మన దేశంలో చిన్నవాళ్ళనుండి పెద్దవాళ్ళ వరకు లావాదేవీల నిమిత్తం అందరూ వెళ్లే ఏకైక ప్లేస్ బ్యాంక్.అవును, ప్రస్తుతం ప్రతి చిన్న చెల్లింపులకూ డిజిటల్ మార్గాలను వినియోగించటం వల్ల కూడా బ్యాంకులతో సగటు మనిషికి సంబంధం పెరిగింది.ఈ క్రమంలో అనేక లావాదేవీలు చేసేందుకు...
Read More..ఇది నిజంగా బుమ్రా అభిమానులకు షాక్ ఇచ్చే వార్త అనే చెప్పుకోవాలి.సరిగ్గా 24 రోజుల్లో T20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే.ఈ T 20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్...
Read More..దేశీయ బడా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి.అతను ఓ వ్యాపారవేత్త కంటే కూడా సోషల్ మీడియాలో మంచి యాక్టవిస్టుగానే అందరికీ సుపరిచితులు.దానికి కారణం అతను ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను ట్విట్టర్ వేదికగా తన అనుచరులతో పంచుకుంటూ...
Read More..పానీపూరి అంటే ఇష్టపడని యువత దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ముఖ్యంగా మహిళలు ఎక్కువగా దీనిని ఇష్టంగా తింటూ వుంటారు.అయితే కొందరు ఆహార ప్రియులు దీనినే వెరైటీ వెరైటీ ఫ్లేవర్లతో తయారు చేస్తూ వుంటారు.రెగ్యులర్ పానీపూరి అందరూ తినే వుంటారు.ఇలాంటివి మనకు పట్టణాలలోనే ఎక్కువగా...
Read More..అడవి గుండా నడవడం అనేది మీ శరీరానికి మరియు మెదడుకు మేలు చేసే అద్భుతమైన చర్య.అందుకే చాలా మంది ట్రెక్కింగ్కు వెళ్తుంటారు.ఇటీవల ఇండోనేషియాలోని ఓ అడవి గుండా ట్రెక్కింగ్ చేస్తున్న ఓ వ్యక్తికి అడవిలో అరుదైన పువ్వు కనిపించింది.ఈ పువ్వు పేరు...
Read More..ప్రస్తుతం మన సమాజంలో చాలా రకాల పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి.నేటి యువత వారి పెళ్లిలను ఎవ్వరూ చేసుకొని విధంగా కొత్త కొత్త పద్ధతులలో చేసుకుంటూ ఉన్నారు.కొందరు సముద్రంలో, మరికొందరు విమానంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా నేటి తరం యువతకు...
Read More..తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఉచితంగా ఇస్తున్న బతుకమ్మ చీరలపై మహిళల నుంచి తీవ్ర నిరసన వచ్చింది.బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహిళలు ఇలాంటి చీరలను అడుక్కునే వారు కూడా...
Read More..కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 22 రోజుల క్రితం జూడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ జూడో యాత్రలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తూ ఉన్నారు.ఆయన పాదయాత్ర కేరళలోని పండిక్కాడ్ స్కూల్ పాడి...
Read More..పీడీ యాక్ట్ పై అడ్వయుజరి కమిటీ ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశానికి హాజరయ్యారు.కేసుకు సంబంధించి రాజా సింగ్ తన వాదనలు వినిపించగా.మరోవైపు రాజాసింగ్ భార్య సైతం పలు అంశాలపై తన వివరణ పెట్టగా.అయితే బోర్డు విచారణ పూర్తవడానికి మరో రెండు మూడు...
Read More..వరుసగా ఏడో రోజు నష్టాల బాటలో స్టాక్ మార్కెట్ట్.అంతర్జాతీయ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409కి పడిపోయింది.నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 16,818 వద్ద స్థిరపడింది .
Read More..నేటితరం వీడియో గేమ్స్ పట్ల ఏవిధంగా ఆకర్శితులైనారో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలో వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వీడియో గేమ్స్ తయారుచేసే కంపెనీలు నిరంతరం అప్ గ్రేడ్ అవుతూ వారిని మరింత ఆకర్షిస్తున్నాయి.ఈ క్రమంలోనే వ్యాయామం చేస్తూ వీడియో గేమ్స్ అదే...
Read More..అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది.మరికాసేపట్లో పెళ్లి అనగా వరుడు హఠాత్తుగా మాయమయ్యాడు.ఈ సంగతి తెలుసుకున్న వధువు గుండె జారిపోయింది.అయితే కాసేపటికి తేరుకొని వరుడు లేకుండానే పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది.పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి ఫొటోలను కూడా క్లిక్ మనిపించారు.ఎలాగో తెలుసుకోవాలంటే...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన గొప్ప నటుడిగా నందమూరి తారక రామారావు ఎంతలా గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రామారావు నటిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పట్లో నిర్మాతలు భావించేవారు.అందుకనే నష్టాల్లో ఉన్న నిర్మాతలు సైతం...
Read More..భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది.ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తుంటారు.ముఖ్యంగా వాహనాలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు వంటివి ఎంత రేట్ అయినా కొనుగోలు చేస్తుంటారు.ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి, తమ సేల్స్ పెంచుకోవడానికి ఆన్లైన్...
Read More..పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఆర్.కె.రోజా లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులు హాజరయ్యారు.అనంతరం...
Read More..ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ప్రజలు తమకు రేషన్ రావడంలేదని, రేషన్ కార్డు ఆగిపోయిందని చెప్పడం వినే వుంటారు.అనూహ్యంగా ఇలా రేషన్ కార్డులు ఆగిపోవడం చాలామంది బాధించింది.ఈ క్రమంలో సామన్యులకు తాజాగా ఓ తీపి కబురు చెప్పింది ప్రభుత్వం.అన్ని అర్హతలు...
Read More..సెలబ్రెటీలు వాడే వస్తువులంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది.వారు ఏం తింటారో, ఏం తాగుతారో, ఏం ధరిస్తారో అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు.ముఖ్యంగా సినీ తారల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది.అయితే అంతకంటే ఎక్కువగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 గురించి ఇటీవల...
Read More..సూర్యాస్తమయాన్ని చూడటం చాలా మందికి అత్యంత ఇష్టమైన విషయాలలో ఒకటి.సూర్యుడు ఒక విశాలమైన ప్రదేశం నుండి అస్తమయం కావడం చూస్తూ చాలా మంది అద్భుతమైన అనుభూతిని పొందుతారు.ఈ ప్రదేశాలు పర్వత శిఖరం, సముద్రం, హిమానీనదం లేదా ఆకాశహర్మ్యం పైభాగం కావచ్చు.అలాంటి ప్రకృతి...
Read More..రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ ఇపుడు యూత్ కి ఐకాన్ లాగా మారాడు.అవును, తాజాగా ఆకాశ్ అంబానీకి టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో చోటు దక్కింది.వాల్డ్ రైజింగ్ స్టార్స్ జాబితాను టైమ్100 నెక్స్ట్ పేరుతో తాజాగా...
Read More..మనదేశంలో ఏదన్నా రోగం వస్తే, దానిని బట్టి మనం ఓ మెడికల్ హాల్ కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కొని తెచ్చేసుకుంటాం.అంటే ఇక్కడ వైద్యుల సలహా లేకుండానే మందులు వాడుతుంటారు.అయితే విదేశాల్లో మాత్రం అలా ఎవరూ మందులు ఎవ్వరు.అక్కడ మందులు కొనాలంటే డాక్టర్...
Read More..లతామంగేష్కర్ గురించి పరిచయం అక్కర్లేదు.దాదాపు దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన లతామంగేష్కర్ అంటే తెలియని ప్రపంచం ఉండదనే చెప్పుకోవాలి.అందుకే ఆమెని గానకోకిల బిరుదుతో పిలిచేవారు.ఈ క్రమంలో లతా మంగేష్కర్ కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం...
Read More..కొంత మంది రోగులు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారికి ఉన్న రోగం ఏమిటో తెలుసుకోవడం వైద్యులకు కష్టం అవుతుంది.అయితే ఎక్స్ రే, స్కానింగ్ వంటివి తీసినప్పుడు అసలు విషయం బయటపడుతుంది.ఇలాంటి సందర్భాలలో ఏదో ఒక స్పూను, రబ్బరు బ్యాండు, నాణేలు, పిన్నీసులు వంటివి...
Read More..సోషల్ మీడియా ఇపుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటం వలన దేశమంతటా ఏం జరుగుతున్నా ఇట్టే తెలిసిపోతోంది.ఇకపోతే ప్రస్తుతం అంతటా పండగ సీజన్ నడుస్తోంది.కొద్దిరోజుల క్రితమే వినాయక చవితి ముగియగా.ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి.దాండియా, గార్బా లాంటి సంప్రదాయ నృత్యాలతో ప్రజలు...
Read More..చిన్నపిల్లలు ఉండే ప్రతి ఇంట్లో వారిని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.చిన్నపిల్లలు ఇంట్లో కుదురుగా ఒక్కచోట అసలు ఉండరు.ఇంకా చెప్పాలంటే పెంపుడు జంతువులు ఉండే ఇండ్లలో ఉండే పిల్లలు వాటితో ఆడుకుంటూ ఇంకా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు.పెంపుడు జంతువులతో...
Read More..మనదేశంలో బైకుపై ఇద్దరూ మాత్రమే ప్రయాణించడానికి పర్మిషన్ ఉంది.ఇద్దరికన్నా ఎక్కువ అంటే ముగ్గురు వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తూ ఉంటే పోలీసులు చలానా కూడా విధిస్తూ ఉంటారు.అలాంటిది ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి ఒక బైక్ పై ఐదు మంది స్కూల్ పిల్లలను...
Read More..చాలా మందికి పొద్దుటే లేచిన తర్వాత నుంచి, పడుకునే వారికి ఘుమఘుమలాడే వేడి వేడి చాయ్ తాగడం అంటే చాలా ఇష్టపడతారు.కొంత మంది రోజుకు ఎన్ని టీలు తాగమన్నా తాగుతారు.ఇక టీలలో చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసు.ఇరానీ ఛాయ్, ఇలాచీ...
Read More..యాపిల్ తరహాలోనే ఆండ్రాయిడ్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తోంది.తాజాగా యూజర్లకు ఆండ్రాయిడ్ 13 అందుబాటులోకి వచ్చింది.దీనిలో కొన్ని అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి.దీనికి సంబంధించిన ాసక్తికర విషయాలిలా ఉన్నాయి.అప్డేట్లు ఆటోమేటిక్గా పాప్ అప్ అవుతాయి.ఒక వేళ చేసుకోకపోతే మీరు మీ...
Read More..మారు వేషాలు వేసి, ఇతరులను భయపెట్టడం చాలా మందికి సరాదా ఉంటుంది.తలకు జంతువులా, దెయ్యంలా మాస్కు ధరించి, అమాయకులను, చిన్నపిల్లలను భయపెడుతుంటారు.వారు భయపడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు.ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలు బాగా అలరిస్తున్నాయి.దెయ్యం తరహాల డ్రెస్ వేసుకోవడం,...
Read More..మనలో అనేకమంది రైల్వే స్టేషన్లోనో, బస్టాండు దగ్గరో, విమానాశ్రయాలు, ఆస్పత్రులు, అలాగే షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో మొబైళ్లను ఛార్జింగ్ పెట్టడం చూస్తూ ఉంటాం.ఇలా బహిరంగ ప్రదేశాలలో ఛార్జింగ్లు పెట్టే క్రమంలో సమస్యల్లో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు.ఇలా...
Read More..కొంత మంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ను కొంటుంటారు.అలాంటి సమయంలో అవి దొంగిలించిన ఫోన్లు అయితే చిక్కుల్లో పడాల్సి వస్తుంది.మీపై కేసులు కూడా నమోదు అయ్యే ప్రమాదం ఉంది.ఒక్కోసారి ఫోన్లు పోయినప్పుడు అవి క్రిమినల్స్ చేతికి చిక్కొచ్చు.పోగొట్టుకున్న, దొంగిలించబడిన స్మార్ట్ఫోన్లను దుర్వినియోగం చేయకుండా...
Read More..తిరుమల శ్రీవారి సన్నిధికి బ్రహ్మోత్సవాల సందర్భంగా జపాన్ నుంచి ఆపిల్స్ మస్కట్ నుంచి ద్రాక్ష కొరియర్ సదుపాయంతో పియర్స్ పండ్లు తెప్పించినట్లు టిటిడి వెల్లడి.తిరుమల శ్రీవారి అలంకారానికి ఒకటన్న కట్ ఫ్లవర్స్ వినియోగించినట్లు టీటీడీ వెల్లడించింది, ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య నిర్వాహకులుగా...
Read More..తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథను చేపట్టిన సంగతి తెలిసిందే.ఇతరత్రా ఎన్ని పథకాలు ఉన్నా.సీఎం కేసీఆర్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఫలితంగా రాష్ట్రంలోని అన్ని పల్లెలు… చివరకు అటవీ ప్రాంతాల్లోని...
Read More..ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది.సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి (70) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె...
Read More..సినిమాల్లో వాడే భాషకి మనం మన జీవితంలో ఉపయోగించే భాషకు సంబంధం ఉండదు.బూతులు మాట్లాడితే ఆ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి.ఏలాంటి బూతు వీడియోలు లేకుండా బూతు మాటలతో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది ? ఆ సినిమా ఎవరు...
Read More..ఆర్టీసీ ఖమ్మం డిపో అధికారులు,ఉద్యోగుల సమిష్టి కృషి,ఉత్తమ పనితీరుతో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం డిపోను అగ్రస్థానంలో నిలిపారు.మంచిగా పనిచేసే స్వభావం కలిగిన ఉద్యోగులు ఖమ్మం డిపోలో ఉన్నారని,ఖమ్మం డిపో విజయంలో భాగస్వాములైన ఉద్యోగుల అందరికీ డిపో మేనేజరు డి.శంకర్రావు అభినందనలు తెలిపారు.మంగళవారం...
Read More..రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాథ్, కొరటాల, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, బోయపాటి శ్రీను, రాంగోపాల్ వర్మ.ఇలా ఏ దర్శకుడైన కథ చెప్తానంటే టాలీవుడ్ లో ఏ హీరో అయినా చిన్న నుంచి పెద్ద హీరో వరకు ఎవరైనా కూడా నో చెప్తారా...
Read More..మీరు విన్నది నిజమే.బేసిగ్గా ఇలాంటి విషయాలను మీరు సినిమాలలో చూసుంటారు.కానీ ఈ భూమ్మీద నిజంగా అలాంటి ప్రాంతాలు వున్నాయి.ఇంకా వాటిమీద సినిమాలు కూడా హాలీవుడ్లో నిర్మించడం జరిగింది.ఇలాంటివి ప్రపంచమొత్తం మీద చాలా ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని విషయాలను చూద్దాం.అమెరికాలోని లూసియానాలో, ‘ది...
Read More..దేశీయ అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ తాజాగా కస్టమర్లకు ఓ శుభవార్త అందించింది.ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ డిపార్ట్మెంటల్ స్టోర్ను తాజాగా ఆవిష్కరించింది. రిలయన్స్ సెంట్రో పేరుతో ఈ కొత్త సర్వీసులు లాంచ్ చేసింది.కంపెనీ తొలి రిలయన్స్ సెంట్రో స్టోర్ను ఢిల్లీలో ప్రారంభించింది.వసంత్...
Read More..ఒక్కోసారి మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు కొందరు కర్ర సాయంతో బ్యాలన్స్ చేసుకుంటూ తాడుపై నడవడం చూసి ఉంటాం.వారు అయితే పొట్ట కూటి కోసం అలా చేస్తారు.నాలుగు రాళ్లు సంపాదించుకుంటే పూట గడుస్తుందని వారు ఆ ప్రమాదకర స్టంట్లు చేస్తుంటారు.అయితే ప్రస్తుతం అందరిలోనూ...
Read More..నేడు అత్యవసరమైతే తప్ప బ్యాంకు బ్రాంచ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు.దాదాపుగా అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఆన్లైన్లోనే చిటికెలో జరిగిపోతున్నాయి.ప్రస్తుతం UPI (డిజిటల్ పేమెంట్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అత్యంత ప్రాచుర్యం పొందింది.ఎందుకంటే దీనిద్వారా సులువుగా, వేగంగా, సెక్యూర్గా ట్రాన్సాక్షన్లు పూర్తి చేసే...
Read More..కష్టపడటం చేతకాని కొందరు కేటుగాళ్లు జనాలను ఎలా దోచుకుంటున్నారో మనం నిత్యం వార్తల్లో చూస్తున్నాం.అవకాశం దొరకలేగాని కళ్లుగప్పి చిటికెలో చోరీ చేసి మాయమైపోతూ వుంటారు.ఇక సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఇలాంటి చోరీ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ వైరల్...
Read More..ఫేస్బుక్.అంటే ఏమిటో తెలియని యువత ఉండనే వుండరు.మన దేశంలో స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఫేస్బుక్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది.దాన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎంత ప్రాచుర్యం పొందిందో అని.అయితే నిరంతరం ఫేస్ బుక్ వాడే...
Read More..చదువుతో సంబంధం లేకుండా కొంత మంది చేసే ఆవిష్కరణలు పలువురిని ఆకట్టుకుంటాయి.ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి.వాటిని చూసినప్పుడు ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు.తాజాగా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది.ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్...
Read More..తెలంగాణాలో TSRTC ఓ కొత్త స్కీమ్ ను తీసుకువచ్చింది. ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో మంగళవారం స్టార్ట్ చేసింది.ఇందులో భాగంగా 7 చారిత్రక ప్రదేశాల్లో తిప్పనుంది.ఈ జర్నీ 12 గంటల పాటు కొనసాగనుంది.అలాగే ఫుడ్ కూడా ఉచితంగా అందజేస్తారు.ఉదయం 8.30 గంటలకు టూర్...
Read More..స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి ఎన్ని వస్తున్నా శామ్సంగ్ బ్రాండుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.అందుకే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కంపెనీ ఎప్పటికప్పుడు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రూపొందిస్తుంది.ఇక శామ్సంగ్ కంపెనీ అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులకు...
Read More..పందులు గురించి అందరికీ తెలిసిందే.ఇవి బేసిగ్గా మట్టి లేదా కాలువలో లేదా బురదలో ఎక్కువగా మనకు కన్పిస్తుంటాయి.అయితే మీరు ఎపుడైనా ఈ పందులు అలా బురదలో ఎందుకు తిరుగుతాయి అని ఎపుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద శాస్త్రీయ కారణం ఉందని...
Read More..నేటికాలంలో జాబ్ దొరకడం అనేది గగనంలాగా మారింది.తగినంత అర్హత, స్కిల్స్ ఉన్నప్పటికీ కొంతమందికి ఉద్యోగాలు రావడంలేదు.ఈ క్రమంలో కొంతమంది వినూత్నంగా జాబ్ ట్రైల్స్ వేసి, జాబ్స్ కొడుతున్నారు.ఇకపోతే జాబ్ సెర్చింగ్లో రెజ్యూమ్ ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అభ్యర్థికి సంబంధించిన...
Read More..ప్రస్తుతం అంతా డిజిటల్ యుగంలో ఉన్నారు.మానవ సంబంధాలు దూరం అవుతున్నాయి.ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు కూడా మెసేజ్లు ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారు.ఇక ఎవరికైనా సాయం చేయాలంటే ఎవరికీ మనసు ఒప్పడం లేదు.అందరిలోనూ స్వార్థం బాగా పెరిగి పోతోంది.సాటి మనిషి కష్టంలో ఉంటే...
Read More..ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో కొన్ని నెలల క్రితం విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారిగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్...
Read More..నేటి యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు మరమనుషుల్లాగా మారడం వలన పిల్లలు టీనేజ్ కి రాకముందే ప్రేమలో పడటం పరిపాటిగా మారింది.తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడటం వలన వారి బంధాలు బీటలు వారుతున్నాయి.ఈ క్రమంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ మోసం చేసాడని డిప్రెషన్లోకి...
Read More..జంతువులు, పక్షుల వీడియోలను నెటిజన్లు చాలా ఇష్టంగా వీక్షిస్తారు.ఇంటర్నెట్లోని ఈ వీడియోల్లో అన్ని రకాల ఫన్ దొరుకుతుంది.అందుకే ఇది నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.కాగా తాజాగా ఒక కుక్క వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో కుక్క తన పుట్టినరోజు బహుమతిని...
Read More..తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి.ఈ ఉత్సవాలలో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని టీటీడీ...
Read More..ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థలు కలిగిన దేశాలలో మన దేశం కూడా ఒకటి.మనదేశంలో ప్రతిరోజు కొన్ని కోట్లమంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.ఎందుకంటే రైలు లో ప్రయాణం...
Read More..ఈ ప్రకృతిలో మనమెలా అయితే ఒక భాగమో మిగతా జంతువులు కూడా అలాగే ఒక భాగం అని గుర్తెరగాలి.కానీ అవేవి పట్టని మానవుడు పరిసరాలతో పాటు జంతువులను కూడా పొట్టనబెట్టుకుంటున్నాడు.అవును, మనకు ప్రసాదించిన వాటిని మనం నాశనం చేసుకుంటున్నాం.కొండలను పిండి చేస్తున్నాం,...
Read More..ఉత్తరప్రదేశ్లోని పానిపట్-ఖతిమా మార్గంలో వందల ఏళ్ల క్రితం నాటి గంగా వంతెనను కూల్చివేస్తుండగా ఒక పెను ప్రమాదం చోటు చేసుకుంది.ఈ కూల్చివేత ప్రక్రియలో, ఒక బుల్డోజర్ ఉన్న ప్రదేశం మొత్తం కొట్టుకుపోయింది.దాంతో ఆ నది నీటిలో మునిగిపోయింది.ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో...
Read More..బిగ్ బాస్ మనకి పరిచయం అక్కర్లేని పేరు.తెలుగులో 2018 లో మొదలైన బిగ్ బాస్ అంతకంటే ముందుగానే హిందీలో మొదలైంది.వాస్తవానికి మన ఇండియాకి బిగ్ బాస్ వచ్చింది 2006లో.అయితే బిగ్ బాస్ ఇండియాకి ఎలా వచ్చింది అనే కదా మీ అనుమానం.దానికి...
Read More..ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్లను దర్శకనిర్మాతలు బొద్దిగా పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే స్టార్ హీరోలకు జోడిగా నార్త్ భామలను వెతికి వెతికి మరి తీసుకొచ్చి సినిమాలలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.అయితే కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తెచ్చుకుంటుంటే...
Read More..ఈమధ్య ఓ ఆన్లైన్ ప్లేట్ ఫామ్ ‘బిగ్ బిలియన్ సేల్’ అని బాగా ఉదరగొట్టింది.దాంతో నేను టెంప్ట్ అయ్యి ఒక లాప్ టాప్ ఆర్డర్ పెట్టాను.కానీ వారు ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు.ఇది చీటింగ్! దీనికన్నా వారు మార్కెట్లో చేపలు...
Read More..నేటితరం కొత్తపోకడలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.పెద్దాళ్ల మాటలు పెడచెవిన పెడుతున్నారు.అమ్మాయి కనబడితే చాలు కొందరు యువత రోడ్ల మీద అడ్డమైన స్టంట్ లు వేస్తు బైక్ ను నడిపిస్తుంటారు.ఒక చేత్తో వెహికిల్ నడిపించడం, స్టీరింగ్ వదిలేయండం వంటివి ఇందులో భాగంగా చేస్తుంటారు.మరికొన్ని...
Read More..స్టాక్ మార్కెట్లు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.ఈరోజు ఆద్యంతం లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.తద్వారా వరుసగా ఐదో సెషన్ ను నష్టాల్లో ముగించాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి...
Read More..ప్రపంచ ఫోటో షేరింగ్ దిగ్గజం ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకత, ఆదరణ గురించి చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో దీనికి ఫాలోవర్లున్నారు.ఇప్పుడు దీని మాతృసంస్థ మెటా ఇంకా కొత్త వినియోగదారులను ఆకర్శించడంకోసం ఓ సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది.ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలం నుంచి నిరీక్షిస్తున్నారు.ఈ...
Read More..ఏపీ అధికార పార్టీ వైసిపి టిడిపి మధ్య పోరు కాస్త ఇప్పుడు వ్యక్తిగత పోరుగా మారింది.ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం తర్వాత టిడిపి వైసిపిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయగా, నందమూరి కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని ప్రస్తావిస్తూ...
Read More..మీలో ఎంతమందికి వుద్యోగం చేయడం అంటే ఇష్టం? దాదాపు ఇష్టముండదు కదూ.ఎందుకంటే ఇక్కడ వుద్యోగం చేస్తున్న 99% మంది జీవితానికి రాజీపడి ఏదోఒక పనిని చేస్తూ బతుకుతూ వుంటారు.పొద్దున్నే లేచి, హడావిడిగా రెడీ కావాలి.ఆఫీస్ కు వెళ్లి, ఆదరాబాదరా రోబోలా పని...
Read More..ఈమధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం జనులమీద ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియని విషయమే.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం వలన సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందింది.ఈ క్రమంలో అనేక రకాల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అందులో ముఖ్యంగా జంతువులకు...
Read More..మన చుట్టూ అనేకమంది పొట్ట నింపుకోవడానికి కాయాకష్టం చేస్తూ వుంటారు.మరోకొంతమంది ఇతరులు కష్టపడితే ఆ కష్టాన్ని ఎంజాయ్ చేస్తూ వుంటారు.అలాంటివారి గురించి చెప్పాల్సిన పనిలేదు.అయితే తాజాగా ఓ వ్యక్తి ఆల్కహాల్ కిక్కు కోసం ఏకంగా గవర్నమెంట్ ఆస్తికి కన్నం వేసాడు.ఒడిశాకు చెందిన...
Read More..ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు.రాష్ట్రంలో జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం...
Read More..మీరు ఆశ్చర్యపోతున్నా ఇది అక్షరాలా నిజం.మీలో ఎవరైనా ఓ గంటసేపు చేతిని పైకెత్తి ఉంచితే బోలెడంత డబ్బు ఇస్తామన్నా ఆ ధైర్యం చేయలేరు.ఎందుకంటే అది అసాధ్యం కనుక.కానీ, ఓ సాధువు మాత్రం గత 10 సంవత్సరాలుగా తన కుడిచేతిని పైకెత్తే వుంచుతున్నాడు.నేటికీ...
Read More..మనకు మ్యూజియం అంటే గుర్తొచ్చేది.పురాతన వస్తువులు, చిత్రాలు, శిల్పాలు, గడియారాలు.ఇవన్నీ బోర్ కొట్టాయేమో.అందుకే కొత్తరకం మ్యూజియాలను ఏర్పాటు చేస్తున్నారు.కార్ల మ్యూజియం, సంగీత వాద్యాల మ్యూజియం, పెయింటింగ్ మ్యూజియం వంటి మ్యూజియాలు ఏర్పాటు చేస్తుంటారు.అయితే ఇంకా వెరైటీతో మ్యూజియాలను నెలకొల్పుతున్నారు.జనాలను ఆకర్షించేందుకు కొత్త...
Read More..ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు, ఎలాంటి వీడియో లేదా పోస్ట్ వైరల్ అవుతుందో చెప్పలేం.వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పనస పండ్ల చెట్టుకు సంబధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ చెట్టు ప్రజల దృష్టిని...
Read More..ప్రపంచ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ తన వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది.వాట్సప్ మెసేజ్ యాప్లో ఇప్పటికే ఎన్నో ఫీచర్లు ఉండగా, వారానికొకటి చొప్పున ఏదో ఒక ఫీచర్ యాడ్ చేసుకుంటూ పోతోంది.ఈ క్రమంలో ఈ వారం నుంచి...
Read More..దేశంలో చాలా కంపెనీలు తమ కంపెనీ ఉత్పత్తుల కోసం వివిధ రకాల కార్యక్రమాలను చేస్తూ ఉంటాయి.ఇక తమ ఉద్యోగులను ప్రోత్సహించడానికి మంచి ప్రతిభను కనబరిచే వారికి వివిధ రకాల అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి.ఆఫీస్ లో పని పై కొత్త మార్గాన్ని తీసుకురావడానికి...
Read More..నవ మాసాలు మోసి పెంచి పోషించి ఒక మనిషిగా తీర్చిదిద్దిన కన్నతల్లిపై ఒ కసాయి కొడుకు కిరాతకంగా ప్రవర్తించాడు.కన్నతల్లి చిన్నప్పటి నుంచి తన కొడుకుకి మంచి మాటలు చెప్పి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మన వల్ల ఎవరికి ఏ హాని...
Read More..పక్షి జాతికి చెందిన పక్షులు గుడ్లు పెడతాయని దాదాపు అందరికీ తెలిసిన విషయమే.పక్షులు గుడ్లు పెట్టడాన్ని చాలామంది ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు.కోళ్లు వాటి గుడ్లను పొదిగి పిల్లలను తీయడం కూడా చాలామంది చూస్తూ ఉంటారు.అయితే పాము కనిపిస్తే దూరంగా పరిగెత్తే...
Read More..బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో రోజురోజుకూ ఆడవారిపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.రెండు రోజుల క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి...
Read More..వారణాసిలోని బడి గబీలోని వారణాసి డెవలప్మెంట్ అథారిటీ కాలనీలో దెయ్యం లాంటి ఒక ఆకారం తిరుగుతోంది.ఈ దెయ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దాంతో స్థానిక పోలీసులు ఈ విషయం ఏంటో తేల్చేందుకు రంగంలోకి దిగారు.కాలనీవాసులు భయభ్రాంతులకు గురిచేస్తున్న...
Read More..భారతీయ రైళ్లలో ప్రయాణించే వారికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.వాటిలో ఒకే సీటు ఇద్దరు ప్యాసింజర్లకు కేటాయించడం ఒకటి.ఒక్కోసారి ప్రయాణికులు సీటు బుక్ చేసుకొని ఆ ట్రైన్ ఎక్కకుండా ఉంటారు.అప్పుడు ఆ సీట్ అనేది ఖాళీగా ఉండి పోతుంది.దీనిని భర్తీ చేయడానికి...
Read More..నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులతో రద్దీగా ఉండే తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి.ప్రమాద సమయంలో ఎటువంటి వాహనాలు అటుగా వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు విరిగిపడ్డ కొండ చరియలను తొలగిస్తున్నారు.
Read More..ఇపుడు ఎలాంటి టిక్కెట్ ఆన్లైన్లో చేసుకోవాలన్న తడిసిమోపెడవుతుంది.ఎందుకంటే సర్వీస్ ఛార్జ్ అని, ఆ ఛార్జ్ అని.ఈ ఛార్జ్ అని చెప్పి బాగా గుంజుతున్నారు.ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI తన కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది.పండగ...
Read More..మొట్టమొదటిసారి అవయవాల తరలింపు కోసం మెట్రో రైల్ ను వినియోగించారు.హైదరాబాద్ నాగోల్ లోని కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పోలీసులు మెట్రో రైల్ లో గుండెను తరలించారు.సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు హార్ట్...
Read More..ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు పని ఒత్తిడి కారణంగా సెలవు దినాలలో ఎక్కడికైనా కుటుంబ సభ్యులతో టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.ఇలా దూర ప్రయాణాలు చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.మరొకటి ఎక్కడికైనా వెళ్లిన తర్వాత సడన్ గా మనం ప్లాన్...
Read More..అనుష్క… సూపర్ సినిమాతో 2005లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి.మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆమె పూరి జగన్నాథ్ నాగార్జునల వల్లే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.గత ఇరవై ఏళ్లుగా సినిమా...
Read More..డెబిట్, క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపుల కోసం ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.ఆన్లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీల్లో టోకనైజేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పొడిగించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.కాగా...
Read More..బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసు సిబ్బందికి దిశ నిర్దేశం చేసిన డిజిపి.ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.గరుడ వాహన సేవ సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తు చేసాం.దాదాపు 5,500 మంది పోలీసు సిబ్బందితో భధ్రత ఏర్పాటు...
Read More..గత నాలుగు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు ఏదీ కలిసి రావడంలేదు.ఇవాళ కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే ముగిశాయి.సెన్సెక్స్ ఏకంగా 950 నష్టపోయి 57,145 వద్ద ముగియగా, నిఫ్టీ 311 పాయింట్ల నష్టంతో 17,016 వద్ద స్థిరపడింది.ఈ రెండు మార్కెట్...
Read More..అల్లూరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ముగ్గురు విద్యార్థినీలు వాగులో గల్లంతైయ్యారు.విహర యాత్రకు వచ్చిన విద్యార్థినీలు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.మరొకరి కోసం...
Read More..తెలుగులో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి.ఈ చిత్రానికి ఎస్ జై సూర్య దర్శకత్వం వహించగా, నిర్మాతగా ఏ ఎం రత్నం వ్యవహరించారు.ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అప్పటికి వరస...
Read More..సోషల్ మీడియాలో చిన్నపిల్లలు తెగ నటించేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు.చిన్నపిల్లలు అంటేనే స్కూల్ గుర్తుకొస్తుంది కాబట్టి స్కూల్ కామెడీని వీరు ఎక్కువగా చేస్తున్నారు.ఈ రకం వీడియోలను చాలా వర్గాల ప్రజలు ఇష్టపడుతున్నారు.అందుకే రోజురోజుకీ ఈ తరహా వీడియోలు ట్విట్టర్, యూట్యూబ్లలో పెరిగిపోతున్నాయి.ఈ...
Read More..ఈ రోజుల్లో అన్ని పనులకు ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ సర్వీసుల మీదే ఆధారపడుతున్నారు.ఇంటర్నెట్లో ప్రతిదీ ఆర్డర్ చేస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు.థియేటర్లకు వెళ్లకుండా ఎంచక్కా ఇంట్లోనే స్మార్ట్ఫోన్లలో సరికొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో వారికి నిద్రలేమి సమస్యలు...
Read More..చిన్న పిల్లలు చాలా మంది కొత్తవారిని చూస్తే ఎంతో భయపడతారు.కొత్తవారినీ చూడగానే భయపడి ఏడుస్తారు.ఇలా పిల్లలకు కొత్తవారంటే భయం ఉండటం సహజమే.పిల్లల్లో మూడు, నాలుగు నెలల నుంచే కొత్తవారంటే భయం ఏర్పడుతుంది.ఈ భయం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది.కొంతమంది పిల్లలకు కొత్త,...
Read More..కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఇవి తిండికోసం ప్రొఫెషనల్ దొంగల వలె చోరీలు చేస్తాయి.ఇక తమ సరదా కోసం ఫోన్లు, కళ్లజోళ్లు వంటి విలువైన వస్తువులను పట్టుకు వెళ్తుంటాయి.ఈ తరహా ఘటనలకు సంబంధించి ఎన్నో వీడియోలు మీరు ఇప్పటికే చూసే...
Read More..ప్రస్తుత సమాజంలో ఏ చిన్న ఆశ్చర్యకరమైన విషయం జరిగితే మొదటగా అది వీడియో రూపంలో సోషల్ మీడియాలో కి వచ్చి చేరుతుంది.ఈ మధ్యకాలం లో ఆవులు ఎక్కువగా రోడ్లపైకి వస్తున్నాయి.ఆవుల వల్ల రోడ్లపై కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.తాజాగా...
Read More..సోషల్ మీడియాలో వైరలయ్యే యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా వేరొక జీవి పిల్లలు ఇంకొక జీవిపై నిద్రిస్తే లేదా ఆడుకుంటే.ఆ దృశ్యాలను చూసేందుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.గతంలో పంది పిల్లలు చిరుతపులిపై నిద్రించి ఆశ్చర్యపరిచాయి.అయితే ఇప్పుడు ఒక చిన్న కుక్కపిల్లపై...
Read More..సాధారణంగా కుర్చీలో ఎక్కువసేపు కూర్చుంటే అన్ని ప్రాణాంతకమైన రోగాలు వస్తాయి.అందుకే ఎక్కువ సేపు కూర్చుంటే త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతారు.ఇదే విషయాన్ని ఉద్యోగులకు బాగా గుర్తుండేలా ఒక ఆఫీస్ చైర్స్ తయారీ కంపెనీ ఒక ఐడియా...
Read More..దుబాయ్లో నివసిస్తున్న 9 ఏళ్ల భారతీయ బాలిక ఇటీవల ఐఫోన్ల కోసం ఒక ఐఓఎస్ యాప్ను రూపొందించింది.ఈ చిన్నారి ‘హనాస్‘ అనే ఓ స్టోరీటెల్లింగ్ యాప్ను డెవలప్ చేసింది.ఇది తల్లిదండ్రులు చెప్పే స్టోరీస్ రికార్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.అయితే చిన్న వయసులోనే...
Read More..ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా మహిళలకు ఆన్లైన్లో వేధింపులు ఎదురవుతున్నాయి.వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలుగా కొందరు కేటుగాళ్లు మార్చుతున్నారు.వాటిని ఆయా యువతులు, మహిళలకు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారు.ఈ తరుణంలో మహిళల భద్రత కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త...
Read More..ఇటీవల కాలంలో విమాన ప్రయాణికులు కొన్ని వింత చేష్టలకు పాల్పడుతున్నారు.పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల విమానంలో నానా రభస సృష్టించాడు.ఏకంగా ఫ్లైట్ అద్దాన్ని పగలగొట్టడానికి యత్నించాడు.అయితే అతడిని విమాన సిబ్బంది కాళ్లూ, చేతులు కట్టేశారు.ఇదే తరహాలో మరో వ్యక్తి విమాన...
Read More..ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్లు మార్కెట్లోకి వస్తున్నాయి.వీటిని ధరించిన వారు చాలా మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.మన శరీరంలోని హృదయ స్పందన నుంచి బీపీ వరకు ఎన్నో వివరాలకు కళ్లకు కట్టినట్లు...
Read More..డీ-మార్ట్ షోరూమ్ తెలియని భారతీయులు ఉండరనే చెప్పుకోవాలి.మధ్య తరగతి వాడి మార్ట్ గా పేరుపొందిన డీ-మార్ట్ అతి తక్కువ కాలంలోనే బాగా వృద్ధి చెందింది.అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో డీ-మార్ట్ గ్రాఫ్ పడిపోతుంది.నాణ్యత లేని సరుకులకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది.అధికారులు...
Read More..IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023 పండగ వాతావరణం ముందే మొదలయ్యింది.అవును, త్వరలో మినీ వేలం నిర్వహించనున్నారు.కాగా ఈ మినీ వేలానికి ‘ట్రేడ్ విండో’ ఓపెన్ అయింది.ట్రేడ్ విండో తెరవడం అంటే ఈ సమయంలో ప్లేయర్ను విడుదల చేయడంతో పాటు, జట్లు...
Read More..దాదాపు 4 దశాబ్దాల కిందట భారత క్రికెట్ జట్టులో ఓ అద్భుతం జరిగింది.అవును, భారత్ లో ఫాస్ట్ బౌలరా? అంటూ ఇతర దేశాల ఆటగాళ్లు ఖంగుతిన్నారు.అప్పడంతా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లదే హవా నడిచేది.భరత్ నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ రావడం...
Read More..దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 1090 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కృష్ణ కిషోర్నాథ్ తెలిపారు.ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు ఈ సర్వీసులు నడుస్తాయని...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన హీరోలలో మొదటి వరుసలో వినిపించే పేరు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.మొదటి తరం హీరోలలో వీరు ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అని చెప్పాలి.సినిమా ఇండస్ట్రీకి సరికొత్త హంగులను...
Read More..ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకోవాలనుకున్న యువత ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికలు కలిగి ఉన్నారు.ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మ్యాట్రిమోనీ లకు వెళ్లి మాకు ఇలాంటి అర్హతలు ఉన్న వరుడు కావాలని నిర్మూమాటంగా చెప్పేస్తున్నారు.ఇటీవల ఇలాంటి ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్...
Read More..వర్షాకాలంలో మన దేశమంతా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు దూర ప్రయాణాలు చేయడం మానేస్తుంటారు.ఇంకా చెప్పాలంటే భారీగా మంచు కొండలు ఉన్న ఉత్తరఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయానికి భక్తులకు వర్షాకాలంలో ప్రవేశం ఉండదు.ఎందుకంటే...
Read More..సాధారణంగా మోకాలి కింది నుంచి కాలు అనేది పాడైపోతే దాని స్థానంలో ఒక మోకాలు అమర్చుకుంటారు.అయితే డబ్బులు ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే మార్కెట్లో ఒక్క ఆర్టిఫిషియల్ లింబ్ రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల ధరలు పలుకుతోంది.అయితే ఈ...
Read More..ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా లో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఇంటర్నెట్ మానవ జీవితాలలోకి వచ్చినప్పటి నుంచి ఏ చిన్న సమాచారమైన వేగంగా ప్రజల్లోకి వెళుతుంది.సోషల్ మీడియాలో ఉండే కొన్ని రకాల వీడియోలు నవ్వును తెప్పించే లాగా ఉంటాయి.మరికొన్ని...
Read More..వైద్యులను ప్రజలు మరో దేవుని అవతారంలా చూస్తారు.ఎందుకంటే కొంత మంది వైద్యులు ప్రజలకు అలాంటి సేవ చేస్తున్నారు మరి.ప్రమాదాలు జరిగి ఆసుపత్రులకు వచ్చిన వారికి కొంతమంది వైద్యులు ఎటువంటి డబ్బులు లేకుండా చికిత్సలు చేసి వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటారు.కాబట్టి ప్రజలు...
Read More..సోషల్ మీడియాలో ఎక్కువగా యానిమల్స్కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.వీటిలో అధికంగా కుక్కలు, పిల్లులు, కోతుల వీడియోలు ఉంటాయి.కుక్కలు తమ తెలివితో లేదా విశ్వాసంతో కూడిన చర్యలతో వైరల్గా నిలిస్తే, కోతులు మాత్రం తమ చిలిపి చేష్టలతో హాట్ టాపిక్గా మారుతుంటాయి.ఇవి...
Read More..చాలామంది ప్రజలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒక చిన్న పాటి నీటి ప్రవాహాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు.అలాంటిది సముద్రంలో ఎగిరే అలలలాగా ఎగిసిపడుతూ దూసుకొస్తున్న నీటిని చూస్తే ప్రాణ భయంతో పరుగు పెట్టడం చేస్తూ ఉంటారు.అయితే నీటి ప్రవాహం...
Read More..మన భారతదేశంలో రూపొందించే పాటలు ఇప్పుడు విదేశాల్లో కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.తెలుగు సినిమా పాటలు కూడా ప్రపంచంలోని కోట్లాది మందిని ఉర్రూతలూగిస్తున్నాయి.ఇక బాలీవుడ్ సాంగ్స్ ముస్లిం దేశాల్లో ఎప్పుడూ సూపర్ ఫేమస్ ఔతాయి.కాగా తాజాగా నేహా కక్కర్ పాడిన ఒక...
Read More..కొంత మందికి ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారికి ఏం వ్యాధి ఉందో తెలియక డాక్టర్లు తికమక పడుతుంటారు.ఒక్కోసారి ఏవైనా ఎక్స్-రేలు, టెస్టులు చేసినప్పుడు అసలు విషయం బయటపడుతుంది.తీరా అసలు విషయం రోగులు సైతం అవాక్కవుతుంటారు.వారి గొంతులోనో, కడుపులోనో, ఊపిరితిత్తులలోనో ఏవైనా వస్తువులు బయట...
Read More..వార్తాపత్రికలలో మనకు కావాల్సిన ఎన్నో ప్రకటనలు ఉంటాయి.దీంతో క్లాసిఫైడ్స్ను చూసి, మనకు కావాల్సిన పనిని మనం పూర్తి చేసుకుంటాం.ఒక్కోసారి మనం ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్ పోగొట్టుకున్నట్లయితే వాటి కోసం పత్రికలలో అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వొచ్చు.తద్వారా పోయిన వాటిని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది.అయితే...
Read More..ఇపుడు చాలామందిని వేధిస్తోన్న ఒక సమస్య Gmailలోని అనవసర మెయిల్స్ రావడం.అవును, ఇలాంటి మెయిల్స్ వలన Gmail పూర్తిగా నిండిపోవడం వలన మనకు అవసరమైన ఇమెయిల్ చూసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.అయితే మనలో చాలామందికి అలంటి మెయిల్స్ బల్క్ లో డిలీట్...
Read More..సోషల్ మీడియా రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ ప్రపంచంలోని దాదాపు 70 శాతం మంది జనాభా సోషల్ మీడియాలోనే కాపురం చేస్తున్నట్టు తెలుస్తోంది.తాజా సర్వేలు అదే విషయాన్ని బయటపెట్టాయి.ముఖ్యంగా అనేకరకాల ఫన్నీ వీడియోలకు ఇందులో మంచి గిరాకీ వుంది.చాలామంది వాటిని క్యాష్...
Read More..భారత క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంటే తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరనే చెప్పుకోవాలి.తీవ్రమైన గాయం కారణంగా ప్రస్తుతం టీమ్ ఇండియాకు అతగాడు దూరమయ్యాడు.ఆసియా కప్ 2022 సమయంలో అతగాడు గాయపడిన సంగతి అందరికీ తెలిసినదే.మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా...
Read More..పిచ్చి పలురకాలు అంటే ఇదే మరి.బేసిగ్గా మనం ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, దాని గురించి రివ్యూలు చదువుతాము.ముఖ్యంగా ఎక్కువ ధర కలిగిన స్మార్ట్ఫోన్ల గురించి, వాటి పనితీరు, అడ్వాన్స్డ్ ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి కొంతమంది యూటూబర్లు చెప్పే రివ్యూలు కూడా చూస్తాం.అంతేగాని...
Read More..ఫ్లిప్కార్ట్ యొక్క ఏడు రోజుల బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది.ఈ-కామర్స్ దిగ్గజం వివిధ ఉత్పత్తులపై అనేక ఆఫర్లను వెల్లడించింది.స్మార్ట్ వేరబుల్స్పై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.ఇక బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా టాప్...
Read More..ఏనుగు బలమెంతో కొలవడం కష్టం.ఓ మనిషి బలంగా కనబడితే ఏనుగులాగా వున్నాడు అని అంటూ వుంటారు.ఎందుకంటే బలానికి పర్యాయపదం ఏనుగు.సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ జంతువులకు సంబంధించినటువంటి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా ఓ ఏనుగు...
Read More..ఏంటి షాక్ తిన్నారా? మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి 5వ నెల(మే)లో బైక్పై వెళ్తుండగా అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు.దాంతో అతని కుటుంబ సభ్యులు అతగాడిని ఆస్పత్రికి తరలించారు.ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు నాగుపామును దేవతగా కొలుస్తారు.అలాగే హిందూ పురాణాల్లో నాగ పాములకు ప్రత్యేక స్థానం ఉంది.ఆ పరమేశ్వరుడు కూడా మెడలో నాగపామును ధరించి ఉంటాడు.పరమశివుని పూజించే భక్తులందరూ నాగదేవతను కూడా పూజిస్తూ ఉంటారు.ముఖ్యంగా నాగుల చవితి నాడు నాగదేవత ను...
Read More..ఆన్లైన్లో ఒక్కోసారి మనం ఏవైనా ప్రొడక్టులు కొన్నప్పుడు వాటి నాణ్యత విషయంలో సందేహాలు వస్తాయి.సరిగ్గా లేకుంటే మనం రిటర్న్ చేస్తుంటాం.కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు.దీంతో కొన్న వస్తువులను వాడుకోలేక, చివరికి అవి రిటర్న్ చేయలేక కొందరు ఇబ్బంది పడుతుంటారు.ఇటువంటి తరుణంలో...
Read More..ఈమధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం అనేది జనాలపై బాగా కనబడుతోంది.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలూ విశేషాలు సోషల్ మీడియా ఆధారంగానే తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలో అనేకరకాల వీడియోలు నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, ఇంకొన్ని ఆశ్చర్యంగా, మరికొన్ని బాధాకరంగా… ఇంకొన్ని అద్భుతంగా,...
Read More..తల్లి తన బిడ్డ విషయంలో పిండదశనుండే అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది.ఈ క్రమంలో తల్లి బిడ్డ ఎదుగుదలకు అన్నిరకాల ఆహారపదార్ధాలు మెండుగా తీసుకుంటుంది.గర్భిణి తినే ఆహారానికి, వారి కదలికలకు గర్భంలోని శిశువులు (పిండాలు) స్పందిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రమంలో...
Read More..దేశంలోని వాతావరణం చాలా మార్పులకు గురవుతోంది.వేసవితో సంబంధం లేకుండానే భానుడు భగ్గుమంటున్నారు.నేడు వర్షాకాలం అయినప్పటికీ ఎండలు చాలా తీవ్రంగా మండిపోతున్నాయి.ఇక ఎండాకాలంలో అయితే పరిస్థితి వేరే చెప్పాల్సినపనిలేదు.అందువలన ఇక్కడ ఎక్కువగా వాహనదారులు బాగా ఇబ్బందులకు గురవుతారు.ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకుని బండినడిపే ద్విచక్ర...
Read More..పిల్లల్లో ఎవరిదైనా హ్యాండ్ రైటింగ్ బాగోలేకపోతే ఖచ్చితంగా డాక్టర్ అవుతాడని సరదాగా జోకులు వేస్తారు.హ్యాండ్ రైటింగ్ గజిబిజిగా రాయడంలో డాక్టర్లకు ప్రత్యేక శైలి ఉంటుంది.వారి రాసినది సామాన్యులకు అస్సలు అర్ధం కాదు.అయితే కేవలం ఫార్మాసిస్టులు మాత్రమే దానిని అర్ధం చేసుకోగలరు.ఎంత బుర్ర...
Read More..ప్రస్తుతం సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.థియేటర్ కి జనాలు పెద్దగా వెళ్లడం లేదు.OTT వచ్చాక అరచేతిలోనే కొత్త సినిమాలు ఆడటంతో వేలకువేలు ఖర్చు చేయడానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.రోజుల వ్యవధిలోనే సినిమా హాళ్ల నుంచి నేరుగా మన మొబైళ్లలో ప్రత్యక్షమవుతున్నాయి కొత్త...
Read More..ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో చిన్న పిల్లల ఇన్నోసెంట్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈమధ్యన కోపంగా ఉన్న మేడమ్ను బుజ్జగించడం కోసం ఆమె బుగ్గలపై ఓ విద్యార్థి ముద్దుపెట్టిన సంగతి మరిచిపోక ముందే ఓ వీడియో దానికి రివర్స్ కౌంటర్ లాగ...
Read More..‘ఈమధ్య కుర్రాళ్ళు మామ్మూలుగా లేరు, కెలికితే కామెడీ చంపేస్తారు’ అనేది ఏ సినిమాలో డైలాగో తెలియదు కానీ, ఈ జనరేషన్ కుర్రాళ్ళు మామ్మూలుగా లేరని ఈ ఒక్క సంఘటనే చెబుతుంది.గిన్నిస్ రికార్డ్ కోసం రకరకాల విన్యాసాలను చేసిన వారిని చూసుంటారు.కానీ గిన్నిస్...
Read More..సీరియ సముద్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.లేబనాన్ నుండి వలసదారులతో వస్తున్న ఓక బోటు గురువారం మార్గ మధ్యంలో బోల్తా పడింది e నేపథ్యంలో అక్కడికి అక్కడే 77 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 20 మంది సీరియ ప్రభుత్వ ఆసుపత్రిలొ చికిత్స...
Read More..విద్య నేర్పిన గురువే విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలోని భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఓ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది.ఆ పాఠశాలలో టెన్త్ చదువుతున్న ఓ బాలికపై టీచర్ పిచ్చయ్య కన్నేశాడు, తన మాట వినకపోతే పరీక్షల్లో...
Read More..ఈమధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువైపోయాయి.ఏమాత్రం కాస్త ఆసక్తిగా వున్నా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరధం పడుతున్నారు.ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి.పెళ్లిళ్లలో జరిగే చిలిపి పనులు అన్నీఇన్నీ కాదు.వధూవరుల స్నేహితుల అల్లరి, మరదలి చిలిపి సరసాలు...
Read More..అన్నయ్య అంటే తండ్రి తరువాత తండ్రిలాంటివాడు అని మన పురాణాలు చెబుతున్నాయి.అయితే నేటి కార్పొరేట్ యుగంలో ఎంతమంది అలా బాధ్యతతో మెలుగుతున్నారో ఒకసారి గుండెలపైన చేయివేసి చూసుకోండి.అన్న అంటే అమ్మలోని ఆప్యాయత, తండ్రిలోని అనురాగాన్ని పుణికిపుచ్చుకున్నవాడు అని అర్ధం.తల్లిదండ్రులతో పాటు, తోబుట్టువుల...
Read More..సోషల్ మీడియా పెరగడంతో దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు చూసే వీలు చిక్కుతుంది.బేసిగ్గా కుక్కలు విశ్వాసానికి మారు పేరు అని చెబుతూ వుంటారు.అయితే కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ ఉంటాయి.ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు...
Read More..తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ పండుగ అంటే అందరికీ ఇష్టమే.ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం.పనులన్నీ పక్కన పెట్టేసి పొద్దునే వెళ్లి పూలు తీసుకురావడం, బతుకమ్మ పేర్చడం, నైవేద్యం తయారు చేయడం, ఆ తర్వా...
Read More..మొబైల్ లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ తెలియని వారు వుండరు.అప్పుడప్పుడు మొబైల్ హ్యాంగ్ అయినపుడు దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తూ వుంటారు.ఇక ఫ్లైట్ జర్నీలో వున్నపుడు ప్యాసింజర్లు తమ మొబైల్ ఫోన్స్ ని ఫ్లైట్ మోడ్లో పెట్టడం పరిపాటే.ఎందుకంటే...
Read More..మనం తరచూ ప్రమాదవశాత్తు జరిగే కొన్ని ఘటనలను చూస్తూ ఉంటాం.అలా కొన్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరుగుతుంది.అలాగే అదృష్టం ఉంటే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయట పడతారు.అలా తాజాగా బ్రెజిల్ లో ఓ ప్రమాదం లో అదృష్టవశాత్తు కొంత మంది ప్రాణాలతో...
Read More..సోషల్ మీడియా ఇపుడు ప్రపంచాన్ని శాసిస్తోంది.జనాలు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసా, నెట్టింట్లో కాపురాలు చేస్తున్నారు.ఈ కారణంగానే నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని.ఇంకొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని కాస్త జుగుప్సాకరంగా ఉంటాయి.కాగా.వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా...
Read More..విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి అర్జంట్ అవడంతో వాష్ రూమ్ కు వెళ్లాలని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగాడు.అయితే ఫస్ట్ క్లాస్ బాత్రూమ్ ను వాడకూడదని, మరొక వాష్ రూమ్ లోకి వెళ్లాలని సిబ్బంది అతనికి చెప్పారు.అతని సమాధానంతో ప్రయాణికుడికి కాస్త...
Read More..మళ్లీ మానవాళికి మరో కొత్త వైరస్ ముప్పు పొంచి ఉంది.ఖోష్టా -2 అనే వైరస్ రష్యాలో గబ్బిలాల ద్వారా వస్తుందని 2020లో శాస్త్రవేత్తలు.సుదీర్ఘ పరిశోధనలు తర్వాత అది మనుషులకు కూడా వ్యాపిస్తుందని తెలింది.అయితే ఈ వైరస్ కరోనా కన్నా ప్రమాదకరంగా ఉంటుందని...
Read More..సోషల్ మీడియా బాగా పెరగడంతో అనేక ఆసక్తికరమైన వీడియోలు బయటకి వస్తున్నాయి.స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్నవేళ, తల్లిదండ్రులు అనేవారు వాళ్ళ పిల్లలతో ఆడటమే మర్చిపోయారు.ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు పిల్లలకు ఇక్కడ స్కూళ్లలోనే సమయం గడిచిపోతోంది.ఇక ఇంటికి వచ్చిన పిల్లలనైనా...
Read More..Fashion show పట్టువస్త్రాలు, పసిడి కాంతుల్లో పడుచు అమ్మాయిలు మురిసిపోయారు.ర్యాంప్పై తన వయ్యారి హంసనడుకలతో ఆకట్టుకున్నారు.రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ఓ బంగారు ఆభరణాల సంస్థ సరికొత్త ఆభరణాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని...
Read More..Airtel తన కస్టమర్లకు పండుగ ముందే ఓ పండగలాంటి వార్త తీసుకువచ్చింది.ఇది వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ లాంటిది అన్నమాట.అవును, ప్రిపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా 5 జీబీ డేటాను అందిస్తోంది.అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు సుమా.ఎవరైతే ఎయిర్టెల్ థ్యాంక్స్...
Read More..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఓటీటీ యాప్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లను టెలికాం రంగం పరిధిలోకి తీసుకురానుంది.వీటికి లైసెన్సులు తప్పనిసరి అని తాజాగా పేర్కొంది.దీనికి సంబంధించి డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్లు-2022 రూపొందించింది.కాలింగ్, మెసేజింగ్ సేవలను అందించే వాట్సాప్, జూమ్,...
Read More..మన దేశంలోనీ ప్రజలు చాలా పండుగలు జరుపుకుంటూ ఉంటారు.అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వారు ఏ దేశంలో ఉన్నా పండుగ రోజున కచ్చితంగా పండగలను జరుపుకుంటూ ఉంటారు.విదేశాల్లో ఉన్న కొంతమంది భారతీయులు సంక్రాంతి, దీపావళి, హోలీ పండుగలు జరుపుకుంటూ ఉంటారు.మన భారతీయులు...
Read More..జీవితంలో చాలామంది సక్సెస్ కావాలని రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుంటారు.కానీ కొందరు మాత్రం ఎంత కష్టపడి పని చేసినా ఎప్పుడు సక్సెస్ కాలేకపోతుంటారు.జీవితంలో కష్టపడిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేరు, ఎందుకంటే జీవితంలో సక్సెస్ కావాల అంటే ఎన్నో ఒడిదుడుకులను...
Read More..పిట్ట కొంచెం కొత్త ఘనం అంటే ఇదేనేమో మరి.పిల్లి బిత్తిరి ఎండ్రకాయ అమాంతం తాబేలునే లాక్కెళ్ళిపోతోంది అంటే మీరు నమ్మడం లేదు కదూ.మేము కూడా మొదట నమ్మలేదు.ఇక్కడున్న వీడియో చూసిన తరువాత నమ్మకతప్పడం లేదు మరి! అవును, సముద్రపు జలాల్లో జీవించే...
Read More..కరోనా కల్లోలం సృష్టించడంతో చాలా మంది బ్రతుకులు రోడ్డున పడ్డాయి.జీవితాలు తల్లకిందులై చాలా మంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు.చాలా మంది ఆస్తులు హరించుకుపోయాయి.ఈ తరుణంలో ఆశ్చర్యకరమైన విషయం బయటికొచ్చింది.ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో భారతీయులు భారీగా సంపాదన...
Read More..వినియోగదారులకు పండగ స్టార్ట్ అయింది.ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కు బిగ్ బిలియన్ డేస్ సేల్ తాజాగా మొదలైన విషయం అందరికీ తెలిసినదే.అయితే ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై ఎవరూ ఊహించనంత డిస్కౌంట్స్ లభిస్తున్నాయి అన్న సంగతి మీరు తెలుసా? తెలియకపోతే ఓ లుక్కేయండి ఇక్కడ.లేటెస్ట్గా...
Read More..చాలా మందికి ఇష్టమైన పెంపుడు జంతువుల్లో ముందుడేది శునకం.ఎంతో మంది వీటిని పెంచుకుంటూ ఉంటారు.మరికొందరేమో వీటని చూస్తే భయపడిపోతుంటారు.దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడరు.అది మనపైకి దాడి చేసేందుకు వస్తే ఏదమై కట్టె లేదా రాయితో కొడ్తున్నట్లు బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొడ్తుంటాం.అయితే...
Read More..ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందో అమ్మాయి.అయితే ఆ అబ్బాయి తనకంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని వారిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసింది.అయితే మొదటి భార్య అతడితో విడిపోకుండానే రెండో పెళ్లి చేసింది.అలా అని మొదటి భార్య...
Read More..కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం, బెండపూడి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ లో మాట్లాడుతున్న వీడియోలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన వీడియోలు యూట్యూబ్ లో చూసిన ఆస్ట్రేలియా దేశం సిడ్నీ...
Read More..శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తిరుమల క్షేత్రంలో ఉన్న అన్ని ఉద్యానవనాలను సుందరీకరించు కొత్త శోభ తీసుకొస్తున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అన్నారు.ఈ ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఒకటి వద్ద దాతల సహాయంతో 60...
Read More..సెలబ్రిటీస్ జీవితం ఎలా ఉంటుంది, వారు ఏం చేస్తారు, ఏం తింటారని తెలుసుకోవడానికి అందరికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది.వారు అభిమానించే స్టార్సే గరిట పట్టి వంట చేస్తే? చూడముచ్చటగా ఉంటుంది కదా? అందుకే మన ఆహ చెఫ్ మంత్రా సీజన్ 2తో...
Read More..తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వాసులు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.అయితే తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బతుకమ్మలను ఒక్కో రోజు ఒక్కో విధంగా పిలుస్తుంటారు.అయితే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ...
Read More..ఈ మధ్యకాలంలో చాలామంది కిరాతకులు పుట్టుకొస్తున్నారు.బయటనే కాకుండా సొంత వాళ్ళలోనే ఏదో ఒక రూపంలో కిరాతకులు మన మీదికి దాడి చేస్తున్నారు.డబ్బు కోసం, ఆస్తి కోసం హత్యలకు పాల్పడుతున్నారు.అయితే తాజాగా ఓ మనవడు తన అమ్మమ్మను డబ్బు కోసం హత్య చేశాడు.ఈ...
Read More..ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు IPL కోసం ఎంతగా ఎదురు చూస్తారో వేరే చెప్పనవసరం లేదు.అలాగే మహిళలకు కూడా ప్రత్యేకంగా T20 లీగ్ను నిర్వహించాలని భారీగా విజ్ఞప్తులు రావడం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం BCCI దీనిపైన కసరత్తులు ప్రారంభించింది.అయితే తాజాగా IPL 2023 సీజన్...
Read More..దేశ వ్యాప్తంగా మొన్నటి వరకు వర్షాలు జోరుగా కురిశాయి.ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని కాకుండా ప్రతి చోట వానలు కురిశాయి.భారీ వానలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది.వారాల తరబడి బీభత్సంగా కురిసిన వానతో చెరువులు, కుంటలు నిండి బయటకు మత్తళ్లు...
Read More..కొందరు పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తారు.ఒంటిపై యూనిఫాం వేసుకోగానే వారిని ఎవరూ ఎదురించలేరు అనుకుంటారేమే.సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తారు.ఎవరినీ కొట్టే అధికారం పోలీసులకు లేదు అని వారికి తెలిసినా.అవేవీ పట్టించుకోరు.తమదే పెత్తనం అన్నట్లుగా ఇష్టారీతిగా ప్రవర్తిస్తుంటారు.అమాయకులు, సామాన్యులపై చేయి చేసుకుంటారు.ఇప్పుడు కర్నూలు...
Read More..మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని బదౌని పాఠశాలలో పాము కలకలం రేపింది.పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఎప్పట్లాగే ఇంటి నుండి పాఠశాలకు వచ్చింది.సమయానికి తరగతి గదిలోకి వచ్చి కూర్చుంది.అంతలోనే టీచర్ వచ్చి పాఠాలు బోధించడానికి పుస్తకాలు ఓపెన్ చేయమన్నారు.ఆ విద్యార్థి...
Read More..చాలా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతాయి.ఎమ్మార్వో ఆఫీసులు, పాఠశాలలతో పాటు ఇతర చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతాయి.అయితే ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె ఇవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి.ఎందుకంటే ఆ అద్దె ఎప్పుడు వస్తుంది అనేది ఆ దేవుడు...
Read More..నేరాలు ఎక్కువగా జరిగే బీహార్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆ రాష్ట్రంలో మద్య నిషేధం ప్రకటించింది.దీంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.ఆ రాష్ట్రం మొత్తంగా నాటు సారా కాస్తున్నారు.ఇవే కాకుండా లిక్కర్ను అక్రమంగా దాచి, గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.ఈ తరుణంలో...
Read More..ఎక్కడైనా భూమి మీద ఏర్పడే సుడి గాలులు చాలా మంది చూసి ఉంటారు.అయితే సముద్రంలో ఏర్పడే సుడి గుండాలను చూడాలంటే మామూలు విషయం కాదు.అందులోనూ ఒకేసారి నాలుగు సుడి గుండాలు చాలా అరుదుగా ఏర్పడతాయి.ఇలాంటి అద్భుతమైన కనువిందు చేసే దృశ్యం.నాలుగు ఆకట్టుకునే...
Read More..ఈ ప్రపంచంలో డాక్టర్లని ప్రత్యక్ష దైవం అని అంటారు.ఎందుకంటే ప్రాణాలు పోయాలన్నా, తీయాలన్నా వారే కనుక.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ప్రాణం పోసిన దేవతలాగా కనబడుతోంది.ఆగ్రాలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో ఒక మహిళ, పండంటి శిశువుకు జన్మనిచ్చింది.అయితే,...
Read More..శ్రీశైలం క్షేత్ర పరిధిలోని కన్నీరు మల్లన్న సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది కన్నీరు మల్లమ్మ సమీపంలోని మట్టిరోడ్డులో దేవస్థానం పారిశుద్ధ్య ఉద్యోగులు చెత్త డంప్ చేయడానికి వెళ్తున్న సమయంలో చిరుతపులి తరసపడింది ఒక్కసారిగా భయపడిన పారిశుద్ధ్య ఉద్యోగి తన ఫోన్...
Read More..కవితకు కాదేది అనర్హం అన్న మాట ఔపోసన పట్టదేమోగాని ఇక్కడ వీడియోలో వున్న వ్యక్తిని చూస్తే గుడ్లు తేలేస్తారు.ఓ రకంగా మీరు అతని సృజనాత్మకతకు, మేథస్సును చేతులు జోడించినా ఆశ్చర్యపోనవసరం లేదు మరి.అతని ప్లాన్ చూస్తే ఎంతోమందికి అది ఆదర్శంగా మారుతుంది...
Read More..సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ అవుతున్న వీడియోలలో పులులు, సింహాలకు సంబందించిన వీడియోలకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది.నెట్టింట జనాలు వాటినే ఎక్కువగా చూస్తున్నారు.ఇక తాజాగా అవుతున్న వీడియో చూస్తే.నిద్రపోతున్న పులిని లేపితే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా అర్ధం అవుతుంది.అవును,...
Read More..ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అంటే ఏమిటో తెలియని జనాలు ఉండనే వుండరు.నేడు ప్రపంచాన్ని శాసిస్తోన్న OTTలలో అమెజాన్ ప్రైమ్ ఒకటి.బేసిగ్గా ఏదైనా సినిమా OTTకి అమ్మినపుడు దాని హక్కులు శాశ్వతంగా ఉంటాయనుకుంటారు కానీ ఈ ఒప్పందాలకు కూడా కాల పరిమితి అనేది...
Read More..సోషల్ మీడియా మితిమీరి విస్తరించడంతో ప్రతి చెత్త వైరల్ గా మారుతోంది.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని బాధని కలిగిస్తాయి.ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని చిరాగ్గా ఉంటాయి.తాజాగా ఈ కోవకి చెందినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఈ...
Read More..ప్రపంచం ఎంతో ముందుకు పోతోంది.మనిషి అంతకంతకు పైకి ఎదుగుతున్నాడు.టక్నాలజీ దూసుకుపోతోంది.మనిషి కదలకుండానే సంపాదిస్తున్నాడు, తింటున్నాడు.అయితే ఇలాంటి స్వర్ణయుగంలోకూడా ఆకలితో తననువు చాలిస్తున్న దారుణమైన సంఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల...
Read More..ఈ మధ్య తరచుగా పెద్ద పెద్ద పాములు కలకలం సృష్టించడం చూస్తూనే ఉన్నాం.ద్విచక్రవాహనాలు, ఇళ్లు, బస్సులు, ఆఫీసులు, ఆస్పత్రులు… ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ.ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.పాము అన్న పేరు వినగానే పదడుగుల దూరం పరిగెట్టే వాళ్లకు...
Read More..చాల మంది హీరోలు తమతో నటించే హీరోయిన్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు.వారితోనే ప్రేమ, పెళ్లి అంటూ బంధాలు ఏర్పరచుకుంటారు.కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన వృత్తి తో ఎలాంటి సంబంధం లేని ఉపాసనను ప్రేమించి పెళ్లి...
Read More..“చీరలోని గొప్పతనం తెలుసుకో.ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో” అని మన తెలుగు సినీ కవులు ఊరికే చెప్పలేదు.చీరలు మగువలకు ఆభరణాలు వంటివి.ఇంకే డ్రెస్ లోను లేని అందం వారు చీరకట్టుకుంటే వస్తుంది అని అందరికీ తెలిసిందే.ఓ మగాడు తనకి ఇష్టమైన అమ్మాయిని...
Read More..కీర్తిశేషులు మహాకవి శ్రీ గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలల వేసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి నివాళులు అర్పించారు.అనంతరం ఇంటి వద్ద నుంచి సత్య కాలేజ్...
Read More..నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగించిన తర్వాత మన స్పేస్ సైన్స్ లో అనేక మార్పులు వచ్చాయి.ఇటీవల మేధావి వర్గాల్లో ఆ మార్పుల గురించి పెద్ద చర్చే నడుస్తోంది.ముఖ్యంగా ఇప్పటివరకూ ఓ నిర్దిష్టమైన అభిప్రాయాలుగా ఉన్నవన్నీ కూడా ఇపుడు మార్చుకోవాల్సిన...
Read More..సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు నెటిజన్ల మనసులని దోచుకుంటూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.మరికొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలా ఎమెషనల్ గా ఉందంటూ నెట్టింట...
Read More..యూట్యూబ్ పేరు తెలియని యువత ఈ ప్రపంచంలోనే ఉండదంటే నమ్మి తీరాల్సిందే.ఈ మాధ్యమం ద్వారా అనేకమంది క్రియేటర్లు బయటకి వస్తున్నారు.ఇక టిక్ టాక్ మనదగ్గర బ్యాన్ అయిన తరువాత యూట్యూబ్ షార్ట్స్ కి బాగా గిరాకీ పెరిగిందనే చెప్పాలి.అదేనండి యూట్యూబ్ బాగా...
Read More..ఈ రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ఎందుకంటే నేడు దైనందితజీవితంలో కంప్యూటర్ అనేది ఒక భాగం అయిపోయింది.మనిషి గంటల్లో చేసేపనిని ఇది క్షణాల్లో చేస్తుంది గనుక దీనిని విరివిగా వాడుతున్నారు.ఇక టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కంప్యూటర్ వాడకం అనేది ఎక్కువైపోతోంది.అయితే...
Read More..టెక్నాలజీ పెరగడంతో మనిషికి అవసరమైన వస్తువులు మార్కెట్లోకి ఇబ్బుడిముబ్బడిగా వస్తున్నాయి.మనిషి తన సమయాన్ని అదుపుచేసే క్రమంలో అనేక రకాల వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నాడు.అటువంటివాటిలో వాషింగ్ మెషిన్ ఒకటి.ఇది మహిళలు ఎంతగానో ఉపయోగపడుతుంది.సమయాన్ని, శ్రమను తగ్గించి క్షణాల్లో బట్టలని వాష్ చేసేస్తుంది.అయితే...
Read More..రోజు రోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది.ముఖ్యంగా ఇంటర్ నెట్ వేగం 3జీ నుంచి 4జీకి, 4జీ నుంచి 5జీకి పెరుగుతోంది.ఈ తరుణంలో ఆశ్చర్యకర విషయం బయటికొచ్చింది.ఇంటర్నెట్ సేవల వేగం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.ఒక నివేదిక ప్రకారం, భారతదేశం మొత్తం మధ్యస్థ బ్రాడ్బ్యాండ్ వేగం...
Read More..ఈ సందర్భంగా షిర్లీ సేఠియా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.తెలంగాణ లో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉందన్నారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్...
Read More..మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు.ఈ మైక్రోబ్లాగింగ్ సైట్లో అతనికి 9.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.సాధారణంగా అతను చమత్కారంగా మరియు ఆలోచనాత్మకంగా ట్వీట్ చేస్తాడు.ఇది కాకుండా, అతను ఫన్నీ సమాచారాన్ని కూడా పంచుకుంటాడు.నిన్న కూడా...
Read More..ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించే అవకాశం పొందాలని కోరుకుంటారు.కానీ అందరికీ అది సాధ్యపడదు.మీకు కూడా ఈ కోరిక ఉంటే మీకో శుభవార్త.మీరు డబ్బు ఖర్చు లేకుండా ఈ కలను నెరవేర్చుకోవచ్చు.దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మీలో...
Read More..గూగుల్ కి విన్ జో సాఫ్ట్ గా వార్నింగ్ ఇచ్చింది.ప్లేస్టోర్లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్ఫాం విన్జో తప్పు పట్టింది.ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక చర్య...
Read More..ఈరోజుల్లో వాహనం వాడాలన్నది పరిపాటిగా మారింది.దగ్గర దూర ప్రాంతాలకు వాహనాలు లేకుండా వెళ్లాలంటే ఏంటో సమయం వృధా అవుతున్నది.అందువలన నేడు ప్రతిఒక్కరు వాహనం కొనుక్కుంటున్నారు.ఈ క్రమంలో ఇపుడు ప్రతి ఇంట్లో ఒక్క బైక్ అయినా కొలువు దిరుతోంది.ఈ క్రమంలోనే బండి నెంబర్స్...
Read More..ఐ ఫోన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.ఇందులో ఉండే ఫీచర్లు యూజర్లను బాగా ఆకట్టుకుంటాయి.ఇక ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఐ ఫోన్ అలరిస్తుంది.తాజాగా ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.ఐ ఫోన్లో యూజర్లు iMessagesలో పంపే మెసేజ్లను గరిష్టంగా 5...
Read More..రాబోయే నెలల్లో ప్రపంచ మానవ జనాభా 8 బిలియన్లను అధిగమిస్తుందని అంచనా.కానీ చీమల సంఖ్య ఎంత ఉందంటే ఎవరూ చెప్పలేరు.అయితే దీనిపై శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలు చేశారు.చీమల యొక్క ప్రపంచ జనాభాను పరిశోధకులు ఇప్పటి వరకు అత్యంత క్షుణ్ణంగా అంచనా వేశారు.మొత్తం...
Read More..ఈమధ్య కాలంలో కేరళ లాటరీలు గురించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే ఇక్కడ వాటివలన రూ.కోట్లు సంపాదించినవారు అనేకమంది వున్నారు.సదరు టికెట్ కొన్నవారికి కళ్లుచెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి ఆయా సంస్థలు.వందలు పెడితే రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి కాబట్టి సాధారణంగానే దీనిపై అందరికీ...
Read More..స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రోనాల్డో అంటే పరిచయం చేయాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఇతనికి అభిమానులు ఉన్నారు.ఫుట్బాల్ ప్లేయర్ గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాడు.అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో కొత్త లోక్ లో కనిపిస్తున్నాడు.ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డో బాక్సర్గా...
Read More..మన భారతదేశానికి 2011లో రెండవసారి ప్రపంచకప్ ను అందించిన టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని. 2007లో మొట్టమొదటి టి20 ప్రపంచ కప్ ను అప్పటి కెప్టెన్ గా ఉన్నా ధోని మన దేశానికి అందించాడు.ధోని 1981 జులై 7వ తేదీన జన్మించాడు.ఎమ్మెస్...
Read More..హీరోహీరోయిన్లలా కారులోంచి దిగారు.రోడ్డుపై తచ్చాడుతూ బిల్డప్ ఇచ్చారు.వారిని చూసిన ఎవరూ వారు చేసే పని కళ్లారా చూస్తే తప్ప నమ్మలేరు.ఎందుకంటే బిల్డప్ గా కారులోంచి దిగిన ఓ జంట రోడ్డుపై ఉన్న పూల కుండీలను కొట్టేశారు.ఇలాంటి పాడు పని, విచిత్రమైన పని...
Read More..లిక్కర్ మాఫియా ఆగడాలు పెరగడమే తప్పా.ఎక్కడా తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు.ఈ చోట, ఆ చోట అనే తేడా లేదు.ప్రతి ప్రాంతంలోనూ లిక్కర్ మాఫియా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.బిహార్ లో అయితే ఏకంగా స్కూలునే వారి గోదాముగా మార్చేశారు.ఓ గదికి స్కూల్...
Read More..విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడే దారి తప్పాడు.తరగతి గదిలోనే తప్ప తాగి చిందులేశాడు.అంతేనా నా సొంత డబ్బులతో నేను మద్యం తాగుతున్నా, నన్నెవరు ప్రశ్నించలేరంటూ వాగుతున్నాడు.అయితే ఈయన చేష్టలన్నీ ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టాడు.క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో...
Read More..లాటరీలో కోట్లు, లక్షల్లో డబ్బులు గెలిచారనే వార్తలు మనం చాలా విని ఉంచాం.కానీ లాటరీ టికెట్లు కొనేందుకు కోట్లు ఖర్చు చేసిన వారు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం.అయితే అలాంటి ఓ వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నారం.కేరళలోని కన్నౌర్ కు...
Read More..సోషల్ మీడియాలో ఈమధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న పాట కాలా చష్మా పాట.కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని ఈ పాట ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోందన్న విషయం అందరికీ తెలిసినదే.2018లో వచ్చిన...
Read More..బుల్లితెర తమదైన యాంకరింగ్ తో అల్లరి చేస్తూ తమదైన శైలీలో కుర్రకారు మనసు కొల్లగొడుతున్న యాంకర్స్ అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ, శ్రీముఖి.బుల్లితెర యంగ్ యాంకర్స్ తమదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ అబ్బురపరిచే పరువాలు వలకబోస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటున ఈభామలు ఇప్పుడు...
Read More..1981లో ఐరాస సర్వసభ్య సమావేశంలో అహింస, జగడాలు, పోరాటాలు, యుద్ధాలు, హింసాత్మక ఘటనలు, మత విద్వోషాలు, తీవ్రవాద దుశ్చర్యలను కట్టడి చేస్తూనే.దయ, కరుణ, సహానుభూతి, శాంతియుత సహజీవనం, కాల్పుల విరమణ, పర్యావరణ పరిరక్షణ, మతసామరస్యాలను నెలకొల్పాలనే సదుద్దేశంతో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం...
Read More..తూర్పుగోదావరి జిల్లాః రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టుకు సీఎం జగన్ మంగళం పాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.గతంలో 2020 అన్నారని.మళ్లీ 2023 అంటున్నారు.ప్రాజెక్టు కోసం ఇల్లు ఇచ్చిన నిర్వాసితులు సర్వం కోల్పోయి, వరదల్లో విలవిలలాడుతున్న పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం...
Read More..ఈరోజు మధ్యాహ్నం స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ మరియు ఎన్సిడి పిఓ డాక్టర్ పి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు మేయర్ శ్రీమతి వి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్...
Read More..ఇటీవల ఒక మిత్రులు cfms ID అంటే ఏమిటి? PPO ID అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా? అని మన గ్రూప్లో అడగడం జరిగింది.దానిపై Treasury ID , CFMS ID, PPO Number, PPO ID, PAN Number...
Read More..RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్ 20న ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సత్వర దిద్దుబాటు చర్యల ఆంక్షల నుంచి బయటకు తీసుకువచ్చింది.అయితే బ్యాంక్పై RBI పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుందని...
Read More..