ఏపీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావటం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇది 5కోట్ల ప్రజల విజయమని పేర్కొన్నారు.దేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు.ప్రజలు...
Read More..గత కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ పేరు మారుమోగుతూ వచ్చింది.దీనికి కారణం ఆరా సంస్థ( Aura Company ) చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ ఏపీలో అధికారం చేపడుతుందని చెప్పడమే కారణం.ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి...
Read More..ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన ,బిజెపి ల హవా కనిపిస్తోంది.భారీ మెజారిటీతో కూటమి అధికారం చేపట్టే దిశగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఊహించని స్థాయిలో వైసిపి ఘోర పరాజయం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అనేక జిల్లాల్లో కూటమి పార్టీలు...
Read More..ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజవుగా కొనసాగుతోంది.రౌండ్ల వారిగా విడుదలవుతున్న ఫలితాలలో టిడిపి కూటమి ఆదిక్యంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనకంజులోని ఉన్నారు ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది...
Read More..ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.రౌండ్ల వారిగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి.తుది ఫలితాలు విడుదల అయ్యేందుకు మరి కొంత సమయం ఉంది.రౌండ్ల భారీగా విడుదలవుతున్న ఫలితాలు అభ్యర్థుల తో పాటు, ఆయా పార్టీల నేతలకు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.ఏపీలో అధికార పీఠం ఎవరికి దక్కుతుంది...
Read More..హోరాహోరీ గా జరిగిన ఏపీ ఎన్నికల పోరు ఫలితం నేడు తేలబోతోంది.ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.ఈ సమయం కోసమే గత కొద్ది రోజులుగా అన్ని పార్టీల నేతలతో పాటు, జనాల్లో ఉత్కంఠగా ఎదురుచూపులు చూసారు.ఏపీలో...
Read More..రేపు ఎన్నికల ఫలితాలు( Elections Results ) వెలువడనున్నాయి.దేశవ్యాప్తంగా ఏడు దశలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి.దీంతో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే ఏపీలో మే 13వ తారీకు పోలింగ్ జరగటం తెలిసిందే.దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారన్నది...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే కూటమి ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు.ఎట్టి పరిస్థితులలో సంయమనం కోల్పోవద్దని పేర్కొన్నారు.కౌంటింగ్ కేంద్రాల్లో( Counting Centers ) ఉండే కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.లెక్కింపుల్లో అనుమానం వస్తే...
Read More..చంద్రబాబు( Chandrababu ) స్వగ్రామం నారావారి పల్లెలో( Naravari Palli ) పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.అల్లర్ల దృష్ట్యా అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.ఈసారి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి ఏపీలో అధికారం ఎవరు చేపడతారు అన్నది ఆసక్తికరంగా ఉంది.80 శాతానికి పైగానే పోలింగ్ నమోదు కావడంతో ఎవరు గెలుస్తారు అన్నదానిపై బయట కోట్ల రూపాయలలో బెట్టింగ్ జరుగుతుంది.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన ప్రధానంగా...
Read More..రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.దేశవ్యాప్తంగా ఈసారి ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) నాలుగో దశలో మే 13వ తారీకు పోలింగ్ జరిగింది.ఈసారి ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది.ఏకంగా 80 శాతానికి పైగానే పోలింగ్...
Read More..వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టిడిపి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది.ఒకపక్క ఎన్నికల కౌంటింగ్ హడావుడి జరుగుతుండగానే, మరోవైపు ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ కాంట్రాక్టర్లకు బిల్లును నిమిత్తం ఖర్చు పెడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి(...
Read More..వివాదాలు ఎక్కడుంటే అక్కడకు వెతుక్కుని వెళ్లి మరి వార్తల్లో ఉంటూ ఉంటారు సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ.సినిమా ల విషయంలోనే కాకుండా గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల పైన వర్మ స్పందిస్తూ, తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, వైసిపికి పరోక్షంగా...
Read More..వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan) మొదటి నుంచి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.ఇటీవలే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.ఈ పోల్స్ లో చాలా వరకు టీడీపీ కూటమికి, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉండడంతో, ఖచ్చితమైన ఫలితం...
Read More..ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగక ముందు, జరిగిన తరువాత కూడా వైసీపీ ఒకటే ధీమాతో ఉంది.కచ్చితంగా మళ్ళీ తాము అధికారం చేపడతామని, గతం లో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామనే నమ్మకాన్ని పదేపదే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ వ్యక్తం...
Read More..ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్(exit polls) ను అనేక సంస్థలు విడుదల చేశాయి.అసలు ఎన్నికల ఫలితం జూన్ 4వ తేదీన తేలిపోనుంది.అయితే అంతకుముందే తాము చేపట్టిన సర్వే నివేదికలను...
Read More..ఏపీలో హోరాహోరీగా ఎన్నికల పోరు జరిగింది.ఎన్నికల పోలింగ్ తరువాత నుంచి రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వరకు అందరి చూపు ‘ ఆరా మస్తాన్ ‘(Aura Mastan ) పైనే పడింది.తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సర్వే సంస్థల్లో...
Read More..దేశంలో చివరి విడత లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్( Exit Polls ) సందడి మొదలైంది.ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా( India Today Axis My India ) సంస్థ ఏపీలో వైసీపీ ( YCP...
Read More..ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో ఇప్పటి వరకు వాటి కసం ఆసక్తిగా ఎదురుచూసిన వారంతా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ పై అనేక విశ్లేషణలు చేసుకుని ఒక క్లారిటీకి వచ్చారు.టిడిపి కూటమి ( TDP alliance )అధికారంలోకి వస్తుందని కొన్ని...
Read More..దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఈరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్ని ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.మెజారిటీ సర్వే సంస్థలు కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని చెబుతున్నాయి.ఐదేళ్లలో కేంద్రంలో...
Read More..దేశంలో శనివారం అన్ని దశల పోలింగ్ పూర్తి కావడం జరిగింది.దీంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.ఈ క్రమంలో ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala ramakrishna reddy) స్పందించారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమ...
Read More..ఏపీ ఎగ్జిట్ పోల్స్( AP Exit Polls) ఫలితాలతో మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి.టైమ్స్ నవ్ ఈటీజీ రీసెర్చ్ సంస్థ( Times Now-ETG Survey ) ఎంపీ ఫలితాలకు సంబంధించి వెల్లడించిన లెక్కలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ...
Read More..దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్( Exit polls) శనివారం సాయంత్రం విడుదలయ్యాయి.ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని మెజారిటీ సంస్థలు ప్రకటించాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో గులాబీ దళం డీల...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికల ముగిశాయి.ఈ క్రమంలో జూన్ మొదటి తారీకు శనివారం ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ప్రకటించడం జరిగింది.మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలియజేశాయి.ఆ సర్వే ఎగ్జిట్ పోల్స్ సంస్థల లిస్టు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోతుందని ఓటర్లు భావించగా అలా ఆశించడం అత్యాశే అవుతుందని క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ( Exit polls)ఫలితాలకు సంబంధించి కొన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెబుతుండగా మరికొన్ని...
Read More..దేశవ్యాప్తంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.చివరి దశ ఎన్నికలు నేటితో ముగిసాయి.దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్( Exit polls ) విడుదల కావడం జరిగింది.ఏపీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని టుడేస్...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గత నెల 13న లోక్ సభ ఎన్నికలు జరిగాయి.లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి.అయితే తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు చాలా ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్( Exit polls ) ఫలితాలు విడుదలయ్యాయి.ఆ ఫలితాలలో పేరున్న సంస్థల ఫలితాలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉండగా ఊరూపేరు లేని సర్వే సంస్థల ఫలితాలు మాత్రం కూటమికి అనుకూలంగా ఉన్నాయి.ఆరా...
Read More..నవ్యాంధ్ర ప్రదేశ్ కు మళ్లీ సీఎం అయ్యేది ఎవరనే ప్రశ్నకు జవాబు దొరికేసింది.సర్వేలకు సంబంధించి ఎంతో విశ్వసనీయత ఉన్న ఆరా మస్తాన్( AARA Mastan) రాష్ట్రంలో వ్గైసీపీకి విజయం దక్కనుందని వెల్లడించారు.వైసీపీ 94 నుంచి 104 స్థానాలతో రాష్ట్రంలో సంచలన విజయాన్ని...
Read More..ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్( AP Election Exit Polls ) వివిధ సర్వే సంస్థలు ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో సర్వే సంస్థలలో ఎప్పటినుండో క్రెడిబిలిటీ ఉన్న ఆరా మస్తాన్( Aaraa Mastan ).ఏపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది.ఏపీలో మరోసారి...
Read More..తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై( Telangana Parliament Elections ) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు ఆరా మస్తాన్.ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలలో బీజేపీ గెలవబోతుందట.బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదట.కేసీఆర్ అధికారం...
Read More..టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్...
Read More..ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా వైసిపి( YCP ) ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా , టిడిపి ,జనసేన ,బిజెపి లు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి.భారీగా ఎన్నికల...
Read More..ఒకవైపు జూన్ 9వ తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారం ( Visakhapatna )చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు వైసిపి అధినేత జగన్.( YCP chief Jagan ) మరోవైపు చూస్తే టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )తానేమి తక్కువ కాదన్నట్లుగా...
Read More..ఏపీ ఎన్నికలు( AP Elections ) ముగిసిన అనంతరం మే 17వ తారీకు సీఎం జగన్( CM Jagan ) కుటుంబంతో విదేశాలకు వెళ్లడం తెలిసిందే.ఈ క్రమంలో లండన్( London ) పర్యటన ముగించుకుని జూన్ మొదటి తారీకు ఉదయం నాలుగు...
Read More..దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.రేపు చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై( Exit Polls ) కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రేపు సాయంత్రం...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeshwari ) మరియు కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు రాజభవన్ లో గవర్నర్ తో బేటి అయ్యారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై వివరాలు కోరుతూ గవర్నర్ కి వినతి పత్రం అందించారు.అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడటం...
Read More..ఏపీ ఎన్నికల ఫలితాలు( AP Elections Results ) జూన్ 4వ తారీఖు రాబోతున్నాయి.జూన్ మొదటి తారీకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.గతంలో ఎన్నడూ లేని విధంగా...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో మాధవీలత ( Madhavi Latha ) ఒకరు.ఈ నటి చేసిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు మాధవీలత కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.మాధవీలత అభినయానికి సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్...
Read More..దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) శుక్రవారం చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) కలవడం జరిగింది.అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు.కౌంటింగ్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కొన్ని కొన్ని విషయాల్లో కఠిన వైఖరిని అవలంబించాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయడమే ధ్యేయంగా కొంతమంది సోషల్ మీడియా,...
Read More..కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ రెండవ తారీకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతోంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోనియాగాంధీ( Sonia Gandhi ) రాబోతున్నారు.అంతేకాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది.ఇదిలా...
Read More..నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈసారి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జాతీయ పార్టీలు భారీ ఎత్తున ప్రచారాలలో పాల్గొనడం జరిగింది.ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు ముగిశాయి.జూన్ ఒకటవ తారీఖు నాడు చివరి...
Read More..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.జూన్ 4వ తారీఖు ఫలితాలు రానున్నాయి.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రధానంగా వైసీపీ.టీడీపీ కూటమి మధ్య పోటీ నెలకొంది.గెలుపు విషయంలో ఈ ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎవరికి వారు...
Read More..దేశంలో చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.జూన్ ఒకటవ తారీకు ఎనిమిది రాష్ట్రాలలో 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈసారి ఎన్నికల ప్రచారాలలో ప్రధాని మోదీ( PM Modi ) సంచలన రికార్డు సృష్టించారు.206...
Read More..ఆంధ్రప్రదేశ్ ఫలితాలు( AP Results ) జూన్ 4న వెలువడనున్నాయి.ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ నాయకులు మెల్లమెల్లగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు.బుధవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) అమెరికా నుండి తిరిగి రావడం జరిగింది.ఎల్లుండి రాత్రి లండన్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో 96 గంటల సమయం మాత్రమే ఉంది.ఈ 96 గంటల తర్వాత ఏపీ సీఎం ఎవరో తేలిపోనుంది.రాష్ట్రంలోని 70 శాతం ప్రజలు ఇప్పటికే జగన్ సీఎం( Jagan CM ) అని ఫిక్స్ అయ్యారు.ఇందులో...
Read More..ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో విజయం సాధించేది ఏ పార్టీ అనే ప్రశ్నకు మరో సందేహం అవసరం లేకుండా వైసీపీ( YCP ) అని చెప్పవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీకి మళ్లీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) అని...
Read More..బీఆర్ఎస్ ను కేసీఆర్ ( KCR )ను ఇరుకున పెట్టే విధంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ).ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ కారణమని ఆ పార్టీ మొదటి నుంచి ప్రచారం...
Read More..రోహిణి కార్తె ( Rohini Karte )అంటే రోళ్ళు పగిలే స్థాయిలో ఎండలు ఉంటాయి.నిజంగానే అంతకంటే దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.రోహిణి కార్తె ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో , జనాలు అల్లాడిపోతున్నారు.గతంలో ఎప్పుడు...
Read More..ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సూచనలు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది.ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని ఈసీ...
Read More..దేశంలో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మంచి పోటీ నెలకొంది.ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తయ్యాయి.జూన్ మొదటి తారీకు ఏడో దశ పోలింగ్ ముగియనుంది.మూడోసారి కచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తోంది.ఈ క్రమంలో ప్రధాని మోదీ ( Narendra...
Read More..దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఎండల తీవ్రత పెరుగుతుంది.ఉదయం 9 గంటలు కాకముందే సూర్యుడు భగభగ మండుతున్నాడు.ఎండ తీవ్రతతో పాటు వడగల్పులు కూడా గట్టిగా వీస్తున్నా యి.దీంతో ఎండ తీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు.గతంలో కంటే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు(...
Read More..ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖు రాబోతున్నాయి.ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన టీడీపీ( TDP ) కూటమి.వైసీపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.ఈసారి ఏకంగా 80 శాతానికి పైగానే పోలింగ్...
Read More..దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరుగుతున్నాయి.ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తయ్యాయి.జూన్ ఒకటవ తేదీన ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికలలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలని మూడోసారి విజయం సాధించాలని బీజేపీ( BJP ) టార్గెట్ గా...
Read More..తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) ను టార్గెట్ చేసుకుని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏదో ఒక అంశంతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది .కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ విషయంలో ఇప్పటికే నిలదీస్తూ అనేక విమర్శలు చేస్తూ, ప్రజలలో...
Read More..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ( TRS party ) తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలోనే తమ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకుని వివిధ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసింది.అయితే ఆ ప్రయత్నాలు ఏవి సఫలం...
Read More..మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) అజ్ఞాతాన్ని వీడారు.మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో( SP Office ) సంతకం చేసి వెళ్లారు.ఏపీ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కేసుతో సహా మూడు కేసులు...
Read More..తెలంగాణ ఆవిర్భావ వేడుకలను( Telangana Formation Day ) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.ఈ క్రమంలో జూన్ 2న జరిగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీని( Sonia Gandhi ) ఆహ్వానించినట్లు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఢిల్లీలో మీడియాతో...
Read More..ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.ఈ క్రమంలో గెలుపు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది.పోలింగ్ శాతం పెరగటంతో ఎలక్షన్ అనంతరం ఇప్పటివరకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల ఫలితాలు( 2024 Elections Results ) ఇంకా రాలేదు.ఈ ఎన్నికల ఫలితాలు కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈసారి 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదయింది.రూరల్ మరియు మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ లో...
Read More..ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు చాలా హోరహోరిగా సాగాయి.ఈసారి గెలుపు కోసం ప్రధాన పార్టీలు భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది.ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్( YS Jagan ) సిద్ధం, మేమంతా సిద్ధం ఇంకా రకరకాల పార్టీ కార్యక్రమాలతో నిత్యం...
Read More..ఈరోజు సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) 101వ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఒకింత గ్రాండ్ గా జరుపుకున్నారు.అయితే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్( NTR Ghat ) దగ్గర తారక్ నివాళులు అర్పించే...
Read More..జూన్ 4వ తేదీన ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏంటో తేలిపోనుంది.ఎవరు అధికారంలోకి వస్తారు అనేది క్లారిటీ రానుంది.టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి కచ్చితంగా తాము అధికారం చేపడతామనే ధీమాను వ్యక్తం చేస్తుండగా, వైసీపీ కూడా రెండోసారి...
Read More..తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తోంది.దేశవ్యాప్తంగా ప్రముఖులు కొంతమందిని తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు ప్లాన్ చేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ సైతం...
Read More..ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా లేదా మళ్లీ వైసీపీ( YCP ) రెండోసారి అధికారంలోకి వస్తుందా అనే విషయంలో అందరిలోనూ సందిగ్ధం నెలకొంది.రకరకాల విశ్లేషణలు ఇప్పటికే బయటకు వచ్చాయి.కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, లేదు మళ్ళీ వైసీపీకే...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలను అమలు చేసే విషయంలో అంత చొరవ చూపించకపోవడంపై తీవ్ర స్థాయిలో...
Read More..జూన్ 4వ తారీకు ఏపీ ఎన్నికల ఫలితాలు( AP Elections Result ) వెలువడనున్నాయి.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ ఎలక్షన్ లో రూరల్ ప్రాంత ప్రజలు మరియు మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో వైసీపీ(...
Read More..తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్( Kanakamedala Ravindra Kumar ) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు.సిఎస్ జవహర్ రెడ్డిని( CS Jawahar Reddy ) తొలగించి ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం గుంటూరు జిల్లాలో( Guntur District ) స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను...
Read More..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో షాకింగ్ మలుపులు చోటు చేసుకుంటున్నాయి.ఈ కేసుకు సంబంధించి డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.పిన్నెల్లిపై కేసుల...
Read More..రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు గురించి ఎంత చర్చ అయితే జనాల్లో జరుగుతుందో , అంతక మించిన స్థాయిలో పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) గురించిన చర్చ జనాల్లో జరుగుతోంది.ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan...
Read More..తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్( BRS ) మూడోసారి మాత్రం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, బిఆర్ఎస్ పని ఇక ముగిసిన అధ్యయనం అని, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని...
Read More..ఏపీ రాజకీయాల్లో( AP politics ) ఎప్పుడూ లేని విచిత్ర పరిస్థితి నెలకొంది.టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళగా, వైసిపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసింది.అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది...
Read More..తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ( Sonia Gandhi ) హాజరవుతారా లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.తెలంగాణ అవతరణ వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీగానే ఏర్పాట్లు చేస్తోంది.ఎంతమంది ప్రముఖులను...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 రోజులు అవుతోంది.మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.మాచర్లలో పిన్నెల్లి ( Pinnelli )ఈవీఎం ధ్వంసం చేశారని కామెంట్లు చేస్తున్న కూటమి నేతలు రీ పోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేయడం లేదనే ప్రశ్నకు...
Read More..ఏపీలో పోలింగ్ అనంతరం తిరుపతి జిల్లా( Tirupati District ) చంద్రగిరిలో జరిగిన అల్లర్లపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevireddy Bhaskar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని( Pulavarthi Nani )...
Read More..దేశంలో నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది.ఈసారి సార్వత్రిక ఎన్నికలు ( General Elections )మొత్తం ఏడు దశలలో జరుగుతుంది.ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.నేడు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 58 లోక్ సభ స్థానాలలో ఆరో దశ...
Read More..మహమ్మారి కరోనా( Corona ) ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ కారణంగా చాలామంది మరణించారు.మొదటి వేవ్ లో యూరప్ దేశాలలో మరణాల సంఖ్య పెరిగింది.అప్పటికి వ్యాక్సిన్ రాకపోవడంతో.పాటు సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో.చాలామంది మరణించారు.2019 నవంబర్ నెలలో చైనా(...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) అత్యంత సన్నిహితరాలిగా ముద్రపడిన తెలంగాణ మంత్రి ధనసరి సీతక్కకు త్వరలోనే ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు.ఒకపక్క ముఖ్యమంత్రిగా...
Read More..ప్రస్తుతం రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తూ.సినిమాల్లోనే బిజీగా గడుపుతూ, ప్రస్తుతం తన సినీ కెరియర్ పైనే దృష్టి సారించారు జూనియర్ ఎన్టీఆర్.( Jr NTR ) గతంలో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నా, ఆ తరువాత పూర్తిగా...
Read More..ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచారాలు , అభ్యర్థుల ఎంపిక , పోల్ మేనేజ్మెంట్ , ఇలా ఎన్నో వ్యవహారాలతో క్షణం తీరిక లేదన్నట్లుగా గడిపిన ఏపీలోని రాజకీయ ప్రముఖులంతా ఇప్పుడు సేద తీరుతున్నారు.స్థానికంగా నాయకులకు అందుబాటులో ఉంటే కుటుంబ సభ్యులతో గడిపేందుకు...
Read More..ఏపీలోని మాచర్ల నియోజకవర్గం లో చోటు చేసుకున్న వ్యవహారానికి సంబంధించి రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(pinnelli ramakrishna Reddy,) ఈవీఎం ద్వంసం చేసిన ఘటన లో కొత్త ట్విస్ట్ లు నెలకొన్నాయి.ఇప్పటికే ఈవీఎం...
Read More..ఏపీలో పోలింగ్( AP Polling ) అనంతరం భారీ ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.గతంలో ఎన్నడు లేని విధంగా పలు పార్టీల కిందిస్థాయి క్యాడర్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.పల్నాడులో( Palnadu ) బాంబులు కూడా విసురుకున్నారు.తాడిపత్రిలో వైసీపీ...
Read More..ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై( MLA Pinnelli Ramakrishna Reddy ) కేసు నమోదు కావడం తెలిసిందే.అయితే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును( High Court ) ఆశ్రయించడంతో.ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని...
Read More..ఏపీ ఎన్నికలు( AP Elections ) ముగిసాయి.ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు విదేశాలలో పర్యటిస్తున్నారు.ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరగటంతో తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు.మరోపక్క రూరల్ అదేవిధంగా మహిళలు పెద్ద...
Read More..ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్( Tejaswi Yadav ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) బీజేపీ ఏజెంట్ గా పని చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.ఎన్నికలలో బీజేపీ( BJP ) ఓడిపోనుందని ఆ విషయాన్ని...
Read More..ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలతో ఆ పార్టీలో నాయకులు ఒక్కొక్కరుగా వాయిస్ పెంచుతున్నారు .టిడిపి( TDP ) ఈ స్థాయిలో బలోపేతం కావడానికి , ఎన్నికల్లో ఇంత ఉత్సాహంగా నాయకులు పనిచేయడానికి, టిడిపి జాతీయ ప్రధాన...
Read More..ఏపీలో వెలువడబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటి అనేది ఎవరికి అంతుపట్టడం లేదు.అసలు ఏ ధీమాతో ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం చేపడతాము అని వైసిపి అగ్ర నేతలు ప్రకటనలు చేస్తున్నారో కూడా ఎవరికి...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.రేవంత్ కారణంగానే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం...
Read More..ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు ( Assembly election results )ఏ విధంగా ఉంటాయి .ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు.కాకపోతే ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.వైసిపి...
Read More..కాకినాడ జిల్లా పిఠాపురం( Pithapuram ) బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు( Varupula Subbarao )కి స్వల్ప గాయాలయ్యాయి.రెండు కార్లు ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది.ఒక్కసారిగా పశువులు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 80%కి పైగా పోలింగ్ నమోదు కావడం సంచలనంగా మారింది.దీంతో విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో రఘురామ కృష్ణరాజు( Rama Krishna Rajun ) ఏపీ...
Read More..వైసీపీ నేత అంబటి రాంబాబు ( Ambati Rambabu ) సత్తేనపల్లి నియోజకవర్గంలో నాలుగు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు.నిన్న హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా.నేడు హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.చంద్రగిరి( Chandragiri ) లోను రీపోలింగ్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన గాని గొడవలు ఇంకా సద్దుమగలేదు.ఏపీ పోలింగ్ రోజు నుండి తర్వాత నాలుగు రోజుల వరకు రాష్ట్రంలో అనేక దాడులు జరిగిన సంగతి తెలిసిందే.ఒక పార్టీకి చెందిన నాయకులు మరొక పార్టీ నేతలపై సానుభూతిపరులపై దాడులు చేసుకోవడం...
Read More..గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani) అనారోగ్యానికి గురైనట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయారని.వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారని తెగ ప్రచారం చేస్తున్నారు.దీంతో తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు ఓ వీడియో సోషల్...
Read More..ప్రస్తుతం ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేయడం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.అయితే ఓటమే ఎరుగని పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లేదు.మరోవైపు ప్రభుత్వ...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడం అసాధ్యమని కూటమికి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ వేర్వేరు సందర్భాల్లో కామెంట్లు చేశారు.అయితే అతని నిజస్వరూపం ఏంటో...
Read More..ఏపీలో ఎన్నికల( Elections in AP ) ఫలితాలు ఏ విధంగా వెలువడబోతున్నాయి అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తున్నాయి .ఒకవైపు టిడిపి , జనసేన , బిజెపిలు( TDP, Janasena, BJP ) ఏపీలో అధికారం తమదే అన్న ధీమాతో ఉండగా...
Read More..ఏపీలోని మాచర్ల నియోజకవర్గం లో ఈవీఎంల ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ వ్యవహారంలో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (pinnelli ramakrishnareddy) పేరు ప్రముఖంగా వినిపించడం , ఆయన ఈ వీఎం ద్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం...
Read More..జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ( Telangana Independence Day ) వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీని( Sonia Gandhi ) ఆహ్వానించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం...
Read More..ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో( AP assembly elections ) మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తాము అనే ధీమాను కూటమి పార్టీలైన టీడీపి , జనసేన, బీజేపీలు( TDP, Jana Sena, BJP ) వ్యక్తం చేస్తున్నాయి.వైసిపి కి...
Read More..మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( YCP MLA Pinnelli Ramakrishna Reddy )వ్యవహారం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దీనిపై...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికల ముగిసాయి.ఎవరు అధికారంలోకి వస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.వైసీపీ.టీడీపీ కూటమి పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది.పైగా పోలింగ్ 80% దాటడంతో. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే.ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్...
Read More..ఏపీలో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( MLA Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటపడటం సంచలనంగా మారింది.ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్( Election Commission ) ఎంతో సీరియస్ అయింది.దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికలు ముగిసాయి.ఏపీ ఎన్నికలు( AP Elections ) యుద్ధ రంగాన్ని తలపించాయి.ఈసారి ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ…టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది.పోలింగ్...
Read More..వైసీపీ నేత అంబటి రాంబాబు( Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో టీడీపీతో( TDP ) ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.మాచర్లలో( Macherla ) నియోజకవర్గం పరిధిలో అనేక పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు జరిగాయి.వైసీపీ సానుభూతిపరులు ఓటు వేయకుండా...
Read More..మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.ఈ ఘటనపై ఇప్పటికే ఈసీ సీరియస్ అయింది.పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయటానికి పోలీసులు గాలిస్తున్నారు.ఈ క్రమంలో గురజాల...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిన (revanth reddy) కి ఆ పార్టీలో పెద్ద కష్టమే వచ్చినట్టుగా కనిపిస్తుంది.విపక్షాలు తనను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శలను తిప్పికొట్టే విషయంలో పార్టీ కీలక నేతలు,...
Read More..ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి.ఈ ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు బ్రహ్మరధం పట్టారని , తప్పకుండా తామే గెలుస్తామనే ధీమాతో కూటమి పార్టీల నేతలు ధామాగా ఉన్నారు.ఏపీలో వైసిపి పాలనపై...
Read More..పల్నాడు లోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం లో చోటు చేసుకున్న వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతోంది.వైసీపీ కి చెందిన పల్నాడు జిల్లా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy )చిక్కుల్లో...
Read More..ఏపీ బీజేపీ( AP BJP )లో ఆసక్తి పరిణామాలు చోటుచేసుకున్నాయి .పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన వారు యాక్టివ్ గా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన నాయకులంతా ఇప్పుడు పూర్తిగా సైడ్ అయిపోయినట్టుగానే కనిపిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి,...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మంగళవారం తిరుమలకు చేరుకున్నారు.కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో మనవడి మొక్కు తీర్చుకునేందుకు హైదరాబాదు బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకి కుటుంబ సమేతంగా చేరుకున్నారు.ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా...
Read More..ఏపీలో మే 13వ తారీకు ఎన్నికల ముగిసాయి.ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తది అన్నదానిపై ఎంత ఉత్కంఠత నెలకొందో అదే విధంగా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అన్నదానిపై కూడా టెన్షన్ గా మారింది.కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుండి...
Read More..ఏపీ ఎన్నికలలో( AP elections ) ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.ఏపీలో ఎన్ని పార్టీలు పోటీ చేసిన ప్రధాన పోటీ టీడీపీ కూటమి.వైసీపీ మధ్య నెలకొంది.కూటమి పార్టీలకు చెందిన నాయకులు తామే అధికారంలోకి వస్తామని...
Read More..పల్నాడు( Palnadu )లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలన సృష్టించాయి .ఇప్పటికే దీనిపై సిట్ ను ఏర్పాటు చేయడంతో పాటు , ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన...
Read More..నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరా హోరీగా జరిగింది .వైసిపి 175 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయగా , టిడిపి, జనసేన బిజెపిలు ఆ సీట్లను సర్దుబాటు చేసుకుని మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి.ఈ...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసింది.ఫలితాల కోసమే అంత వెయిటింగ్. జూన్ 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తుంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో వైసిపి ( YCP ) ఉండగా, ...
Read More..ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishor ) దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి తెలిసిందే.రాజకీయ పార్టీలకు వ్యహకర్తగా ఆయన పనిచేస్తూ, తాను పనిచేసిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా చేయడం లో ప్రశాంత్ కిషోర్ దిట్ట.తనకు...
Read More..సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది.దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ భేటిలో ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్...
Read More..ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ( Ebrahim Raisi ) మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.ఇరాన్.భారత్ దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.అంతర్జాతీయ పరంగా కొన్ని విషయాలలో అనేకమార్లు ఇరాన్ దేశానికి భారత్ అండగా నిలిచింది.ఈ నేపథ్యంలో...
Read More..నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Jr NTR Birthday ).దీంతో చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ రకంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ...
Read More..ఒకప్పుడు తెలంగాణ అధికార పార్టీగా పెత్తనం చేలయించిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు గంధర గోళం గా మారింది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది కాంగ్రెస్ లోకి...
Read More..2024 ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఒకింత ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి.కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును కచ్చితంగా ఓడించాలని గత రెండేళ్ల నుంచి వైసీపీ కష్టపడుతుండగా బాబుకు కుప్పం( Kuppam )లో ఓటమి తప్పదని కొన్ని సర్వేలలో వెల్లడైంది.అయితే పోలింగ్ తర్వాత...
Read More..ఇటీవల జరిగిన ఏపీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది.ఈ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళగా, టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేశాయి.ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు.2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి...
Read More..మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తే .వైసీపీకి( YCP ) కూటమి పార్టీలకు మధ్య హోరాహోరీగా పోరు నడిచినట్టే కనిపించింది.ఖచ్చితంగా గెలిచేది తామే అంటూ గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో వచ్చిన 151...
Read More..పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత మెగా ఫ్యామిలీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొని.మెగా ఫ్యామిలీతో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)అంటే ప్రత్యేకమైన...
Read More..2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి( TDP ) ఏ జిల్లా నుంచి ఎక్కువ సీట్లు వస్తాయనే ప్రశ్నకు ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పడంలో ఎలాంటి సందేహం, సంకోచం అవసరం లేదు.టీడీపీ, ఆ పార్టీ నేతలు ఎంత కష్టపడినా ఉమ్మడి కర్నూలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ( AP Polling ) పూర్తై వారం రోజులు అవుతోందనే సంగతి తెలిసిందే.అయితే పోలింగ్ పూర్తైన తర్వాత ఏపీలోని ముగ్గురు నేతలపై ఎక్కువమంది బెట్టింగ్స్ కడుతున్నారని తెలుస్తోంది.ఆ ముగ్గురు నేతలు లోకేశ్, రఘురామ కృష్ణంరాజు, షర్మిల కావడం...
Read More..ఏపీ ఎన్నికల గెలుపు విషయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) నాయకులు చాలా ధీమాగా ఉన్నారు.2019 ఎన్నికలలో గెలిచిన స్థానాల కంటే అత్యధికంగా గెలుస్తామని ఇటీవల ఆ పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పోలింగ్ అనంతరం...
Read More..శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలవటం సంచలనంగా మారింది.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,( Alleti Maheshwar Reddy ) ఎమ్మెల్యేలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) ముగిసాయి.మే 13వ తారీకు పోలింగ్ ముగిసిన అనంతరం.మే 14వ తారీకు నుండి పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ.టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.పల్నాడులో( Palnadu...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికలు ముగిశాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా 81.86% పోలింగ్ నమోదయింది.దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు.? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాలలో బిజీ బిజీగా గడిపిన వైసీపీ అధినేత సీఎం...
Read More..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు కీలకంగా మారిన సంగతి తెలిసిందే.ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) ఈ కేసు ఆధారం చేసుకుని ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.హంతకులను ప్రభుత్వం కాపాడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు...
Read More..త్వరలో తెలంగాణ క్యాబినెట్( Telangana Cabinet ) ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తిస్థాయిలో క్యాబినెట్ ను విస్తరిస్తారనే ప్రచారం జరిగినా, అది మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే తెలంగాణ క్యాబినెట్ లో...
Read More..ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఖచ్చితంగా టిడిపి గెలిచి అధికార పీఠంపై కూర్చుంటుందనే అంచనాలు టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో వైసీపీపై రాజకీయ యుద్ధానికి దిగాయి.తమ మూడు పార్టీల బలంతో వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని కూటమి...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కి ఎన్నో గండాలు చుట్టుముట్టినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చారు.ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.ఇవే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి...
Read More..ఏపీలో పోలింగ్( AP Polling ) అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే.ఈ ఘటనాలపై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సీరియస్ అయింది.ఏపీలో అల్లర్లు ఎందుకు అదుపు చేయలేకపోయారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి,...
Read More..ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్( YS Jagan ) గురువారం విజయవాడ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లడం తెలిసిందే.ఈ క్రమంలో ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.కచ్చితంగా 2019 కంటే ఈసారి ఎక్కువ స్థానాలలో గెలుస్తున్నట్లు స్పీచ్ ఇవ్వడం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ తర్వాత అనేకచోట్ల గొడవలు జరగటం తెలిసిందే.తమ పార్టీకి ఓటు వేయలేదని కొన్ని పార్టీలకు చెందిన నాయకులు.ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఇళ్లపై దాడులకు పాల్పడటం జరిగింది.ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala...
Read More..ఉండి కూటమి అభ్యర్థి తెలుగుదేశం నేత ఎంపీ రఘురామకృష్ణరాజు( Raghuramakrishna Raju ) ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ పార్టీకి( YCP ) ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.అది సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కళ్ళల్లో...
Read More..ఏపీలో ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ.టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.పల్నాడులో( Palnadu ) బాంబులు కూడా విసురుకోవటం జరిగింది.దీంతో కేంద్ర ఎన్నికల సంఘం( CEC ) కలుగజేసుకొని.పలువురు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు వైఎస్ జగన్ కే( YS Jagan ) అనుకూలంగా రాబోతున్నాయని ఇప్పటికే జగన్ కామెంట్ల ద్వారా ఒకింత క్లారిటీ వచ్చేసింది.151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలను మించి వైసీపీకి...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం పై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తోంది.కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు కంచుకోటగా మార్చుకున్నారు.అక్కడ...
Read More..2024 ఏపీ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.టీడీపీ…బీజేపీ కలయిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.మొదటినుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.చెబుతూనే.కూటమి ఏర్పాటు చేయగలిగారు.ఎన్నికల ప్రచారంలో...
Read More..ఏపీ ఎన్నికల సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు( Nagendra Babu ) ట్విట్టర్ అకౌంట్ లో కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూ కీలక పాయింట్స్ లేవనెత్తేవారు.ఇదే సమయంలో జనసేన పార్టీ (Janasena party)కార్యకర్తలకు లేదా అభిమానులకు సోషల్...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu) ఏపీ గవర్నర్ నజీర్ కి వరుస పెట్టి లేఖలు రాస్తున్నారు.రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం చివరి నిమిషంలో చేసే బిల్లుల చెల్లింపులను ఆపాలని లేఖ రాయడం జరిగింది.ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్...
Read More..మే 13వ తారీకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి.అయితే ఎన్నికల ముగిసిన అనంతరం రాష్ట్రంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది.పల్నాడు, అనంతపురం ప్రాంతాలలో వైసీపీ…టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.పల్నాడులో ఎన్నడూ లేని విధంగా.బాంబులు విసురుకోవటం జరిగింది.దీంతో భయాందోళన వాతావరణం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు పోలింగ్ ముగిసింది.ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ లో పాల్గొన్నారు.ఈసారి అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.దీంతో దేశంలో నాలుగు దశలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా ఏపీలో ఏకంగా 81.86% పోలింగ్...
Read More..కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి.ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని , మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతున్నామని , బీఆర్ఎస్ , బిజెపి, కాంగ్రెస్ లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.అయితే ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీ...
Read More..ఏపీలో కాంగ్రెస్( AP Congress ) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ ఉన్నా లేనట్టుగానే అన్న పరిస్థితి.అయితే ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల( YS Sharmila ) విస్తృతంగా...
Read More..కొద్ది రోజుల క్రితమే ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది.టిడిపి, జనసేన , బిజెపి కూటమిగా( TDP Janasena BJP ) ఏర్పడి వైసిపి పై రాజకీయ యుద్ధానికి దిగాయి.హోరా హోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మేనిఫెస్టోలతో పార్టీలు జనాల్లోకి...
Read More..తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్( KTR ) మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై( AP Election Results ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే పలుమార్లు ఏపీలో వైసీపీ ( YCP ) గెలవబోతున్నట్లు కేటీఆర్ చెప్పిన సందర్భాలు...
Read More..2024 ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.కూటమిగా మూడు పార్టీలు ఏర్పడటానికి పెద్ద పాత్ర పోషించారు.ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.బీజేపీ, టీడీపీ పార్టీలు కలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.ఎట్టి పరిస్థితులలో రెండోసారి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిశాక కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా పల్నాడులో ( Palnadu ) వైసీపీ.టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.బాంబులు కూడా విసురుకోవటం జరిగింది.బలహీన సామాజిక వర్గాలకు చెందిన ఇళ్లపై దాడులు చేశారు.గతంలో మునుపెన్నడూ లేని...
Read More..మే 13వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.ఏపీలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.దీంతో ఏపీలో ( AP ) ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.గతంలో కంటే రెండు శాతం...
Read More..రెండు రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించారు అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తూనే ఉంది.కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనాలు పట్టం కట్టారు.దీంతో...
Read More..” ఏమండీ మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గారు ఘన విజయం సాధించిన తరువాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి...
Read More..ఏపీలో ఎన్నికల( APElections ) హడావుడి ముగిసింది.పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ రాయుళ్ల సందడి మొదలైంది .ఏ పార్టీ అధికారంలో వస్తుంది ఏ నియోజకవర్గం లో ఏ అభ్యర్థి గెలుస్తాడు ? మెజారిటీ ఎంత, ఏ పార్టీ ఎన్ని సీట్లు...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ( General Election Polling )ప్రక్రియ ముగియడంతో, ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నాయకులంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు .ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ వరకు వెలువడే అవకాశం లేకపోవడంతో, ...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు.కారణం నిన్న ఏపీలో జరిగిన పోలింగ్ 80% దాటడంతో కచ్చితంగా కూటమికి సానుకూలమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోకుండా ఎక్కడికి అక్కడ...
Read More..2024 ఏపీ ఎన్నికలకు( AP Elections) సంబంధించి వైసీపీ( YCP ) ఫుల్ ధీమాగా ఉంది.కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ ఈ ఎన్నికలకు చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవటం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.పల్నాడులో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవటంతో జిల్లా ఎస్పీ రంగంలోకి దిగాల్సి వచ్చింది.మరోపక్క తిరుపతిలో కూడా పరిస్థితులు విధ్వంసకరంగా మారాయి.తెలుగుదేశం మరియు వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.ఈ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు సోమవారం హోరహోరీగా పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.2019 కంటే ఈసారి పోలింగ్ లో అధిక శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.దీంతో కూటమి పార్టీల నేతలు తామే అధికారంలోకి వస్తామని ప్రకటనలు చేస్తున్నారు.మరోపక్క...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పోలింగ్ ముగిసింది.2019 కంటే ఊహించని విధంగా పోలింగ్ శాతం పెరగటంతో ప్రతిపక్షాలు సంతోషంగా ఉన్నాయి.కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు.మరోపక్క గ్రామీణ ప్రాంతాలలో అత్యధికమైన ఓటింగ్ తో పాటు మహిళా ఓటింగ్ అధిక శాతం...
Read More..నిన్ననే ఏపీలో ఎన్నికల పోలింగ్( Election polling in AP ) ముగిసింది ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఆ కూటమిలోని పార్టీలలో ఉండడంతో, మంచి ఉత్సాహం మీద ఉన్నారు.ఇక ఎన్ డి ఏ లో బిజెపి...
Read More..నిన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల( Assembly, Parliament Elections ) పోలింగ్ సరళి ఎవరికి అంతుపట్టని విధంగా ఉంది.ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపారు అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు.దీనికి కారణం గతం కంటే భిన్నంగా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈరోజు ఉదయం మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అనంతరం వారణాసి పయనమయ్యారు.రేపు ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనాలని...
Read More..ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) సంతోషం వ్యక్తం చేశారు.ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని పేర్కొన్నారు.రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కసి ప్రతి ఓటర్ లో కనిపించింది అన్నారు.ప్రజాస్వామ్య స్ఫూర్తితో వైకాపా( YCP ) కుట్రలు టీడీపీ( TDP...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ జరిగింది.ఈసారి ఓటర్లు ఎక్కువ శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ క్రమంలో ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా( AP CEO Mukesh Kumar Meena ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎక్కడ రీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా పోలింగ్ శాతం నమోదయింది.గతంలో కంటే అత్యధికంగా ఓటర్లు( Voters ) ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.సాయంత్రం 6 గంటలకు కూడా భారీ ఎత్తున క్యూ లైన్ లో జనాలు నిలబడ్డారు.ఇదిలా ఉంటే తెలుగుదేశం...
Read More..రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి సోమవారం వరకు రవాణా రాకపోకలు ఎక్కువయ్యాయి.ఎవరికివారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) గతంలో ఎన్నడూ లేని విధంగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు, అధికారం ఏ పార్టీకి సొంతమయ్యే అవకాశం ఉందనే ప్రశ్నకు వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రంలో పోల్ మేనేజ్ మెంట్, ఇతర అంశాలను పరిశీలిస్తే ఈ విషయాలు సులువుగా అర్థమవుతున్నాయి.ఐదేళ్ల పాటు ఏపీకి జగన్ (...
Read More..ఏపీ లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.ఓటు వేసేందుకు భారీగా జనాలు తరలివస్తున్నారు.అయితే వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉండడం, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారే ఎక్కువ మొగ్గు చూపిస్తుండడం తదితర కారణాలతో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళల సందడి ఎక్కువ...
Read More..లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోనూ పోలింగ్( Telangana ) ప్రక్రియ ఉదయం నుంచి మొదలైంది.తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు.సినీ రాజకీయ ప్రముఖులు సైతం క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు...
Read More..డబ్బు చుట్టూనే లోకం తిరుగుతుందనే సామెత ఊరికే అనలేదు.డబ్బుకు అందరూ దాసోహమే.ఇక ఓట్ల పండగ వచ్చిందంటే జనాలు చూపు ఆయా పార్టీల అభ్యర్థులు పంచబోయే నోట్ల మీదే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.పోలింగ్ ప్రక్రియకు ముందు రోజున వివిధ పార్టీలు పంచే...
Read More..ఏపీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.ఇక ప్రధాన పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.ఉదయం నుంచి ఓటర్లు తమ...
Read More..జనసేన నాయకుడు నాగబాబు( Nagababu ) ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం జరిగింది.ఆ వీడియోలో వైసీపీ నాయకులు( YCP Leaders ) డబ్బులు ఆశ చూపి ముందుగానే చేతి వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.నాగబాబు సోషల్...
Read More..ఏపీలో రేపే పోలింగ్.శనివారం ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేస్తున్న ప్రధాన పోటీ వైసీపీ… కూటమి పార్టీల మధ్య నెలకొంది.ఇదిలా ఉంటే జనసేన పార్టీ( Janasena Party ) అధినేత...
Read More..జనసేన నేత, నాగబాబు ( Naga Babu )ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరీ దారుణంగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా నాగబాబు తిరుపతి రోడ్ షోలో ( Tirupati Road Show )మాట్లాడుతూ మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి...
Read More..రేపు ఉదయం నుంచి ఏపీలో ఎన్నికల పోలింగ్( Ap Election Polling ) మొదలు కాబోతోంది.దీంతో ఓటర్ల దృష్టిలో పడేందుకు అన్ని పార్టీ లు రకరకాల ప్రయత్నాలు చేస్తూ, రకరకాల మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక...
Read More..ఏపీలో మళ్లీ వైసీపీ( YCP ) జెండానే ఎగరబోతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.జగన్( Jagan )కళ్లలో ధీమా, వైసీపీ నేతల్లో నమ్మకం చూసిన నెటిజన్లు రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని చెబుతున్నారు....
Read More..చంద్రబాబు నాయుడుకు ( Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్నా ఈ 14 సంవత్సరాలలో ఆయన సంక్షేమం గురించి ఏరోజు ఆలోచించలేదు.పేదలకు మంచి చేసేలా చంద్రబాబు నాయుడు కొత్త పథకాలను ప్రకటించలేదనే సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే...
Read More..రేపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్( Parliament Elections ) జరగబోతుంది.ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ , బీఆర్ఎస్, బిజెపి లు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగబోతోంది.ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను...
Read More..రేపు ఏపీ తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది.ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ కు, తెలంగాణలో పార్లమెంట్ కు ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ఓట్లు వేసేందుకు జనాలు సిద్ధం అయిపోయారు.ఏపీకి చెందినవారు ఎక్కువమంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడం, వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో,...
Read More..రేపు ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో అర్థం కాక అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.ఈ ఒక్కరోజులో ప్రజల మూడ్ మార్చేందుకు, తమ పార్టీ కే జనాలు ఓట్లు వేసే విధంగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.టిడిపి, జనసేన,...
Read More..ఏపీలో శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈ ఎన్నికలలో ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో చంద్రబాబు ప్రజాగళం సభను చిత్తూరులో నిర్వహించారు.సభలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చివరి రోజు కావడంతో ఉద్వేగపూరితంగా ప్రసంగం చేశారు.ఈ బహిరంగ సభ...
Read More..ఏపీలో ఈసారి ఎన్నికలను చంద్రబాబు( Chandrababu ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019లో అధికారం కోల్పోవడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడటం జరిగింది.ఇందుకోసం బీజేపీ, జనసేన( BJP , Jana Sena...
Read More..ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం హోరాహోరీగా ప్రచారం జరిగింది.ఇదే సమయంలో అల్లు అర్జున్( Allu Arjun ) అదేవిధంగా రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడం జరిగింది.పిఠాపురంలో( Pithapuram ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
Read More..ఏపీలో మే 13వ తారీకు సోమవారం పోలింగ్ జరగనుంది.ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు వైసీపీ అధినేత జగన్( YCP chief Jagan ) పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో...
Read More..దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం హోరాహోరీగా ఉంది.ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి.మే 13వ తారీకు నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం ఏడు దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి.నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్...
Read More..మన దేశంలో ప్రతిరోజూ మతసామరస్యాన్ని చాటి చెప్పే ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటుండగా ఆ ఘటనలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. హిందూ దేవాలయం( Hindu temple ) కోసం భూమిని విరాళంగా ముస్లింలు ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం...
Read More..మొదటి నుంచి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే వస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ ( YCP )ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాగా చెబుతోంది.ఏపీలో అధికారంలోకి రాబోయేది తామేనని, ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని, జగన్ పార్టీని...
Read More..నువ్వా నేనా అన్నట్టుగా ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది.ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.ఈనెల 13న పోలింగ్ జరగబోతోంది.ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై బిజెపి అగ్రనేత ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) ఓ తెలుగు న్యూస్...
Read More..ఏపీలో ఎన్నికలు జరగడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.“WeApp” పేరుతో తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన మహిళల వివరాలను సేకరించిందని...
Read More..నేటి సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచార తంతు ముగియనుంది.ఇప్పటి వరకు మైకులతో ఊదరగొడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులంతా , తమ ప్రచారానికి స్వస్తి చెప్పి ఎన్నికల వ్యూహల్లో మరింత మునిగి తేలనున్నారు.సోమవారం పోలింగ్ జరగబోతుండడంతో , ఈ రెండు...
Read More..మరో రెండు రోజుల్లో జరుగునున్న ఏపీ ఎన్నికల్లో గెలవడం టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలకు ఎంత అత్యవసరమో వారిని ఓడించడం అంతే ముఖ్యం అన్నట్లుగా వైసిపి వ్యవహరిస్తోంది.వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూనే, తమ రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికలు...
Read More..మరో రెండు రోజుల్లో జరగనున్న పోలింగ్ లో కచ్చితంగా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan) రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, జనాల్లో...
Read More..మరో రెండు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతుండడంతో, ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, ప్రజలకు రకరకాల మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నాయి.గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమయ్యారు.తమ పార్టీ...
Read More..ఏపీలో మే 13వ తారీకు పోలింగ్.ఈ క్రమంలో శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు.వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) శనివారం మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు నరసారావు పేట( Narasarao Peta )...
Read More..