Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

ప్రధాని మోదీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు..!!

దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది.ఈ క్రమంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీ( PM Modi ) సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి...

Read More..

వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల( Volunteers ) విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తుంది.ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు.దీంతో వాలంటీర్ లు తమ ఉద్యోగం విషయంలో అభద్రత భావంతో ఉన్నారు.పరిస్థితి ఇలా...

Read More..

రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవి అందుకోబోతున్నారా?

జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు హైపర్ ఆది( Hyper Aadi ) .జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఈయన స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవారు అనంతరం కమెడియన్ గా కొనసాగే వారు.ఇక అది...

Read More..

జనసేన గెలుపుతో చిరంజీవి పాలిటిక్స్ లో రీఎంట్రీ.. వైరల్ వార్తల్లో నిజాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే.21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో జనసేనకు అనుకూల ఫలితాలు దక్కాయి.జనసేన గెలుపుతో చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని కొన్ని...

Read More..

పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించడానికి...

Read More..

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది.ఈ ఓటమి అనంతరం వైసీపీ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని...

Read More..

స్పీకర్ కి జగన్ రాసిన లెటర్ పై స్పందించిన బుద్ధా వెంకన్న..!!

మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) ఏపీ స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది.తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంశంపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించటం పద్ధతులకు విరుద్ధం.ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే...

Read More..

కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్..!!

ఎన్నికలలో గెలిచిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో మంగళవారం సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పర్యటించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత...

Read More..

ఆ ఎమ్మెల్యేలపై లీగల్ వార్ కు బీఆర్ఎస్ రెడీ 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి.ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు,  రాష్ట్రస్థాయి నాయకులు,  ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.దీంతో బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనమైన పరిస్థితి నెలకొంది.దీంతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు...

Read More..

వాలంటీర్ల కు కోతలు మొదలు... ఆ విధులు వీరికి అప్పగింత  

కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలే తీసుకుంటోంది .ఎన్నికల కు ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 గౌరవ...

Read More..

వైసీపీ నేతల మొర ఇప్పటికైనా జగన్ ఆలకిస్తారా ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) వైసిపికి పెద్ద షాక్ నే ఇచ్చాయి.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని,  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 99% పూర్తి చేశామని , ప్రజలంతా తమ...

Read More..

కుప్పంలో రెండు రోజులు... ఆసక్తికరంగా చంద్రబాబు టూర్ 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( AP CM Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.ఈ మేరకు నేడు, రేపు ఆయన కుప్పం నియోజకవర్గంలోనే పర్యటించేందుకు ఏర్పాట్లు...

Read More..

బీఆర్ఎస్ టూ కాంగ్రెస్ : ఎవరూ మిగిలేలా లేరేంటి బాస్ ? 

తెలంగాణ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించింది.మూడోసారి హ్యాట్రిక్ ఖాయమని అంచనా వేసినా,  ప్రజలు బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికి,...

Read More..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన సినీ కార్మికులు..!!

సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బిజీ బిజీగా గడిపారు.ఉదయం క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.సాయంత్రం హోంమంత్రి విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది.ఆ...

Read More..

ఏపీ హోంమంత్రికి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..!!

సోమవారం సాయంత్రం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని హోంమంత్రి వంగలపూడి అనిత( Home Minister Vangalapudi Anitha ), పలువురు పోలీసు ఉన్నతాధికారు వివరించారు.శాంతిభద్రతలు, డ్రగ్స్, గంజాయి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని హోం మంత్రి అనితకి పవన్...

Read More..

అమరావతిలో బసవతారకం హాస్పిటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన..!!

బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్( Basavatharakam Hospital ) ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు.ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ( Balakrishna ) ఉండటం తెలిసిందే.హైదరాబాద్ లో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా...

Read More..

వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ కీలక సూచనలు..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్( Ys Jagan ) సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.దాదాపు మూడు రోజుల నుండి పులివెందులలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు.ఇదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను వింటున్నారు.ఈ క్రమంలో అక్కడికక్కడ పరిష్కారాలు చూపుతున్నారు.ఏపీలో మొన్న...

Read More..

వైరల్ వీడియో: పార్లమెంట్‌కు సైకిల్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు..

గత నెలలో జరిగిన భారతదేశ పార్లమెంటు ఎన్నికల్లో( Parliament Elections ) భాగంగా ఎన్డీయే కూటమి మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రధానిగా నరేంద్ర మోడీ( PM Narendra Modi ) మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ఎన్నికల ఫలితాలలో ఆంధ్రప్రదేశ్...

Read More..

ప్రజలకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం 

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి,  జనసేన, బిజెపి కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజలకు హామీలు ఇచ్చింది టీడీపీ కూటమి.ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా టిడిపి...

Read More..

టి.టీడీపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ .. బాబు ఆశీస్సులు ఎవరికి ? 

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ ( Telangana ) ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది.మొన్నటి వరకు తెలంగాణలో టిడిపి ఉన్నా లేదన్నట్లుగానే పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున టీడీపీ...

Read More..

కాంగ్రెస్ లో చేరిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే .. చేరేవారు ఇంకా ఉన్నారా ? 

ఇప్పటికే అనేక ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ పార్టీ( BRS ) అతలాకుతలం అయింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ నేతలను కుంగదీయగా.ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను, ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించకపోవడం...

Read More..

సీట్లు త్యాగం చేసిన వారికి చంద్రబాబు ఏం న్యాయం చేయబోతున్నారు ? 

టిడిపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు( Chandrababu ) అనేక రాజకీయ ఎత్తుగడలను ఎన్నికలకు ముందు అమలు చేశారు.వైసీపీ ని ఓడించే వ్యూహంలో భాగంగానే జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు.  ఆ పార్టీలు కు సీట్లను కేటాయించారు.ఈ విధంగా జనసేనకు 21,...

Read More..

వైసిపి ఆఫీసులో కూల్చివేతలు.. లిస్ట్ లో మరో రెండు

ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన టిడిపి ,జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం పూర్తిగా వైసిపిని టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది.మొన్నటి ఎన్నికల ఫలితాలలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని...

Read More..

ఆ ప్రక్షాళన సీమ నుంచే మొదలు పెడుతున్న జగన్ 

వైసిపి అధినేత జగన్( jagan ) పార్టీ ప్రక్షాళన పై ఇప్పుడు పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు.2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం చేపట్టి , దాదాపు రాయలసీమ జిల్లాల్లో ఒక సీటు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు.కానీ...

Read More..

ఇక అసెంబ్లీ లో జగన్ అడుగుపెట్టరా ? ఇలా డిసైడ్ అయ్యారా ? 

వైసిపి అధినేత,  మాజీ సీఎం జగన్( Ex CM Jagan ) గురించి ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది .ప్రస్తుతం జగన్ వైఖరి చూస్తుంటే ఇక ఈ ఐదేళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదన్నట్లుగా ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతుంది.నిన్నటితో...

Read More..

భారత్ సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడ్డాం శ్రీలంక అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..!!

కొద్ది నెలల క్రితం పొరుగు దేశం శ్రీలంక( Sri Lanka ) ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఇంధన ధరలు, నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.ఆర్థిక సంక్షోభంతో లంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో భారత్ ఎంతగానో సాయపడింది.ఇదిలా...

Read More..

కుప్పంలో పర్యటించబోతున్న సీఎం చంద్రబాబు..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) కుప్పం పర్యటన ఖరారు అయింది.ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు.25న మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ లో కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు.అనంతరం...

Read More..

పులివెందులలో వైయస్ జగన్ ఇంటిపై దాడి ప్రచారాన్ని ఖండించిన వైసీపీ..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం వైయస్ జగన్ పులివెందులలో అడుగుపెట్టగానే భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఎన్నికల ఫలితాల అనంతరం మొన్నటి వరకు పార్టీ నాయకులతో గెలిచిన సభ్యులతో భేటీ...

Read More..

పార్టీ ఆఫీస్ బయటే ప్రజా దర్బార్ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ సీఎం అయ్యాక.కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం పవన్...

Read More..

టీడీపీ క్యాడర్ కోసం సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.గత వైసీపీ( YCP ) ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం జరిగింది.ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన...

Read More..

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

గత వైసిపి ప్రభుత్వం కంటే భిన్నంగా టిడిపి కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని అంతా అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) కూడా ఏ కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటించారు.2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి...

Read More..

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. హైకోర్ట్ ఆదేశాలను సైతం పట్టించుకోరా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వారం రోజుల తర్వాత తాడేపల్లి( Tadepalle )లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడం చర్చనీయాంశమైంది.హైకోర్ట్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్యాలయాన్ని కూల్చివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా...

Read More..

పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేయాలి అంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabha Reddy ) వ్యవహారం రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతుంది.ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల ముందు కామెంట్లు చేశారు.కాగా ఎన్నికలలో జనసేన...

Read More..

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క..!!

మంత్రి సీతక్క( Seethakka ) శుక్రవారం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు.తెలంగాణలో మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.మంత్రి సీతక్క సచివాలయంలో రెండు క్యాంటీన్లను ప్రారంభించి...

Read More..

రైతుభరోసా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana Chief Minister Revanth Reddy ) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం...

Read More..

రేపటి నుండి పులివెందులలో పర్యటించబోతున్న వైయస్ జగన్..!!

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ( YS jagan )నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం జరిగాయి.ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు నేడు...

Read More..

బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా రేవంత్ స్కెచ్ ?

తెలంగాణ అధికార పార్టీ లోకి చేరికల జోరు పెరుగుతోంది.ముఖ్యంగా బి ఆర్ ఎస్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున మండల ,నియోజకవర్గ స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరిపోగా , వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్...

Read More..

పేరు మార్చుకున్న ముద్రగడ.. ఇరకాటంలో కొడాలి నాని 

2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సవాళ్లు,  ప్రతి సవాళ్లు కొనసాగాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) గెలిచే అవకాశం లేదని, మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో సవాళ్లు విసిరిన వైసిపి నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ ...

Read More..

సలహాదారుల జాబితాలో ఏబీ .. జగన్ కు  ఇబ్బందులే ?

కొత్తగా ఏపీలో కొలువుతీరిన టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఏపీలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది.ఇప్పటికే అనుకూలమైన ఉన్నతాధికారులను వివిధ విభాగాల్లో నియమించింది.ఏపీ డిజిపిగా ద్వారకాతిరుమూరుల రావు నియమితులయ్యారు.ఇంకా అనేకమంది ఐఏఎస్ , ఐపీఎస్ లను ఇతర కీలక...

Read More..

వైరల్ వీడియో: ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల 2024 ల నేపథ్యంలో టీడీపీ కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది.ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.టీడీపీ కూటమి...

Read More..

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. జరగబోయేది ఇదే

ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది.మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు.వారికి శాఖల కేటాయింపు కూడా ఇప్పటికే పూర్తయింది.ఇక గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది.దానికి నేడు ముహూర్తాన్ని నిర్ణయించారు.ఈ మేరకు నేటి నుంచి...

Read More..

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా( CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ఉంది.ఇప్పటికే వైయస్సార్ కళ్యాణమస్తుకి చంద్రన్న పెళ్లి కానుక,...

Read More..

ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ పర్యాటక.సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్( Minister Kandula Durgesh ) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి వనరులు కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు.ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని అధికార యంత్రాంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని...

Read More..

ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) గురువారం రాజధాని అమరావతిలో పర్యటించారు.ఈ క్రమంలో రాజధాని శంకుస్థాపన శిలాఫలకం నిలిచిపోయిన అనేక భవన నిర్మాణాలను పరిశీలించడం జరిగింది.అనంతరం చంద్రబాబు అమరావతి( Amaravathi ) పర్యటనపై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్...

Read More..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్..!!

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి( CM Arvind Kejriwal ) గురువారం బెయిల్ లభించింది.లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse...

Read More..

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్...

Read More..

సజ్జల భార్గవ్ విషయంలో తప్పుడు ప్రచారం.. వైరల్ అవుతున్న ఆ వార్తలు అవాస్తవాలే!

ఏపీ వైసీపీ( YCP ) సోషల్ మీడియా వ్యవహారాలకు సజ్జల భార్గవరెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆ వ్యవహారాలకు సజ్జల భార్గవరెడ్డి ( Sajjala Bhargava Reddy )దూరంగా ఉంటున్నారని నాగార్జున యాదవ్ కు ఆ బాధ్యతలను అప్పగించారని...

Read More..

పార్టీ కీలక నాయకులు పక్క చూపు.. జగన్ కు ఇక టెన్షనే ?

వైసీపీ అధినేత జగన్ ( jagan )కు ముందు ముందు అన్ని ఇబ్బందికర పరిస్థితులే అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందింది.కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ స్థానాలకే పరిమితం అయింది.టిడిపి, ...

Read More..

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం చేపడుతూ.కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉంది.ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు వంటి పలు...

Read More..

రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu naidu ) రేపు అమరావతి రాజధానిలో పర్యటించబోతున్నారు.ఏపీలో గత వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి ప్రాంతాన్ని పర్యటించబోతున్నారు.ఉండవల్లి ప్రజా వేదిక నుంచి పర్యటనను ప్రారంభించనున్నారు.రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు...

Read More..

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలి అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )బుధవారం మీడియాతో మాట్లాడటం జరిగింది.ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారి స్పందించిన ఆమె ఈసారి జరిగిన ఎన్నికలు చాలా విచిత్రమని వ్యాఖ్యానించారు.ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని...

Read More..

మొదటి రోజే ఐఏఎస్ ఆఫీసర్ లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు.బుధవారం ఉదయం విజయవాడ( Vijayawada )లో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టడం జరిగింది.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం...

Read More..

అందుకే విడదల రజనీ బీజేపీ లో చేరుతున్నారా ? 

మాజీ మంత్రి వైసిపి( YCP ) కీలక నేతగా గుర్తింపు పొందిన విడుదల రజిని ( Vidudala Rajini )పార్టీ మారిపోతున్నారని ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.వైసీపీలో ఉంటే రాజకీయంగాను, వ్యక్తిగతంగా న...

Read More..

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క.పాలనపరంగా ప్రక్షాళన చేస్తూ ఉంది.దీనిలో భాగంగా ఇప్పటికే పెన్షన్ దారులకు 4వేల రూపాయలు...

Read More..

వైసీపీ నేతల భూదందాలకు అధికారులు సహకరించారంటూ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు..!!

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్( C M Ramesh ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల భూదందాలకు అధికారులు కూడా సహకరించారని వ్యాఖ్యానించారు.వైసీపీ పాలనలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశారని మండిపడ్డారు.అవినీతి చేసిన ఏ అధికారిని...

Read More..

వైయస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) రేపటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మరియు పోటీ చేసిన అభ్యర్థులతో 22వ తారీఖున తాడేపల్లిలో సమావేశం కావాలని భావించారు.కానీ అనూహ్యంగా పరిస్థితులు...

Read More..

ఈవీఎంలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు..!!

దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై నెగిటివ్ కామెంట్లు వస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఎలాన్ మాస్క్( Elon Musk ) సైతం ఈవీఎం పనితీరుపై నెగెటివ్ కామెంట్లు చేశారు.ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఈవీఎం ట్యాంపరింగ్ విషయంపై చర్చ జరుగుతుంది.ఇదే సమయంలో ఇటీవల...

Read More..

ప్రభుత్వ పథకాల పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu Naidu ) బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరో ప్రక్క పాలనపరంగా ప్రక్షాళన...

Read More..

జగన్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా ? 

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) మళ్ళీ మళ్ళీ అది తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి( YCP ) ఓటమి చెందడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహించారు.మొదటి రోజు...

Read More..

పవన్ గెలుపు పై అలీ రియాక్షన్.. వాళ్లే నిర్ణయిస్తారంటూ కామెంట్స్?

ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది.ఇక సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఈ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, పలు శాఖలకు మంత్రిగా కూడా...

Read More..

త్యాగానికి ఫలితం దక్కబోతోందా ? వంగవీటి కి ఆ పదవి ? 

కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తప్పకుండా సరైన న్యాయం చేస్తామనే సంకేతాలను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పంపిస్తున్నారు.క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసి న నేతలందరికీ ఏదో ఒక పదవి కట్టబెట్టి, పార్టీని నమ్ముకున్న...

Read More..

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీ మార్పు ... కొత్త స్పీకర్ ఖరారు

ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) ప్రారంభిస్తున్నట్లుగా ముందుగా ప్రకటించినా, ఆ తేదీని తాజాగా మార్చారు.ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.కొన్ని కారణాల వల్లే తేదీని మార్చినట్లు సమాచారం.శాసనసభ సమావేశాలు మొత్తం...

Read More..

ఈవీఎంలపై పోరు .. రంగంలోకి జగన్ 

దేశవ్యాప్తంగా ఈవీఎంల( EVM ) పనితీరుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.వివిధ రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.లోక్ సభ ఎన్నికల్లో ఈవీయంలను ట్యాంపరింగ్ చేశారని, వాటిలో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారని అనేక...

Read More..

ఈవీఎంల విషయంలో జగన్ సంచలన ట్వీట్లు.. జగన్ అనుమానాలే నిజమని ప్రూవ్ కానుందా?

మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) ఈవీఎంల విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో న్యాయం జరగడం అంటే...

Read More..

పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!

పశ్చిమ బెంగాల్( West Bengal ) డార్జిలింగ్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం( Train Accident ) జరిగిన విషయం తెలిసిందే.కాంచన్ జంగా ఎక్స్ప్రెస్.( Kanchanjungha Express ) ఓ గూడ్స్ ట్రైన్ బలంగా ఢీకొనటంతో 15 మంది...

Read More..

రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu ) బదిలీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు( Ration Card Holders ) ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.విషయంలోకి వెళ్తే వచ్చే నెల ఒకటవ తేదీ...

Read More..

తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో వయనాడ్, రాయబరేలి లోక్ సభ స్థానాలలో గెలవడం జరిగింది.దీంతో రెండు నియోజకవర్గాలలో ఒక సీటును వదులుకోవాల్సి రావటంతో.వయనాడ్( Wayanad )...

Read More..

పోలవరం చుట్టూ పర్యాటక అభివృద్ధి మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన..!!

నేడు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పోలవరం పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మంత్రులు నాయకులు.ఘన స్వాగతం పలికారు.ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రి జనసేన నేత నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్( Minister Kandula Durgesh...

Read More..

దగ్గర పడుతున్న రుణమాఫీ గడువు... అర్హతలు ఇవేనా ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ సూపర్ సిక్స్( Congress Super Six ) పేరుతో 6 పథకాలను ప్రధానంగా ప్రకటించింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.ఈ సూపర్ సిక్స్ పథకాల్లో...

Read More..

అందుకే ' పల్లా ' కు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు 

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక టిడిపి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును( Palla Srinivasa Rao ) టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు( Chandrababu ) నియమించారు.  ఇప్పటి వరకు ఏపీ టిడిపి అధ్యక్షుడిగా కొనసాగిన కింజారపు అచ్చెన్న నాయుడు కి(...

Read More..

ఇంతకీ జగన్ అసెంబ్లీ లో అడుగుపెడతారా ? 

మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్( YS Jagan ) హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.  ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly...

Read More..

ఇప్పుడు పోరాటాలు చేస్తే లాభం ఏంటి ?  కేసీఆర్ ఆలోచనేంటి ?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) పై పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( KCR ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.విద్యుత్ కొనుగోలు విషయంలో తనను విచారణకు హాజరవాల్సిందిగా అందిన నోటీసులపైనే ఘాటుగా లేఖ ద్వారా స్పందించారు తప్ప,...

Read More..

రుషికొండ భవనాలపై తీవ్ర విమర్శలు.. వైసీపీ సమాధానం ఇదే 

గత వైసిపి( YCP ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలోని ఋషికొండ పై ప్రభుత్వ భవనాలు నిర్మించింది.వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే, విశాఖ నుంచే పరిపాలన కొనసాగించేందుకు వేలుగా ఈ నిర్మాణాలు చేపట్టారు.అయితే ఫలితం టిడిపి కూటమికి అనుకూలంగా రావడంతో, వైసీపీ అధినేత...

Read More..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ .. అసలు టార్గెట్ బీఆర్ఎస్ ? 

తెలంగాణలో బిజెపిని( BJP ) బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అగ్ర నేతలు పూర్తిగా దృష్టి సారించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఆశించిన ఫలితాలు రాకపోయినా, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపికి సీట్లు ఆశించిన స్థాయిలో...

Read More..

ఓటమి బాధ : ఓడిన వైసీపీ నేతలు దుకాణం సర్దేశారా ? 

ఏపీలో జరిగిన సార్వత్రిక  ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయగా,  కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచారు.అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గలకు గాను...

Read More..

అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( AP CM Chandrababu NAIDU ) ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముందుగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ( Mega...

Read More..

ఫాదర్స్ డే నాడు వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్..!!

నేడు ఫాదర్స్ డే( Father’s Day ).దీంతో చాలామంది తమ తండ్రులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారాతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేయడం జరిగింది.ఇంకా చాలామంది సెలబ్రిటీలు పోస్టులు...

Read More..

అప్పటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ... స్పీకర్ గా ఎవరికి ఛాన్స్ ?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly meetings ) ఎప్పటి నుంచి మొదలవుతాయనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే 19 నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ...

Read More..

కమిషన్ కు కేసీఆర్ లేఖ... కాంగ్రెస్ ఆగ్రహం 

గత బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.ఆ ఒప్పందంలో భారీగా అవుతవకలు జరిగాయని, దీంట్లో బిఆర్ఎస్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి(...

Read More..

పార్టీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న కేసీఆర్ .. ఆ కమిటీల రద్దు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందడంతో పాటు,  ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్( BRS ) అభ్యర్థులు విజయం సాధించకపోవడం వంటివి ఆ పార్టీలో...

Read More..

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( CM Chandrababu Naidu ) పోలవరం పర్యటన ఖరారు అయింది.ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) సందర్శించనున్నారు.గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయింది.? ఐదేళ్లలో నిర్మాణం జరిగిన...

Read More..

కక్ష సాధింపులకు పాల్పడవద్దు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) శనివారం కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రావడం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఉంటాయని స్పష్టం చేశారు.ఎవరు ఎక్కడ ఏం చేశారు చూసి పదవులు అప్పజెప్పడం...

Read More..

జగన్ పై రాజాసింగ్ సంచలన విమర్శలు 

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడమే కాకుండా,  కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన వైసీపీ పై( YCP ) నా,  ఆ పార్టీ అధినేత జగన్ పైనా( Jagan ) అనేక విమర్శలు ఇంటా బయటా వస్తూనే ఉన్నాయి.జగన్ ను టార్గెట్...

Read More..

జగన్ లోటస్ పాండ్ లో మొదలయిన కూల్చివేతలు

ఏపీ లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడం , టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అధికారం లోకి రావడంతో జగన్ కు( Jagan ) ఇబ్బందులు మొదలయ్యాయి.ఏపీలో వైసిపి కి 11 స్థానాలు మాత్రమే దక్కాయి.ఈ ఎన్నికల్లో ఓటమిని...

Read More..

ఆ తీర్పులపై కమిషన్ వేయకూడదు అని మీకు తెలియదా ? కేసీఆర్ ఫైర్ 

తెలంగాణ  ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్న బీఆర్ఎస్ అధినేత,  మాజీ సీఎం కేసీఆర్( KCR ) మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.తాజాగా తెలంగాణలో విద్యుత్ కొనుగోలు , కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్...

Read More..

ఆ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా ?  ఒకటే హడావిడి

ఊహించని స్థాయిలో స్థానాలను దక్కించుకుని ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది.ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి టిడిపి...

Read More..

పథకాల పేర్లు మార్పు : జగన్ మార్క్ కు చెక్ పెడుతున్న బాబు 

ఇటీవల ఏపీ అధికార పార్టీగా మారిన టిడిపి గత జగన్ ప్రభుత్వ తాలూకా నిర్ణయాలు, పథకాల పేర్ల మార్పు విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది.ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వంలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ఎక్కువగా జగన్ పేరుతో పాటు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి...

Read More..

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి పవన్ కళ్యాణ్..!!

నేడు మంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి ఏపీ ప్రభుత్వం 5 శాఖలు కేటాయించటం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu )ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.మిగతా...

Read More..

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు.జూన్ 12వ తారీకు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం.13వ తారీకు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఐదు అంశాలపై సంతకాలు చేయడం జరిగింది.మొదట డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,...

Read More..

వైయస్ జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు( Chandrababu ) ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించటం జరిగింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది.దీంతో వైసీపీ( YCP ) పార్టీకి...

Read More..

మంత్రి పవన్ కళ్యాణ్ పై హీరో మంచు మనోజ్ సంచలన పోస్ట్..!!

ఏపీ మంత్రులకు( AP Ministers ) నేడు శాఖలు కేటాయించారు.ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్...

Read More..

ఓటమిపై తొలిసారి స్పందించిన ఆర్కే రోజా..!!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.దీంతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది.పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలలో ఆర్కే రోజా...

Read More..

ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు .. ఎవరికి ఏ శాఖ అంటే..? 

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీ మంత్రులుగా 24 మంది ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు .ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి నేత చంద్రబాబు( TDP leader Chandrababu ) తో పాటు 24 మంది మంత్రుల తో కొత్త మంత్రి మండలి...

Read More..

రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్( Kangana Ranaut ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.కంగనా సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీని...

Read More..

వైసీపీ ఎందుకు ఓడిందో చెప్పిన ఉండవల్లి 

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే .కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం తో,  ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా డిలా పడ్డాయి.వై...

Read More..

అప్పుడే రోజా టార్గెట్ అయిపోయారా ? రంగంలోకి సీఐడీ 

ఏపీ అధికార పార్టీ టీడీపీ( TDP ) అప్పుడే తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే దూకుడు ప్రదర్శిస్తోంది.గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి ఆర్కే రోజాపై( Ex Minister RK Roja ) అనేక ఆరోపణలు వచ్చిన సంగతి...

Read More..

ఇన్ని తప్పులు జరిగాయని తెలిసినా... ఓటమి పై జగన్ సమీక్ష

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోర ఓటమి చెందడానికి గల కారణాలు ఏమిటంటూ ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) ఇప్పుడు ఆరా తీసే పనులుల్లో నిమగ్నం అయ్యారు .ఈ మేరకు నిన్నటి నుంచి పార్టీ తరపున...

Read More..

వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమ్మల రామానాయుడు( Nimmala Rama Naidu ) భీమవరంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ( Volunteer system )ను రద్దు చేయలేదని...

Read More..

వైసీపీ పార్టీ ఎమ్మెల్సీల సమావేశంలో సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత నాయకులతో జగన్( Jagan ) భేటి అవుతున్నారు.గురువారం వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ కావటం జరిగింది.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీయేలో చక్రం తిప్పే అవకాశం ఉండి...

Read More..

త్వరలో జిల్లాల పర్యటన..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.దీంతో ఆయనకు ఎలాంటి శాఖ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ...

Read More..

జగన్ ను పట్టించుకోనంటున్న రఘురామ

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదించడం, ఆయనపై విమర్శలు చేయడం , వైసిపి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం వంటివి చోటుచేసకున్నాయి.అంతే స్థాయిలో వైసీపీ నుంచి...

Read More..

టీడీపీ కి గవర్నర్ ఆఫర్ .. ఆ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ? 

ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేపట్టడం, కేంద్రంలో బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడం,  తదితర కారణాలతో టిడిపికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు బిజెపి అగ్రనేతలు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...

Read More..

వైయస్ జగన్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!!

తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao ) వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాకముందే అమరావతి రైతులకు వైయస్ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బయట వాళ్ళు వదిలిన తాను...

Read More..

ఏపీ సీఎంగా చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం..!!

తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ( AP CM Chandrababu )ఫైల్ పై తొలి సంతకం చేశారు.దీంతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో...

Read More..

ప్రలోభాలకు లొంగొద్దు... ఎమ్మెల్సీలకు ఎన్నో విషయాలు చెప్పిన జగన్ 

ఏపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు.ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీల కు భవిష్యత్ కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు.శాసనసభలో వైసిపి ఎమ్మెల్యేలను కట్టడి చేసే అవకాశం ఉందని , శాసనమండలిలోనైనా గట్టిగా...

Read More..

పదవుల కోసం క్యాడర్ వెయిటింగ్ .. ఎప్పుడు భర్తీ చేస్తారో ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చింది.ఆ తర్వాత కొద్ది నెలలకే పార్లమెంట్ ఎన్నికల తంతు మొదలవడంతో,  నామినేటెడ్ పదవులు కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నికల కోడ్ ఎప్పుడు ముగుస్తుందంటూ ఎదురు చూపులు చూశారు.ఇప్పుడు ఎన్నికల కోడ్...

Read More..

ఆయనో ముసలి నక్క ... వైసిపి గుర్తింపు రద్దు చేసుకోవాలి 

ఏపీలో వైసిపి( YCP ) అధికారం కోల్పోవడం , టిడిపి( TDP ) అధికారంలోకి రావడంతో టిడిపి నేతలు తమ నోటికి పని చెబుతున్నారు.గత వైసిపి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి నేతలంతా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరీ...

Read More..

జీతం, అలవెన్స్ లు సీఎం సహాయనిధికే.. ఈ టీడీపీ ఎమ్మెల్యే మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ప్రజలు భావించగా ఆ అంచనాలే ఎట్టకేలకు నిజమయ్యాయి.ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడంతో కూటమికి ఏపీలో తిరుగులేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్( TDP MLA Kolikipudi Srinivas )...

Read More..

మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతారా ? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ? 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మొదటి సంతకం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఆయన ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీ మేరకు మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ పైనే పెడతారా అనే దానిపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.జగన్...

Read More..

జగన్ జనం బాట .. షెడ్యూల్ రెడీ 

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో( AP general elections ) వైసిపి ఘోరంగా ఓటమి చెందడం,  టిడిపి, జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న...

Read More..

ఆ ఒక్క మంత్రి పదవి అందుకే ఖాళీగా ఉంచారా ? 

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ప్రమాణ స్వీకారం చేశారు.చంద్రబాబుతో పాటు,  24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మరో మంత్రి పదవి చంద్రబాబు క్యాబినెట్ లో ఖాళీగా ఉంది .పొత్తులో భాగంగా జనసేన...

Read More..

దీక్ష ముగించిన అమరావతి రైతులు.. శిబిరాలు తొలగింపు..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP CM Chandrababu ) ప్రమాణ స్వీకారం చేశారు.దీంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలని దీక్షలు చేస్తున్న రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.విషయంలోకి వెళ్తే అమరావతికి పునర్వైభవం వచ్చే పరిస్థితి నెలకొనడంతో వెలగపూడిలో దీక్షా...

Read More..

థాంక్స్ అన్నయ్య అంటూ బాలకృష్ణపై నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) బుధవారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమం కేసరపల్లిలో ఐటీ టవర్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు...

Read More..

మంత్రులతో భేటీ అయిన సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP CM Chandrababu Naidu ) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.ఇదే సమయంలో కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.మెగా మరియు నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమం...

Read More..

ఏపీ సీఎం చంద్రబాబుకి వైఎస్ షర్మిల లేఖ..!!

నేడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP cm Chandrababu naidu ) ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే.దీంతో చాలామంది ప్రముఖులు ఇతర పార్టీల నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.ఈ రకంగానే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబు కి అభినందనలు తెలియజేస్తూ...

Read More..

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. మంత్రుల లిస్ట్..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేశారు.తెలుగు రాజకీయాలలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు...

Read More..

ఏపీ మంత్రివర్గంలో కొత్తవారు ఎంతమంది అంటే ..? 

ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది.ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ( CM Chandrababu Naidu ) ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా...

Read More..

లోకేష్ సూచించిన వారికే మంత్రి పదవులు ?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేశారు.తన కొత్త మంత్రి వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.ఈ మంత్రి వర్గంలో చాలామంది యువ నాయకులకే అవకాశం దక్కింది.సీనియర్ నాయకులకు అవకాశం దక్కలేదు .మొదటి నుంచి టిడిపిలో కీలకంగా...

Read More..

రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!!

ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramoji Rao ) చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నివాళులర్పించారు.మంగళవారం రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) ఆయన చిత్రపటానికి...

Read More..

జనసేన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళవారం గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.పాత తరం రాజకీయాలకు కాలం చెల్లింది అంటూ జనసేన ఎమ్మెల్యేలకూ( Janasena MLA’s )  స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.గతంలో...

Read More..

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ..!!

ఒడిశాలో( Odisha ) 24 ఏళ్ల నుండి గెలుస్తున్న బీజేడి( BJD ) ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యింది.భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో అధికారాన్ని కైవసం చేసుకుంది.దీంతో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ( Odisha CM Mohan...

Read More..

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్న రజనీకాంత్..!!

రేపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద రేపు ఉదయం 11:27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ( PM Modi ) కేంద్ర మంత్రులు...

Read More..

వీడియో వైరల్: జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలంటూ ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు.. చివరకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ( YSRCP ) టిడిపి కూటమి చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలలో వైఎస్ఆర్సిపి పార్టీ పోటీలోకి...

Read More..

చంద్రబాబు సీఎం : పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న అమరావతి

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి .రేపు ఉదయం 9.27 కు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం...

Read More..

చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు వీరేనా ? ఎవరెవరికి ఏ శాఖ అంటే ? 

రేపు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దీంతో చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కబోతోంది ? ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.టిడిపి, జనసేన, బిజెపిలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి...

Read More..

ఆ వైసీపీ ఎంపీ పెరిగిపోతున్న అనుమానాలు.. బిజెపిలోకి వెళ్తున్నారంటూ..?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఘనవిజయం సాధించడం,  వైసిపి కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే విజయం సాధించడంతో, ఆ పార్టీ మరింతగా డీలా...

Read More..

ఎందుకిలా అయ్యింది ? నేటి నుంచి జగన్ సమీక్షలు

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో( general election ) అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిని.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.దీంతో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏపీలో...

Read More..

నేడు జనసేన లో కీలక పరిణామం .. ప్రతిపక్ష నేతగా పవన్ ? 

నేడు జనసేన పార్టీలో( Janasena party ) పరిణామం చోటు చేసుకోబోతోంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించడం, అలాగే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించడంతో , 100% జనసేన...

Read More..

అటు సినిమాలు .. ఇటు మంత్రి పదవి ! పవన్ కు పెద్ద చిక్కే వచ్చిందే ? 

ఏపీలో టీడీపీ, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి అధికారంలోకి వచ్చేలా చేయడంతో పాటు, వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకం అయ్యారు.పవన్ అండ లేకపోతే తమ కూటమి...

Read More..

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు..!!

ఈనెల 12వ తారీకున చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.తెలుగు రాజకీయాలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ రికార్డు కూడా సృష్టించటం జరిగింది.ఏపీలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకోవటం సంచలనం సృష్టించింది.తెలుగుదేశం...

Read More..

కేంద్ర విమానాయన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు..!!

మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ( Narendra Modi )క్యాబినెట్ మంత్రివర్గం రెడీ అయింది.ఈ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురికి చోటు దక్కింది.తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరికీ బిజెపి నుండి ఒకరికి కేంద్ర మంత్రి పదవులు లభించాయి.టీడీపీ శ్రీకాకుళం...

Read More..

పీఎంవో అధికారుల సమావేశంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!!

దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏన్డీయే కూటమి( NDA alliance ) అధికారంలోకి రావడం తెలిసిందే.బీజేపీకి 240 స్థానాలు రాగా మిగతా ఇతర పక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఎన్డీఏ మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయు( TDP,...

Read More..

మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం..!!

2024 ఎన్నికలలో విజయవాడ వైసీపీ నేత కేశినేని నాని ( YCP leader Keshineni Nani )ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే.గతంలో తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.కానీ 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి...

Read More..

ఐప్యాక్, ఆరా మస్తాన్ సర్వేలపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..!!

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వైసీపీ నాయకులు అంతా షాక్ అయిపోయారు.2024 ఎన్నికలలో వైసీపీ అధినేత వైఎస్...

Read More..

వీరికి దక్కని పదవి .. వర్మకే ఎందుకంటే ? 

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోది( Narendra Modi ) ప్రమాణ స్వీకారం చేశారు.మోది క్యాబినెట్ లో మంత్రులుగా ఎంపికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.ఇక ఏపీ నుంచి చూసుకుంటే నరసాపురం...

Read More..

మూడోసారి ప్రధానిగా మోది .. కేంద్ర మంత్రులయ్యింది వీరే

ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోది ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.తెలంగాణ, ఏపీ లకు మోది క్యాబినెట్ లో అవకాశం...

Read More..

వారు పార్టీ మారుతున్నారా ? జగన్ కు ఇబ్బందే 

ఏపీ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన వైసిపి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఉంది .175 స్థానాలకు గాను ,కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.అలాగే 25...

Read More..

మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్..!!

ఆదివారం రాష్ట్రపతి భవన్ లో మోదీ( Narendra Modi ) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు సినీ నటులు హాజరయ్యారు.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరు కావడం జరిగింది.తెలుగుదేశం అధినేత...

Read More..

భారత్ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీ..!!

దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి( NDA alliance )అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో జూన్ 9వ తారీఖు నాడు ఆదివారం మూడోసారి భారత్ ప్రధానిగా నరేంద్ర మోదీ ( Prime Minister Modi )ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది.రాష్ట్రపతి...

Read More..

తెలంగాణ రాజకీయాలకు బర్రెలక్క గుడ్ బై చెప్పాల్సిందే.. ఆ తప్పులే మైనస్ అయ్యాయా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బర్రెలక్క( Barrelakka ) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బర్రెలక్కకు ఎంపీ...

Read More..

ఒక్కొక్కరుగా తిరుగుబాటు మొదలుపెట్టారే ? 

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి,  జనసేన, బిజెపి కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది.వైసిపి( YCP ) ఊహించని స్థాయిలో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.దీంతో ప్రతిపక్ష...

Read More..

నేడు ప్రధానిగా నరేంద్ర మోది ప్రమాణ స్వీకారం.. ఏపి నుంచి వీరికే మంత్రి పదవులు ? 

మూడోసారి కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.దేశ ప్రధానిగా నేడు నరేంద్ర మోది( Narendra Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.ఈరోజు రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోది వరుసగా...

Read More..

ఐప్యాక్ సంస్థపై మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఐప్యాక్ సంస్థ( IPAC ) వైసీపీకి పనిచేయడం తెలిసిందే.వైయస్ జగన్( YS Jagan ) పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి ఈ సంస్థ.ఏపీలో వైసీపీ పార్టీకి( YCP ) సేవలు అందిస్తూ ఉంది.పార్టీ నాయకుల పనితీరు పట్ల ఇంకా...

Read More..

తెలుగుజాతికి తీరని లోటు..రామోజీరావు మృతి పట్ల చిరంజీవి దిగ్బ్రాంతి..!!

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao ) పార్థివ దేహానికి చిరంజీవి( Chiranjeevi ) నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని వ్యాఖ్యానించారు.రామోజీరావుకు పెన్నులు అంటే...

Read More..

రామోజీరావుని ఎంతో ఇబ్బంది పెట్టారు..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు( Ramoji Rao ) మరణం పట్ల చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసుకున్నారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు.ఆ తర్వాత రామోజీ కుటుంబ సభ్యులను...

Read More..

రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అంటూ వైయస్ జగన్ కామెంట్స్..!!

ఏపీ వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా...

Read More..

చంద్రబాబు ప్రమాణస్వీకారం ముహూర్తం ఖరారు..!!

ఈసారి ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019లో ఘోరంగా ఓడిపోవడంతో.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని కీలకంగా రాణించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలీపోకుండా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల( Janasenaతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఎంతో హోం వర్క్ చేసి అభ్యర్థులను...

Read More..

ఏపీ రాజధాని అమరావతే స్పష్టం చేసిన నారా లోకేష్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం ( TDP )కూటమి ఘన విజయం సాధించటం తెలిసిందే.164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలను కూటమి గెలుచుకోవడం జరిగింది.గత ఎన్నికలలో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎన్నికలలో గెలవడం జరిగింది.అదే మంగళగిరి నియోజకవర్గం నుండి 90...

Read More..

పోరాడి గెలిచాం అంటూ నాగబాబు కీలక వ్యాఖ్యలు..!!

జనసేన కీలకనేత నాగబాబు( Nagendra Babu ) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఎన్నికలలో పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీ గెలవడం తెలిసిందే.జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎంతో కృషి చేశారు.ఆఖరికి పోటీ చేయాల్సిన పరిస్థితి నుండి కూడా...

Read More..

రాష్ట్రంలో ఘర్షణలపై స్పందించిన చంద్రబాబు..!!

ఏపీలో పోలింగ్( AP polling ) అనంతరం వైసీపీ.టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దుమణిగింది.కానీ జూన్ 4న ఫలితాలు వచ్చినా అనంతరం తెలుగుదేశం పార్టీ గెలిచాక మరింతగా ఇప్పుడు...

Read More..

బాలినేని ఆ పార్టీలో చేరుతున్నారా ? వైసీపీ కి బై బై చెప్పేస్తారా ? 

ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో( general election ) ఊహించని ఫలితాలు వెలబడ్డాయి.అధికార పార్టీగా ఉన్న వైసిపి ( YCP )కి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కడంతో టిడిపి అధికారంలోకి వచ్చింది.వైసీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టిడిపి జెండా...

Read More..

వీటిపైనే చంద్రబాబు మొదటి మూడు సంతకాలు

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి మూడు సంతకాలు కొన్ని కీలక అంశాలపై చేయబోతున్నారు.గత ఎన్నికల సమయంలో ప్రధానంగా వీటిపై హామీ ఇవ్వడంతో ,...

Read More..

ఏపీ సిఎస్ గా నీరబ్ ప్రసాద్ .. ఆయన ఎవరంటే ?

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేయకముందే పూర్తి స్థాయిలో తన పరిపాలనా టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు.ఏ ఏ స్థానాల్లో ఎవరిని అధికారులుగా నియమించాలి అనే విషయం పైనా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.ఏపీ సి...

Read More..

తొలిగిన అడ్డంకులు పాలనపై రేవంత్ ఫోకస్ 

తెలంగాణలో కాంగ్రెస్( Congress in Telangana ) ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకులు ఏర్పడుతూ, పరిపాలన విషయాలపై పూర్తిగా ఫోకస్ చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) అవకాశం చిక్కడం లేదు.తెలంగాణ ఎన్నికల...

Read More..

తెలంగాణ పైనా చంద్రబాబు ఫోకస్ .. త్వరలోనే అక్కడ ? 

ఏపీలో టిడిపి( TDP ) ఘనవిజయం సాధించడంతో , ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంచి జోష్ లో ఉన్నారు.  త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల ఏపీ లో జరిగిన ఎన్నికల్లో 135 అసెంబ్లీ స్థానాలను...

Read More..

కొత్త టీమ్ ను సిద్ధం చేస్తున్న బాబు 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో( AP elections ) టిడిపి కూటమి ఘనవిజయం సాధించడం ,వైసిపి ఘోర పరాజయం చెందడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం...

Read More..

పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని అందుకోవటం తెలిసిందే.ఏపీలో కూటమి ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీని గెలిపించుకున్నారు.పిఠాపురం ఎమ్మెల్యేగా 70 వేల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.దీంతో పవన్ కళ్యాణ్(...

Read More..

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు.మొదటినుండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జాగ్రత్త పడిన పవన్.ఆ రకంగానే బీజేపీ, టీడీపీ( BJP, TDP ) పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చారు.2014లో మాదిరిగా...

Read More..

టీటీడీ చైర్మన్ పదవి ప్రచారంపై స్పందించిన నాగబాబు..!!

జనసేన నేత నాగబాబుకి టీటీడీ చైర్మన్( TTD Chairman) పదవి చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.కూటమి కోసం పోటీ విషయంలో త్యాగం చేయటంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నాగబాబు( Naga Babu )ని నియమించారని వార్తలు షికార్లు...

Read More..

దేశంలో ఎన్నికల కోడ్ ఎత్తివేత..!!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) ముగిశాయి.ఈసారి ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.ఈ క్రమంలో మూడోసారి ఎన్డీఏ ( NDA )ప్రభుత్వం స్థాపించడం జరిగింది.ఈ ఎన్నికలలో గతంలో కంటే కాస్త తక్కువ సీట్లు రావడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు...

Read More..

ఎవరా ఇద్దరు : తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో వీరికే ఛాన్స్ 

మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది.గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా,  మళ్లీ బిజెపి( BJP ) సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు.బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేదు.దీంతో ఏపీలో టీడీపీ సహకారం తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి...

Read More..

పవన్ కీలకపాత్ర పోషిస్తారా ? మంత్రి పదవి అందుకే వద్దనుకుంటున్నారా ?

మరికొద్ది రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది.ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దీంతో మంత్రివర్గం పైన అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు.ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవాలి ? ఏ శాఖలు...

Read More..

ఏపీలో వాలంటీర్ల నియామకం .. అర్హతలు ఇవేనా ? 

కొత్తగా ఏర్పడబోతున్న ఏపీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తోంది.ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేసేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెడుతున్నారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో...

Read More..

ఓడినా కేంద్రం లో  వైసీపీ కీలకమే ! జగన్ కు అదే పెద్ద ఊరట 

కేంద్రంలోనూ , ఏపీలోనూ ఎన్డీఏ కూటమి( NDA Alliance ) అధికారంలోకి వచ్చింది.ముఖ్యంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ఘనవిజయం సాధించగా, వైసిపి( YCP ) 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం...

Read More..

ఆ ఇద్దరే : వైసీపీ కొంప ముంచారు కదయ్యా  ? 

ఏదైతేనేం ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోర పరాజయం పాలయ్యింది.ఊహించిన స్థాయిలో టిడిపి కూటమి విజయం సాధించింది .సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ కు( Jagan ) ప్రజలు ఊహించిన స్థాయిలో షాక్...

Read More..

చంద్రబాబుని అభినందించిన రజనీకాంత్..!!

ఏపీ ఎన్నికలలో కూటమి గెలవడం తెలిసిందే.దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అమరావతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సూపర్ స్టార్ రజినీకాంత్...

Read More..

పదవికి రాజీనామా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

2024 ఎన్నికలలో వైసీపీ ( YCP )ఘోరంగా ఓడిపోయింది.ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలకి వాస్తవ ఫలితాలకి.పొంతన లేకుండా పోయింది.ఈ ఎన్నికలలో కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.రాయలసీమలో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.ఎన్నికలలో ఎనిమిది...

Read More..

చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ బాబు..!!

ఏపీ ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించటం తెలిసిందే.అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలలో మాత్రమే గెలవడం జరిగింది.దీంతో  అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.జూన్ 9వ తారీఖు నాడు...

Read More..

ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది.. తమ్ముడు విజయం పై నాగబాబు పోస్ట్?

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఫలితాలు ఎవరి ఊహకు అందని విధంగా ఉన్నాయని చెప్పాలి.గత ఎన్నికలలో 151 సీట్లతో గెలుపొందినటువంటి వైఎస్ఆర్సీపీ( YSRCP ) పార్టీని భూస్థాపితం చేస్తూ 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది.ఇక...

Read More..

పవన్ కళ్యాణ్ విజయం పై స్పందించిన రేణు దేశాయ్..!!

ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ఎమ్మెల్యేగా 70 వేలకు పైగా ఓట్లతో గెలిచారు.అంతేకాదు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలలో అభ్యర్థులు గెలవడం జరిగింది.దేశంలో 100...

Read More..

నిజమే గెలిచింది అంటూ నారా భువనేశ్వరి ట్వీట్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ( Telugu Desam, Janasena, BJP )నేతలు సంబరాలు స్టార్ట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో...

Read More..

2024 ఏపీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ నారా లోకేష్ దే..!!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి నారా లోకేష్( Nara Lokesh ).మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ 91 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.2024 ఏపీ ఎన్నికలలో ఇదే అత్యధిక...

Read More..

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్..!!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.కూటమి 160కి పైగా స్థానాలలో గెలవడం జరిగింది.ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) తన పదవికి రాజీనామా చేశారు.విజయవాడ రాజ్ భవన్ లోని గవర్నర్ నజీర్ ( Governor...

Read More..

కూటమి గెలుపు అనంతరం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావటం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇది 5కోట్ల ప్రజల విజయమని పేర్కొన్నారు.దేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు.ప్రజలు...

Read More..

ఆరా మస్తాన్ .. ఇప్పుడేమంటావయ్యా ?

గత కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ పేరు మారుమోగుతూ వచ్చింది.దీనికి కారణం ఆరా సంస్థ( Aura Company ) చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ ఏపీలో అధికారం చేపడుతుందని చెప్పడమే కారణం.ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి...

Read More..

సంచలనం దిశగా జనసేన .. సరికొత్త రికార్డ్ ?

ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన ,బిజెపి ల హవా కనిపిస్తోంది.భారీ మెజారిటీతో కూటమి అధికారం చేపట్టే దిశగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఊహించని స్థాయిలో వైసిపి ఘోర పరాజయం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అనేక జిల్లాల్లో కూటమి పార్టీలు...

Read More..

రివర్స్ బటన్ : వైసిపి పరిస్థితి ఇలా అయ్యిందేంటి ? 

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజవుగా కొనసాగుతోంది.రౌండ్ల వారిగా విడుదలవుతున్న ఫలితాలలో టిడిపి కూటమి ఆదిక్యంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనకంజులోని ఉన్నారు ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.  రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది...

Read More..

సోషల్ మీడియా లో ఆ విధంగా పోస్ట్ లు పెట్టారో ఇక అంతే ..? 

ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.రౌండ్ల వారిగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి.తుది ఫలితాలు విడుదల అయ్యేందుకు మరి కొంత సమయం ఉంది.రౌండ్ల భారీగా విడుదలవుతున్న ఫలితాలు అభ్యర్థుల తో పాటు,  ఆయా పార్టీల నేతలకు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.ఏపీలో అధికార పీఠం ఎవరికి దక్కుతుంది...

Read More..

వామ్మో టెన్షన్ పెరిగిపోతోంది .. ఎప్పుడూ ఈ పరిస్థితి లేదే

హోరాహోరీ గా జరిగిన ఏపీ ఎన్నికల పోరు ఫలితం నేడు తేలబోతోంది.ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.ఈ సమయం కోసమే గత కొద్ది రోజులుగా అన్ని పార్టీల నేతలతో పాటు, జనాల్లో ఉత్కంఠగా ఎదురుచూపులు చూసారు.ఏపీలో...

Read More..

రేపు కౌంటింగ్.. కార్యకర్తలపై వైయస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..!!

రేపు ఎన్నికల ఫలితాలు( Elections Results ) వెలువడనున్నాయి.దేశవ్యాప్తంగా ఏడు దశలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి.దీంతో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే ఏపీలో మే 13వ తారీకు పోలింగ్ జరగటం తెలిసిందే.దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారన్నది...

Read More..

కూటమి ఏజెంట్లకు చంద్రబాబు సూచనలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే కూటమి ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు.ఎట్టి పరిస్థితులలో సంయమనం కోల్పోవద్దని పేర్కొన్నారు.కౌంటింగ్ కేంద్రాల్లో( Counting Centers ) ఉండే కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.లెక్కింపుల్లో అనుమానం వస్తే...

Read More..

చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు..!!

చంద్రబాబు( Chandrababu ) స్వగ్రామం నారావారి పల్లెలో( Naravari Palli ) పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.అల్లర్ల దృష్ట్యా అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.ఈసారి...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి ఏపీలో అధికారం ఎవరు చేపడతారు అన్నది ఆసక్తికరంగా ఉంది.80 శాతానికి పైగానే పోలింగ్ నమోదు కావడంతో ఎవరు గెలుస్తారు అన్నదానిపై బయట కోట్ల రూపాయలలో బెట్టింగ్ జరుగుతుంది.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన ప్రధానంగా...

Read More..

జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అంటూ పరిపూర్ణానంద స్వామి కీలక వ్యాఖ్యలు..!!

రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.దేశవ్యాప్తంగా ఈసారి ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) నాలుగో దశలో మే 13వ తారీకు పోలింగ్ జరిగింది.ఈసారి ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది.ఏకంగా 80 శాతానికి పైగానే పోలింగ్...

Read More..

జగన్ పై టీడీపీ ఫైర్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన అచ్చెన్న

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టిడిపి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది.ఒకపక్క ఎన్నికల కౌంటింగ్ హడావుడి జరుగుతుండగానే, మరోవైపు ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ కాంట్రాక్టర్లకు బిల్లును నిమిత్తం ఖర్చు పెడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి(...

Read More..

ఇది రాంగోపాల్ వర్మ ఎగ్జిట్ పోల్ .. లాజిక్ అడక్కండి

వివాదాలు ఎక్కడుంటే అక్కడకు వెతుక్కుని వెళ్లి మరి వార్తల్లో ఉంటూ ఉంటారు సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ.సినిమా ల విషయంలోనే కాకుండా గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల పైన వర్మ స్పందిస్తూ, తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, వైసిపికి పరోక్షంగా...

Read More..

అదే కాన్ఫిడెన్స్ .. పార్టీ నేతలకు జగన్ ఏం చెప్పారు ?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan) మొదటి నుంచి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.ఇటీవలే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.ఈ పోల్స్ లో చాలా వరకు టీడీపీ కూటమికి, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉండడంతో,  ఖచ్చితమైన ఫలితం...

Read More..

వైసీపీదే గెలుపు .. ఈ ధీమా వెనుక ఇంత వ్యూహం ఉందా ? 

ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగక ముందు, జరిగిన తరువాత కూడా వైసీపీ ఒకటే ధీమాతో ఉంది.కచ్చితంగా మళ్ళీ తాము అధికారం చేపడతామని,  గతం లో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామనే నమ్మకాన్ని పదేపదే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ వ్యక్తం...

Read More..

ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఎలా ఉన్నా .. పీకే మాత్రం ఫిక్స్ అయిపోయారు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు  సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్(exit polls) ను అనేక సంస్థలు విడుదల చేశాయి.అసలు ఎన్నికల ఫలితం జూన్ 4వ తేదీన తేలిపోనుంది.అయితే అంతకుముందే తాము చేపట్టిన సర్వే నివేదికలను...

Read More..

అందరికీ టార్గెట్ అయిపోయిన ఆరా మస్తాన్ !

ఏపీలో హోరాహోరీగా ఎన్నికల పోరు జరిగింది.ఎన్నికల పోలింగ్ తరువాత నుంచి రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వరకు అందరి చూపు ‘ ఆరా మస్తాన్ ‘(Aura Mastan ) పైనే పడింది.తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సర్వే సంస్థల్లో...

Read More..

యాక్సిస్ మై ఇండియా క్రెడిబిలిటీ ఇంత ఘోరమా.. ఇన్నిసార్లు ఈ సంస్థ అంచనాలు తప్పాయా?

దేశంలో చివరి విడత లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్( Exit Polls ) సందడి మొదలైంది.ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా( India Today Axis My India ) సంస్థ ఏపీలో వైసీపీ ( YCP...

Read More..

క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందా ? ఎగ్జిట్ పోల్స్ లో వాస్తవమెంత ? 

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో ఇప్పటి వరకు వాటి కసం ఆసక్తిగా ఎదురుచూసిన వారంతా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ పై అనేక విశ్లేషణలు చేసుకుని ఒక క్లారిటీకి వచ్చారు.టిడిపి కూటమి ( TDP alliance )అధికారంలోకి వస్తుందని కొన్ని...

Read More..

కేంద్రంలో వార్ వన్ సైడ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్ లెక్కలు.. మళ్లీ ఆ పార్టీదే అధికారమా?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఈరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్ని ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.మెజారిటీ సర్వే సంస్థలు కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని చెబుతున్నాయి.ఐదేళ్లలో కేంద్రంలో...

Read More..

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

దేశంలో శనివారం అన్ని దశల పోలింగ్ పూర్తి కావడం జరిగింది.దీంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.ఈ క్రమంలో ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala ramakrishna reddy) స్పందించారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమ...

Read More..

టైమ్స్ నవ్ సంస్థ ఏపీ ఎంపీ సీట్ల ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే.. మెజార్టీ సీట్లలో వైసీపీదే విజయం!

ఏపీ ఎగ్జిట్ పోల్స్( AP Exit Polls) ఫలితాలతో మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి.టైమ్స్ నవ్ ఈటీజీ రీసెర్చ్ సంస్థ( Times Now-ETG Survey ) ఎంపీ ఫలితాలకు సంబంధించి వెల్లడించిన లెక్కలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ...

Read More..

ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన కేటీఆర్..!!

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్( Exit polls) శనివారం సాయంత్రం విడుదలయ్యాయి.ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని మెజారిటీ సంస్థలు ప్రకటించాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో గులాబీ దళం డీల...

Read More..

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ సంస్థల లిస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికల ముగిశాయి.ఈ క్రమంలో జూన్ మొదటి తారీకు శనివారం ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ప్రకటించడం జరిగింది.మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలియజేశాయి.ఆ సర్వే ఎగ్జిట్ పోల్స్ సంస్థల లిస్టు...

Read More..

ఏపీ ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏ పార్టీకి అనుకూలమో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోతుందని ఓటర్లు భావించగా అలా ఆశించడం అత్యాశే అవుతుందని క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ( Exit polls)ఫలితాలకు సంబంధించి కొన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెబుతుండగా మరికొన్ని...

Read More..

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్న సర్వేల లిస్ట్..!!

దేశవ్యాప్తంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.చివరి దశ ఎన్నికలు నేటితో ముగిసాయి.దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్( Exit polls ) విడుదల కావడం జరిగింది.ఏపీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని టుడేస్...

Read More..

తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే.. ఆ పార్టీలకే ఫలితాలు అనుకూలం!

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గత నెల 13న లోక్ సభ ఎన్నికలు జరిగాయి.లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి.అయితే తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్...

Read More..