ఈరోజు మధ్యాహ్నం స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ మరియు ఎన్సిడి పిఓ డాక్టర్ పి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు మేయర్ శ్రీమతి వి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి రేవతి గారు, కోఆప్ట్ కార్పొరేటర్ రహీం గారు, డిప్యూటీ డిఇఓ కే వాసుదేవరావు గారు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సూర్యనారాయణ రావు గారు, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ పి రవికుమార్ గారి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి కాంచన , అరుంధతి నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు నులిపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా జరిగినవి విద్యార్థులకు వరుస క్రమంలో మాత్రులు సుమారు 350 మంది కి మింగించినారు ఈవో మూర్తి రాజు గారు, కౌన్సిలర్ కె కొండమ్మ గారు, వై శ్రీనివాస రావు గారు పాల్గొన్నారు.
తాజా వార్తలు