకేష్...

Read More..

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి ఆర్‌ కే రోజా( Rk roja ), సీఎస్ డాక్టర్ కె ఎస్‌ జవహర్ రెడ్డి, శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ...

Read More..

అర్థ రాత్రి ఫామ్ హౌస్ లో ఎవరికీ తెలియకుండా పూజలు చేయిస్తున్న పవన్ కళ్యాణ్..!

అటు సినిమాల పరంగా కానీ , ఇటు రాజకీయ పరంగా కానీ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మార్కుని ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఆయన ఖాళీగా వందలాది మందికి పని ఉండదు.కష్టమొచ్చిన , నష్టమొచ్చిన నిరంతరం పని చేస్తూనే...

Read More..

సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్..!!

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ ( Semi Christmas )వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )హాజరు కావడం జరిగింది.ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన...

Read More..

యువగళం ముగింపు సభ "నవశకం" కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

యువగళం ముగింపు సభ “నవశకం”( Navasakam ) కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు( Chandrababu Naidu ) అభినందించారు.విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా అందరం ఏకం కావలసిన సమయం...

Read More..

యువగళం ముగింపు సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh ) యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లాలో జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి భారీ ఎత్తున తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.నవశకం పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి...

Read More..

సీఎం రేవంతన్న పై బండన్నకు ప్రేమ.. దీని వెనక మతలబ్ ఏంటో..?

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడవ ప్రభుత్వముగా కాంగ్రెస్ గద్దెనెక్కింది.రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించింది.పది సంవత్సరాల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అవినీతి కూడా చాలా జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు...

Read More..

గోదావరి జిల్లాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పు ! ఎవరెక్కడో తేలేది నేడే ? 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ( ycp ) తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబుతాను విడతల వారీగా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్ణయించుకున్నారు.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 90% మందిని...

Read More..

బలమూ లేదు .. బలగమూ లేదు ! అయినా ఏపీ పార్టీలకు బీజేపీనే కావాలి 

దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురే లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తున్నా, పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి పరవాలేదు అనుకున్నా.ఏపీలో మాత్రం బిజెపి ఉన్నా లేనట్టుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది, పేరుకు పార్టీ ఉన్నా , పెద్దగా క్యాడర్ లేకపోవడం,...

Read More..

కృష్ణాజిల్లా వైసీపీ లో భారీ మార్పులు ? అన్ని స్థానాల్లోనూ... 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపు అంశం పెద్ద గందరగోళంగా మారింది .దాదాపుగా 90% స్థానాల్లో మార్పులు ఖాయం అన్నట్లుగానే జగన్ సంకేతాలు ఇస్తున్నారు.జిల్లాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని పరిస్థితిని వివరిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే...

Read More..

ఇక రేవంతే టి. కాంగ్రెస్ కు హై కమాండ్ ! ఢిల్లీకి వెళ్లినా నో యూజ్ 

ఏది ఏమైతేనేం.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తెలంగాణ కాంగ్రెస్( Congress ) పై ఉన్న చింత తీరిపోయింది .ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ,  తరచుగా ఢిల్లీకి తెలంగాణ సీనియర్ నాయకులంతా క్యూ కడుతూ ఉండేవారు.దీంతో ఈ గ్రూపు రాజకీయాలను సర్దుబాటు చేయలేక అదిష్టానానికి...

Read More..

సోషల్ మీడియాలో వైరల్ గా వైఎస్ జగన్ చిత్రం.. నాలుగున్నరేళ్ల పాలనకు ప్రతిబింబం

సాధారణంగా చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క చిత్రం చెబుతుంది.మనసుతో చూస్తేనే ఆ చిత్రంలోని భావాలు మన మనసుల్లో నిలిచిపోతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan )...

Read More..

జనసేన అభ్యర్థుల లిస్ట్ ! ఎవరు ఎక్కడంటే .. ? 

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో , ప్రధాన పార్టీలైన టిడిపి , జనసేన, వైసిపి,  బిజెపిలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.ఇప్పటికే అధికార పార్టీ వైసిపి అభ్యర్థులు ఎంపికలు చేస్తూ,  భారీగా ప్రక్షాళనకు తెరతీసింది.నియోజకవర్గ ఇన్చార్జిలను పెద్ద ఎత్తున జగన్(...

Read More..

జగన్ పార్టీలో అలజడి.. కాచుకు కూర్చున్న కాంగ్రెస్ ? 

గత కొద్దిరోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీలో( ycp ) చోటు చేసుకుంటున్న నియోజకవర్గ ఇంచార్జి ల మార్పు చేర్పుల వ్యవహారం పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరుపై సర్వేలు చేయించిన జగన్ .పనితీరు సక్రమంగా లేని...

Read More..

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే.. అసలు వ్యూహం ఇదేనా..?

తాజాగా ఇండియా కూటమి (India Alliance) లోని పార్టీలన్నీ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఇక ఇండియా కూటమిని ఎలా అధికారంలోకి తీసుకురావాలి.భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయాలి అనే దానిపై చర్చించుకున్నారు.అలాగే ఇండియా కూటమికి సంబంధించి మరో 10 సమావేశాలు పెట్టుకోవాలని...

Read More..

పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో హరిరామ జోగయ్య కీలక సూచనలు..!!

2024 ఎన్నికలకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో( TDP ) పొత్తు ప్రకటించడం జరిగింది.దాదాపు పది సంవత్సరాలు పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం.టీడీపీతో కలసి పనిచేయబోతున్నట్లు...

Read More..

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!!

గత కొద్ది నెలల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేయడం తెలిసిందే.వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అనేక వార్తలు హైలైట్ అవుతూ వచ్చాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ నీ దక్కించుకోవడానికి కార్పోరేట్...

Read More..

ఈనెల 22వ తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల లోక్ సభలో భారీ భద్రత వైఫల్యం బయటపడటం తెలిసిందే.కొంతమంది దుండగులు స్మోక్ గన్స్ తో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి.ఎంపీలు కూర్చున్న టేబుల్స్ పైనుంచి దూకి.భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.పార్లమెంటులో స్మోక్ గన్ తో పసుపు రంగు పొగను...

Read More..

ఈటెలను పొమ్మనలేక పొగపెడుతున్నారా..?

ఈటల రాజేందర్ ( Etela Rajender ) తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు.హుజురాబాద్ అంటే ఈటల.ఈటల అంటే హుజురాబాద్ అనే విధంగా తయారయ్యాడు.అలాంటి ఈటల ఈటా ఈసారి గురి తప్పింది.తాను ఒక్కటి తెలిస్తే దైవము ఒకటి తలచినట్టు తను అనుకున్న ప్లాన్...

Read More..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నకిలీవేనా..?: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ధ్వజమెత్తారు.డిసెంబర్ 9వ తేదీ లోపు ఇస్తామని కాంగ్రెస్( Congress Party ) ప్రకటించిన ఆరు గ్యారెంటీలు( Six Guarantees ) ఏమయ్యాయని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నకిలీవేనా అంటూ కేటీఆర్...

Read More..

బెజవాడ ఎంపీ సీటుపై టీడీపీ లో లొల్లి ! నాని సంచలన కామెంట్స్ 

గత కొంతకాలంగా బెజవాడ టిడిపిలో సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని ( Kesineni Nani )అసమ్మతి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉండేది.పార్టీ లో చోటుచేసుకుంటున్న పరిణామాల పైన చంద్రబాబు పైన నాని సెటైర్లు వేసేవారు .పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా...

Read More..

ఎవరికి ఏం చెబుతారో ? సొంత ఎమ్మెల్యే లకు దడ పుట్టిస్తున్న జగన్

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) .వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 175 స్థానాల పైన ఫోకస్ పెట్టిన జగన్ ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన...

Read More..

దేశంలోని అతి పెద్ద మైనింగ్ స్కాం పొదలకూరులోజరుగుతుంది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దేశంలోనే అతిపెద్ద మైనింగ్ స్కాం.సుమారు 8 వేలకోట్ల రూపాయల విలువచేసే క్వాడ్జిస్టోన్ దోపిడి.అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.అర్ధరాత్రి అక్రమ అరెస్టుపై...

Read More..

వైసీపీలోకి ముద్రగడ ? కుమారుడికి టికెట్ 

రాష్ట్రవ్యాప్తంగా తటస్తులు , ఇతర పార్టీలోని కీలక నేతలను చేర్చుకునే విధంగా పావులు కలుపుతోంది అధికార పార్టీ వైసిపి.సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉండడం, పార్టీలో టిక్కెట్ల కేటాయింపు వ్యవహారాలు జోరందుకోవడం వంటి చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న జగన్...

Read More..

ఆ కోటా ఎమ్మెల్సీ స్థానాలపైనే వీరి ఆశలు ! ఎవరికో లక్కీ ఛాన్స్ ?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో వివిధ పదవుల భర్తీ విషయమై తీవ్ర పోటీ నెలకొంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా పోటీకి దిగారు .అయితే వారిలో చాలామంది ఓటమి చెందారు.అయినా ఓడిన నేతలు అంతా మంత్రి...

Read More..

ఎంపీ అభ్యర్ధులను నిర్ణయించేది  రేవంతే ! రేసులో ఉంది వీరే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది .వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.ఎలాగూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, పార్లమెంట్ ఎన్నికల్లోను ఆ ప్రభావం కనిపిస్తుందని,  కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు...

Read More..

కేసీఆర్ చేసిన ఆ తప్పే రేవంత్ కు క్రేజ్ తెస్తోందిగా ! 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) అనూహ్యంగా క్రేజ్ పెరుగుతోంది.వివిధ పార్టీలతో పాటు ప్రజల్లోనూ రేవంత్ పని తీరుపై ప్రస్తుతానికి ప్రశంసలే కురుస్తున్నాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ కంటే భిన్నంగా రేవంత్ పరిపాలన మొదలుపెట్టడం,  ప్రజలకు నిత్యం అందుబాటులో...

Read More..

లెక్కల చిక్కులు !  కేటీఆర్ హరీష్ పైనే భారం !  

బఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు పెద్ద బాధ్యతలనే అప్పగించారు బీ ఆర్ ఎస్ అధినేత,  మాజీ సీఎం కెసిఆర్.( KCR ) గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేసి , దానిని తమ కు...

Read More..

తెలంగాణ నుంచి సోనియా పోటీ: భారీ టార్గెట్ సెట్ చేసుకున్న కాంగ్రెస్!

గత రెండు రోజులుగా ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు ఆసక్తి ని కలిగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) కూడా సమఉజ్జీలను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ఒకప్పుడు కంచు కోటగా ఏలిన...

Read More..

లోకేష్ పాదయాత్ర లక్ష్యం సాధించిందా?

తెలుగుదేశం పార్టీని అధికారం లోకి తీసుకురావడమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జాతీయ కార్యదర్శి మరియు చంద్రబాబు తనయుడు నారా లోకేష్( Nara Lokesh ) తన పాదయాత్రను ముగించారు.226 రోజులు పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ పాదయాత్ర...

Read More..

అస్సలు తగ్గొద్దు ! కాంగ్రెస్ పై స్పీడ్ పెంచమంటున్న కేసీఆర్ 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్( Congress ) తన దూకుడును ప్రదర్శిస్తోంది.ప్రతి సందర్భంలోనూ బీఆర్ ఎస్ ను( BRS ) తప్పు పట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుండడం, జనాల్లోనూ బీఆర్ఎస్ పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తుండడంతో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసే...

Read More..

జనం నాడి జగన్ కు తెలిసిపోయిందా ?  

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో పెద్ద ప్రక్షాళనకు అపార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) శ్రీకారం చుట్టారు.  వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్చార్జిల్లాలను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ...

Read More..

దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్ గా జాతీయ నాయకులు.. కారణం..?

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.త్వరలోనే లోక్ సభ ఎన్నికలు (Lokh Sabha Elections) రాబోతున్నాయి.ఇక లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి.దేశంలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బిజెపి మధ్యే గట్టి పోటీ ఉంటుంది. అయితే ఈసారి బిజెపిని...

Read More..

దిగ్విజయంగా ముగిసిన యువగళం...

గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం( Yuvagalam ) ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.అభిమానుల‌ జయ జయ ధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం. జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో...

Read More..

వారణాసిలో ప్రధాని మోదీ సాధారణ మహిళకు బంపర్ ఆఫర్..!!

ఉత్తరప్రదేశ్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ( PM Modi ) పర్యటిస్తున్నారు.రెండు రోజులపాటు వారణాసిలో( Varanasi ) వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్ వెద్ మహా మందిర్...

Read More..

యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది.డిసెంబర్ 19వ తారీకు విశాఖపట్నం గాజువాకలో లోకేష్ పాదయాత్ర ముగియడంతో పైలాన్ ఆవిష్కరించారు.ఈ ఏడాది జనవరి నెలలో మొదలైన పాదయాత్ర.226 రోజులపాటు నిరంతరంగ...

Read More..

బిగ్ బాస్ బ్యాన్ చెయ్యాలి సీపీఐ నారాయణ సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారంతో ముగిసింది.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది.105 రోజులలో 19 మంది టైటిల్ కోసం పోటీ పడగా చివరకి పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth )… గెలవడం జరిగింది.అయితే ఫినాలే ఎపిసోడ్ ముగిసిన...

Read More..

సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!!

సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ).హైదరాబాద్ చేరుకున్నారు.శీతాకాల విడిది కోసం డిసెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతిని.రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై(...

Read More..

మేం లేకపోతే కాంగ్రెస్ గెలిచేది కాదు..నారాయణ షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు దేశంలో కమ్యూనిజం అనేది ఎక్కువగా ఉండేది.కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు చాలా సహాయం చేసేవి.కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల లాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా తయారయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి శక్తి లేదు.అయితే తాజాగా తెలంగాణ ( Telangana )...

Read More..

రేవంత్ రెడ్డి గెలుపు వెనుక ఉన్నది ఆయనేనా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ పుంజుకునేలా చేసింది రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రాష్ట్రం మొత్తం తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంత శ్రమ...

Read More..

రేవంత్ క్యాబినెట్ లో కొత్తగా ఛాన్స్ వీరికే ? 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తన క్యాబినెట్ ను విస్తరించేందుకు నిర్ణయించుకున్నారు .తన ప్రమాణ స్వీకారం రోజునే 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.ఇప్పటికే వారికి శాఖలు కేటాయించారు.  పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు రేవంత్ సిద్దమవుతున్నారు.ఈ మేరకు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టిడిపి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ..

తిరుమల శ్రీవారిని టిడిపి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి( K E Krishnamurthy ) దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమల ( Tirumala )కి వెళ్లి నాయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో...

Read More..

సర్దుబాటు జరిగేనా.. ?

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ జనసేన పార్టీలు( TDP Janasena parts ) జట్టు కట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు అధినేతలు ప్రకటించారు కూడా ఇక మిగిలింది సీట్ల పంపకాలే.అందువల్ల...

Read More..

కాంగ్రెస్ కు గట్టి హెచ్చరిక ?

గత పదేళ్ళ బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది.అయితే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశ తప్పదా అంటే అవుననే...

Read More..

వైసీపీలో టికెట్ల గందరగోళం ! ఈ జిల్లా నేతల్లో మరింత టెన్షన్ 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో టికెట్లు పంచాయతీ పెద్ద గందరగోళం గానే మారింది .జగన్ కు అత్యంత సన్నిహితులైన వారిలో పార్టీ కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న వారిలో అనేక మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు...

Read More..

ఎమ్మెల్యేగా ఒడితేనేం ... ఆ సీట్ల పై బీజేపీ సీనియర్ల కన్ను !

తెలంగాణ బిజెపి సీనియర్లు చాలా నిరాశలోనే ఉన్నారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) పోటీ చేసిన సీనియర్ నాయకులంతా ఓటమి చెందారు.ఎంపీలుగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మపురి, బండి సంజయ్ , బాపూరావు వంటి...

Read More..

సంక్షేమ పథకాలేనా చక్రం తిప్పేది ? ఏపీలో ఏం జరగబోతోంది ..

మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు  వైసీపీ, టిడిపి ,జనసేన ,బిజెపిలు ( YCP TDP Janasena BJP )సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.ఎవరికి వారు గెలుపు ధీమాతో నే ఉన్నారు.ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి సంక్షేమ పథకాలను నమ్ముకుంది .ఎప్పుడు...

Read More..

పవన్ తో బాబు ! సీట్ల 'లెక్క ' తేల్చేశారా ? 

ఇప్పటికే ఏపీలో పొత్తు కొనసాగిస్తున్న టీడీపీ,  జనసేనలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి.రెండు పార్టీలు కలిసి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో మరింత స్పీడ్ పెంచాలని రెండు పార్టీలు...

Read More..

సారీ ఇప్పుడేం చేయలేం ! టీడీపీకి పీకే క్లారిటీ  ? 

గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) పేరు మారుమోగుతూనే ఉంది.తెలుగుదేశం పార్టీకి( TDP ) ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, ఆయన వ్యూహాలతోనే ముందుకు వెళ్ళబోతున్నామని...

Read More..

అభ్యర్థుల మార్పులు సరే - అభివృద్ధి సంగతి ఏమిటి జగన్!

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఘన విజయాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( CM Jagan ) ఎన్నికల కేంద్రంగా అనేక సమూల మార్పులకు నాంది పలికిన విషయం తెలిసిందే.ముఖ్యంగా వ్యతిరేకతను ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే...

Read More..

ఢిల్లీకి రేవంత్ ! మంత్రివర్గ విస్తరణ కోసమేనా ?

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి </em( Revanth Reddy )దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.ఉద్యమకారులకు,  కీలక నేతలకు అనేక పదవులను ఇప్పటికే కేటాయించారు.తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే 11 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి,...

Read More..

బలమయిన జనసేన మద్దతు స్వరం ఎక్కడ ?

కళ్యాణ్ దిలీప్ సుంకర( Kalyan Dilip Sunkara ) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు.హైకోర్టు లాయర్ గా లోన్ యాప్ ల కేసులో బాధితుల కష్టాలను ప్రపంచం ముందుకు తీసుకువచ్చిన ఈ వకీల్ సాబ్ , పవన్...

Read More..

కాంగ్రెస్ కి డెడ్ లైన్ ప్రకటించేసిన కేటీఆర్!

అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బాధ బిఆర్ఎస్( BRS ) నాయకుల కి ఎంత ఉందో తెలియదు గానీ తిరిగి గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకుంటామన్న ధీమా మాత్రం ఆ పార్టీ ప్రదాన నాయకుల్లో బలంగానే కనిపిస్తుంది.ముఖ్యంగా అసెంబ్లీ లో బారి...

Read More..

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా ముందుకు వెళ్తాం - నాదెండ్ల మనోహర్

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.హైదరాబాద్ లో ఆదివారం ప్రత్యేకంగా భేటీ.రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు.ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు, వచ్చే ఎన్నికల వ్యూహాలే ప్రధాన అజెండాగా...

Read More..

దూకుడు పెంచిన బండి- ప్రచారం షురూ!

పార్లమెంటు ఎన్నికలకు( Parliament Elections ) ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే కరీంనగర్ ఎంపీ, బిజెపి మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ కూడా అయిన...

Read More..

పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఆల్రెడీ ఏపీలో జనసేన( Janasena ) మరియు తెలుగుదేశం పార్టీ( TDP ) పొత్తు పెట్టుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం...

Read More..

ఈనెల 21న కలెక్టర్ లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy ) చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈనెల 21న అన్ని జిల్లాల కలెక్టర్ లతో( District Collectors ) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడానికి రెడీ కావడం జరిగింది.ఈ సందర్భంగా...

Read More..

బీసీ లే లక్ష్యంగా జగన్ ఎన్నికల వ్యూహాలు

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించి మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే వ్యవహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ముఖ్యంగా ఏపీలో బీసీ సామాజిక వర్గం మద్దతు తనుకు ఉండేలా జగన్...

Read More..

ఎమ్మెల్యేగా ఓడిపోయినా పండగ చేసుకుంటున్న బండి సంజయ్ .. కారణం..?

ఒకప్పటి బిజెపి బాస్ బండి సంజయ్ ( Bandi Sanjay ) అంటే తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలకు ఇతర ప్రజలకు కూడా ఎంతో ఆత్మీయత కలిగిన నాయకుడు.ఒకప్పుడు తెలంగాణలో బిజెపి అంటే తెలియదు.కానీ మొదటిసారి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా...

Read More..

'యువగళం'తో టీడీపీకి ఒరిగిందేంటి ?

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర( Lokesh Yuvagalam )ను చేపట్టిన సంగతి తెలిసిందే.గత ఏడాది జనవరి 27 న ప్రారంభం అయిన పాదయాత్ర ఇప్పటివరకు 226 రోజుల్లో మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగింది.ఇక పాదయాత్రను...

Read More..

ఈసారి మోడీకి గట్టి పోటీ తప్పదా ?

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది పోలిటికల్ హీట్ రెట్టింపవుతోంది.మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరు ? దేశ ప్రజలు మళ్ళీ బీజేపీ( BJP ) కె పట్టం కడతారా ? అధికార...

Read More..

వైసీపీని ఓడించడం కష్టమేనా ?

ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే( YCP ) పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారా ? టీడీపీ జనసేన ఎన్ని ప్రయత్నాలు చేసిన వైసీపీని ఓడించడం కష్టమేనా ? అంటే అవుననే అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ఈసారి ఎన్నికల్లో గెలుపు మూడు...

Read More..

ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ఏం ప్లాన్ వేసిందంటే .. ? 

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి ( BJP )అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.  ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 11 స్థానాల్లో పోటీ చేయగా,  కేవలం ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకుంది.ఈ ఓటమికి గల...

Read More..

ఆ విషయంలో నాగబాబు మాట నిజమైతే పవన్ పరిస్థితేంటి..?

తెలంగాణ (Telangana) లో ఎన్నికల హడావిడి ముగిశాక ఆంధ్రాలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది.ఇక అక్కడ అధికారంలో ఉన్న వైసిపి పార్టీ మళ్ళీ ఎలాగైనా గెలవాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.అలాగే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి (TDP) పార్టీ ఈసారి వైయస్సార్...

Read More..

బీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసిన కవిత ! విచారణకు రేవంత్ ఆదేశం 

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం  బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.కవిత మాటలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీ ఆర్ ఎస్ ను ఇరుకున అదే విధంగా చేశారు.శాసనమండలిలో కాలేశ్వరం ప్రాజెక్టు...

Read More..

అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న తెలంగాణ !

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు కొట్లాటలే తప్ప ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించడం కానీ లేక ప్రత్యర్థి పార్టీల సభ్యులకు గౌరవివ్వటం కాని మచ్చుకు కూడా ఈ మధ్య కనిపించడం లేదు.అయితే తెలంగాణ అసెంబ్లీ(...

Read More..

మ్యానేజ్మెంట్ స్కిల్స్ చూపిస్తున్న వైసిపి!

గత రెండు పర్యాయాలు చేసినట్లుగానే ఈసారి కూడా వైసిపి( YCP ) ఎన్నికలకు ముందుగానే అన్ని రకాల సర్దుబాటులను పూర్తి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని చాలాముందు గానే ప్రకటించిన వైసీపీ అధినేత జగన్( Jagan...

Read More..

ఉత్తరాంధ్ర పై పట్టు కోసం వైసీపీ ప్రత్యేక వ్యూహం ?

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 20 సంవత్సరాలు పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించిన జగన్( CM YS Jagan Mohan Reddy ) ఈసారి ఎట్టి పరిస్థితులన లోనూ గెలవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లుగా...

Read More..

గవర్నర్ ప్రసంగం అభ్యంతరకరం ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.చాలా రోజుల తర్వాత ఉభయసభలు వాడి వేడిగా జరిగాయి.అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య వాదోపవాదాలు గట్టిగా జరిగాయి.శాసనమండలిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి.ఎమ్మెల్సీ కవిత మధ్య చర్చ జరిగింది.ఇదిలా ఉంటే...

Read More..

కేసీఆర్ కుటుంబ పాస్పోర్టులు రద్దు చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ( BRS )పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుతిన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్...

Read More..

విద్యుత్ తలసరి వినియోగం విషయంలో కేసీఆర్ చెప్పిన లెక్కలు తప్పు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరోపక్క.గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతున్నారు.ఈ క్రమంలో విద్యుత్ తలసరి వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు మాజీ సీఎం కేసీఆర్...

Read More..

ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్..!!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.తొలిరోజు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.ఈ చర్చ అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా సాగింది.గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ఆమోదం తెలిపింది.ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్...

Read More..

రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆలోచనలు చేస్తూ మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేస్తున్నారు.ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ ఉన్నత అధికారులను కూడా...

Read More..

టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ ! అసలు నిజం ఇదే ! 

2019 ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ , ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం కృషి ఎంతో ఉంది .అనేక సందర్భాల్లో వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్...

Read More..

బీజేపీతో జనసేన పొత్తు అలానే ఉంది - దగ్గుబాటి పురంధరేశ్వరి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని కోణాల్లో ప్రజలను కలిసేందుకు అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యి భవిష్యత్ ప్రణాళికపై...

Read More..

'హామీలు-అమలు'.. కాంగ్రెస్ కు పరిక్షే ?

తెలంగాణలో కాంగ్రెస్( Congress Party ) అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలే.( Six Guarantees ) వాటిని 100 రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది.ఇప్పటికే రెండు హామీలను కూడా అమల్లోకి...

Read More..

కాంగ్రెస్ కు బి‌ఆర్‌ఎస్ అలా చెక్ పెడుతుందా ?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణతో పాటు హామీల అమలు వైపుగా కాంగ్రెస్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.ఇకపోతే కాంగ్రెస్ ముందు రోజుల్లో ప్రవేశ...

Read More..

సర్వేలు ఎవరికి అనుకూలం ?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు ( AP Elections ) జరగనున్నాయి.ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీతో పాటు టిడిపి జనసేన పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.ఇకపోతే ఎన్నికల ముందు పార్టీల యొక్క బలాబలాలను అంచనా వేసేందుకు సర్వేలు(...

Read More..

టీడీపీలోనూ అదే గుబులు ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఇప్పటికే పార్టీలో ఇంచార్జ్ ల మార్పుతో పాటు సిట్టింగ్...

Read More..

జగన్ కు పది ప్రశ్నలు వేసిన బాబు !  సమాధానం చెప్తారా ? 

టిడిపి అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు.మొన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టు అయ్యి జైలులో ఉన్న బాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు.  ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని , జగన్ ను టార్గెట్...

Read More..

యువగళం ముగింపు సభకు పవన్ దూరం ! లోకేష్ హ్యాపీనా ? 

ఏపీలో పొత్తు కొనసాగిస్తున్న టిడిపి జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో పాటు,  ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు,  రోడ్డు షోలు నిర్వహించాలని ఇప్పటికీ కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగానే మొదటగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

Read More..

వైసిపి నియోజకవర్గ ఇంచార్జీల మార్పు ! రెండో లిస్ట్ లో ఉంది వీరేనా ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలో మార్పు వ్యవహారం పెద్ద సంచలనం సృష్టిస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ సర్వేలు చేయిస్తున్న జగన్.( CM Jagan ) సర్వే రిపోర్ట్ లో ఆధారంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు.కచ్చితంగా గెలుస్తారు...

Read More..

సంజయ్ ను వారు వద్దంటున్నారా ? ఎందుకు 

కరీంనగర్ ఎంపీ మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay ) కు వ్యతిరేకంగా ఆయన నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్ళగక్కడంతో పాటు,  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సంజయ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ టికెట్...

Read More..

బీఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్ లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు..!!

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది ఇప్పటికే పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం అందుకే చేస్తాం అని చెప్పిన నాయకులు అలాగే అధికారంలోకి రాకముందే మేము...

Read More..

సంజయ్ కు ప్రత్యర్ధిని సిద్దం చేసిన కాంగ్రెస్ ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టి సారించింది.మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉండడం తో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలి అనే పట్టుదలతో ఉంది.దీనిలో భాగంగానే అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ...

Read More..

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గేమ్ చేంజర్ గా మారుతుందా?

నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్( Congress ) పుంజుకుంటుంది అంటే ఎవరికి కనీసం నమ్మకం కూడా లేదు.ఎందుకంటే తనస్వయంకృత అపరాధం లా ఆంధ్రప్రదేశ్లో పార్టీని చంపేసుకున్న కాంగ్రెస్ ఇక పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల నుంచి అంతర్దానం అయిపోతుందనే...

Read More..

పవన్ ఫ్యాక్టర్ ను పక్కన పెట్టిన బిజెపి?

నిన్న మొన్నటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ కు విపరీతమైన గౌరవ మర్యాదలు ఇచ్చిన బిజెపి, తెలంగాణలో జనసేన సాధించిన ఫలితాల పరిశీలన తర్వాత పవన్ ని పక్కన పెట్టినట్టేనా అంటే అవుననే సమాదానం వస్తుంది .ఆంధ్ర ప్రాంతపు పార్టీగా ముద్రపడినా...

Read More..

బాబుకి అనుచరుడిగా మారిపోతున్న పవన్?

ఏప్పుడైతే జనసేన తెలుగుదేశంతో పొత్తు ప్రకటన చేసిందో అప్పటినుంచి పవన్ వ్యవహార శైలి పై సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తం అవుతుంది .ఒక రాజకీయ పార్టీగా ఇతర పార్టీలతో పొత్తుని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ...

Read More..

తెలంగాణ నుంచి మోదీపోటీ! కమలదళం నయా స్కెచ్?

దేశాన్ని ఇప్పటికే రెండుసార్లు పరిపాలించిన కమలనాధులు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు.ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పుంజకోకపోవడం ప్రతిపక్షాల పొత్తు ఇంకా బాలరిస్టాల దశను దాటకపోవడంతో మోడీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు కూడా కనుచూపు మేరలో కనిపించడం...

Read More..

హోంగార్డుల నియామకాలు చేపట్టండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పోలీస్ శాఖలో నియామకాలపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా హోంగార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.వారి ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు.ఇదే సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డు సేవలను వినియోగించుకోవాలని...

Read More..

జనసేన పార్టీ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..!!

వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( perni nani ) జనసేన పార్టీపై సెటైర్లు వేశారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.పవన్ తన జనసేన పార్టీని చంద్రబాబుకి...

Read More..

తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ లకు పోస్టింగ్ లు..!!

తెలంగాణ రాష్ట్రం( Telangana state )లో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి.శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, భూపాలపల్లి కధిరవన్, సిరిసిల్ల...

Read More..

నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఒక పక్క ప్రభుత్వ పరంగా.ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క.హామీలు నెరవేరుస్తున్నారు.గత ప్రభుత్వం వ్యవహరించిన మాదిరిగా కాకుండా ప్రజలను కట్టడి చేసే విధంగా కాకుండా.నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రగతి భవన్ లోకి...

Read More..

అల్లుడితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. నిజమేనా..?

అవును.ప్రస్తుతం ఇదే న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.తాజాగా మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) చేసిన కామెంట్లు రాజకీయాల్లో దుమారం సృష్టించాయి.విషయంలోకి వెళ్తే.ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి చిట్టాలు బయటపెడుతున్నారు.అలా మంత్రి మల్లారెడ్డి 47 ఎకరాలు భూ...

Read More..

ఆపరేషన్ ఆకర్ష్.. మొదలు !

ఏపీలో అధికారమే లక్ష్యంగా ఉన్న టీడీపీ( TDP ) వైసీపీని దెబ్బ తీసేందుకు గట్టి ప్రణాళికలు వేసిందా ? అందులో భాగంగానే వైసీపీ( YCP ) అసంతృప్త నేతలను ఆకర్శించేంకు చంద్రబాబు( Chandrababu Naidu ) ప్లాన్ చేస్తున్నారా ? అంటే...

Read More..

ఏపీలో ముందుగానే ఎన్నికలు ! క్లారిటీ ఇచ్చేసిన జగన్ 

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి చాలా రోజులుగా జరుగుతూనే ఉంది.  అయితే ముందస్తు ఎన్నికల కు వెళ్లే ఆలోచన తమకు లేదని , సాధారణ ఎన్నికలే జరుగుతాయని వైసీపీ కీలక నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే వస్తున్నారు.అయితే వైసిపి అధినేత...

Read More..

మోపిదేవి' మర్యాద కాపాడుకుంటారా ?

వైసిపి సీనియర్ నేత , జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ( Mopidevi Venkataramana )జగన్ తీరుపై సంతృప్తితో ఉన్నారని,  పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.దీనికి కారణం రేపల్లె నియోజకవర్గ ఇన్చార్జిని మార్చడమే కారణం.2014...

Read More..

బాబు కి గట్టిగా ఇచ్చిపడేసిన 'సజ్జల ' ! 

టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేతల రామకృష్ణారెడ్డి ( Sajjala ramakrishna Reddy )తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే విధంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై సజ్జల తనదైన శైలిలో బాబుపై సెటైర్లు వేశారు.” వైసీపీ...

Read More..

జనసేనతో దోస్తీ కట్.. బీజేపీ ప్లాన్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి తరువాత బీజేపీలో మార్పు వచ్చిందా ? గెలుపైనా ఓటమైనా ఇకపై సింగిల్ గానే బరిలోకి దిగాలని భావిస్తోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనపార్టీతో కలిసి...

Read More..

కిషన్ రెడ్డి కుర్చీ సేఫ్ ! బీజేపీ పెద్దల లెక్క ఇదే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ( BJP ) ఘోరంగా ఓటమి చెందడాన్ని ఆ పార్టీ నాయకులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ధీటుగా సీట్లను సాధిస్తామని నమ్మకంతో  ఉంటూ వచ్చింది.111 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, ...

Read More..

బి‌ఆర్‌ఎస్ పై అవినీతి అస్త్రాలు.. రెడీ ?

బి‌ఆర్‌ఎస్ పై అవినీతి అస్త్రాలు సంధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోందా ? కే‌సి‌ఆర్ కుటుంబమే టార్గెట్ గా వ్యూహాలకు పదును పెడుతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.ఎన్నికల ముందు బి‌ఆర్‌ఎస్ పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తు...

Read More..

మజ్లిస్ తో కాంగ్రెస్ దోస్తీ.. అందుకేనా ?

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయా ? ఉప్పు నిప్పు లా ఉండే కాంగ్రెస్( Congress ) ఏంఐఏం పార్టీలు స్నేహబంధానికి తెర తీస్తున్నాయా ? మరి బి‌ఆర్‌ఎస్ సంగతేంటి ? ప్రస్తుతం ఈ ప్రశ్నలే తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్...

Read More..

జనసేన అభ్యర్థులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పిన పవన్ ! 

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు .టిడిపి , జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.దీంతో పాటు రాజకీయ...

Read More..

అసలు పవన్ ప్లానేంటి ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ప్రణాళికలు వ్యూహాలు ఎవరికి అంతు చిక్కడం లేదు.ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీని( YCP ) గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పవన్ టీడీపీ...

Read More..

కాంగ్రెస్ ఆ సాహసం చేస్తుందా ?

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.హస్తం పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.ఇక ప్రస్తుతం సి‌ఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సిఎల్పీ నేతగా కూడా కొనసాగుతున్నారు.ఈ...

Read More..

దడ పుట్టిస్తున్న జగన్ ! లిస్ట్ లో ఇంతమంది మంత్రులా ? 

ఏపీలో రాజకీయ సంచలనానికి తెర తీశారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్.( CM Jagan ) వచ్చే ఎన్నికలను దృష్టిలో లో పెట్టుకుని ఇప్పటి నుంచే నుంచే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు.  గెలిచే అవకాశం ఉన్నవారికి టికెట్లు అని కాన్సెప్ట్ను...

Read More..

మాట మార్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డికి భయపడ్డాడా..?

తెలంగాణ (Telangana ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నాయకులు మొత్తం మాటలు మార్చారు.అంతేకాదు ఎన్నికల ముందు వరకు అందరు నాయకులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు.అంతేకాదు కొంత మంది అయితే అసభ్య పదజాలాన్ని కూడా వాడారు.కానీ అసెంబ్లీ ఫలితాలు రిజల్ట్...

Read More..

ఉదాసీనత ముంచేస్తుంది పవన్ !

పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని పట్టించుకోకుండా ఉదాసీన వైఖరి తో వ్యవహరిస్తున్న జనసేనాని వైఖరి పార్టీకి ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ముఖ్యంగా జనసేన తెలుగుదేశం కోసం పార్టీకోసం తన ప్రయోజనాలను తాకట్టుపేడుతుందని వస్తున్న వార్తలపై జనసేన పార్టీ ( Jana...

Read More..

పవన్ పై డోసు పెంచిన జగన్! పథకం ప్రకారమేనా ?

ఉన్నట్టుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్( YS jagan ).శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద 200 పడకల...

Read More..

ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన

ఎన్నికలు ఉండటంతో ముందుగానే పరీక్షలు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రెస్ మీట్…* ఈ ఏడాది 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించబోతున్నాం…సాధారణ ఎన్నికల ముందే పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం...

Read More..

జనసేన ప్రచార విభాగానికి చైర్మన్ గా బన్నీ వాసు..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కూడా పవన్ ప్రకటించడం తెలిసిందే.ఇదే సమయంలో ప్రజలతో సమావేశం అవుతూ ఉన్నారు.ప్రజా...

Read More..

బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం రేపటి నుంచి ఇవి తప్పనిసరి..!!

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చడం జరిగింది.మహాలక్ష్మి పథకం( Maha Lakshmi Scheme ) పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది.ఈ క్రమంలో...

Read More..

మాజీ ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో..సీఎం రేవంత్ రెడ్డి సంచలనం నిర్ణయం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారులను, కార్పొరేషన్ చైర్మన్ నియామకాలను రద్దు చేయడం జరిగింది.TSPSC కి సంబంధించి ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులకు భద్రతను తొలగిస్తూ...

Read More..

తెలుగుదేశం పార్టీతో కనీసం 10 ఏళ్లయిన పొత్తు ఉండాలి పవన్ కీలక వ్యాఖ్యలు..!!

మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం భారీగా చేరికలు జరిగాయి.విశాఖపట్నం మరియు మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఇతర పార్టీలకు చెందిన నాయకులు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.ముఖ్యంగా విశాఖపట్నం నగరపాలక సంస్థ వైసీపీ...

Read More..

Telangana : కాంగ్రెస్ కు షాకేనా..ఎంపీ ఎలక్షన్స్ కు బిజెపి సరికొత్త ప్లాన్..!

తెలంగాణ ( Telangana ) రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు వచ్చింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ముందుకు వెళ్తోంది.ఇదే తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్, బిజెపి రాబోవు ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాబోయే లోక్...

Read More..

టీడీపీ కాంగ్రెస్ ను కాపీ కొడుతుందా ?

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలు ముఖ్య భూమిక పోషించయనే చెప్పాలి.ప్రజలను ఆకట్టుకునేలా ఆరు గ్యారెంటీ హామీలను రూపొంచి వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించింది హస్తం పార్టీ.అయితే కాంగ్రెస్...

Read More..

పవన్ కు తెలంగాణ ఎఫెక్ట్ గట్టిగానే తగులుతోందా ?

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన( Janasena )కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.ఆ పార్టీ పోటీ చేసిన ఏడు స్థానాల్లో కూడా మినిమమ్ ఓటు శాతం నమోదు కానీ పరిస్థితి.కొల్లాపూర్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ...

Read More..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలుపెవరిదంటే..?

తెలంగాణ( Telangana ) లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలపైనే పడింది.అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి,బీఆర్ఎస్ లు లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సాధించాలని సర్వశక్తులా ప్రయత్నాలు...

Read More..

ఈ లక్కీ ఛాన్స్ ఏపీ బీజేపీ వాడుకుంటే ? 

ఏపీ లో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగాలని బిజెపి( BJP ) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది.అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అనుకూల పరిస్థితులు బిజెపికి ఏర్పడడం లేదు.ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసిన 11 స్థానాల్లో...

Read More..

అంతా వారే చేస్తున్నారు ! ఆ నివేదికలపై వైసీపీ ఎమ్మెల్యే ల గుస్సా  ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో సర్వేలు కలకలం సృష్టిస్తున్నాయి.ఈ సర్వే నివేదికల ఆధారంగానే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు జగన్ శ్రీకారం చుట్టారు.సీనియర్లు , సెట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు.అలాగే ప్రస్తుతం ఇన్చార్జిలు గా కొనసాగుతున్న వారిని తప్పించడం...

Read More..

జగన్ ప్లాన్స్.. ఆ ముగ్గురు డౌటే ?

వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 టార్గెట్ తో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) లక్ష్యంవైపుగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.అందులో భాగంగానే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారాయన.ఇప్పటికే చాలా నియోజక వర్గాల్లో ఇంచార్జ్ ల...

Read More..

తెలంగాణలో కాంప్రమైజ్ పాలిటిక్స్ !

తెలంగాణలో అధికారమార్పు సరికొత్త రాజకీయానికి తెర తీసినట్లైంది.సాధారణంగా రాజకీయ ప్రత్యర్థి పార్టీలు చేతులు కలపడం చాలా అరుదు.పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతుంటారు.అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హెల్తీ పాలిటిక్స్ కు తెర తీసింది. ముఖ్యమంత్రి...

Read More..

కమలం పార్టీలో మళ్ళీ కన్ఫ్యూజన్ గోల !

తెలంగాణ బీజేపీలో( BJP ) పదవులపై మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొందా ? ఎన్నికల్లో ఓటమి తరువాత మళ్ళీ మార్పుల వైపు పార్టీ పెద్దలు దృష్టి సారించారా ? అంటే అవుననే సమాధానాలు ఈ మద్య ఎక్కువగా వినిపించాయి.కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి...

Read More..

'ధరణి ' లెక్క తేల్చే పనిలో కొత్త సీఎం ! 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్( Dharani ) పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తో పాటు , బిజెపి నేతలు...

Read More..

'వైనాట్ ఏపీ ' ! తీరిగ్గా నిద్ర లేచిన కాంగ్రెస్ 

కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka Telangana assembly elections ) తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది .ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు మిగతా రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఏపీ,  తెలంగాణ విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ...

Read More..

ఎవ్వరినీ వదలడం లేదు ! మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఎవరిని ఆశామాషి గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి,  అక్రమాలతో పాటు, అప్పటి మంత్రులు , బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి...

Read More..

అన్నీ తవ్వితీస్తున్న రేవంత్ ! బీఆర్ఎస్ నేతల్లో గుబులు

బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెట్టే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దూకుడుగా ముందుకు వెళుతున్నారు.గత బిఆర్ఎస్( BRS ) ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అన్ని అవినీతి అక్రమాలను వెలికి తీయడమే లక్ష్యంగా రేవంత్...

Read More..

వైసీపీని గట్టెక్కించే పథకం ఇదేనా ? 

దేశంలో ఎక్కడా లేని విధంగా  ఏపీ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను, నిర్ణయాలను అమలు చేసి వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YS JAGAN ) అనేక ప్రశంసలు అందుకుంటున్నారు.అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు ఈ సంక్షేమ పథకాలు నిర్ణయాలపైనే...

Read More..

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( ys jagan ) గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు.ఉద్ధానం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను ప్రారంభించబోతున్నారు.ఇదే సమయంలో పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్( Andhra...

Read More..

షర్మిలకు కాబోయే కోడలి బ్యాగ్రౌండ్ ఇదేనా.. చంద్రబాబు చుట్టంతో వియ్యమందుకుంటున్నారా?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ షర్మిల ( YS Sharmila )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డికి సంబంధించిన ఫోటోలు గతంలో వైరల్ కాగా రాజారెడ్డి అచ్చం హీరోలా ఉన్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.అయితే...

Read More..

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు దేవ్..!!

మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ మూడు రాష్ట్రాలలో విజయం సాధించటం తెలిసిందే.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీతో బీజేపీ( BJP ) అధికారాన్ని కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ నేడు ప్రమాణ...

Read More..

యశోద ఆసుపత్రిలో కేసీఆర్ నీ పరామర్శించిన నాగార్జున..!!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగింది.దీంతో వైద్యులు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ( Hip replacement surgery...

Read More..

ప్రగతి భవన్ లో రేవంత్ కాకుండా భట్టి విక్రమార్క ఉండడానికి కారణం..?

నిన్న మొన్నటి వరకు మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) అధికారిక నివాసంగా మార్చుకున్న ప్రగతిభవన్ ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంగా మారిపోయింది.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారుస్తామని...

Read More..

తెలంగాణ బీజేపీలో నేతల వార్..!!

తెలంగాణ ( Telangana ) లో భారీ అంచనాలు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగిన బిజెపి పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమయింది.ఇక వీరి ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చాలామంది ఈటలనే టార్గెట్ చేస్తున్నారు.ఈటెల వల్లే బిజెపి పార్టీ పాతాళానికి...

Read More..

బాబు అలా చేస్తే.. మరి పవన్ ?

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడే కొద్ది ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీని( ycp ) గద్దె...

Read More..

బీజేపీ ప్లాన్ అదేనా ?

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఆ రాష్ట్రాల ఫలితాలు వెలువడి పది పదిరోజులైనా ముఖ్యమంత్రుల ఎంపికలో మాత్రం జాప్యం జరుపుతూ వచ్చారు బీజేపీ పెద్దలు.ఎట్టకేలకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను...

Read More..

జగన్ అర్థం చేసుకోవడం లేదనేదే ' బాలినేని ' బాధా ? ఆ ప్రకటన వెనుక 

జగన్ బంధువు , ఒంగోలు వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( MLA Balineni Srinivas Reddy ) వ్యవహారం గత కొంతకాలంగా ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి...

Read More..

టీడీపీలోనూ టికెట్ల హడావుడి ! వీరికి ఖాయం వీరికి డౌట్ 

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో టిక్కెట్ల వ్యవహారం రచ్చ రచ్చగా మారింది.ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ,నియోజకవర్గ ఇన్చార్జీలను మార్చి వారి స్థానంలో కొత్తవారిని నియమించే కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.ఈ వ్యవహారం...

Read More..

పట్టువదలని రేవంత్ .. భారీ ప్రక్షాళన దిశగా ... ! 

తెలంగాణలో వివిధ శాఖలో భారీగా అవినీతి అక్రమాలు పేరుకుపోయాయనే విషయాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) గుర్తించారు.అందుకే అధికారం చేపట్టిన మొదట్లోనే ఆయా శాఖలలో భారీ ప్రక్షాళన చేపట్టి పారదర్శకంగా పరిపాలన చేపట్టాలని...

Read More..

మీరు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు విన్నారా - బుద్ధ వెంకన్న

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయాణిస్తున్న వారు మనుషులా దున్నపోతులా.మీరు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు...

Read More..

మంగళగిరిలో లోకేష్ జెండా పాతేనా ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో( AP politics ) మంగళగిరికి సంబంధించిన చర్చ జోరుగా జరుగుతోంది.ఆ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణరెడ్డి సడన్ గా రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పారు.దీంతో నియోజక వర్గ బాద్యతలను...

Read More..

వైసీపీలో మార్పు.. మంచికేనా ?

ఏపీలో ఎన్నికల ముందు అధికార వైసీపీలో( YCP ) ఎవరు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.వచ్చే ఎనికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఉన్న అధినేత వైఎస్ జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు.ముఖ్యంగా పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి...

Read More..

ఇక షర్మిలనే దిక్కా ?

రెండు తెలుగు రాష్ట్రాలలో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు హస్తం పార్టీ ప్రయత్నాలు ఫలించి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.ఇక మిగిలింది ఏపీనే.ఇక్కడ కూడా పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.2014...

Read More..

నో టికెట్ జాబితాలో రోజా తో పాటు వీరంతా ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అకస్మాత్తుగా సంచలన నిర్ణయాలకు తెర తీశారు.  ముఖ్యంగా పార్టీని ప్రక్షాళన చేయాలని భావించిన జగన్ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన దృష్టి సారించారు.వచ్చే ఎన్నికల్లో ఎవరికి...

Read More..

టీడీపీ కి ప్రశాంత్ కిషోర్ సలహాలు ?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.మొన్నటివరకు ఒక పార్టీకి మద్దతు.ఇచ్చినవారు ఇప్పుడు మరో పార్టీకి మద్దతు ఇవ్వడం వంటివి ఇక్కడ సర్వసాధారణం .అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తను శాయి శక్తుల కృషి చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్...

Read More..

శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

శ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు...

Read More..

శ్వేత పత్రం విడుదల దిశగా టి . కాంగ్రెస్?

అనేక అంచనాల నడుమ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు హామీలు అమ్ములు పెద్ద గుదిబండ గా మారినట్లు తెలుస్తుంది.ముఖ్యంగా నభూతో అన్న రీతిలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీలను ఇచ్చాయి.బిఆర్ఎస్ ను మించి ఇవ్వాలనే తాపత్రయం లో కాంగ్రెస్...

Read More..

వైసీపీ మార్పులు కాంగ్రెస్ ని బ్రతికిస్తాయా?

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను తన కంచుకోటలుగా మార్చుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ కు దాదాపు పది సంవత్సరాలు పాటు తెలుగు రాష్ట్రాల మొహం చాటేసాయి.ముఖ్యంగా తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దాదాపు భూస్థాపితం అయిపోయింది.తెలంగాణలో రేవంత్...

Read More..

వైసిపి రిపేర్ మోడ్- ఫలితమిస్తుందా?

ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసిపి రిపేర్ మోడ్ లోకి వెళ్లిపోయింది.ముఖ్యంగా ప్రజాధరణ విషయంలో వెనుకబడిన నేతలను మార్చే దిశగా ప్రణాళికలు రచిస్తుంది.ఇప్పటికే 11 చోట్ల ఇన్చార్జి లను మార్చిన వైసిపి, కనీసం 50 నుంచి 60...

Read More..

Tspsc ప్రక్షాళనకు సిద్ధపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ బేటి నిర్వహించి తొమ్మిదవ తారీకు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు...

Read More..

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి అప్పజెప్పిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్( CM YS jagan ) తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.సోమవారం 11 నియోజకవర్గాలకు సంబంధించి.కొత్త ఇన్చార్జిలను నియమించడం జరిగింది.ఒక్కసారిగా జగన్ ఈ...

Read More..

ఆధార్ కార్డు అప్ డేట్ కి మరో మూడు నెలలు పెంచిన ఉడాయ్..!!

భారతదేశంలో పౌరులకు ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి చేయటం తెలిసిందే.చాలావరకు ఆధార్ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు( Government schemes).పొందుకొనే పరిస్థితి నెలకొంది.ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డ్ మాదిరిగా ఆధార్.చలామణి అవుతుంది.భారతదేశంలో ఆధార్ ( Aadhaar )అనేది చాలా...

Read More..

టీఎస్‌పీఎస్సీ లో ఐదుగురు సభ్యులు రాజీనామా..!!

నిన్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం తెలిసిందే.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం జనార్దన్ రెడ్డి.తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.అయితే ఇప్పుడు మరో అయిదుగురు రాజీనామా చేశారు.రాజీనామా చేసిన సభ్యుల వివరాలు చూస్తే సత్యనారాయణ, బండి...

Read More..