ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ( Distribution of pension ) విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్ మంజూరు చేస్తా అని చంద్రబాబు( Chandrababu ) ప్రకటించారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం...
Read More..ఏపీ ఎన్నికలలో గెలిచినా అనంతరం డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు.ఒకపక్క పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ మరోపక్క ప్రజా సమస్యలు వినేందుకు సమయం కేటాయిస్తున్నారు.ఇదే సమయంలో తనకు కేటాయించిన శాఖలకు...
Read More..ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) జీర్ణించుకోలేకపోతున్నారు.అసలు ఈ స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎవరు అంచనా వేయలేకపోయారు.ఏపీలో పెద్ద...
Read More..గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్వహత్మకంగా అడుగులు వేస్తున్నారు.తమ రాజకీయ ప్రత్యర్ధుల వ్యూహాలకు చిక్కకుండా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు .దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ను టార్గెట్...
Read More..తెలంగాణలో తమ పట్టు పెంచుకునేందుకు బిజెపి( BJP ) ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేసినా, ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.ఇంకా ఇటీవల...
Read More..ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YCP ) 175 స్థానాలకు 11 స్థానాలను మాత్రమే దక్కించుకోవడంతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది ఈ క్రమంలో ఆ పార్టీలో కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి...
Read More..కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీ ఎస్ ) ఈ రోజు మృతి చెందారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన డి శ్రీనివాస్( D Srinivas ) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని( Hyderabad ) ఆయన నివాసంలోనే తుది...
Read More..తెలంగాణలో రుణమాఫీ పై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) ప్రకటన చేయడం జరిగింది.2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని.పంట రుణాలు మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి...
Read More..శుక్రవారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) సాగునీటి ప్రాజెక్టులు మరియు పోలవరం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పోలవరం పనులపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు(...
Read More..ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేసే దిశగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శుక్రవారం అమరావతిలో పోలవరంపై సమీక్ష నిర్వహించారు.ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు ఎంతవరకు పనులు జరిగాయి అన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.ఈ క్రమంలో నీటిపారుదల రంగానికి సంబంధించి...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు.జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి.ఇది ఎన్నేళ్లు అనేది కాలమే...
Read More..కేంద్రంలో బిజెపి( BJP ) మూడోసారి అధికారంలోకి వచ్చింది.సరైన మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టిడిపి ఎన్ డి ఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారడంతో, ఆ పార్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు...
Read More..ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు.అటు పార్టీ ,ఇటు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విషయంలో రేవంత్ ఒత్తిడికి గురవుతున్నారు.దీంతో పిసిసి అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని ఇప్పటికే అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి...
Read More..గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏ పరిస్థితులు అయితే నెలకొన్నాయో, ఇప్పుడు అదే పరిస్థితులు టిడిపి ప్రభుత్వంలోను కనిపిస్తున్నాయి.2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి టిడిపి నేతలు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టింది లేదు.టిడిపి నేతలపై...
Read More..ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ను కొనసాగిస్తారా లేక పూర్తిగా ఈ వ్యవస్థను రద్దు చేస్తారా అనే విషయంలో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది.గత వైసిపి ప్రభుత్వంలో ఏర్పాట యిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకపక్క పాలన మరోపక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డిఎస్సి,...
Read More..విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ సభ( Ramojirao Memorial Program ) నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) సతీ సమేతంగా హాజరయ్యారు.సీనీ రాజకీయ ప్రముఖులు పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులర్పించారు.సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramojirao ) సంస్మరణ సభని వైభవంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు,( CM Chandrababu ) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో( Deputy CM Pawan Kalyan...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 16 వైసీపీ కార్యాలయాలకు( YCP Offices ) అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించారని.ఆ కార్యాలయాలను ఎందుకు కూల్చకూడదో...
Read More..ఇటీవల కాలం లో కాంగ్రెస్ లో వలసలు జోరు అందుకోవడం ఉత్సాహాన్ని కలిగిస్తున్నా… ఆ చేరికలు మాత్రం నియోజకవర్గ నేతల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేపుతున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు చేరుతుండడంతో, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను...
Read More..అతి త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ ను విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రయత్నిస్తున్నారు.ఎప్పటి నుంచో క్యాబినెట్ విస్తరణ పై వార్తలు వస్తున్నా.ఇప్పుడు మాత్రం క్యాబినెట్ ను విస్తరించాలని కాంగ్రెస్ సైతం సూచించినట్లు తెలుస్తోంది .అందుకే తెలంగాణ...
Read More..రెండుసార్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )మూడోసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూసింది. ఇక అప్పటి నుంచి గడ్డు పరిస్థితులనే బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇక నియోజకవర్గంలో...
Read More..ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరికలు జోరు కనిపిస్తోంది.బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి...
Read More..రాజమండ్రి ఎంపీ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati purandeswari ) కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.ఆ తర్వాత బిజెపిలో చేరడం, ఏపీ...
Read More..దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది.ఈ క్రమంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీ( PM Modi ) సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల( Volunteers ) విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తుంది.ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు.దీంతో వాలంటీర్ లు తమ ఉద్యోగం విషయంలో అభద్రత భావంతో ఉన్నారు.పరిస్థితి ఇలా...
Read More..జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు హైపర్ ఆది( Hyper Aadi ) .జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఈయన స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవారు అనంతరం కమెడియన్ గా కొనసాగే వారు.ఇక అది...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే.21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో జనసేనకు అనుకూల ఫలితాలు దక్కాయి.జనసేన గెలుపుతో చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని కొన్ని...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించడానికి...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది.ఈ ఓటమి అనంతరం వైసీపీ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని...
Read More..మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) ఏపీ స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది.తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంశంపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించటం పద్ధతులకు విరుద్ధం.ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే...
Read More..ఎన్నికలలో గెలిచిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో మంగళవారం సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పర్యటించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత...
Read More..ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి.ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, రాష్ట్రస్థాయి నాయకులు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.దీంతో బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనమైన పరిస్థితి నెలకొంది.దీంతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు...
Read More..కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలే తీసుకుంటోంది .ఎన్నికల కు ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 గౌరవ...
Read More..ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) వైసిపికి పెద్ద షాక్ నే ఇచ్చాయి.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 99% పూర్తి చేశామని , ప్రజలంతా తమ...
Read More..టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( AP CM Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.ఈ మేరకు నేడు, రేపు ఆయన కుప్పం నియోజకవర్గంలోనే పర్యటించేందుకు ఏర్పాట్లు...
Read More..తెలంగాణ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించింది.మూడోసారి హ్యాట్రిక్ ఖాయమని అంచనా వేసినా, ప్రజలు బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికి,...
Read More..సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బిజీ బిజీగా గడిపారు.ఉదయం క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.సాయంత్రం హోంమంత్రి విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది.ఆ...
Read More..సోమవారం సాయంత్రం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని హోంమంత్రి వంగలపూడి అనిత( Home Minister Vangalapudi Anitha ), పలువురు పోలీసు ఉన్నతాధికారు వివరించారు.శాంతిభద్రతలు, డ్రగ్స్, గంజాయి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని హోం మంత్రి అనితకి పవన్...
Read More..బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్( Basavatharakam Hospital ) ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు.ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ( Balakrishna ) ఉండటం తెలిసిందే.హైదరాబాద్ లో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్( Ys Jagan ) సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.దాదాపు మూడు రోజుల నుండి పులివెందులలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు.ఇదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను వింటున్నారు.ఈ క్రమంలో అక్కడికక్కడ పరిష్కారాలు చూపుతున్నారు.ఏపీలో మొన్న...
Read More..గత నెలలో జరిగిన భారతదేశ పార్లమెంటు ఎన్నికల్లో( Parliament Elections ) భాగంగా ఎన్డీయే కూటమి మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రధానిగా నరేంద్ర మోడీ( PM Narendra Modi ) మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ఎన్నికల ఫలితాలలో ఆంధ్రప్రదేశ్...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజలకు హామీలు ఇచ్చింది టీడీపీ కూటమి.ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా టిడిపి...
Read More..ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ ( Telangana ) ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది.మొన్నటి వరకు తెలంగాణలో టిడిపి ఉన్నా లేదన్నట్లుగానే పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున టీడీపీ...
Read More..ఇప్పటికే అనేక ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ పార్టీ( BRS ) అతలాకుతలం అయింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ నేతలను కుంగదీయగా.ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను, ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించకపోవడం...
Read More..టిడిపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు( Chandrababu ) అనేక రాజకీయ ఎత్తుగడలను ఎన్నికలకు ముందు అమలు చేశారు.వైసీపీ ని ఓడించే వ్యూహంలో భాగంగానే జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీలు కు సీట్లను కేటాయించారు.ఈ విధంగా జనసేనకు 21,...
Read More..ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన టిడిపి ,జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం పూర్తిగా వైసిపిని టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది.మొన్నటి ఎన్నికల ఫలితాలలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని...
Read More..వైసిపి అధినేత జగన్( jagan ) పార్టీ ప్రక్షాళన పై ఇప్పుడు పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు.2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం చేపట్టి , దాదాపు రాయలసీమ జిల్లాల్లో ఒక సీటు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు.కానీ...
Read More..వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్( Ex CM Jagan ) గురించి ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది .ప్రస్తుతం జగన్ వైఖరి చూస్తుంటే ఇక ఈ ఐదేళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదన్నట్లుగా ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతుంది.నిన్నటితో...
Read More..కొద్ది నెలల క్రితం పొరుగు దేశం శ్రీలంక( Sri Lanka ) ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఇంధన ధరలు, నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.ఆర్థిక సంక్షోభంతో లంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో భారత్ ఎంతగానో సాయపడింది.ఇదిలా...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) కుప్పం పర్యటన ఖరారు అయింది.ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు.25న మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ లో కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు.అనంతరం...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం వైయస్ జగన్ పులివెందులలో అడుగుపెట్టగానే భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఎన్నికల ఫలితాల అనంతరం మొన్నటి వరకు పార్టీ నాయకులతో గెలిచిన సభ్యులతో భేటీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ సీఎం అయ్యాక.కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం పవన్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.గత వైసీపీ( YCP ) ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం జరిగింది.ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన...
Read More..గత వైసిపి ప్రభుత్వం కంటే భిన్నంగా టిడిపి కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని అంతా అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) కూడా ఏ కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటించారు.2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వారం రోజుల తర్వాత తాడేపల్లి( Tadepalle )లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడం చర్చనీయాంశమైంది.హైకోర్ట్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్యాలయాన్ని కూల్చివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా...
Read More..ఏపీ రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabha Reddy ) వ్యవహారం రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతుంది.ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల ముందు కామెంట్లు చేశారు.కాగా ఎన్నికలలో జనసేన...
Read More..మంత్రి సీతక్క( Seethakka ) శుక్రవారం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు.తెలంగాణలో మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.మంత్రి సీతక్క సచివాలయంలో రెండు క్యాంటీన్లను ప్రారంభించి...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana Chief Minister Revanth Reddy ) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం...
Read More..వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ( YS jagan )నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం జరిగాయి.ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు నేడు...
Read More..తెలంగాణ అధికార పార్టీ లోకి చేరికల జోరు పెరుగుతోంది.ముఖ్యంగా బి ఆర్ ఎస్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున మండల ,నియోజకవర్గ స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరిపోగా , వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్...
Read More..2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) గెలిచే అవకాశం లేదని, మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో సవాళ్లు విసిరిన వైసిపి నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ ...
Read More..కొత్తగా ఏపీలో కొలువుతీరిన టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఏపీలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది.ఇప్పటికే అనుకూలమైన ఉన్నతాధికారులను వివిధ విభాగాల్లో నియమించింది.ఏపీ డిజిపిగా ద్వారకాతిరుమూరుల రావు నియమితులయ్యారు.ఇంకా అనేకమంది ఐఏఎస్ , ఐపీఎస్ లను ఇతర కీలక...
Read More..ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల 2024 ల నేపథ్యంలో టీడీపీ కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది.ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.టీడీపీ కూటమి...
Read More..ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది.మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు.వారికి శాఖల కేటాయింపు కూడా ఇప్పటికే పూర్తయింది.ఇక గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది.దానికి నేడు ముహూర్తాన్ని నిర్ణయించారు.ఈ మేరకు నేటి నుంచి...
Read More..ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా( CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ఉంది.ఇప్పటికే వైయస్సార్ కళ్యాణమస్తుకి చంద్రన్న పెళ్లి కానుక,...
Read More..ఏపీ పర్యాటక.సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్( Minister Kandula Durgesh ) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి వనరులు కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు.ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని అధికార యంత్రాంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) గురువారం రాజధాని అమరావతిలో పర్యటించారు.ఈ క్రమంలో రాజధాని శంకుస్థాపన శిలాఫలకం నిలిచిపోయిన అనేక భవన నిర్మాణాలను పరిశీలించడం జరిగింది.అనంతరం చంద్రబాబు అమరావతి( Amaravathi ) పర్యటనపై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్...
Read More..ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి( CM Arvind Kejriwal ) గురువారం బెయిల్ లభించింది.లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్...
Read More..ఏపీ వైసీపీ( YCP ) సోషల్ మీడియా వ్యవహారాలకు సజ్జల భార్గవరెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆ వ్యవహారాలకు సజ్జల భార్గవరెడ్డి ( Sajjala Bhargava Reddy )దూరంగా ఉంటున్నారని నాగార్జున యాదవ్ కు ఆ బాధ్యతలను అప్పగించారని...
Read More..వైసీపీ అధినేత జగన్ ( jagan )కు ముందు ముందు అన్ని ఇబ్బందికర పరిస్థితులే అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందింది.కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ స్థానాలకే పరిమితం అయింది.టిడిపి, ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం చేపడుతూ.కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉంది.ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు వంటి పలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu naidu ) రేపు అమరావతి రాజధానిలో పర్యటించబోతున్నారు.ఏపీలో గత వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి ప్రాంతాన్ని పర్యటించబోతున్నారు.ఉండవల్లి ప్రజా వేదిక నుంచి పర్యటనను ప్రారంభించనున్నారు.రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు...
Read More..ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )బుధవారం మీడియాతో మాట్లాడటం జరిగింది.ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారి స్పందించిన ఆమె ఈసారి జరిగిన ఎన్నికలు చాలా విచిత్రమని వ్యాఖ్యానించారు.ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు.బుధవారం ఉదయం విజయవాడ( Vijayawada )లో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టడం జరిగింది.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
Read More..మాజీ మంత్రి వైసిపి( YCP ) కీలక నేతగా గుర్తింపు పొందిన విడుదల రజిని ( Vidudala Rajini )పార్టీ మారిపోతున్నారని ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.వైసీపీలో ఉంటే రాజకీయంగాను, వ్యక్తిగతంగా న...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క.పాలనపరంగా ప్రక్షాళన చేస్తూ ఉంది.దీనిలో భాగంగా ఇప్పటికే పెన్షన్ దారులకు 4వేల రూపాయలు...
Read More..అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్( C M Ramesh ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల భూదందాలకు అధికారులు కూడా సహకరించారని వ్యాఖ్యానించారు.వైసీపీ పాలనలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశారని మండిపడ్డారు.అవినీతి చేసిన ఏ అధికారిని...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) రేపటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మరియు పోటీ చేసిన అభ్యర్థులతో 22వ తారీఖున తాడేపల్లిలో సమావేశం కావాలని భావించారు.కానీ అనూహ్యంగా పరిస్థితులు...
Read More..దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై నెగిటివ్ కామెంట్లు వస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఎలాన్ మాస్క్( Elon Musk ) సైతం ఈవీఎం పనితీరుపై నెగెటివ్ కామెంట్లు చేశారు.ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఈవీఎం ట్యాంపరింగ్ విషయంపై చర్చ జరుగుతుంది.ఇదే సమయంలో ఇటీవల...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu Naidu ) బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరో ప్రక్క పాలనపరంగా ప్రక్షాళన...
Read More..వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) మళ్ళీ మళ్ళీ అది తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి( YCP ) ఓటమి చెందడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహించారు.మొదటి రోజు...
Read More..ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది.ఇక సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఈ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, పలు శాఖలకు మంత్రిగా కూడా...
Read More..కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తప్పకుండా సరైన న్యాయం చేస్తామనే సంకేతాలను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పంపిస్తున్నారు.క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసి న నేతలందరికీ ఏదో ఒక పదవి కట్టబెట్టి, పార్టీని నమ్ముకున్న...
Read More..ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) ప్రారంభిస్తున్నట్లుగా ముందుగా ప్రకటించినా, ఆ తేదీని తాజాగా మార్చారు.ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.కొన్ని కారణాల వల్లే తేదీని మార్చినట్లు సమాచారం.శాసనసభ సమావేశాలు మొత్తం...
Read More..దేశవ్యాప్తంగా ఈవీఎంల( EVM ) పనితీరుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.వివిధ రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.లోక్ సభ ఎన్నికల్లో ఈవీయంలను ట్యాంపరింగ్ చేశారని, వాటిలో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారని అనేక...
Read More..మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) ఈవీఎంల విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో న్యాయం జరగడం అంటే...
Read More..పశ్చిమ బెంగాల్( West Bengal ) డార్జిలింగ్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం( Train Accident ) జరిగిన విషయం తెలిసిందే.కాంచన్ జంగా ఎక్స్ప్రెస్.( Kanchanjungha Express ) ఓ గూడ్స్ ట్రైన్ బలంగా ఢీకొనటంతో 15 మంది...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu ) బదిలీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు( Ration Card Holders ) ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.విషయంలోకి వెళ్తే వచ్చే నెల ఒకటవ తేదీ...
Read More..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో వయనాడ్, రాయబరేలి లోక్ సభ స్థానాలలో గెలవడం జరిగింది.దీంతో రెండు నియోజకవర్గాలలో ఒక సీటును వదులుకోవాల్సి రావటంతో.వయనాడ్( Wayanad )...
Read More..నేడు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పోలవరం పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మంత్రులు నాయకులు.ఘన స్వాగతం పలికారు.ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రి జనసేన నేత నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్( Minister Kandula Durgesh...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ సూపర్ సిక్స్( Congress Super Six ) పేరుతో 6 పథకాలను ప్రధానంగా ప్రకటించింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.ఈ సూపర్ సిక్స్ పథకాల్లో...
Read More..ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక టిడిపి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును( Palla Srinivasa Rao ) టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు( Chandrababu ) నియమించారు. ఇప్పటి వరకు ఏపీ టిడిపి అధ్యక్షుడిగా కొనసాగిన కింజారపు అచ్చెన్న నాయుడు కి(...
Read More..మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్( YS Jagan ) హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly...
Read More..తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) పై పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( KCR ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.విద్యుత్ కొనుగోలు విషయంలో తనను విచారణకు హాజరవాల్సిందిగా అందిన నోటీసులపైనే ఘాటుగా లేఖ ద్వారా స్పందించారు తప్ప,...
Read More..గత వైసిపి( YCP ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలోని ఋషికొండ పై ప్రభుత్వ భవనాలు నిర్మించింది.వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే, విశాఖ నుంచే పరిపాలన కొనసాగించేందుకు వేలుగా ఈ నిర్మాణాలు చేపట్టారు.అయితే ఫలితం టిడిపి కూటమికి అనుకూలంగా రావడంతో, వైసీపీ అధినేత...
Read More..తెలంగాణలో బిజెపిని( BJP ) బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అగ్ర నేతలు పూర్తిగా దృష్టి సారించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఆశించిన ఫలితాలు రాకపోయినా, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపికి సీట్లు ఆశించిన స్థాయిలో...
Read More..ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయగా, కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచారు.అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గలకు గాను...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( AP CM Chandrababu NAIDU ) ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముందుగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ( Mega...
Read More..నేడు ఫాదర్స్ డే( Father’s Day ).దీంతో చాలామంది తమ తండ్రులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారాతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేయడం జరిగింది.ఇంకా చాలామంది సెలబ్రిటీలు పోస్టులు...
Read More..ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly meetings ) ఎప్పటి నుంచి మొదలవుతాయనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే 19 నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ...
Read More..గత బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.ఆ ఒప్పందంలో భారీగా అవుతవకలు జరిగాయని, దీంట్లో బిఆర్ఎస్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి(...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందడంతో పాటు, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్( BRS ) అభ్యర్థులు విజయం సాధించకపోవడం వంటివి ఆ పార్టీలో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( CM Chandrababu Naidu ) పోలవరం పర్యటన ఖరారు అయింది.ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) సందర్శించనున్నారు.గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయింది.? ఐదేళ్లలో నిర్మాణం జరిగిన...
Read More..తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) శనివారం కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రావడం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఉంటాయని స్పష్టం చేశారు.ఎవరు ఎక్కడ ఏం చేశారు చూసి పదవులు అప్పజెప్పడం...
Read More..ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన వైసీపీ పై( YCP ) నా, ఆ పార్టీ అధినేత జగన్ పైనా( Jagan ) అనేక విమర్శలు ఇంటా బయటా వస్తూనే ఉన్నాయి.జగన్ ను టార్గెట్...
Read More..ఏపీ లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడం , టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అధికారం లోకి రావడంతో జగన్ కు( Jagan ) ఇబ్బందులు మొదలయ్యాయి.ఏపీలో వైసిపి కి 11 స్థానాలు మాత్రమే దక్కాయి.ఈ ఎన్నికల్లో ఓటమిని...
Read More..తెలంగాణ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్( KCR ) మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.తాజాగా తెలంగాణలో విద్యుత్ కొనుగోలు , కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్...
Read More..ఊహించని స్థాయిలో స్థానాలను దక్కించుకుని ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది.ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి టిడిపి...
Read More..ఇటీవల ఏపీ అధికార పార్టీగా మారిన టిడిపి గత జగన్ ప్రభుత్వ తాలూకా నిర్ణయాలు, పథకాల పేర్ల మార్పు విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది.ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వంలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ఎక్కువగా జగన్ పేరుతో పాటు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
Read More..నేడు మంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి ఏపీ ప్రభుత్వం 5 శాఖలు కేటాయించటం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu )ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.మిగతా...
Read More..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు.జూన్ 12వ తారీకు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం.13వ తారీకు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఐదు అంశాలపై సంతకాలు చేయడం జరిగింది.మొదట డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,...
Read More..ఇటీవల ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు( Chandrababu ) ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించటం జరిగింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది.దీంతో వైసీపీ( YCP ) పార్టీకి...
Read More..ఏపీ మంత్రులకు( AP Ministers ) నేడు శాఖలు కేటాయించారు.ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్...
Read More..ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.దీంతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది.పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలలో ఆర్కే రోజా...
Read More..ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీ మంత్రులుగా 24 మంది ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు .ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి నేత చంద్రబాబు( TDP leader Chandrababu ) తో పాటు 24 మంది మంత్రుల తో కొత్త మంత్రి మండలి...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్( Kangana Ranaut ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.కంగనా సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీని...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే .కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం తో, ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా డిలా పడ్డాయి.వై...
Read More..ఏపీ అధికార పార్టీ టీడీపీ( TDP ) అప్పుడే తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే దూకుడు ప్రదర్శిస్తోంది.గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి ఆర్కే రోజాపై( Ex Minister RK Roja ) అనేక ఆరోపణలు వచ్చిన సంగతి...
Read More..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోర ఓటమి చెందడానికి గల కారణాలు ఏమిటంటూ ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) ఇప్పుడు ఆరా తీసే పనులుల్లో నిమగ్నం అయ్యారు .ఈ మేరకు నిన్నటి నుంచి పార్టీ తరపున...
Read More..ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమ్మల రామానాయుడు( Nimmala Rama Naidu ) భీమవరంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ( Volunteer system )ను రద్దు చేయలేదని...
Read More..ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత నాయకులతో జగన్( Jagan ) భేటి అవుతున్నారు.గురువారం వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ కావటం జరిగింది.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీయేలో చక్రం తిప్పే అవకాశం ఉండి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.దీంతో ఆయనకు ఎలాంటి శాఖ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ...
Read More..2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదించడం, ఆయనపై విమర్శలు చేయడం , వైసిపి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం వంటివి చోటుచేసకున్నాయి.అంతే స్థాయిలో వైసీపీ నుంచి...
Read More..ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేపట్టడం, కేంద్రంలో బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడం, తదితర కారణాలతో టిడిపికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు బిజెపి అగ్రనేతలు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...
Read More..తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao ) వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాకముందే అమరావతి రైతులకు వైయస్ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బయట వాళ్ళు వదిలిన తాను...
Read More..తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ( AP CM Chandrababu )ఫైల్ పై తొలి సంతకం చేశారు.దీంతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో...
Read More..ఏపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు.ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీల కు భవిష్యత్ కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు.శాసనసభలో వైసిపి ఎమ్మెల్యేలను కట్టడి చేసే అవకాశం ఉందని , శాసనమండలిలోనైనా గట్టిగా...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చింది.ఆ తర్వాత కొద్ది నెలలకే పార్లమెంట్ ఎన్నికల తంతు మొదలవడంతో, నామినేటెడ్ పదవులు కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నికల కోడ్ ఎప్పుడు ముగుస్తుందంటూ ఎదురు చూపులు చూశారు.ఇప్పుడు ఎన్నికల కోడ్...
Read More..ఏపీలో వైసిపి( YCP ) అధికారం కోల్పోవడం , టిడిపి( TDP ) అధికారంలోకి రావడంతో టిడిపి నేతలు తమ నోటికి పని చెబుతున్నారు.గత వైసిపి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి నేతలంతా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ప్రజలు భావించగా ఆ అంచనాలే ఎట్టకేలకు నిజమయ్యాయి.ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడంతో కూటమికి ఏపీలో తిరుగులేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్( TDP MLA Kolikipudi Srinivas )...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మొదటి సంతకం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఆయన ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీ మేరకు మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ పైనే పెడతారా అనే దానిపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.జగన్...
Read More..ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో( AP general elections ) వైసిపి ఘోరంగా ఓటమి చెందడం, టిడిపి, జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న...
Read More..ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ప్రమాణ స్వీకారం చేశారు.చంద్రబాబుతో పాటు, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మరో మంత్రి పదవి చంద్రబాబు క్యాబినెట్ లో ఖాళీగా ఉంది .పొత్తులో భాగంగా జనసేన...
Read More..నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP CM Chandrababu ) ప్రమాణ స్వీకారం చేశారు.దీంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలని దీక్షలు చేస్తున్న రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.విషయంలోకి వెళ్తే అమరావతికి పునర్వైభవం వచ్చే పరిస్థితి నెలకొనడంతో వెలగపూడిలో దీక్షా...
Read More..తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) బుధవారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమం కేసరపల్లిలో ఐటీ టవర్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు...
Read More..నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP CM Chandrababu Naidu ) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.ఇదే సమయంలో కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.మెగా మరియు నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమం...
Read More..నేడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP cm Chandrababu naidu ) ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే.దీంతో చాలామంది ప్రముఖులు ఇతర పార్టీల నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.ఈ రకంగానే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబు కి అభినందనలు తెలియజేస్తూ...
Read More..నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేశారు.తెలుగు రాజకీయాలలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు...
Read More..ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది.ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ( CM Chandrababu Naidu ) ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా...
Read More..ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేశారు.తన కొత్త మంత్రి వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.ఈ మంత్రి వర్గంలో చాలామంది యువ నాయకులకే అవకాశం దక్కింది.సీనియర్ నాయకులకు అవకాశం దక్కలేదు .మొదటి నుంచి టిడిపిలో కీలకంగా...
Read More..ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramoji Rao ) చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నివాళులర్పించారు.మంగళవారం రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) ఆయన చిత్రపటానికి...
Read More..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళవారం గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.పాత తరం రాజకీయాలకు కాలం చెల్లింది అంటూ జనసేన ఎమ్మెల్యేలకూ( Janasena MLA’s ) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.గతంలో...
Read More..ఒడిశాలో( Odisha ) 24 ఏళ్ల నుండి గెలుస్తున్న బీజేడి( BJD ) ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యింది.భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో అధికారాన్ని కైవసం చేసుకుంది.దీంతో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ( Odisha CM Mohan...
Read More..రేపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద రేపు ఉదయం 11:27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ( PM Modi ) కేంద్ర మంత్రులు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ( YSRCP ) టిడిపి కూటమి చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలలో వైఎస్ఆర్సిపి పార్టీ పోటీలోకి...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి .రేపు ఉదయం 9.27 కు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం...
Read More..రేపు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దీంతో చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కబోతోంది ? ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.టిడిపి, జనసేన, బిజెపిలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి...
Read More..ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఘనవిజయం సాధించడం, వైసిపి కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే విజయం సాధించడంతో, ఆ పార్టీ మరింతగా డీలా...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో( general election ) అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిని.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.దీంతో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏపీలో...
Read More..నేడు జనసేన పార్టీలో( Janasena party ) పరిణామం చోటు చేసుకోబోతోంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించడం, అలాగే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించడంతో , 100% జనసేన...
Read More..ఏపీలో టీడీపీ, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి అధికారంలోకి వచ్చేలా చేయడంతో పాటు, వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకం అయ్యారు.పవన్ అండ లేకపోతే తమ కూటమి...
Read More..ఈనెల 12వ తారీకున చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.తెలుగు రాజకీయాలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ రికార్డు కూడా సృష్టించటం జరిగింది.ఏపీలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకోవటం సంచలనం సృష్టించింది.తెలుగుదేశం...
Read More..మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ( Narendra Modi )క్యాబినెట్ మంత్రివర్గం రెడీ అయింది.ఈ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురికి చోటు దక్కింది.తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరికీ బిజెపి నుండి ఒకరికి కేంద్ర మంత్రి పదవులు లభించాయి.టీడీపీ శ్రీకాకుళం...
Read More..దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏన్డీయే కూటమి( NDA alliance ) అధికారంలోకి రావడం తెలిసిందే.బీజేపీకి 240 స్థానాలు రాగా మిగతా ఇతర పక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఎన్డీఏ మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయు( TDP,...
Read More..2024 ఎన్నికలలో విజయవాడ వైసీపీ నేత కేశినేని నాని ( YCP leader Keshineni Nani )ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే.గతంలో తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.కానీ 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వైసీపీ నాయకులు అంతా షాక్ అయిపోయారు.2024 ఎన్నికలలో వైసీపీ అధినేత వైఎస్...
Read More..మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోది( Narendra Modi ) ప్రమాణ స్వీకారం చేశారు.మోది క్యాబినెట్ లో మంత్రులుగా ఎంపికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.ఇక ఏపీ నుంచి చూసుకుంటే నరసాపురం...
Read More..ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోది ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.తెలంగాణ, ఏపీ లకు మోది క్యాబినెట్ లో అవకాశం...
Read More..ఏపీ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన వైసిపి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఉంది .175 స్థానాలకు గాను ,కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.అలాగే 25...
Read More..ఆదివారం రాష్ట్రపతి భవన్ లో మోదీ( Narendra Modi ) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు సినీ నటులు హాజరయ్యారు.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరు కావడం జరిగింది.తెలుగుదేశం అధినేత...
Read More..దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి( NDA alliance )అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో జూన్ 9వ తారీఖు నాడు ఆదివారం మూడోసారి భారత్ ప్రధానిగా నరేంద్ర మోదీ ( Prime Minister Modi )ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది.రాష్ట్రపతి...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బర్రెలక్క( Barrelakka ) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బర్రెలక్కకు ఎంపీ...
Read More..ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది.వైసిపి( YCP ) ఊహించని స్థాయిలో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.దీంతో ప్రతిపక్ష...
Read More..మూడోసారి కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.దేశ ప్రధానిగా నేడు నరేంద్ర మోది( Narendra Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.ఈరోజు రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోది వరుసగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఐప్యాక్ సంస్థ( IPAC ) వైసీపీకి పనిచేయడం తెలిసిందే.వైయస్ జగన్( YS Jagan ) పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి ఈ సంస్థ.ఏపీలో వైసీపీ పార్టీకి( YCP ) సేవలు అందిస్తూ ఉంది.పార్టీ నాయకుల పనితీరు పట్ల ఇంకా...
Read More..ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao ) పార్థివ దేహానికి చిరంజీవి( Chiranjeevi ) నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని వ్యాఖ్యానించారు.రామోజీరావుకు పెన్నులు అంటే...
Read More..రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు( Ramoji Rao ) మరణం పట్ల చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసుకున్నారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు.ఆ తర్వాత రామోజీ కుటుంబ సభ్యులను...
Read More..ఏపీ వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా...
Read More..ఈసారి ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019లో ఘోరంగా ఓడిపోవడంతో.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని కీలకంగా రాణించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలీపోకుండా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల( Janasenaతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఎంతో హోం వర్క్ చేసి అభ్యర్థులను...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం ( TDP )కూటమి ఘన విజయం సాధించటం తెలిసిందే.164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలను కూటమి గెలుచుకోవడం జరిగింది.గత ఎన్నికలలో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎన్నికలలో గెలవడం జరిగింది.అదే మంగళగిరి నియోజకవర్గం నుండి 90...
Read More..జనసేన కీలకనేత నాగబాబు( Nagendra Babu ) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఎన్నికలలో పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీ గెలవడం తెలిసిందే.జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎంతో కృషి చేశారు.ఆఖరికి పోటీ చేయాల్సిన పరిస్థితి నుండి కూడా...
Read More..ఏపీలో పోలింగ్( AP polling ) అనంతరం వైసీపీ.టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దుమణిగింది.కానీ జూన్ 4న ఫలితాలు వచ్చినా అనంతరం తెలుగుదేశం పార్టీ గెలిచాక మరింతగా ఇప్పుడు...
Read More..ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో( general election ) ఊహించని ఫలితాలు వెలబడ్డాయి.అధికార పార్టీగా ఉన్న వైసిపి ( YCP )కి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కడంతో టిడిపి అధికారంలోకి వచ్చింది.వైసీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టిడిపి జెండా...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి మూడు సంతకాలు కొన్ని కీలక అంశాలపై చేయబోతున్నారు.గత ఎన్నికల సమయంలో ప్రధానంగా వీటిపై హామీ ఇవ్వడంతో ,...
Read More..ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేయకముందే పూర్తి స్థాయిలో తన పరిపాలనా టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు.ఏ ఏ స్థానాల్లో ఎవరిని అధికారులుగా నియమించాలి అనే విషయం పైనా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.ఏపీ సి...
Read More..తెలంగాణలో కాంగ్రెస్( Congress in Telangana ) ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకులు ఏర్పడుతూ, పరిపాలన విషయాలపై పూర్తిగా ఫోకస్ చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) అవకాశం చిక్కడం లేదు.తెలంగాణ ఎన్నికల...
Read More..ఏపీలో టిడిపి( TDP ) ఘనవిజయం సాధించడంతో , ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంచి జోష్ లో ఉన్నారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల ఏపీ లో జరిగిన ఎన్నికల్లో 135 అసెంబ్లీ స్థానాలను...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో( AP elections ) టిడిపి కూటమి ఘనవిజయం సాధించడం ,వైసిపి ఘోర పరాజయం చెందడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం...
Read More..ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని అందుకోవటం తెలిసిందే.ఏపీలో కూటమి ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీని గెలిపించుకున్నారు.పిఠాపురం ఎమ్మెల్యేగా 70 వేల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.దీంతో పవన్ కళ్యాణ్(...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు.మొదటినుండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జాగ్రత్త పడిన పవన్.ఆ రకంగానే బీజేపీ, టీడీపీ( BJP, TDP ) పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చారు.2014లో మాదిరిగా...
Read More..జనసేన నేత నాగబాబుకి టీటీడీ చైర్మన్( TTD Chairman) పదవి చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.కూటమి కోసం పోటీ విషయంలో త్యాగం చేయటంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నాగబాబు( Naga Babu )ని నియమించారని వార్తలు షికార్లు...
Read More..దేశంలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) ముగిశాయి.ఈసారి ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.ఈ క్రమంలో మూడోసారి ఎన్డీఏ ( NDA )ప్రభుత్వం స్థాపించడం జరిగింది.ఈ ఎన్నికలలో గతంలో కంటే కాస్త తక్కువ సీట్లు రావడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు...
Read More..మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది.గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా, మళ్లీ బిజెపి( BJP ) సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు.బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేదు.దీంతో ఏపీలో టీడీపీ సహకారం తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి...
Read More..మరికొద్ది రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది.ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దీంతో మంత్రివర్గం పైన అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు.ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవాలి ? ఏ శాఖలు...
Read More..కొత్తగా ఏర్పడబోతున్న ఏపీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తోంది.ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేసేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెడుతున్నారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో...
Read More..కేంద్రంలోనూ , ఏపీలోనూ ఎన్డీఏ కూటమి( NDA Alliance ) అధికారంలోకి వచ్చింది.ముఖ్యంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ఘనవిజయం సాధించగా, వైసిపి( YCP ) 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం...
Read More..ఏదైతేనేం ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోర పరాజయం పాలయ్యింది.ఊహించిన స్థాయిలో టిడిపి కూటమి విజయం సాధించింది .సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ కు( Jagan ) ప్రజలు ఊహించిన స్థాయిలో షాక్...
Read More..ఏపీ ఎన్నికలలో కూటమి గెలవడం తెలిసిందే.దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అమరావతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సూపర్ స్టార్ రజినీకాంత్...
Read More..2024 ఎన్నికలలో వైసీపీ ( YCP )ఘోరంగా ఓడిపోయింది.ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలకి వాస్తవ ఫలితాలకి.పొంతన లేకుండా పోయింది.ఈ ఎన్నికలలో కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.రాయలసీమలో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.ఎన్నికలలో ఎనిమిది...
Read More..ఏపీ ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించటం తెలిసిందే.అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలలో మాత్రమే గెలవడం జరిగింది.దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.జూన్ 9వ తారీఖు నాడు...
Read More..ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఫలితాలు ఎవరి ఊహకు అందని విధంగా ఉన్నాయని చెప్పాలి.గత ఎన్నికలలో 151 సీట్లతో గెలుపొందినటువంటి వైఎస్ఆర్సీపీ( YSRCP ) పార్టీని భూస్థాపితం చేస్తూ 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది.ఇక...
Read More..ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ఎమ్మెల్యేగా 70 వేలకు పైగా ఓట్లతో గెలిచారు.అంతేకాదు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలలో అభ్యర్థులు గెలవడం జరిగింది.దేశంలో 100...
Read More..ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ( Telugu Desam, Janasena, BJP )నేతలు సంబరాలు స్టార్ట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో...
Read More..ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి నారా లోకేష్( Nara Lokesh ).మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ 91 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.2024 ఏపీ ఎన్నికలలో ఇదే అత్యధిక...
Read More..ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.కూటమి 160కి పైగా స్థానాలలో గెలవడం జరిగింది.ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) తన పదవికి రాజీనామా చేశారు.విజయవాడ రాజ్ భవన్ లోని గవర్నర్ నజీర్ ( Governor...
Read More..ఏపీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావటం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇది 5కోట్ల ప్రజల విజయమని పేర్కొన్నారు.దేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు.ప్రజలు...
Read More..గత కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ పేరు మారుమోగుతూ వచ్చింది.దీనికి కారణం ఆరా సంస్థ( Aura Company ) చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ ఏపీలో అధికారం చేపడుతుందని చెప్పడమే కారణం.ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి...
Read More..