మన దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఉగాది పండుగ( Ugadi festival ) ను మార్చి 22వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఏడాది చైత్ర నవరాత్రులు ప్రతిపద తిధి నుంచి మొదలవుతాయి.చైత్ర మాస తిధి మార్చి 21వ...
Read More..మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు( Ancient temples and shrines ) ఉన్నాయి.దాదాపు ప్రతి గ్రామంలో కూడా కచ్చితంగా ఒక దేవాలయం ఉంటుంది.దేవుడు ఉన్నాడని నమ్మకంతో అందరూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు.ప్రతిరోజు పూజలు చేస్తుంటారు.ఒక్కొక్కసారి దేవుడు తన భక్తులకు...
Read More..తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) శుభవార్త చెప్పింది.కానీ నడకన తిరుమలకు వస్తున్న భక్తుల కష్టాలు త్వరలో తీరిపోయే అవకాశాలు ఉన్నాయి.కరోనా ఆంక్షలు కారణంగా నడక మార్గంలో వచ్చే భక్తులకు గతంలో దర్శనం టికెట్లను నిలిపివేత పై...
Read More..మన తెలంగాణ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా రాజం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని( Venkateswara Swamy ) శుక్రవారం టిటిడి విలీనం చేసుకుంది.ఇప్పటి దాకా దేవాలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.25 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం:ద్వాదశ మంచి రోజు కాదు వరకు అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి మన దేశంలో నుంచి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు.చాలా మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.మరి కొంత...
Read More..కలియుగ దైవం శ్రీ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే చాలని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు భావిస్తూ ఉంటారు.తిరుమల ( Tirumala ) చేరుకుంటున్నా భక్తులు క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి ఉండి శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చి లడ్డు...
Read More..ఖర మాసం( Khara month ) హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి నెల 15వ తేదీన ఉదయం 5:17 నిమిషములకు మొదలైంది.ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలోకి సంచరించాడు.ఖర మాసం ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉంటుంది.ఈ సమయంలో అన్ని రాశుల వారు...
Read More..హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది చైత్ర మాసంలో శుక్లపక్షంలోని ప్రతిపద తిధి నుండి మొదలవుతుంది.చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజే మొదలవుతాయి.ఈ సంవత్సరం ఉగాది ( Ugadi ) పండుగను మార్చి 22వ తేదీన జరుపుకుంటున్నారు.ఉగాది అంటే వారం రోజుల ముందే...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు స్వామి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.26 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా 4.40 ల6.40 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 వరకు ఈ రోజు రాశి...
Read More..చైత్ర నవరాత్రి చివరి రోజు శ్రీరామునికి అంకితం చేయబడిదాని పండితులు చెబుతున్నారు.మార్చి 30వ తేదీన శ్రీరామనవమి( Sri Rama Navami )పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు.చైత్రమాసం శుక్ల పక్షం 9వ రోజున పుష్ప నక్షత్రంలో పూర్ణమి రోజున శ్రీరాముడు ( Lord Rama...
Read More..మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు డబ్బు సంపాదించాలనే అనుకుంటూ ఉంటారు.ఉద్యోగము, వ్యాపారం( Job, business ) చేసి డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్న దానినీ బట్టి మన జీవితం ఎంతవరకు విజయవంతంగా ఉందనే అంచనా వేస్తూ ఉంటారు.ఇలా జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి మన...
Read More..భూమి మీద జీవిస్తున్న ప్రజలలో ఏ ధర్మాన్ని అనుసరిస్తున్న వారైనా అవసరంలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి భోజనం( Food ) పెట్టడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు.దీని వెనుక కేవలం అవసరం ఉన్నవారికి సహాయం అందించడం మాత్రమే కాదు మన మంచి...
Read More..ఏప్రిల్ నెల( April ) మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి.ఏప్రిల్ 2023 గ్రహాలు మరియు రాశుల పరంగా ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు.ఎందుకంటే ఈ నెలలో కూడా చాలా గ్రహాల రాశి లో మార్పు ఉంటుంది.ఇది మొత్తం 12 రాశుల పై...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.27 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం: మ.1.30 ల 3.00 వరకు అమృత ఘడియలు: నవమి సా.4.00 సా6.00 దుర్ముహూర్తం:ఉ.10.14 మ11.05 తిరిగి మ.3.21ని ల 4.12ని వరకు ఈ...
Read More..బాసర సరస్వతి అమ్మ వారి దేవాలయంలో ఇ హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి( MLA Vithal Reddy ) మొదలుపెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దశల వారీగా ఆన్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.కాలి నడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ జీవితంలో డబ్బు, జ్ఞానం బాగా సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు.అలాంటివారు పూజలో ప్రధమ దైవంగా పూజించే ఆ విగ్నేశ్వరుణ్ణి( Vigneshwarudu ) సంకాష్టహర చతుర్దశి రోజు పూజిస్తే సర్వ దోషాలు...
Read More..మన దేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు ( Devotees ) భగవంతుని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ...
Read More..ప్రస్తుత రోజులలో డబ్బులు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం.కానీ కొంత మంది డబ్బు అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు.అలాంటి ధనం ఎప్పటికీ నిలవదు.ఎదుటివారిని మోసం చేసి డబ్బు సంపాదించాలని దురాశతో కొంతమంది ప్రజలు ఉన్నారు.మనకు లక్ష్మీ యోగం పట్టాలే కానీ డబ్బు ఎంత...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు: అష్టమి మ.2.00 సా4.40 దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..సనాతన ధర్మం ప్రకారం మన దేశంలో చాలా మంది ప్రజలు అనేక రకాల ఆచారాలను పూర్వపు రోజుల నుంచి పాటిస్తూ వస్తున్నారు.ఇందులో దాన ధర్మాలు చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.మన జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బు దానం చేస్తే మంచి...
Read More..ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.దాదాపు చాలా మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.మరి కొంత మంది...
Read More..మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని(Astroloygy) బలంగా నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు ప్రతి నెలకు ఒకసారి లేదా ప్రతి రెండు, మూడు నెలలకు ఒక సారి వాటి గమనాన్ని మారుస్తూ ఉంటాయి.అలా మారినప్పుడు అన్ని రాశుల పై...
Read More..మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుంటూ ఉంటారు.అంతేకాకుండా మరికొంతమంది భక్తులు పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ప్రపంచంలోనే...
Read More..సనాతన ధర్మంలో హిందువులు జ్యోతిష్య శాస్త్రం(Astrology), వాస్తు శాస్త్రం మాదిరిగా కొన్ని శకునాలను కూడా నమ్ముతారు.ఆ శకునాలు భవిష్యత్తును సూచిస్తాయని మార్పును సూచించే సంకేతాలుగా చాలా మంది నమ్ముతూ ఉంటారు.ఇక వీటిలో మంచి శకునాలు, అపశకునాలు కూడా ఉంటాయి.పిల్లి(Cat) ఎదురు వచ్చినా,ఎవరైనా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం: మ.3.00 ల 4.30 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి...
Read More..హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది( Ugadi).ఈ పండుగ తోనే తెలుగువారి పండుగలు మొదలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు.అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ఒక్కొక్క చోట...
Read More..కలియుగ వైకుంఠం అని, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అని తిరుమల( Tirumala ) పుణ్యక్షేత్రానికి పేరు.రోజు ఈ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు.భక్తిశ్రద్ధలతో...
Read More..జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల జాతర ఎంతో ఘనంగా జరిగింది.అతి పెద్ద జాతరగా పేరు ఉన్న పెద్దాపూర్ మల్లన్న(Peddapur Mallanna)కు దాదాపు 60 వేలకు పైగా బోనాలను భక్తులు సమర్పించారు.ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన...
Read More..మార్చి నెల 31వ తేదీన భద్రాద్రి రామయ్య(Bhadradri Ramayya) మహా సామ్రాజ్య పట్టాభిషేకానికి దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.60 సంవత్సరాలకు ఒకసారి ప్రభావ నామ ఏడాది లో జరిగే ఈ పట్టాభిషేకానికి దేవాలయ అర్చకులు ఈ సారి ప్రత్యేకంగా...
Read More..మన భారతదేశంలోనీ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు (devotees)తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుని సంతోషంగా ఇంటికి వెళుతూ ఉంటారు.మరి కొంతమంది భక్తులు పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే తలనీలాలను మరి కొంత మంది భక్తులు సమర్పించి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు.తాజాగా మార్చి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.29 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు: ఉ.9.10 మ3.40 సా4.50 దుర్ముహూర్తం:మ.47 ల1.38 ల3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..కృష్ణ యజుర్వేద తైత్తిరీయ(Krishna Yajurveda Taittiriya) సంహిత చతుర్ధకాండంలోని పంచమ, సప్తమా ప్రపాఠకాలను నమకం, చమకం అని పిలుస్తూ ఉంటారు.రెండు కలిపితే రుద్రం.నమక చమకలు సర్వబద్ధంగా చదువుతూ అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.నమ్మకంలో విశ్వంలోని ప్రతి అణువు రుద్రుడే అని భావన చేస్తూ...
Read More..తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది.శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.అన్నీ అనుకున్నట్లు పాలకమండలి సమావేశంలో ఆమోదం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షలలో భక్తులు తరలి వచ్చి స్వామి వారికి పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు.అలాంటి తిరుమల...
Read More..ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తూ ఉంది.మనకు ఏది కావాలనుకున్న ఇంట్లో ఉన్న చోటు నుంచే స్మార్ట్ ఫోన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు.అనేక కొత్త యాప్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.అయితే ఇప్పటి వరకు ఫుడ్, వస్తువులు, గిఫ్టులు చివరకు ఆవు...
Read More..మన భారత దేశంలో ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ తిరుమల పుణ్య క్షేత్రానికి( Tirumala...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.14 సూర్యాస్తమయం: సాయంత్రం 06.25 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..నవ రత్నాలలో ఒకటైన నీలి రంగు అల్యూమినియం ట్రై యాక్సైడ్ తో తయారు చేయబడి ఉంటుంది. టైటానియం(Titanium ) అనే రసాయనాన్ని రాయికి నీలి రంగు , ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు.నీలం రంగుకి చెందిన అధిక కాఠిన్యం కారణంగా మెరుపు చాలా...
Read More..చాలామంది ప్రజలు భూమిని కొనుగోలు చేసేటప్పుడు ధరలు మాత్రమే చూస్తూ ఉంటారు.కానీ భూమిని కొనుగోలు చేసేటప్పుడు ధరల కంటే ముందు వాస్తును కచ్చితంగా చూడాలి.కొనుగోలు చేసే స్థలానికి వాస్తు ఉంటే కొనుగోలు చేసే చేసిన వ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది.కొనుగోలు చేసిన...
Read More..భగవంతుడు ఒక్కడే కానీ మనిషి ఆలోచనలో మార్పు ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు.కౌడిపల్లి లో నల్ల పోచమ్మ, రేణుకా మాత, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ ఉత్సవాలలో కలెక్టర్ రాజర్షి షా,...
Read More..మన భారత దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి భగవంతున్నీ దర్శించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా భక్తులు భారీగా తరలి వచ్చి పూజలు,అభిషేకాలు చేసి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు.మన...
Read More..ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది.శుక్రవారం రోజు స్వామివారిని దాదాపు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.వారిలో 25 వేల...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.31 సూర్యాస్తమయం:సాయంత్రం 06.21 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు: ఉ.10.30 ల11.30 మ3.10 సా4.10 దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..భక్తుల కొంగు బంగారం 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బొంతపల్లి వీరన్న గూడెం వీరభద్ర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది.ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.8 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు...
Read More..మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వెళ్లి భగవంతునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ఇంకా కొన్ని దేవాలయాలు నిర్మాణ దశలో కూడా ఉన్నాయి.మరి కొన్ని ప్రాంతాలలో నూతనంగా విగ్రహ...
Read More..నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం ఎంతో ఘనంగా మొదలైంది.రంగనాథ స్వామి రథోత్సవాన్ని నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టారు.స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి కల్యాణం వేడుకగా జరిగింది.కళ్యాణమూర్తి అయినా శ్రీదేవి, భూదేవి,...
Read More..రాతినే కొండగా మలిచిన దైవ సన్నిధి కైలాస దేవాలయం.మహారాష్ట్ర ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ దేవాలయం ఉంది.దీని నిర్మాణానికి రాళ్లు, సిమెంట్ ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండ ను దేవాలయంగా...
Read More..సాధారణంగా మనం నిద్ర లేవగానే చేసే పని ఏమిటంటే మనకు బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తూ ఉంటాం.లేదా మరి కొంత మంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.అయితే నిద్రలేచిన వెంటనే వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.31 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ఉ.9.15 ల10.15 సా4.40 ల6.10 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.24 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించలేకపోతున్నారు అంటే వారిలో దృఢమైన ఆత్మవిశ్వాసం లేదు అని అర్థం చేసుకోవచ్చు.ఆత్మవిశ్వాసంతో ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేయవచ్చని చాలా మంది యువత నిరూపించారు.అయితే మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని వాస్తు చిట్కాలు కూడా...
Read More..సాధారణంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు.అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రాత్రనకా, పగలనకా కష్టపడుతూ ఉంటారు.ఇలా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి రోజు పూజలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతేకాకుండా స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు...
Read More..సాధారణంగా గురువారం రోజు కొన్ని పనులు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.కొన్ని ముఖ్యమైన కార్యాలు లేదా ఏవైనా పని మొదటి సారి గనుక మొదలు పెడుతున్నట్లయితే గురువారం రోజు వద్దు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే అసలు గురువారం రోజున...
Read More..మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.అంతే కాకుండా మన దేశంలో ప్రతి నెల ఏదో పండుగను ప్రజలు జరుపుకుంటూ ఉంటారు.ముఖ్యంగా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.32 సూర్యాస్తమయం: సాయంత్రం 06.20 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 సా 4.40 ల6.40 దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు ఈ రోజు రాశి...
Read More..ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం పెద్దగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం మాత్రమే పడుతుంది.టైం స్లాట్ దర్శనానికి నాలుగు,మూడు వందల రూపాయల...
Read More..సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు పాటించడం ఎంతో అవసరం.మాములుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ దిశ తెలుసుకొని మనం నడుచుకున్నట్లయితే అన్నీ అన్ని శుభ ఫలితాలు వస్తాయి.ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు కొన్ని వాస్తు...
Read More..వాస్తు శాస్త్రంలో చిన్న పెద్ద ఎన్నో రకాల చర్యలను వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.ఈ చర్యలలో ఇంట్లో విస్తరించిన ప్రతికూల శక్తిని తొలగించడంలో చాలా ప్రభావంతంగా పరిగణించబడే కొన్ని చర్యలు ఉన్నాయి.ఈ పరిహారాలలో ఉప్పు కూడా ఒకటి.వాస్తు శాస్త్రంలో ఉప్పుకు సంబంధించిన...
Read More..హిందూ సాంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగిన మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది.సమాజంలో గౌరవానికి కూడా కారణమవుతుంది.పెళ్లి అయిన తర్వాత మహిళలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలి మెట్టలను, మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన...
Read More..పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో స్వయంభుగా వెలసిన సంతాన వేణుగోపాల స్వామి తీరునాళ్ల మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమవుతుంది.ఇంకా చెప్పాలంటే గురువారం సుప్రభావా సేవతో పూజలు మొదలవుతాయని దేవాలయ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.అదే విధంగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.33 సూర్యాస్తమయం: సాయంత్రం 06.20 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల7.30 మ2.00 సా4.30 దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు దేశ నల మూలాల నుంచి ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.అలాంటి తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల...
Read More..మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నియోజక వర్గమైన వారణాసి లో గల కాశీ విశ్వనాధ ఆలయంలో మిల్లెట్ లతో చేసిన లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.ఇప్పటి నుంచి దీనిని శ్రీ అన్న ప్రసాదంగా పిలుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ...
Read More..సాధారణంగా కొంతమందిని చూడగానే వెంటనే నచ్చేస్తూ ఉంటారు.వారు మాట్లాడే తీరు, వారి వ్యక్తిత్వం అన్ని వెంటనే నచ్చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ క్రింది రాశులకు చెందిన అమ్మాయిలు ఎవరిని అయినా వెంటనే ఆకర్షిస్తారు.ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.వృషభ రాశికి...
Read More..సాధారణంగా మన దేశంలో ఏ ప్రాంతంలో చూసినా బ్రహ్మోత్సవాలు, గ్రామ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు దేశ నలమూలాల నుంచి వచ్చి ఈ పుణ్య కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.అలాగే మండలంలోని చిన్న గొట్టిముక్ల గ్రామం లో సోమవారం రోజు సాయంత్రం...
Read More..కాణిపాకం దేవాలయంలో లక్ష మోదక లక్ష్మి గణపతి హోమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామి ఐదవ తేదీ నుంచి కాణిపాకంలో ఉదయాస్తమాన సేవను మొదలుపెట్టారు.ఈ సేవ టికెట్ ధర లక్ష రూపాయలుగా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 06.20 రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా.4.40 ల6.40 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..తిరుమల కొండ పై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.ఆదివారం...
Read More..ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంటే తిరుమల అనే చెప్పాలి.తిరుమలలో ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి.అందులో కుమారధార తీర్థంది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి.తిరుమల శేషాచలా అడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒకటైన ముక్కోటిని ఈ ఏడాది మార్చి ఏడవ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు.అయితే...
Read More..శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.తాజాగా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మరో ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.నంద్యాల జిల్లాలో కొలువైన కోరి...
Read More..ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు హోలిక దహన్ను చూడడం మంచిది కాదు.ఇలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అటువంటి పరిస్థితిలో కొత్తగా వివాహం అయినవారు హోలీ రోజున గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.చెడుపై మంచి సాధించిన విజయానికి...
Read More..మన భారత దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వెళ్లి భగవంతునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.అయితే అన్నవరం సత్యదేవుని ప్రసాదం మరింత నాణ్యతగా భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఇన్ఛార్జి ఈఓ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 06.20 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:ఉ9.00 ల10.30 ల3.50 సా5.50 దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..శనీశ్వరుడి దృష్టిలో తన మన అనే బేధం అసలు ఉండదు.తప్పు చేసిన ఎవరికైనా తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు.ఇలా ఒక్కసారి శని ప్రభావం మనపై కనుక పడింది అంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వవు.దీని మూలంగా...
Read More..వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలంటే ఎటువంటి వాస్తు దోషం ఉండకూడదని దాదాపు చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఎటువంటి వాస్తు దోషం లేని గృహాలు ఎల్లప్పుడూ ఆనందం, సానుకూల శక్తి, సంతోషం మరియు శాంతిని కలిగి ఉంటాయి అని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.35 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:అశేష మంచిది కాదు దుర్ముహూర్తం: సా.5.02 ల5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..ఇలా ఆధ్యాత్మికంగా భావించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి.తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు.ఈ మొక్కను మన దేశంలో చాలా మంది ప్రతి రోజు పూజిస్తూ ఉంటారు.అయితే తులసి మొక్కతో పాటు...
Read More..ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకలను పెంచడం చాలా మంది ప్రజలు శుభంగా భావిస్తారు.చిలుకలు ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఇంట్లో సానుకూలతను పెరిగేలా చేస్తాయి.ఇంట్లో చిలకల చిత్రాన్ని పెట్టుకుంటే కూడా మీకు అదృష్టాన్ని మార్చేవిగా ఉంటాయని వాస్తు నిపుణులు...
Read More..కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రతి రోజు చాలామంది శ్రీవారి భక్తులు తరలివస్తూ ఉంటారు.వారంతరాల్లో, సెలవు రోజులలో భక్తుల సంఖ్య మరింత అధికం అవుతుందనే సంగతి కూడా చాలామందికి తెలుసు.దీని వల్ల సెలవు రోజులలో, ప్రత్యేక రోజులలో...
Read More..కోరుకొండ శ్రీ లక్ష్మీనర సింహస్వామి రథోత్సవంలో అపశృతి జరిగింది.ఈ కార్యక్రమంలోని రథం చక్రాల క్రింద ఇరుక్కుని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.అటు భక్తుల కొలహాలు మధ్య రథోత్సవం వైభవంగా జరిగింది.తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీనర సింహస్వామి రథోత్సవంలో...
Read More..సాధారణంగా ఎవరి ఇంట్లోకి వెళ్లిన కాళ్లు ఊపినట్లుగా పెద్దలు చూస్తే మాత్రం వద్దు అలా చేయకండి అలా చేయడం మంచిది కాదు అని చెబుతూ ఉంటారు.కాళ్లు ఉప్పడంతో అంత సమస్య ఉందా.మన పెద్దలు చెప్పినట్లు అది సంపదను దూరం చేస్తుందా.కాలు ఊపడం...
Read More..ఒక వ్యక్తి అన్ని బాధలు, రోగాలు, బాధల నుంచి ఉపశమనం పొందాలంటే హోలీ పండుగ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయడం మంచిది.హోలీ పండుగ ను దేశవ్యాప్తంగా ప్రజలందరూ మార్చి 8వ తేదీన జరుపుకుంటారు.హోలీ పండుగ కోసం చాలామంది ప్రజలు వేయికళ్లతో...
Read More..యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ముగిశాయి.ఈ శుభ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.మన తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.37 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 ల11.45 మ 3.10 సా4.10 దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..త్వరలోనే నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌఖర్యార్ధం దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాంమని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రకటించారు.శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో...
Read More..ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు.ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే చాలు మీకు డబ్బే డబ్బు.శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఉప్పు దీపం వెలిగించడం ఎంతో మంచిది.ఆ దీపాన్ని ఎలా,ఎప్పుడు వెలిగించాలి.దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.వేద క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు.మరి ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 7న ప్రజలు జరుపుకుంటారు.అయితే రంగులతో హోలీనీ మార్చి 8న...
Read More..మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని దేవాలయాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.తిరుమల తిరుపతి లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత...
Read More..ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.ఒకటి రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.గురువారం రోజు స్వామివారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.ఇందులో 24 వేల మంది తలనీలాలను సమర్పించారు.హుండీ ద్వారా 5.7 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం...
Read More..తిరుమల వెంగమాంబ నిత్య అన్న ప్రసాదం పై వచ్చిన ఆరోపణలను టీటీడీ ఖండించింది.అన్న ప్రసాదం పై తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం తప్పు పట్టింది.అన్న ప్రసాదం బాగోలేదంటూ ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ ఒక వీడియోను పోస్ట్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.37 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 మ2.00 ల3.00 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..వేద జ్యోతిష్యం ప్రకారం ఏదైనా ఒక గ్రహం దాని రాశిని మారుస్తూ ఉంటుంది.అలా గ్రహం మారినప్పుడు అది మానవ జీవితం పై ప్రభావం చూపుతూ ఉంటుంది.నవగ్రహాలు క్రమ వ్యవధిలో సంకేతాలను మారుస్తూ ఉంటాయి.ముఖ్యంగా బుధుడు ఫిబ్రవరిలో రెండుసార్లు రాశిని మార్చాడు.ఇలాంటప్పుడు బుధుడు...
Read More..మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాకుండా మన దేశంలో అప్పుడప్పుడు జరిపే తవ్వకాలలో కొన్ని పురాతన విగ్రహాలు కూడా బయటపడుతూ ఉంటాయి.తాజాగా లాల్గుడి సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా పురాతన పంచలోహ అమ్మవారి విగ్రహం లభ్యమైంది.నన్ని మంగళం గ్రామంలోని అగ్రహారం...
Read More..ప్రస్తుతం ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది.మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు కూడా మారుతూ వస్తున్నారు.వారి జుట్టు నుంచి పాదరక్షకాల వరకు అన్ని విషయాలలో ప్రజలు మారుతూ వస్తున్నారు.అయితే అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందనీ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా వారు...
Read More..స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు వెలసిన దివ్య క్షేత్రం కాణిపాకం.స్వామి వారు స్వయం వ్యక్తమై ఒక బావిలో వెలిసిన దివ్య క్షేత్రమే కాణిపాకం.ఇక్కడ వెలిసిన స్వామి వారు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్నారు.దేవాలయ చరిత్ర ప్రకారం చిత్తూరు...
Read More..తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఇంకా ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు.కలియుగ ప్రత్యక్ష దైవన్ని క్షణకాలమైనా కనులారా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.37 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు:మ.3.40ల సా6.55 దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 తిరిగి మ3.21 సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..పంచాంగం ప్రకారం సంవత్సరంలో 24 ఏకాదశులు, ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి.ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది.కానీ ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏకాదశినీ ఉసిరి ఏకాదశి,అమల్కి ఏకాదశి అని...
Read More..కొందరు మత విశ్వాసుల కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఆరోగ్యం, వృత్తి, సంపద, కుటుంబ క్షేమం కోసం పూజలు యజ్ఞలు కూడా చేస్తూ ఉంటారు.అదృష్టం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.డబ్బు, విజయం, కీర్తి సాధించడంలో...
Read More..తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది అని చెప్పాలి.మంగళవారం రోజు శ్రీవారిని 67 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.ఇక స్వామి వారికి 22 వేల మంది భక్తులు తల నీలాలను సమర్పించగా, భక్తులు హుండీ ద్వారా కానుకల రూపంలో 5.3...
Read More..హిందూ సంప్రదాయం ప్రకారం దేవునికి పూజ చేయడం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు.పూజకి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టత ఉంది.అయితే పూజ చేసే సమయంలో పుష్పాలు ఉపయోగించడం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది.భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే పుష్పాలను...
Read More..మన దేశంలో తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు.అందుకే ప్రతి రోజు పూజిస్తూ ఉంటారు.క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది ప్రజలు బలంగా నమ్ముతారు. తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.38 సూర్యాస్తమయం: సాయంత్రం 06.18 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా4.40 ల6.15 దుర్ముహూర్తం: ఉ.11.57మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..సాధారణంగా సైన్స్ పరిజ్ఞానం ప్రకారం వచ్చే గ్రహణం, జ్యోతిష్య శాస్త్రంలో చెప్పే గ్రహణం రెండు వేరుగా ఉంటాయి.సైన్స్ పరంగా అయితే సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల, భూమి అడ్డు రావడం వల్ల గ్రహణం పట్టడం జరుగుతుంది.కానీ జ్యోతిష్య శాస్త్రంలో...
Read More..హోలీ ఒక అందమైన రంగుల పండుగ.ఈ రోజున ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారికి రంగులు పూసి ఆనందంగా పండుగను జరుపుకుంటారు.అయితే ఈ పండుగను జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.హోలీ పండుగ రోజు చేయాల్సిన, చేయకూడని...
Read More..కొంత మంది ప్రజలు రహస్యాలను దాచుకొని జీవిస్తూ ఉంటారు.అది ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.కానీ మరి కొంత మంది ఏ రహస్యాన్ని కూడా అసలు దాచుకోలేరు.అది మీరు లేదా మరి ఎవరైనా కావచ్చు.కాబట్టి రాశి చక్రం ఆధారంగా ఆ రాశులను ఇప్పుడు...
Read More..సాధారణంగా అందరికీ సొంత ఇల్లు అనేది ఒక అందమైన కల.ఈ కలను నిజం చేసుకున్న తర్వాత వాస్తు గురించి కూడా ఆలోచిస్తారు.ఉత్తరం వైపు ఇంటికి సంబంధించి కుబేరుడికి అంకితం చేశారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఉత్తరం వైపు ఉన్న ఇల్లు సానుకూలత,...
Read More..హోలీ పండుగకు 8 రోజుల ముందు హోలాష్టక్ మొదలవుతుంది.హోలీ పండుగను మన దేశం వ్యాప్తంగా మార్చి 8వ తేదీన జరుపుకుంటారు.ఇది హోలికా దహన్ వరకు ఉంటుంది.విశ్వాసాల ప్రకారం హోలాష్టక్ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.అందుకే హోలీకి ఎనిమిది రోజుల ముందు అన్ని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.18 రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:నవమి సా.4.40 ల6.40 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రంగనాథ స్వామి వెలసిన శ్రీరంగం తమిళనాడులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వైష్ణవ పుణ్యక్షేత్రం.ఈ పుణ్యక్షేత్రానికి దాదాపు సమానంగా తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో వనపర్తి సంస్థనాధీశులైన రాజరామేశ్వరరావు ఆయన సతీమణి రాణి శంకరమ్మ పేరు...
Read More..స్వస్తిశ్రీ చంద్రమాన శుభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు భద్రాద్రి రామాలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి.వీటిలో భాగంగా మార్చి 30వ...
Read More..ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలంలో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం లో తలంబ్రాల బియ్యం కోసం జంగా రెడ్డి గూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నుంచి ఆదివారం 80 క్వింటాళ్ల బియ్యం పంపుతున్నట్లు సమితి అధ్యక్షుడు ముళ్ళపూడి వీర వెంకటన్న సత్యనారాయణ...
Read More..భక్త జన బాంధవుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు ప్రకృతి బీభత్సం నుంచి అర్తులను కాపాడేందుకు తన చిటికెన వేలు పై గోవర్ధనగిరి కొండను ఎత్తి పట్టిన ఘట్టం యాదగిరి కొండపై జరిగింది.స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పరమాత్ముడు శ్రీకృష్ణ భగవాన్ తన మహిమాన్విత లీలలను...
Read More..మన భారత సంస్కృతిలో ఆచార సంప్రదాయాలకు ఎంతో విశిష్టత ఉంది.సాధారణంగా పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వారి పెండ్లి జరిగే వరకు ఎన్నో కార్యక్రమాలను మన దేశ ప్రజలు చేస్తూ ఉంటారు.అదే విధంగా పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలలకు చేసే మొదటి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.18 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:అష్టమి కృతిక మంచిది కాదు దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11వరకు ఈ రోజు రాశి...
Read More..ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు.సర్వదర్శనానికి సాధారణంగా 12 గంటల సమయం పడుతుంది.శనివారం రోజు స్వామివారిని దాదాపు 67,000 మంది భక్తులు దర్శించుకున్నారు.అంతేకాకుండా 29,270 మంది భక్తులు స్వామి...
Read More..ద్వాదోష జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో త్వరలో పూజలు నిర్వహించనున్న అర్చకులు ఇప్పటి నుంచి డ్రెస్ కోడ్ లో కనిపిస్తారు.ఎలాంటి రుసుము లేకుండా దేవాలయ నిర్వాహకులు అర్చకులు అందరికీ దుస్తులను ఏర్పాటు చేస్తున్నారు.దీని వల్ల దేశ నలుమూలల నుంచి...
Read More..ప్రకృతిని ఆరాధించడం మన జీవితంలో ఒక భాగం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ప్రకృతి లేకుంటే భూమి పై జీవరాశి లేదు.అలా ప్రకృతిని భక్తితో చూడడం మనకు పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాం.అదే విధంగా హిందూ మతంలో కూడా సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు.సూర్యారాధన చేయడానికి...
Read More..మన దేశ వ్యాప్తంగా వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ప్రజలు బలంగా నమ్ముతారు.వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారమే నిర్మించుకుంటూ ఉంటారు.అసలు వాస్తు అంటే ఏమిటి అనే విషయం గురించి ఎవరు ఆలోచించి ఉండరు.వాస్తు అంటే నివాసం.వాస్తు అనే పదం...
Read More..మన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కాడ్తల్ మండలంలోని చారికొండ గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.శనివారం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.స్వామి వారిని శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించే ప్రత్యేక...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.40 సూర్యాస్తమయం: సాయంత్రం 06.17 రాహుకాలం:సా.4.30 సా6.00 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల9.00 సా కృత్తిక దుర్ముహూర్తం: సా.5.02 ల5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..మన దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాకుండా మొత్తం మూడు కోట్ల మంది దేవుళ్లను ప్రజలు పూజిస్తున్నారు.ఆయన దేవతలందరికీ రకరకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు.గణపతికి పత్రి, కృష్ణుడికి వెన్న శివుడికి బిల్వ పత్రం లాగా ప్రతి దేవునికి రకరకమైన...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు.అంతే కాకుండా చాలా మంది భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మన దేశవ్యాప్తంగా చాలా...
Read More..తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా మరి కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకలలను తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు.తిరుమల...
Read More..కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది.పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.ఈ సందర్భాలలో వివిధ రకాల సేవలను రద్దు...
Read More..తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.శనివారం రోజు శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో అర్చకులు ప్రసాదాన్ని నివేదిస్తారు.శుక్రవారం రోజున దాదాపు 61 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే స్వామివారికి 27 వేల మంది తలనీలాలను...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.41 సూర్యాస్తమయం: సాయంత్రం 06.17 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 ల11.30 మ3.30 సా5.30 దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు.అంతే కాకుండా స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేసి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.సాధారణంగా తిరుమల లో...
Read More..తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.తిరుమల శ్రీ వెంకటేశ్వరున్ని కనులారా దర్శించుకోవడం కోసం, ప్రార్థించే అవకాశం కోసం ఎన్నో కోట్ల మంది భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు.ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం తిరుమల...
Read More..సాధారణంగా ప్రతి ఒక్కరూ బాగా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు.తమ కోరిక మేరకు ఉద్యోగం లేక అనుకున్నంత జీతం రాక చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ జీవిస్తున్నారు.ఉద్యోగంతో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగి తన జీతం...
Read More..బుగ్గ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో గురువారం చివరి రోజు స్వామివారి ఏకాంత సేవ కనుల పండుగ నిర్వహించారు.స్వామి ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించి దేవాలయ ఆవరణలో ఉయ్యాల్లో ఏకాంత ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు.ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు...
Read More..హర హర మహాదేవ, శంభో శంకర సిద్దేశ్వర మహారాజ్ కీ జై అన్న భక్తుల జయ జయ ధ్వనుల మధ్య సిద్దేశ్వరుని బ్రహ్మ రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు.స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారి బ్రహ్మరథోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.గురువారం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.41 సూర్యాస్తమయం: సాయంత్రం 06.17 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 మ1.30 ల3.00 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..సాధారణంగా చాలామంది ప్రజలకు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి.కలలు కనడానికి కలల నిద్రలో వచ్చే కలలు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి.ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలా కలలు వస్తూ ఉంటాయి.వాస్తవానికి కలలు కనడం ఎవరి ఆధీనంలో ఉండదు.నిద్రపోయే ముందు...
Read More..ఇంటి వాస్తు కుటుంబం శ్రేయస్సును కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.వంట గది విషయానికి వస్తే ఇంట్లో ఆహారాన్ని వండుకునే పవిత్రమైన స్థలం.వంట గది లో కొన్ని పనులు చేయకూడనివి, చేయవలసినవి పాటించడం ఎంతో అవసరం.వంట గది గురించి వాస్తు...
Read More..ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది.డబ్బు ఉంటేనే ఈ సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి.అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి రాత్రి అనక పగలనకా కష్టపడుతున్నారు.అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసిన కూడా సంపాదించిన డబ్బు ఏదో...
Read More..ప్రతి ఒక్కరి ఇంట్లో ఏవో కొన్ని రకాల సమస్యలు కచ్చితంగా ఉంటాయి.సమస్య లేని ఇల్లు అస్సలు ఉండదు.మీ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా, ప్రశాంతత అసలు ఉండడం లేదా, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ఇంట్లో ప్రశాంతంగా...
Read More..గురువారం విష్ణువు మరియు బృహస్పతి దేవుళ్లకు అంకితమైన రోజుగా భావిస్తారు.జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే వ్యక్తి యొక్క అదృష్టం పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు అని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే గురువు యొక్క బలహీనత కారణంగా ఒక వ్యక్తి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.42 సూర్యాస్తమయం: సాయంత్రం 06.16 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా4.00 ల6.15 దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..మాతా వైష్ణో దేవిని దర్శించుకోవడానికి భారతదేశంతో పాటు విదేశాల నుండి వచ్చే భక్తులకు శుభవార్త.తారాకోట్ మార్గ్ మరియు సంజిచాట్ మధ్య 2.4 కి.మీ పొడవైన రోప్వే నిర్మించే ప్రణాళిక ఆమోదంపొందింది.ప్రాజెక్టు విలువ రూ.250 కోట్లు కాగా మూడేళ్లలో పూర్తి చేయనున్నారు.రోప్వే నిర్మాణం...
Read More..భగవంతుడు ఇంట్లోనే కాదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాలులో, టీవీ హాల్లో, కిచెన్ లో మనకు నచ్చిన చోట భగవంతుని చిత్రాన్ని పెడుతూ ఉంటాము.దాదాపు అందరి ఇళ్ళలో భగవంతుని చిత్రపటాన్ని పూజిస్తూ ఉంటారు.విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల...
Read More..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి అని జ్యోతిష పండితులు చెబుతున్నారు.ఏది ఎలా ఉండాలి అనేది వాస్తు శాస్త్రం చెబుతోంది.అలా ఉంటేనే మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రంలో ఉంది.అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి...
Read More..శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరిగి ముగిసిపోయాయి.దేవస్థానం అధికారులు, సిబ్బంది ఈ 11 రోజులు భక్తులను వదిలేసి పెద్దల సేవలో ఉన్నారు.వారికి కావాల్సిన వారికి దర్శనం కల్పిస్తూ కాలం గడిపారు.పట్టించుకునే నాధుడే లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వెంకటాపురం నుంచి...
Read More..గ్రహాల న్యాయదేవత మరియు కర్మలను ఇచ్చే శని దేవుడు మార్చి 5వ తేదీన కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు.శని గ్రహం రాశిని మారడం వల్ల మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.ఇలా శని దేవుడు రాశిని మారినప్పుడు కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది.మరికొన్ని...
Read More..కలకడ సత్యవతి నది తీరాన వెలసిన కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజు అర్చకులు విజయసారధి, మహేష్ లు త్రిశూల స్నాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో శాసో్త్రక్తంగా నిర్వహించారు.ఇందులో భాగంగా త్రిశూలానికి దేవాలయం ఎదుట ఉన్న పుష్కరిణిలో జలాభిషేకం...
Read More..ప్రతిరోజు తిరుమల దేవస్థానానికి ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.రాబోయే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు టిటిడి ముఖ్య అధికారులు వెల్లడించారు.మార్చి, ఏప్రిల్,...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.42 సూర్యాస్తమయం: సాయంత్రం 06.16 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ.2.00 సా6.00 దుర్ముహూర్తం:ఉ.11.57 ల12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..యూపీలోని ప్రయాగ్రాజ్లోని గంగా యమునా సరస్వతి సంగమంలో జరిగే మాఘమేళాలో ఈసారి 9 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.ఇప్పటి వరకు ఇదే రికార్డు.మాఘమేళా మహాశివరాత్రితో ముగిస్తుంది.గతసారి కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు చేశారు.జనవరి 21న...
Read More..జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.గ్రహాల గమనం వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.రాశి చక్రంలోని గ్రహాల మార్పులు అన్ని రాశులపై శుభ లేదా అ శుభప్రభవాలను చూపుతాయి.ఇలా జరగడం వల్ల కొన్ని రాశుల...
Read More..మన దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.అలాంటి పుణ్యక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఒకటి.కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఈ రోజు నుంచి...
Read More..అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూ జెర్సీ సాయి దత్త పీఠంలో ఈ నెల 18, 19వ తేదీలలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నిర్వహించారు. శివ, విష్ణు దేవాలయం ఒక కొలువై ఉన్న పంచాముఖ పరమేశ్వరుని, అమరేశ్వర...
Read More..తిరుమలలో ఇప్పటి నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తోంది.భక్తుల కోసం ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.శ్రీవారి సర్వదర్శనం, లడ్డు ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపులు తదితర అంశాల్లో మరింత పాదర్శకతం కోసం చర్యలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.43 సూర్యాస్తమయం: సాయంత్రం 06.16 రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా 4.40 ల5.30 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00వరకు ఈ రోజు రాశి...
Read More..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మారినప్పుడు దాని ప్రభావం మానవ జీవితం పై, ప్రపంచం పై కనిపిస్తూ ఉంటుంది.ఏప్రిల్ ప్రారంభంలో బృహస్పతి మేష రాశిలోకి ప్రవహిస్తుంది బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలోకి ప్రవహిస్తాడు ఇది గజలక్ష్మి...
Read More..ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది.మహాశివరాత్రి పర్వదినంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్...
Read More..భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రపంచ దేశాల ప్రజలు చెబుతూ ఉంటారు.విశిష్ట కళలు, విభిన్న సంస్కృతులు ఎక్కడ లేనన్ని సనాతన ఆచార సంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి.ముఖ్యంగా పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో ఎన్నో...
Read More..మహాశివరాత్రి పండుగను మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.మహాశివరాత్రి రోజు పరమ శివుని కొసం భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి, జాగరణ కూడా చేశారు.ఈ జాగరణలో శివుని భక్తులు ప్రతిక్షణం పరమశివుని స్మరిస్తూ జాగరణ చేశారు.మహాశివరాత్రి రోజు శివుడి మెడలో...
Read More..ఈ ఏడాది మొదటి సోమావతి అమావాస్య ఫిబ్రవరి 20వ తేదీన సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున శివపార్వతులను పూజిస్తారు.మహాశివరాత్రి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఈ రోజున...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.44 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు. దుర్ముహూర్తం:మ.12.47 ల1.38ల3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఉత్తరాఖండ్లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ధామ్ తలుపులు 25 ఏప్రిల్ 2023న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి.ఏప్రిల్ 25 ఉదయం 6.20 గంటలకు తలుపులు తెరవనున్నారు.ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి బాబా ధామ్ పోర్టల్స్ను తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు.ప్రతి సంవత్సరం శీతాకాలంలో విపరీతమైన...
Read More..చాలా మంది కొన్ని సందర్భాలలో రెండు వేల నోటు బురదలో పడితే దాని విలువ మారదు కదా అని చెబుతూ ఉంటారు.అయితే కేవలం సందర్భానుసారం మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా విలువైన వస్తువులు మురికిలో పడి ఉంటే వాటిని వెంటనే...
Read More..జీవితంలో ప్రశాంతంగా జీవించాలంటే ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి.ఇంటికి వాస్తు ఉండడంతో పాటు ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించడం మంచిది.ఇంట్లో ఉండే అనేక వస్తువులు ఆ ఇంటి కుటుంబ సభ్యుల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి.వాస్తు...
Read More..సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వచ్చే వ్యక్తి పర్ఫెక్ట్ గా ఉండాలని, తమకు సరైన జోడిగా ఉండాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు.అయితే ఆ అవకాశం, అదృష్టం అందరికి ఉండదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ క్రింది రాశుల వారికి మాత్రం...
Read More..దక్షిణ కాశీగా పేరు ఉన్న వేములవాడ హరిహర మహాదేవ నామస్మరణంతో మారుమోగుతోంది.శివ మాలధారాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో పుణ్యక్షేత్రం రద్దీగా ఉంది.వేములవాడలోని శ్రీ రాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి.మహాజాతరకు నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్...
Read More..మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ పురాతన దేవాలయాలన్నీటికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్క ఆచారాలు,సంప్రదాయాలు ఉంటాయి.అంతే కాకుండా ఆలయం అంటే పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయడం ఇలాంటి కార్యాలు అన్ని ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి.దేవాలయాలకు భక్తులు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.44 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం:సా4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:అమావాస్య చతుర్దశి మంచి రోజు కాదు దుర్ముహూర్తం: సా.5.02 సా5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి రోజు శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు.భక్తులంతా పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తుంటారు.మనదేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి.అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ శివాలయం...
Read More..పవిత్రమైన మహాశివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్నకు అలంకరించే తలపాగా అలంకరణకు ప్రత్యక్షమైన విశిష్టత ఉంది.శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైలం జ్యోతిర్లింగమూర్తికి అద్వితీయ సేవే ఈ పాగాలంకరణ.శ్రీశైలంలో కొలువు తీరని మల్లన్నకు ఎంతటి ఖ్యాతి ఉందో, పెళ్లి కుమారునిగా మల్లన్న...
Read More..ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పవిత్రమైన పండుగను ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తేదీన జరుపుకుంటారు.మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ఆరాధించడం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు...
Read More..ఇలవైకుంఠంగా పిలిచే ఏడుకొండలలో పురాణ ప్రాశస్త్యం ఉన్న తీర్థాలు ఎన్నో ఉన్నాయి.ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడి గురించి ఎంత విన్నా తనివి తీరదని భక్తులు చెబుతూ ఉంటారు.లోక కళ్యాణార్థం వైకుంఠంలో విడి భువిపై వెలసిన మహావిష్ణువు నడయాడిన పుణ్యస్థలంలో...
Read More..ఈ రోజు మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి కనుక ఈ రోజు రాత్రి 8 గంటల రెండు నిమిషములకు మొదలై, ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు ముగుస్తుంది.శివుడికి అంకితమైన ఈ రోజు...
Read More..ఈ భూమి ఆకాశము సూర్య చంద్రుల పుట్టిన నాటి నుండి ఈ ప్రపంచంలో “ఓం” అనే శబ్దం పుట్టింది అని మన మహర్షులు చెబుతుంటారు .అది కాలాంతరముగా “ఓం కారం” అయింది .ఆ ఓం కారమే’, అది దేవుడైన పరమ శివుడిని...
Read More..దేశంలో మహాశివుని ప్రతిబింబాలుగా వెలుగొందుతున్న జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని ఆధ్యాత్మికతో ముంచెత్తుతున్నాయి.వాటిలో ఒకటి మహారాష్ట్రలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం. పూణేలోని సహ్యాద్రి ప్రాంతంలో ఉన్న భీమశంకర దేవాలయం గురించిన వర్ణన శివపురాణంలో ఉంది.దీంతో పాటు, శంకరుని భీమశంకర జ్యోతిర్లింగం రామాయణ కాలం అంటే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 6.45 సూర్యాస్తమయం:సాయంత్రం 06.15 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా4.00 ల6.00 దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం: ఈరోజు మీరు...
Read More..దేశంలోని ప్రతి దిశలో స్థాపితమైన జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని ఆధ్యాత్మికత అనే తాడుతో ముడివేస్తాయి.ఎక్కడైతే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక దివ్య జ్యోతిర్లింగం ప్రతిష్టితమయ్యిందని భక్తులు నమ్ముతారు.శివుడు అధికంగా తన లింగ రూపంలో పూజలందుకుంటాడు.ఈ లింగ రూపంలో భగవంతుడు కాంతి రూపంలో ఉన్నాడని...
Read More..శివరాత్రి హిందూ సంప్రదాయంలో చాలా పెద్ద పండుగ.సాధారణంగా చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు.ఈ రోజున పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని ప్రతీతి.ఈ రోజున శివుని వివాహం కూడా జరుగుతుంది.మహాదేవుని ఆరాధించడం ద్వారా మనిషి తన జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతాడు.ఉపవాసం, మంత్రోచ్ఛారణ మరియు రాత్రి...
Read More..ఈ ఏడాది మహాశివరాత్రి వ్రతాన్ని అనుసరించేవారికి ఎంతో ప్రత్యేకం కానుంది.మోక్షపురి కాశీలో కొలువైన విశ్వనాథుని కళ్యాణం ఈ ఏడాది స్వర్ణమండిత మండపంలో వైభవంగా జరగనుంది.నూతనంగా రూపుదిద్దుకున్న దివ్యమైన శ్రీకాశీ విశ్వనాథుని ధామం పూర్తిగా 60 కిలోల బంగారంతో పూతను సంతరించుకుంది.ఈ రోజు...
Read More..మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రన్ని గట్టిగా నమ్ముతారు.వాసు శాస్త్రం సానుకూల, ప్రతికూల శక్తుల పై ఆధారపడి ఉంటుంది.వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల ఆ ఇల్లు ఎలాంటి ఆటంకులు రాకుండా ఉంటుంది.ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి...
Read More..భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఎంతో చక్కగా ముస్తాబైంది.నాలుగు రోజుల పాటు సిద్దుల గుట్ట పై అంగరంగ వైభవంగా...
Read More..ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.శివరాత్రి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శివరాత్రి రోజున నిష్టగా ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని పూజిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని వేద పండితులు...
Read More..మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుంటారు.ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిధి రోజు మహా శివరాత్రి పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు.మహా శివరాత్రి రోజున పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్న రోజు.ఈ రోజున పరమశివుడిని ,పార్వతిని పూజించడం...
Read More..ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిధి రోజున మహాశివరాత్రి పండుగను ప్రజలందరూ ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం వస్తోంది.ఈ రోజున శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనం ఇస్తాడు.మహాశివరాత్రి రోజు శని ప్రదోష సర్వసిద్ధి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.45 సూర్యాస్తమయం: సాయంత్రం 06.14 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ద్వాదశి సామాన్యం సా.4.40 ల7.00 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సిద్దేశ్వరం, సోమశిల ప్రాంతాలలో నెలకొన్న ఘాట్ బోట్ల పంచాయతీ శివ స్వాముల పై తీవ్ర ప్రభావం చూపుతుంది.మహాశివరాత్రి మహోత్సవాలకు పుష్కరించుకొని తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్, పెంటవెల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలకు చెందిన శివ...
Read More..గ్రహాల రాజు సూర్య భగవానుడు. భూమి పై శక్తికి మూలవనరు.ఇక బృహస్పతి జ్ఞానం, అభివృద్ధి, అదృష్టానికి మూలంగా చెప్పవచ్చు.అయితే ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశి లోకి ప్రవేశిస్తున్నాయి.దీని వల్ల కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య...
Read More..సాధారణ శివరాత్రి అంటే ప్రతినెల వస్తూనే ఉంటుంది.కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకునే అపురూప ఘట్టాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు.ఈ రోజున శివుడు శక్తి కలయిక జరిగే రాత్రిగా ప్రజలందరూ నమ్ముతారు.ఆ తర్వాత అనంత విశ్వానికి ప్రతిరూపంగా ఉండే శివుడు అనంతంలోని...
Read More..ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి పండుగను మన దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు పండుగ రోజున ఎక్కువ మంది ప్రజలు రుద్రాక్షలు ధరిస్తారు.రుద్రాక్ష శివుడికి సంబంధించినది.అందుకే శివరాత్రి రోజున రుద్రాక్షను ధరిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు...
Read More..ఈ నెల 18వ తేదీన మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.ఈ పండుగ రోజు దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి.మహా శివరాత్రి రోజు శివయ్య కోసం అందరూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు.ప్రతి ఇంట్లో...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.14 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా4.00 ల6.00 దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 – సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన సేవలను అందించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తూ ఉంది.ఎందుకంటే...
Read More..మహా శివరాత్రి పండుగ రోజు దాదాపు పరమశివుడి భక్తులందరూ పరమశివుడి కోసం జాగరణలు, ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.ఎందుకంటే మహా శివరాత్రి ఎంతో పవిత్రమైన పండుగలలోనీ ఒక పెద్ద పండుగ.ఈ రోజు జాగరణలు చేస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు.శివరాత్రి రోజున...
Read More..మన దేశ వ్యాప్తంగా మహాశివరాత్రిని ప్రజలందరూ ఎంతో సంతోషంగా, వైభవంగా జరుపుకుంటారు.మహాశివరాత్రి పండుగ రోజు దాదాపు చాలామంది ప్రజలు శివునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.అయితే మహాశివరాత్రి రోజు...
Read More..తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి వెళుతూ ఉంటారు.అందువల్ల తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది.శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుని వెళుతూ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.13 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.9.00 ల11.30 మ2.00 సా 4.40 దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..శివరాత్రి రోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పాటించడం వల్ల అన్ని కష్టాలు దూరం అయిపోతాయి.జీవితంలో సంతోషంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది.రోజు శివ పూజ చేసేవారు ఉన్నారు.ఈశ్వరుడు, పరమశివుడు, స్మశానవాసి అని పిలవబడే శివుడు భక్తులకు త్వరగా మోక్షాన్ని...
Read More..మహా శివరాత్రి పండుగ రోజు శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది.ఇలా రావడం అరిష్టమా, తొలి పూజ ఎవరికి చేయాలి.శివరాదన చేయాలా, శనీశ్వరుడికి అభిషేకించాలా ఆలోచనలో భక్తులు ఉన్నారు.ఈ నెల 18 శనివారం రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు.అదే రోజు మరో అత్యంత...
Read More..