పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ.వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము….అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది.ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్(Kalash Foundation) ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది.ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి?...
Read More..“సాటి మనిషికి సాయం అందించడాన్ని మించిన సత్కార్యం మరొకటి ఉండదు…”ఈ మానవధర్మాన్ని పాటించగలిగినపుడే నిజమైన సమాజనిర్మాణం జరుగుతుంది.అలాంటి ఒక సమసమాజ నిర్మాతగా తమ బిడ్డ నిలవాలని బహుశా అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు.కానీ, ఒక తండ్రి ఈ దిశగా మరో ముందడుగేశారు.తన గారాలపట్టి...
Read More..హైదరాబాద్, 01 మే 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు.( Zee Telugu ) ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రేమ,...
Read More..చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.సోమవారం రాత్రి చిత్తూరులోని గాంధీ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించారు.భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య బాలకృష్ణ ప్రసంగం సాగింది.చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ కి టికెట్ ఇచ్చి వైసిపి...
Read More..ఈరోజు తన పుట్టినరోజు అయినప్పటికీ, ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు ( Lavu Sri Krishna Devarayalu )పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం( Bollapalle )లోని, పలు తండాల్లో అడవితల్లి బిడ్డలు గిరిజనుల...
Read More..నెల్లూరు జిల్లా :వరికుంటపాడు (మం)జడదేవి నుండి తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు వైసీపీ భారీ బైక్ ర్యాలీ.బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి.నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కామెంట్స్.టీడీపీ...
Read More..కడప జిల్లా: పులివెందుల మండలం పెద్ద రంగాపురం గ్రామం వైఎస్ సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.వైయస్ సునీత వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతుండగా ఆ కేసు విషయం మాట్లాడవద్దని గ్రామస్తులు తెలుపగా ఎందుకు మాట్లాడకూడదు తనకు అన్యాయం జరిగింది....
Read More..ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు.స్వర్ణాధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు చేరుకున్న బాలయ్య కు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు.కోర్టు సెంటర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు.బాలయ్యకు భారీ గజమాలతో స్వాగతం పలికి...
Read More..ఆద్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరి( Chandragiri )ని.రణరంగంగా మార్చవద్దని తుడా ఛైర్మెన్, చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు హితవు పలికారు.తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నామినేషన్ కోసం వచ్చిన తన తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి...
Read More..ఆచంట నియోజక వర్గం వై యస్ ఆర్ సిపి( YSRCP )లో బయట పడిన లు కలుకలు.!?సిద్దాంతం అభివద్దిని తుంగలోకితోక్కి ఆరు కాపుసంఘాలను అవమానించారంటు రంగనాథరాజు( Ranganatha Raju )ను నిలిదీత.వై సి పి అభ్యర్థి రంగనాథరాజును ఐదేళ్ళలో అభివృధ్దికి అడ్డుపడి...
Read More..పిఠాపురంలో( Pithapuram) చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు( Edida Bhaskara Rao ) ఎన్నికల బరిలో నిలిచారు.నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు....
Read More..కడప జిల్లా: సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ. 2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన...
Read More..కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్( Imtiaz ) తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు.స్వర్గీయ డా.ఇస్మాయిల్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపిన తర్వాత నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతానికి చేరుకున్నారు....
Read More..నిజామాబాద్ జిల్లాకు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బిజెపి, బిఅర్ఎస్( BJP, BRS ) పార్టీలు చేసింది శూన్యం అని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపిగా ఉన్న పదేళ్ల పాలనలో జిల్లాను మరో పదేళ్ల పాటు వెనక్కి నెట్టివేసారనీ నిజామాబాద్...
Read More..సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు( Harish Rao ) సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది ఎల్లుండి...
Read More..మహబూబాబాద్ జిల్లా:ఏప్రిల్ 24ఆర్టీసీ బస్సు( RTC bus )లో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మి లను చూసాం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ భార్యల సీటు కోసం ఇప్పుడు భర్తలు కొట్టుకు న్నారు.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా( Mahabubabad ) తొర్రూరులో...
Read More..ఉమ్మడిపార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి( Bojjala Sudhir Reddy ) మరియు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్,( Varaprasad ) ఎన్నికల ప్రచారం.శ్రీకాళహస్తిలోని 23వ వార్డు నిర్వహించారు, ప్రజలు అడుగడుగున ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థికి శాలువాలతో...
Read More..హైదరాబాద్, 23 ఏప్రిల్ 2024: వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు( Zee Telugu ) ఈ వారం మరో సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాతో మీ ముందుకు రానుంది.థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్...
Read More..కాకినాడ జిల్లా, పిఠాపురం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ. నామినేషన్ ప్రక్రియ అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు.వేలాది...
Read More..జగన్( Ys jagan ) పాలనలో అన్నీ వైఫల్యాలే అని, ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎపుడో రాలిపోయాయని జనసేన నాయకురాలు రజనీ ( Rajni )ఆరోపించారు.తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినీడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ...
Read More..గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ప్రజల నీరాజనాలతో తడిసి ముద్దయిన ఎమ్మెల్యే నాని….ఆకాశమే హద్దుగా వివిధ రూపాల్లో ఎమ్మెల్యే నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న పార్టీ శ్రేణులు,ప్రజానీకం….గుడివాడ( Gudivada ) నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఐదోసారి నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం...
Read More..AP పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు.3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 2803...
Read More..ఏలూరు( Eluru ) ప్రధాన రహదారి మీదుగా దెందులూరు వైపు కొనసాగుతున్న భారీ ర్యాలీ వేలాదిగా హాజరైన టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులతో భారీగా స్తంభించిన ట్రాఫిక్ – ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్ స్టాండ్...
Read More..చిత్తూరు జిల్లా: నామినేషన్ వేసేందుకు నిభందనలు ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తున్న కుప్పంలో టీడీపీ ఒక రూలు, వైసీపీ కి ఒక రూలు అనే మాదిరి తయారయ్యింది.100మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలను RO కార్యాలయం వద్దకు వెళ్ళకూడదు. అదేవిధంగా...
Read More..నెల్లూరు జిల్లా( Nellore District ) కోవూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జనం మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామంలో అడుగుపెట్టిన ప్రసన్న విజయ సాయి రెడ్డి లకు ప్రజలు...
Read More..Chiyaan Vikram, celebrated for his multifaceted and captivating performances, is poised to enthrall cinema aficionados once again with his upcoming adrenaline-pumping action thriller, “Veera Dheera Sooran.” Directed by the adept...
Read More..విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ ( Chiyaan Vikram )హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’.విక్రమ్ 62వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.విక్రమ్ బర్త్...
Read More..అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్( Mandali Buddha Prasad ) కి మద్దతుగా అఖిల భారత చిరంజీవి యువత( Akhila Bharatha Chiranjeevi Yuvatha) ఉంటుందని, నేటి నుండి ఎన్నికలు అయ్యే వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్...
Read More..కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్, గోసుల శివ భరత్ రెడ్డి నామినేషన్ దాఖలు.ముహూర్త బలం నేపథ్యంలో వల్లభనేని పంకజశ్రీ, వంశీ మోహన్ తొలి సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు.తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారిణి...
Read More..రామకృష్ణ పురం 30వ డివిజన్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, కార్పొరేటర్ జానా రెడ్డి, తోట శ్రీనివాస్.ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కామెంట్స్.మే 13న జరిగే...
Read More..రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu )కి, తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ కోరారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న...
Read More..బిజేపి, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నలమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో...
Read More..కృష్ణాజిల్లా , పెనమలూరు నియోజకవర్గం: 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ పంచమర్తి...
Read More..కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ పరిచయ సమావేశం నిర్వహించారు సభలో కంటతడి పెట్టి ఎమోషనల్ అయ్యారు కోట్ల కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజును అత్యధిక...
Read More..వన్స్ మోర్ జగనన్న అంటున్నారు రాష్ట్ర ప్రజలు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి( Chevireddy Mohith Reddy ) ఆనందం వ్యక్తం చేశారు తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయితీ పరిధిలో మన ఊరికి మన...
Read More..పులివెందుల లో వైఎస్ వివేకానంద కూతురు వైయస్ సునీత డోర్ క్యాంపెనింగ్ మొదలుపెట్టారు.ప్రతి ఇల్లు తిరుగుతూ షర్మిల కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి కి అన్యాయం జరిగిందని అతి దారుణంగా వివేకానంద రెడ్డి...
Read More..నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గడప గడపకు తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.ప్రతి నియోజకవర్గంలో ప్రజా...
Read More..నెల్లూరు జిల్లా:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కామెంట్.సొంత చిన్నాన్న వై.ఎస్.వివేకా హత్య కేసును అయిదేళ్లయినా ఎందుకు విచారణ చేయలేకపోయారు.గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారు.ఇప్పుడు గులకరాయి వచ్చింది.ముఖ్యమంత్రి కి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణా టాటా...
Read More..కోదండ రాముని( Kodanda Ramudu ) కళ్యాణానికి కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు లక్ష మూడు వందల ముప్ఫై ముడు 100333 /- బియ్యపు గింజలపై రామనామాలు లిఖించిన యువ రాజారెడ్డి ( Raja Reddy ) గత 14 సంవత్సరాలుగా...
Read More..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి...
Read More..సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా “మెర్సీ కిల్లింగ్( Mercy Killing )” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల...
Read More..నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోస్యం చెప్పారు.వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలకూ జగన్...
Read More..Star heroine Samyuktha Menon is riding high with consecutive successes in Tollywood She entered the industry and quickly became the most happening heroine with five consecutive super hit films, including...
Read More..స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్( Samyuktha Menon ) టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్.ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది.తెలుగులో నిఖిల్ సరసన...
Read More..విజయవాడ( Vijayawada )లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పై దాడి ఘటనను ఉద్దేశించి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ టాటా దాడి చేసిన వ్యక్తిని...
Read More..కొణిదల నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్.ఇండియాలోనే మోడల్ సిటీగా తయారవుతుంది పిఠాపురం. 10 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్న మధ్యలో వదిలేసి పోయే రకం కాదు.పిఠాపురం ని టూరిస్ట్ సెంటర్ గా చేస్తారు.ఆధ్యాత్మిక ప్రాంతం అంటేనే పిఠాపురం అనిలా...
Read More..విజయవాడ: కాంతిరాణా టాటా… పోలీసు కమీషనర్.సిఎం పై చేత్తోనే రాయి ని విసిరారు.ఎయిర్ గన్, క్యాట్ బాల్ అనేదానికి ఆధారాలు లేవు.పడిన రాయి కూడా చేతితో సరి పోయేంత ఉంది.ఘటన జరిగి 48 గంటలు అయ్యింది.ప్రాధమికంగా ఉన్న సమాచారం బట్టి మేము...
Read More..కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి ముఖ్యమంత్రి జగన్ పై దాడి పిరికిపందచర్య దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు.ముద్రగడను కలిసిన పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య, వీవర్స్,వైసీపీ నాయకులు.మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం .కిర్లంపూడి ముద్రగడ నివాసంలో పిఠాపురం...
Read More..సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర స్పందించారు.సింపతీ కోసం సీఎం జగన్ గురక రాళ్ల డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.2019లో కోడి కత్తితో దాడి చేయించుకున్న జగన్ నేడు...
Read More..Universal Star Kamal Haasan is celebrated for his multifaceted and impactful performances, while esteemed director Shankar is renowned for his grandiose and visually stunning commercial spectacles infused with profound societal...
Read More..తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ.ఎన్నికల ప్రచారంలో బాగంగా సభలో పాల్గొన్న PCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.శ్రీకాళహస్తి ఎంఎల్ఏ మధుసూదన్ రెడ్డి ఎప్పుడైనా పనికి వచ్చాడా ? పొద్దున ఒకరిని అడిగా...
Read More..విశాఖ: సిఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి పై స్పందించిన మాజీ ఎంపీ, అరకు ఎన్డీయే కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత. సాక్షాత్తు సిఎం పైనే దాడి జరగటం దారుణం.సిఎం స్ధాయిపైనే మీదనే దాడి జరిగితే మా లాంటి...
Read More..పశ్చిమగోదావరి జిల్లా:భీమవరం పెదఅమిరం నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణ రాజు కార్యాలయంలో రచ్చబండ మీడియా సమావేశంలో.జగన్ పై అత్యాయత్నం ఒక నాటకం.బుద్ధున్నోడెవరు పంగల్ కర్రతో హత్య ప్రయత్నం చేయరు.పంగల్ కర్రతో కొట్టిన వ్యక్తికి ఒక గన్ దొరకదా.ప్రజలందరూ కూడా ఇది...
Read More..పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: టీడీపీ నేత మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ( Kanna Lakshmi Narayana ) కామెంట్స్.రాష్ట్రంలో 2019 సంఘటనలు మళ్లీ ఎన్నికల ముందు పునరావృతం.ఇవాళ జరిగిన సంఘటనే ఉదాహరణ.కోడి కత్తి ,బాబాయ్ హత్య తో నాటకం అడి ప్రజలను నమ్మించిన...
Read More..‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కేసరపల్లి బైపాస్ వద్ద నైట్ స్టే పాయింట్ నుంచి మాజీ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ కేశినేని నాని ప్రెస్మీట్: జగన్ గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు చేయించిన హత్యాయత్నం...
Read More..బస్సుపై నుంచి సీఎం జగన్( CM Jagan ) ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడఅత్యంత వేగంగా సీఎం జగ<న్ కనుబొమ్మకు తాకిన రాయిరాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ...
Read More..కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.విమలమ్మ మాకు మేనత్త.మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు.వివేకా హత్య విషయంలో...
Read More..కదిరి ప్రత్యేక హెలీక్యాఫ్టర్ లో కదిరి పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ హెలీఫ్యాడ్ నుండి పట్టణంలోనీ ఖాధ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ .బాలకృష్ణకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన ఆలయ ప్రదాన అర్చకులు ఖాధ్రీ లక్ష్మి నరసింహ స్వామి...
Read More..ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం:విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జగన్ సంక్షేమ అభివృద్ధిని గురించి గడపగడపకు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ.ఎమ్మెల్యే వంశీ కామెంట్స్.మేము సిద్ధం బస్సు యాత్ర రేపు గన్నవరం కాన్స్టెన్సీలో సీఎం జగన్ అడుగుపెడుతున్నారు. మేము సిద్ధం...
Read More..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుండి సైకిల్ యాత్ర చేపట్టనున్నారు.ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.కదిరి సమావేశంలో పాల్గొంటారు. పుట్టపర్తి నియోజకవర్గం లోని కొత్తచెరువు కూడలిలోని సమావేశంలో పాల్గొంటారు.రాత్రికి సింగనమల చేరుకుని అక్కడే బస చేస్తారు.మరుసటి రోజు...
Read More..గన్నవరం( Gannavaram ) నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం( Tirupati Airport )కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేరుకున్నారు. జానసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.అనంతరం రోడ్డు మార్గం...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు.ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ , మాజీమంత్రి...
Read More..కృష్ణా జిల్లా: బోళ్ళపాడులో జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్.జోగి రమేష్ కామెంట్స్.14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏమి చేశాడు.పిచ్చి పట్టినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.దొంగ హామీలతో రైతులను నట్టేట ముంచాడు.ప్రతి ఇంటికి సంక్షేమ...
Read More..కడప జిల్లా: కడప జిల్లాలో జోరుగా కొనసాగుతున్న APCC చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం.ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సునీతా రెడ్డి.న్యాయం ఒకవైపు .అధర్మం ఒకవైపు.ధర్మ పోరాటం ఒకవైపు…డబ్బు,అధికారం ఒకవైపు.న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా...
Read More..కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు.రమణయ్య పేటలో వాలంటీర్లను నిర్భంధించి వారి పై దౌర్జన్యం కు పాల్పడిన పంతం నానాజీ తో పాటుగా పలువురు జనసేన నాయకులు. భాధితుల ఫిర్యాదు మేరకు...
Read More..బడుగు , బలహీన వర్గాలు కి జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )నాయకత్వం అవసరంజగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు కష్టపడితే మళ్ళీ మన గౌరవం నిలిబెట్టుకుంటాం అని గుర్తుంచుకోవాలి చిన్న చిన్న...
Read More..తిరుపతి:కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ మీడియా సమావేశం.దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.350 సీట్లకు పైగా కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది.కేంద్రంలో బిజెపి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర...
Read More..కాళ్ల మండలం పెదఅమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో భావోద్వేకం.టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపంసీటు వేరే ఒకరికి కేటాయించడానికి సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా.రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తా.ఉండి ఎమ్మెల్యే మంతెన( Mantena Ramaraju...
Read More..పవన్ కళ్యాణ్ ని కలిసిన రఘురామ కృష్ణంరాజు( Raghurama Krishna Raju ) 48 గంటల్లో నేను ఎక్కడ నుంచి పోటీ చేస్తానేది తెలుస్తుంది.నేను ఖచ్చితంగా పోటీ లో ఉంటాను.అసెంబ్లీ నా లోక్ సభ నా అనేది తెలుస్తుంది నేను పోటీ...
Read More..సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం.ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు.తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు.ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం...
Read More..“Uthutha Herolu” marks the latest directorial venture of Mahesh Vitta under the banner of MVM Pictures.Renowned for his comedic prowess, Mahesh Vitta steps into the director’s chair for the first...
Read More..ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విఠా నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉత్తుత్త హీరోలు.ప్రముఖ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహేష్ విఠా స్వీయ దర్శకత్వంలో మొట్టమొదటిసారి పూర్తి రాయలసీమ...
Read More..అదోక మత్స్యకార గ్రామం.అక్కడ అమ్మవారి జాతర జరుగుతోంది.భక్తులందరూ స్నానాలు చేసి అమ్మవారి ఆలయం ముందు సాష్టాంగ పడ్డారు.ఇంతలో ఒక దున్నపోతును( Buffalo ) తీసుకువచ్చి వారిని తొక్కిస్తూ నడిపించారు.ఇదం తా చూస్తున్న వారికి ఆశ్చర్యకరమే అయినప్పటికీ అక్కడి వారికి మాత్రం అది...
Read More..అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేట లో చెడ్డీ గ్యాంగ్ హాల్ ఛల్.మారుతీ సెంటర్ లో ఒక ఐరన్ షాపులో రూ.30 వేలు నగదు చోరీ.చోరీ చేస్తూన్న దృశ్యం సిసి కెమెరా లో రికార్డు.అస్సలు చెడ్డీగాంగ్ పనా, లేకా స్థానికులు...
Read More..సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం.ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు.పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం.శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం.కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ...
Read More..ప్రజల అధికారమిస్తే హత్యలు చేయడానికి ఉపయోగించారని ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.కడప పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించారు.హత్య చేసిన అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ దానికి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెగ...
Read More..తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాల దగ్ధం కలకలం రేపింది.సిట్ ఆఫీస్ కాంపౌండ్లో సిబ్బంది పలు డాక్యుమెంట్లను తగలబెట్టారు.దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీఐడీ చీఫ్ రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.సర్వేల్లో కూటమి గెలుపు ఖాయమనే...
Read More..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తాం అని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోనికి రాగానే అనకాపల్లి దశ మారుస్తా మని జనసేన పార్టీ అధినేత పవన్...
Read More..విశాఖ పెందుర్తి : శారదా పీఠం సందర్శించిన మంత్రి ఆర్కే రోజా.ముందుగా రాజ్య శ్యామల అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రోజా. శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామినీ కలిసి ఆశీస్సులు తీసుకున్న ఆర్కే రోజా.
Read More..సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరును పెంచాయి.అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రోడ్డు పక్కన టిఫిన్...
Read More..మేమంతా సిద్దం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.నిన్న రాత్రి కావాలి సభ ముగిసినంతరం పోన్నలూరు మండలం జువ్విగుంట్ల చేరుకున్న జగన్( CM YS Jagan ) రాత్రికి అక్కడే బస...
Read More..వైయస్ షర్మిల( YS Sharmila ) సునీత తనపై చేసిన ఆరోపణలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ( Avinash Reddy )స్పందించారు.మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరు అలా మాట్లాడరంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ముఖానికి బురద...
Read More..పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మీడియా సమావేశంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్స్.నేను టిడిపి పార్టీ లో జాయిన్ అయ్యాను.ఉండి సీటు నాకూ అని చెప్ప లేదు.రామరాజు కూ సీటు లేదని చెప్పలేదు.నా ఆశయం కూటమి అభ్యర్థి గా పోటీ చేయడం.కూటమి తరపున...
Read More..నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ నక్కలోళ్ల సెంటర్ వద్ద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.నక్కలోల్ల జీవనశైలి మార్చేందుకు కృషి చేస్తానన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు నేనే పిలిచి...
Read More..హైదరాబాద్: వైఎస్ వివేకా( YS Viveka Murder case )ను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే.వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు.వైఎస్ వివేకా హత్యపై ఐదేళ్లుగా...
Read More..అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ ని మడతపెడతామనే మాటే అన్నివర్గాల నోటా వినిపిస్తోందని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు.ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయo ఖాయమని స్పష్టమవుతోందని చెప్పారు.ఉండవల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
Read More..తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది.గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల లో రాత్రి సమావేశం అనంతరం నాయకులతో మాట్లాడేందుకు నల్లజర్లల్లో బస చేశారు చంద్రబాబు.అయితే చంద్రబాబు బసవద్ద నిరసన వ్యక్తం చేశారు గోపాలపురం నల్లజర్ల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు....
Read More..చోడవరం ఎమ్మెల్యే ఆగడాలు వ్యాపారస్తులకి అండగా సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చిబాబు ట్రేడర్స్ కజారియా టైల్స్ షాప్ లో జీఎస్టీ అధికారులు సోదాలు టైల్స్ షాఫ్ బుచ్చిబాబు సపోర్టుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి కె...
Read More..అనకాపల్లి చోడవరంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తనపై నిరాధార ఆరోపణలు చేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన, టైల్స్ కంపెనీ యజమాని బుచ్చిబాబు పైన పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ...
Read More..వైఎస్ షర్మిల కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.నియోజకవర్గం లోని ఏడు మండలాల మీదుగా సాగే ఈ యాత్రను కాశినాయన మండలం అనగాంపల్లి నుంచి ప్రారంభించారు.షర్మిల తో పాటు వైయస్ సునీత కూడా ప్రచారంలో పాల్గొన్నారు.బాబాయ్ ని...
Read More..స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన పురందేశ్వరీ( Daggubati Purandeswari ) దంపతులుచిన తిరుపతిలో చినవెంకన్న దర్శనం అనంతరం రాజమండ్రి వెళ్ళిన పురందేశ్వరీ పురందేశ్వరీ కామెంట్స్ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారుమే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ...
Read More..కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) కార్యాలయాన్ని ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు( Gidugu Rudra Raju ).పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమైన రుద్రరాజు…రుద్రరాజు కామెంట్స్… రైతులు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని...
Read More..పుంగనూరు( Punganur )లో బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి.పెద్దిరెడ్డి ఫ్యామిలీ పై ఫైర్.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కుటుంభం పై మండిపడ్డ మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy...
Read More..పిఠాపురం లో పవన్ అభిమానిపై ఫిర్యాదు.ఈరోజు రాత్రి జరగనున్న తన వివాహ ఆహ్వాన పత్రిక లో పవన్ కు ఓటేసి గెలిపించమని కోరిన వీరబాబు.ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంగించారాంటూ ఫిర్యాదు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ...
Read More..పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కార్పొరేటర్ లు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు కేశినేని నాని పాయింట్స్ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ...
Read More..అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం….ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని.నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోను.గుడివాడలో నన్ను….రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరు ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali...
Read More..నెల్లూరు: నెల్లూరు నగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన కోవూరు టిడిపి ఎమ్మల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు టిడిపి, జనసేన, బిజెపి తోనే సాధ్యం.సంక్షేమ పథకాలు...
Read More..అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో ఎమ్మేల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బుధవారం ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ( Kiran Kumar Reddy ) పీలేరు నియోజకవర్గం...
Read More..హైదరాబాద్, 03 ఏప్రిల్ 2024: ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే జీ తెలుగు( Zee Telugu ) మరోసారి తన సక్సెస్ఫుల్ షో డ్రామా జూనియర్స్( Drama Juniors ) సరికొత్త సీజన్తో మీ ముందుకు వచ్చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా...
Read More..చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం 7వ రోజు యాత్రలో ఓ వృద్ధురాలు ‘జగనన్నే మళ్లీ రావాలి, మాకు కావాలి’ అంటూ అరుస్తూ కనిపించారు. తమ ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న పింఛను పెంచినందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ...
Read More..సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు.పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన తగిన గుర్తింపు లేని కారణంగా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.బుదవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన...
Read More..గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను ఈ రోజు ఉదయం మంత్రి విడదల రజిని( Minister Vidadala Rajini ) సందర్శించారు.వాకింగ్ ట్రాక్లోని పౌరులను పలుకరించారు.గుంటూరు నగర( Guntur ) సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో...
Read More..బడే మియాన్ చోటే మియాన్ సినిమా( Bade Miyan Chote Miyan )కు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీర్ క్రైజి మక్రయ్ అందించారు.గతంలో క్రైజి మక్రయ్( Craig Macrae ) షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలకు...
Read More..జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో నాలుగో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణకు మూలపేట లో బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు దర్గా...
Read More..కాకినాడ జిల్లా, పిఠాపురం: గొల్లప్రోలు ఎలిప్యాడ్ దగ్గర నుండి రోడ్ మార్గంగా పిఠాపురం అగ్రహారం మీదుగా చర్చి సెంటర్ కు బయలుదేరిన జనసేనాని.ABC (ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్) లో క్రైస్తవ పెద్దలతో ప్రార్థనల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను సమానంగా...
Read More..తిరుమల శ్రీవారి ఆలయం( Tirumala )లో కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ( TTD ) శాస్ర్తోక్తంగా నిర్వహించింది.రానున్న 9వ తేది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి యేట నిర్వహించిన విధంగా నేడు కూడా ఆలయాన్ని సిబ్బంది...
Read More..ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) జట్టు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో జిఎంఆర్ ఐటి క్యాంపస్ ను సందర్శించారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఢిల్లీ క్యాపిటల్స్ డైరక్టర్ సౌరభ్ గంగూలి( Saurabh Ganguly ) మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు...
Read More..అవ్వాతాతలంటే ఎటువంటి గౌరవం, జాలి, దయా లేకుండా వ్యవహరిస్తున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు.అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసిన చంద్రబాబు కడుపు మంట చల్లారిందా అని ప్రశ్నించారు.సోమవారం...
Read More..అమరావతి: సీఎస్ జవహర్ రెడ్డితో( CS Jawahar Reddy ) టీడీపీ నేతల బృందం భేటీ.పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపణ.ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరిన టీడీపీ...
Read More..వాలంటీర్ వ్యవస్థ పై వైసీపీ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్( Duvvada Srinivas ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లతోనే( Volunteers ) తాము ఎన్నికలకు వెళ్తామని ఏమి చేసుకుంటారో చేసుకోమని సవాల్ విసిరారు.అవసరమైతే వాలంటీర్ రాజీనామా చేసైనా జగన్ కోసం తనకు...
Read More..స్టార్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా( Family Star Movie ) నెక్ట్ ఫ్రైడే గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.టీజర్, లిరికల్ సాంగ్స్,...
Read More..తిరుపతి: వైవా హర్ష. పారిజాత పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.క్రైమ్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత మంచి చిత్రం వస్తోంది.హీరో చైతన్య.అందరూ కీలక భూమిక ఉన్న చిత్రం.థ్రిల్లర్, క్రైమ్, కామిడీ చిత్రం.మనీ చిత్రం తర్వాత ఈ చిత్రం వచ్చింది.ఒక అమ్మాయి చుట్టూ...
Read More..బాలీవుడ్ యాక్టర్స్ అక్షయ్కుమార్,( Akshay Kumar ) టైగర్ ష్రాఫ్( Tiger Shroff ) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’.( Bade Miyan Chote Miyan ) ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్...
Read More..మాగుంట కామెంట్స్.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మూడు సంవత్సరాల నుండి రాజకీయ పరిస్దితిని గమనిస్తున్నానని , ఎరిక్షన్ బాబు పనితనం నన్ను ముగ్దుడ్ని చేసిందని తెలిపారు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనీవాసులరెడ్డి. యర్రగొండపాలెం టీడీపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన...
Read More..గుడివాడ( Gudivada ) పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నాలుగో రోజుకు చేరుకుంది .పట్టణంలోని తొమ్మిదవ వార్డులో శనివారం ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు భీమేశ్వర స్వామి...
Read More..నగరంలోనీ రుద్రంపేటలో టిడిపి పార్టీ(TDP party ) కార్యాలయంలో ఫర్మీచర్ అద్దాలు ద్వంశం చేసి తగలబెట్టిన చౌధరి వర్గీయులు చంద్రబాబు , లోకేష్( Chandrababu, Lokesh ) ఫ్లెక్సీలు ఫోటోలు చించేసి మంటలల్లో వేసి తగల బెట్టిన టిడీపి అసంతృప్త నేతలు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )షెడ్యూల్… పిఠాపురం( Pithapuram )లో శనివారం మొదలవునున్న వారాహి విజయభేరి…గొల్లప్రోలు హై స్కూల్ పక్కనే ఉన్న హెలిప్యాడ్ ప్రాంగణానికి మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి చేరుకోనున్న పవన్. ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ...
Read More..సింగనమలై నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.ఒక సామాన్యుడికి టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సామాన్యులని ఉన్నత స్థానానికి...
Read More..ఈ నెల 31 న ఢిల్లీ vs చెన్నై మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.రెండవ మ్యాచ్ 3 న కోలకతా తో జరగనుంది ఆంధ్ర అసోసియేషన్ వారికి ఎగ్రిమెంట్ ప్రకారం ఏర్పాట్లు చేశాం.మ్యాచ్ కు సంబంధించి ఢిల్లీ...
Read More..దేశంలోనే కాంగ్రెస్ కి ఆల్టర్ నేట్ పార్టీ లేదు అన్నారు కే.కేశవరావు.ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను తెలంగాణ కోసం అప్పట్లో ఎంపీలతో కలిసి పోరాటం చేశా.కాంగ్రెస్ పార్టీ గ్రేట్ పార్టీ.మంత్రిగా, ఎంపీగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా కాంగ్రెస్ పార్టీ...
Read More..విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జట్టులు ఆటగాళ్లు చేరుకున్నారు.విశాఖ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండ రాడిసన్ బ్లూ కి బయలుదేరు వెళ్లిన జట్లు ఆదివారం నాడు వైయస్సార్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్...
Read More..ఉండవల్లి చంద్రబాబు( Chandrababu ) నివాసంలో తెలుగుదేశంపార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ఎన్టీఆర్( NTR ) విగ్రహానికి నివాళులు అర్పించిన భువనమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు.కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు నిర్వహించిన భువనమ్మ. నిజం గెలవాలి( Nijam...
Read More..సింహాచలం( Simhachalam ) చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకున్న సీఎం రమేష్. సింహాచలం తొలి పావంచ వద్దకొబ్బరికాయ కొట్టి స్వామి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభిస్తున్నట్టు సీఎం రమేష్( C.M.Ramesh ) తెలిపారు...
Read More..తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ను బిజెపి( BJP )కి కేటాయించడం పట్ల స్పందిస్తూ నల్లమిల్లీ రామకృష్ణారెడ్డి, ఇదంతా వైసిపి కుతంత్రాల వల్లే జరిగిందని వైసీపీ వారే 20 కోట్ల డబ్బులను చేతులు మార్చి టిక్కెట్ను బిజెపికి వెళ్లే...
Read More..టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.అనపర్తి నియోజకవర్గం సీటును బిజెపికి కేటాయించడంతో సహనం కోల్పోయిన తెలుగుదేశం కార్యకర్తలు.తెలుగుదేశం ప్లకార్డులను సైకిల్ను కింద పడేసి తొక్కేసిన కార్యకర్తలు.కార్యకర్తలకు నచ్చచెప్పి ప్రయత్నంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీతో మనకు 42 సంవత్సరాల...
Read More..ఈనెల 29న అనకాపల్లి విచ్చేస్తున్న బిజెపి నేత అనకాపల్లి టీడీపీ జనసేన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ స్వాగత కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు …స్థానిక సన్...
Read More..ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా,తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.నారా భువనేశ్వరి పై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్.నారా భువనేశ్వరి కి ఇంగిత జ్ఞానం ఉంటే గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ...
Read More..అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం( Amalapuram)లో రఘురామరాజుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన RRR అభిమానులు.క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కొవ్వొత్తులతో నిరసన. ప్రజల గొంతుకలా మారి, ప్రాణాలొడ్డి అధికారపక్షంపై పోరాటం చేసిన రఘురామకు టికెట్ ఇవ్వాలి అంటూ ఆందోళన.ఐదు...
Read More..మరోసారి ఉండవల్లి కరకట్ట( Undavalli ) వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh) కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.తనిఖీలకు సహకరించిన లోకేష్....
Read More..అమరావతి:ఉండవల్లి కరకట్ట వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.తనిఖీలకు సహకరించిన లోకేష్.కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన...
Read More..విజయవాడ: దేవినేని స్మిత చలసాని పండు కుమార్తె.పెనమలూరు నుండి బొడే ప్రసాద్ కి టీడీపీ నుండి టికెట్ కేటాయించారు.మాకు ఎందుకు కేటాయించలేదు?ప్రతి సారి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది.2009 నుండి ఒక్క సారి అయినా సీటు ఇస్తే బాగుండేది.వెన్ను పోటు రాజకీయాలు...
Read More..The Telugu Film Journalists Association (TFJA) orchestrated a significant event today at Prasad Labs, Hyderabad, where they distributed Health and ID Cards to journalists, marking yet another milestone in their...
Read More..తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్( TFJA ).సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం.ఈ ఏడాదిలో అసోషియేషన్ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది.అసోషియేషన్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ...
Read More..హాజరుకానున్న చంద్రబాబు( Chandrababu ), 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు,13 మంది ఎంపీ అభ్యర్థులు,ఇతర నియోజకవర్గాల ఇంచార్జిలు.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్ షాప్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్...
Read More..నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాదు నుంచి రాపూర్ కి చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని...
Read More..గత కొన్ని రోజులుగా పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై జరుగుతున్న సస్పెన్స్కు తెరపడింది.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోడే ప్రసాదును అధిష్టానం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో ఆనందోచాలు నిండాయి.బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని తెలియజేశారు.పెనమలూరు లోని బోడె...
Read More..బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు.పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పాను.నాకు వంశీ, కొడాలి తో సత్సంబంధాలు ఉంటే నేను ఎందుకు చెబుతాను వంశీ, నానితో సంబంధంలేదని...
Read More..తమ ఇంటిలో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవేల్పు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం…దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో జరుపుకుంటోంది.నేడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్,...
Read More..విజయవాడ: ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు.50ఏళ్ల నుంచి 12వేల ఉద్యమాలు చేశాం.ఎన్నో సాధించి బీసీ లకు అండగా నీలిచం.ఆంద్రప్రదేశ్ లో CM జగన్ అమలు చేస్తున్న స్కీమ్ లు మరెక్కడా లేవు.పేద కులాల అభివృద్ధికి దైర్య...
Read More..అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శేషుకుమారి....
Read More..ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా నారా లోకేష్ కాన్వాయ్ ఆపి చెక్ చేసిన పోలీసులు.కోడ్ అమలు లోకి వచ్చిన నేపథ్యంలో చెక్ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.కాన్వాయ్ లో ఉన్న కార్ల ను చెక్ చేసిన పోలీసులు.తాడేపల్లి...
Read More..ఎన్టీఆర్ జిల్లా విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో నీ కాపలాదారుడు పోతిన మహేష్ నీ నువ్వే కాపాడుకోవాలంటు మహేష్ కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనీ జనసేన కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ అభ్యర్థులు ఇంద్ర కీలాద్రి ఘాట్ రోడ్లో కామధేను అమ్మవారి దగ్గర...
Read More..వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి బస్సు యాత్ర వివరాలను మీడియాకు వివరించిన పార్టీ సీనియర్ నేతలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల...
Read More..సినీనటుడు మోహన్ బాబుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిల జన్మదిన శుభాకాంక్షలు వేద ఆశీర్వచనంతో దీవెనలు సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు...
Read More..నరకం అనుభవిస్తున్నాం అన్నా.కూలీలమైన మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అంత నరకం అనుభవిస్తున్నాం జగన్ ప్రభుత్వంలో కూలీలమైన మేం అల్లాడిపోతున్నాం.మీరు అధికారంలోకి రావాలి.మా కష్టాలు తొలగాలి ఇంటింటికి ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ...
Read More..హదరాబాద్ లో చెడ్డీగ్యాంగ్( Cheddi Gang ) మరోసారి కలకలం రేపుతోంది కొన్నాళ్ల క్రితం విజయవాడ( Vijayawada )లో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్ ఆ తర్వాత మాయమైంది.వాయిస్ గతేడాది ఆగస్టులో మియాపూర్ ప్రాంతంలో ఒకసారి వీరి కదలికలు...
Read More..ఏపీలో పదో తరగతి పరీక్షలు( 10th class exams ) మొదలయ్యాయి.ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది.నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి.మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో...
Read More..శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢీల్లీ భయలుదేరిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కెటిఆర్. ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేయడం సరికాదు కాంగ్రెస్ బిజెపి లు కలిసి కుట్ర చేసి...
Read More..కాకినాడ జిల్లా, కిర్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కామెంట్స్…గౌరవ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి లో చేరాను.ఎక్కువ మంది కార్యకర్తల తో కలిసి వెల్డమనుకున్న పిల్లల పరీక్షలు , సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్ళలేదు.వైసిపి ఆవిర్భావం...
Read More..మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు.విలేకర్ల సమావేశం లోని మీడియా పాయింట్లుగడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు…పేర్ని నానీ(Perni Venkataramaiah )బలరాంపేట వడ్డెర...
Read More..తెదేపా నాయకులు జేడీ రాజశేఖర్ పాయింట్స్ 2019లో తెదేపా నుంచి సత్యవేడు నుంచి పోటీ ఓటం పార్టీకోసం అన్ని చేశా.కానీ అధిష్ఠానం కోనేటి అధుములం ఆర్థికంగా దెబ్బ తీసిన పార్టీ కోసం పని చేశా జేడీ ఫౌండేషన్ సేవలు చేశా వైకాపా...
Read More..వర్మ( S V S N Varma )కు సీటు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తెలుగుదేశం జెండాలను తగలబెడుతున్న టిడిపి కార్యకర్తలు. పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం పోటీలో ఉంటున్నట్టు ప్రకటించడంతో తీవ్ర నిరసన...
Read More..పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ‘(Ravikula Raghurama )సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. యువ హీరో...
Read More..ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోం మంత్రి ప్రలోభాలు పర్వానికి తెరలేపారు.అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు.అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు,...
Read More..ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.గత కొన్ని శతాబ్దాలుగా సమాజంలో పింజర్లు, దూదేకులు అవహేళనకు గురి అవుతూ వస్తున్నారని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతలు తెలిపారు.అలాంటి పదాలు వాడవద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్...
Read More..కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కీ ఘనంగా స్వాగతం పలికిన మచిలీపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డా.సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ప్రముఖ క్యాన్సర్...
Read More..ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ( Minister Vidadala Rajini ) ఆవేదన వ్యక్తం చేశారు.గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ( TDP ) ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం...
Read More..తెలుగుదేశం, జనసేన, బిజెపి( Telugu Desam Janasena BJP ) కూటమి తొలిసభను సమన్వయం తో విజయవంతo చేయాలని లోకేష్ ఆదేశంఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశంరేపు ఉదయం 9:32గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ...
Read More..గీతాంజలి మృతి( geetanjali )పై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం.సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల(Tangirala Sowmya ) సౌమ్య అన్నారు.మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు...
Read More..పెనమలూరు: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్.నిద్రపోయే టైంలో తప్ప ఇప్పుడైనా అందుబాటులో ఉంటా.ఫోన్ లిఫ్ట్ చేస్తా సమాధానం చెప్తా.పనికట్టుకుని రాస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్. ఎల్లో మీడియా లాగా ముద్ర వేసుకోవద్దని వార్నింగ్.ప్రజల కోసం పెనమలూరు...
Read More..ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు.బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా? పాల్ రావాలి-పాలన మారాలి’ అని...
Read More..కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party )లోకి రావాలనిఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు.ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham ) పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు.రెండు కుటుంబాలు, రెండు పార్టీలే APని ఏలాలా. బహుజనుల పార్టీ అయిన మాకు...
Read More..కృష్ణాజిల్లా నియోజవర్గం ఉయ్యూరు మండలంలో మంత్రి జోగు రమేష్( Minister Jogu Ramesh ) పలు సచివాలయాలు రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు.చంద్రబాబు...
Read More..చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు.చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్, కేంద్రమంత్రి షెకావత్, జయంత్ పాండా, నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీ మధ్య కీలక చర్చలు.ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొలిక్కివచ్చే అవకాశం.
Read More..వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది.ఆంధ్రా కశ్మీర్గా పాపులర్ అయ్యింది.అదే ‘లంబసింగి’.( Lambasinghi ) ఇప్పుడు...
Read More..Many people think of touring hill stations like Shimla, Ooty, Kashmir in summer! Because… because it’s cold there! Andhra also has one such hill station.Andhra became popular as Kashmir.That is...
Read More..ఆర్కే నాయుడుగా( RK Naidu ) బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్.( Sagar ) ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఇటీవల ‘షాదీ ముబారక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్...
Read More..వైసిపి ప్రభ కి హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరియు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( MLA Gopireddy Srinivas Reddy )అభిమానుల కోలాహలం మధ్య పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్(...
Read More..నెల్లూరు ప్రజలు తరిమెసిన తీసేసిన తహసీల్దార్ అనీల్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు.కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సబులిటి నిధులు ఖర్చు చేస్తున్నట్టు లేనిపోని ఆరోపణలు చేసాడు.కాని విపి ఆర్ వ్యాపారాలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో లేవన్న విషయం తెలుసుకోవాలి.విపి ఆర్ సొంత నిధులతో విద్యార్థులకు విద్య,...
Read More..హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినదిస్తున్న భక్తులుభక్తులకు వసతిసౌకర్యాలు కల్పించామని అధికారుల వెల్లడిపల్నాడు జిల్లా( Palnadu District ) అమరావతి బాల చాముండిక సహిత అమరలింగేశ్వరస్వామి వారి శివరాత్రి( Maha Shivratri ) పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య...
Read More..ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanbham )తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్రెడ్డి.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి( CM YS Jagan ) ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చామని.వైసీపీ( YCP )లో చేరాలని ఆహ్వానించామని తెలిపారు.ముద్రగడ ఆలోచించి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని...
Read More..దుబాయ్ లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్( Gama Awards ) లో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ.“బేబి”( Baby ) సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు గామా...
Read More..తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా యానివెరైటీ 21 వ కాన్వో కేషన్ లో ప్రముఖ గాయని పి.సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ.ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న గాయని పి.సుశీల....
Read More..మహిళల సాధికారత కోసం అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం వైసీపీ( YCP ) దే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎన్నికల సమయం లో పార్టీ కోసం.పని చేస్తాజగన్ ప్రభుత్వం( YS jagan )...
Read More..ఎన్టీఆర్ జిల్లా నందిగామ: కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని కౌంటర్.చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కేశినేని నాని 2019 ఎన్నికల్లో ఎందుకు టీడీపీ నుంచి పోటీ చెశారు.నాని లకు చిప్ లే కాదు సీటు గ్యారంటీ కూడా లేదు అందుకే చంద్రబాబు...
Read More..ఉద్వేగభరితంగా ఉర్రూతలూపుతూ సాగిన మంత్రి జోగి రమేష్( Jogi Ramesh ) ప్రసంగం తీవ్ర స్థాయిలో తిట్లతో ప్రతి పక్ష నాయకులపై, ఎమ్మెల్యే వసంత( Vasantha Venkata Krishna Prasad ) పై విరుచుకుపడ్డ మంత్రి జోగి పులివెందుల తర్వాత మైలవరంలో...
Read More..మైలవరం ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడితే మైలవరంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటుందని అనుకున్నారుజగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ని ఎవరైనా చాలెంజ్ చేయగలరా?పక్కా లోకల్, పేదవాడు, యాదవ కులస్తుడు ని నిలబెట్టి గెలిపిస్తా చూడమని సర్నాల...
Read More..బంజారాహిల్స్ పోలీసుల( Banjarahills Police ) ఎదుట విచారణకు హాజరయ్యను.ఆ రోజు జరిగిన విషయాన్ని మొత్తం పోలిసులకు చెప్పాను.నేను ఎవరిపైన దాడి చేయలేదు.ఆ జాగ్వార్ కారు కూడా నాది కాదు.ఆ కారు మా ఫ్రెండ్ ది.త్వరలోనే అన్ని విషయాలు మీడియా తో...
Read More..Mumbai, March 6, 2024: టాటా ఐపీఎల్ 2024( TATA IPL 2024 ) సీజన్ అందించే క్రికెట్ విందును ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో, జియో సినిమా( Jio Cinema ) దీన్ని మరో ఉత్తేజకరమైన ఎడిషన్గా మార్చేందుకు తన...
Read More..అమరావతి: గుమ్మనూరు జయరాం, టీడీపీ నేత.నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను.నేను రాజీనామా చేశాక.బర్తరఫ్ చేసినా.ఏం చేసినా నాకు అనవసరం.చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా.చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను.ఆలూరుకు సేవలందించాను.ఇప్పుడు...
Read More..మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం( Gummanur Jayaram ) అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గాని( Alur Assembly constituency )కి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులు పార్టీలో చేరారు.వారికి కండువాలు...
Read More..తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వారిలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఉదయ దర్శన విరామ సమయంలో స్వామివారి దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్,...
Read More..ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం.జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy )కి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto )లో పెట్టాలి.ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు.అమరావతి...
Read More..తిరుమల శ్రీవారి( Tirumala )ని అనిమల్ సిన్మా దర్శకుడు సంపత్ రాజ్, వంగా సందీప్( Sampath Raj, Vanga Sandeep ) దర్శించుకున్నారు.ఉదయ దర్శన విరామ సమయంలో వారు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి...
Read More..కృష్ణాజిల్లా : జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ పై మాజీమంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్.ఈసారి ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో నుండి బయటకు తోసేస్తారు.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్ ను...
Read More..చంద్రబాబు నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రెండో విడత అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ తో పొత్తుల వ్యవహారంపై చర్చ.పురందేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్న ఇరు పార్టీలు అధినేతలు.
Read More..నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ లో భూమా అఖిలకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్.గత మూడు రోజుల నుండి నాపై అఖిలప్రియ వారి చెంచా బ్యాచ్ టోలింగ్స్ మొదలుపెట్టారు.నన్ను భూమా కిషోర్ రెడ్డి కాదని గంగుల కిషోర్ రెడ్డి అని ట్రోలింగ్ పెడుతున్నారు.అఖిల...
Read More..తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) కొంత కాలం క్రితం నువ్వు నేను( Nuvvu Nenu Movie ) అనే సినిమాలో హీరో గా...
Read More..విజయవాడ: వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానన్నారు.రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని.మంత్రి పదవి చేశానన్నారు.ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానన్నారు.చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ...
Read More..తిరుపతి: హరిరామ జోగయ్య తీరు నచ్చక కాపు సంక్షేమ శాఖకు రాజీనామా చేసినట్లు తిరుపతి కాపు నేతలు వెల్లడించారు.జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ బలిజలు కాపులు కులాల వారందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని చెప్పారు. హరిరామ జోగయ్యని నమ్మే...
Read More..విశాఖ: విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్. ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా.మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా. విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా.అమరావతి...
Read More..విన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ.రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది.మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్...
Read More..పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామం వరకు బుల్లెట్ బండి పై తిరుగుతూ హల్చల్ చేసిన మంత్రి అంబటి రాంబాబు. స్థానికులను పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దిశగా ప్రశ్నిస్తూ ప్రజల్లో మమేకమవుతున్న మంత్రి అంబటి. మంత్రి...
Read More..రాజమండ్రి: సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ రామ్ఎంపీ భరత్ కామెంట్స్….రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్( MP Margani Bharat ) ఆదిరెడ్డి అప్పారావు( Adireddy Apparao )...
Read More..ఉత్తరాంధ్ర( Uttarandhra ) మీద వైసిపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ( Konathala Rama...
Read More..నా కుటుంబసభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు – సోషల్ మీడియా( Social media )లో వచ్చే వార్తలు అసత్యాలు – అధైర్య పడకండి – అపోహ పడకండి – చింతమనేని అంటే టిడిపి – టిడిపి అంటే చింతమనేని( Chintamaneni Prabhakar...
Read More..గన్నవరం ఏబి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు పేరుతో చర్చా వేదిక కార్యక్రమం.యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda VenkatRao ) ఆధ్వర్యంలో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు చర్చా వేదిక.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు...
Read More..Star heroine Rashmika Mandanna traveled to Tokyo, Japan, to represent India at the Crunchyroll Anime Awards.The awards ceremony is scheduled to take place in Tokyo tomorrow.Rashmika is honored as the...
Read More..క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న.రేపు టోక్యోలో క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి.గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మనదేశం నుంచి రశ్మిక రిప్రెజెంట్...
Read More..We are thrilled to introduce you to “Nice Nails Baby,” a premier destination for luxury beauty services dedicated to enhancing your skin, nails, makeup, and hair.At Nice Nails Baby, we...
Read More..