దేశంలోని అతి పెద్ద మైనింగ్ స్కాం పొదలకూరులోజరుగుతుంది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దేశంలోనే అతిపెద్ద మైనింగ్ స్కాం.సుమారు 8 వేలకోట్ల రూపాయల విలువచేసే క్వాడ్జిస్టోన్ దోపిడి.

 The Biggest Mining Scam In The Country Takes Place In Podalakuru: Somireddy Chan-TeluguStop.com

అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.అర్ధరాత్రి అక్రమ అరెస్టుపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

దేశంలోని అతి పెద్ద మైనింగ్ స్కాం( Mining scam ) పొదలకూరులో జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) పేర్నిటి శ్యాం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 8 వేల కోట్ల రూపాయల క్వాడ్జ్ స్టోన్ అక్రమంగా తరలించారని సోమిరెడ్డి తెలియజేశారు.సత్యాగ్రహ దీక్ష చేస్తున్న తనపై వైసీపీ నాయకులు హిజ్రాలను పంపిస్తే వారు ఆశీర్వదించి వెళ్లారన్నారు.

అన్ని రాజకీయ పార్టీలను ప్రజా క్షేమం కోరే అన్ని వర్గాలను కలుపుకొని అక్రమ మైనింగ్ పై పోరాటం కొనసాగిస్తామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube