ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే చిత్రంలో నటించబోతున్నాడు.ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ లోగోతో పాటుగా ప్రభాస్ ప్రీ లుక్ ను కూడా విడుదల చేసింది.కన్నడ ఫిల్మ్ ఇండస్ష్ట్రి లో అంత మంది స్టార్స్ ఉండగా ప్రభాస్ తోనే...
Read More..రైలు ప్రయాణంలో ఇబ్బందులు చాల తక్కువగా ఉంటాయని భావిస్తారు కొందరు.కానీ వేగంగా వెళ్లే రైలు పట్టాలు గనుక తప్పితే ఇంకేమైనా ఉందా.అయిన ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఒంట్లో భయం కలుగుతుంది.క్షేమంగా గమ్యస్దానికి చేరుతామనే నమ్మకం కూడా కలగడం లేదు....
Read More..కరోనా కారణంగ సినిమాల షూటింగ్ లు, విడుదల అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి.థియేటర్ లకు అనుమతులు లభించిన వెంటనే పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం దర్శక నిర్మాతలు ఒక్కోటిగా బయటకు తీస్తున్నారు.ఒక్కో సినిమా ఒక్కో వీకెండ్ విడుదల అవ్వుతు వచ్చింది.ఈ...
Read More..1.విరాళాలు ఇవ్వొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయోధ్య రామ విరాళాలు ఇవ్వొద్దు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2.తెలంగాణ సీఎం మార్పు పై జగ్గారెడ్డి కామెంట్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే తెలంగాణ...
Read More..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారికి, చేసిన వారికి శుభవార్త.పెన్షన్ కోసం ఇక నుండి విసిగిపోవలసిన అవసరం లేదట.ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్తో పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలియ చేస్తుంది. కోవిడ్...
Read More..గులాభి పార్టీలోని నేతలకు కాస్త దూకుడు ఎక్కువే అన్న పేరు ఇప్పటికే ప్రచారంలో ఉందన్న విషయం తెలిసిందే.ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇదివరకు ఎందరో నేతలు దురుసుగా ప్రవర్తించారు కూడా.ఇప్పటికీ ఆ దూకుడుకు బ్రేకులు పడకపోవడం అప్పుడప్పుడు గులాభి బాస్కు తలనొప్పిగా...
Read More..మంచివారికే కష్టాలు వస్తాయి అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం.కానీ అది నిజమే అనిపిస్తుంది సోనూసుద్ను చూస్తుంటే.కరోనా కష్టకాలంలో ఎందరికో దేవుడై ప్రతి కష్టాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఆదుకొన్న మనిషి సోనూసూద్ అని ప్రతి వారు ఒప్పుకోక తప్పదు. అప్పటి వరకు...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఏంటంటే.కేసీఆర్ త్వరలో తన రాజకీయ వారసునిగా కేటీఆర్ ను ప్రకటిస్తాడనే వార్త అటం బాంబులా పేలుతుంది.ఇక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయంటు మీడియా ముందు...
Read More..ప్రస్తుతం ఉన్న సమాజంలో వైవాహిక జీవితం అంటే యూజ్ అండ్ త్రోగా కొనసాగుతున్నాయి.టూకీగా చెప్పాలంటే తన నీడను తాను నమ్మని మనిషి భార్యనో, భర్తనో నమ్ముతాడు కానీ నేడు ఇలాంటి నమ్మకాలు కూడా గోడమీది రాతల్లా మారాయి. ఎవరి మనస్సు ఎప్పుడు...
Read More..టాలీవుడ్లో ప్రస్తుతం వరుసబెట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న బ్యూటీ పూజా హెగ్డే ఫుల్ ఫాంలో ఉంది.గతేడాది అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్, యంగ్...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ ల మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నాడు.మరోవైపు ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చిరంజీవి...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక...
Read More..టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ పీరియాడికల్ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయిన సంగతి తెలిసిందే.అనుష్క లీడ్ రోల్లో నటించిన రుద్రమదేవి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసగా పీరియాడికల్ కథలతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ క్రమంలో తన...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.టాలవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీతో మరోసారి అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ అందుకునేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.గతంలో వీరిద్దరి...
Read More..టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా చేసిన వాళ్లు ఆ తరువాత తమ సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర పాత్రలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.కాగా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా, తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది నటి పవిత్రా లోకేష్.ఎక్కువ మంది...
Read More..నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్లీడర్’ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, ఆ సినిమాలో నటించిన ప్రియాంక ఆరుల్ మోహన్ టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైంది.అయితే ఈ సినిమా తరువాత మరే ఇతర సినిమాలో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారా అని వారు...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా...
Read More..తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్ కోసం యావత్ సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమాకు...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది.ఇక ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్...
Read More..కొత్తగా ఆలోచించడం తప్పేమి కాదు.కాని ఆ ఆలోచన సరైనది అయితే పదిమంది మెప్పు లభిస్తుంది.అందులో ఏ మాత్రం తేడా వచ్చినా నలుగురిలో పరువు పోవడం ఖాయం.ఇలాగే పరువు పోగొట్టుకుందట ఓ మహిళ చెఫ్. ఇంతకు ఆమెచేసిన తప్పు ఏంటో తెలిస్తే చీ...
Read More..దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుండి బీజేపీ పార్టీ శ్రేణుల్లో పుల్ జోష్ నిండినట్లు కనిపిస్తుంది.అదీగాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో తెలంగాణాలో బీజేపీ నేతలు పట్టపగ్గాలు లేకుండా దూకుడు మీదున్నారట. అదీగాక తెలంగాణాలో తటస్థంగా ఉన్న కొందరు మాజీ...
Read More..హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్ ను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.మొట్టమొదటగా ఈ...
Read More..తెలంగాణ బిజేపి అద్యక్షుడు బండి సంజయ్ నేడు హైదరాబాద్ లోని బొరబండ లో రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమంను ప్రారంబించాడు.ఈ సందర్భంగా ఆయన ప్రతి హిందువు రామ మందిర నిర్మాణంలోబాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చాడు.శ్రీ రామ తీర్థం ట్రస్ట్...
Read More..టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘బంగారు బుల్లోడు’ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ను వాయిదా వేసుకుంది.కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు...
Read More..కేంద్రం ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు చిత్రంగా అనిపిస్తాయి.కరోనా సమయంలో దేశ ప్రజలంతా జ్యోతిలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలని ఇలా పలు రకాలైన ఆదేశాలను ప్రధాన మంత్రి ఇవ్వడం కొందరికి నచ్చుతుంది.మరికొందరికి నచ్చడం లేదు.అయినా మన ప్రధాన మంత్రి గారు మాత్రం తనపని...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రీసెంట్గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.ఇక...
Read More..తెలంగాణాలో రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా లేనట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల త్రిముఖ మాటల యుద్ధం రోజు రోజుకు ముదిరిపోతుంది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్దాయిలో ఉన్నారు.ఇలాంటి సమయంలో...
Read More..కరోనాకు మందు వేసుకుంటే ప్రాణాలు నిలబడతాయని ఆశించిన వారికి ఆశాభంగం ఎదురవుతుంది.కరోనాతో మరణించని వారి ప్రాణాలను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం దురదృష్టకరం.ఇక గత నాలుగురోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సిన్ పక్రియ సజావుగా సాగుతుందని భావిస్తున్న క్రమంలో దీని పల్ల...
Read More..మానవులకు ప్రశాంతత లేకుండా చేసిన కరోనా ప్రస్తుత పరిస్దితుల్లో కొన్నిచోట్ల తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని చోట్ల సెకండ్ వేవ్గా వ్యాపిస్తూ ఉంది.ఇలాంటి దశలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని మురిసిపోతున్న వారికి శాస్త్రవేత్తలు హెచ్చరికల మీద హెచ్చరికలు జారిచేస్తున్నారు.ఇదే సమయంలో...
Read More..ఆడపిల్లలకు రక్షణ కరువైన ఈ రోజుల్లో వారు ఇంటి నుండి బయటకు వెళ్లితే వచ్చే వరకు కన్న తల్లిదండ్రులకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయ.ఎక్కడ చూడూ ఆడది కనిపిస్తే ఆశగా చూసే తోడేళ్లు ఉన్న ఈ సమాజంలో వారి...
Read More..వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అని అన్నారు పెద్దలు.అయినా వయస్సుతో సంబంధం లేకుండా వచ్చేది మరణం.ఈ మరణానికి జాలి దయ అనేటివి ఉండవు కావచ్చూ అందుకే పసిపిల్లలను కూడా నిర్ధాక్ష్యణ్యంగా తీసుకుపోతుంది. ఇప్పుడు మనం చదవబోయే సంఘటన కూడా...
Read More..రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది.ఆ పార్టీకి చెందిన వల్లభ్ నగర్ ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ శక్తవట్ (48) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారట. పచ్చకామెర్లతో బాధపడుతున్న ఈయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.చాలా రోజుల తరువాత రవితేజ ఇలాంటి హిట్ అందుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.ఇక ఈ...
Read More..కర్నాటక జైల్ లో అక్రమ ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలోనే జైలు నుండి విడుదల కానున్నది.ఈ నేపథ్యంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి కొన్ని కీలక ఆరోపణలు చేసింది.అన్నాడీఎంకే అంటే శశికళ అని...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఒకటి.ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో...
Read More..కరోనా సృష్టించిన అల్లకల్లోలం నుండి ఇప్పుడిప్పుడే భారతదేశ ప్రజలు కోలుకుంటున్నారన్న విషయం తెలిసిందే.అయినా వీడిపోని భయంతో జాగ్రత్తగా ఉండమని ఆరోగ్య శాఖ వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యాక్సిన్ కూడా వచ్చిందనుకోండి.అలాగని నిర్లక్ష్యంగా ఉండటం సరికాదు.ఎందుకంటే కరోనాకు బంధువులు ఉన్నారు.దాంతో...
Read More..ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాజకీయ రగడ సలసల కాగుతుంది.ఈరోజు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా బెజవాడ రాజకీయం...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రావడంతో...
Read More..గతకొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో ఇదివరకే కొందరు రాజకీయ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారట. కాగా తాజాగా ఇదే విషయం పై...
Read More..తెలంగాణ పర్యాటక శాఖ తన ఆధ్వర్యంలో హరిత హోటళ్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ హోటళ్లు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలతో పాటు జాతీయ రహదారులపై తమ సేవలు అందిస్తున్నాయి.కాగా పర్యాటక శాఖ వీటి నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయడానికి తాజాగా...
Read More..రాష్ట్రాన్ని పాలించే పాలకులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి కానీ వారి వల్లే ప్రజలకు కష్టాలు వస్తే పట్టించుకునే నాధుడెవ్వరు అనే ప్రశ్న తాజాగా ఓ గ్రామ ప్రజల హృదయాల్లో ఉదయించిందట.ఆ వివరాలు చూస్తే.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు...
Read More..ఆవేశమో, అనాలోచిత నిర్ణయమో కానీ ప్రేమిస్తే మాత్రం మరణం తప్పదనేలా ఉంది నేటికాలంలో.ప్రేమించడానికి చూపించే తెగువ పెద్దలను ఒప్పించి ఒక్కటవ్వడానికి చూపించడం లేదు.కొన్ని సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మాయి ప్రేమ పేరుతో ఒకడ్ని తీసుకువచ్చి వీడే నా...
Read More..1.ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం అవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 2.పవన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్...
Read More..ఔటర్ రింగ్ రోడ్డు అనగానే వేగంగా దూసుకెళ్ల వచ్చూ, వందల కిలోమీటర్లను అతి స్వల్ప వ్యవధిలో చేరుకోవచ్చని ఆలోచించే వారు లేకపోలేదు. నగరంలోని ట్రాఫిక్తో విసిగిపోయిన దూరప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఔటర్ రింగ్ రోడ్దు ఎక్కితే చాలు క్షణాల్లో అనుకున్న...
Read More..ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హసన్ స్వల్ప అనారోగ్యం కారణంగా హస్పిటల్లో చేరారట.ఇందులో అభిమానులు బయపడ వలసిన విషయం ఏం లేదట.కుడి కాలు బోనుకి స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా కమలహాసన్ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరారని వైద్యులు వివరించారు....
Read More..ప్రపంచం మొత్తంలో కరోనా తొంగి చూడని ప్రాంతం ఏదైనా ఉందంటే అది లక్షద్వీప్ అని చెప్పవచ్చు.దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నా ఒక్క కేసు కూడా రాకుండా కాపాడుకున్న ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట....
Read More..ప్రేమ ప్రేమ నువ్వు ఏం చేస్తావని అడిగితే, నన్ను నమ్మిన వారిని నిలువునా ముంచేస్తా అని బదులిచ్చిందట. ప్రస్తుతం సమాజంలో స్వచ్చమైన ప్రేమకు చోటు లేదన్న విషయం తెలిసిందే.అయినాగానీ కలుషితమైన ఈ ప్రేమను నమ్ముకుని ఎందరో యువతి యువకులు తమ జీవితాలను...
Read More..మెగా కాంపౌండ్ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే...
Read More..టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అయితే కరోనా కారణంగా ఈ సంక్రాంతికి సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయా అనే సందేహం అందరిలోనూ నెలకొని ఉంది.దీంతో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు ప్రేక్షకులు...
Read More..టాలీవుడ్లో వచ్చిన ఎఫ్2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ‘ఎఫ్2’కు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లు కలిసి నటించగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ...
Read More..ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటే ప్రయత్నం చేశాడు రామ్.కాగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘రెడ్’...
Read More..ప్రకృతిలో ఏర్పడే మార్పులను తట్టుకుని జీవించడం మానవుడు అలవాటు చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఒక్కోసారి ప్రకృతిలో ఏర్పడే ఊహించని మార్పులు ప్రాణాలు కూడా తీస్తాయి.ఇలా అనుకోకుండా జరిగే వాతావరణ మార్పుల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడి...
Read More..లోకంలో మానవత్వమా నువ్వెక్కడున్నావని ప్రశ్నిస్తే.పిచ్చివాడా నేను ఎప్పుడో మంటగలసిపోయా.మీరే అనవసరంగా నా పేరు చెప్పుకుని ఎన్నో దారుణాలు చేస్తున్నారని ఏడ్చిందట. నిజమే కదా కామం కళ్లను కప్పివేయగా కన్నుమిన్ను కానక, కన్నవారినే బలితీసుకుంటున్న పాపపు సమాజంలో బ్రతుకున్నాం.ఆడవారిపై అఘాయిత్యాలు జరగకుండా ఎన్ని...
Read More..ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు పరిశీలిస్తే గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును, జనసేన కార్యకర్త అయినా బండ్ల వెంగయ్య నాయుడు తమ గ్రామంలోని రోడ్డు సమస్యపై...
Read More..రాజకీయ పార్టీలన్నాక ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకోవడానికే చూస్తారన్న విషయం ప్రతి వారికి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రతిపక్షం వారిని ఆడిపోసుకోవడం షరా మామూలే.ఇలాంటి మాటల యుద్ధాలకు మన రెండు తెలుగు రాష్టాల్లో ఉన్న పార్టీలకు పెట్టింది పేరు. ఇలా ఒకరినొకరు తిట్టిపోసుకోవడం...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన చేయడం కొత్తేమి కాకపోయినా అప్పుడప్పుడు అలా వెళ్లి వస్తుంటారట.ఈ క్రమంలో మరొకసారి కాళేశ్వరాన్ని చూడాలని కోరిక కలిగింది కావచ్చూ కేసీఆర్ కు.అందుకే రేపు అంటే మంగళవారం కాళేశ్వరం పర్యటనకు సిద్దం అయ్యారట. హైదరాబాద్ నుండి...
Read More..అదేంటండి కరోనా వైరస్ వ్యాక్సిన్ను ఇంట్లో తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు.అదేమన్న మిక్సిలో వేసి పట్టే మసాల పొడి అనుకుంటున్నారా? లేక నూనెలో గోలించే అప్పడాలని అనుకుంటున్నారా? వ్యాక్సిన్ అండీ.వ్యాక్సిన్ అంటే అలాంటి ఇలాంటి వ్యాక్సిన్ కాదు కొన్ని లక్షల ప్రాణాలు...
Read More..తెలంగాణలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి.ఏ పట్టణంలో చూడు నిత్యం ప్రమాదాల బారిన పడి ఎందరో మరణిస్తున్నారు.వీరినే నమ్ముకున్న వారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇక రోజుకు పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్న వాటిని...
Read More..బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపరచిన విషయం తెలిసిందే.అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇక హాఫీజ్ పేట భూ వివాదంలో పోలీసులు...
Read More..కోవూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇదివరకు ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఇలాంటి వివాదమే ఒకటి తెరపైకి వచ్చింది.ఈ సారి మాత్రం ఏకంగా నెల్లూరు ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారట.స్థానికంగా జరుగుతున్న...
Read More..చట్టం నా చుట్టం.డబ్బులుంటే ఆ చట్టాన్ని కూడా కొని ఇంటి గుమ్మం ముందు గూర్ఖాలా నిలపెట్ట వచ్చు అని అనుకునే వారికి ఇప్పుడు మనం చదవబోయే ఘటన షాక్ కలిగిస్తుంది. మనదేశంలో ఎన్ని నేరాలు, అవినీతి పనులు చేసినా చట్టంలో ఉన్న...
Read More..టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత పంపిణీదారుడు వి.దొరస్వామి రాజు ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు.ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించటంతో గత కొద్దిరోజులుగా బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.దీనికి తోడుగా సహకరించని వయస్సు కారణంగా సోమవారం...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఆయన తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తుంటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా...
Read More..టాలీవుడ్లో ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోల సంఖ్య చాలా తక్కువ.ఇలాంటి ఫీట్ కొట్టాలంటే కేవలం హీరోనే కాకుండా సినిమా కథ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని చాలాసార్లు రుజువయ్యింది.ఇక ప్రస్తుతం ఉన్న హీరోల్లో ట్రిపుల్ రోల్ చేసింది...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో...
Read More..కరోనా ఈ పేరు వింటే ఇప్పటికి ఉలిక్కి పడేవారు ఉన్నారు.ఎప్పుడైతే దేశం దాటి వ్యాపించడం మొదలు పెట్టిందో దీని దండయాత్రకి యావత్ ప్రపంచం మొత్తం గడగడ వణికిపోయింది. ఎందరో కుటుంబాలను చీకట్లోకి తోసేసింది.ఎన్నో తాళిబొట్లు వెంట తీసుకెళ్ళింది.కుటుంబాలకు కుటుంబాలే దీని బారినపడి...
Read More..మంచి ప్రవర్తన మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందన్న విషయం తెలిసిందే.ఎవరైన సరే ఆప్యాయంగా పలకరిస్తే పొంగిపోని మనిషి అంటూ ఈ లోకంలో ఉండరు.మన మాటతీరు, ఎదుటి వారిలో మంచి భావం కలిగిస్తుంది.అదే మాటతీరు చెడ్దవారిగా చిత్రిస్తుంది. అయితే సెలబ్రెటీలు అన్నాక అభిమానుల వల్ల...
Read More..ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో గ్రహించడం చాలా కష్టం.అందులో ఏదైనా పని ఉండి బయటకు వెళ్లుతున్నారంటే తిరిగి ఇంటికి వచ్చే వరకు మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. ముఖ్యంగా రహదారులు దాహంతో అలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.అందుకే కావచ్చూ తమ దాహం...
Read More..లోకంలో చావు అనేది చాలా తేలికమైనదిగా మారిపోయింది.ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే గోరంత సమస్యలను కూడా భరించలేని స్దాయికి వెళ్లుతున్న మనుషులు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలను పరిష్కార మార్గంగా ఎన్నుకోవడం దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు మందలించినా,చదువుల్లో అనుకున్న రీతిలో మార్కులు...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో మొదలవనుందట.ఆదివాసుల పండగ అని చెప్పబడే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర పేర్కొనబడుతుంది.అంతే కాదు ఈ జాతరకు దేశ, విదేశాల నుండి కూడా ఎందరో భక్తులు...
Read More..ఏపీలో మరో కొత్త పంచాయితీ మొదలైందట.ఈ పంచాయితీ రాజకీయ నాయకుల మధ్య కాదట.మరెవరి మధ్య అని అనుకుంటున్నారా.ఏపీ అధికారుల మధ్య అక్కడి ప్రభుత్వ టీచర్ల మధ్య.ఇంతకు ఏం జరిగిందంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీచర్ల బదిలీలను భారీ ఎత్తున...
Read More..ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం మాంసం ధరలపై అధిక ప్రభావాన్ని చూపుతోందంటున్నారు దుకాణ దారులు.అదీగాక సంక్రాంతి పండగ రావడంతో మాంసం వినియోగించే వారు అధికం అవడంతో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయట. అయితే బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ధరలు తగ్గుముఖం...
Read More..ఏపీ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సొంత పార్టీ నేతల వలన ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆయన బహిరంగంగానే వెల్లడించాడు.సంక్రాంతి రోజున తమిళనాడులో జల్లికట్టు వేడుక ఘనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా వెదురుకుప్పం మండలంలోని...
Read More..లోకంలో సైబర్ నేరగాళ్లకు హద్దూ అదుపు లేకుండా పోతుంది.వీరి బారిన పడకుండా ఉండటానికి టెక్నాలజీని ఎంతగా డెవలప్ చేసినా ఏదోలా దాన్ని డ్యామినెట్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ మోసాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చూ. ఇదిలా ఉండగా ఇటీవల వాట్సాప్ యాప్...
Read More..1.పుత్తూరులో ఏనుగు ల భయం చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం లోని ఎగువ గులురులో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి.ఇవి పంటపొలాలను ధ్వంసం చేస్తుండడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా...
Read More..రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కోసారి తెచ్చే చట్టాల వల్ల ప్రజలకు మేలు ఎంత ఉందో అంతే నష్టం కూడా జరుగుతుంది.ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో సందర్భాల్లో బాధలు అనుభవించవలసి వస్తుంది....
Read More..ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఉదయం విశాకపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పై విమర్శలు చేశాడు.ఆలయాల పై దాడులు, విగ్రహాల ద్వంసం విషయమై బిజేపి కార్యకర్తలపై కేసులు పెట్టడం పై...
Read More..మనిషిలో ఉన్న కౄరత్వం ఎంతకైన తెగిస్తే, అదే మనిషిలో ఉన్న భయం కూడా వికౄతంగా ప్రవర్తిస్తుంది.తన ప్రవర్తన వల్ల తనకు తెలియకుండానే ఎన్నో చిక్కుల్లో పడే అవకాశాలను కూడా సృష్టిస్తుంది.అందుకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిర్బయంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలంటారు...
Read More..నాగార్జున సాగర్ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య గత కొన్ని నెలల కిందట అనారోగ్యం కారణంగ చనిపోవడంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది.దానిని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక ను నిర్వహించబోతున్నారు.రాష్ట్ర అధికార ప్రతి పక్ష పార్టీలు ఆ సీటు ను...
Read More..మరో రాజకీయ కెరటం నింగికి ఎగిసింది.రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా 1988-94 మధ్య కాలంలో జనతాదళ్ పార్టీ నుండి ఎన్నికైన కమల్ మోరార్కా, చంద్రశేఖర్ ప్రభుత్వంలో 1990-91లో కేంద్ర మంత్రిగా పనిచేయడమే కాకుండా, 2012 నుంచి సమాజ్ వాదీ జనతా పార్టీ...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కడంతో ఈ సినిమాపై మొదట్నుండీ...
Read More..ప్రస్తుతం కర్నూలు ప్రజలకు గాల్లో తేలినట్టుందే అని పాడుకోవలసిన సమయం వచ్చినట్టుంది.ఎందుకంటే కొత్తగా నిర్మించిన కర్నూలు విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతి లభించిందనే శుభవార్తను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అదీగాక ఈ మార్చి...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను దర్శకుడు...
Read More..మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఆపడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలను రూపొందిస్తున్న ఆ నేరాలు ఆగడం లేదు.నమ్మకంతో వంచన చేసి కౄరంగా హతమారుస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటి దాడులు ఆడ మగ అనే భేధం లేకుండా జరుగుతున్నాయి. కొన్ని హత్యలు ప్రేమ...
Read More..ప్రస్తుత హైదరాబాద్ మేయర్ పాలకమండలి పదవి కాలం వచ్చే నెల 11 తో ముగియనున్నది.గత ఏడాది గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్ల నుండి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్ల పేర్లను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశాడు రాష్ట్ర ఎన్నికల...
Read More..దాదాపు పన్నెండు నెలలుగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి విముక్తి ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్న దేశప్రజల ఆశలను నెరవేరుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేడు అన్ని రాష్ట్రాల్లో విజయవంతగా ముందుకు సాగుతుంది. అక్కడక్కడ...
Read More..ఏపీలోని ఆలయాలపై దాడుల గురించి ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.వైసీపీ హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో విగ్రహాల ద్వంసం కు, ఆలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించాడు.ఆలయాల దాడుల గురించి పోలీసు అధికారులకు...
Read More..రాజకీయ నాయకుల దృష్టికి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే బదులు రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం అందరికి తెలిసిందే.ఈ దశలో ఏపీలో హిందు ఆలయాలపై జరిగిన దాడులు అక్కడి నాయకులకు బెల్లం...
Read More..ఏ రాష్ట్రంలో జరగని లడాయిలు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయనే అపవాదు ఇప్పటికే ఉండగా వాటిని నిజం చేస్తూ నిత్యం ఏపీ రాజకీయ నాయకులు ఏదో ఒక రూపకంగా వార్తల్లో నిలుస్తున్నారు.మాటల యుద్ధాలే కాదు, గ్రూపు తగాదాల్లో కుడా ఇక్కడి నాయకులు తమ...
Read More..కరోనా వచ్చి ఎందరి బ్రతుకులనో చిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే.అలాంటి వారిలో జ్యోతి కుమారి ఒకరు.ఇంతకు ఎవరా జ్యోతి కుమారి అని ఆలోచిస్తున్నారా? కరోనా కష్ట కాలంలో అనారోగ్యం బారిన పడిన తన తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని ఒకటి కాదు,...
Read More..1.అక్షర్యాన్ వెబ్ సైట్ ప్రారంభించిన కవిత మహిళలపై జరుగుతున్న వేధింపులపై పోరాడుతున్న ‘ తెలుగు మహిళా రచయితల ఫోరం – అక్షర్యాన్ ‘ వెబ్ సైట్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు 2.ఆచార్య రాధా మోహన్ కు పద్మశ్రీ పురస్కారం...
Read More..కంటికి కనిపించే శత్రువు కంటే కళ్లకు కనిపించని కరోనా చాలా ప్రమాదమైనదని ఇప్పటికే ప్రపంచానికి అర్ధం అయ్యి ఉంటుంది కావచ్చూ.సైబర్ నేరగాళ్లూ రూటు మార్చినట్లుగా ఈ వైరస్ కూడా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ అప్డేట్ అవుతుంది. అదీగాక కరోనాలో అరుదైన...
Read More..కరోనా తగ్గుతుంది హమ్మయ్య అని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘బర్డ్ ఫ్లూ’ వచ్చిపడింది.కోవిడ్ దెబ్బకు కోళ్ల పరిశ్రమలు కుదేలులై మెల్లగా కోలుకుంటున్న సమయంలో ‘బర్డ్ ఫ్లూ’ తో కధ మళ్లీ మొదటికి వస్తుంది. ఇప్పటికే చికెన్ ధరలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి.ఇలాంటి...
Read More..దేశ ప్రధాని నరేంద్ర మోడి ఆద్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.ఇప్పటికే అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాట్లు చేశాయి.వ్యాక్సిన్ అవసరం ఉన్నవారికి ఆల్రెడీ మెసేజ్ లు పంపించడం జరిగింది.వారి వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్దకు వెళ్ళి తీసుకోవాలిసి ఉంటుంది.ఈ సందర్భంగా...
Read More..సమస్త ప్రజలను గత సంవత్సరం ఒక భయంకరమైన పీడకలలా గడిపేలా చేసిన కరోనా మహమ్మారికి చరమ గీతం పాడే రోజులు వచ్చేశాయని యావత్ ప్రపంచం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.ఎందుకంటే కరోనాతో చేసిన యుద్ధంలో ఎన్నో ప్రాణాలు బలి అయిన సంఘటన అందరికి...
Read More..రిపబ్లికన్ టీవి అధినేత అర్నాబ్ గో స్వామి ఈ మధ్య కాలంలో టిఆర్పి స్కామ్ లో అడ్డంగా బుక్కైనా సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ఆయన జైలుకు కూడా వెళ్ళాడు.ఆ తర్వాత ఆయన సుప్రీం కోర్టు ను ఆశ్రయించి బెయిల్ ద్వారా బయటకు...
Read More..నేడు దేశ వ్యాప్తంగ కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందజేస్తారు.ఈ నేపథ్యంలో వైద్యులు, పోలీసు లు ఫ్రంట్ లైన్ వర్కర్స్ , పరిశుద్య కార్మికులు మొదలైన వారు ఈ లిస్ట్ లోకి వస్తారు.ప్రస్తుతం ఇండియా...
Read More..దేశంలో ప్రతి చోట ఏదో ఒక్క దగ్గర దొంగతనాలు జరుగుతూ ఉంటాయి.ఇది సర్వసాధారణమైన విషయం.అంతేకాక దొంగతనాలు చాలా విచిత్రంగా ఉంటాయి.అసలు వాటిని దొంగతనం చేయాలనే ఆలోచన దొంగలకు ఎందుకు వస్తుందో కూడా మనకు అర్ధం కాకుండా ఉంటాయి.అప్పట్లో జరిగే దొంగతనాలు పెద్ద...
Read More..సమాజంలో రోజు రోజుకు సరికొత్త రీతిలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటాం అనే చందాగా కేటుగాళ్లూ పుట్టుకొస్తున్నారు.ఇక మోసం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు నేరస్తులు. ప్రజలు ఈ పరిస్దితుల్లో...
Read More..కంగన అభిమానులు ఆ హెడ్ లైన్ చూసి ఆశ్చర్యపోయే ముందు అసలు విషయాన్ని తెలుసుకుందామా.ఇంతకు మ్యాటర్ ఏంటంటేటాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి ఇక్కడ నిర్మించే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.అందుకు ఉదాహరణగా ఒకప్పటి లేడీ స్టార్ విజయశాంతి నుండి...
Read More..ఎవరి పనిని వారు సక్రమంగా, నిజాయితీగా చేస్తే అవినీతికి లోకంలో తావు ఉండదు అన్న మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది.ఇలా నీతి సూక్తులు చెప్పేవారు చాల మంది ఉంటే, ఆచరించే వారు భూతద్దం పెట్టి వెతికిన దొరకరు.అందుకే ఎక్కడ చూడు అవినీతి...
Read More..గత కొంత కాలంగా ఏపీలో ఉన్న హిందు ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల విషయంలో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుండగా దీనికి బాధ్యులు మీరంటే మీరని టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఆరోపణలతో మాటల దాడులు...
Read More..లోకంలో రోజు రోజుకు పెరిగిపోతున్న పాపాల వల్ల పుడమి కూడా కన్నీరు పెడుతుందేమో.ఇప్పటికే మనుషులుగా పుట్టిన వారు చేయని పాపాలంటు లేవు.ముఖ్యంగా హిందు ఆలయాల పై ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇది చాలదన్నట్లుగా తాజాగా ప్రముఖ...
Read More..అయోధ్య రామమందిర నిర్మాణంలో గత కొన్ని ఏండ్లుగా నెలకొన్న మతపరమైన సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే.యావత్ భారతదేశ హిందూ ప్రజలు ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు.ఇక ఆలయ నిర్మాణ పనులను...
Read More..1.నల్గొండ జిల్లాలో చిరుత కలకలం గత కొంతకాలంగా తెలంగాణ లో చిరుతపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది తాజాగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటి మామిడడలో చిరుత కలకలం రేపింది.పొలం వద్ద చిరుతను చూసి రైతులు, గీత కార్మికుల పరుగులు తీశారు....
Read More..రాజకీయం అంటేనే ఒక చదరంగం లాంటిదని ఊరికే అనలేదు మహానుభావులు.ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ, పావులు కదుపుతూ ఉంటేనే రాజకీయ మనుగడ కొనసాగుతుంది. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్దితులే నెలకొన్నాయట.ఇన్నాళ్లూ ఏపీలో రాజకీయాలు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య...
Read More..తెలంగాణాలో కొలువుల జాతర మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ సర్కార్ మరో తీపికబురు చెప్పేందుకు సిద్దం అవుతుందట. ఈసారి కేసీయార్ చూపు ప్రభుత్వ ఉద్యోగుల వైపు మళ్లినట్లుగా ఉంది.వారి పై ప్రేమతో కావచ్చూ, లేదా మరోసారి అధికారం తమకే...
Read More..మృత్యువు ఏ వైపు నుండి తరుముకు వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం అన్న విషయం తెలిసిందే.ఒక్కోసారి కళ్ల ముందు ప్రాణాలు పోతున్న ఏమి చేయలేని పరిస్దితులు తలెత్తుతాయి.అప్పటి వరకు కళ్ల ముందు మెదిలిన వారు అంతలోనే కనుమరుగైతే వారి కుటుంబానికి కలిగే...
Read More..ఏపీలో వరస గా ఆలయాలపై దాడులు, విగ్రహాల ద్వంసంకు, పాల్పడిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ను సీరియస్ గా...
Read More..పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.గత అసెంబ్లి ఎన్నికల్లో అనూహ్యంగ పుంజుకున్న బిజేపి పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది.ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బిజేపి ల మధ్య పోరు రసవత్తరంగా ఉంది.రాష్ట్ర నాయకులు బిజేపి పెద్దలను రంగంలోకి...
Read More..పదవి లేకపోతే పులి లాంటి మనిషి కూడా పిల్లిలా మారి పడరాని పాట్లు పడతాడని అమెరికా అధ్యక్షుడిని చూస్తే అర్ధం అవుతుంది.ఇదివరకే అనాలోచిత నిర్ణయాలు, అసబంధమైన విధానాలతో నిరంతరం వార్తలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో పదవి నుండి...
Read More..టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఇప్పటివరకు ఈ...
Read More..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్ర టీజర్ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం కోసమే కాదు, ఈ చిత్ర టీజర్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక...
Read More..స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు తెలుగు రీమేక్గా తెరకెక్కిస్తుండటంతో నారప్ప ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక సంక్రాంతి కానుకగా నేడు ఈ...
Read More..కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సాండల్వుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.కన్నడలో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతాయి.కాగా తాజాగా ఆయన కబ్జా అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.అయితే తాజాగా...
Read More..మెగా కాంపౌండ్ నుండి కొత్తగా వస్తున్న హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కోరనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఉప్పెన చిత్ర రిలీజ్ను వాయిదా వేశారు.ఇక ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో...
Read More..కరోనా సమయంలో దేశ ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడిన వ్యక్తి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ,ఇతర రాష్ట్రంలో చికుక్కున వలస కార్మికుల కోసం బస్సు లు ట్రైన్ లు వేసి వారి పాలిటదేవుడుగా మారాడు.ఇతర దేశంలో చికుక్కున ఇండియన్స్ కు...
Read More..ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం కు వెళ్లాలంటే చాలా ఈజీగా వెళ్ళవచ్చు.అందుకు మనకు గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడుతాయి.ఇవి లేని సమయంలో కొత్త ప్లేస్ లోకి వెళ్లాలంటే ఎవరో ఒక్కరిని ప్రతిసారి సాయం అడుగుతూ వెళ్ళేవాళ్లం.కానీ...
Read More..తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ సంక్రాంతి కానుకగా నేడు థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం యావత్ విజయ్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు...
Read More..1.నిజామాబాద్ లో బర్డ్ ఫ్లూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానం పల్లి లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. యానం పల్లి తండా సమీపంలో పౌల్ట్రీ ఫామ్ లో 200 కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ కారణం అయ్యి...
Read More..హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు ఇప్పటికే నగర ప్రజలు కోలుకోలేని స్థితిలోకి వెళ్లారు.వర్షం వస్తుందంటే చాలు ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకొని బ్రతికిన సంఘటన మనకు తెలిసిందే.ఆ సమయంలో బొరబండ ప్రాంతంలో వర్షం తో పాటుగా భూ కంపాలు కూడా వచ్చాయంట.క్షణ...
Read More..నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు బోయపాటి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు.కాగా గతేడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇంకా...
Read More..టాలీవుడ్లో రాబోతున్న మల్టీస్టారర్ చిత్రాల్లో ఎప్పటినుండో వార్తల్లో ఉన్న చిత్రంగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యపన్నుమ్ కొషియమ్’ రీమేక్ నిలిచింది.దీనికి కారణం ఈ సినిమా తెలుగు రీమేక్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండటమే.పవర్ స్టార్ ఓ రీమేక్ కథ,...
Read More..టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.బుల్లితెరపై హాట్ అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ, వెండితెరపై తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.ఆమె నటించిన రంగస్థలం, క్షణం వంటి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరి చిత్రాన్ని రిలీజ్కురెడీ చేశాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాకు ‘సర్కారు...
Read More..దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆయన నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కి్స్తున్న సంగతి...
Read More..కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి అన్నీ ఏర్పాట్లను చేసింది.నేడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకి పంపిణీ చేసింది.అందుకు ప్రత్యేకమైన విమాన సర్వీసులను ఉపయోగించారు.నేడు తెలుగు రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది.దేశ చరిత్రలోనే చరిత్రాత్మకంగా నిలిచిపోయే రోజుగా అందరికి గుర్తుంటుంది....
Read More..ఏపీ ఎన్నికల కార్యకలాపాలకు ఆటంకం కలిగించారనే అభియోగంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవి సాయి ప్రసాద్ ను ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేశ్ విధుల నుండి తొలగించిన సంగతి తెలిసిందే.పంచాయతీ ఎన్నిక నేపథ్యంలో ఈనెల 9 నుండి...
Read More..1. హైదరాబాద్ కు చేరిన కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ కు చేరుకుంది పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి బయలుదేరిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.31 బాక్సుల్లో, 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ తీసుకొచ్చారు. 2.అఖిల...
Read More..ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మ గడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ ను కలవనున్నాడు.సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం కు అనుకూలంగా పంచాయతీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలంటూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే, ఈ విషయంను రాష్ట్ర ఎన్నికల...
Read More..నిత్యం రద్దీగా ఉండే తిరుమల స్వామివారి ఆలయం కరోనా కారణంగ ఆ మధ్య వెలవెలబోయింది.భక్తులు తిరుమల శ్రీవారి దర్శనంకు రావాలంటేనే కరోనాకు భయపడిపోయారు. కరోనా నిబందనలను పాటిస్తూ దర్శనం కు వస్తున్న జనాలు కూడా అంతంత మాత్రమే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి...
Read More..కరోనా దెబ్బకు దేశం మొత్తం అతలాకుతలం అయింది.ఆ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ ను తీసుకువస్తుంది కేంద్రప్రభుత్వం.ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది.ఇతర దేశాల యొక్క వ్యాక్సిన్ పై ఆధారపడకుండా భారత్ లోనే కరోనా కు వ్యాక్సిన్ ను రూపొందించాయి.సీరం, భారత్ బయో...
Read More..దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంపై స్పందించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈనెల 16 నుండి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది.ముందుగా ఈ టీకాను మూడు కోట్ల మంది సిబ్బందికి అందజేస్తాం అన్నారు.వారు ఆరోగ్య సిబ్బంది, వైద్యులు,...
Read More..1.ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ ఈనెల 13వ తేదీన సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు.వేతన సవరణ, పదవీ విరమణ వయస్సుకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించబోతున్నారు. 2.అఖిల ప్రియ కు బెయిల్ నిరాకరణ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో...
Read More..ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంకు, ఎస్ఈసి కి మధ్య కొన్నిరోజుల గా యుద్దం జరుగుతుంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలును ఎట్టి పరిస్థితులోను నిర్వహించాలని ప్రకటించడంతో అధికార పార్టీ మంత్రులు, ఎంఎల్ఏ లనుండు విమర్శలు వస్తున్నాయి.ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు...
Read More..ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి గూడెం నుండి నెల్లూరు బయలుదేరి వెళ్లనున్నాడు.ఆయన అక్కడ అమ్మ ఒడి రెండో దశ కార్యక్రమంలో పాల్గొననున్నాడు.అందుకు అక్కడ మంత్రులు ఎంఎల్ఏ లు నాయకులు ప్రభుత్వా అధికారులు అన్నీ...
Read More..కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టలపై సియల్పి నేత బట్టి విక్రమార్క ఆరోపణలు చేశాడు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నూతన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొని ఆ...
Read More..ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేసిన సంగతి అందరికి తెలిసిందే.అందుకు ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు.ఈ విషయంపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఈసి పై ఆరోపణలు చేశాడు.రాష్ట్ర...
Read More..2020 లో కరోనా కారణంగ అన్నీ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే.గడిచిన ఏడాది పరీక్షలు లేకుండానే పై తరగతులకు ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు విధ్యా శాఖ అధికారులతో సమావేశమై ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.కొన్ని ప్రైవేట్...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఏర్పాట్లు సిద్దం చేస్తున్నాయి.ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నాడు.ఈ సందర్భంగా టీకా పంపిణీ ఏర్పాట్లు, రాష్ట్రాల పరిస్థితులను అడిగి...
Read More..1.నిర్మల్ జిల్లాలో వింత వ్యాధితో కోళ్లు మృతి బాసర మండలంలోని కిర్గుల్ గ్రామంలో వింత వ్యాధితో కోళ్లు మృతి పెద్ద ఎత్తున చనిపోతున్నాయి.బర్డ్ ఫ్లూ కారణం అయి ఉండొచ్చు అనే అనుమానం లో గ్రామస్థులు ఉన్నారు. 2.కలెక్టర్ ఆఫీస్ వద్ద పాము...
Read More..మాస్ మహారాజ్ రవి తేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ క్రాక్.ఇంతకు ముందు డాన్ శీను, బలుపు సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి.వరస ఫ్లాప్స్ తో వస్తున్న రవి తేజ ఈ చిత్రంపై చాలా నమ్మకం...
Read More..గత ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో మినహా మెగా ఫ్యాన్స్ కు సినిమాలు ఏమీ విడుదల కాలేదు.చిన్న పెద్ద మెగా హీరోలు ఎవరు కూడా గత ఏడాది కరోనా కారణంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సాహసం చేయలేదు.ఏడాది చివర్లో...
Read More..భారతదేశ ప్రధాని నరేంద్ర మోడి 16వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.స్వతంత్రం వచ్చిన తొలి నాళ్ళలో ప్రజాస్వామ్య మనుగడపై అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయ్యాయని అన్నాడు.మన దేశంలో తయారు అయిన...
Read More..నేడు ఉదయం 6 గంటల సమయంలోనే జబర్దస్త్ యాంకర్ అనసూయ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా బ్యాడ్ న్యూస్ ను షేర్ చేశారు.నేడు ఉదయం కర్నూలుకు ఒక అకేషన్ కోసం వెళ్తున్న సమయంలో కరోనా లక్షణాలు అనిపించాయి.దాంతో వెంటనే టెస్టుకు...
Read More..1 జగన్ కు ఈడీ సమన్లు ఏపీ సీఎం జగన్ కు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 2.కొనసాగుతున్న కిడ్నాప్ కేసు దర్యాప్తు తెలంగాణ లో సంచలనం సృష్టించిన...
Read More..దేశంలో మహారాష్ట్ర రాష్ట్రాన్ని దరిద్రం ఇంకా వదిలి పెట్టినట్టు లేదు.ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ దేశంలో ఎంటరైన సమయంలో ఈ రాష్ట్రం పైనే ఎక్కువగా ప్రభావం చూపటం అందరికీ తెలిసిందే.తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది....
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక సోషల్ మెసేజ్తో రాబోతున్న ఈ...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను గతేడాదిలోనే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ అన్ని పనులు పూర్తి చేసుకుని నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ వస్తున్నారు.ఎట్టకేలకు థియేటర్లలో ఈరోజు మాస్ రాజా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత నటిస్తున్న మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్...
Read More..యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు.ఆయన నటిస్తు్న్న సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే, ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలను వరుసబెట్టి చేస్తూ ఈ హీరో...
Read More..టాలీవుడ్లో సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ నెలకొంటుంది.అయితే ఈసారి కూడా సంక్రాంతికి పలు సినిమాలు పోటీ పడుతున్నాయి.ఇందులో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ కూడా ఒకటి.పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు సంతోష్...
Read More..1.ఏనుగుల దాడిలో వ్యక్తికి గాయాలు చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం బండ్ల దొడ్డి అటవీ ప్రాంతంలో ఏనుగులు ఆచారి అనే వ్యక్తి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 2.పరారీలో ని అఖిల ప్రియ భర్త తెలంగాణ లో కలకలం రేపిన...
Read More..ప్రస్తుత రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నాం.డబ్బు సంపాదనలో పడి బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా మరిచిపోయ జీవితాన్ని కొనసాగిస్తున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.ఇకపోతే ఈ సంఘటన వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా...
Read More..యావత్ సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 టీజర్ ఎట్టకేలకు రిలీజ్ కావడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాను దున్నేస్తుంది.ఈ టీజర్లోని మాస్ అంశాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాయి.ముఖ్యంగా హీరో యష్ ఎలివేషన్ ఈ టీజర్ను మరో లెవెల్కు...
Read More..కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో...
Read More..టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య...
Read More..1.కిలో చికెన్ రూ.15 బర్డ్ ఫ్లూ కారణంగా వివిధ రాష్ట్రాల్లో లక్షలాదిమంది కోళ్లు బాతులు చనిపోతూ ఉండడంతో, వివిధ రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో పౌల్ట్రీ రంగం ఒక్కసారిగా కుదేలు అయింది.తాజాగా ఢిల్లీ మార్కెట్ లో బ్రాయిలర్ కోడి...
Read More..కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కరోనా వ్యాక్సిన్ ముందుగా తమకు కూడా ఇవ్వాలని వివిద సంస్థలు వైధ్య ఆరోగ్య శాఖకు వినతి పత్రాలను అందజేస్తున్నారు.ప్రైవేట్ పరిశ్రమలు, తదితర చోట్ల పనిచేసే వైధ్యులు, క్లినిక్ లు, న్యాయ వాదులు, ఉపాధ్యాయులు, ఆర్ఎంపి లు,...
Read More..ఏలూరులో అంతు చిక్కని వ్యాధికి నీళ్ళు కారణం కాదని ఆర్గాన్ క్లోరైడ్ ప్రభావం వలన జనాలు అనారోగ్యానికి గురైనరని కమిటీ బలంగా అభిప్రాయ పడింది.డిసెంబర్ 4 వ తేదీన నుండి 12వ తేదీ మధ్యలో 622 మంది అంతుచిక్కని రోగంతో ఆసుపత్రి...
Read More..గ్రేటర్ వరంగలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ పర్యటనలో కేసిఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో అధికార పార్టీ నుండి కౌంటర్ ఏటాక్ లు మొదలయ్యాయి. టిఆర్ఎస్ ఎంఎల్ఏ దాస్యం వినయ్...
Read More..ఏపీలోని ఆలయాలపై వరస దాడుల నేపథ్యంలో జగన్ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆలయాలు పునర్ నిర్మాణం చేసి డ్యామేజి కంట్రోల్ చేయాలని భావిస్తుంది.జగన్ ఈ నెల 8వ తేదీన 11 గంటల 1 నిమిషాలకు పలు దేవాలయాల పనులు ప్రారంభిస్తాడు.ఈ...
Read More..టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శర్వానంద్, ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాను పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కిషోర్ రెడ్డి.ఈ సినిమాతో ఎలాగైనా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ...
Read More..1.జపాన్ సదస్సుకు కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించబోతున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు – 2021 కి హాజరు కావాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది.ఏప్రిల్ 5 7 తేదీల్లో జపాన్ లోని టోక్యోలో ఈ సదస్సు...
Read More..తమిళనాడులో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.అధికార ప్రతి పక్ష పార్టీ నాయకులు ఇప్పటికే తమ ప్రచారంలో బిజీగా ఉన్నారు.ఏ పార్టీ అయిన సరే అధికారంలోకి రావాలంటే ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి.ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీలు అదే పనిలో బిజీగా ఉన్నాయి తమ తమ...
Read More..టిడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ పైన కొడాలి నాని పై అలాగే కొంతమంది వైసీపీ మంత్రులపై విమర్శలు చేశాడు.గుడివాడలో పేకాట క్లబ్ లపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.ఈ పేకాట క్లబ్ లను గుడివాడకు చెందిన వైసీపీ...
Read More..తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.తెలంగాణలో ప్రజలు బిజేపి వైపు చూస్తున్నారు.దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఓసారి చూసినట్లు అయితే ఆ విషయం స్పష్టం అవ్వుతుందని...
Read More..1.నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలం లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.ఇప్పటికే చిరుతపులి దాడి లో రెండు ఆవులు మృతి చెందాయి అని, పులి భయంతో పొలాలకు వెళ్లాలంటేనే వణుకు పుడుతోందని స్థానికులు వాపోతున్నారు. 2.స్మార్ట్...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల కాలంలో నటిస్తున్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మారుతున్నాయి.దీంతో ఎలాగైనా ఓ హిట్ కొట్టి తీరాలనే కసితో నాగ్ ఉన్నాడు.కాగా తాజాగా ఆయన నటిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు...
Read More..టాలీవుడ్లో కమెడియన్స్గా తమదైన గుర్తింపును సాధించిన పలువురు, హీరోలుగా మారి సక్సె్స్ అందుకున్నారు.అయితే వారిలో చాలా మంది ఎక్కువ కాలం హీరోలుగా నిలదొక్కుకోలేకపోయారు.దీంతో మళ్లీ కామెడీ చేస్తూ కమెడియన్స్గా మారి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించారు.ఈ జాబితాలో చాలా మంది పేర్లు మనం...
Read More..త్వరలో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో బిజేపి ఎలాగైనా ఎక్కడ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది.మొదటి నుండి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాదించాలని చూస్తున్న బిజేపి ఆ దిశగా అడుగులు వేస్తుంది.నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ది...
Read More..ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఇప్పటి నుండే పావులు కదుపుతున్నాడు.ఈ నేపథ్యంలో శనివారం నాడు బెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చేరుకొని అక్కడ ప్రముఖ ముస్లిం నేత అయిన అబ్బాస్ సిద్దీఖీని...
Read More..1.రైతుల నిరసన పై రిలయన్స్ ప్రకటన నూతన వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుంది అనే విమర్శలపై స్పందించింది కాంట్రాక్ట్ లేక కార్పొరేట్ వ్యవసాయ, వ్యాపారానికి (ఫార్మింగ్ బిజినెస్) లోకి అడుగు పెట్టే ఆలోచన తమకు లేదని వెల్లడించింది. 2.శాస్త్రవేత్తలను...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తనదైన మార్క్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా...
Read More..1.కొమ్రం భీం జిల్లాలో పెద్దపులి కొమ్రం భీమ్ జిల్లాలోని బెజ్జూర్ మండలం లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.పంట చేల కు వెళ్ళిన రైతులకు పులి కనిపించడంతో బెంబేలెత్తిపోతున్నారు. 2.సంక్రాంతి తర్వాత ఇంటర్ తరగతులు సంక్రాంతి తర్వాత తెలంగాణలో ఇంటర్మీడియట్...
Read More..ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంది.ఆమె పేరు ఆర్జూ పవార్ (30) అనూప్షహర్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది.జనవరి ఒక్కటొవ తేదీన ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో రాత్రి సమయంలో ఫ్యాన్...
Read More..ప్రపంచ దేశాల ప్రజల మనసులో ఉన్న డౌట్ కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు పని చేస్తుంది అసలు పని చేస్తుందా లేదా ? ఏమైనా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయా.ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా ? కొత్తగా ఏమైనా ఆరోగ్యసమస్యలు వస్తాయా ఇలా...
Read More..ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ కనిపెట్టి పంపిణీ దిశగా అన్నీ దేశాలు అడుగులు వస్తున్నాయి.ఇక భారత్ లోనూ వ్యాక్సిన్ పంపిణీకి అన్నీ రాష్ట్రాలు సిద్దం అవ్వుతున్నాయి.ఇప్పటికే నిపుణుల కమిటీ ఆక్స్ ఫర్డ్ టీకా కోవిషీల్డ్ ను...
Read More..తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్త సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మార్చిలోపే ఉంటుందని అన్నాడు.రాష్ట్ర ఐటి మినిస్టర్ కేటిఆర్ టిఆర్ఎస్ తరుపున ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అన్నీ విధాల అర్హుడని నా అభిప్రాయం.పట్టుదల గల...
Read More..1.పంట పొలాల్లో ఆడ శిశువు సూర్యపేట జిల్లాలోని చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో గత అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో వదిలి వెళ్లడం కలకలం రేపింది.ఈరోజు ఉదయం కొంతమంది గుర్తించేెసరికే ఆ శిశువు మృతి చెందింది. 2.పెద్దపల్లి...
Read More..ప్రతియేడు నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.అయితే ఈయేడు మాత్రం కరోనా కారణంగా ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.దీంతో ప్రజలు పెద్ద గుంపులుగా ఏర్పడి వేడుకలు చేసుకోలేకపోయారు.అయినా కూడా నూతన...
Read More..కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరానికి ప్రజలు అలవాటు పడుతున్నారు.షేక్ హ్యాండ్ ఇచ్చేందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు జనం.కానీ కరోనాను లెక్కచేయని కొందరు మాత్రం హద్దులు దాటి మరి ప్రవర్తిస్తున్నారు.అయితే రోగులకు నిత్యం సేవలు చేస్తూ తమ బాధ్యతలు నిర్వహించే నర్సుల...
Read More..భారత్ లో కరోనా నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవ్వుతుంది.ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు తయారుచేసిన కోవిషీల్డ్ టీకాను అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ప్రతినిధుల బృందం నిన్న శుక్రవారం నాడు సమావేశమై సుధీర్ఘంగా చర్చించి ఆ...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై వైసీపీ మంత్రి విజయ్ సాయి రెడ్డి, విజయనగరం రామతీర్థం ఆలయంలో కోదండ రాముడి విగ్రహా ద్వంసంలో వారి హస్తం ఉందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.రెండేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్, ఆ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే దర్శకుడు క్రిష్...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా...
Read More..టాలీవుడ్లో తెరకెక్కిన బోల్డ్ లవ్ స్టోరీ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో హీరోగా కార్తికేయ, హీరోయిన్గా పాయల్ రాజ్పుత్ అదిరిపోయే ఇమేజ్లను సొంతం చేసుకున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో కుర్రకారుకు...
Read More..టాలీవుడ్ కమెడియన్గా సప్తగిరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.అయితే చాలా మంది కమెడియన్ల లాగే ఆయన కూడా హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఇప్పటికే రెండు మూడు చిత్రాలు హీరోగా చేసిన సప్తగిరి బ్లాక్బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.అయినా కూడా తన...
Read More..యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగ్దే’ ఇప్పటికే రిలీజ్కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేయాలని నితిన్ చూస్తున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్...
Read More..